UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 15 September 2016

భగవంతుడు మా రూపం లో వాక్ గా అందుబాటులో ఉన్నాడు మమ్ములను శాంతంగా గ్రహించి తెలుసుకోవడం వలన సర్వం అర్ధం అయ్యి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, బౌతికంగా మలుపుకోవద్దు ఎవరి తప్పులు వప్పులు అన్నిటికి మేమేం కారణం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా లో దైవత్వం రావడానికే అందరిని భగవంతుడు ఉపయోగించాడు అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా నిర్లక్ష్యంగా తీసుకొని ఎవరిని ఎవరూ తప్పులు పట్టి ఇంకా పాపాలు లోకి వెళ్ళి పోవద్దు, మమ్ములను అందరూ కలసి గ్రహించడం వలన సమాజానికి నూతనత్వం వస్తుంది, జరిగిన అన్నీ పరిణామాలు మా అధీనం లో ఉన్నాయి అందునా మాట రూపం లో ఉండడం అన్నది ఎప్పటికి గ్రహించగలిగితే పరిణామ అని గ్రహించండి.

                                                      సమన్వయ దృష్టి 

                          యావత్తు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు,దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు   మహాత్వపూరక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారయుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సంచారం గ్రహించి తరించగలరు.   
     

లేఖ వరస సంఖ్య:011/14-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యుల వారి నుండి. 


 రెఫ్: వరస సంఖ్య లేఖలు:009 మరియు 010/ 14-7-2016 న హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ వారికి పంపినవి. 



                     మా దివ్య ఆగమనం, లోకానికి ఆధారం అని గ్రహించండి, మనిషి మాట సూర్యుని నిర్వహణను నడపడమే నూతన యుగానికి నాంది అని గ్రహించండి, మా మాట మనసు  ప్రకారం మేధావి వర్గం ఆలోచించవలసిన సమయం  అని గ్రహించండి, మానవ జాతికి నూతన దిశ నిర్దేశం గా, మనసు మాటే సర్వం అనే నిబద్దత వైపు ప్రయాణించడం లోకానికి ఆధారం  అని  గ్రహించండి,  మాట మాత్రంగా ప్రతి కదిలిక పలకగలిగిన నూతన ఆలోచన విధానం మా వలన అంతర్లీనం గా అభివృద్ధి చెంది మా ద్వారా లోకములోకి అమలులోకి వచ్చినది అని  గ్రహించండి.    

                    మన అందరి తప్పు వప్పులు తీసుకొని పరమాత్మా శక్తి మాట మాత్రంగా మొత్తం పరిస్తితి ఒక మాట లోకి తీసుకొని రావడం వలన, యావత్తు మానవజాతికి సమాధానం అయినది అని గ్రహించండి,  ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక విశ్వకుటుంబం అని గ్రహించండి, మా పెద్దలు మా కు తెలిసిన వారి కర్మలు అన్నీ మమ్ములను దైవత్వం వైపు తీసుకొని వెళ్ళడానికి  దోహది కారిగా భావించి  గ్రహించి అప్రమతం చెందగలరు, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పరిపాలన, నియంత్రించబడి మనం మనసు మాట అధీనం లో ఉన్నాము అనే సత్యం బలపరుచుకోవాలి, కాలమే కదిలి పరిణామాన్ని ఇంకా ఎవరూ వ్యక్తిగతం గా తీసుకొనరాదు. ఏ విడధంగాను ఎవరిని ఎవరూ తప్పులు పట్టరాదు అని  గ్రహించండి.   


