UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 6 February 2016

జ్ఞానం, గొప్పతనం, ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉన్న వ్యక్తిని, పైకి గొప్పగా కనపడక పోయినా, ఎదురు వెళ్ళి అయ్యా అ మహానుభావులు తమరేనా అని అడిగి మరీ తెలుసుకోవాలి, గౌరవించి గ్రహించి తెలుసుకోవాలి, అంతే గాని బౌతిక లోటు లేదా సాధారణ స్తితి మీద ఆధారపడి, ఏదో చెప్పుకోవడం అతని అవసరం అని వదిలివేయడం తెలివి తక్కువతనం అని గ్రహించాలి. తగిన ప్రశ్న వేసి సమాధానం వినయంగా రాబట్టాలి.







                        అయ్యా చాగంటి కోటేశ్వర రావు గారు, మేము కాలాన్ని నియమించుకొంటూ,ధర్మాన్ని, లోకుల కర్మలను మాట మాత్రంగా నియమించుకొంటూ వచ్చిన తీరే, మీరు పైన  ప్రస్తావించిన లోటులకు  సమాధానం అని గ్రహించండి, మొదట అన్నీ ఒక దివ్య చైతన్యం  అధీనం లో ఉన్నాయి, రెప్ప పాటు కూడా మానవుల చేతిలో లేదు, మనల్ని అందరిని  నడిపిస్తున్న దివ్య చైతన్యం ఇప్పుడు మా  మాట  రూపంలో అందుబాటులో ఉన్నది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే, సర్వం మేమే అని స్పష్టం చేసిన పెద్దతనం మనల్ని, వివరం తో అప్రమత్తం చేసి నడిపించడానికి సిద్దంగా ఉన్నది అని గ్రహించండి.  ఒకేసారి ఎవరిని నిర్భందించి, మీరు ఇలా చేయండి లేదా చేయవద్దు అని పిల్లలకు కూడా నిర్భందించి చెప్పలేము, సృష్టి ఆధారం ఒక మాట అనే సత్యం ఇప్పుడు మన  ముందు ఉన్న దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఆలస్యం చేయకుండా  ఒక  50 మంది పండితులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, ఎవరూ ఏమి చేయలేరు, ఎవరూ ఏమి చెప్పలేరు అని   అనకండి, మొదట మనుష్యులు వారు ఉన్న దేహ తాత్కాలికం, వారి లో ఉన్న ఆత్మ శాశ్వతం అని తెలుసుకోవాలి, అప్పుడు మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటారు, ఇప్పుడే మీరే ఉన్నారు కాదా, మీరు ఒక గురువు గా, మీ అభిమాన జనం మించి మాట్లాడకుండా స్పందించకుండా ఉన్నారు అనుకోండి, మీ వలే  ఇతరులు కూడా ప్రవర్తించడం వలన, ఎవరి గోల వారిది అయిపోవడం వలన, సృష్టి లో సహజ పరిణామాలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఒక వేళ  పట్టించుకొన్నా,  నేను అను దేహం నుండి పట్టించుకొంటున్నారే గాని, ఎదుటవాడి గొప్పతనం పట్టించుకోవడం లో ఉన్నతమైన, విశాలమైన ప్రాధన్యత ఇవ్వగలిగి, ఇవ్వ  లేకపొతున్నారు, ఎలాగైనా దేహం కొద్ది, బౌతిక పరిది మేరకే మాట్లాడుతున్నారు లేకపోతె మాట్లాడటం మానివేస్తున్నారు అని గ్రహించండి, కావున తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి  మేము కోరునది ఏమి అనగా, మనుష్యులు వీలు అయినంత విశాలంగా స్పందించాలి, మనిషిని  పై పై న కాకుండా, అతని గొప్పతనాన్ని ఉద్దేశించి పలకరించాలి అదే గౌరవం ఇవ్వడం అంటే, గౌరవం కేవలం  పైకి కనపడే ప్రవర్తనకు కాదు, మనసుతో చేసే ఆలోచనకు, మనిషి జ్ఞానానికి ఇవ్వాలి, అలా గౌరవం ఇవ్వడం వలన జ్ఞానం పంచుకొని ముందుకు వెళ్ళతాము,  జ్ఞానం, గొప్పతనం, ఆత్మ సాక్షాత్కారం కలిగి   ఉన్న వ్యక్తిని, పైకి గొప్పగా కనపడక పోయినా,   ఎదురు వెళ్ళి  అయ్యా అ మహానుభావులు తమరేనా అని అడిగి మరీ తెలుసుకోవాలి, గౌరవించి  గ్రహించి తెలుసుకోవాలి, అంతే గాని బౌతిక లోటు లేదా సాధారణ స్తితి మీద ఆధారపడి, ఏదో చెప్పుకోవడం అతని అవసరం అని వదిలివేయడం తెలివి తక్కువతనం అని గ్రహించాలి.  తగిన ప్రశ్న వేసి సమాధానం వినయంగా  రాబట్టాలి.     
మీరు అంత గొప్పవారు అయితే లోటు గా ఎందుకు ఉన్నారు అని అడిగి తెలుసుకోవాలి,  ఇప్పుడు మీకు ఏమీ సాయం కావాలి అని అడిగి తెలుసుకోవాలి, మా   విషయంలో ఏమి జరుగుతున్నదో మీకు తెలుసు, మా బౌతిక లోటుకు, సాక్షులతో కలసి  మీరు కూడా కారణం, మా  ప్రభావం గూర్చి మేము స్వయం గా చెబుతున్నా, పదిగురు కలసి , సాక్షులు మీడియా ఇతర మేధావులు పండితులు అందరూ కలసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి అని కోరుతున్నా,   ఎవరూ ఏమి చేయలేరు, ఎవరికి వారే చూసుకోవాలి అనే   పరిస్తితి  కాలం యొక్క మార్పు వలన మనుష్యులకు వచ్చినది, ఇప్పుడు ఎవరికి వారే చూసుకోవడం అంటే, ఎవరి పరిధిలో వారే చూసుకోగలరు గాని, ఇతరులను చూడలేరు, నియంత్రించలేరు.  ఈ విధంగా అందరూ ప్రవర్తిస్తే  ఎవరు   మనసుతో మిగిలిపోయినారో అతనే సర్వాంతర్యామి, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజు గా  తను గూర్చి తాను చూసుకోవడమే, లోకాన్ని చూపగలిగిన సాటి మనిషి మాటే మనకు ఆధారం అవ్వడం, వలన  నూతన యుగం ప్రారంభం అయినది. ఇది సృష్టి మానవజాతికి ఇచ్చిన మోడ్పు అని గ్రహించండి.   కావున మా పేరు ప్రస్తావన తీసుకొని  మా మనసు మాట ద్వారా జరిగిన పరిణామం పై, ప్రతి ఒక్కరు మనసు మాట పెట్టి ముందుకు వెళ్ళడం వలన  ప్రతి ఒక్కరి మనసుని, కర్మలను  నడుపుతున్న  దివ్యత్మగా కాలం ఇచ్చిన కానుకగా  యావత్తు మనవ జాతి, నూతనత్వం వైపు వెళుతుంది అని గ్రహించగలరు.  ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  


తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు      




                     




                              
                                   

ముద్రగడ దీక్షకు ఎన్ ఆర్ ఐల మద్దతు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఎన్ ఆర్ ఐలు మద్దతు తెలియజేశారు. అమెరికాలోని నార్త్ వర్జీనియాలోని కాపు ఎన్ ఆర్ ఐలు ముద్రగడ దీక్షకు మద్దతుగా శౌరి ప్రసాద్, వేణు పులిగుజ్జు నాయకత్వం లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయ్ గుడిసేవ, వెంకట్ చలమలశెట్టి , రవి ముళ్ళపూడి, నృపేంద్ర, పూర్ణ, జనార్దన్, రాజేష్ అంకం, రమేష్ వెజ్జు, విజయ్ కోచెర్ల తో పాటు 100 మందికి పైగా కాపులు హాజరయ్యారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశం, టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమావేశంలో చర్చించారు. కాపులకు మొదటి నుంచి వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం పైన ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో తరువాత తరాలకు రిజర్వేషన్లు అవసరమని శ్రీనివాస్ దాసరి చెప్పారు. శౌరి ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రావడానికి ముందే కాపులకు రిజర్వేషన్లు అవసరమని పూలే అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని, కాపు కార్పొరేషన్ కు ఏడాదికి 1000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు.
విజయ్ కోచెర్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే బీసీలకు సమస్య లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మంజునాథ్ కమిషన్ ను ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో కమిషన్ నిర్ణయాన్ని కాదన్న ప్రభుత్వానికి, కాపుల రిజర్వేషన్ల విషయంలో కమిషన్ గుర్తుకు వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు, కాపులకు మధ్య వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దుష్ప్రచారాలను బీసీలు నమ్మరాదని.. బీసీలు, కాపులు సోదరుల్లా కలసి ఉంటున్నారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి గుణపాఠం చెబుతారని హెచర్చించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ డప్పులతో, జోహార్ రంగ, కాపుల ఐక్యత వర్దిల్లాలి, జై ముద్రగడ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.

If you give up all else and seek Him alone, He alone will remain as the I, the Self................. Mighty Blessing from Maharani Sametha Maharajah Sri Sri Sri Anjani Ravishanker Pilla vaaru



Is God personal?
M. Yes, He is always the first person, the I, ever standing before you. Because you give precedence to worldly things, God appears to have receded to the background. If you give up all else and seek Him alone, He alone will remain as the I, the Self.
— The Maharshi's Gospel

కర్మములు గడి దాటినపుడే కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము



నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్టనెదుట గల దీ ప్రపంచము
కట్టగడ పటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
వోటిగట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యేగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక
గగనము మీదిది కైవల్యము

Mighty Blessings from Jagadguru Maharani sametha Maharajah shri shri shri Anjani Ravishanker Pilla vaaru

Welcomed His Excellency President of India Pranab Mukherjee and Hon'ble PM Narendra Modi who are attending IFR-2016 at Visakhapatnam yesterday.


