UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 26 May 2015

This is vihari s/o jyotsna
Like · Comment · 
ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం
హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీసీఎల్‌) అధికారిక వెబ్‌సైట్‌ను ఏపీ జెన్‌కో మేనేజింగ్‌ డెరెక్టర్‌ కె.విజయానంద్‌ సోమవారం ప్రారంభించారు. ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ పథకం కింద రాష్ట్రంలో అలా్ట్ర మెగా సోలార్‌ పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీని కింద నిర్మించే అల్ర్టా మెగా సోలార్‌ ప్రాజెక్టుల్లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 50 శాతం, ఏపీ జెన్‌కోకి 41 శాతం, ఏపీ సహజవనరుల అభివృద్ధి సంస్థకు 9 శాతం వాటాలు ఉంటాయని వివరించారు. 

రాజుల అడుగులకు మడుగులొత్తడం , అబద్ధాలు చెప్పడం , ధర్మము తప్పి ప్రవర్తించడం , పితూరీలు చెప్పడం , హింసకు పాల్పడటం , పుస్తకాల్లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వంటి అకృత్యాలకు పాల్బడుతున్నారు. మరి ఈ సంపాద ఎన్ని యుగాలుంటుందో ఏమో ?

Vinjamuri Venkata Apparao

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25/5/15.)
.
జాతుల్సెప్పుట , సేవజేయుట ,మృషల్ సంధించుట న్యాయాప
ఖ్యాతిం బొందుట , కొండెగాడవుట , హింసారంభకుండౌట , మి
థ్యాతాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి , యా
శ్రీ తానెన్ని యుగంబు లుండగలదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
.
ఈశ్వరా ! ఈ జనం డబ్బు సంపాదించడంకోసం జాతకాలు చెప్పడం , రాజుల అడుగులకు మడుగులొత్తడం , అబద్ధాలు చెప్పడం , ధర్మము తప్పి ప్రవర్తించడం , పితూరీలు చెప్పడం , హింసకు పాల్పడటం , పుస్తకాల్లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వంటి అకృత్యాలకు పాల్బడుతున్నారు. మరి ఈ సంపాద ఎన్ని యుగాలుంటుందో ఏమో ?
.
అస్థిరం ,అశాశ్వతం , క్షణభంగురం , చంచలం అయిన ధనం కోసం మానవులు ఎన్నో అక్రమాలను చేస్తున్నారు . ఈ ధనమేమైనా వీరితో కలిసి యుగ యుగాలు ఉంటుందా ఏమిటి ?ఉండదు కదా ! ఈ విషయాన్ని మరచిపోయి వీరు మూర్ఖులై ప్రవర్తిస్తున్నారు. శాశ్వతుడవైన నిన్ను చేరడానికి మాత్రం వీరు ప్రయత్నించడం లేదనేది కవి వేదన .
.

మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి
మా రామ దూతం మనసా స్మరామి

Parugu (2008) - HD Full Length Telugu Film - Allu Arjun - Sheela - Bhask...

Varsham Telugu Full Movie HD || Prabhas, Trisha, Gopichand, DSP

Venky Telugu Full Movie HD || Ravi Teja, Sneha, Srinu Vaitla, DSP

                                                   సమన్వయ దృష్టి

                    ఆత్మీయులు  డా రాజరాజేశ్వరి గారు, వ్యవసాయ శాస్త్ర  అధ్యాపక ఆచార్యులు, వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి వారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు ఆశీర్వాద పూర్వక, పరిష్కార  యుక్త  దివ్య సమాచారం గ్రహించగలరు. 

                           మానవ సంభంధాలు చాలా విలువైనవి, మనిషి మనుగడని సృష్టి నిభద్దతని పెంచేవి, మానవ సమాజాన్ని తీర్చి సృష్టి స్తితి లయలను కూడా నిలిపి సమీక్షించి నడిపేవి మానవ సంభంధాలు అని గ్రహించి,  మనుష్యులు వీలు అయినంత సూక్ష్మం గా వ్యవహరించి, మాట నిబద్దతతో సమజాన్ని తీర్చి దిద్దుకోవాలి అని మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  

                           మాటలో నిర్లక్ష్యం, అహంకారం ఎదుట వాడిని పరిక్షించడానికి కూడా ఉపయోగించుకోకూడదు, మానవ వనరుల విభాగం లో ఉన్నత చదువులు  చదువుతున్న వ్యక్తులు, సత్యాన్ని గ్రహించడానికి కూడా నిర్లక్ష్యం వహించి, ఇతరులకు తెలుపకుండా తాము నిర్లక్ష్యం గా తీసుకొనుట,  మా ద్వారా జరిగిన పరిణామం లోకం లోనికి వెళ్ళుట లో తీవ్ర అవరోధం జరిగినది అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము              

                          ఒక మామూలు మనిషిగా, ఒక బలమైన మనసు అంతర్లీనం గా ఎదిగిన తీరు  అనకాపల్లిలో  మా ద్వారా  బయటపడి, కాలం ధర్మం అయ్యి నిలుచుట సాక్షం గా నిలిచి గమనించినవారిలొ మీరు ప్రధములు అని స్పష్టం చేయుచున్నాము, 1987-88 లో మాకు సంవత్సరం సరిగ్గా గుర్తు లేదు, అంతక మునుపు కూడా ఒకటి రెండు   సందర్బాలలో ఒకటి రెండు మాటలు మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయినవి కాని, మీరు, విఠల్ బాబు, మరియు   భమిడి పాటి గారు సమక్షం లో మేము విస్తారం గా కాలాతీతం చెప్పుట జరిగినది, కాని మాలో జరిగిన పరిణామమును  చాల మందకొడి గా తీసుకొన్నాము, చాలా కాలం ఏదో చెప్పాను లే అనుకొన్నాను గాని, నాణ్యం గా సాధన గా తీసుకోలేకపోయినాను.  నాలో ఈ పరిణామమునకు చిన్నప్పటి నుండి  అనేక ప్రేరక కారణాలు ఉన్నాయి అని  మీ ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.    మరల రెండవ సారి 1999 సంవత్సరం లో డా డి.వి.   యాన్  రాజు గారు, డా చిట్కాల దేవి గారు, డా యమ్ భరత లక్ష్మి గారు, శ్రీమతి జి. సుశీల గారు, శ్రీమతి చారుమతి గారు, వీరి సమక్షం లో విస్తారం గా రెండవ సారి అనగా 1999 సంవత్సరం మే నెలలో ప్రకటించిన కాలస్వరూపం యొక్క వివరములు   2003 వరకు వచ్చినవి, మరల 2003 లో  అనకాపల్లి లో మీ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది  అందరు కలిపి షుమారు 40-50 మంది  సాక్షిగా వ్యక్తం అయిన వివరములు దాదాపు 2012 ఇంకా ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి అని, మీ శాస్త్రవేత్తలు సిబ్బంది ఏ మేరకు గమనించినారు  అన్నది కూడా ఎవరూ తరువాత ఇంత వరకు మాతో మాట్లాడ లేదు.  ఈ పరిణామం మేధావులు పండితులు అందరూ పంచుకొని, వీలు అయినంత వివరములతో లోకానికి చెప్పుకోవాలి ఈ విధంగా శాశ్వత పరిష్కారం అవుతుంది అని  మీ ద్వారా లోకానికి తెలియజేసుకోనుచున్నాము.  

