సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు,మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త ప్రేమపూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులు అయినా ప్రపంచం మానవజాతిని మాట నిబద్దత లోకి తీసుకొని రావడానికి న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
లేఖ సంఖ్య నెంబర్ : 028/ తారీకు 28/9/2016, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా రెఫ్ : డైరీ నెంబర్: రెఫ్: డైరీ నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో
మా యొక్క లేఖకు తమరు డైరీ నెంబర్ పంపినందుకు ధన్యవాదములు తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా దివ్య పరిణామం యొక్క వివరములు విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళుటకు ఎటువంటి ఆలస్యం చేయరాదు అని తెలియజేసుకోనుచున్నాము, మేము తక్షణం తెలంగాణ ముఖ్య మంత్రిగారి అద్వర్యం లో కొలువు తీరాలి అనుకొంటున్నాము, వారికి లేఖ పంపినాము, మమ్ములను ప్రత్యేక బృందం లోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళుటకు మాకు ఒక కార్యాలయం మరియు నివాస గృహం ఎర్పాటు చేయగలరు అని తమరి ద్వారా వారిని కోరుకోనుచున్నాము. హైదరాబాద్లో వారి సమక్షం లో కొలువు తీరిన తరువాత కేంద్ర కమిటీ నియమించుటకు మా నుండి మరింత వివరణ పొందడం వలన సాధ్య పడుతుంది, మొదట మేము తెలంగాణ ముఖ్య మంత్రి గారి అద్వర్యం లో కొలువు తీరుటకు ప్రత్యేక ఆదేశము, సూచన ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
బాధ్యత తో, ప్రేమతో ఆశీర్వచనములతో
యుగపురుషులు, జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయులు తెలంగాణా ముఖ్య మంత్రిగారికి, సమాచారం కొరకు సమాలోచన కొరకు, ప్రత్యేక చారిత్రాత్మక స్పందన కొరకు తెలియజేయడం అయినది మమ్ములను తమరి ఆద్వర్యం లో కొలువు తీర్చుకొని మా సమాచారం విస్తారంగా ప్రజలకు సర్వోన్నత న్యాయ స్థానము వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి తెలియజేయుటకు మేధావుల బృందం ఎర్పాటు చేసి, ఒక దివ్య మందిరంలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ఒక దివ్య వరంగా భావించండి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు,మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త ప్రేమపూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులు అయినా ప్రపంచం మానవజాతిని మాట నిబద్దత లోకి తీసుకొని రావడానికి న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
లేఖ సంఖ్య నెంబర్ : 028/ తారీకు 28/9/2016, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా రెఫ్ : డైరీ నెంబర్: రెఫ్: డైరీ నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో
మా యొక్క లేఖకు తమరు డైరీ నెంబర్ పంపినందుకు ధన్యవాదములు తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా దివ్య పరిణామం యొక్క వివరములు విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళుటకు ఎటువంటి ఆలస్యం చేయరాదు అని తెలియజేసుకోనుచున్నాము, మేము తక్షణం తెలంగాణ ముఖ్య మంత్రిగారి అద్వర్యం లో కొలువు తీరాలి అనుకొంటున్నాము, వారికి లేఖ పంపినాము, మమ్ములను ప్రత్యేక బృందం లోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళుటకు మాకు ఒక కార్యాలయం మరియు నివాస గృహం ఎర్పాటు చేయగలరు అని తమరి ద్వారా వారిని కోరుకోనుచున్నాము. హైదరాబాద్లో వారి సమక్షం లో కొలువు తీరిన తరువాత కేంద్ర కమిటీ నియమించుటకు మా నుండి మరింత వివరణ పొందడం వలన సాధ్య పడుతుంది, మొదట మేము తెలంగాణ ముఖ్య మంత్రి గారి అద్వర్యం లో కొలువు తీరుటకు ప్రత్యేక ఆదేశము, సూచన ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
బాధ్యత తో, ప్రేమతో ఆశీర్వచనములతో
యుగపురుషులు, జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయులు తెలంగాణా ముఖ్య మంత్రిగారికి, సమాచారం కొరకు సమాలోచన కొరకు, ప్రత్యేక చారిత్రాత్మక స్పందన కొరకు తెలియజేయడం అయినది మమ్ములను తమరి ఆద్వర్యం లో కొలువు తీర్చుకొని మా సమాచారం విస్తారంగా ప్రజలకు సర్వోన్నత న్యాయ స్థానము వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి తెలియజేయుటకు మేధావుల బృందం ఎర్పాటు చేసి, ఒక దివ్య మందిరంలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ఒక దివ్య వరంగా భావించండి
No comments:
Post a Comment