Welcomed His Excellency President of India Pranab Mukherjee and Hon'ble PM Narendra Modi who are attending IFR-2016 at Visakhapatnam yesterday.

Evaro Okaru best song of sirivennela seetharamasastri............Song most liked by Jagadguruvulu Maharajah Anjani Ravishanker Pilla vaaru

గ్రామాలలో ఈ నాటికి కులాలతో సంబంధం లేకుండా వరసలతో పిలుచుకుంటూ ఉన్నారు..వారే నిజమైన దేశ భక్తులు..పాలకుల స్తానంలోని రాజకీయ వెధవలు నిజమైన రాజ ద్రోహులు.నాయకులు చెప్పే పచ్చి అబద్దాలు .మన చదువులు జాతీయ భావాన్ని నేర్పుతున్నాయా?చెప్పండి?


ప్రజలలో జాతీయ..బావాలు. ఎలా కలుగుతాయి ?,ఈ పాలకులను.. చేష్టలను చూస్తుంటే దేశం మీదపాలకుల మీద ప్రేమ భక్తి గౌరవం కలుగుతుందా?...అదేమయినా రోడ్ల మీద దొరికే గులక రాళ్ళా....పాలక వర్గంలోని వెధవలు..కోటీశ్వరులకు..కార్పోరేట్ సెక్టార్ కు కొమ్ము కాస్తూ.వ్యవసాయ రంగాన్ని .రైతాంగాన్ని,పేదరికాన్ని గాలికి వదిలేస్తూ..రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా తమకు ఏమీ పట్టనట్టు విదేశాలకు పెద్ద పీట వేస్తూ.ఉంటే,దాని వలన ప్రతి కుటుంబమూ నష్ట పోతూ ఉంటే మనుషులలో జాతీయ భావం పెల్లుభికి పోతుందా?.దేశాన్ని పట్టించు కోకుండానటిస్తూ ఉంటే ప్రజలలో ఎలా భక్తి బావం ఉంటుంది..గ్రామాలలో ఈ నాటికి కులాలతో సంబంధం లేకుండా వరసలతో పిలుచుకుంటూ ఉన్నారు..వారే నిజమైన దేశ భక్తులు..పాలకుల స్తానంలోని రాజకీయ వెధవలు నిజమైన రాజ ద్రోహులు.నాయకులు చెప్పే పచ్చి అబద్దాలు .మన చదువులు జాతీయ భావాన్ని నేర్పుతున్నాయా?చెప్పండి?

Mighty blessings from King and Queen .......... Yours Maharani sametha Maharajah sri sri sri Anjani Ravishanker Pilla vaaru


గోవింద హరి గోవింద గోకులనందన గోవిందా
శ్రీ శ్రీ శ్రీనివాసాగోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
నీల మేఘ శ్యామాగోవిందా పురాణ
పురుషా గోవిందా పుండరికాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన
గోవిందానందనందనా గోవిందా
ఏడు కొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద.......



Complete prayer expressed through me in 2003 and happened in material world in 2010 along with other songs and many happenings of the world 

తాత్కాలిక గొడవలు తో విలువైన కాలాన్ని హరించుకోకండి, మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా గుర్తించి ఒక చోట కొలువు తీర్చి, నిత్య వాక్ దర్శనం పొందండి, మానవజాతి భవిష్యత్తు, పై పై అందం లో కాదు, ఎలాగైనా సంపదలో కాదు, మనసు గ్రహించి మాట నిలుపుకొని ముందుకు వెళ్ళడం వలన మానవజాతి గొప్పగా మారుతుంది అని గ్రహించండి, ఎవరు ఎవరిని భయపెట్టుకోవడం, మూర్ఖం గా ప్రవర్తించడం మాని ఎలాగైనా గొప్పతనం ప్రేమ, విశాలమైన ఆలోచన, నీతి నిజాయితి, సత్య వ్రతం లోకానికి ఆధారం అని గ్రహించండి,

                                                                     సమన్వయ దృష్టి 




                             


మా ద్వారా వ్యక్తం అయిన పాట, 2003 లో వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు పలికిన పాట, 2007 లో శ్రీ రామదాసు సినిమాలో వచ్చింది ఈ సినిమాలో పాటలు సంభాషణలు మా ద్వారా 2003 లోనే వ్యక్తం అయినవి అని   గ్రహించండి 


