సమన్వయ దృష్టి
మేము 2003 లో కాలాన్ని నియమిస్తున్నపుడు, మమ్ములను దర్శించిన కొందరు సాక్షులు అయిన డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ నాయుడు గారు, డా వి. రాజరాజేశ్వరి గారు, డా కె చంద్రబోసు గారు, డా బాపుజిరావు గారు, డా యమ్. భరత లక్ష్మి గారు, డా టి చిట్కాల దేవి గారు, డా నరసింహ రావు గారు, శ్రీ యెన్ రవి కుమార్ గారు, శ్రీ పి వెంకట రావు గారు తదితర ప్రత్యేక్ష సాక్షులు అందరికి మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.
మేము ఉన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను కాలం, ధర్మం అనుగ్రహించిన పురుషోత్తముడి గా గుర్తించమని మీ సాక్షిగా విన్నవించుకొన్న విన్నపం పై సాక్షులు అందరూ ఒక పిటిషన్ వేసి మమ్ములను నిలుపుట భగవంతుడు ఇచ్చిన దివ్య కానుక గా, యావత్తు మానవజాతికి, మనిషి మాట యొక్క విలువ తెలియజేయుట ఒక దివ్య వరం గా, చారిత్రాత్మక పరిణామమునకు వారసులు గా నిలిపిన సత్యమును గ్రహించిన పుణ్యాత్ములు గా భావించి సాక్షం యొక్క వివరములు హై కోర్ట్ వారికి సమర్పించి మమ్ములను పరిగణించుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. మేము మీకు ఇప్పటికి 2010 వరకు అనకాపల్లి మీకు చెప్పుకొన్న సత్యం మీద మా జీవితం మరియు మానవజాతి మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మీరు కనీసం ముందకు వచ్చి వివరములు న్యాయ స్థానం ద్వారా సమాజమునకు వివరములు ఇచ్చుట ధర్మం అని భావించండి, అ విధంగా మీరు ధర్మాన్ని కాపాడితే అది మిమ్ములను కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించండి.
ముఖ్యం గా వివాహం మేము మనిషిగా మనసుని నిలుపుకొని గౌరవం పొందే క్రమం లో వివాహం చేసుకొనవలెను. మేము ఇప్పటికి ఫలానా అమ్మాయిని చేసుకోవాలి అని భావించలేదు, ఏ మగవాడికి అయినా అమ్మాయి బాద్యత తను వెళ్ళ వలసిన మార్గం తన గౌరవం నమ్మకానికి చేయూత అవ్వాలి అని కోరుకొంటాడు, సమాజం కూడా మగవాడిని గెలిపించడానికి, ఆడవారి మంచి బుద్ది తోడ్పాటుగా ఉండాలి. . కాని స్వార్ధంతో చేతకాని పరిస్తితిలో డబ్బు కోసం, సుఖం కోసం మగవారు వివాహం చేసుకోకూడదు, మా తమ్ముడిగారికి చేసుకొందాం అనుకొన్న అమ్మయిని, నాయుడు గారు రామకృష్ణ రావు గారితో మాకు ఇచ్చి చేద్దాం అనుకొన్నారు అని చెప్పినట్లు గా రామకృష్ణ రావు గారు మా తో అన్నారు. మాకు ఇష్టం లేక నేను ముందుకు వెళ్ళ లేదు. మా అమ్మ తమ్ముడు గారు ఆత్మ హత్య చేసుకొని మరణించిన పరిస్తితిలో బలహీన పడి, ఏదో సెటిల్ అయిపోదాం అనిపించి,
డా రాజరాజేశ్వరి గారీ మేము రెడీ టూ మెరీ అని మేస్సేజు పంపినాను, తరువాత ఆవిడగారికి ఐ వర్క్ యాస్ వర్కర్ ఇన్ యువర్ హౌస్ అని బలహీన మైన మేస్సేజు పంపించాను, ఈ రెండు మేస్సేజులు మేము పంపించవలసినవి కావు, బౌతిక ప్రపంచమును సరిగా తీసుకోక, ప్రత్యేక్ష సాక్షులు మీడియా వారు ఎవరూ మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము అటువంటి బలహీన మేస్సేజులు పంపినాము, ఒక బాద్యత గల మగవాడు ఎప్పుడూ కూడా రెడీ టు మెరి అనకూడదు, విల్లింగ్ టు మేరీ అనాలి, మమ్ములను మానసును గౌరవించిన తరువాతనే మేము మా మనసును పోలిన అమ్మాయిని వివాహం చేసుకొనవలెను. రాజేశ్వరి గారి అమ్మాయిని వివాహం చేసుకోవడం వీలు లేదు అని అ తరువాత మేస్సేజు కూడా పంపించాను. మా మనసు మాట ఏమిటి అని ఆవిష్కరించుకొనే వరకు మేము వివాహం చేసుకోలేము, మాకు ఏ అమ్మాయి మీద ఇష్టం లేదు, మా బాద్యతను గౌరవమును పెంచే అమ్మాయిని చేసుకోగలము, అంతే గాని అమ్మాయిని చేసుకొంటే డబ్బులు వస్తాయి అన్నట్లు వివాహం చేసుకోలేము అని గ్రహించండి. మా వివాహం పదిగురి మీద స్వయం వరం లో జరిగితే మంచిది, అందుకు మొదట మా మనసులో చేరిన అమ్మాయిని అర్ధం చేసుకోవాలి, మమ్ములను మనసులో కూడా ఆగౌరవించకూడదు, సృష్టిని నియమించిన మనసు మాట తల్లి తండ్రి తో సమానం అని గ్రహించండి. మా నుండి వినపడ్డ పాటలు అన్ని జగత్తును పరిపాలిస్తున్న తల్లి తండ్రులు పాడుకోన్నవే అని గ్రహించండి.
