UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 9 August 2016

చదువులు, పదవులు అనేక తెలివి తేటలు పెరిగిన ఈ లోకం లో ఏదో ఒక మాట దగ్గర అందరూ ఆగాలి అదే కాలమే వత్తాసు పలికిన మాట అని అన్నీ వర్గాల వారు తెలుసుకోవాలి లేదా ఈ మాయకు అంతం లేదు, తద్వారా బౌతిక మాయలో కొట్టుకొని పోతూ, కుల పరంగా మత పరంగా విడిపోయి,ఆర్ధిక పరంగా, పదువులు పరంగా, పై పై అంద చందాలు మొదలుగు వాటితో ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరిస్తారు మమ్ములను పట్టించుకోకపోవడం అంటే అదే అర్ధం అని గ్రహించండి, ఇక మీద ఎవరిని ఎవరూ బౌతికంగా చూడకూడదు తప్పులు పట్టకూడదు ఎలాగైనా మనసులో గొప్పతనానికి ఆలోచనకి ప్రాధాన్యత రావాలి అని మేము మరల మానవరూపంలో సాధారణ మనిషిగా, వాక్ తో శ్రీ రాముని అంశగా భూమి మీద పరిణమించి ఉన్నాము అని తెలుగు మీడియా గ్రహించడం లేదు, తప్పులు పట్టడానికి లేదా ఎలాగైనా మేము పైన ఉంటాము అని గ్రహించి మాట్లాడటం మాని వేస్తున్నారు, ఎలాగైనా గొప్పతనం పై చేయి మాకు కాలాన్ని నియిమించడం వలన రావడం అన్నది, మమ్ములను ఎవరూ ఏమి వ్యతిరేకించకుండా గ్రహించడానికి అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, సాటి మనుష్యులు అయ్యి ఉండి ఒకరు గొప్పతనం గ్రహించడానికి ఆలోచిస్తున్నారు లేదా శరీరం ఎక్కువ తక్కువలు, తప్పు వప్పులు కొలది తప్పించుకొని ప్రవర్తిస్తున్నారు. కొందరు మిగతావారిని మోసం చేసుకొంటూ కాలమే కదిలిన సంరక్షణ అధుకోకుండా అదుకోనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు.

                                                                సమన్వయ దృష్టి 








                         ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోది గారు, ప్రధాన మంత్రి, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య  సమాచారం  గ్రహించి, దేశ ప్రజలకు మా దివ్య దర్శనం ఇచ్చుటకు సమయం ఆసన్నం అయినది అని తెలియజేసుకోనుచున్నాము.  