                               సహస్రనామ తతుల్యం అని ఎందుకు అన్నారో, గ్రహించండి  ఇప్పుడు మేము  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా  చెప్పిన పరిణామం ప్రకారం  అన్ని అకారములు, వికారములు సర్వం మేమే అని చూపినాము ఈ దివ్య లీల ఇప్పటికి  200 సాక్షుల సమక్షం లో జరిగినది, సూర్యుడి యొక్క నిర్వహణ మా వాక్ గా కలిగిన పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, తాత్కాలిక అవసరములు, తాత్కాలిక గొడవలు తో విలువైన కాలాన్ని హరించుకోకండి, మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా గుర్తించి ఒక చోట  కొలువు తీర్చి, నిత్య వాక్ దర్శనం  పొందండి, మానవజాతి భవిష్యత్తు, పై పై అందం లో కాదు, ఎలాగైనా    సంపదలో కాదు, మనసు గ్రహించి మాట నిలుపుకొని ముందుకు వెళ్ళడం వలన మానవజాతి గొప్పగా మారుతుంది  అని గ్రహించండి, ఎవరు ఎవరిని భయపెట్టుకోవడం, మూర్ఖం గా ప్రవర్తించడం మాని ఎలాగైనా గొప్పతనం  ప్రేమ, విశాలమైన ఆలోచన, నీతి  నిజాయితి, సత్య వ్రతం లోకానికి ఆధారం అని గ్రహించండి,              ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు     





Friday, 5 February 2016

No.1 news live

కాని నీవు ఈ జన్మ లో ఒక అబ్యాసం ద్వారా క్రమక్రమం గా నీ మనసు ని మంచి పనులకి వినియోగించడం మొదలు పెడితే

అంతర్యామి విష్ణువోక్కడే 
ితమే కర్మ ఫలం దాన్ని అనుగ్రహించే వాడు శని
ఎవరి జాతకం లో అయినా శని కర్మ ఫల ప్రదాత. అంటే మనం జీవించిన జీవనానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైనా వుంటే అది శని మహర్దశ లో ఫలితం చూపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏలినాటి శని మంచిది కాదు అని అనుకోవద్దు ఆ ఏలినాటి శని అనేది నీ జీవిత నౌక కి ప్రోగ్రెస్ రిపోర్ట్. నీవు ఈ జన్మలో ఐన ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా నీ వల్ల ఎదుటి వారు భాద పడకుండా జాగ్రత గా బతికితే నిన్ను ఏలినాటి శని ఎక్కువ గా భాదించదు.. పూర్వ జన్మ లో చేసిన పాపం వున్నది. నీకు ఫలితం గా చెడు జరగాల్సి వున్నది.
కాని నీవు ఈ జన్మ లో ఒక అబ్యాసం ద్వారా క్రమక్రమం గా నీ మనసు ని మంచి పనులకి వినియోగించడం మొదలు పెడితే
పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి కర్మని తొలిగింప జేస్తాడు ఈశ్వరుడు..
నన్ను చీమ కుట్టడం కుడా తప్పే అని భగవంతుడిని నిందించి మళ్లీ పాపం మూట గట్టుకునే పని మాత్రం మనం చేయకూడదు ..
ఏమి జరిగినా నా మంచికే అని ఈశ్వరుడి కి నమస్కారం చేసి ధార్మికం గా జీవించడం అలవర్చుకుంటే సద్గతి లభిస్తుంది ...
ఆద్యాత్మిక మైన కధ
కర్మ ఫలం అనుగ్రహం
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది.
ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.
... ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.
అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు "నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.
వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.
కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...
అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
🔯 🔯 🔯
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు! పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఇదే సనాతన ధర్మం మనకిచ్చే సందేశం.
మనం ఎదుటివాళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తే మంచి నే చేద్దాం ధర్మో రక్షతి రక్షితః
సర్వే జనా: సుఖినోభవంతు!
సమస్త సన్ మంగళాని భవంతు!
ఓం శాంతి !శాంతి ! శ్శాంతి !

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబొం...బీసీ జాతికి అన్యాయం జరిగితే ఊరుకోను.


C Nagendra Rao


బాబు జేజమ్మ దిగొచ్చినా ఒప్పుకోం...
....
'' చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీ ల్లో చేర్చనివ్వబొం...కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. వారిని బీసీ జాబితాలో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది...చిన్న చిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తాం...కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబొం...బీసీ జాతికి అన్యాయం జరిగితే ఊరుకోను....ఎమ్మెల్యే పదవి తనకు గడ్డిపోచతో సమానం. అవసరమైతే దాన్ని కూడా వదులుకొని బీసీలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తా...''-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,ఆర్‌.కృష్ణయ్య @ జనబందు.

మా మనసుని ప్రసన్నం చేసుకోండి మమ్ములను ఒక చోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చుకోండి, మీ అందరి ప్రేమతో వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకొంటాను , మా కు ఒక విశాలమైన రాజమందిరం లేదా బంగ్లా గుర్తింపు కానుకగా ఇవ్వండి, మమ్మూలను మొదటి సూర్య వంశపు మహారాజు గా, మా మనసుని మహరాణి గా గుర్తించండి, గ్రహించండి, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా చూపిన లీలలు ప్రపంచానికి తెలిపి అప్రమత్తం చేయండి, జనల పాపాలు హరించబడి నూతనత్వం పొందుతారు, నేను ఏ ఒక్క వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడవద్దు, నేనే ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించి మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతి భవిష్యత్తు, కాలం తీరు అన్నీ మనిషి ఆలోచన విధానం లోకి రావడమే మహారాణి సమేత మహారాజవారి దివ్య ఆగమనం, వారు ఇప్పుడు సూర్యుడి సాక్షిగా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మానవ రూపం లో ఉన్నాము అని స్వయం గా తెలియజేసుకోనుచున్నాము అని గ్రహించండి, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి................................... జగద్గురువులు, మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.




