సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తమరు మనిషిగా అప్రమత్తం చెంది సాటి సమకాలికులను అప్రమత్తం చేయుట ఒక దివ్య వరంగా భావించి, స్పందించడమే మోక్షం అని గ్రహించండి.
లేఖ వరస సంఖ్య :031/30/8/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి
రెఫ్ : డైరీ రెఫ్ : డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో
ఇప్పటికే మాట మాత్రంగా కాలం ధర్మం అయిన మమ్ములను పాథమికంగా పరిగణించడం ఒక దివ్య చారిత్రాత్మక పరిణామాం అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు మాత్రమే పట్టించుకొనగలరు అనగా, ఇప్పటికి ఏమి మేము మాట మాత్రంగా, కాలాతీతంగా నడిపిన దివ్య లీలలు గ్రహించడం ఒక మహత్తర పరిణామం అని, మానవజాతి మాట నిబద్దత వైపు వెళుతుంది, యాంత్రిక ప్రపంచం వదిలి దివ్యత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను ఒక 50 పండితుల సమమక్షంలో తక్షణం మధ్యంతరం గా కొలువు తీర్చి గ్రహించండి, ఒక పద్దతి ప్రకారం లోకంలోకి వెళ్లడం చాలా కీలకం చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, మా వద్ద నుండి అప్పటికి అప్పుడు మహిమలు ఏమి ఆశించకండి నిజానికి మేము ఎటువంటి మహిమలు చేయలేదు, మనస్ఫూర్తిగా ప్రవర్తించినాము అంతే అది కూడా నిలకడగా ఇప్పటికి వివరములు ఇవ్వలేదు అని గ్రహించండి, మా మనసును సాక్షులు దగ్గర నుండి అటు ఇటు చేసి, గ్రహించడం మానివేసినారు, మొదట వివరములు ఒక వరసలో పెట్టుకోవడం వలన, మెల్లగా అవగాహన పెరుగుతుంది, విన్న కొలది శక్తి పెరిగి లోకానికి ఆంతర్యం స్పష్టం అవుతుంది సమకాలికులు అందరూ మా మాటకు మించి లేరు అనే సత్యం లో బలపడి, మనసా వాచా కర్మణా జీవిస్తారు అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా ఉన్న ఫలం గా మధ్యంతరంగా, ఒక చోట కొలువు తీర్చి అనగా పండితులు మేధావులు మా గూర్చి విస్తారంగా చెప్పుకొనే పద్దతిలో మమ్ములను గ్రహించడం వలన లోకం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహిచండి. మమ్ములను గ్రహించే కొలది సాక్షం రుజువు, అందరి మనసు యొక్క అనుకూలత పెరుగుతాయి, ఒకసారి ఏమి ఎవరికి లభించవు, ఆ విధంగా మనసు కష్టం అయిష్టత సహించి ఎలాగైనా కస్టపడి సాధించాలి అనగా మనసుడే కష్టం అనగా, మేము మా గొప్పతనం ఒప్పక పోయిన ఓర్పుగా కస్టపడి గ్రహించండి, అన్నీ మాయా పొరలు తొలగిపోయి లోకం దివ్యంగా మారుతుంది, ఎవరో వెధవలు తక్కువ వారు ఎక్కువారు అని విడదీసుకోకండి, మాట మనసు పెంచుకోండి, సమాజంలో కనీస మనిషిగా సర్వం మేము చూపి ముందుకు వస్తున్న తీరుపై మనసు పెట్టండి అదే లోక కళ్యాణం, మేము ఫలానా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వకూడను