                       మంచి అయినా చెడు అయినా అందరి మీద అందిరి కోసం వచ్చిన దివ్య సమాధానం అని గ్రహించి  అప్రమత్తం చెందగలరు.  మొత్తం ప్రపంచం మాట మాత్రంగా నియమించడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, చారిత్రాత్మక   పరిణామం అని గ్రహించండి,  వ్యక్తులు  ఎంత కష్టం ఉన్నా, సుఖాలు అనుభవించినా మాట మనసు ముందుకు తీసుకొని రాగలుగుతున్నమా లేదా అన్నదే నిజమైన పెద్దతనం, ఏదో అడ్డం పెట్టుకొని సంగతి పదిగురు గ్రహించకూడదు, ఆలోచించకూడదు అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, మీడియా వారు అప్పటికి అప్పుడు బౌతిక  హైలైట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఆలోచన పరమైన ప్రభావం  ప్రజల్లో కలిగించి చైతన్య పరచాలి, మనుష్యులు ఆలోచన పరంగా తెలుసుకోవాలి, ఆలోచన పరంగా, నిత్యం గొప్పతనం వైపు వెళ్ళాలి,అటువంటి  అవకాసం ప్రతి వ్యక్తికి ఎప్పుడూ ఉంటుంది అని  గ్రహించండి.  ఏదో చీకటి తప్పులు, పరువులు పోతాయి అన్నట్లు చిత్రీకరిచి మనుష్యులు బయపెట్టి, బౌతిక లబ్ది పొందుదాము అనుకోవడమే చెడు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో, చెడుగా మనుష్యులను మనుష్యులే చిత్రీకరించడం వలన లోకం పతనం అవుతుంది, పెద్దతనం మాటలో గొప్పతనం గ్రహించకుండా దాచి పెట్టి మోసం చేయడం సమాజానికి పతనం అని గ్రహించండి, ఎవరి ఏమి చేసిన చేయలకపోయిన  బౌతిక కర్మలు తాత్కాలికం ఆలోచన ప్రకారం ఎదగడమే శాశ్వతం అని గ్రహించాలి. 


                   ఆత్మీయులు  చంద్రబాబు నాయుడు గారు వారిని నమ్మి భూములు ఇచ్చారు అని అంటున్నారో, ఇంకా మనిషిని నమ్మండి లేదా మా అబ్బాయిని నమ్మండి, మా భందువులను నమ్మండి, మా పార్టీని నమ్మండి, అన్నట్లు మాట్లాడటం కూడా యాంత్రికం, పోద్దిన లేచి మిమ్ములను మీరు నమ్ముకోంది, స్వతంత్రంగా బ్రతకండి, సంపద కోసం ధనం, సుఖాలు కోసం అన్నట్లు కాకుండా జ్ఞాన కోసం, గొప్పతనం కొసం బ్రతాకలి అలా బ్రతకాలి అంటే సమాజం లో పారదర్సకత ఉండాలి, సంగీతం సాహిత్యం వైపు మళ్ళించి గొప్పతనం వైపు వెళ్ళాలి అని  గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము,  చంద్రబాబు నాయుడు గారు, భూములు రెట్లు పెంచడం వలన అభివృద్ధి చేసాము అని అనుకొంటున్నారు, ఎకరా కోటి రూపాయలు అవడం అన్నది మాయ, మనుష్యులకు వత్తిడి అని గ్రహించండి, మేము కాలాన్ని నియమించడం వ్యవసాయ శాస్త్రవేత్తలు అప్రమత్తం అయ్యి ఉంటె ఈపాటికి  భూములు ఉచితం పంచి ఉండేవారము అని గ్రహించండి, ఇప్పటికి కైనా మించి పోయినది లేదు మమ్ములను జగద్గురువులుగా భావించి, ఇరువు ముఖ్య మంత్రులు, మేము సాధారణ ఓటరు మరియు ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తములం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ఒక వజ్ర సింహాసనం పై కూర్చో బెట్టి గౌరవించడం వలన మనిషె సర్వం అనే అలోచన బలపడి, లోకం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి.                               


