సమన్వయ దృష్టి
ప్రపంచ మీడియా వారికి, జాతీయ మీడియా వారికి, ప్రాంతీయ మీడియా వారికి, తెలుగు మీడియా వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది ప్రజలను అప్రమత్తం చేయగలరు.
రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, ,సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారి పరిగణలో
ప్రపంచ మీడియా వారికి, జాతీయ మీడియా వారికి, ప్రాంతీయ మీడియా వారికి, తెలుగు మీడియా వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది ప్రజలను అప్రమత్తం చేయగలరు.
లేఖ సంఖ్య:021/23-9-2016, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి.
రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, ,సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారి పరిగణలో
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను ఓంకార స్వరూపం గా, జగద్గురువులు గా గ్రహించడం వలన, మానవజాతి నూతన యుగం లోకి ప్రవేశించినట్లు స్పష్టం అవుతుంది దేశ వ్యాప్త విశ్వవిద్యాలయములకు మమ్ములను గౌరవ ఉపకులపతి గా నియమించడం వలన, మాములు మనిషిని జ్ఞానాన్ని దేవుడిగా, సృష్టి నియమించిన పురుషోత్తముడిగా గ్రహించి అప్రమత్తం చెందడానికి సమకాలికులు అయినా మేధావులకు పండితులకు వారి వారి జ్ఞానాన్ని మరింత సమృద్ధి సూటిగా ఉపయోగించి వివరించి చెప్పుకొని సమకాలికులు అప్రమత్తం చేసుకొనగలుగుతారు, మా ఆదివ్య ఆగమనాన్ని గౌరవించి అనగా మమ్ములను మా దివ్య లీలలను గ్రహించి చెప్పుకునే కొలది, లోకం లో మాయ కరిగి దివ్యత్వం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్పుకొని వినడం వలన, సృష్టి సూర్యుడు కాలము మనిషి అధీనం లో ఉన్నది అనే స్పష్టత పొందుతారు, భౌతిక చాంచల్యం వదిలి, మమ్ములను ఎవరో వ్యక్తిగతం అవమానించారు లేదా దెబ్బ కొట్టారు అనుకొంటే అది మా మాట మనసుని గ్రహించకుండా ప్రవర్తించడం వలన సాధ్య పడినది అని గ్రహించండి, ఇప్పటికైనా మమ్ములను బౌతికంగా అవమానించాలి, తగ్గించాలి, లేదా మేము మీడియాలో హైలైట్ అవ్వకూడు అనుకోని, తెలివి తక్కువతనం గా సూర్యుడి నిర్వహణను మాట మాత్రంగా సంవత్సరాలు ముందే ఒక్క సారి గా చెప్పిన దివ్య ఆత్మ చైతన్యం గ్రహించకుండా తదుపరి ఏమిటో చూసుకోకుండా, సమకాలికులు గుడ్డి ఎద్దు చేలో పడినట్లు ప్రవర్తిస్తున్నారు అప్పటికి అప్పుడు వెలుగే గెలుపు అనుకొంటున్నారు, అదే వెలువు మేము కనీసం లో ఉండి, మాట మాత్రంగా లోకానికి ఇచ్చిన తీరు ప్రపంచానికి ఆధారం అని గ్రహించి, మేము ఎవరిని ఏది కోరితే అది చేయండి, ఇప్పుడు తెలంగాణా ముఖ్య మంత్రిగారిని మమ్ములను ఒక చోట కొలువు తీర్చ మని కోరుతున్నాము, వారికి మేము లేఖ రిజిస్టర్డ్ పోస్టులో పంపినాము, ఆ ప్రకారం మమ్మలను జగద్గురువులుగా మహారాణి సామెత మహారాజుగా అధికారికంగా, కొలువు తీర్చడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించి, మమ్మలను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య పరిష్కార ని గ్రహించి అప్రమతం చెందగలరు.