                  ఇక ఈ పరిణామం మా ద్వారా పరిణమించుటకు మాకు  ఊహ తెలిసిన దగ్గర నుండి మా అమ్మ అమ్మ గారి  ఊరు అయినటువంటి వీరవాసరం గ్రామం  నుండి ప్రారంభం అయినది అని గ్రహించండి.  మా అమ్మ అమ్మగారి అమ్మ అయినటువంటి స్వర్గీయ  గ్రంది కృష్ణవేణి అమ్మ గారు మాకు అత్యంత ప్రేమని సంరక్షణ ని ఇచ్చిన వారిలో మొదటి కీలక వ్యక్తి, తరువాత ఇప్పుడు వీరవాసరం లో అవసాన దశలో ఉన్న మా అమ్మ అమ్మ గారు, తరువాత మా మేన అత్త గారు అయినటువంటి  స్వర్గీయ గోపు చిట్టమ్మ గారు, మా నాన్నగారు అయినటువంటి స్వర్గీయ పిళ్ళా  గోపాల కృష్ణ సాయిబాబా గారికి సోదరి,  వీరి తరువాత మా మేన మామ అయినటువంటి స్వర్గీయ గోపు  రామచంద్ర రావు గారు, మా తాత గారు అయినటువంటి స్వర్గీయ గోపు వెంకటేశ్వర రావు గారు మా పెద్దలలో కీలక వ్యక్తులు.  
వీరిని ప్రేమను సంరక్షణ ను పొందుతూ వీరిని ఏ స్తాయి లో నేను చూసుకోవచ్చునో అ స్తాయి లో  చూసుకోలేకపోయినాను.  సున్నితమైన ప్రేమ, వ్యామోహాలు ప్రధానం గా రుచులు, జిహ్య చాపల్యంగా  మమ్ములను పెంచారు, మిగతా విశేషాలు ఎలా ఉన్నా, తిండి విషయం లో మమ్ములను, మేము కోరినట్లు మమ్ములను చూసారు, మనసు పెరగడానికి ఇది ఒక కారణం అని గ్రహించండి.  

                 వీరవాసరం గ్రామం లో రాములు వారి గుడి పైన శృంగార  బొమ్మలు  మా జీవితం పై ప్రభావం  చూపినవి, అ విధం గా ఎదిగిన మనసు చిన్నప్పటి  నుండి చిలిపి పనులు, రాములు వారి గుడి మీద బొమ్మలను అనుకరిస్తూ ఆలోచనలతో ఎదిగిన తీరు మా పై  అతీత పరిణామమునకు కారణం అని గ్రహించండి. మాకు  7,8,9  
సంవత్సరాల వయసులో రాముల వారి  గుడి మీద బొమ్మలను అనుకరించిన అనుభవం తప్ప మరల ఇప్పటివరకు మేము ఎవరితోనూ ఎటువంటి శృంగార కార్య కలాపములలో పాల్గొన లేదు అని, మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ఇది మేము కాలాన్ని ధర్మాన్ని నియమించి పురుషోత్తముని గా ప్రకటించుకోన్నత సత్యం అని గ్రహించండి.   అడ,  మగ గొంతులు రెండూ  మాటలు పాటలు గా  మా ద్వారా వ్యక్తం అగుటలో అంతర్యం గ్రహించగలరు అని తెలియజేసుకోనుచ్చునము, దీని వలన సృష్టి విధి విధానం మనకు తెలుస్తుంది అని గ్రహించండి అని మీ ద్వారా సమాజమును తెలియజెసుకొనుచున్నము.   

                 ఇక మా  13 సంవత్సరముల వయసు  నుండి మేము మనసుతో అటు ఇటు అయిపోతు మాటలతో ఇతరులను ప్రభావం చేసి, ప్రేమ సిన్నిహితం కోరుకొన్న    రెండు మూడు  సందర్బములు ఉన్నాయి,   ఇప్పటి వరకు ఎవరి తోను  శృంగారం లో పాల్గొనలేదు,  మేము మాటలతో ప్రేరణ ఇచ్చి వారిని ఏమి చేయకుండా, అసలు ఏమి మాట్లాడనట్లు ప్రవర్తించుట లో ఏదో మార్పు మా మైండు లో కలిగి నను వారితో ఏమి మాట్లాడనట్లు మరిచిపోయి ప్రవర్తించాను అంటే అర్ధం చేసుకోండి.   ఈ విధంగా మా మనసుకి  శరీరమునకు  తీవ్ర వత్తిడి కలిగి,  మా నుండి దివ్యత్వం వ్యక్తం అగుటకు బీజ  కారణం అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఇద్దరి ముగ్గురి తో తప్ప తరువాత నేను ఏ అమ్మాయితో నిముషం కూడా మాట్లాడలేదు,  అ విధం గా చిద్విలాసం గా ముందుకు కదిలి కాలాన్నే నియమించిన స్తాయికి మనసు చేరుకొన్నది అని గ్రహించండి.    