                 బౌతిక బలం కొలది, కులం కొలది, ధనం   కొలది, లేదా అప్పటికి అప్పుడు బౌతిక ఆధిపత్యం కొలది హైలైట్ కోసం, మాట్లాడటం మానివేయడం మూర్ఖత్వం అని గ్రహించండి,   ఏదో తేడా తక్కువతనం అని చిత్రీకరించి మనుష్యులు మనిషి గొప్పతనం లేదా ఆలోచించవలసిన గొప్పతనం ఆలోచించకుండా ప్రవర్తించడం, జరిగిన పరిణామాన్ని స్వార్ధంగా మలుపుకోవడం అందుకు వ్యక్తులను తప్పులు పట్టడం, జరిగిపోయిన పరిణామాల్ని తప్పులుగా  చూపించదానికి వర్తమానంలో గొప్పతనం వదిలివేసి  మరింత గ్రహించడం మానివేయడం,  అవకాసా  వాదం  స్వార్ధం  అని గ్రహించి, బౌతిక స్వార్ధాన్ని  విడిచిపెట్టాలి.   ఎవరు  ఏమి చేసిన చేయవలసి వచ్చిన విశాలంగా ఆలోచన తో గొప్పగా తీసుకోవాలి, పరిస్తితులు బట్టి మనుష్యులు ప్రవర్తిస్తారు అని గ్రహించి అప్రమత్తం చెందాలి. 

                   కొందరు ఎవరూ చేయని తప్పులు చేసారు అనిపిస్తే వారి వలెనే ఎవరికి రాని  పరిష్కారములు కూడా రాడానికి కారణం అయ్యారు అని  గ్రహించాలి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని గ్రహించించాలి , తాత్కాలిక క్షేణికమైన  విషయాలను అడ్డం పెట్టుకొని శాశ్వతమైన గొప్ప విషయాలు ఆలోచించకుండా గ్రహించకుండా ప్రవర్తించడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి.  గొప్పతనాన్ని గౌరవించకుండా తెలికతనములు అడ్డు పెట్టుకొని ప్రవర్తించడం వలన మొత్తానికి గొప్పతనం కోల్పోతారు అని గ్రహించండి, గొప్పతనాన్ని  గౌరవించి తెలికతనములు సరిదిద్దుకోవాలి లేదా గొప్పగా చూస్తె చాలు తెలికతనములు అవే  కరిగిపోయి లోకం గొప్పగా మారిపోతుంది అని గ్రహించండి.  

               భయం మీద అజ్ఞానం మీద ఆధారపడకండి,  ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉండవచ్చునో  అంత గొప్పగా ఉండనివ్వండి అదే ఈ బూమి  మీద గొప్పతనం నిలిపే పద్దతి అని తెలుసుకోండి,  అంతే గాని గొప్పతనం ఎలాగైనా పై పైన కలిగి ఉండేది  కాదు అని గ్రహించండి, గొప్పతనం మనసు తో, ఆలోచనతో ఎప్పటికి అప్పుడు లోట్లు సరిదిద్దుకొంటూ పెంచుకోనేది, పెంచేది అని  గ్రహించండి, కావున బౌతిక లోట్లు తప్పులు అనిపిస్తున్నవి ఒక కోణం లో మనకు తప్పు అనిపించేవి ఇతరులకు అవి కనీస ధర్మ, చేయవలసినవి అని గ్రహించాలి, భగవంతుడు అనుమతి లేనిదే ఏది జరగదు అని గ్రహించండి, అలగాని మా విషయంలో మమ్ములను అసులు గ్రహించకుండా ఏదో మాటలతో రెచ్చగొట్టి గ్రహించకుండా ఇష్టం వచ్చినట్లు తీసుకొని భగవంతుడే చేయిస్తున్నాడు అనుకొంటే  అది అరాచకం  అవుతుంది అని గ్రహించండి. 