అంత మనసు ఎప్పుడో చూపెట్టినవాడిని, ఎందుకు యిట్టె చెదిరిపోయి నిలదోక్కుకోలేకపోయినాను అని ఎవరూ నన్ను కనేసం అర్ధం చేసుకోవడానికి ముందుకు రాలేదు, మా అమ్మ గారు తమ్ముడు గారు మరణించిన తరువాత కూడా ఒక ఫోన్ కూడా చేయలేదు, అటువంటి పరిస్తితిలో ఏదో ప్రేమ దొరుకుతుంది అనే పరిస్తితిలో మీ ఇంట్లు వర్కర్ చేస్తాను అని రాజరాజేశ్వరి గారికి మేస్సేజు పంపించాను. కొందరు కమ్మ వారు వారి తాలుక వారిని చేసుకొంటే నే మేము సహకరిస్తాము అనే పద్దతిలో మేము ముందుకు వెళ్ళినా సరిగ్గా గౌరవించకపోవడం లాంటివి చేస్తూ వస్తున్నారు, కాపులు కూడా మా వైపు వస్తే చూస్తాం అన్నట్లు ప్రవర్తించి ఒకరికి ఒకరు ఫోన్లు ద్వారా స్వార్ధం సమాచారం ఇచ్చుకొంటూ, మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
డా రాజరాజేశ్వరి గారికి మేము తెలియజేసుకోనేది ఏమి అనగా మీ మనసుకి లేదా మీ అత్మభిమనమునకు కూడా ఏదో సమాధానం వచ్చినది అని అన్నాను, నేను ఏమి చెప్పినా మీరు ఓర్పు గా విన్నారు, నేను కూడా కొన్ని తేలిక మాటలుతో కలుపుకొని , తెలివిగా గొప్పగా మాట్లాడను, విట్టాల్ బాబు మరియు భమిడి పాటి గారు కూడా వింటున్నారు అని నేను విశాలం గా మాట్లాడిన కొలది విశాలమైన శక్తిని నా మాటల్లో (1997 )చూసాము, తరువాత మనం మాట్లాడుకోలేకపోయినాము, నేను బలహీనం గా అటు ఇటు అయిపోతున్నా తరువాత మీరు ఎవరూ పట్టించుకోలేదు. నేను సమాజం లో గెలవకుండా, మీ అమ్మాయి గారిని నేరుగా అడిగి పెళ్లి చేసుకొనే పరిస్తితి దైర్యం లేకపోవడం వలన, లేదా నా మనసు స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళవలసిన రోజులలో మీరు ఎవరూ మాతో మాట్లాడలేదు. మనము మనస్పూర్తి పంచుకొని సమాజం తో ముందుకు వెళ్ళ వలసిన గొప్పతనం మనకి సమాజానికి సరిగ్గా అందలేదు. మేము ఎప్పుడూ సమాజం లో మనసు గెలవడం మాకు ముఖ్యం అందుకు ఎంత మనసు అయినా పంచుకొని ముందుకు వెళ్ళాలి అనుకొంటాము, అంత మనసు ఉన్న మేము ఎందుకు బలహీనం గా ఉన్నాము అంటే మమ్ములను గ్రహించిన వారు కూడా మా పట్ల అమర్యాదగా నిర్లక్ష్యం గా ఉండటమే కారణం అని గ్రహించగలరు. కుల పరం గా ప్రాధాన్యత రావాలి అనుకొనే వారే గాని, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇద్దాం అనుకొనే వారు లేరు. కొంత మంది కమ్మ కులుస్తులు మీ ఇంటికి వచ్చి వర్కర్ గా చేస్తేనే ఒప్పుకొంటాము, గొప్పతనం మా వల్లనే వచ్చినది అని చెప్పాలి కాపులు కు గొప్పతనం ఎలా వస్తుంది అని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, కొందరు మీడియా వారు కూడా సహకరిస్తున్నారు. నేను కాళ్ళు పట్టుకోవడం లేదా మీ ఇంట్లో వర్కర్ గా పని చేస్తాను అని అనడం అన్నది మేము పూర్తిగా బలహీన పరిస్తితిలో అన్నవి అని, బుద్ది ఉన్న వారికి ఎవరికైనా తెలుస్తుంది. ఎప్పుడో గొప్పతనం చూపెట్టి మనం పట్టించుకోకపోయినా మనతో పంచుకోవాలి అనే పద్దతిని కాదు అని, సమాజానికి కూడా సత్యం