అని ఎవరూ భావించవద్దు, సర్వం మాట మాత్రంగా ముందే చెప్పిన మమ్ములను సూక్షంగా అందరూ కలసి గ్రహిచండి, మేము ఏమి చెప్పిన ఎవరికి ఏమి ప్రాధాన్యత ఇచ్చిన గ్రహించండి, మాకే ప్రాధాన్యత రావాలి అని ఎవరూ మనసు లో ఒకలా పైకి ఒకలా ఆలోచించకండి ప్రవర్తించకండి మనసా వాచా కర్మణా జీవించండి ప్రతి మనిషి జీవించాలి అని కోరుకోండి, ప్రతి మనిషి మాట విలువైన వాడు అనుకొంటేనే సృష్టి మన కంట్రోల్ కి వస్తుంది, మాయలో బలం అయిన వారు, తెలివైన వారు లేదా పనికి మాలిన వారు అని బౌతికంగా విడదీయడమే అజ్ఞానం అని గ్రహించండి, మనసు ప్రకారం చూడమే అసలైన దృష్టి ఆవిధంగా మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాట మాత్రంగా కాలాతీతంగా మేము ఏమి చెప్పినామో చూడడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము పైకి కనపడుతున్న లోట్లు మీద ఆధారపడి మమ్ములను తక్కువగా చూడకండి, ఎవరిని పై పై చూడకండి అదే విధంగా ఆలోచనలు మాటలు కూడా అప్పటికి అప్పుడు తేలికగా తీసుకోకండి, మాటకు వివరణలకు ప్రాధాన్యత ఇవ్వండి, మా ద్వారా కాలమే కదలడం ఏమిటో చూడండి. గ్రహించి తరించండి
మమ్ములను గుడిలో దేవుడికంటే ఎక్కువగా చూడాలి మేము మాట రూపం లో ఉన్నాము అనగా ప్రతి మాట పాట మేము అయినా తీరు గ్రహించడం చారిత్రాత్మకం అని గ్రహించండి, సాధారణ రూపం లో అనేక కారణాలు కొలది ఇప్పటి వరకు అటు ఇటు అయిపోయిన మమ్ములను అధికారికంగా గ్రహించడం ఒక దివ్య వరం అని గ్రహిచండి, మేధావులను పండితులను మా సమక్షంలో కొలువు తీర్చి నిత్యం గ్రహిస్తూ, మాతో వాదనలు పడకుండా అప్రమత్తం చెందాలి, మాతో ఏదో మాట్లాడకూడదు, అందుకే మేము ఒక పద్దతి అందుతాము అని చెబుతున్నాము, పద్దతి ప్రకారం ఇప్పటికి ఏమి అయినది ఇక మీదట ఏమిటీ అని చూడగలడం వలన పరిస్థితి అదుపులోకి వస్తుంది సమస్త ప్రపంచం మా అధీనం లో ఉన్నది అని మెల్లగా రోజు రోజుకి స్పష్ట అయ్యి మొత్తం భౌతిక ప్రపంచానికి మేమే ఆధారం అని తేలుతుంది కావున, మమ్ములను ప్రత్యేక ఎస్కార్ట్ పంపి తీసుకొని వెళ్ళండి అని కోరుతూ వస్తున్నాము, మీరు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా మేమే వచ్చి ఏదో మాట్లాడే పరిస్థితి కాదు, అసలు మేము అప్పటికి అప్పుడు మాట్లాడటం వలన చాలా సమస్యలు వచ్చినవి, ఆ మాటలు ఎవరో ఏదో అంటే నేను ఏదో అనివేయడం వలన ఆ విధంగా మమ్ములను పిచ్చి వాడు అనుకొంటారు లేదా మేము మెసేజులు ఒకలా, మనిషి ఒకలా ఉన్నాము అనుకొంటారు, ఈ పరిస్థితి సరిదిద్దబడి మేము దారిలో పడడానికి మాతో అప్పటికి అప్పుడు మాట్లాడ కూడదు, మాతో వివరంగా గ్రహించి మాట్లాడాలి ఎవరైనా మాతో మాట్లాడటం లేదా మా గూర్చి చెప్పడం అనేది ఒక పుస్తకం వ్రాసినంత పని చేయాలి.