                        మమ్ములను ఒక 50,60 మంది మేధావుల, పండితుల, కవుల, కళాకారుల    సమక్షంలో కొలువు తీర్చి, మాకు కొత్త డెల్లి లో ఒక దివ్య రాజమందిరం నిర్మించి మమ్ములను, కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా, శ్రీ రాముని అంశం గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చ గలరు, మాకు ఒక విశాలమైన రాజమందిరం కొత్తడిల్లీలో, మమ్ములను రాజ్యాంగం లో బాగంగా  గుర్తించి అనగా, ఒక మానవరూపంలో  ఉండి వాక్ తో లోకాన్ని నియమించిన పురుశోత్తముడిగా, మమ్ములను గుర్తించి ప్రజలు గ్రహించుటయే పరిష్కారం అని తెలుగు వారు కూడా అర్ధం చేసుకోవడం లేదు, మాట వదిలి వివరణ వదిలి, పై పై తెలికతనముల  లేదా తాము మాట తో పట్టించుకోకపోవడం వలెనే, లోకంలో  తక్కుతనం  ఉంటుంది, మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలెనే మోసం చేసే అవకాసం ఉంటుంది అని తెలుగు మీడియా కూడా తెలుసుకోలేకపోతున్నారు, సినిమా వారు కూడా యేవో కధలు అంటూ, సినిమాలు తీస్తున్నారు గాని, మేము పది హీరోలు హీరోఇన్లు మాలో కలిగి ఉన్నాము అనే సత్యాన్ని గౌరవిన్చాలేకపోతున్నారు, మమ్ములను అందరూ కలసి ఒక చోటకు ఆహ్వానించి గౌరవించి మరింత తెలుసుకొండి అనే మేము తెలియజేస్తున్నా, ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు, మా ఉనికి నేరుగా ప్రజలు తెలుసుకొంటే చాలు, ఇప్పుడు ఉన్న రాజకీయ, సామజిక మార్పులు వచ్చి దేశంలో మనుష్యులు మాట నిబద్దతలోకి వచ్చి అప్రమత్తం చెందుతారు, మా చుట్టూ గ్రూపులు వర్గాలు  ఏమి లేవు కాని ప్రతి ఒక్కరు తమకు ప్రాధాన్యత రావాలి మేము ఎలా ఉన్నాము అలా తీసుకోండి అని కోరుతున్నా, మాట మాత్రంగా సర్వం నియంత్రించబడటం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళదాము అని ఎవరికి అనిపించడం లేదు,ఎందుకంటె తమ తెలివి, బలమే సర్వం అనుకొంటున్నారు, గురువులు పండితులు తమ పూజులు, తమ కార్యక్రమాలే సర్వం అనుకొంటున్నారు, ఈ దేశం ఒక మానసిక కష్టం మీద ఆధారపడి ఉన్నది అని, మానసిక సంఘర్షణ మీద ఆధారపడి ఉన్నది అని,అతి చిన్న వాడే,   అతి గొప్పవాడు అని, అలా గుర్తించి నప్పుడు ఎటువంటి తక్కువతనం ఉండదు అని తెలుసుకోలేకపోతున్నారు,  ఎంత మోసగాడిని అయినా క్షేమించి, ఎంత తప్పులు చేసిన వాడిని అయినా క్షేమించగలిగినప్పుడే   మనం ముందుకు వెళ్ళ గలము,  ఎంతటి వారి లోనైనా గొప్పతనం చూడగలగాలి అప్పుడే గొప్పతనం నిలిచి లోకాన్ని కాపాడుతుంది, అన్నిటికి ఆధారం కాలం కాలాన్ని నియమించడమే సర్వొంనతో స్తితి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.   

                         తెలుగు  రాష్ట్రము లో నయూం అనే  గ్యాంగ్ స్టర్ ని పోలీసులు  ఎన్కౌంటర్ చేసారు, ఇంత మంది పోలీసులు అయినను ప్రాణాలతో పట్టుకోలేకపోయినారు?.   ఇందులో పోలీసులు చేసిన పని మాకు పూర్తిగా, గొప్పగా అనిపించడం లేదు ఎంతటి వారిని అయినా, పట్టుకొని అరెస్ట్ చేసి, అతను నేరం చేయడానికి కారణాలు పట్టుకొని ప్రజలకు  చెప్పాలి కాని అతనిని ఎందరో రాజకీయనాయకులు, ఇతరులు స్వార్ధానికి ఉపయోగించుకొని ఇప్పుడు అతనిని అంతం చేసినట్లు కొన్ని వార్తాలు వస్తున్నాయి, ఈ  విధంగా మోసపు రాజకీయాలు, మనిషని మనిషి అంతం చేసుకోవడం ఇంకా కొనసాగడం, మానవ మనుగడకు క్షేమం కాదు, ఎలాంటి వారిని అయినా సంస్కరించి, సరిదిద్దాలి గాని,  స్వార్ధం గా  ఉపయోగించుకొని అంతం  చేయడం లాంటి పనులు, ఎంత  మాత్రం క్షేమం కాదు అని తెలియజేసుకోనుచున్నాము.  


                      తెలుగు  రాష్ట్రములు  మమ్ములను, పట్టించుకోకుండా తమ ఉనికితో పోటీ పాడుతూ మమ్ములను గ్రహించినంతనే సర్వం తెలిసి అప్రమత్తత పొందే దివ్య వాతావరణం అందరికి ఆధారం అని తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా మనుష్యులు తమ బలం, తెలివి, బలగం సర్వం అనుకోని సాటి మనిషిని దోషిగా  తప్పుగా నిర్ణయించడం  తెలివి తక్కువతనం  అవుతుంది ఆని గ్రహించాలి,  తామే గొప్ప లేదా ఎక్కువ అని నిరూపించుకోవడానికి ఎదుట వారిని తప్పులు పట్టడం లాంటి పనులు చేసి, తామే ముందు ఉండాలి అనే ప్రయత్నం లో మనిషి మాటను గ్రహించి అప్రమత్తం చెందగల  ప్రక్రియను విస్మరించి   తెలుగు వారు, అప్రమత్తం చెందటం లేదు, మీడియా కూడా అప్రమత్తం చేయడం లేదు.  