               ఇది అంతా  మమ్ములను అతీతంగా మార్చుటకు, మాట విలువు పెంచుటకు జరిగిన పరిణామం అని గ్రహించగలరు.       మనం అందరం నిమిత్త మాత్రులం, కొన్ని ప్రేరణలు ప్రభావాలు మనమీద కలిగించి ధర్మాన్ని నిలపడానికి భగవంతుడు  ఆడుతున్న అట అని గ్రహించగలరు.  కావున మా మాటల  ప్రేరణ  తదితర  పరిణామములు విధి విలాసం అని గ్రహించి, ఎవరూ తప్పు చేసాము అని క్రుంగవద్దు, జరిగిన దానిని తప్పు గా చిత్రీకరించే వారిని కూడా  నేను కోరునది ఏమి  అనగా, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, మనుష్యులం ఎవరిమైన  నిమిత్త మాత్రులం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో బ్రతికి ఉన్న వారిని గాని, మరణించిన వారు గాని  ఎవరిని ఎవరూ తప్పు పట్టుకోనవద్దు,  పరిణామాన్ని విశాలం గా,  ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబ గా, ఆడవారు మగవారు ఇరువురూ కూడా ప్రక్రుతి పురుషుడు అను తల్లి తండ్రులకు వారసులు సంతానం అని గ్రహించగలరు.   మనం ఎవరిమైన ధర్మాన్ని నిలపడానికి భగవంతుని చేతిలో పనిముట్లము అని గ్రహించండి,  కావున ఎవరైనా ఎటువంటి పరిస్తితిలో నైనా, తాము తప్పు చేసాము అని గాను, ఇతరులను తప్పు పట్టడం  చేయకండి అని మీ ద్వారా మానవ  సమాజమునకు కోరుకొనుచున్నాను.  .  


                మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు ఒక పద్దతి ప్రకారం మాట మాత్రంగా చెప్పగలిగిన పరిణామమును బ్రతికించి లోకాని వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.  మా చుట్టాలు, భంధువులు, మిత్రులు అందరూ మేము మానసికం ఎదగడానికి ఒదగడానికి మా జీవితం లో కీలక పాత్రం వహించారు, అందరూ పరమేశ్వరుడి ఆటలో కీలు బొమ్మలే అని మరొకసారి స్పష్టం చేయుచున్నాము, త్వరలో అందరిని కలుసుకొంటాము,   తిరుపతి లో మాకు పరిచేయం అయిన మోటే పల్లి, వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు, మరియు  శ్రీమతి రాజారత్నం అంటీ, కేశవ, మాధవ అన్నయ గార్లు మాతో  ఎంతో ప్రేమగా ఉండే వారు,  ఈ విధంగా మాకు పరిచేయం అయిన వారు అందరూ    ధర్మాన్ని ఒక మాటలోకి  తీసుకొని రావడం లో ప్రత్యేక్షం గా పరోక్షం గా కీలక పాత్ర వహించారు,  కావున మీడియా వారిని మేధావులను, మా లో పరిణామమును గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు అందరూ కూడా అప్రమత్తం చెంది, జరిగిన పరిణామం ఎంతో గొప్ప గా ఉన్నా, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వలేనట్లు వ్యవహరించకుండా,  మనం అందరం ఒక కుటుంబ గా, మనకు కలిగిన అనుభవములను   పదిగురికి పంచుకొని మానవజాతి అప్రమత్తం చెందాలి అని మనం నిత్యం ప్రయత్నం చేయాలి.  మా నుండి   80 శాతం సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ మరియు ఇతర అనేక రాజకీయ సామజిక సంఘటనలు జరిగిన పరిణామం మన అందరి మంచి చెడులను తెసుకొని, ఇక మీదట మంచిని పెంచుకొని చెడును లేదా వ్యతిరేకించే దోరణిని ఎంత సరిదిద్దుకొంటే అంత మానవజాతికి శ్రేయస్కరం అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.    ధన్యవాదములు.                                                     
        

                                         
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు,పురుషోత్తములు,మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                       
                            
                        

Aaj Tak Manthan: Amit Shah On Year One Of Modi Government (Part 1)

Aaj Tak Manthan: Amit Shah On Year One Of Modi Government (Part 2)

Zee News Conclave: One year of Modi government- Part II

Zee News Conclave: One year of Modi government- Part III

Zee News Conclave: One year of Modi government- Part IV

Zee News Conclave: One year of Modi government- Part V

PM Modi at the Ceremonial welcome in Mongolia

Selfie-man PM Modi attends Yoga-Tai chi event at Temple of Heaven

PM Shri Narendra Modi in South Korea at the VI Asian Leadership Conference

PM Shri Narendra Modi's message on one year of the Union Govt

Monday, 25 May 2015

Ancient Indian Scientists were all Rishis with High Spiritual Powers (Te...

Scientific Proofs of Vedic Life



పేదల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్ అన్నారు. విశ్వవిద్యాలయాల భూములను తీసుకోవాలనే కెసిఆర్ ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. ‘ఓయూ భూములు కాపాడుకుందాం - భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం' అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో ఆదివారం రాత్రి నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన సభలో కోదండరాం ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదేనని, కానీ విశ్వవిద్యాలయ భూములను మాత్రం విద్యా సంబంధ, పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కు, కమల్నాథన్ కమిటీకి ముడిపెట్టడంపై కూడా కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలనాథన్ కమిటీ పరిధిలో లేని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ లోపు నోటిఫికేషన్లు వెలువడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దెనెక్కక ముందు ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ఆ మాట మరిచిపోయారని, రెండు లక్షల ఖాళీలు ఉన్నా వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోవడం లేదని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయకుంటే ఎన్నికల నోటిఫికేషన్ కోసం పోరాడాల్సి ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దీనిపై ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నేటికీ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం శోచనీయమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు విమర్శించారు. ఓయూ భూములపై కేసీఆర్కు ఏ విధమైన హక్కు కూడా లేదని, భూములను కాపాడుకునేందకు ఉద్యమాలు చేసే విద్యార్థులపై ప్రభుత్వం నాన్బెయిల్ కేసులు పెడుతోందని, విద్యార్థుల తరఫున తాము వాదిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1800 ఎకరాలతో ప్రారంభమైన ఓయూకు నేడు వెయ్యి ఎకరాలు మాత్రమే మిగిలిందని, ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే ఇక్కడ ఓయూ ఉండేదని చెప్పుకొనే పరిస్థితులు దాపురిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గతంలో హెచ్సీయూలో కొంత భూమిని కేసీఆర్ ఓ ఆసుపత్రికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారని, అక్కడి విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారని, పోరాట స్ఫూర్తి కలిగిన ఓయూ విద్యార్థులు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతారని విశ్వేశ్వర్ రావు అన్నారు.


