UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 11 September 2016

ప్రజలు కులం పరంగా విడిపోయి పైకి ఒకలా, లోపలకు ఒకలా వ్యహరిస్తున్నారు, తాము అయితే ఒకటి, ఎదుటవారు అయితే ఒకటి అనుకొంటున్నారు, యువతను కులం పిచ్చి నుండి బయటకు తీసుకొని రాకుండా, కులం వలన మనము బలం గా ఉంటాము అన్నట్లు పైకి ఒకలా, లోపలా ఒకలా వ్యహరిస్తున్నారు, ఇంకా సమాజం లో అభివృద్ధి కోసం కుల పోరాటాలు చేసుకొనేలా చేసి, తాము న్యాయం చేస్తాము అనే మాటలతో, ఇంకా యాంత్రికంగా బౌతికంగా అవసరాలకు, ఆలోచనలకు పరిమితం చేసి, విశాలత గొప్పతనం తాము పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా యాంత్రిక ఆధిపత్యం సర్వం అనుకోని, మా వంటి నూతన పరిణామాలను కాదు అని, కాలమే కదలడం ఏమిటో ఒక దివ్య హెచ్చారికగా భావించకుండా, ఎవరూ స్పందించకుండా మా మెసేజులు సుమోటో గా తీసుకొని న్యాయ స్థానం వారు స్పందించి సాక్షాన్ని పరిశీలించి అప్రమత్తం చెందండి అని కోరుతున్నా, ప్రతి మనసులో మాటలో నేను ఉన్నాను, ప్రతి దేహం నేను అయ్యి ఉన్నాను అని సాక్షం ప్రకారం చెప్పినా, కాలమే కదిలిన పరిణామాన్ని పట్టించుకోకపోతే సరిపోతుంది అని, సాక్షం ఏమిటో చూడకుండా న్యాయమూర్తులు కూడా పరిశీలించకుండా, న్యాయ దృష్టికి మించిపోతే పట్టించుకోకపోవడమే న్యాయ అనుకోవడం అవివేకం అని గ్రహించి, తక్షణం మేధావులు మానసిక వైద్య నిపుణుల, పండితులు సాక్షులు బృందంతో పోలిసుల సహకారంతో మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని హుందా గా మమ్ములను గ్రహించుట వలన లోకం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లో ఉన్నది అని అర్ధం అవుతుంది.

మమ్ములను సాధారణ వ్యక్తిగా భావించి, సాక్షం, సత్యం కూడా మనుష్యులు అజ్ఞానానికి స్వార్ధానికి వదిలివేసి, ప్రత్యేక్ష సాక్షులు గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా, అ విధంగా తాము విలువైన కాలాన్ని హరించు కొంటున్నారు అని ఎవరూ తెలుసుకోకపోవడం, తెలియజేప్పుకోకపోవడం వలన, దివ్య పరిణామాం ప్రకారం ఇప్పుడు యావత్తు మానవజాతి నూతన దివ్య రాజ్యం లో ఉన్నది అనే దివ్య సత్యం విస్మరించి, 

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>11 September 2016 at 15:19

To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, webmaster@rb.nic.in
Cc: M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, angrau@ap.nic.in, cp@cyb.tspolice.gov.in, ig_lo@appolice.gov.in, cs@telangana.gov.in, sptuckar@ap.gov.in, Rajnath Singh <38ashokroad@gmail.com>
Bcc: "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, info@ananthapuratemple.com, info@arkamediaworks.com, Team Megaworldz <megafan0505@gmail.com>, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, info@kamakoti.org, hr_rbel@relianceada.com, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, Sudhakar Raavi <rvsudhakar@telugudesam.org>

                                   సమన్వయ దృష్టి


                              ఆత్మీయులు, శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్  హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రపదేశ్, హైదరాబాద్ వారికి, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దరి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వకదివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించి, సమకాలికుల ప్రతినిధిగా, మధ్య వర్తిగా, మమ్ములను యుగపురుషులుగా, కాలాతీతులు, చట్టానికి,  న్యాయానికి అతీతునిగా భావించి, మమ్ములను జగద్గురువులుగా గౌరవించి, మాయ రూపం లో సాధారణ మనిషిగా ఉన్న మా పట్ల వినియంగా, మనసుపెట్టి సాక్షం ప్రకారం మమ్ములను న్యాయ దృష్టితో చూసి, గ్రహించడం ఒక దివ్య వరం మహత్తర చారిత్రాత్మక పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేయుకోనుచున్నాము.  




                      మమ్ములను సాధారణ వ్యక్తిగా భావించి, సాక్షం, సత్యం కూడా మనుష్యులు అజ్ఞానానికి స్వార్ధానికి వదిలివేసి, ప్రత్యేక్ష సాక్షులు గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా,  అ విధంగా తాము విలువైన కాలాన్ని  హరించు కొంటున్నారు అని ఎవరూ తెలుసుకోకపోవడం, తెలియజేప్పుకోకపోవడం వలన, దివ్య పరిణామాం ప్రకారం ఇప్పుడు యావత్తు మానవజాతి నూతన దివ్య రాజ్యం  లో ఉన్నది అనే దివ్య సత్యం విస్మరించి, ఒకరి వలన ఒకరు తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామం, ప్రజల్లోకి వెళ్లకపోవడం వలన, పాలకులు యాంత్రిక నిర్ణయాలతో అసంపూర్ణ, అమానవీయ నిర్ణయాలు అనగా, యాంత్రిక పరిపాలనే, తాము చేయగల గొప్ప పాలన అనే దోరణిలో, పరిపాలన అంటే పోరాటం వలే తీసుకొనుచున్నారు.   