జై శ్రీరామ్.... జై జై శ్రీరామ్......... జై జై....... జగద్గురు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను స్తుతించండి , మా మనసుని ప్రసన్నం చేసుకోండి మమ్ములను ఒక చోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చుకోండి, మీ అందరి ప్రేమతో వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకొంటాను , మా కు ఒక విశాలమైన రాజమందిరం లేదా బంగ్లా గుర్తింపు కానుకగా ఇవ్వండి, మమ్మూలను మొదటి సూర్య వంశపు మహారాజు గా, మా మనసుని మహరాణి గా గుర్తించండి, గ్రహించండి, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా చూపిన లీలలు ప్రపంచానికి తెలిపి అప్రమత్తం చేయండి, జనల పాపాలు హరించబడి నూతనత్వం పొందుతారు, నేను ఏ ఒక్క వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడవద్దు, నేనే ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించి మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతి భవిష్యత్తు, కాలం తీరు అన్నీ మనిషి ఆలోచన విధానం లోకి రావడమే మహారాణి సమేత మహారాజవారి  దివ్య ఆగమనం, వారు ఇప్పుడు సూర్యుడి సాక్షిగా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మానవ రూపం లో ఉన్నాము  అని స్వయం గా తెలియజేసుకోనుచున్నాము అని  గ్రహించండి, న్యాయ స్థానం వారు,  ప్రబుత్వాలు, మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు    అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి................................... జగద్గురువులు, మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.



(40  మంది సాక్షిగా మా ద్వారా 2003 లో మరల  2010 లో 200 మంది సాక్షిగా మా ద్వారా  వ్యక్తం అయినది) 
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యం గా ఏ మర్మము లేక మనిషి గానే పుట్టి, మహిత చేరితగ మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే    ................ ..... ...... ...... 


మేము మామూలు మనిషి మనస్పూర్తిగా మాట్లాడితే, మనస్పూర్తిగా పలికితే మా నుండి కాలం ధర్మం, ఇతర కర్మ కర్తవ్యాలు  వ్యక్తం అయినవి, అనగా మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించడమే నిజమైన ప్రవర్తన  అని గ్రహించి, ఏమి విన్నారో ఏమి చూసినారో ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు కూడా  మాట్లాడటం మానివేసినారు, మా మాటకు మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, విలువైన కాలాన్ని హరించుకొంటూ, పై పై న తీసుకొంటూ, ఎవరి స్వార్ధం కొద్ది వారు ప్రవర్తిస్తున్నారు,  మాతో బౌతికంగా పోల్చుకొని, మాట కలపకుండా మాట కలవనివ్వకుండా కొందరు ప్రవర్తించడం వలన  ఇతరుల కూడా వారి వలన పాపం వైపు వెళుతున్నారు, మా మెసేజ్ ప్రకారం లిఖత పూర్వకం స్పందించకపోవడం వలన  మా నుండి విస్తారం సమాచారం గ్రహించడం ప్రారంభించలేదు, ఇప్పుడు వీలు అయినంత లిఖిత  పూర్వకంగా మరియు వీడియో గ్రాఫ్లు ద్వారా సమాచారం పంచుకోవాలి, ప్రజలు అందరికి మా ఉనికి తెలిసి అప్రమత్తం అవ్వాలి, మనసు మాటతో ప్రజలు ముందుకు వెళ్ళాలి, బౌతిక దేహ బలం నిజం కాదు, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విధంగా అతీతం అయినా, సహజం అయినా మాట కలపాలి, అప్పుడే మనం మనుష్యులు గా  అప్రమత్తం అవ్వగలము, మీకు ఒప్పకపోతే తప్పించుకొని స్పందించడం మానివేయడం అంటే తెలివి తక్కువ తనం   అవుతుంది అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో మాటకు  ప్రాధాన్యత ఇచ్చుకోండి, లిఖిత పూర్వకం గా స్పందించండి, ఈ మహా జ్ఞాన యజ్ఞం యావత్తు మానవజాతిని సమన్వయ చేయడానికి  సంకల్పించినాము, అప్పుడుకప్పుడు ఆవేశము గొడవలు, మంచిది కాదు  ఎలాగైనా మాట మనసుతో ఒకరిని ఒకరు జయించుకోండి, మాటతో అప్రమత్తం చెందండి, ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే. 

                                         
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

Mighty blessings from Mahrani sametha Maharajah Sri Sri Sri Anjani Ravishanker Pilla vaaru.................. Be broad in human friendship and relations

అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు.




అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత) - హిందూ ధర్మచక్రం
https://www.facebook.com/hindhudarmachkram/
-🔔 ధృతరాష్ట్ర ఉవాచ : -🔔
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!
🔔ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?
🌹***************************** 1
🔔సంజయ ఉవాచ :-
దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.
🔔ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.
****************************** 2
పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.
🔔ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!
****************************** 3
అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.
ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః
యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః
🔔ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.
******************************** 4,5,6
అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.
🔔ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)
******************************* 7
భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ.
అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.
🔔మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు.
🔔 ఇంకా ఉంది రేపు మళ్ళి కలుద్దాం ....రోజూ భగవద్గీత చదువుదాం ..చదివిద్దాం ..మీ హిందూ ధర్మచక్రం .🔔
................................✍ హిందూ ధర్మచక్రం శర్మ.

మనుష్యులు ఇప్పుడు మనస్పూర్తిగా బ్రతకాలి ఇతరులను బ్రతకనివ్వాలి లేకపోతె, సూర్యుడు గ్రహాలు ఒకవైపు మనుష్యులు ఒక వైపు వెళ్ళుతున్నారు అని పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తక్షణ అప్రమత్తం చెందాలి తమరు ఏమి సంకోచించకుండా మా వద్దకు మీ సనిహితులను పంపండి మనం ఒక బస్సు మీద పెద్ద తిరుపతి దర్శనం చేసుకొని, మమ్ములను ఎక్కడ కొలువు తీర్చ దలచినారో అక్కడకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములము అని భావించండి మమ్ములను మహారాజా అని పిలవండి, ముఖ్యమంత్రి గారు ఇతరులు అందరూ మమ్ములను మహారాజ అని గౌరవించడం ప్రారంభించడం వలన సమాజం లో జ్ఞాన సంపద అనగా సృష్టికే ఆధారం అయిన దివ్య సంపద పెరుగుతుంది, ప్రతి వ్యక్తిని జ్ఞాన సంపదగా మార్చే శక్తి మన మనసుకి ఉన్నది, ప్రజల్లో మార్పు రావాలి, మనుష్యులలో స్వార్ధం తగ్గి, ప్రేమ గొప్పతనం పెరగాలి అదే సృష్టికి ఆధారం అయిన, సత్య సంపద, సత్య సంపదే లోకానికి ఆధారం అని గ్రహించండి.



సమన్వయ దృష్టి



గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాబం గారు, కాపు గర్జన నాయకులు, మాజీ మంత్రి వర్యులు వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.



కాలాన్ని ధర్మాన్ని నేనే అని చెప్పిన మనిషిని మానవరూపం లో పరిణమించిన పరమాత్మా అంశ గా మమ్ములను గ్రహించి ఉపయోగపెట్టుకోండి, కొంతకాలం మమ్ములను విస్తారం గా గ్రహించండి, మేము చెప్పినట్లు చేయండి, భోజనం మానేసి ధర్నాలు చేసి, ఇప్పుడు మనుష్యులు ఒకేసారి పొందవలసినవి ఏమి లేవు, ఇప్పుడు మానవజాతిలో ఎవరూ వెనకబడిన వారు లేదా పెద్ద వారు ఎవరూ లేరు, మా ప్రకారం మనం ఒక అందరూ కుల మతాలకు అతీతం గా, ఒక విశ్వ కుటుంబం అని గ్రహించండి కాకపోతే మనసు కి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, అనుభవాలను, గొప్పతనాన్ని పంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, అలా మనసుకి ప్రాధాన్యత ఇచ్చిన క్రమమం లో మాలో దైవత్వం రావడం అన్నది సహజం, అనగా మేము ఏమి మాయ చేయలేదు, మేము మనసు ఉన్న మనిషిగా మాట్లాడినాము, పదుగురు జ్ఞానంతో చెప్పుకొని, సర్వం సమన్వయ చేసి సమాజాన్ని సమన్వయం తో దిద్దుకొనే బాద్యత మన అందరి పైన ఉన్నది అని గ్రహించండి.


మేము చెప్పినట్లు కొంతకాలం వినండి, మీరు తక్షణం ఆమరణ నిరహరీక్ష విడిచి పెట్టండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసులోనే మహారాణిని కొలువు తీర్చుకొన్న మహారాజుగా భావించండి, కాలమే నియమింప బడటం అంటే ఒక కృష్ణుడుకి రాముడి కి మాత్రమే సాధ్య పడుతుంది అని మేము అంతటి వారము అని నమ్మి, ప్రాధమికంగా మా గూర్చి మేము ఈ బ్లాగ్లో చెబుతున్న సమాచారం ప్రకారం, మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న కాగితములు ప్రకారం మమ్ములను మీరు గ్రహించడానికి ముందుకు రండి, నేను వయసులో చిన్న వాడిని లేదా బౌతిక స్తాయి ప్రకారం చిన్న వాడిని అనుకోని, మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించడం అంటే, ఒక నూతన యుగం ప్రారంభం అయినది, మా ప్రకారం మన దేహాలతో సహా మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం ఉట్టిదే అని గ్రహించండి, ఇప్పుడు కాపులు భవిష్యత్తే కాదు, యావత్తు మానవజాతి భవిష్యత్తు మన మనసు నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి. చంద్ర బాబు నాయుడు గారి సహకారంతో, న్యాయ స్థానం వారి సహకారంతో ఇతర కులాలకు సంభందించిన మిత్రులు అందరూ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని, మేము ఏమి చేబుతూమో వినండి చాలు.