Ancient India From the Indus Valley Civilisation to Mughal Imperialism

న్యూఢిల్లీ: ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా తన సొంత కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హతమార్చిన కేసులో ఓ మహిళ, ఆమె ప్రేమికుడికి విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆల్మోరాలో ఈ దారుణం జరిగింది. షబ్నం అనే మహిళ తన ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హతమార్చేందుకు కుట్రపన్ని.... ప్రియుడైన సలీంను అందుకు ప్రేరేపించింది. 2008 ఏప్రిల్‌ 15వ తేదీన మత్తుమందు కలిపిన పాలను కుటుంబసభ్యులంతా తాగేలా చేసింది. ఆ తర్వాత వారిపై సలీం సాయంతో దాడి చేసి ఒక్కొక్కరిగా హతమార్చింది. చివరకు పదినెలల మేనల్లుడిని కూడా షబ్నం స్వయంగా గొంతు నులిమి చంపేసింది. ఈ కేసులో 2010లో సంబంధిత కోర్టు దోషులిద్దరికీ విధించిన మరణశిక్షను 2013లో అలహాబాదు హైకోర్టు సమర్ధించింది. కాగా, దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌. ఏకే సిక్రీ, జస్టిస్‌ యుయు లలిత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. షబ్నం, సలీంల మరణశిక్ష అమలుపై సోమవారం నిలిపివేత ఉత్తర్వులు జారీ చేస్తూ...మే 27న తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.

Read more at: http://telugu.oneindia.com/news/india/supreme-court-stays-death-sentence-of-couple-who-killed-7-156916.html

శ్రీ దత్తాత్రేయ వైభవం - 3:
¤ ¤ ¤ శ్రీపాద శ్రీ వల్లభులు ¤ ¤ ¤
పిఠాపురం గ్రామంలో పుణ్యదంపతులైన శ్రీ అప్పలరాజ శర్మ మరియు శ్రీ సుమతీల మూడవ సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు 1320వ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జన్మించారు.
ఒకనాడు అప్పలరాజ శర్మ గారు తన ఇంట శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుండగా మధ్యాహ్న వేళ ఒక సాధువు భిక్షకై విచ్చేసాడు. శ్రాద్ధ కర్మ చేసే సమయంలో భిక్ష వేయడం నిషేధం... అయినా అప్పలరాజ శర్మ వచ్చిన సాధువును నారాయణ రూపంగా భావించి, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం తప్పుకాదనేది వేదవాక్కు ఆయనకు భిక్ష వేసి సంతృప్తి పరిచాడు.
అంతే చాలా సంతోషించిన దత్తాత్రేయుడు సాధువు రూపాన్ని వదిలి తన నిజ రూపాన్ని ధరించాడు. అప్పలరాజ శర్మ దంపతులను దీవించిన దత్తాత్రేయుడు వారిని ఏం వరం కోరుకోమనగా, అప్పలరాజ శర్మ దంపతులు " నీ వంటి ఙ్ఞాన పురుషుడు మాకు కొడుకుగా రావాలి" అని దత్తత్రేయుని కోరారు.
"నా అంశతో, అందరికీ గురుతుల్యుడై, తేజో ప్రకాశాలతో వెలగే కుమారుడు మీకు కలుగు గాక " అని వారీని దీవించి దత్తాత్రేయుడు అంతర్ధానమయ్యాడు. అప్పటికే అప్పలరాజ శర్మ దంపతులకు ఎంతో మంది సంతానం కలుగగా వారిలో చాలా మంది మరణించారు. అందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగలగా వారిలో కూడా ఒకరు గుడ్డివాడు కాగా, మరొకడు కుంటివాడు. అలా సంవత్సరం తరువాత సుమతికి తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు.
ఆ పిల్లవాడికి 'శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు అప్పలరాజ శర్మ దంపతులు. ఎందుకంటే ఆ బాలుడు తన పాదములపైన విచిత్ర చిహ్నాలతో జన్మించాడు కాబట్టి. ఆ బాలుడు తన ఏడు సంవత్సరాల లోపే సకల విద్యలూ నేర్చుకోగా, తన ఉపనయన కార్యక్రమం తరువాత వాటిపైన ప్రవచనములు ఇవ్వసాగాడు. తన పదహారవ ఏటకు చేరుకున్నాడు శ్రీ పాదుడికి పెళ్ళి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ....
( ఇంకా వుంది )

సంవత్సరంలో 12నెలలు సాధారణంగా వస్తాయి. అయితే ఈ మాసాలు కాకుండా అధికంగా ఒక మాసం వస్తుంటుంది. దాన్నే అధికమాసం అంటాము. మాసాల గణన ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. దక్షిణాదిన చాంద్రమానాన్ని, ఉత్తరాదిన సూర్యమానాన్ని అనుసరిస్తారు. చాంద్రమానంలో ప్రతినెల అవధిగా అమావాస్యను పరిగణిస్తే, సూర్యమానంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు, సూర్యమానంలో ఏడాదికి 365 రోజులు. సూర్యమానానికంటే 11రోజులు తక్కువగా చాంద్రమానం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. అధికమాస నిర్ణయం సౌరమాసానుసారంగా జరుగుతుంది. సూర్యుడు ప్రతిమాసంలోనూ ఒక రాశి నుండి మరొకరాశిలోకి మారుతాడు. దీనినే సూర్యసంక్రమణం అంటారు. చాంద్రమానంలోనూ సూర్యసంక్రమణ జరుగుతుంది. అయితే ఒక మాసంలో మాత్రం సూర్యుడు రాశి మారడు. అంటే సంక్రమణ జరగదు. దీనినే అధికమాసం అంటారు. మాములుగా 2/3 సంవత్సరాలకొకసారి అధికమాసం వస్తుంది. సూర్య, చాంద్రమానాల మధ్య సమన్వయం చేయడానికి అధికమాసాన్ని వేదకాలంలోనే ఏర్పాటు చేసారు.

సూర్య సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు చుట్టు భూమి తిరగడానికి పట్టే కాలం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 26 సెకండ్లు. దీనిని నక్షత్రిక గణనము అంటారు. ఆధునిక శాస్త్రపరంగా గాని, సూర్య సిద్ధంతపరంగా గాని చంద్రుడు భూమి చుట్టు 29.53 రోజులలో తిరుగుతాడు. దీనిని రెండు మాసాలుగాను, ఒక్కో పక్షాన్ని 15 తిధులుగాను విభజించబడినది. ఒక్కో తిధి కనిష్టంగా 21 గంటల నుండి గరిష్టంగా 26 గంటల వ్యవధి కల్గి ఉంటుంది. దీని ప్రకారం 354 రోజులలో 12 మాసాలు పూర్తి అవుతాయి. ఈ మాసం శుభకార్యాలకు పనికిరాదు.
   
Aditya Srirambhatla
May 25 at 8:04am
 
శ్రీ దత్తాత్రేయ వైభవం - 3:

¤ ¤ ¤ శ్రీపాద శ్రీ వల్లభులు ¤ ¤ ¤

పిఠాపురం గ్రామంలో పుణ్యదంపతులైన శ్రీ అప్పలరాజ శర్మ మరియు శ్రీ సుమతీల మూడవ సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు 1320వ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జన్మించారు.