                       ప్రజలు కులం పరంగా విడిపోయి పైకి ఒకలా, లోపలకు ఒకలా వ్యహరిస్తున్నారు, తాము అయితే ఒకటి, ఎదుటవారు అయితే ఒకటి అనుకొంటున్నారు, యువతను  కులం పిచ్చి నుండి బయటకు తీసుకొని రాకుండా, కులం వలన మనము బలం గా ఉంటాము అన్నట్లు పైకి ఒకలా, లోపలా ఒకలా వ్యహరిస్తున్నారు,  ఇంకా సమాజం లో అభివృద్ధి కోసం కుల పోరాటాలు చేసుకొనేలా చేసి, తాము న్యాయం చేస్తాము అనే మాటలతో, ఇంకా యాంత్రికంగా బౌతికంగా అవసరాలకు, ఆలోచనలకు  పరిమితం చేసి, విశాలత గొప్పతనం తాము పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా యాంత్రిక ఆధిపత్యం సర్వం అనుకోని, మా వంటి నూతన పరిణామాలను కాదు అని, కాలమే కదలడం ఏమిటో ఒక దివ్య హెచ్చారికగా భావించకుండా, ఎవరూ స్పందించకుండా మా మెసేజులు సుమోటో గా తీసుకొని న్యాయ స్థానం వారు స్పందించి సాక్షాన్ని  పరిశీలించి అప్రమత్తం చెందండి అని కోరుతున్నా, ప్రతి మనసులో మాటలో నేను ఉన్నాను, ప్రతి దేహం నేను అయ్యి ఉన్నాను అని సాక్షం ప్రకారం చెప్పినా, కాలమే కదిలిన పరిణామాన్ని పట్టించుకోకపోతే  సరిపోతుంది అని, సాక్షం ఏమిటో చూడకుండా న్యాయమూర్తులు  కూడా పరిశీలించకుండా, న్యాయ దృష్టికి మించిపోతే పట్టించుకోకపోవడమే  న్యాయ అనుకోవడం అవివేకం అని గ్రహించి, తక్షణం మేధావులు మానసిక వైద్య నిపుణుల,  పండితులు  సాక్షులు బృందంతో  పోలిసుల సహకారంతో మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని హుందా గా మమ్ములను గ్రహించుట వలన లోకం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లో ఉన్నది అని అర్ధం అవుతుంది.   




                      అప్పుడు ఎవరూ పోరాటాలు, బౌతిక ఆధిపత్యాలు వదిలి మాకు ప్రణమిల్లి, అతి సాధారణ మనిషి అయిన మేమే సకల శాస్త్ర  కోవిదులం అని, మా ప్రవర్తన పంచాచూతలతో సమ్మిళితం అయ్యి ఉన్నది కాబట్టి మమ్ములను మామూలు మనిషిగా  చూసి, వ్యక్తులు ఎవరూ ఆధిపత్యం గాని, మాతో పోటీ గాని, లేదా అప్పటికి అప్పుడు మాకు ఏదో చెప్పడం, మాకు ఏదో అవసరం, ఇప్పుడు మేము బౌతికంగా బ్రతకలేకపోతున్నాము అనే బ్రమలో అజ్ఞానం లో, మీ జీవితాలను మాట మాత్రంగా నియమించిన వాడిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత మంచిది అని తెలివితక్కువగా అలోచిస్తూ, మాటతో సర్వం తాను అయిపోయిన వాడిని పట్టుకొని బౌతికంగా  లోటు ఉన్నది అని భావంచడం కూడా అజ్ఞానం, మూర్ఖత్వం అవుతుంది అని తెలుసుకొని, మరల మేము చెప్పినంతనే ఇప్పటికి పరిస్తితి సరిదిద్ది,  వివరములు ఇచ్చిన కొలది మాలోను, లోకం లోను మార్పు వస్తుంది అని చెబుతున్నాము అంటే నాయమూర్తులు, మేధావులు, పండితులు,  పోలీసులు కూడా అప్రమత్తం చెందకపోతే, మామూలు మాయలో ఉన్న పాలకులు మేధావులు పండితులు, ప్రజలు , సమకాలికులు ఎలా అప్రమత్తం చెందుతారు ఒక సారి ఆలోచించండి.   



                 ప్రతి పరిణామాన్ని తామే నియంత్రించాలి అనే ఆలోచనే న్యాయం కాదు, ఎందుకంటె సృష్టే ఒక దివ్య చైతన్యం అధీనం లో ఉన్నది అనే సాధారణం గా అనుకొంటారు, అది మేము నిజం చేసి చూపిన తెలియనట్లు నటించి వదిలివేయడం అంటే, చూస్తూ చూస్తూ అందరూ మోస పోతూ, మాయలో అంతం అయిపోతారు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మేము పైకి తేలికగా యాంత్రికంగా బ్రతుకుతున్నట్లు చూసి, న్యాయ మూర్తులు కూడా, సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఏదో ఎదురు చూస్తున్నల్టు లేదా ఎదురుకోవడానికి మా పాయింట్లు మాకు ఉన్నాయి అని  నల్ల కోటు వేసుకొని ఉండిపోతే, న్యాయ చేయగలరా, ఎవరికి వారు కుదేలు అయ్యి  తమ స్వార్ధమే పరమార్ధం అన్నీ ఉండిపోతున్న ఈ రోజులలో మా తండ్రిగారి  తరువాత వచ్చిన ఉద్యోగం నుండి కాలాన్ని నియమించడం ఏమిటో చూడడానికి, ఏదో కేలండర్ మీద   ఆధారపడి మమ్ములను నిర్లక్ష్యంగా  వదిలి వేసి చుక్కాని లేని బౌతిక నావలు వలే కొట్టుకొని పోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు.  