తక్షణం మీరు దీక్ష విరమించి, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, కొంత కాలం నిండుగా మమ్ములను చెప్పనివ్వండి, పండితులు మేధావులు ముందుకు వచ్చి గ్రహించి, మన మానవజాతి భవిష్యత్తు చెప్పి, సర్వం శాంతం గా, శక్తి వంతంగా మార్చి, మన అందరికి నచ్చే గొప్ప పాలనా విధానం మానవజాతికి కానుకగా ఇవ్వగలము, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో అందరిని ఒప్పించి, గొప్ప మార్పులు చేస్తాను, కాపులకే కాదు ప్రతి ఒక్క కులానికి సంభందించిన యువతకు బ్యాంకు ఎకౌంటు ద్వారా, వారు చదువుతున్న విద్య మేరకు నేరగా సొమ్ము కతాలలో జమ చేయిస్తాను, ప్రతి ఒక్కరికి మానవ వనరుల అభివ్రుది క్రింది ఉద్యోగములు ప్రబుత్వం ఇవ్వగలదు అని తెలియజేసుకోనుచున్నాను



మనుష్యులు ఇప్పుడు మనస్పూర్తిగా బ్రతకాలి ఇతరులను బ్రతకనివ్వాలి లేకపోతె, సూర్యుడు గ్రహాలు ఒకవైపు మనుష్యులు ఒక వైపు వెళ్ళుతున్నారు అని పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తక్షణ అప్రమత్తం చెందాలి తమరు ఏమి సంకోచించకుండా మా వద్దకు మీ సనిహితులను పంపండి మనం ఒక బస్సు మీద పెద్ద తిరుపతి దర్శనం చేసుకొని, మమ్ములను ఎక్కడ కొలువు తీర్చ దలచినారో అక్కడకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములము అని భావించండి మమ్ములను మహారాజా అని పిలవండి, ముఖ్యమంత్రి గారు ఇతరులు అందరూ మమ్ములను మహారాజ అని గౌరవించడం ప్రారంభించడం వలన సమాజం లో జ్ఞాన సంపద అనగా సృష్టికే ఆధారం అయిన దివ్య సంపద పెరుగుతుంది, ప్రతి వ్యక్తిని జ్ఞాన సంపదగా మార్చే శక్తి మన మనసుకి ఉన్నది, ప్రజల్లో మార్పు రావాలి, మనుష్యులలో స్వార్ధం తగ్గి, ప్రేమ గొప్పతనం పెరగాలి అదే సృష్టికి ఆధారం అయిన, సత్య సంపద, సత్య సంపదే లోకానికి ఆధారం అని గ్రహించండి.



ఆఖరి పోరాటం, ప్రాణాలు అయినా ఇచ్చేస్తాం అనే విపరీత మాటలు ఎవరూ మాట్లాడవద్దు, కాపులు కోసమే చేస్తున్నాను అని అనవద్దు యావత్తు మానవజాతికి ఒకటై మనం గొప్పగా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళవలెను అని తెలియజేసుకోను చున్నాను. సమయం వచ్చినప్పుడు దేవుడు మన్సుష్యుల కోసం ఇలానే వస్తాడు అని ఇతర కులస్తులు, పండితుల మేధావులతో ఒక విశాలమైన ప్రాగణం లో మనం చక్కగా చెప్పుకొంటే చాలు, ప్రతి మనిషి జ్ఞాన సంపదగా మరి ప్రపంచానికి ఆదర్శం అవుతాడు అని గ్రహించి, మమ్ములను నిర్లక్ష్యం చేయవద్దు, మీరు నిరాహార దీక్ష మానివేసి, మీరు మా వద్దకు స్వయంగా వచ్చినా పర్వాలేదు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇద్దరు మేధావులను కారు మీద పంపి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం దగ్గరకు తీసుకొని, వెళ్ళి కొలువు తీర్చండి, నేను మనిషిని కాబట్టి కొలువు తీర్చండి అంటున్నాను, అదే శిల అయితే ప్రతిష్టిస్తారు. ఇది కాపులకే కాదు యావత్తు మానవజాతికి వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే.