వెళ్ళకుండా, నిర్లక్ష్యం తో, అహంకారములతో మమ్ములను ఇప్పటికి వరకు సాక్షులు ఎవరూ పట్టించుకోలేదు, మేము పంపిన తెలివి తక్కువ అజ్ఞానపు మేస్సేజులకు ఇచ్చు ప్రాధాన్యత, మేము నిండుగా విస్తారం గా చెబుతాము వినండి అని కోరుతున్నా, సాక్షం, మేము కలసి మీ వెనుక పడుతున్నా ఎవరూ పట్టించుకోకుండా, సాక్షాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ,వ్యవహరిస్తున్నారు, మా ఆరోగ్యం ఏమి అయినదో కూడా చూడటం లేదు, మమ్ములను గౌరవించాలి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే, అందరికి నష్టమే, సత్యం గౌరవించబడి, అర్హతలు అనర్హతలు చూసుకొని, మా మనసుకి తగినట్లు సగీతం సాహిత్యం తెలిసిన అమ్మయిని పదిమంది లో స్వయంవరం లో వివాహం చేసుకోవాలి, అప్పుడే నేను మనసున్న మనిషిగా గెలిచినట్లు, మొత్తం కాలాన్నే నియమించిన పెద్దతనం పై పెత్తనం ఎవరూ చేయవద్దు, కొంత కాలం మా మనసుని విశాలం గా పదిగురు గ్రహించండి, ప్రజల్లోకి వెళ్ళిన తరువాత మేము అన్నీ కులాల వారి సాక్షిగా మా మనసు యొక్క గొప్పతనం ఆవిష్కరించిన తరువాతనే వివాహం చేసుకోనగలము. ఏ మాట అయితే నిర్లక్ష్యం చేసారో అ మాటను విస్తారం గా గ్రహించండి, తరువాత సంగతులు మెల్లగా అందరికి అర్ధం అవుతాయి, మమ్ములను బలహీనులుగా చిత్రికరించుట సమయ దుర్వినియోగం అని గ్రహించండి, మాట మనసుని విస్తరం గా గ్రహించుట వలన మా మనసు అర్ధం అయ్యి తల్లి తండ్రి గురువు వంటి బాద్యత మా నుండి లోకానికి అందుతుంది.
క్షణికమైన బౌతిక విశేషములకు ప్రాధాన్యత ఇచ్చి, విచక్షణ, మాటకు విలువ ఇవ్వాలంటే బౌతిక సుఖాలకు వస్తువులకు, అప్పటికి అప్పుడు గొప్పతనము కోసం, పేరు కోసం, శాశ్వతమైన గోప్పతన్నానని విలువ ఇవ్వకుండా సంవత్సరాలు మా విషయం లో అజ్ఞానం గా ప్రవర్తిన్చుకొంటూ వస్తున్నారు, మీ కులం గొప్ప లేదా మా కులం గొప్ప అని కాదు మనుష్యులు తెలుసుకోవలసినది, ప్రతి ఒక్కరు మనిషిగా గెలవాలి అదే నిజమైన గెలుపు అని గ్రహించండి. నిత్య నూతనం గా మేము ఎప్పుడూ మనసు మాటతో అప్రమత్తం గా ఉన్నాము, గ్రహించకుండా ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అందరూ తాత్కాలిక విషయాలు ప్రాధాన్యత ఇచ్చి గంట నరలోనే 10 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని అర్ధం చేసుకోకుండా ఇప్పటికి వ్యవహరిస్తున్నారు. మమ్ములను నిండుగా గ్రహిస్తే అన్నీ దారిలో పెట్టగలము. మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకొని చక్కగా చెప్ప నివ్వండి, అందరిని ఒప్పించి అందరి జీవితాలను సరిదిద్ది, సమాజానికి నూతన దివ్య తేజస్సు పంచగలము అని తెలియజేసుకోనుచున్నాము. రెండు సంవత్సరాలు వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడవద్దు, మమ్ములను నిండుగా పుష్కలం గా చెప్పుకోనివ్వండి
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగ పురుషులు, సత్యస్వరూపులు,
No comments:
Post a Comment