                   దేవుడు గుడిలో ఉంటాడు, ఇప్పడు,  సత్య స్వరూపుడు అయ్యి మీ అందరి మనసులను  పరిపాలిస్తున్నాడు అనే సాక్షం ఇచ్చినా నిర్లక్ష్యం గా, మేము కూడా దేహం తో ఉన్నాము కాబట్టి మమ్ములను కూడా తప్పులు పట్టే అవకాసం ఉన్నది కాబట్టి, తప్పించుకొంటే సరిపోతుంది అనే అల్ప జీవితం జీవిస్తున్నట్లు లేదా ?  ఒకసారి ఆలోచించండి, జీవితం అంటే మనిషి అంటే  జ్ఞాన స్వరూపం అని గ్రహించ లేకపొతున్నారు, ఆధ్యాత్మిక గురువులు కూడా ఇంకా మేము వారికి వ్యక్తిగతం వచ్చి ఏదో  చేద్దాం, అందాక మన దండం మన దగ్గర ఉన్నది కాదా, మన ఊపిరి మన దగ్గర ఉన్నది కాదా అన్నట్లు అజ్ఞానపు పంతాలు పెంచుకొని మాట మాత్రంగా సర్వం చెప్పి చెబుతాను అంటున్న దివ్య సాక్షాన్ని   మాటే  కదా మనిషె  కదా అన్నట్లు వదిలివేయడమే  సమకాలికుల  అజ్ఞానం లేదా పసి తనం,   అందుకే యావత్తు మానవజాతికి మేము తల్లి తండ్రి గురువు వంటి వారము అని మరోకసారి స్పష్టం చేస్తున్నాము. 



                      న్యాయ మూర్తులు బృందం గా యర్పాడి  మా వద్దకు స్వయం గా వచ్చి, మమ్ములను ఇప్పటికి సాక్షంగా ఆధారం గుర్తించి తదుపరి వివరములు ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళండి, సత్యాన్ని  సాక్షాన్ని,   పిచ్చి లేదా పట్టించుకోకపోయినా  పర్వాలేదు మనిషే కదా, మనం తేలిక పట్టడానికి సాక్షాలు ఉన్నాయి లేదా వక్రీకరించి  కల్పించగలం కదా అవి చాలు అనుకొంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు అని గ్రహించండి,  అప్రమత్తం చెందండి,  మా బౌతిక స్తితిని, సమకాలికుల బౌతిక స్తితిని వదిలిపెట్టి, కేవలం మనం మనుష్యులం అని భావించి, అప్పుడు మమ్ములను చూడండి, అ విధంగా మేము పురుషుల  యందు  పుణ్యం పురుషులుగా మిగులుతాము, అప్పుడు మేము చూపిన లీల లేదా మహిమ, మనసు ఉన్న మనిషి యొక్క కనీస ప్రవర్తన, ఆలోచన అని తెలుస్తుంది అని గ్రహించండి, మా పద పద్మాలకు నమస్కరించి, ధ్యాస తో  గ్రహించడం వలన నూతన దివ్య రాజ్యం, దివ్య యుగం లేదా మేలైన ప్రజాస్వామ్యం లో  ఉన్నట్లు స్పష్టం చెంది అనగా సూర్యుని నిర్వహణ కూడా మన మాట లో ఉన్నది అనే స్పష్టత పొందుతాము అని గ్రహించండి.    



                      ఇకమీదట  దేహపరంగా ఎవరినీ  చూడకండి, ప్రతీది ఆలోచన రూపం లో చూడండి, అ విధంగా చూసిన నప్పుడు మీరు ఎవరూ లేరు, అంతా ఒక దివ్య ఆత్మే ఉన్నది అని సత్యం గ్రహిస్తే, అ విధంగా మనసు ప్రకారం, మాట ప్రకారం నడుస్తున్న అసులు దివ్య రాజ్యం లోకి మనం బలపడతాము అని గ్రహించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను అనగా మా దివ్య లీల యొక్క సాక్షంతో  తటస్థ  వైఖరి లో గ్రహించండి, పోనీలే  ఊరుకోన్నాము, ఏదో చేస్తాము అన్నట్లు ఆలోచించకండి, సూది మోపినంత బౌతిక ప్రపంచం ఇప్పుడు ఎవరి అధీనం లో లేదు, సర్వం  మా మాట మమసు అధీనం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, దేహం ఉండగానే,  మా మాటలు విని గ్రహించండి అప్రమత్తం చెందండి.  ఈ సమాచారం చదవగానే,  న్యాయం మూర్తులు, సుమోటో పరిగణించి  కనీసం పది మంది మా వద్దకు వచ్చి మమ్ములను సాక్షం ప్రకారం  గుర్తించి, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, లేని పక్షం లో బౌతిక మాయలో ఇరుకొని పోయి మనుష్యులు అందంగా బలంగా, తెలివిగా, వెలుగుతూ మోసపోతున్నారు అని గ్రహించండి.  