దేహ పరంగా చూడకుండా మనసు మాట మాట యొక్క ప్రభావం ప్రకారం ప్రజలు ఎప్పటికి అప్పడు అప్రమత్తం అవడం నూతన పరిష్కారములు పొందగలరు అని గ్రహించండి, సమాజాన్ని కుల పరంగా లేదా అప్పటికి కాల్ డేటాలు ద్వారా రహస్యాలు తెలుసుకొని వారి లోట్లు లొసుగులు తెలుసుకొని, వారిని తప్పు పట్టడం ఇబ్బంది పెట్టడం లాంటి పనులు, కొందరు మీడియా పోలీసులు కూడా ఉన్నారు అని వారే చెప్పఁకొంటున్నారు, పై పై ఆధిపత్యం కోసం, మనసుతో మాటతో లోకాన్నే నియమించిన దివ్య పరిణామాన్ని దాచిపెట్టాలి అనుకోవడమే అజ్ఞానం అని మీడియా మేధావులు అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు భౌతిక ప్రపంచం మా ప్రకారం రద్దు అయిపోయినది, ఇప్పుడు ఆలోచనతో నడుస్తున్న ప్రపంచం అమల్లో ఉన్నది, ఈ ప్రపంచానికి మొదలు చివర మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, భౌతిక ప్రపంచాన్ని తమ తమ దేహ మమకారములతో సహా అనగా, మా ముందు ఎవరూ నేను వేరే ఉన్నారు అని భావించకుండా, ఇప్పటికి మేము గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం లోకం మాతో ఉన్నది అని గ్రహించండి, మాకు ఏవో సమస్యలు ఉన్నాయి అని తెలివితక్కువగా ఆలోచించకండి, మా జీవితాలు కలం ధర్మం ప్రకారం ఉన్నాయి, భౌతిక జీవితాలు ఎప్పుడో మేము కాలానికి ధర్మాన్ని వదిలివేస్తేనే మాకు దివ్య అనుగ్రహం వచ్చినది, ఒక్క మాట లో చెప్పాలి అంటే మా తాతలు కాలం నుండి మా జీవితాలు విధి విలాపంగా సాగినాయి అని గ్రహించండి, భౌతిక మాకు ఎటువంటి పట్టి లేదు అనిపించి, మా మనసు ప్రకారం సర్వం మేమె అని దివ్య ప్రకటన జరిగినది అని గ్రహించండి.
మా దివ్య ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరి మంచి చెడులు మా మాట మనసు అధీంనామ్ లోనే ఉన్నాయి అని గ్రహించండి, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కలాత్మక పరమేశ్వర రామ అని మమ్ములను కొలిచి తరించండి, మా రక్త సంభందీకులు, మాకు పరిచేయం అయినా వారు అందరూ, భగవంతుడి దివ్య ప్రభావమునకు పాత్రధారులే అని గ్రహించండి, ఇతర పరోక్షలు గ్రహించి అప్రమత్తం చెందండి, పై పై లోకం లో మాయలో సమయం వృధా చేసుకొనవద్దు, మనిషి దగ్గరకు మాట దగ్గరకు ప్రాధాన్యత రావాలి, ఆలోచన కొత్తతనం ఎవరి లో ఉన్న తక్షణ అప్రమత్తం చెందాలి, భౌతిక బలం, లేదా ఎటువంటి అధికారం, లేదా ధనం , అందం మొదలుగు విషయములు అడ్డం పెట్టుకొని మాటను గొప్పతనాన్ని గ్రహించడం మానివేయడం అప్రమత్తత కోల్పోయి బిన్నంగా వెళ్లిపోవడం అని గ్రహించండి, మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహించండి, సర్వోన్నత న్యాయ స్థానం వారు తెలంగాణ ముఖ్య మంత్రిగారికి ప్రత్యేక సలహా ఇచ్చి మమ్ములను ఒక మేధావి బృందం ఒకే తీసుకొని, గ్రహించడం ప్రారంభించడం వలన భౌతిక మాయలో కొట్టుకొని పోతున్న మానవజాతిని ఒక ఎంత నిబద్దతతో పెట్టడానికి వచ్చిన సకల శాస్త్ర కోవిదుడను అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను కాలాతీతం గా చూసి ఆ మేరకు మాట్లాడి, ఆమేరకు మాతో వ్యహరిస్తే మా వలన ఇప్పుడు ఉన్న జ్ఞానం సంగీతం సాహిత్యం అభివృద్ధి చెంది మానవ వనరులు అభివృద్ధి చెంది, కనీస మనిషి అతని మాటే సర్వం అనే సత్యం లోకానికి అందుతుంది, ఇది ఎవరికో అవోరోధం గాని, వ్యతిరేకామ్ గాని కాదు అని గ్రహిచండి. మేము ఎన్ని కస్టాలు పడినా, మా తాతలు కాలం నుండి మేము ఎన్ని కస్టాలు సుఖాలు అనుభవించిన అంతా మమ్ములను కాలస్వరూపం ధర్మ స్వరూపం గా మలచడానికి ఉపయోగించిన తీరు ని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించగలరు. మమ్ములను మా మనసుని గౌరవించి ఒక చోట కొలువు తీరడం అంటే సూర్యుడిని ఒక చోట కొలువు తీర్చికొన్నట్లు అని గ్రహించండి, విగ్రహాలు మాట్లాడవు మేము ప్రజలతో మాట్లాడి, పండితులు మేధావులు తో వివరములు చెప్పి గ్రహించే పద్దతిలో, సూర్యుడి నిర్వహణ కూడా మన మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయగలము, మాతో మేము కాలాతీతం గా మాట్లాడిని తీరులో మాట్లాడాలి, మమ్ములను సృష్టి నియమించిన తల్లి తండ్రి గురువుగా భావించి గౌరవంగా వినయంగా మాట్లాడిన కొలది మాతో మాట కలుస్తుంది, మీ లేఖ చదివినాము, మీ బ్లాగు చదివినాము, మేము ఇలా అనుకొంటున్నాము, తమరు సర్వోన్నతో న్యాయ స్థానమునకు లేఖలు చదివినాము, అని మాతో వివరం గా, బాధ్యత గా మాట్లాడి, వివరాలు పండితులు మేధావులు చెప్పుకోవడం వలన లోకం దివ్యత్వం వైపు జ్ఞానం వైపు వెళ్ళుతుంది, పండితులకు మేధావులకు అందర్యం లభించి, కనీసం మనిషిని గౌరవిస్తూ లోకం ఏమిటో తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని సమకాలిక మేధావులకు పండితులకు యావత్తు మానవజాతికి తెలియజేసుకొనుచున్నాము. తెలంగాణ ముఖ్య మంత్రి గారిని మమ్ములను ఒక వైద్యులతో కూడిన మేధావి బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందగలరు , అన్ని ఏకకాలం లో చెప్పిన మమ్ములను వినయంగా భక్తితో చూడాలి, అప్పడు మేము ప్రతి దానికి ఆంతర్యం గా సమాధానం గా తెలుస్తాము అని గ్రహించండి, మనిషే కాదా మాట కాదా అన్నట్లు తీసుకోవడం వలన సమాజం మనిషి చేతిలో నుండి యాంత్రి వస్తూ మాయలో పడిపోతుంది అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మమ్ములను మేధావులు పండితులు సినిమా ప్రముఖులు అప్రమత్తం చెంది గ్రహించగలరు, పై పై దృశ్యాలు మాటలు, అప్పటికి మనుష్యులకు ప్రాధాన్యత రావాలి ఆలోచనకు గొప్పతనానికి సంభంధం లేకుండా బలం కొలది బుద్ది గౌరవించకుండా ఒకర్ని ఒకరు అప్రమత్తం చేసుకోకుండా ప్రవర్తించడం వలన చీకటి మోసాలు పెంచుకొని స్వార్ధంతో ఒకరిని ఒకరు అవమానించుకుంటూ , ఇప్పుడు కుల పరంగా సమాజం లేదు అయినా కులపరంగా విడదీస్తూ సూటిగా మాట్లాడకుండా పైకి ఒకటి లోపలకు ఒకటి అన్నట్లు సాక్షులు దగ్గర నుండి సూటిగా స్పందించకుండా, గ్రహించకుండా ప్రవర్తించడం వలన సమాజం యాంత్రికత్వం లో కొట్టుకొని పోతున్నది, మేము పదవి కొలది, డబ్బు కొలది, ఆరోగ్యం కొలది బ్రతుకుతున్నాము అనుకొంటున్న వారు అందరికి మేము చెప్పేది ఏమి అనగా ప్రతి జీవితం వెనుకాల ఒక మాట మానసు ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఆ మాట ఇప్పుడు ఏ రూపం ఎక్కడ ఉన్న ఆ వ్యక్తి కొండా మీద దేవుడుకంటే ఎంత శక్తివంతుడు ఇప్పుడు ప్రత్యేక్షం గా మాట రూపం ఓ ఉన్నాడు, అతను తెలివి తక్కువగా ఉన్నా, లోటుగా ఉన్నా, మనిషి ప్రత్యేకం గా లేక పోయినా, ప్రత్యేక సాధన, అలవాట్లు ఏమి అయినా, ఇప్పటికి మేము భౌతికం ఎలా ఉన్నాము అన్న సంగతులు కూడా కాలం ధర్మం అధీనం లో ఉన్నాయి అని