ఒకనాడు అప్పలరాజ శర్మ గారు తన ఇంట శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుండగా మధ్యాహ్న వేళ ఒక సాధువు భిక్షకై విచ్చేసాడు. శ్రాద్ధ కర్మ చేసే సమయంలో భిక్ష వేయడం నిషేధం... అయినా అప్పలరాజ శర్మ వచ్చిన సాధువును నారాయణ రూపంగా భావించి, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం తప్పుకాదనేది వేదవాక్కు ఆయనకు భిక్ష వేసి సంతృప్తి పరిచాడు.

అంతే చాలా సంతోషించిన దత్తాత్రేయుడు సాధువు రూపాన్ని వదిలి తన నిజ రూపాన్ని ధరించాడు. అప్పలరాజ శర్మ దంపతులను దీవించిన దత్తాత్రేయుడు వారిని ఏం వరం కోరుకోమనగా, అప్పలరాజ శర్మ దంపతులు " నీ వంటి ఙ్ఞాన పురుషుడు మాకు కొడుకుగా రావాలి" అని దత్తత్రేయుని కోరారు.

"నా అంశతో, అందరికీ గురుతుల్యుడై, తేజో ప్రకాశాలతో వెలగే కుమారుడు మీకు కలుగు గాక " అని వారీని దీవించి దత్తాత్రేయుడు అంతర్ధానమయ్యాడు. అప్పటికే అప్పలరాజ శర్మ దంపతులకు ఎంతో మంది సంతానం కలుగగా వారిలో చాలా మంది మరణించారు. అందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగలగా వారిలో కూడా ఒకరు గుడ్డివాడు కాగా, మరొకడు కుంటివాడు. అలా సంవత్సరం తరువాత సుమతికి తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు.

ఆ పిల్లవాడికి 'శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు అప్పలరాజ శర్మ దంపతులు. ఎందుకంటే ఆ బాలుడు తన పాదములపైన విచిత్ర చిహ్నాలతో జన్మించాడు కాబట్టి. ఆ బాలుడు తన ఏడు సంవత్సరాల లోపే సకల విద్యలూ నేర్చుకోగా, తన ఉపనయన కార్యక్రమం తరువాత వాటిపైన ప్రవచనములు ఇవ్వసాగాడు. తన పదహారవ ఏటకు చేరుకున్నాడు శ్రీ పాదుడికి పెళ్ళి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ....
( ఇంకా వుంది )
ప్రపంచపటంలో ఒక కొత్త మహానగరం !!!!
Welcome to the newest world-class Green City - "Amaravathi"
Like · Comment ·  · 1631322


This Car Runs For 100 Years Without Refuelling – The Thorium Car


It’s become increasingly clear that our modern day propulsion systems aren’t really needed anymore. New technologies are waiting to be unleashed, technologies that are much more efficient and harmonious with the planet. When it comes to efficiency, thorium seems to be one at the top of the list.
As far as fuelling a car goes, it could run for 100 years on just 8 grams of fuel. A company called Laser Power Systems has been working on creating an emissions free turbine/electric generator powered by nuclear thorium lasers. Charles Stevens, CEO and chairman of the Connecticut-based company claims that one gram of thorium yields the energy of 7,500 gallons of gasoline. The energy is harnessed by heating the thorium with an external source, which then becomes so dense that its molecules emit heat.
Multiple countries and military agencies have experimented with Thorium as a fuel source for a number of years. (1)
If your car was powered by thorium, you would never need to refuel it. The vehicle would burn out long before the chemical did. The fuel would in fact out live you.
Thorium is a naturally occurring radioactive chemical element, and is most popular for its potential to replace current nuclear energy generation by implementing reactors powered by thorium, which would be an alternative to uranium. It’s definitely a much safer fuel for civilian power plants than uranium.
“If a thorium, molten-salt reactor can be successfully developed, it will remove all fears about nuclear energy,” says Fang Jinqing, a retired nuclear researcher at the China Institute of Atomic Energy. “The technology works in theory, and it may have the potential to reshape the nuclear power landscape, but there are a lot of technical challenges.”(2)
This idea has been around for quite some time now:
“What China is attempting is to turn the nuclear clock back to the mid-1960s, when Oak Ridge successfully operated a reactor with fuel derived from thorium and cooled with molten salts. The lab also produced detailed plans for a commercial-scale power plant.Despite considerable promise, the thorium test reactor was shut down in 1969 after about five years of operation. Research was effectively shelved when the Nixon Administration decided in the 1970s that the U.S nuclear industry would concentrate on a new generation of uranium-fueled, fast-breeder reactors. For a range of technical and political reasons, not least the public’s fear of nuclear plants, these new uranium reactors have yet to come into widespread commercial use.” (source)
One thing is clear, modern day nuclear reactors are not needed anytime. A time for change has arrived, and one big part of that is the way in which we generate energy.
What Would Be Better Than A Thorium Fuelled Car?
What Type of Energy Would Be Better Than Thorium For Generating Power and Electricity?
Sources:

నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః దర్పహా దర్పదో ధృప్తః సర్వర్తు పరివర్తకః

Madhu Gonugunta

సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం .....
ఓం సదాశివాయ విద్మహే జటధరాయ ధీమహి తన్నః శ్శంభుః ప్రచోదయాత్
హిరణ్యగర్భో ద్రుహిణో భూతపాలో-థ భూపతిః
సద్యోగీ యోగవిద్యోగీ వరదో బ్రహ్మణ ప్రియః
దేవప్రియో దేవనాథో దేవజ్ఞో దేవచింతకః
విషమాక్షో విశాలాక్షో వృషదో వృషవర్థనః
నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః
దర్పహా దర్పదో ధృప్తః సర్వర్తు పరివర్తకః
సహస్రజిత్ సహస్రార్చిః స్నిగ్ధ పకృతి దక్షిణః
భూతభవ్యభవన్నాథః ప్రభవో భూతినాశనః
అర్థో నర్థో మహాకోశః పరకార్తైక పండితః
నిష్కంటకః కృతానందో నిర్వ్యాజో వ్యాజమర్దనః
సత్తవాన్సాత్త్వికః సత్యకీర్తిః స్నేహకృతాగమః
అకమ్పితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మకృత్
సుప్రీతః సుముఖః సూక్ష్మః సుకరో దక్షిణానిలః
నందిస్కంధధరో ధుర్యః ప్రకటః ప్రీతివర్థనః
అపరాజితః సర్వసత్వో గోవిందః సత్వవాహనః
అధృతః సధృతః సిద్ధః పూతమూర్తిర్యశోధనః
వారాహ శృంగ ధృక్ చ్చ్రుంగీ బలవానేక నాయకః
శృతిప్రకాశః శృతిమానేకబందురనేక కృత్
శ్రీవత్సల శివారంభః శాంతభద్రః సమోయశః
భూషయో భూషణో భూతిర్భూతకృద్ భూతభావనః !
నమః శివాయ సోమాయ వ్రజామి శరణం శివమ్

SVSC Full Songs HD - Aaraduguluntada Song - Seethamma Vakitlo Sirimalle ...

