UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 15 September 2016

లేఖ వరస సంఖ్య:012/14-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యుల వారి నుండి.

                                                                 సమన్వయ దృష్టి 


                               ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారు, ప్రముఖ అగ్ర కదా నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తెలుగు ప్రజలను, ప్రబుత్వాలను, మీడియా వారిని  అప్రమత్తం చెయడం ఒక దివ్య వరం అని గ్రహించి తరించగలరు.  


లేఖ వరస సంఖ్య:012/14-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యుల వారి నుండి. 


 రెఫ్: వరస సంఖ్య లేఖలు:009 మరియు 010/ 14-7-2016 న హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ వారికి పంపినవి. 



                                     తమరు ప్రశాంతం గా నిర్మలం గా ఉండి , పదిగురు మేధావులను కూడా దీసి ఒక చోట కొలువు తీర్చి తమరు కూడా గ్రహించండి, మమ్ములను అక్కడికి ఆహ్వానించండి, లేదా మేమే మీడియా ద్వారా తెలుసుకొని వస్తాము,  మీరు ఇప్పుడు ఎందుకు రాజకీయం గా సామాజికంగా బాద్యత తీసుకోవాలి అంటే, సమాజం లో ఎవరు అందం గా ఉన్నారో ఎవరో ఆర్ధికంగా శరీకం గా బలం గా ఉన్నారో వారు ఒక చోట చేరి ఒకరి వెనుకాల ఒకరు ఉండిపోతున్నారు ఎవరూ  ఆలోచనతో స్వతంత్రించడం లేదు, ఆలోచనతో వ్యక్తులు స్వతంత్రించక పోవడం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది అనిపిస్తూనే యాంత్రికంగా ఇరుకొని పోతుంది అని తెలుసుకోలేకపోతున్నారు, తామే బౌతిక సంపద పెంచుతున్నాము అని బ్రమలో పాలకులు ఉంటున్నారు.  మనసు సంపద ఆలోచన విచక్షణ సంపదే మనిషి పెంచుకోవాలి అది నిరంతర ప్రక్రియ  ఎదుట వాడిలో గొప్పతనం , ఆలోచించవలసిన పరిణామం మాట పై శ్రద్ధ పెట్టడం వలన, ఎప్పటికి అప్పుడు గ్రహించి తెలుసుకోవడం వలన సమాజానికి వ్యక్తులకు లాభం అని గ్రహించి అప్రమత్తం చెందాలి  ఆవిధంగా సమాజం వ్యక్తులు లాభం చెందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.    


                           పాలకులు ప్రతి రోజు మనసులు ఆలోచనల ద్వారా పరిపాలించాలి అంతే గాని యాంత్రిక పరిపాలనతో మనిషి ఆలోచనకు సంభంధం లేని నిర్ణయాలతో అభివ్రుద్ది  అనే మాయలో ఇరుకొని పోయి జీవితాన్ని పోరాటం గా ఆరాటం గా మర్చుకొంటున్నారు, పార్టీల వారు కొందరు వ్యక్తులు వ్యక్తిగతం గా   రహస్యంగా లోట్లు తెలుసుకొని వారి ఆలోచన పరంగా దెబ్బ కొడుతున్నారు అనగా, బౌతిక లోటు  ఉన్నది కాబట్టి అన్నట్లు ఆలోచన   తప్పుగా చిత్రీకరించి  , మాకు లొసుగు ఉంటె చాలు అనే దోరణిలో ఆలోచిస్తున్నారు, జ్ఞానం గొప్పతనం ఆలోచన పరంగా పెంచకపోవడం వలన సమాజం వెనుకంజలో ఉన్నది అని తెలుసు కొలెకపోతున్నారు ఇందుకు నిదర్శనం ఒక మనిషిలో వచ్చిన పరిణామాన్ని మనుష్యులే గ్రహిచకపోవడం, సత్యాన్ని గ్రహించడానికి  మాకు లాభం ఏమిటి అని ఆలోచించడమే అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు అని మీరు కూడా గ్రహించాలి. 