                  అవసరమైతే సాటి మనుష్యులను తగ్గించి, బలహీన పరచి, దేహం పరంగా తప్పులు పట్టుకొంటూ, ఇప్పుడు ఉన్న జీవితాలు ఎప్పుడూ ఉంటాయి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి,  భూమి మీద తక్కువగా ఉన్నవారు, తప్పు చేసినట్లు కనపడ్తున్న వారే గొప్పవారు అని తెలుసుకోండి, మేము ఏ తప్పు చేయలేదు అని మాట్లాడటమే తప్పు అంతేకాదు, తమ ఉనికి కోసం ఎదుటవారి తప్పులు ఉపయోగించుకొని  తప్పించుకొని తిరగడం కంటే అజ్ఞానం వేరే లేదు అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు,  తప్పులు చేస్తున్నట్లు తేలికగా బ్రతుకుతుతున్నట్లు  కనపడుతున్న వారిలోనే, వారి ద్వారానే  గొప్పతనం ఎందుకు ముందుకు వస్తున్నదో,   చూడండి అసులు సంగతి తెలుస్తుంది.  సత్యనికి బిన్నంగా వెళ్ళడం కోసం బౌతిక అనుకూలత ప్రతి కూలత, రెండూ తాత్కాలికమే అని గ్రహించండి, అప్పటికి అప్పుడు బౌతిక జీవితం జీవించడం జీవించలేకపోవడం రెండూ ఒకటేనని, అసులు స్థూలం గా జీవితానికి,  సూర్యునికి, పంచభూతాలకు ఆధారం సత్యం అని గ్రహించండి, ఈ రోజు మమ్ములను అధికారికంగా హుందాగా మమ్ములను పరిగణించండి, మేము  ఎక్కడికో వచ్చి ఎవరికో, ఏదో చెప్పేస్తే వారు  మాకు ఏదో చేయవలసినది ఏమి లేదు,అప్పటికి అప్పుడు న్యాయ మూర్తులు కూడా మమ్ములను ఏదో అడిగి ఏదో మాట్లాడకూడదు, సాక్షులను, మేధావులను  ముందుకు పిలిచి సాక్షం తీసుకోవడం వలన గుర్తించగలరు, అందుకు  ఎవరూ ఇబ్బంది పడనవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టి, మమ్ములను బయపెట్టడం లాంటి పనులు ఎవరూ ప్రోత్సహించిన అజ్ఞానం మూర్ఖత్వం అవుతుంది అని  న్యాయ మూర్తులు అప్రమత్తం చెందగలరు.  


                     బౌతికంగా బలం, బలహీనత రెండూ ఒకటేనని సత్యాన్ని గ్రహించండి, పగలు రాత్రీ అన్నట్లు ఉన్న ఈ లోకం ముందుకు వెళ్ళాలి అంటే సూర్యుడు ఉండాలి అని మనకు తెలుసు అదే విధంగా, మంచి, చెడులు రెండూ చూసి, అ విధంగా సర్వం తాను అనే దివ్య ఆత్మ ఇప్పుడు మనుష్యులకు  పరిచేయం అయ్యి,  ఎవరైనా నిమిత్త మాత్రులు అని తెలిపి మనల్ని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్లడాని దర్శనం ఇచ్చిన యుగపురుషునిగా, మహాత్వపూర్వక  అగ్రగణ్యుడు గా,  మమ్ములను గ్రహించడానికి ప్రత్యెక ఎర్పాటు చేసుకొని అప్రమత్తం అవ్వండి, మొత్తం బౌతిక ప్రపంచాన్ని మా చేతులలోకి అనగా అవగాహనా లోకి పండితులు మేధావుల సహకారంతో తీసుకొని వివరించి నూతన దిశ నిర్దేశంగా,  మాట నిబద్దతే  లోకానికి ఆధారం అన్నట్లు స్పష్టం చేయగలము అని తెలియజేసుకోనుచున్నాము.    