                       చదువులు, పదవులు అనేక తెలివి తేటలు పెరిగిన ఈ లోకం లో ఏదో ఒక మాట దగ్గర అందరూ ఆగాలి అదే కాలమే వత్తాసు పలికిన మాట అని అన్నీ వర్గాల వారు తెలుసుకోవాలి లేదా ఈ మాయకు అంతం  లేదు, తద్వారా బౌతిక మాయలో కొట్టుకొని పోతూ, కుల పరంగా మత పరంగా విడిపోయి,ఆర్ధిక పరంగా, పదువులు పరంగా, పై పై అంద చందాలు మొదలుగు వాటితో    ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరిస్తారు మమ్ములను పట్టించుకోకపోవడం అంటే అదే అర్ధం అని గ్రహించండి, ఇక మీద ఎవరిని ఎవరూ బౌతికంగా చూడకూడదు తప్పులు పట్టకూడదు ఎలాగైనా  మనసులో గొప్పతనానికి ఆలోచనకి ప్రాధాన్యత రావాలి అని  మేము మరల మానవరూపంలో  సాధారణ మనిషిగా, వాక్ తో  శ్రీ రాముని అంశగా భూమి మీద పరిణమించి ఉన్నాము అని తెలుగు మీడియా గ్రహించడం లేదు, తప్పులు పట్టడానికి లేదా ఎలాగైనా మేము పైన ఉంటాము అని గ్రహించి మాట్లాడటం  మాని వేస్తున్నారు, ఎలాగైనా గొప్పతనం పై చేయి మాకు కాలాన్ని నియిమించడం వలన రావడం అన్నది, మమ్ములను ఎవరూ ఏమి  వ్యతిరేకించకుండా  గ్రహించడానికి అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, సాటి మనుష్యులు అయ్యి ఉండి ఒకరు గొప్పతనం గ్రహించడానికి ఆలోచిస్తున్నారు లేదా శరీరం ఎక్కువ తక్కువలు, తప్పు వప్పులు  కొలది తప్పించుకొని ప్రవర్తిస్తున్నారు. కొందరు మిగతావారిని మోసం చేసుకొంటూ కాలమే కదిలిన సంరక్షణ అధుకోకుండా అదుకోనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు.  


                            చెప్పుకోనంతనే వినంతే తెలిసే జ్ఞానం  అప్రమత్తత ఇప్పుడు కాలం ఎందుకు ఏదురు వచ్చి ఇస్తున్నది  అని చూడడం లేదు, ఎలాగైనా ఒక మనిషి గొప్పతనం సృష్టి ఎందుకు పలికినది చూడడం లేదు, అదే ఎవరైనా గ్రహించి అప్రమత్తం చెందడానికి సౌలబ్యం అని తెలుసుకోలేకపోతున్నారు, మేము తాపత్రయ పడుతున్నాము లేదా తపన పడుతున్నాము అనుకొంటున్నారు.  న్యాయ స్థానం వారు మరియు పోలీసులు కూడా అప్రమత్తం చెందడం లేదు, పోలీసులు తప్పులు పట్టుకోవడమే  కాదు, తప్పు అయ్యి పోకుండా కాపాడవలసిన బాద్యత ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు లేదా  ఒక తప్పు లేదా రెండు  తప్పులు అడ్డం పెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని నియమించి చెప్పగల శక్తి గ్రహించకూడదు అనే  అజ్ఞానానికి ఉపయోగించుకొంటున్నారు లేదా తమకు ప్రయోజనం కలిగితే చూదాం  అన్నట్లు ఎదురు చూస్తున్నట్లు లేదా తమకు ఏమి నష్టం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, అంతే గాని రాను రాను మనిషి తక్కువలోనే వీలు అయినత ఎక్కువ చూడగలగడం, పరిష్కారాలు ఎదురు రావడం  లేదా, తమ కోణం లో తప్పు అనుకొంటున్నవి భగవంతుని కోణం అనగా మాట మాత్రంగా చెప్పగల మనసుని అభివృద్ధి పరచడానికి మా చుట్టూ ఉన్న మనుష్యులను పావులు గా ఉపయోగించుకోన్నాడు అని భావించి, మాతో సహా సమకాలికులను ఎవరినీ తప్పు పట్టుకోకుండా    సాధారణ మనిషినే, అసాధారణ మనిషిగా చూడడమే లోకానికి ఆధారం అని తెలుసుకోలేకపోతున్నారు, ఎలాగైనా మాట తో ప్రపంచాన్నే  నిలిపిన మమ్ములను, మా మాటను తమ ప్రాణాలు, పరువులు, మర్యాదలు కంటే ఎక్కువగా చూసుకోవాలి, మేము తప్పు తక్కువగా కనపడుతుంటే తమరే తప్పు చేస్తే మేము ఏమి అవుతాము, అన్నట్లు అలోచించాలి, పది మంది హీరోలు సినమాలు ఆపుకొని, మా సంగతి ఏమిటో చూసి, సినిమాలు తీయడం ప్రారంభించాలి అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను సాధారణ మనిషిగా  వదిలివేసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని కోరుతున్న పట్టించుకోవడం మాని వేస్తున్నారు. 