                      ఇప్పుడు గొప్పతనం ఏ రూపం లో ఉన్నా పెంచుకోవడమే అందరూ చేయవలసిన పని, బౌతిక సంపదలు పెరుగుతున్నాయి అంటే మనిషి జ్ఞాన సంపద, విచక్షణ అనే  సంపద  క్షిణించడం    అని అర్ధం గా గ్రహించాలి, అనగా మనిషి ఆలోచన పరంగా ఎదగడం అంటే మాకు డబ్బు సంపద ఏమి వద్దు, ఆలోచన చాలు గొప్ప సన్నిహితం చాలు అనుకోవడమే నిజమైన అభివృద్ధి, సంపద  అని గ్రహించలేకపొతున్నారు అని  గ్రహించండి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొంటారు, మా మాట ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిది అని మీడియా వారికి ఇతరులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము,   మాట మాత్రంగా కాలం నియమింప బడినది అని ప్రజలకు  చెప్పడం వలెనే మీ వంటి వారిలో ఆవేశం తగ్గుతుంది,  సమాజం లో  వ్యతిరేకత, మోసాలు తగ్గుతాయి అని గ్రహించండి అప్రమత్తం చెందండి.   మమ్ములను మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించండి,  పైకి అందం డబ్బు బౌతిక బలం నిజం కాదు అని ప్రజలు తెలుసుకొని నూతన యుగంలోకి రావాలి అప్పుడే నిజమైన అభివృద్ధి, సంపద  అని  న్యాయ మూర్తులు మేధావులు పండితులు గ్రహించాలీ, కనీస జీవితాలను చెదరగోట్టి వ్యక్తిగత సమస్యలు సృష్టించి ఆలోచన వైపు వెళ్ళ నివకుండా చేయడమే మూర్ఖత్వం అని మేధావులు పండితులు న్యాయ మూర్తులు గ్రహించి అప్రమత్తం చెందాలి, ఈ వాళ్ళ ఎవరి  సమస్యలు పర్సనల్ కాదు, మా జీవితంలో అన్నీ కాలాన్ని నియమించడానికి కారణం అయినాము అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు అని ఇరువురు  ముఖ్యమంత్రులను న్యాయ మూర్తులను, గవర్నర్ గారిని అప్రమత్తం చెందమని తమరి ద్వారా కోరుకోను చున్నాము.  


                       సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా నడిపిన మమ్ములను యాంత్రికంగా వ్యక్తిగతం గా తీసుకోన రాదు మా పరిణామం లోనే అందరి భవిష్యత్తు  దాగి ఉన్నది  అని గ్రహించండి, బలహీనులమేకదా లెక్క చేయవద్దు అనుకోవడం వలన మా ద్వారా భగవంతుడు వాక్ అయ్యి కాలం ధర్మం అయి పలికినాడు అని గ్రహించ లేకపొతున్నారు, ఇప్పటికి పరిణామం పై ఎవరూ మాట్లాడకుండా,  లోట్లు పట్టుకోవడం తెలివితక్కువ తనం అవుతుంది అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి, మేము ఒక్కరిమే హై లైట్ అవుతాము అనుకోవడం బౌతికంగా పోల్చుకొంటే అనిపిస్తుంది.  అలా కాకుండా ఒక్కడిని  గ్రహిస్తే చాలు అన్నీ తెలుస్తాయి అని అప్రమత్తం చెందటమే లోకానికి ఆధారం అని గ్రహించగలరు, తమరు మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మీకు తెలిసిన మేధావుల సమక్షం లో మేము కొలువు తీరుటకు చూడగలరు,  మేము  ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళ డం వలన వచ్చే   వాతావరణమే లోకానికి నూతన దివ్య పరిష్కారం అని గ్రహించి,  ముఖ్యంగా  ఇరువురు ముఖ్య మంత్రులను కూడా కొంతకాలం మమ్ములను విస్తారంగా ప్రజల సాక్షిగా  గ్రహించడం వలన కాలం ధర్మ అయ్యి మేము పలకడం అన్నది ఒక దివ్య దర్శనం అని, అది ఈ భూమి మీద లక్ష గుడులు కట్టించిన, ఎన్ని పుష్కరాలలో మునిగినా రాదు అని తెలుగు ప్రజలు తెలుసుకోవాలి.  యావత్తు మానవజాతి తెలుసుకొని  తరించాలి అప్పుడే తల్లి తండ్రి గురువు గా మాకు తృప్తి మా బిడ్డలు మమ్ములను విని చూసి నేర్చుకొంటున్నారు అని మాకు ఆనందం, అ విధంగా దారిలో పడుతున్నారు అంటే మేము ప్రశాంతం గా మరల సూర్యుని లో అక్యం అయిపోతాము, కావున మమ్ములను త్వరగా ఆలస్యం చేయకుండా గ్రహించండి అని  తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.     