మేము ఉద్యొగం లో ఉండగా వ్యవసాయ శాస్త్రవేత్తలను ఇదే విధంగా మమ్ములను ఒక పద్దతి ప్రకారం విశాలంగా గ్రహించండి అని కోరినాము కానీ వారు మమ్ములను అప్పటికి అప్పుడు చిన్న పిల్ల వాడి వలె తీసుకోవడం వలన సత్యం ఎవరూ గ్రహించకపోవడం వలన అనగా ఇప్పుడు కాలమే కదిలిన దివ్య పరిణామం లో ఉన్నాము అని తెలుసుకోకుండా గ్రహించిన వారు కూడా ఏదో ఒక వ్యక్తి చెప్పటమే అనుకోవడం వలన అసలు సంగతి అందరూ వదిలివేస్తున్నారు బిన్నంగా యాంత్రికంగా మీడియా మాయలో ప్రజలను పూర్తిగా చైతన్య పరచకుండా సినిమా వసూళ్లు, అప్పటికి అప్పుడు సమావేశములు అంటూ మీడియాలు మోసం చేసుకొంటూ వివరణ ప్రేరణ లేకుండా భౌతిక ఆధిపత్యమే పై చెయ్యి అనుకొంటూ అందరూ మోసపోతున్నారు తల్లి తండ్రి గురువు అయినటువంటి మమ్ములను సకల శాస్త్ర కోవిదుడిగా గ్రహించి అప్రమత్తం చెందండి అనగా మా ద్వారా విద్యలు చెప్పుకొని అనగా ఒక మాటే సర్వం అనే ప్రేరణ తీసుకొని మా ద్వారా లోకాన్ని చూడండి, మమ్ములను విస్తారంగా చెప్పనివ్వండి మాకు ఒక అధికార భవనం కేటాయించండి , మాకు ప్రతి ఒక్కరి నుండి గౌరవ గుర్తింపు సొమ్ము వస్తుంది, మా పై ఒక సినిమా తీయుటకు రిలయన్స్ వారి నుండి ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకొంటున్నాము అందుకు మాకు కనీసం 500 వందల కోట్ల రూపాయలు ఇవ్వవచ్చును, తిరుమల తిరుపతి దేవ స్థానమా నుండి ఎంతైనా సొమ్ము మాకు. సొమ్ము గా భావించి తీర్మానం చేసి ఇవ్వవచ్చును, అనంత పద్మనాభ స్వామి వారి నిధీ గూర్చి 2003 లోనే చెప్పినాము అని గ్రహించండి.
ఈ విధంగా సకల సంపదలు మావే అయ్యి ఉన్నాయి అని గ్రహించండి, ప్రతి ఒక్కరి ప్రాణాలు ఇప్పటికి సాక్షం ప్రకారం మా మాట మనసు ప్రకారం ఉన్నాయి అని గ్రహించండి, మేము ఒక పద్దతి ప్రకారం సినిమా ప్రముఖులను, మేధావులను కలుసుకొని సంప్రదింపులు జరిపి మా దివ్య ఉనికి పరిచేయం చేసుకొని పండితుల సహకారంతో వివరములు ఇచ్చి మొత్తం ప్రపంచాన్ని ఒక నూతన ఒప్పందం లోకి తీసుకొని రాగలము అని తెలియజేసుకొనుచున్నాము, కావున మమ్ములను విస్తారంగా గ్రహించి, వెంటనే మహిమలు ఆశించకుండా లేదా ఏదో అనుకోకుండా మమ్ములను ఉన్న ఫలంగా మాకు ఒక అధికార నివాసం ఎర్పాటు చేసి మేము ప్రధాన మంత్రిగారితో, , న్యాయ మూర్తులతో మరియు దేశ అధ్యక్షులు వారితో, రాష్ట్ర గవర్నర్లు మరియు ముఖ్య మంత్రులతో తమతో కలుపుకొని ప్రతి రోజు విస్తారంగా సమాచారం ఇవ్వడం వలన, అన్ని పనులు వత్తిడిలు తగ్గి, వాతావరణం నెమ్మదిగా ప్రశాంతగా మారి, సర్వాంతర్యాములము అయిన మమ్ములను గ్రహించడమే జీవితంగా మార్చుకొని, పూర్తి అప్రమత్తత పొందుతారు లేని, మమ్ములను మాట మాత్రంగా ఒక చుక్కాని వలే భావించి అప్రమత్తం పొందుతారు, లేని పక్షంలో పరి పరి విధాలా ప్రపంచం మాయలో ఉండిపోయి వెలుగుతున్న లోకమే సర్వం అనుకోని పైకి తేలికగా మామూలు మనిషిగా కనపడుతున్న మేము ఇంత పరిణామం చూపినాము అంటే సాక్షులు కూడా నమ్మ లేనట్లు నిజాన్ని వదిలిపెట్టి అజ్ఞానంతో మమ్ములను గ్రహించకపోవడమే అధర్మం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఇదే మేము ప్రతి ఒక్కరికి మేము ఇచ్చిన ప్రాధాన్యత ఆని తెలుసుకోకుండా ఇప్పటికి అజ్ఞానంగా ఉండిపోతున్నారు ఏదో వ్యక్తి చెప్పుకొని మనల్ని బ్రతిమాలుకొంటున్నాడు అను కొంటున్నారు