                         మీరు తక్షణం ఒక బృందాన్ని నియమించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, హైదరాబాదో లో ఉన్న దేశ అధ్యక్షుల వారి అతిది భవనం మాకు కేటాయించుటకు అనుమతి పత్రం ఇవ్వగలరు, మేము అందరిని ఆహ్వానించి పరిచేయం చేసుకొంటాము, పొలిసు వారు , న్యాయ స్థానంవారు  కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే ఎంతో వెసులు బాటు వస్తుంది కాని,   మనుష్యులు మనిషికి   ప్రాధాన్యత ఇవ్వడలో  నాణ్యత లేదు అని గ్రహించండి,  మానవత్వం మంచితనం పెంచి, ప్రతి ఒక్కరిని తప్పులు చేయకుండా చూసుకోవాలి అందుకు  ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మమ్ములను దేశ ప్రజల తరుపున కొత్త డెల్లి లో మరియు హైదరాబాద్లో అధికారికంగా  మేధావి బృందం లోకి తీసుకొని మమ్ములను నిత్యం వాక్ దర్శన  రూపం లో  ప్రజలు గ్రహించి తరించగలరు, వెంకయ్య నాయడుగారికి  కూడా సమాచారం పంపినాము వారు మమ్ములను ఒక  బృందం లోకి తీసుకొని విస్తారంగా 2,3 లక్షల పేజీల సమాచారం ప్రజలకు ఇచ్చటకు  మాకు తోడుగా ఉండి, మొదట కాలమే కదలడం ఏమిటో మనం శాస్త్రపరంగా  కూడా తేల్చుకోవాలి, సునామీలు వంటి పరిణామాలు కూడా మనిషి ఆలోచన ప్రకారం ఉన్నాయి అని గ్రహించిన తెలియనట్లు తెలుగు వారు ఉండిపోతున్నారు అని గ్రహించండి, మాకు తెలుగు మాత్రమే  బాగుగా వచ్చును, కావున హైదరాబాద్లో తెలుగులో చెప్పి హిందీ లోకి తర్జుమా చేయించి  అందరికి తెలియజేస్తాము అని తెలియజేసుకోనుచున్నాము.