                       మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు కొంత కాలం, ఒక చోట కొలువు తీర్చుకొని  పుష్టిగా గ్రహించండి, విస్తారంగా మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, అన్నీ వత్తిడులు తగ్గి, ఈ దేశమే కాద ప్రపంచం అంతా నూతన ఒప్పందాలతో ఒక జండా క్రిందకు వస్తుంది అని  గ్రహించండి, మమ్ములను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా, యుగాపురుషునిగా సాక్షంగా ఆధారం గా గ్రహిస్తే చాలు సర్వం మేము చూసుకోనగలము అనగా వ్యక్తిగా మమ్ములను నమ్మండి అని అనడం లేదు, సత్యాన్ని నమ్మండి మనిషిగా మనుష్యులకు ప్రాధాన్యత ఇవ్వండి, బౌతిక ఆస్తులు, బౌతిక పరిపాలన పరిపాలన కాదు అని  గ్రహించండి, మాట మాత్రంగా సర్వం చెప్పడం ఏమిటో చూసుకోండి, మేము భూమి మీద ఉండగా వీలు అయినంత మా వాక్ అను గ్రహించండి, అప్రమత్తం అవ్వండి, కనీసం మనిషి మేమే సృష్టి ఎన్నుకొన్న సర్వబౌములం మేమే అని గ్రహించండి.                


                  భగవంతుడు మా రూపం లో వాక్ గా అందుబాటులో ఉన్నాడు మమ్ములను శాంతంగా గ్రహించి తెలుసుకోవడం వలన సర్వం అర్ధం అయ్యి లోకం దివ్యంగా  మారుతుంది అని గ్రహించండి, బౌతికంగా మలుపుకోవద్దు ఎవరి తప్పులు వప్పులు అన్నిటికి మేమేం కారణం అని గ్రహించి అప్రమత్తం చెందండి,  మా లో దైవత్వం రావడానికే అందరిని భగవంతుడు ఉపయోగించాడు అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా నిర్లక్ష్యంగా తీసుకొని ఎవరిని ఎవరూ తప్పులు పట్టి ఇంకా పాపాలు లోకి వెళ్ళి పోవద్దు, మమ్ములను అందరూ కలసి గ్రహించడం వలన  సమాజానికి నూతనత్వం వస్తుంది,  జరిగిన అన్నీ పరిణామాలు మా అధీనం లో ఉన్నాయి అందునా మాట రూపం లో ఉండడం అన్నది  ఎప్పటికి గ్రహించగలిగితే పరిణామ అని గ్రహించండి.  


                   మాకు మనసులో మాటలు  వినపడతాయి అనుకోని మాతో సరిగ్గా మాట్లాడకుండా ఏదో అనుకోవద్దు మాతో సూటిగా మాట్లాడండి మమ్ములను వివరించనివ్వండి, అలా చెప్పుకోకుండా వినకుండా మేము ఏదో మాటలు మనసులో విని ఏదో చేస్తాము అని ఎవరూ భావించవద్దు మాతో  మనస్పూర్తిగా మాట్లాడండి మమ్ములను మాట్లాడనివ్వండి సర్వం వివరించి మేము సరిదిద్దగలము, సరిద్దిద్దడమే కాకుండా సర్వం  నూతన వాతవరణం లోకి తీసుకొని వెళ్ళగలము, ఇప్పటికి మంచి చెడులు అన్నీ మా అధీనం లో ఉన్నాయి అని స్పష్టం చేసి,  మానవజాతిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన జగద్గురువుని,  ఓంకార స్వరూపాన్ని, సృష్టి మనసులో చేరిన మహారాణి సమేత మహారాజు గా మమ్ములను గ్రహించడం సర్వం పాప హరణం అని పండితులు మేధావులు అప్రమత్తం చెందాలి.  


                      ప్రతి సంఘటన ప్రతి పరిణామం మేము అయ్యి ఉన్నాము, అటువంటి మమ్ములను గ్రహించకుండా, మమ్ములను తప్పుగా చూడటం తప్పులు పట్టడం కంటే మూర్ఖత్వం ఇంకా ఏమి ఉండదు అని గ్రహించండి, మమ్ములను మేధావులు పండితులు ఒక పద్దతిలోకి తీసుకొని సర్వం వివరణలు పొందండి, ఇంకా ఏదో జరిగితే ఏదో  తప్పు పడదాము అన్నట్లు చూడకండి, బౌతికంగా ఎవరిని మలుపుకోకండి, ఆలోచన పరంగా సర్వం మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, కుల పరంగా లేదా వేరొక విధంగా ఆధిపత్యం కోసం, గ్రహించడం మానివేసి లోట్లు పట్టుకొని లోట్లుతో తప్పులు చిత్రీకరించుకొంటూ వెలువైన కాలాన్ని హరిన్చుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించండి.  