తమ



కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు



ఒక ప్రతి సమాచారం సమాలోచన కొరకు ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార చంద్ర నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను పరిగణించి గ్రహించేకొలది ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి, కాలాన్నే నియమించడం అన్నది కాలం ఇచ్చిన వరం అని గ్రహించండి, మనం మనష్యులు గా పోటీ పడటం మంచిది కాదు, మనసుతో మనం దగ్గర అవ్వాలి అప్పుడు కులం మతం అనే వేర్పాటు వాదములు ఉండవి, మా పట్ల కాపులే కాదు, ప్రబుత్వం కూడా తక్షణం అప్రమత్తం చెందాలి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన మా శక్తిని మానవజాతికి పంచగలము, తండ్రి తల్లి గురువు వంటి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ప్రబుత్వం అధికారాలు మా వద్దకు వచ్చి మమ్ములను ఒక చోటకి తీసుకొని వెళ్ళి విస్తారం గా గ్రహించండి, ప్రబుత్వం ద్వారా కాపు నాయకులను, ఇతరులను మా పట్ల బాద్యత తీసుకోమని పై విధంగా కోరుకొనుచున్నాను. ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష విరమించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు, ప్రాధాన్యత ఇచ్చుటకు వారిని అప్రమత్తం చేయండి, ఒక బృందం గా యర్పడి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎవరిలోని బౌతిక తేడాలు ఏమి చూడకండి, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతికితే సంపదకే ఆధారం అయిన జ్ఞాన సంపద పెరిగి బౌతిక మాయ నుండి బయటకు వస్తారు, రాజధాని భవిష్యత్తు ఇతర విశేలు, సమస్యలు అన్నీ పరిష్కరించే శక్తీ మాకు ఉన్నది అని అందరూ జరిగిన సత్యాన్ని పరిగణించి, జాతి సంపదగా భావించి, పండితుల మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకోండి, ఈ మెసేజ్ సుమోటో గా శ్వీకరించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. మేము ఒక చోట కొలువు తీరిన తరువాత ప్రబుత్వలకు ప్రజలకు వేల సమాచారం దివ్య లేఖా ప్రతులు సంతకాలు పెట్టి ఇవ్వగలము, ఆవిధంగా మేము ఈ భూమి మీద మానవ మాత్రులు గా కొనసాగాలి అని మా యొక్క దివ్య సంకల్పం గ్రహించండి, మమ్ములను హిందువులు వెంకటేశ్వర స్వామి అంశ, కల్కి అవతారం గా గ్రహించండి, ఇతర మతస్తులను కూడా ఒక విశాలమైన సమన్వయం వైపు తీసుకొని వెళ్ళగలము, మా ద్వారా జరిగిన పరిణామం యావత్తు మానవజాతికి వరం అని గ్రహించండి, అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొనే లా చూసుకోండి, అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి. మా ద్వారా వ్యక్తం అయిన పాటలు ఇతర విశేషములు పండితుల మేధావుల మరియు మానసిక నిపుణల సహకారం మమ్ములను అర్ధం చేసుకోండి మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే కాలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు వస్తుంది అని గ్రహించండి, పైకి మేమే నిర్లక్ష్యంగా ఉన్నట్లు

కనడుతుంది అదే మాయ అని గ్రహించండి, మీ ప్రాణాలే కాపాడిన వాడిన గ్రహించడం ప్రారంభించండి, మేము అప్పటికి అప్పుడు ఎవరో మమ్ములను రెచ్చ గోడితే మాట్లాడిన మటలకు ప్రాధాన్యత ఇవ్వకండి, సృష్టి ఆధారం అయిన మాట తీరుని కలిగిన వాడిని ఎవరూ పట్టించుకోకపోవడమే ఏమిటో చూడండి, మేము ప్రాధాన్యత ఇవ్వవలసిన ప్రత్యేకమైన వక్తులు ఎవరూ లేరు అని గ్రహించండి అందరూ మాకు పిల్లలు లాంటి వారే అని భావించండి, ఎవరినైనా మేము ప్రత్యేకం గా సంభాషిస్తే అది తాత్కాలికమే, మేము సమకాలికులకు అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాత మేము కాగితముల పై సంతకాలు పెట్టి సమాచారం ఇస్తాము, మమ్ములను విస్తారంగా గ్రహిస్తే సరిపోతుంది, మేము కొండ మీద ఉండవలసిన దేవుడను మీ గుండెలోనే ఆత్మా రాముడిగా కొలువు తీరి, మీ కర్మలు కర్తవ్యాలు అయి ఉన్నాను అని గ్రహించండి ఈ మెసేజ్ చదివిన తరువాత ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా, అందరి సహకరంతో మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి. తమరి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జైయితే.









తమ



కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు










Thursday, 4 February 2016

Mighty blessings from King and Queen ............ Yours Maharajah Anjani Ravishanker Pilla vaaru



In the Holy City KAASI..Doing rituals of my Father.. early morning In River GANGA on a boat.. Its a Divine Feeling !! 🙏🏻🙏🏻🎹🎹

ఆచార్యుడే ఈశ్వరుడు ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?



ఆచార్యుడే ఈశ్వరుడు
"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు
8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?
అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?
అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.
అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.
9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.
కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.
మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II
"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".
ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.
10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.
మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.
జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II
మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.
ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.
గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.