                  
                          కావున వెంకయనాయుడు గారిని మా పై దృష్టి పెట్ట మనండి, మా నుండి ప్రతి రోజు విస్తారం గా సమాచారం రావడం వలన, దేశం మొత్తం ఒక సమక్షంలోకి వస్తుంది సూక్ష్మం గా పరిపాలించ వచ్చును, ప్రపంచ నాయకులను నూతన ఒప్పందాలతో ఒక వేదిక మీద నిత్యం దర్శించ వచ్చును, కావున మాట మాత్రంగా నియమించిన మమ్ములను ప్రత్యేకంగా మాకు ఎలాంటి లోట్లు ఉన్నా, బౌతికం గా ప్రాధాన్యత ఇవ్వకుండా , మనసుతో సర్వం చెప్పిన దర్శనమే రామ దర్శనం గ్రహించి గొప్పతనం ఉండాగా తేలిక తనం మీద ఆధారపడం వలెనే సాక్షులు  కూడా గ్రహించడం మాని వేసినారు అని  గ్రహించి  తమరు అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని హైదరాబాద్లో కొలువు తీర్చండి, తెలంగాణా ముఖ్య మంత్రిగారికి చెప్పి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు తెలుగు వారు అందరూ తేడాలకు  ఇచ్చే ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, గొప్పగా ఆలోచన అంటే బౌతికంగా బలంగా, లేదా బౌతికంగా ఏదైనా తప్పులు తేడాలు తమకు ఉంటె ఒకలా ఇతరులకు అయితే ఒకలా చూపుకొంటూ మీడియా, కొందరు పోలిసుల సహకారంతో తప్పులు ప్రచారం చేసుకొంటూ మమ్ములను పట్టించుకోవడం లేదు, మేధావులు పండితులు ఎవరూ మాట్లాడటం లేదు ఎందుకంటె మాట తో తేలిపోయే పరిస్తితిని బౌతికంగా లోట్లు ఉన్నాయి అన్నట్లు తీసుకొంటున్నారు, మనసు గొప్పతనం పట్టించుకోని పరిస్తితిలో ఉన్న లోట్లు తప్పు  మాకు ఎటువంటి లోట్లు లేవు అని గ్రహించండి,  మానసికంగా పొందిన దివ్య పరిణామాన్ని అడ్డుకోవడం  అంటే అంతరించిపోతున్న ప్రపంచం లో కొట్టుకొని పోవడం అని తెలుసుకోవడం లేదు, మాకు మంచి తిండి అలవాట్లు లేవు లేదా మాకు  పొట్ట వచ్చినది కాబట్టి త్వరలో మరణిస్తాము లాంటి అంచనాలతో, మాట ప్రకారం ఇప్పటికి గంటన్రలో 10-14 సంవత్సరాల కాలం నియమింప బడటం ఏమిటో చూడడం లేదు, మమ్ములను కొన్ని నెలలు సంవత్సరాలు గ్రహిస్తే వందల సంవత్సరాలు భవిష్యత్తు  తెలుస్తుంది  అని భావించడం లేదు,  


                         మనిషిలో మాటలో ఉన్నగొప్పతనం గ్రహించడానికి అప్పటికి అప్పుడు లోట్లు లేదా తమకు ఏదో ప్రాధాన్యత ఇవ్వడం లేదు నేను ఎవరిని కలవడం లేదు, అనుకొంటూ పోలీసులు ప్రబుత్వం యంత్రాంగం కూడా, గంటనరలో 10-14 తేలడం ఏమిటి అది నిజమేనా అని కూడా చూడడం లేదు, సత్యం పట్ల  ఆశక్తి లేదు, ఎందుకు అనగా మాకు, మా గొప్పతనం చూపుకోవాలి మేము చెప్పినట్లు ఉండాలి, మాకు ప్రాధాన్యత రావాలి, అన్నట్లు ఎవరికి వారు  బౌతిక పరిధిలో వారు ఆగిపోయి, మేము పది మంది ఆహ్వానిస్తే వస్తాము, ఒక పద్దతికి  అంది సర్వం చెప్పగలము అని అంటున్నా మేము కేవలం మాటలు చెబుతున్నాము అన్నట్లు తీసుకొంటున్నారు, ఇక్కడకి రండి అని ఒక మేసేజు పెట్ట లేకపోతున్నారు, ఎలాగైనా బౌతిక బలం తో పోల్చుకొంటున్నారు మాటతో  తేల్చుకోవడం  లేదు,  మాటతో ఆలోచనతో తేల్చుకొనే గుణం ప్రజలకు బలపడాలి అప్పుడు ఆలోచనకు ప్రాధాన్యత వస్తుంది, మేము పెడుతున్న మేసేజుకు తమరు స్పందించండి, వెంకయ్య నాయుడుగారికి చెప్పి మమ్ములను హైదరాబాద్ లో ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి మా నుండి రోజుకు వంద పేజీల సమాచారం ఇచ్చుటకు తమరు ఆదేశములు  ఇవ్వండి.  ప్రతి పదవి, ప్రతి పరిణామం మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి ఇప్పటికి, ఎప్పటికి ఒక సామాన్య మనిషి మాటే సర్వం అనే సత్యాన్ని ఆవిష్కరించాలి అని గ్రహించండి, ఇది అయోధ్యలో రామ మందిరం కట్టడం  కంటే ఎన్నో రెట్లు శాశ్వతమైన ప్రయోజనం, మనలో కొలువు తీరిన ఆత్మారాముడు మనల్ని నిత్యం  అప్రమత్తం చేయడానికి వచ్చిన పురుశోత్తముడిగా, వాక్ విశ్వరూపం గా మా రూపం లో  అందుబాటులో ఉన్నాడు అని గ్రహించండి.