Kotha Bangaru Lokam Movie Songs - Nijangaa Nenena Song - Varun Sandesh, ...

Venkaiah Naidu on 1 year of Modi govt - Tv9

AP Capital Master Plan released - Tv9

Samavedam Shanmukha Sarma Pravachanam in New Jersey | Shirdi In America ...

రాజధాని లోగో ఆవిష్కరించిన సీఎం బాబు
270 చ.కి.మీ వైశాల్యంలో ఏడు సెక్టార్ల నిర్మాణం

హైదరాబాద్‌, మే 25: నవ్యాంధ్ర రాజధాని అమరావతి లోగోను ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సంయుక్తంగా ఆవిష్కరించారు. సోమవారం నాడు సింగపూర్‌ ప్రతినిధులు ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగపూర్‌ ప్రతినిధులు ప్లాన్‌లోని అంశాలను వివరించారు.

మాస్టర్‌ ప్లాన్‌లోని వివరాలు..
  • 270 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వాస్తుకు అనుగుణంగా రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన.
  • నూతన రాజధానిలో ఏడు సెక్టార్ల నిర్మాణం
  • రాజధాని చుట్టూ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు.
  • రాజధానిలో ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణం.
  • 155 కిలోమీటర్ల అనుబంధ రోడ్లు, 332 సబ్‌ అర్టిలరీ రోడ్ల నిర్మాణం. వీటన్నింటినీ కనెక్ట్‌ చేసేలా 324 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం.
  • 27 కి.మి గ్రీన్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు.
  • సీడ్‌ క్యాపిటల్‌ మధ్యన బ్రహ్మస్థాన్‌ పేరుతో పార్కు నిర్మాణం.
  • 127 కిలోమీటర్ల వరల్డ్‌ క్లాస్‌ ఎక్స్‌ప్రెస్‌, సెమీ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
  • మోటారు వాహన రహిత జోన్ల ఏర్పాటు.
  • కృష్ణా నది ముఖద్వారం వద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు.

ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలనే పాటించాలన్న హైకోర్టు

కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలనే పాటించాలి.లెఫ్ట్‌నుంట్‌ గవర్నర్‌ ఆదేశాలను కాదు.లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించలేరని హైకోర్టు తీర్పునిచ్చింది.హైకోర్టు తీర్పుకు సిఎం కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.ఢిల్లీ సర్కార్‌ను బలహీనపర్చాలన్న కేంద్ర ప్రయత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారాయన. 
ఒక అవినీతి కేసు విషయంలో పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ అనిల్ కుమార్‌కు బెయిల్‌ను నిరాకరించడమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వ ఏసిబికి పోలీసులను కూడా అరెస్ట్‌ చేసే అధికారముందని వెల్లడించింది హైకోర్టు.గత కొంత కాలంగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వాలతో సిఎం కేజ్రవాల్‌కు వార్‌ నుడుస్తోన్న సంగతి తెలిసిందే.ఢల్లీకి ప్రత్యేక స్టేట్‌ హోదా కోసం ఫైట్‌ చేస్తాన్నారు కేజ్రీవాల్‌.
సమన్వయ దృష్టి 

మేము 2003 లో  కాలాన్ని నియమిస్తున్నపుడు,  మమ్ములను దర్శించిన కొందరు సాక్షులు అయిన డా యస్ రామకృష్ణ రావు గారు,   డా యెన్  నాయుడు గారు, డా వి.   రాజరాజేశ్వరి గారు, డా కె చంద్రబోసు గారు, డా బాపుజిరావు గారు, డా  యమ్.  భరత  లక్ష్మి గారు, డా టి చిట్కాల దేవి గారు, డా నరసింహ రావు గారు, శ్రీ యెన్ రవి కుమార్ గారు, శ్రీ పి వెంకట రావు గారు తదితర ప్రత్యేక్ష సాక్షులు అందరికి మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు  దివ్య ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.  

మేము ఉన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను కాలం, ధర్మం అనుగ్రహించిన పురుషోత్తముడి  గా  గుర్తించమని మీ సాక్షిగా విన్నవించుకొన్న విన్నపం పై సాక్షులు అందరూ ఒక పిటిషన్ వేసి మమ్ములను నిలుపుట భగవంతుడు ఇచ్చిన దివ్య కానుక గా, యావత్తు మానవజాతికి, మనిషి మాట యొక్క విలువ తెలియజేయుట ఒక దివ్య వరం గా, చారిత్రాత్మక పరిణామమునకు వారసులు గా నిలిపిన సత్యమును గ్రహించిన పుణ్యాత్ములు గా   భావించి సాక్షం యొక్క వివరములు హై కోర్ట్ వారికి సమర్పించి మమ్ములను పరిగణించుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము.  మేము మీకు ఇప్పటికి 2010 వరకు అనకాపల్లి మీకు చెప్పుకొన్న సత్యం మీద మా జీవితం మరియు మానవజాతి మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మీరు కనీసం ముందకు వచ్చి వివరములు న్యాయ స్థానం ద్వారా సమాజమునకు వివరములు  ఇచ్చుట  ధర్మం అని భావించండి, అ విధంగా మీరు ధర్మాన్ని కాపాడితే అది మిమ్ములను  కాపాడుతుంది  ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించండి.