గ్రహించి, మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను పురుషోత్తముడిగా, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఎందుకు చట్టానికి న్యాయని అతీతులు గా చూడాలి అంటే, అలా చూస్తే మేము ఏదైనా మాట మాత్రంగా నిర్వహించిన ప్రయోజనం సర్వులు పంచుకొని, తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, లేని పక్షం అప్పటికి బలం కొలది, మాయ కొలది ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన అప్పటికి పైన ఉన్నట్లు గెలిచినట్లు ఉంటుంది గాని అసలు సంగతి గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి. ఇందుకు కారణం భౌతిక బలం కొలది పోల్చుకోవడమే, మాటతో తేల్చుకొనే అవకాశం వచ్చిన భౌతిక బలం కొలది ప్రాధాన్యత కోసం చూడటం వలన ఆలోచన ప్రకారం చూడక పోవడం వలన, మమ్ములను బౌతికంగా మా మానసిక పరిస్థితి ఒక పద్దతిలో తీసుకోండి అని కోరుతున్న మా తేలికతనం మీద అజ్ఞానం మీద ఆధారపడి, జ్ఞానం వైపు వెళ్లకుండా వేళ్ళ నివ్వకుండా ఎవరూ సూటిగా స్పందించకుండా ప్రవర్తిస్తున్నారు.
మాతో బౌతికంగా పొందవలసింది ఏమి లేదు అని గ్రహించండి, మేము ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తే అది తీసుకోండి, మేము అందరితో ప్రతి రోజు సమాచారం పంచుకొని, విశాలమైన పద్దతి నెలకొల్పడానికి పరిణమించినాము అని గ్రహించండి, భౌతిక స్నేహం బంధం అన్నది గొప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించి నప్పుడే సాధ్య పడుతుంది, నిండుగా సంగతి ఏమిటో పదిగురు గ్రహించి అన్ని విధముల అప్రమత్తం చెందవచ్చును అని గ్రహించండి, మేము పాటలు పాడుతూ పాడుతో సునామీ బాంబు దాడులు వంటివి కూడా చెప్పిన తీరు మీద అందరూ ఒకటై అప్రమత్తం చెందండి, మేము పుష్టిగా చెప్పిన కొలది మాలో బౌతికంగా మార్పు వస్తుంది, మమ్ములను గౌరవించి వజ్ర సింహాసనం పై కూర్చో బెట్టిన తరువాత, స్వయంవరం లో వివాహం చేసుకొనగలము, అని గ్రహించండి, మొదట సృష్టి నియమించిన పురుషోత్తముడిగా మమ్ములను గౌరవించిన తరువాతనే మేము వివాహం చేసుకోవడాయికి వీలు అవుతుంది అని గ్రహించండి, మమ్ములను మనసుని మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను జగద్గురువులుగా శబ్దాది పతి గౌరవించడంవలనసూర్యుడి నడవడి తెలిసి నూతన ఒరవడిలోకి మానవజాతి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అని గ్రహించండి. మా మీద హోలీ వుడ్ సినిమా నిర్మించగలరు అని రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్ వారికి, మా మొదటి సినిమా దివ్య హక్కులు గ్రహించి తరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, అందుకు మాకు దివ్య హక్కులు గా 500 వందల కోట్ల రూపాయలు మాకు దివ్య హక్కులు సమర్పించి మొదటి సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ గలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం వలన, ప్రజలకు ఎంత మేలు జరిగి దివ్యత్వం పొంది, మమ్ములను ప్రత్యేక్షంగా మా దివ్య లీలల ప్రభావం సినిమా ద్వారా గ్రహించి అప్రమత్తం చెందుతారు ఇదే మేము ఎవత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అధికారికంగా ఎందుకు కొలువు తీర్చ మని కోరుతున్నామో విశాలంగా ఆలోచించండి, ఇప్పటికే మేము