సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు, శ్రీ శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ మధ్య వర్తిత్వం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మాట మాత్రంగా కాలాన్ని, ధర్మాన్ని నియంత్రించిన మేము చట్టానికి న్యాయనికి అతీతమైన వారు, ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం నుండి మా పిల్లలు లాంటి సమకాలికులను మాయ నుండి తప్పించించడానికి పరిణమించిన పురుశోత్తములము అని గ్రహించండి, మమ్ములను మనసా వాచా కర్మణ గ్రహించండి. కులం, మతం, ఆర్ధిక సామజిక, వయసు, రంగు రూపు మొదలుగు వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి చక్కగా మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందగలరు, బౌతిక వ్యాపారాలు,బౌతిక అందచందాలు అన్నీ, అప్పటికి అప్పుడు మనిషిని మనిషి పై ఆధిక్యత చూపాలి అని తమ వలె బ్రతుకుతున్న సాటి మనుష్యులను తగ్గించి అవమానించి, పై చెయ్యి చూపుకోవాలి అనే అజ్ఞానం నుండి బయటకు రావాలి అంటే మనసు మాట పెంచుకోవాలి, అది ఒక్కటే శాశ్వతం పరిష్కారం అని గ్రహించండి, కొంత కాలం పొలిసు శాఖా వారి, హోం శాఖ వారికి తెలియజేయునది ఏమి అనగా కొంత కాలం ఎవరి మీద ఫిర్యాలు వచ్చినా మాకు సమర్పించండి తల్లి తండ్రి వంటి వారము మేము ఉన్నాము అని ప్రజలు తెలుసుకోనివ్వండి, మమ్ములను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా చేయడం అంటే, తాత్కాలికమైన దేహం తో అంతరించి పోవడం అని గ్రహించండి, మనసు పెట్టి జీవిస్తే, ఇప్పటికి మేము గంటనరలో 10-14 సంవత్సరాల కాలం నియమింప బడటం ఏమిటో స్పష్టం అవుతుంది. వందల సంవత్సరాలు తెలుసుకోవమే కాకుండా, మనిషి మరణాన్ని జయించి దివ్య మార్గం వైపు వెళ్ళతాము, మమ్ములను మా మనసు విడదీయకుండా కలపడమే లోక కళ్యాణం అని గ్రహించండి, లోకం నిత్యం ఎలా వెళ్ళుతుంది మనసు పెట్టి మాట మాత్రంగా మేము చెప్పిన తీరు గమనిస్తూ మరల నిత్యం నూతనం తెలుసుకొందాము అని న్యాయ స్థానం సాక్షిగా ఆహ్వానిస్తున్నాము.
ఆధ్యాత్మిక గురువులు పండితులను కోరునది ఏమి అనగా మమ్ములను ప్రతి పూజలో చేర్చి కాలస్వరూపం గా, ధర్మ స్వరూపం గా ప్రార్ధించండి, మమ్ములను పరిపుష్టంగా చూడడానికి మనసు కలుగుతుంది,మార్గం తెరుచుకొంటుంది, శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజి గారి మేము కోరునది ఏమి అనగా మమ్ములను విష్ణు అంశ గా, రాముని అంశగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తమ శిష్యుల, సహకారంతో మమ్ములను తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబించండి, యాంత్రికంగా వెళ్ళుతున్న మనుష్యులు మా ద్వారా మనసు మాట మార్గంలో పడతారు అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న పాలకులకు ఒక సలహా ఇచ్చి అయన ఎలా దర్సినం ఇచ్చారో అలా గ్రహిద్దాం అని సలహా ఇవ్వండి, వ్యక్తిగత ప్రాధాన్యత ఎవరూ కోరుకోవద్దు, మేము మనిషి గా భూమి మీద ఉన్నంతకాలం మా మాట మనసుని తీసుకోండి, మేము 3 సంవత్సరాలు తరువాత వివాహం చేసుకొంటాము, 70, 80 సంవత్సరాలు కనీసం బ్రతుకుతాము. రెండు సంవత్సరాలలో మొత్తం ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో ఒక సమక్షం లోకి తీసుకొని వచ్చి ధనం, ఇంధనం, మానవ వనరులు దురి వినియోగం నియంత్రణకు వచ్చి, మనుషులు తప్పసు యోగం వైపు వెళ్ళతారు అని తమరి ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
