ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలనే పాటించాలన్న హైకోర్టు
కేజ్రీవాల్కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలనే పాటించాలి.లెఫ్ట్నుంట్ గవర్నర్ ఆదేశాలను కాదు.లెఫ్ట్నెంట్ గవర్నర్ ఇష్టానుసారంగా వ్యవహరించలేరని హైకోర్టు తీర్పునిచ్చింది.హైకోర్టు తీర్పుకు సిఎం కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.ఢిల్లీ సర్కార్ను బలహీనపర్చాలన్న కేంద్ర ప్రయత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారాయన.
ఒక అవినీతి కేసు విషయంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్కు బెయిల్ను నిరాకరించడమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వ ఏసిబికి పోలీసులను కూడా అరెస్ట్ చేసే అధికారముందని వెల్లడించింది హైకోర్టు.గత కొంత కాలంగా ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలతో సిఎం కేజ్రవాల్కు వార్ నుడుస్తోన్న సంగతి తెలిసిందే.ఢల్లీకి ప్రత్యేక స్టేట్ హోదా కోసం ఫైట్ చేస్తాన్నారు కేజ్రీవాల్.
No comments:
Post a Comment