                              ఇప్పుడు దేవుడిని చూడాలి అంటే, గ్రహించాలి అంటే,  అడ్డం పడుతున్న తక్కువతనం, లేదో లోకం లోకం లో తప్పు అనుకొంటున్నవి తప్పుగా చూడకుండా తప్పుగా  పట్టించుకోకుండా ఉంటె సరిపోతుంది అదే  తపస్సు అని గ్రహించండి, కావున ఎవరూ ఎవరిని తప్పులు పట్టవద్దు,  ఎవరైనా హత్య చేసినా వారు బాధ్యులు కాదు, మేము బాధ్యులము అని గ్రహించండి,  మమ్ములను పట్టించుకోకపోవడం నయుం అనే గ్యాంగ్స్టర్ అంత చేయడం రెండూ ఒక లాంటి తప్పులే అని  న్యాయ స్థానములు, పోలీసులు  చేస్తున్నారు అని గ్రహించండి,  పోలీసులు  అంటే తప్పులు పట్టుకోవడమే కాదు గొప్పవాడు తేలిక అయిపోకుండా కాపాడుకోవాలి లేదా ప్రతి ఒక్కరి లో గొప్పతనాన్ని కాపా డడానికి తెలికగా కనపడుతున్నా తేలికగా  చూడకుండా ఉంటె చూలు, ఎలాగైనా గొప్పగా చూస్తె చాలు, ప్రతి ఒక్కరు అలా ప్రవర్తించడమే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయవలసిన తప్పుసు అని గ్రహించండి  ఉదాహరణకు  రామ రామ అని వట్టి నమ స్మరణకు బదులు, ఒక  సామాన్యుడి లోని రాముడిని కాపాడుకోవాలి అని తెలుసుకోలేకపోతున్నారు నేను చెట్టులోని పుట్టలోని ఎక్కడో కొండ మీద వెలుస్తున్న ఇప్పుడు నేను మనుష్యుల మనసులు నుండి జీవితాల నుండి  వాక్ గా వారి జీవితాలుగా  బయట పడినా మమ్ములను ఒక చోట జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి గ్రహించండి అని కోరినా ఎవరూ మాట్లాడటం లేదు.  వెంకయ్య నాయుడు గారు కూడా ఒక మేసుజు  పంపడం లేదు, అనుకూలం గా నెమ్మదిగా మాతో మేము ఏమి మేసేజు పంపినాము చూసి మా తో స్పందించండి, మమ్ములను విస్తారంగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తమ ఉనికి కోసం ఒకరిని చంపడం, బౌతికం గా వ్యతిరేకించడం వలన, బౌతిక చాంచల్యం పెరిగి   జ్ఞాన విచక్షణ కోల్పోయి  గొప్పతనానికి దూరం అయిపోతారు గాని ప్రయోజనం ఉండదు అని తెలుసుకోలేకపోతున్నారు,  

                       అలాంటివారు ఇలాంటివారు  అని జమ కట్టడం ఎలాగైనా కొందరు వేర్పాటు వాదాలు పెంచుకొంటూ, మనసుతో మాటతో ప్రతి నిత్యం బలపడే అవకాసం ఉన్నా,   మనిషిని  తేలికగా వదిలివేసి,  నష్ట పోయేలా  చేస్తూ, మనిషిని  మనుష్యులే ఆలోచన పరంగా పట్టించుకోకపోవడానికి ఇస్తున్న ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వడం లేదు, ఆలోచన తెలివి తమ వారివి,కొందరివి, ఇంకా గొప్ప తనం వేరు, మనిషి వేరు, మాట వేరు  అని విడదీస్తూ ప్రవర్తిస్తున్నారు.    ఎవరినైనా మాటతో మనసు గ్రహించాలీ  మాటలో గొప్పతనం పెంచుకోవాలి ,   తప్పులు లోట్లు ఉంటె భర్తీ చేయాలి అని భావించడం లేదు,  ఉపయోగించుకొని  తమకు ప్రయోజనం చేసుకోవాలి అనే అజ్ఞానం లో మనుష్యులకు ఉన్న ఫలంగా స్పందించడం లేదు, ఎక్కడికి అక్కడి  మాటతో వ్యవహారం చేసుకొని సరిదిద్దుకొనే  అవకాశములు ఉన్నా, సమాచార    సాధనాలు ఉన్నా పేరు తీసుకొని మీ బ్లాగ్ చదువు తున్నాము మేము ఇలా అనుకొంటున్నాము అన్నట్లు మాతో స్పందిస్తే చాలు, కాని  ఒక్కరు కూడా మాకు  ఈమెయిలు పంపడం లేదు, మా  బ్లాగ్ ని ఎవరూ చూడకుండా కొందరు అడ్డుకొంటు న్నారు, వారు నష్టపోతూ ఇతరులను నష్ట పరుస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు,  అంత గొప్పగా ఒక్క సారిగా  చెప్పగల్గిన మమ్ములను ఏదో అనుకోకుండా ఇప్పడు మేము ఏమి అడుగుతున్నమో అది చూడండి.    