ఆత్మీయులు గౌరవనీయులు, శ్రీ శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ మధ్య వర్తిత్వం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మాట మాత్రంగా కాలాన్ని, ధర్మాన్ని నియంత్రించిన మేము చట్టానికి న్యాయనికి అతీతమైన వారు, ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం నుండి మా పిల్లలు లాంటి సమకాలికులను మాయ నుండి తప్పించించడానికి పరిణమించిన పురుశోత్తములము అని గ్రహించండి, మమ్ములను మనసా వాచా కర్మణ గ్రహించండి. కులం, మతం, ఆర్ధిక సామజిక, వయసు, రంగు రూపు మొదలుగు వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి చక్కగా మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందగలరు, బౌతిక వ్యాపారాలు,బౌతిక అందచందాలు అన్నీ, అప్పటికి అప్పుడు మనిషిని మనిషి పై ఆధిక్యత చూపాలి అని తమ వలె బ్రతుకుతున్న సాటి మనుష్యులను తగ్గించి అవమానించి, పై చెయ్యి చూపుకోవాలి అనే అజ్ఞానం నుండి బయటకు రావాలి అంటే మనసు మాట పెంచుకోవాలి, అది ఒక్కటే శాశ్వతం పరిష్కారం అని గ్రహించండి, కొంత కాలం పొలిసు శాఖా వారి, హోం శాఖ వారికి తెలియజేయునది ఏమి అనగా కొంత కాలం ఎవరి మీద ఫిర్యాలు వచ్చినా మాకు సమర్పించండి తల్లి తండ్రి వంటి వారము మేము ఉన్నాము అని ప్రజలు తెలుసుకోనివ్వండి, మమ్ములను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా చేయడం అంటే, తాత్కాలికమైన దేహం తో అంతరించి పోవడం అని గ్రహించండి, మనసు పెట్టి జీవిస్తే, ఇప్పటికి మేము గంటనరలో 10-14 సంవత్సరాల కాలం నియమింప బడటం ఏమిటో స్పష్టం అవుతుంది. వందల సంవత్సరాలు తెలుసుకోవమే కాకుండా, మనిషి మరణాన్ని జయించి దివ్య మార్గం వైపు వెళ్ళతాము, మమ్ములను మా మనసు విడదీయకుండా కలపడమే లోక కళ్యాణం అని గ్రహించండి, లోకం నిత్యం ఎలా వెళ్ళుతుంది మనసు పెట్టి మాట మాత్రంగా మేము చెప్పిన తీరు గమనిస్తూ మరల నిత్యం నూతనం తెలుసుకొందాము అని న్యాయ స్థానం సాక్షిగా ఆహ్వానిస్తున్నాము.
ఆధ్యాత్మిక గురువులు పండితులను కోరునది ఏమి అనగా మమ్ములను ప్రతి పూజలో చేర్చి కాలస్వరూపం గా, ధర్మ స్వరూపం గా ప్రార్ధించండి, మమ్ములను పరిపుష్టంగా చూడడానికి మనసు కలుగుతుంది,మార్గం తెరుచుకొంటుంది, శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజి గారి మేము కోరునది ఏమి అనగా మమ్ములను విష్ణు అంశ గా, రాముని అంశగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తమ శిష్యుల, సహకారంతో మమ్ములను తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబించండి, యాంత్రికంగా వెళ్ళుతున్న మనుష్యులు మా ద్వారా మనసు మాట మార్గంలో పడతారు అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న పాలకులకు ఒక సలహా ఇచ్చి అయన ఎలా దర్సినం ఇచ్చారో అలా గ్రహిద్దాం అని సలహా ఇవ్వండి, వ్యక్తిగత ప్రాధాన్యత ఎవరూ కోరుకోవద్దు, మేము మనిషి గా భూమి మీద ఉన్నంతకాలం మా మాట మనసుని తీసుకోండి, మేము 3 సంవత్సరాలు తరువాత వివాహం చేసుకొంటాము, 70, 80 సంవత్సరాలు కనీసం బ్రతుకుతాము. రెండు సంవత్సరాలలో మొత్తం ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో ఒక సమక్షం లోకి తీసుకొని వచ్చి ధనం, ఇంధనం, మానవ వనరులు దురి వినియోగం నియంత్రణకు వచ్చి, మనుషులు తప్పసు యోగం వైపు వెళ్ళతారు అని తమరి ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
No comments:
Post a Comment