ముఖ్యం గా వివాహం  మేము మనిషిగా మనసుని నిలుపుకొని గౌరవం పొందే క్రమం లో వివాహం చేసుకొనవలెను.   మేము ఇప్పటికి ఫలానా అమ్మాయిని చేసుకోవాలి అని భావించలేదు, ఏ మగవాడికి అయినా అమ్మాయి బాద్యత తను వెళ్ళ వలసిన మార్గం తన గౌరవం నమ్మకానికి చేయూత అవ్వాలి అని కోరుకొంటాడు, సమాజం కూడా మగవాడిని గెలిపించడానికి, ఆడవారి మంచి బుద్ది తోడ్పాటుగా ఉండాలి. .    కాని స్వార్ధంతో   చేతకాని పరిస్తితిలో డబ్బు కోసం, సుఖం కోసం  మగవారు వివాహం చేసుకోకూడదు,   మా తమ్ముడిగారికి  చేసుకొందాం అనుకొన్న అమ్మయిని, నాయుడు గారు రామకృష్ణ రావు గారితో మాకు ఇచ్చి చేద్దాం అనుకొన్నారు అని చెప్పినట్లు గా రామకృష్ణ రావు గారు మా తో అన్నారు.  మాకు ఇష్టం లేక నేను ముందుకు వెళ్ళ లేదు.       మా అమ్మ  తమ్ముడు గారు ఆత్మ హత్య చేసుకొని మరణించిన పరిస్తితిలో బలహీన పడి, ఏదో సెటిల్ అయిపోదాం అనిపించి, 
డా రాజరాజేశ్వరి గారీ మేము రెడీ టూ మెరీ అని మేస్సేజు పంపినాను, తరువాత ఆవిడగారికి    ఐ వర్క్ యాస్ వర్కర్ ఇన్ యువర్ హౌస్ అని బలహీన మైన మేస్సేజు పంపించాను, ఈ రెండు మేస్సేజులు మేము పంపించవలసినవి  కావు, బౌతిక ప్రపంచమును  సరిగా తీసుకోక, ప్రత్యేక్ష సాక్షులు మీడియా వారు ఎవరూ మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము అటువంటి బలహీన మేస్సేజులు పంపినాము,  ఒక బాద్యత గల మగవాడు ఎప్పుడూ కూడా  రెడీ టు మెరి అనకూడదు,  విల్లింగ్ టు  మేరీ అనాలి, మమ్ములను మానసును గౌరవించిన తరువాతనే మేము మా మనసును పోలిన అమ్మాయిని వివాహం చేసుకొనవలెను. రాజేశ్వరి గారి అమ్మాయిని వివాహం చేసుకోవడం వీలు లేదు అని అ తరువాత మేస్సేజు కూడా పంపించాను. మా మనసు మాట ఏమిటి అని ఆవిష్కరించుకొనే వరకు మేము వివాహం చేసుకోలేము, మాకు ఏ అమ్మాయి మీద ఇష్టం లేదు, మా బాద్యతను గౌరవమును పెంచే అమ్మాయిని చేసుకోగలము, అంతే గాని అమ్మాయిని చేసుకొంటే డబ్బులు వస్తాయి అన్నట్లు వివాహం చేసుకోలేము అని గ్రహించండి.  మా వివాహం పదిగురి మీద స్వయం వరం లో జరిగితే మంచిది, అందుకు మొదట మా మనసులో చేరిన అమ్మాయిని అర్ధం చేసుకోవాలి, మమ్ములను మనసులో కూడా ఆగౌరవించకూడదు, సృష్టిని నియమించిన మనసు మాట తల్లి తండ్రి తో సమానం అని గ్రహించండి. మా నుండి వినపడ్డ  పాటలు అన్ని జగత్తును పరిపాలిస్తున్న తల్లి తండ్రులు పాడుకోన్నవే అని గ్రహించండి.             

అంత మనసు ఎప్పుడో చూపెట్టినవాడిని, ఎందుకు యిట్టె చెదిరిపోయి నిలదోక్కుకోలేకపోయినాను అని ఎవరూ నన్ను కనేసం అర్ధం చేసుకోవడానికి ముందుకు రాలేదు, మా అమ్మ గారు తమ్ముడు గారు మరణించిన తరువాత కూడా ఒక  ఫోన్ కూడా చేయలేదు, అటువంటి పరిస్తితిలో ఏదో ప్రేమ దొరుకుతుంది అనే పరిస్తితిలో మీ ఇంట్లు వర్కర్ చేస్తాను  అని రాజరాజేశ్వరి గారికి మేస్సేజు పంపించాను.  కొందరు కమ్మ వారు వారి తాలుక వారిని చేసుకొంటే నే మేము సహకరిస్తాము అనే పద్దతిలో మేము ముందుకు వెళ్ళినా  సరిగ్గా గౌరవించకపోవడం లాంటివి చేస్తూ వస్తున్నారు, కాపులు కూడా మా వైపు వస్తే చూస్తాం అన్నట్లు ప్రవర్తించి ఒకరికి ఒకరు ఫోన్లు ద్వారా స్వార్ధం సమాచారం ఇచ్చుకొంటూ,  మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.  