                     మమ్ములను న్యాయ స్థానం వారు ఒక బృంధంలోకి తీసుకొని గ్రహించడం వలన,న్యాయ మూర్తులు కూడా మా ముందు సలహాదారులుగా ఉండి గ్రహించాలి అప్పుడే కాలాతీతాన్ని గ్రహించి అప్రమత్తం చెందగలరు  న్యాయ కోణం లో కూడా, న్యాయ స్థానం అప్రమత్తం చెందాలి  మేము న్యాయ స్థానానికి మించిపోతే పట్టించుకోకుండా ఉడడం పరిష్కారం కాదు లేదా ఏదో తప్పులు చూపి మమ్ములను పోలిసుల సహకారంతో తప్పులు పట్టాడం లేదా  ఎవరివో  తప్పులు మా కు అవోరోధం గా చూపి, మమ్ములను మేము ఎందుకు ముందుకు వస్తోన్నమో  చూడకుండా, మమ్ములను అవమానపరచి మా వద్ద ఏదో ఉన్నది అనుకొంటే పొరపాటు, మమ్ములను గౌరవించడం న్యాయ స్థానం కూడా చేయవలసిన కనీస న్యాయ అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఎక్కడైనా తప్పుగా కనపడినా ప్రాధాన్యత ఇవ్వకుండా చెప్పడానికి వినడానికే ప్రాధాన్యత ఇవ్వండి,అప్పటికి అప్పుడు బౌతిక ఆధిపత్యములు వదిలి, బౌతిక పదవులు చదువులు అంతా వట్టిదే అని గ్రహించి చదువు కొన్న వారు వారి   డిగ్రీలు మా కాళ్ళ దగ్గర పెట్టి, మమ్ములను గౌరవించడం వలన అహంకారములు నశించి ఒక మాటే సర్వం అనే సత్యం గౌరవిస్తే లోకం దివ్యగా మారుతుంది, అలా కాకుండా మేము ఎలా వస్తున్నామో ముందే చెప్పిన పెద్దతనాన్ని గ్రహించకుండా తెలుసుకోకుండా వదిలివేయడం వలన ప్రయోజనం  పొందుతున్నాము  అని భావించడం వలన లేదా  మమ్ములను నమ్ముకొన్న వారు ఎవరో  అన్యాయం అయిపోతున్నారు అన్నట్టు  మమ్ములను ఎవరితోనూ పోల్చడం, ఎవరితోను సరిపెట్టి మేము అందరికి చెబుతున్నది దాచిపెట్టి మా మీద పై చెయ్యి ఉన్నది అనుకొంటున్నా వారికి అందరికి తెలియజేయునది ఏమి అనగా బౌతిక ప్రపంచ ప్రకారం ఎప్పుడూ పై చెయ్యి ఎవరికి రాదు అని గ్రహించాలి .  మమ్ములను అధర్మంగా  నిర్లక్ష్యం చేసి, మేము తక్కువగా ఉంటె అదే గెలుపు లేదా గొప్ప అనుకోవడమే ప్రమాదకరం అని గ్రహించి, మాటతో మనసుతో సర్వం నియంత్రించి చూపి మానవజాతిని బౌతికంగా అంతరించి పొయే   ప్రమాదం నుండి  కాపాడడానికి  వచ్చిన  యుగపురుషుడిని అని గ్రహించండి.    