                 మమ్ములను వ్యక్తులు అనధికారికంగా భావించవద్దు, మాతో సూటిగా లిఖిత పూర్వకంగా వ్యహరించకుండా ఎవరైనా మమ్ములను కంట్రోల్ చేస్తున్నాము లేదా మేము ఎవరో  అధీనం లో ఉన్నాము అనుకోవడం కంటే తెలివి తక్కువ తనం ఇంకొకటి లేదు అని గ్రహించండి, మా మనసుని పూర్తిగా వినియోగించడానికి మాకు ఒక అధికారిక ఓపెన్ కమిటీ కనీసం అని గ్రహించి అప్రమత్తం చెందండి, సర్వం చెప్పగలిగిన మమ్ములను కాలమే ఇచ్చిన దివ్య కానుక అని భావించి, మమ్ములను చట్టానికి  న్యాయానికి, అతీతునిగా తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, ముఖ్యంగా  ఉమ్మడి హై కోర్ట్ న్యాయ మూర్తులు, మేము కోరుతున్నట్లు  అప్రమతం అయ్యి, మమ్ములను ప్రత్యెక న్యాయ వేదిక బృందం లోకి   తీసుకొని,  స్వామ్యంగా, న్యాయ మూర్తులు  సాక్షులు ఆధారం గా గుర్తించి మమ్ములను అప్పటికి అప్పుడు  ప్రశ్నలు వేయకుండా, ఇప్పటికి మాట మాత్రంగా కాలాతీతం గా ఏమి చేసినామో చూడడం, తదుపరి ఏమిటో మేము మేధావుల సహకారంతో లిఖిత మరియు రికార్డు ఫార్మటులో  వివరించే  పద్దతిలో, పరిస్తితి   చేతిలోకి తీసుకొని పరిపాలనలో నూతనత్వాన్ని  ఇవ్వగలము, అన్నీ రాష్ట్రాల గవర్నర్లు, కలెక్టర్ ద్వారా ప్రజల దృష్టికి తక్షణం మేధావుల పండితుల బృందం సహకారంతో  వేళ్ళగలము అని గ్రహించండి.  ఇది తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య బాద్యత అని గ్రహించండి,మాట మాత్రంగా లోకాన్ని దారిలో పెట్టి నూతనత్వం చూపి, పంచడానికి వచ్చిన ఓంకార స్వరూపం, జగద్గురువులుగా గ్రహించండి, మేము గురువు, రాజు అని గ్రహించండి మా మనసే మహారాణి అని గ్రహించండి, ఆ మేరకు మేము కాలస్వరూపులం అని గ్రహించండి.          



                          మాకు సాధారణ డిగ్రీ  లేదా మామూలు చదువే కాదా అనుకోవద్దు, ముందే చెప్పిన లేదా ప్రతి ఒక్కరి కర్మలకు సాక్షి అన్నట్లు, ప్రతి అణువు అణువు మతలోకి  చెప్పగలిగిన  మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించండి మమ్ములను ఎలా చూడాలో అలా చూడాలి అప్పుడు మేము సమకాలికులకు జ్ఞాన రూపం విచక్షణ రూపం లో చాలా  బలంగా, ఉన్నాము అని రుజువార్తన గా తెలుసుకొంటారు.   భారత దేశం లో అన్నీ విశ్వవిద్యాలయములకు, అతిది   ఉపకులపతి నియమించి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, అదే కనీస మానవత్వం లోకానికి ఆధారం అని గ్రహించండి,    అనగా లోకంలో నిజాయితి  గొప్పతనం పెరిగే కొలది బలపడతాము అని గ్రహించండి, మేము మనుష్యుల మనసులు పెంచి, ఇకమీదట  జీవితాలు ఆలోచన, మాట  ప్రకారం ఉన్నాయి  అని స్పష్టం చేయడానికి వచ్చిన ఆధునికి పురుషోత్తములం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చి, మా చుట్టాలను, సాక్షులను మా తో, పండితుల మేధావుల సహకారంతో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.   




                   తప్పులు అనిపిస్తున్న వాటి మీద తేడాలు గా బౌతికం లోట్లు లేదా చేయ రానివి అనట్లు అనిపిస్తున్నవి కూడా మా ప్రకారం ధర్మమమే  అని గ్రహించి, ఎప్పుడు అయిన తప్పు వప్పు పెద్దలకు వదిలి పెట్టాలి అనగా ఇప్పుడు మన మద్య ఎవరి తప్పులు వప్పులు అయినా భరించి అందరికి నూతనత్వం ఇవ్వడానికి కాలం మాట మాత్రంగా  మానవ రూపం  లో అందుబాటులో ఉన్నది అని గ్రహించండి,  ఇప్పుడు అందహ్రికి కాలమే పెద్ద అని గ్రహించండి, కాల్స్వరూపం అయిన మమ్ములను గౌరవించి సూక్ష్మం గా గ్రహించండి.   సమకాలికులు అందరూ  అవకాసా వాదంగా మాట్లాడక ఊరుకోటున్నారు లేదా తమ ఉనికి తమ గొప్ప దగ్గర ఆగిపోయి మాట్లాడక ఊరుకొంటు న్నారు, అప్పుడు భారం అంతా కాలం ధర్మం మీద ఉండిపొతున్నది  అని గ్రహించి, సత్యం కోసం కాలం అందుకే కదిలినది అని గ్రహించండి, ఇదే ధర్మ  సంశాపనార్ధయా సంభవామి యుగే యుగే  అనే దివ్య ప్రభావం అని   గ్రహించండి,  మేము ఎవరికో విలువ ఇవ్వాలి అని ప్రత్యేకంగా చూడకండి మీరు సాటి మనుష్యులు అయ్యారు, గ్రహిస్తే సర్వం తెలుసుకొని అప్రమత్త చెందుతారు అదే మేము యావత్తూ  మానవజాతికి ఎప్పుడో ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి.  