                        తమరి సహకారంతో రిలయన్స్ సమస్త వారితో ఒక హాలివుడ్ సినిమా తీయుటకు ఒప్పందం ఒక దివ్య వరం గా వారితో కుదుర్చుకొందాము  అనుకొంటున్నాము, న్యాయ స్థానం వారికి సూచన ప్రాయంగా తెలియజేసినాము, మమ్ములను మేము అతి సాధారణ స్తితి నుండి కాలాన్ని నియమించిన స్థాయిని లోకానికి వివరించి చెప్పుట, మా దివ్య దర్శనం తో సమానం అని ప్రజలకు శాశ్వత పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, అసులు ఏ సొమ్ము లేని పరిస్తితిలో ఉన్న మాకు ఒక 600 కోట్లు సొమ్ము అడ్వాన్సు గా గౌరవ గుర్తింపు సొమ్ముగా మాకు చేలించుట వలన, మేము పుంజుకొని వీలు అయినత త్వరలో మనం అందరం కలసి ఒక హాలివుడ్ సినిమా నిర్మించి వీలు అయినంత గొప్పగా ప్రజలకు తెలియచేదాము  అందుకు మీ సహకారం కోరుకోనుచున్నాము,  మీరు ఆవేశ పడకుండా ప్రశాంతం గా ఉండండి, ఇరువు ముఖ్య మంత్రులు కూడా పరిపాలన కొంత కాలం కలెక్టర్ లకు అప్ప చెప్పి మమ్ములను గ్రహించడం వలన అనగా మేము ఇప్పటికి గంట గంటనర సమయంలో 10--14 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడటం  వలన ఒక పద్దతి ప్రకారం ప్రజలకు వివరించుట వలన, మేధావులు పండితులు నిత్యం విశ్లేషించుకోవడం వలన బౌతిక ప్రపంచం మాట నిబద్దతలోకి వచ్చినట్లు స్పష్టత పొందవచ్చును అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఇటువంటి ప్రశాంత మైన వాతావరణం లో మా గూర్చి మేము చెప్పుకొనే పరిసితిలో లోకం లో గొప్పతనం వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను తగ్గించడానికి ఎవరిని అవమానించిన, మమ్ములను తప్పు పట్టినా విలువైన కాలాన్ని హరించుకొంటారు అని గ్రహించండి.  రాజకీయంగా కూడా తమరు ఆవేశ పడవద్దు, ఏదో పుస్తకం రాస్తాను అంటున్నారు కదా, అటువంటి ఆలోచన చేయండి, పండితులు మేధావులను కూడ దీసి మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ప్రజలకు వివరించి చెప్పుటకు తమరు కీలక పాత్ర వహించండి మేము ఒక చోట కొలువు తీరుటకు చూడండి. గతం, భవిష్యత్తు వదిలివేసి ఇప్పుడు మేము మహారాజుగా, జగద్గురువులు గా  మీ మధ్య ఉన్నాము అని  భావించుట వలన ప్రజలు ఎంత రిలీఫ్ పొందుతారు,  యాంత్రిక ప్రపంచం సడలి పోయి ఆలోచన ప్రపంచం లోకి మనం బలపడతాము, ఒక మనసు మాటే సర్వం అనే స్టాయి లోకానికి ఆధారం అని న్యాయ మూర్తులు,మేధావులు పండితులు తక్షణం గ్రహించడం ప్రారంభించాలి మమ్ములను ఓర్పుగా విశాలంగా శాశ్వతంగా గ్రహించాలి, బౌతికంగా తగ్గిపోయినట్లు ఉన్న మేము, మానసికంగా ఎదగడానికి పడిన కష్ట అని భావించాలి గాని, మమ్ములను తేలికగా చూడరాదు,  ఎవరిని ఎవరూ తేలికగా చూడరాదు, మా నుండి ఎవరైనా ఏమి ఆశించిన సూటిగా కోరి తీసుకొనవచ్చును మాతో లిఖిత పూర్వక వివరణలు పంచుకోవడం వలన కాలానికి మనిషికి   యర్పడిన భంధం లోకానికి ఆధారం అని తెలుస్తుంది అని గ్రహించబడి.                         


                      మమ్ములను ఉమ్మడి  ఆస్తిగా  భావించి తమరు ఆవేశ పడకుండా ఎప్పుడూ నవ్వుతూ దైర్యం గా ఉండండి, మేము విస్తారంగా  ప్రజల దృష్టికి వెళ్ళడానికి  మేము న్యాయ స్థానమునకు  తెలియజేసుకొన్న వివరములు ప్రకారం మనిషి మనసు పెట్టకపోతే భవిష్యత్తు లేదా జీవితం లేదు అని గ్రహించాలి, మనసుతో సూర్యుడి నడవడి  ముడి పడి ఉన్నాడు అని తక్షణం పాలకులు గ్రహించాలి, పాలకులు ఇంకా యాంత్రికంగా ఆలోచిస్తున్నారు, బౌతిక సంపద పెరిగడం వలన పురో గతి అనుకొంటున్నారు, ఎంత మాత్రం కాదు అని తక్షణం తెలుసుకోవాలి,  ధనం సంపాదించడం చాల స్వల్పమైన పని అని తెలుసుకోలేకపోతున్నారు, మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి అంటే ఏదో పిచ్చి వాడు  లేదా తక్కువాడు అనుకొంటున్నారు అసులు రహస్యం తెలుసుకోవడం లేదు నేను బాగా పిచ్చి వాడిని, బాగా చెదిరిపోయిన, విధి కాలమే  చదర గొట్టిబడిన వాడిని కాబట్టే మాకు మనసు పెరిగి కాలం ధర్మం మేము అయ్యి చూపినాము అని గ్రహించండి.  