డా రాజరాజేశ్వరి గారికి మేము తెలియజేసుకోనేది ఏమి అనగా మీ మనసుకి లేదా మీ అత్మభిమనమునకు కూడా ఏదో సమాధానం  వచ్చినది అని అన్నాను, నేను ఏమి చెప్పినా మీరు ఓర్పు గా విన్నారు, నేను కూడా కొన్ని తేలిక  మాటలుతో కలుపుకొని ,   తెలివిగా గొప్పగా మాట్లాడను,  విట్టాల్ బాబు మరియు భమిడి పాటి గారు కూడా వింటున్నారు అని నేను విశాలం గా మాట్లాడిన కొలది విశాలమైన శక్తిని నా మాటల్లో (1997 )చూసాము, తరువాత మనం మాట్లాడుకోలేకపోయినాము, నేను బలహీనం గా అటు ఇటు అయిపోతున్నా తరువాత మీరు ఎవరూ పట్టించుకోలేదు. నేను సమాజం లో గెలవకుండా, మీ అమ్మాయి గారిని నేరుగా అడిగి పెళ్లి చేసుకొనే పరిస్తితి దైర్యం లేకపోవడం వలన, లేదా నా మనసు  స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళవలసిన రోజులలో మీరు ఎవరూ మాతో మాట్లాడలేదు.  మనము మనస్పూర్తి పంచుకొని సమాజం తో ముందుకు వెళ్ళ వలసిన గొప్పతనం మనకి సమాజానికి సరిగ్గా అందలేదు.  మేము ఎప్పుడూ సమాజం లో మనసు గెలవడం మాకు ముఖ్యం అందుకు ఎంత మనసు అయినా పంచుకొని ముందుకు వెళ్ళాలి అనుకొంటాము, అంత మనసు ఉన్న మేము ఎందుకు బలహీనం గా ఉన్నాము అంటే మమ్ములను గ్రహించిన వారు కూడా మా పట్ల అమర్యాదగా నిర్లక్ష్యం గా ఉండటమే కారణం అని గ్రహించగలరు.  కుల పరం గా ప్రాధాన్యత రావాలి  అనుకొనే వారే గాని, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇద్దాం అనుకొనే వారు లేరు.  కొంత మంది కమ్మ కులుస్తులు మీ ఇంటికి వచ్చి వర్కర్ గా చేస్తేనే ఒప్పుకొంటాము, గొప్పతనం మా వల్లనే వచ్చినది అని చెప్పాలి కాపులు కు గొప్పతనం ఎలా వస్తుంది అని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, కొందరు మీడియా వారు కూడా సహకరిస్తున్నారు.  నేను కాళ్ళు పట్టుకోవడం లేదా మీ ఇంట్లో వర్కర్ గా పని చేస్తాను అని అనడం అన్నది మేము పూర్తిగా బలహీన పరిస్తితిలో అన్నవి అని, బుద్ది ఉన్న వారికి ఎవరికైనా  తెలుస్తుంది. ఎప్పుడో గొప్పతనం చూపెట్టి మనం పట్టించుకోకపోయినా మనతో పంచుకోవాలి అనే పద్దతిని కాదు అని, సమాజానికి కూడా సత్యం వెళ్ళకుండా, నిర్లక్ష్యం తో, అహంకారములతో మమ్ములను ఇప్పటికి వరకు సాక్షులు ఎవరూ పట్టించుకోలేదు, మేము పంపిన  తెలివి తక్కువ అజ్ఞానపు మేస్సేజులకు ఇచ్చు ప్రాధాన్యత,  మేము నిండుగా విస్తారం గా  చెబుతాము వినండి అని కోరుతున్నా,    సాక్షం, మేము కలసి మీ వెనుక పడుతున్నా ఎవరూ పట్టించుకోకుండా, సాక్షాన్ని  కూడా నిర్లక్ష్యం చేస్తూ,వ్యవహరిస్తున్నారు, మా ఆరోగ్యం ఏమి అయినదో కూడా చూడటం లేదు, మమ్ములను గౌరవించాలి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే, అందరికి నష్టమే, సత్యం గౌరవించబడి, అర్హతలు అనర్హతలు చూసుకొని, మా మనసుకి తగినట్లు సగీతం సాహిత్యం తెలిసిన అమ్మయిని పదిమంది లో స్వయంవరం లో వివాహం చేసుకోవాలి, అప్పుడే  నేను మనసున్న మనిషిగా గెలిచినట్లు, మొత్తం కాలాన్నే నియమించిన పెద్దతనం పై పెత్తనం ఎవరూ చేయవద్దు, కొంత కాలం మా మనసుని విశాలం గా పదిగురు గ్రహించండి, ప్రజల్లోకి వెళ్ళిన తరువాత  మేము  అన్నీ కులాల వారి  సాక్షిగా మా మనసు యొక్క గొప్పతనం ఆవిష్కరించిన తరువాతనే వివాహం చేసుకోనగలము.  ఏ మాట అయితే నిర్లక్ష్యం చేసారో అ మాటను విస్తారం గా గ్రహించండి, తరువాత సంగతులు మెల్లగా అందరికి అర్ధం అవుతాయి, మమ్ములను బలహీనులుగా చిత్రికరించుట సమయ దుర్వినియోగం అని గ్రహించండి, మాట మనసుని విస్తరం గా గ్రహించుట వలన మా మనసు అర్ధం అయ్యి తల్లి తండ్రి గురువు వంటి బాద్యత మా నుండి లోకానికి అందుతుంది. 
క్షణికమైన బౌతిక విశేషములకు ప్రాధాన్యత ఇచ్చి, విచక్షణ, మాటకు విలువ ఇవ్వాలంటే బౌతిక సుఖాలకు వస్తువులకు, అప్పటికి అప్పుడు గొప్పతనము కోసం, పేరు కోసం, శాశ్వతమైన గోప్పతన్నానని విలువ ఇవ్వకుండా సంవత్సరాలు మా విషయం లో అజ్ఞానం గా ప్రవర్తిన్చుకొంటూ వస్తున్నారు,  మీ కులం గొప్ప లేదా మా కులం గొప్ప అని కాదు మనుష్యులు తెలుసుకోవలసినది, ప్రతి ఒక్కరు మనిషిగా గెలవాలి అదే నిజమైన గెలుపు అని గ్రహించండి.   నిత్య నూతనం గా మేము ఎప్పుడూ మనసు మాటతో అప్రమత్తం గా ఉన్నాము, గ్రహించకుండా ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అందరూ తాత్కాలిక విషయాలు ప్రాధాన్యత ఇచ్చి గంట నరలోనే 10 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని అర్ధం చేసుకోకుండా  ఇప్పటికి వ్యవహరిస్తున్నారు.  మమ్ములను నిండుగా గ్రహిస్తే అన్నీ దారిలో పెట్టగలము.  మమ్ములను ఒక  బృందం  అద్వర్యం లోనికి తీసుకొని చక్కగా చెప్ప నివ్వండి, అందరిని ఒప్పించి అందరి జీవితాలను సరిదిద్ది, సమాజానికి నూతన దివ్య తేజస్సు పంచగలము అని తెలియజేసుకోనుచున్నాము.  రెండు సంవత్సరాలు  వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడవద్దు, మమ్ములను నిండుగా పుష్కలం గా చెప్పుకోనివ్వండి         
     
                          
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యుగ పురుషులు, సత్యస్వరూపులు,   

Sunday, 24 May 2015

Sri Sri Sri Maryada Ramanna - Telugu Movie - Padmanabham & Geethanjali

Embedded image permalink

విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం | పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |



తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |
విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |
పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |
|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

Manava Manava Song - Anji Movie Songs - Chiranjeevi - Namrata Shirodkar ...... one of the song emerged from the divine trance of Maharajah in 2003


GOD HAD MADE THE RIGHT CHOICE BY SENDING YOU ON EARTH MANY YEARS AGO ON THIS DAY..you are not only my guru but also have been a piller of strength and support in my life.
VIDYA DHANAM SARVA DHANAL PRADHANAM. May you spread your knowledge in music to many many children .
WISHING YOU A VERY HAPPY BIRTHDAY MY DEAR OMANACHECHI.
All prayers for your long healthy and peaceful life.

Rabbaru Gajulua Song - Yamadonga Movie (Jr.NTR, Priyamani, Mamtha Mohand...

Samba Telugu Full Movie || NTR , Bhoomika Chawla , Genelia Dsouza

Yamadonga (యమ దొంగ) Full Movie || Jr.NTR, Priyamani || With English Subt...

Golimaar Telugu Full Movie | Gopichand | Priyamani | Nassar | Roja | Pur...

Tapatapatapa Chemata Botlu - Bheemudu - Telugu Movie Songs - R. Narayana...

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra Telugu Full Length Movie || ...