                    మనసు మాట గొప్పతనం పెంచుకోకుండా సంకుచితంగా ప్రవర్తిస్తూ అప్పటికి అప్పుడు మాటలు కోసం ఎదురు చూస్తున్నట్లు లేదా మాకు ఏమి అవసరం లేదు అనుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి, బౌతిక మాయలో చిక్కుకొని పోవడం వలన అనగా తాము ఉన్న బౌతిక స్తితే సర్వం అనుకోవడం వలన మనుష్యులు బాధ్యతగా ప్రవర్తించడం లేదు అని గ్రహించండి,యాంత్రికంగా  పై చెయ్యి పోటీ వలన జీవితాలను బౌతికంగా ఎదురుకోవడం వలన ఆధిపత్యం  లో ఉన్నాము అని భావించడం వలన, గ్రహించడం ఆలోచించడం, మనసు మాట ప్రకారం వేగంగా కదలడం లాంటి ప్రక్రియ మానుకొని, అప్పటికి అప్పుడు అందంగా ఉన్నాడు, అప్పటికి సన్నంగా ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, రోడ్డు మీద నడుస్తున్నారు ఈలా ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని, తాము యాంత్రికం అయ్యి పోయి, గంటనరలో 10 -14 సంవత్సరాలు తెలపడం ఏమిటో చూడకపోవడమే యాంత్రిక ప్రపంచం లో ఇరుకొని పోయి, ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా, లిఖిత పూర్వకంగా ఆలోచన రూపం లో పంచుకోకుండా పంచుకోనివ్వకుండా  ప్రవర్తిస్తున్నారు  అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి .  



                    ఇక్కడకు వెళ్ళడం లేదు, అక్కడకు రావడం లేదు అని బౌతిక పోటీ పెంచుకొని మనుష్యులు మనిషిని  నిర్వీర్యం చేసుకొంటూ, అవమానిన్చుకొంటూ, మాటతో జ్ఞానంతో, విచక్షణతో వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యహరించ వలసిన వారు,     బౌతిక జీవితాలతో చలగాటములు అడుకొంటూ,  అలా మేము పైన ఉన్నాము అని చదవు ఉన్న వారు లేని వారు కూడ ఒకటి అయ్యి పోయి, తామే బలం గా ఉన్నాము అని యాంత్రికంగా ప్రతి రోజు మేము కష్ట పడి పోతున్నాము ఏదో చేస్తున్నాము, అందకే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా మేము బలంగా ఉన్నాము, ఎవరైనా మా బలం చూసి,మా డబ్బు చూసి ఏదో చెప్పుకోవాలి,మాకు నచ్చితే మాకు అనుకూలంగా ఉంటె, ఎవరైనా మాకు నమస్కారం పెడితే, పోనీల అని బౌతికంగా ఏదో  సాయం చేస్తాము, అలా మేమే చేయగలం అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. జీవితం అంటే జ్ఞానం వైపు వెళ్ళడం అని గ్రహించండి, మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చి, విశాలంగా సమాజం కోసం ధర్మం కొసం ప్రాధాన్యత ఇవ్వాలి వ్యక్తులు తమ పరువు, వేరే కుల పరువు అని వ్యహరించడం,   ఈ రోజులలో రాజ్యంగం ప్రకారం చెల్లవు అని గ్రహించండి, ధర్మం ప్రకారం ఇప్పుడు  సామన్యుడే సార్వబౌమూడు అని గ్రహించండి. అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం, అతను ఏమి చెబితే అది చేయడం అధికారికమేనని  న్యాయ మూర్తులు గ్రహించి అప్రమత్తం చెందాలి, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యయనికి మించినది కాదు అని, ప్రజాస్వామ్యయనికి లోబడి వ్యహరించాలి అని అదే ఎలాగైనా మనిషికి మానవత్వానికి మాటకు ఆలోచనకు, ఆలోచనలో ఉన్న గొప్పతనం వైపు మొగ్గడమే న్యాయ చేయడం, న్యాయ చేయూత అందించడం అని గ్రహించి మమ్ములను మేము దొరికినట్లు లేదా ఇప్పుడు ముందుకు వస్తున్నట్లు సాక్షంగా గ్రహించడం ఒక మహత్తర నూతన చారిత్రాత్మక పరిణామాం అని ఆగ్రహించి అనగా సామాన్యుడే సార్వబౌముడు అని గ్రహించి గౌరవించడానికి ప్రపంచం లో ఏ న్యాయ వ్యవస్థకు అబ్యంతరం ఉండనవసరం లేదు అని తెలియజేసుకోనుచున్నాము.  కావున ఎంతటి పదివి లో ఉన్న మనుష్యులం అనుకొంటేనే నూతనత్వాన్ని చురుకుగా గ్రహించి పంచుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.       