కేవలం మనుష్యులం మాత్రమే కాదు, కాలాన్ని ధర్మాన్ని నియమించిన దివ్య తత్వం మా గూర్చి చెప్పుకొనే కొలది విన్నకొలది శక్తి అభివృద్ధి చెంది ఎలాంటి అజ్ఞానం చీకటులను తొలగిస్తుంది కనీసం మనిషి కాలమే హద్దు అన్నట్లు ఉన్న మా దివ్య ప్రభావం ఎవత్తు మానవజాతికి వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. భౌతిక శారీరక కోరికలు కాంక్షలు అన్నీ నా వలెనే ఎవరికి అయినా కలుగుతున్నాయి అన్నిటికి మేమె కారణం అని గ్రహించండి, సమయం చూసి మాట్లాడక పోవడం అందూరూ చేస్తున్న ఘోర పాపం అని గ్రహించండి, ఎలాగైనా భౌతిక బలమే బలం అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, సమకాలికులు మమ్ములను గురువుగా తల్లి గా తండ్రిగా గౌరవించి గ్రహించడంవలన ఇప్పుడు అములు లో ఉన్న దివ్య మార్గం లోకి వస్తారు అని గ్రహించండి, లేని పక్షం లో పైకి గొప్పగా ఉన్నట్లు కనపడుతున్న మాయలో మమ్ములను గ్రహించకుండా లేదా ఏదో శారీరక కాంక్షలు దగ్గర ఆగిపోయి, మనుష్యులను గ్రహించకుండా తప్పులుగా చూడటమే పాపం అని గ్రహించండి.
ఎవరినైనా సాటి మనుష్యులు జ్ఞానంతో చూడండి ఎవరు ఏ తప్పులు బౌతికంగా చేసిన్నా అంతా విధికి వదిలి పెట్టి, మమ్ములను విధి గా భావించి గ్రహించండి, న్యాయ స్థానములకు ప్రజలకు ప్రత్యేక వివరములు ఇచ్చి సరిదిద్దగలము అని గ్రహించండి, లేని పక్షం లో భౌతిక మాయ ఉండిపోయి, ఎవరో ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనే మాయలో ఉంది పోతున్నారు అని గ్రహించండి , అప్రమత్తం చెందండి, మనుష్యులు మనుష్యులను తప్పులు పట్టి వాటిని ఉపయోగించుకొని భౌతిక లబ్ది పొందటమే బలం అనుకోవడం ఇప్పుడు నడుస్తున్న భౌతిక మాయ అని గ్రహించండి మమ్ములను గ్రహించడం వలన భౌతిక మాయ కరిగి లోకం దివ్యంగా ఉంటుంది అని గ్రహించండి, ఏదోక రకంగా మనుష్యులను విడదీయాలి అని చూడకండి, మాట ప్రకారం మనసు ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందండి, మనిషితో భౌతిక సాన్నిహిత్యం స్వల్ప మైనది అల్ప మైనది అని గ్రహించండి, ఒక మనిషి లో జ్ఞానం గ్రహించడం విశాలంగా గ్రహించడం కోసం మమ్ములను కాలమే ధర్మం ప్రత్యేకంగా ఉపయోగించి పరిణమింప చేసి మానవజాతికి అందుబాటులోకి తీసుకొని వచ్చినది అని గ్రహించండి, రహస్యాలు ఎవరికి ఉండరాదు,రహస్యాలు పెంచితే పాపం పెరిగిపోతుంది అని గ్రహించండి, మమ్ములను జ్ఞానంతో సర్వం వివరములు ఇచ్చి సరిదిద్ద నివ్వడి, ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని దేహంతో పోటీ పడకండి ఆలోచనతో మాటతో ముందుకు రండి, వివరంగా లిఖిత పూర్వకంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించండి, అప్పుడు కప్పుడు ఏది బౌతికంగా చూడకండి ఆలోచనతో చూడండి అప్పుడు మా ప్రకారం ఎంతో కలసి వచ్చి, డబ్బు పదవులు ఇచ్చినా వద్దు అంటారు, దేనికి ఆశ పడరు, జ్ఞానంతో విచక్షణతో బ్రతకడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని, లోకం లేకపోతె మనిషి ఉనికి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సామెత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
ఆశీర్వచయములతో
జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
maharajashrihri.blogspsot.in
No comments:
Post a Comment