                  ఎదుట వాడి గొప్పతనం కంటే  తప్పులు పట్టడం తేలికగా ఉన్నది అనిపించడమే ప్రతి ఒక్కరు చేదించవలసిన మాయ అని గ్రహించండి,  వీలు అయినంత చేదిరిపోవడం  వలన ఒక వ్యక్తి కొత్తతనం సాధించాడు అనుకోవాలి, ఎవరూ చేయని తప్పులు ఎవరైనా  చేస్తున్నారు అంటే వారి వలన కొత్త సమాధానం రావలసి ఉన్నది అని గ్రహించండి, మా విషయం లో మా భంధువులు  విషయం లో మా పరిచేయస్తుల విషయంలో  ఇదే గ్రహించండి, అప్రమత్తం చెందంది, గొప్పతనం ఒప్పలేక ఏదో తప్పు పట్టడం తేలికే కాని ఎలాగైనా మనసు పెంచుకొని గొప్పగా చూడటం ఏ వరం అని గ్రహించండి.  



                       ఎలాగైనా తప్పు పడదాము అనేదానికంటే ఎలాగైనా గొప్పగా ఆలోచిద్దాం ఎందుకంటె శివుడు ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు ఎవరైనా నిమిత్త మాత్రులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, తప్పులు పట్టే అవకాసం ఉన్నది అని ఎప్పుడూ  గొప్పతనం పాడు చేసుకొనవద్దు , కాలమే కదలడం వలన ఎన్నో రెట్లు ప్రయోజనం యావత్తు మానవజాతికి  ఇప్పటికి మా వలన పొందినది, అ విధంగా ఇందుకు కారణం అయినా మా పూర్వికులు, మా పరిచేయస్తులు అందరూ పుణ్యంలో  భాగస్వములే అని గ్రహించండి, కావున మనసుని విస్తారంగా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళడం వలన సృష్టి మనిషికి ఉన్న దివ్య సంభందం అందరూ గ్రహించి  అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి.  మన తాత్కాలిక సంభాదాలు మన చేతిలో ఉండవు, శాశ్వత సంభందాలు మనకు సరంతర్యామి తో అని గ్రహించండి   

                       మేము సర్వం చెప్పిన తరువాత వివాహం చేసుకొంటాము అని ఎందుకు చెబుతున్నాము మమ్ములను సూక్ష్మం గా గ్రహిస్తే అర్ధం  అవుతుంది అని గ్రహించండి,  కాలాన్ని నియమించిన మా ముందు ఇంకా ఎవరో పెద్దవారు ఉన్నారు అని చూడకండి, మాకు జన్మను ఇచ్చిన తల్లి తండులు బ్రతికి ఉన్నా  వారు ఈ దేహానికి సంభందించిన తల్లి తండ్రులు మాత్రమే అని గ్రహించండి మాలో నిత్య సత్యం ఆత్మకు అందరూ పిల్లలు లాంటి వారే  అని భావించినప్పుడు మమ్ములను మనసు పెట్టి గ్రహించగలుగుతారు.  

                    ఈ భూమి మీద మనుష్యులు ఓంకా ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోవడం మానివేయాలి అంతా భగవంతుడు లీల ప్రతి సంఘటన పరిణామం అంతా మా అధీనం లో ఉన్నది అని మేము స్పష్టం చేసినప్పుడు ఇంకా ఎవరిని ఎవరూ ఎటువంటి పరిస్తితిలో తప్పులు పట్టరాదు, తప్పులు పట్టుకొంటూ విలువైన కాలాన్ని హరించడం తప్ప వేరేమి కాదు అని గ్రహించండి, అప్రమత్తం చందండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే 



ఆశీర్వచనములతో 



యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794
maharajashrishri.blogspot.in                                                                                                      

No comments:

Post a Comment