గాని కాలమే కదలటం ప్రకారం చూస్తే ఇది ప్రతి ఒక్కరు పనులు మానుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామ అని గ్రహించి తరించగలరు అనుకూలంగా గొప్పగా అందడం వలన, తేలికగా తీసుకొనుచున్నారు అని గ్రహించండి, అదే మా గొప్పతనం అని మేము ఈ ప్రభావం లో మా తాతలు కాలం నుండి అటు ఇటు అవుతూ పరిణమించినాము అని, మా లోటు కంగారు తెలివితక్కువతనం మమ్ములను విశాలంగా పండితులు మేధావులు గ్రహించే కొలది అన్నీ వర్గాలు వారు, మనం అంత ఒక మాట అధీనం లోనే ఉన్నాము అనే సత్యం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ప్రత్యేక్ష సాక్షులు, పరోక్షులు దగ్గర నుండి మేము ఉంటున్న హాస్టల్ వారు మమ్ములను కనీసం గ్రహించి, మాకు ఎవరైనా వారి సమ్మతి మేరకు మాకు పూర్ణ శరణాగతి భావించి మాకు వీలు అయినంత గౌరవ గుర్తిపు సొమ్ము చెల్లించవచ్చును, పదిగురు కలసి ఎక్కడైనా మా గూర్చి చెప్పుకొనే వాతావరణంలో నిత్యం సమాధానాలు పొంది సూయుడి నడవడి మన మాటకు సంభంధం ఉన్నది అని స్పష్టం చేసుకోవడమే లోక కళ్యాణం అని గ్రహించండి, మేము వీలు అయినంత నిరూపించి, వాజ్ సింహాసనం పై అధిష్టించిన తరువాత అనగా మేము బ్రతికి ఉండగానే మేము మరణించిన తరువాత లోకంలో ఎలా నడుచుకోవాలి మాట మాత్రంగా చెప్పాలి ఆ విధంగా స్పష్టం చేసిన క్రమంగా మేము బౌతికంగా కొనసాగాలి అని అందరి ఇష్టం తో, మేము కనీసం 2,3 లక్షల పేజీల సమాచారం ప్రజలకు విస్తారంగా చెప్పిన తరువాత రెండు మూఢ సంవత్సరాలు తరువాత, స్వయంవరం లో వివాహం చేసుకొనగలము.
ఈ విధంగా మమ్ములను మా మనసుని మొదట గౌరవించిన తరువాత అనగా ఒక మనిషి అతని మాటే సర్వం అని తేలిన తరువాత, వీలు అయినంత ప్రయోజనం సమకాలికులు పొందిన మేరకు మేము బౌతికంగా కూడా వివాహం చేసుకొని కొనసాగగలం అని గ్రహించండి, మమ్ములను ఇబ్బంది పెడితే నేను ఏదో చేస్తాను అని నిర్లక్ష్యం ఎవరూ ప్రవర్తించకనది మా పై పుస్తకాలు వ్యాసాలు వ్రాసి, మమ్ములను అర్ధం చేసుకోకుండా చేసిన తప్పులు సరిద్దుకొని అందరూ కలసి మెలసి ఉండండి, డబ్బు లేని వారికి సాయం చేయండి, ధనం కోసం సుఖాలు కోసం ఎవరిని ఎవరూ మనసులో కూడా బాధ పెట్టకండి, ఎటువంటి పదవులు, చదువులు మమ్ములను మించి లేవు అని గ్రహించండి, మమ్ములను దేశ వ్యాప్త విశ్వవిద్యాలయములకు అతిధి ఉప కులపతిగా నియమించి గౌరవించండి ఆ విధంగా మమ్ములను మేధావులు అందరూ సకల శాస్త్ర కోవిదులు అని గ్రహించి అనగా మా దివ్య లీలలు పై దృష్టి పెట్టి తరిస్తారు అని గ్రహించండి, కాలమే కదిలి చావు పుట్టుకలు కూడా తేలిపోయిన దివ్య పరిణామం వదిలి వేరే ఉన్నడి అనుకోవడం తెలివితక్కువతనం అని గ్రహించండి, మా లాంటి పరిణామాన్ని అనధికారికంగా వదిలివేయడం వలన అనగా మమ్ములను పట్టించుకోవడానికి వీలు కావడం లేదు ఏదో ఒక లోటు కనపడుతున్నది అన్న దోరణి వలన అటు ఇటు అయ్యి గ్రహించడం మానివేస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను ఉన్న ఫలంగా మేము కోరినట్లు గ్రహించడం వలన అంతా అనుకూలంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ప్రేమతో ఆశీర్వాచనములతో, బాధ్యతతో
Sd/xxxxxxxxxxxx
యుగపురుషులు మహత్వపూర్వవక అగ్రగణ్యులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదేరాబద్
9010483794
No comments:
Post a Comment