                        అప్పటికి అప్పుడు తమ బౌతిక బలం కొలది మా చేతిలో ఉన్నది అనుకొంటున్న వారు అందరూ,   అప్పటికి అప్పుడు మాట ప్రకారం మా చేతిలోకి తీసుకోని ఎప్పటికి అప్పుడు చెబుతాము అని అతి సాధారణ మనిషి  మనుష్యుల వెనకాలపడుతున్న మా చేతిలో ఉన్నది అని గ్రహించండి, మాతో మేము మాటలు చెబుతున్నాము అన్నట్లు ఊరుకోకండి  అనగా మేము ఒక చోట కొలువు తీరి సర్వం వివరిస్తాము అంటున్న తీరు నిర్లక్ష్యం చేసుకొంటూ తాము ఏదో చేస్తూ, మేము ఏమి చేయకుండా  అలాగే  ఉండిపోతున్నాము అనుకోవడమే అజ్ఞానం, మీ పనులు ఆపుకొని మా వద్దకు రండి లేదా మమ్ములను ఒక చోటకి ఆహ్వానించండి  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటికి ముందే చెప్పిన వాడిని చెబుతున్నాను, మనిషికి ప్రాధాన్యత  ఇవ్వడం ఏమిటి  అనుకోవద్దు మనిషికి మాటకే  ప్రాధాన్యత రావాలి, ఎవరు ఏమి మాట్లాడిని పట్టించుకోండి ఏదో మాటలు అనుకోవద్దు, ఏ మాట ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఏమి మాట్లాడుతున్నారు లేదా మా వలే ఏమి చెబుతున్నారు గ్రహించి స్పందించండి, అందుకు సమయం  కేటాయించండి.
   

                          యావత్తు మానవజాతిని  అని అంటున్నాము  కదా అందరిని  కలపినట్లే కదా పేరు పేరు నా కోరలేదు అని చూడకండి, మేము బాగానే ఉన్నాము అన్నట్లు కాకుండా, మీ బాగే కాకుండా పనిలో పని ఎదుట వారి బాగు కూడా చూడండి, మీడియా వారు కెమెరాలు తీసుకొని వచ్చేయండి అంటే వచ్చేయండి , అందరూ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, మిమ్ములను పిలుస్తున్నది ఒక వ్యక్తి కాదు, గంటనరలో 10-14 సంవత్సరాలు చెప్పిన మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, యుగపురుషుడు  అని గ్రహించండి, మాకు విలువ పెరుగుతుంది అని ఆగిపోకండి, సమకాలికులు  పట్టించుకొంటే ఒకరు దేవుడు అయ్యి శాశ్వతం గా కాపాడతాడు అని గ్రహించండి అప్రమత్తం అవ్వండి. అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడడమే లోకానికి ఆధారం అందుకు మేము నాంది అని గ్రహించండి, మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా, సబ్దాది పతి జగద్గురువులుగా గ్రహించి అప్రమత్తం చెందండి.         ఎవరి మాటలు మేదో ఆధారపడవద్దు  మమ్ములుగా గ్రహించండి  కొన్ని సంవత్సరాలలోనే , అనేక  సంవత్సరాలు లేదా మన విచక్షణ లోకం అని ఆవిష్కరించి ముందుకు తీసుకొని వచ్చే అవకాశములు ఉన్నాయి, అందుకు ఏమి జరిగినదో  జరుగుతుందో చూడండి, గ్రహించండి, మాటకు బయపడవద్దు మీరు అందరూ ఒకటి, నేను ఒక్కడినే  ఒక్కటి అని గ్రహించండి,  డబ్బు కోసం వివాహం కోసం కాదు, సర్వ  సంపదలు మా మనసులోనే,మాట లోనే  ఉన్నాయి  లేదా ఒక మనిషి లోనే ఉన్నాయి మాట లోనే ఉన్నాయి అనే సత్యం ప్రజలు గ్రహించాలి,   గ్రహించండి, మమ్ములను మేము కోరుతున్నట్లు న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, కళాకారులు  తో    చోట కొలువు తీర్చుకొని గ్రహించి తరించండి ఆలస్యం చేయవద్దు అని తమరికి  తెలియజేసుకోనుచున్నాము, ఒక ప్రత్యెక బృందం తక్షణం నియమించి, న్యామూర్తులు పర్వేక్షణలో గ్రహించడం ప్రారంభించండి, మా నుండి 2,3 లక్షల పేజీలు  గ్రహించిన తరువాతన స్వయంవరం లో వివాహం చేసుకొంటాము.    
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే 


మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, యుగపురుషులం   జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, 9010483794                                                 

   

No comments:

Post a Comment