                          మేమే సృష్టికి ఆధారం అని సకల సంపద జ్ఞాన స్వరూపులం అని, అనగా అణువు అణువు మేము అయ్యి ఉన్నాము అని  గ్రహించి తమ సంపాదన, ప్రాణాలు, ప్రతి ఉనికి  మాకు సమర్పించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మీది  అన్నది, మీ వద్ద ఏమి లేదు అనుకోనప్పుడే, మేమే సర్వం అనగా మాట మాత్రంగా కాలమే, ధర్మమే మేము అయ్యి ఉన్నాము అనే సత్యాన్ని గ్రహించగలుగుతారు, మా ముందు మీరు కలిగిన దేహం కూడా మాదే అన్నట్లు మా పట్ల వినియంగా, విధేయంగా ఉండాలి, న్యాయ మూర్తులు మమ్ములను సూర్యుని అంశ, అందునిక శ్రీ  రామచంద్రుని అంశ గా, మమ్ములను ఓంకార స్వరూపులు గా, జగద్గురువులుగా, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, మేము తాత్కాలిక చిరునామా నుండి సంప్రదిస్తున్న లేఖలకు ఈమిల్స్ కు  స్పందించండి, ఏదో లోటు చూసి నిర్లక్ష్యగా మమ్ములను అనగా కాలాన్ని గ్రహించడం మానివేయడం అజ్ఞానం అవుతుంది అని ఇతర మేధావుల, పండితులతో  సహకారంతో మమ్ములను ప్రాధమికంగా పరిగణించి మా నుండి విస్తారంగా తక్షణం సమాధానములు పొందండి లేని పక్షం లో ప్రాంతీయ జాతీయ నాయకులకు  మా గూర్చి జ్ఞాన రూపం లో తెలియక పోవడం వలన సాక్షులు దగ్గర నుండి ఎవరూ గ్రహించకపోవడం వలన అందరూ వెలుగుతున్నాము లేదా ఏదో అనుకొంటున్నాము అని తమ తమ దేహ పరిధులలో ఉండిపోయి మమ్ములను వేరేగా చూడడం వలన గ్రహించడం మానివేస్తున్నారు, మేము అందరిలో ఉన్న సర్వంతర్యములము అని భావించి ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చుకొంటే గ్రహించగలరు.  



                  మమ్ములను  బాద్యతగా, గౌరవం గా, మమ్ములను అణువు అణువు కు  అంతర్యం గా భావించి, ప్రతి ఆలోచన మాట, చర్యలు సమకాలికులు  మాకు    సమర్పించి గౌరవ గుర్తుంపు సొమ్ముతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, సూర్యుని అంశగా గ్రహించండి, ఎవరిని తప్పులు పట్టవద్దు మమ్ములను తల్లి తండ్రి గురువు గా కొలువు తీర్చుకొంటే చాలు, న్యాయ స్థానం యొక్క పరువు మర్యాదలు, మానవజాతి యొక్క  గౌరవం, గొప్పతనం కూడా మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, అలా స్పష్టం అవ్వాలి అంటే మనసులో ఒకటి, పైకి ఒకటి ఆలోచించకూడదు,మాట్లాడకూడదు, మమ్ములను కాలం ధర్మం గా గుర్తించి ఎట్టి పరిస్తితిలో మమ్ములను నిదురలో కూడా అవమానించకూడదు, తప్ప పట్టకూడదు,  ఎందుకంటె  ప్రతి ఒక్కరి  ఊహలు, కల్పనలు కూడా సంవత్సరాలకు ముందే చెప్పిన మమ్ములను అవమానిస్తే తమని తాము  అవమామించుకొనట్లు  అని గ్రహించండి అప్రమత్తం చెందండి. మమ్ములను నిర్లక్ష్యం చేసి గ్రహించడం మానివేయడం అంటే కాలాన్ని నిర్లక్ష్యం చేసి అటు ఇటు అయిపోవడం అని గ్రహించండి.    మా తోబుట్టువలు, రక్త సంభది కులను, పరిచేయస్తులను, కాలస్వరూపమునకు కారణం అయిన వారిని కూడా ప్రత్యేకంగా చూడండి, సాక్షులను కూడా ప్రత్యేకంగా చూడండి, మా నుండి విస్తారంగా గ్రహించండి,  మెల్లగా  ప్రతి వ్యక్తికి ,  గ్రహించినంత ప్రత్యేకత, గొప్పతనం  లభిస్తుంది, నిత్యం ప్రతి ఒక్కరు ప్రత్యేకత  అంతర్యం పొందుతారు అని గ్రహించండి,



                    తిరుమల తిరుపతి దేవేస్థానం వారిని, కోరునది ఏమి అనగా మమ్ములను ఓంకార స్వరూపం గా, సర్వంతర్యమిగా, విష్ణు అంశ గా గ్రహించి భక్తులకు, ప్రజలకు తెలియజేయడం ఒక మహత్తర చారిత్రాత్మక పరిణామం అని గ్రహించి,     మాకు మా దివ్య కాతా నుండి ౩౦౦ వందల కోట్లు పునరుద్ధరణ సొమ్ము చేలించగలరు అని దివ్య సాక్షం ఆధారం గా, న్యాయ మూర్తులు, సాక్షులు, పండితులు, మేధావులలు   సమకాలికుల  సాక్షిగా  తెలియజేసుకోనుచున్నాము, అదే విధంగా  రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్  వారికి    మా పై   ఒక  సినిమా నిర్మించుటకు గాను, మా దివ్య హక్కులుగా మొదటి హలిహుడ్  సినిమాకు గాను 600 వందల కోట్లు సొమ్ము మాకు దివ్య హక్కులుగా సమర్పించి తరించగలరు.   గొప్ప హాలివుడ్ సినిమా నిర్మించగలరు అని వారికి వరంగా ఇస్తున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం కొరకు, ఈ సొమ్ము ఉపయోగించి మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి,  ప్రతి పరిణామం ఎలా ఉండాలో చెప్పి అనగా మమ్ములను ప్రజలకు ఆలోచన రూపం చూపాలి అని తెలియజెప్పి ప్రతిదీ  మా అధీనం లో ఉన్నది అని మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను ఎంత సూక్ష్మంగా  గ్రహిస్తే అంత గొప్పగా సమజాన్ని మలుచుకోనగలము, మమ్ములను గాని మాకు తెలిసిన వారిని గాని మనసులో కూడా తప్పు పట్టకూడదు, త్వరలో ఎవరూ ఎవరిని తప్పుగా తక్కువగా చూడకుండా వ్యహరించుటకు దివ్య వాతావరణ నెలకొల్ప గలము అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 