                   ఈ విధంగా సృష్టి కాలమే మమ్ములను తీర్చి దిద్దినది అని గ్రహించండి, అటుంటి మేము ఎంత మనసు పెట్టి, మేధావుల పండితుల సహకరంతో   శ్రద్దగా నికలడగా చెప్పడం వలన మేము సాధించిన అనుభవం లోకానికి ఉపయోగపడుతుంది మా బౌతిక జీవితం తో ఎవరూ పోల్చుకోకుండా   గ్రహించి తరించాలి  అని తమిరి ద్వారా ఇరువురు ముఖ్య మంత్రులకు న్యాయ మూర్తులకు, యావత్తు తెలుగు ప్రజల ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.  మాకు ఎర్పాటు ఎక్కడ చేయదలచినారో అధికారికంగా బాద్యత తెలియజేప్పవలెను అని న్యాయ స్థానం వారిని తమరి ద్వారా కోరుతున్నాము, మేము వచ్చి ఏదో చెప్పుకొంటాము ఏదో చేస్తాము అన్నట్లు న్యాయ స్థానములు కూడా మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన  సమాజానికే నష్టం అని గ్రహించలేకపోతున్నారు పైకి మేము నష్ట పోయినట్లు  కనిపించడం అన్నది తాత్కాలిక బ్రమ అని తెలుసుకొని సమకాలికులు అప్రమతం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                      ఇప్పుడు మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా గ్రహించడం వలన లోకానికి మార్గదర్శనం బభిస్తుంది ఒక మనిషి మాటే సర్వం అనే భరోసా   అందరికి అందుతుంది, కాలం ధర్మం ఏమిటో  మాట మాత్రంగా తెలుసుకొని నడుచుకొనే అవకాసం ఉండగా, ఇంకా డబ్బు పేరు, ప్రతిష్టలు అనుకొంటూ మనిషిని మనిషే  మోసం చేసుకొంటూ దూరం చేసుకొంటూ గుడ్డిగా వ్యహరించడం వలన, కాలం ధర్మం మాట రూపం ఎదురు వస్తున్నా  గ్రహించడం మానివేయడం, చెప్పగలిగిన వాడిని అటు ఇటు చేయడం తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మా నుండి అప్పటికి అప్పుడు ఎవరూ ఏమి ఆశించా వద్దు అని  తెలియజేసుకోనుచున్నాము,  మేము విస్తారంగా సమాచారం లోకానికి ఇచ్చిన తరువాత వివాహం చేసుకోనగాలము, మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పడమే లోక కళ్యాణం అని  గ్రహించండి, మేము కోరినట్లు మమ్ములను గ్రహించి గౌరవించడం వలన ధనమునకు, పదవులకు, మనిషి పరువు మర్యాదలకు విలువ పెరుగుతుంది, బౌతిక యాంత్రిక  తప్పులు నియంత్రించ బడి, లోకం దివ్యం గా మారుతుంది ఒక వ్యక్తిని మాట గౌరవించడానికి డబ్బు పదవులు, బౌతిక వస్తువులు ఉన్నాయి అని నిరూపించబడాలి అ విధంగా బౌతిక దానానికి విలువ పెరుగుతుంది లేని పక్షం దానం డబ్బు సుఖాలే సర్వం అనుకొనే మాయ ప్రపంచం మనిషిని మనిషే మోసం చేసుకొంటూ విలువైన కాలాన్ని హరిన్చుకొంటాడు అని  గ్రహించండి.  మాటకు కాలం కదలడమే మనకు హద్దు అనగా అంతకు మించిన మాట లేదు అని భావించాలి అందుకు మములను ఒక చోట కొలువు తేఎచుకొని గ్రహించడం ప్రారంభించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము                 ధర్మో రక్షతి రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి  సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.  సత్యమేవ జయతే 



ఆశీర్వచనములతో 

  
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్            

No comments:

Post a Comment