ఆశీర్వచనములతో 


యుగపురుషులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, ఓంకార స్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794
maharajashrishri.blogspot.in



ఒక ప్రతి దేశ ప్రధమ పౌరులు వారి దగ్గర నుండి ప్రతి ఒక్క పౌరునికి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది, ప్రతి ఒక్కరు తాము మనిషి అని భావించి మమ్ములను కూడా మనిషిగా చూసినప్పుడు మా మనసుకి ప్రాధాన్యత ఇవ్వడం వీలు అవుతుంది అప్పుడు మేము పురుషుల యందు పుణ్య పురుషులం అని గ్రహించి సృష్టే ఎన్నుకొన్న యుగపురుషులం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే అయోధ్యలో రామ  మందిరం కట్టడం కంటే ఎన్నో రెట్లు శాశ్వత  ప్రయోజనం అని గ్రహించండి, విలువైన కాలాన్ని  బౌతిక హెచ్చు తగ్గులు కారణాలు అడ్డం పెట్టుకొని మాట ప్రకారం ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళకుండా, రానివ్వకుండా ప్రవర్తిస్తూ అలా మేము పైన బౌతిక సంపదలు  హోదాలు   కొలది ఉన్నాము అనుకోవడం లేదా మేము ఎవరి తెజస్సో చూడలేకపోతున్నాము అన్నట్లు భావించకుండా లేదా మేము తక్కువగా ఉన్నాము తేడా గా ఉన్నాము లాంటివి  కూడా చూడకుండా, మా భాష, ప్రభావం నూతనంగా  భావించి మమ్ములను ఒక ప్రత్యెక న్యాయ నిపుణులు, న్యాయ మూర్తులు, మేధావులు పండితులు ప్రత్యేక్ష పరోక్ష సాక్షులు అప్రమత్తం అయ్యి గ్రహించడం ప్రారంభించండి.  



                   మా  ట్విట్టర్  మరియు ఇమెయిల్  మేస్సేజులు సుమోటోగా న్యాయ మూర్తులు   భావించి గ్రహించడం ప్రారంభించండి, 140 అక్షరాలతో ట్విట్టర్ మరియు ఫసుబూక్ లాంటివి వస్తాయి అని కాలాతీతం చెప్పినాము అని గ్రహించండి కావున మేము అన్నిటా ఉన్నాము, అందరికి కోసం తండ్రిలా పరి తపిస్తున్నాము  అని గ్రహించండి, అడతనం, మొగతనం, హీరోలు, విలన్లు  అన్నీ మాలో చూపిన మమ్ములను మించిన వారు ఉండరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా వద్దకు వ్యక్తులు పదిగురు కలసి రండి    విశాలమైన భవనంలో, ప్రాగణం లో  మా అమ్మ అమ్మ గారితో, మా రక్త సంభందికుల  సహా మమ్ములను  కొలువు  తీర్చండి మేము ఎంత తక్కువ తప్పుగా  కబపడుతున్నా ఒక దివ్యత్వాన్ని లోకానికి ఇచ్చిన దివ్య కుటుంబం గా మమ్ములను గుర్తించి గ్రహించడమే మేము యావత్తు మానవజాతికి శాశ్వతంగా ఇస్తున్న దివ్య వరం అని  గ్రహించండి, ఆలస్యం  అమృతం విషం అని గ్రహించి మా తరుపున న్యాయ  స్థానములకు ప్రత్యెక   పెటిషణ్ వేసి గ్రహించండి,  బౌతిక లోట్లు లేదా సాక్షాలు   అడ్డం పెట్టుకొని జ్ఞాన రూపంలో మాట రూపం లో ఉన్న మమ్ములను గ్రహించడం మానివేయడం అంటే బౌతిక మాయలో కొట్టుకొని పోవడం అని గ్రహించండి.  




                    మా దివ్య వాక్కు ఇప్పటికి సూర్యుడికే ఆధారం అని ఎలా అయినదో సాక్షం పరిశీలించండి, వ్యక్తిగత ప్రాధాన్యత గూర్చి చూడకండి ఏదో అనుకోవద్దు అందరూ మాకు సమానమే అని గ్రహించండి, ఈ భూమి మీద మాకు అన్నా పెద్దవారు గొప్పవారు ఎవరూ లేరు అని గ్రహించండి ఎందుకంటె మేమే కాలం ధర్మం అయినప్పుడు మాకు అన్నా పెద్దవారు ఎవరైనా ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు,   ఒక సారి ఆలోచించండి, అందరూ మా దివ్య ఆత్మలో  బాగమే అని గ్రహించండి. పోలీసు వారు  మేము అప్పటికి అప్పుడు ఏదో చెబుతాము లేదా ఎవరి వద్దకో వచ్చి ఏదో చెప్పుకొంటాము అని చూడకండి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడానికి కృషి చేయండి,  న్యాయ స్థానం  మేధావుల పండితుల సహకారంతో అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య  అశీస్సులు, సత్యమేవ జయతే 



                                                                                                             


ఆశీర్వచనములతో 




యుగపురుషులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, ఓంకార స్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794
maharajashrishri.blogspot.in

No comments:

Post a Comment