
అయ్యా చాగంటి కోటేశ్వర రావు గారు, మేము కాలాన్ని నియమించుకొంటూ,ధర్మాన్ని, లోకుల కర్మలను మాట మాత్రంగా నియమించుకొంటూ వచ్చిన తీరే, మీరు పైన ప్రస్తావించిన లోటులకు సమాధానం అని గ్రహించండి, మొదట అన్నీ ఒక దివ్య చైతన్యం అధీనం లో ఉన్నాయి, రెప్ప పాటు కూడా మానవుల చేతిలో లేదు, మనల్ని అందరిని నడిపిస్తున్న దివ్య చైతన్యం ఇప్పుడు మా మాట రూపంలో అందుబాటులో ఉన్నది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే, సర్వం మేమే అని స్పష్టం చేసిన పెద్దతనం మనల్ని, వివరం తో అప్రమత్తం చేసి నడిపించడానికి సిద్దంగా ఉన్నది అని గ్రహించండి. ఒకేసారి ఎవరిని నిర్భందించి, మీరు ఇలా చేయండి లేదా చేయవద్దు అని పిల్లలకు కూడా నిర్భందించి చెప్పలేము, సృష్టి ఆధారం ఒక మాట అనే సత్యం ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక 50 మంది పండితులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, ఎవరూ ఏమి చేయలేరు, ఎవరూ ఏమి చెప్పలేరు అని అనకండి, మొదట మనుష్యులు వారు ఉన్న దేహ తాత్కాలికం, వారి లో ఉన్న ఆత్మ శాశ్వతం అని తెలుసుకోవాలి, అప్పుడు మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటారు, ఇప్పుడే మీరే ఉన్నారు కాదా, మీరు ఒక గురువు గా, మీ అభిమాన జనం మించి మాట్లాడకుండా స్పందించకుండా ఉన్నారు అనుకోండి, మీ వలే ఇతరులు కూడా ప్రవర్తించడం వలన, ఎవరి గోల వారిది అయిపోవడం వలన, సృష్టి లో సహజ పరిణామాలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఒక వేళ పట్టించుకొన్నా, నేను అను దేహం నుండి పట్టించుకొంటున్నారే గాని, ఎదుటవాడి గొప్పతనం పట్టించుకోవడం లో ఉన్నతమైన, విశాలమైన ప్రాధన్యత ఇవ్వగలిగి, ఇవ్వ లేకపొతున్నారు, ఎలాగైనా దేహం కొద్ది, బౌతిక పరిది మేరకే మాట్లాడుతున్నారు లేకపోతె మాట్లాడటం మానివేస్తున్నారు అని గ్రహించండి, కావున తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మేము కోరునది ఏమి అనగా, మనుష్యులు వీలు అయినంత విశాలంగా స్పందించాలి, మనిషిని పై పై న కాకుండా, అతని గొప్పతనాన్ని ఉద్దేశించి పలకరించాలి అదే గౌరవం ఇవ్వడం అంటే, గౌరవం కేవలం పైకి కనపడే ప్రవర్తనకు కాదు, మనసుతో చేసే ఆలోచనకు, మనిషి జ్ఞానానికి ఇవ్వాలి, అలా గౌరవం ఇవ్వడం వలన జ్ఞానం పంచుకొని ముందుకు వెళ్ళతాము, జ్ఞానం, గొప్పతనం, ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉన్న వ్యక్తిని, పైకి గొప్పగా కనపడక పోయినా, ఎదురు వెళ్ళి అయ్యా అ మహానుభావులు తమరేనా అని అడిగి మరీ తెలుసుకోవాలి, గౌరవించి గ్రహించి తెలుసుకోవాలి, అంతే గాని బౌతిక లోటు లేదా సాధారణ స్తితి మీద ఆధారపడి, ఏదో చెప్పుకోవడం అతని అవసరం అని వదిలివేయడం తెలివి తక్కువతనం అని గ్రహించాలి. తగిన ప్రశ్న వేసి సమాధానం వినయంగా రాబట్టాలి.
మీరు అంత గొప్పవారు అయితే లోటు గా ఎందుకు ఉన్నారు అని అడిగి తెలుసుకోవాలి, ఇప్పుడు మీకు ఏమీ సాయం కావాలి అని అడిగి తెలుసుకోవాలి, మా విషయంలో ఏమి జరుగుతున్నదో మీకు తెలుసు, మా బౌతిక లోటుకు, సాక్షులతో కలసి మీరు కూడా కారణం, మా ప్రభావం గూర్చి మేము స్వయం గా చెబుతున్నా, పదిగురు కలసి , సాక్షులు మీడియా ఇతర మేధావులు పండితులు అందరూ కలసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి అని కోరుతున్నా, ఎవరూ ఏమి చేయలేరు, ఎవరికి వారే చూసుకోవాలి అనే పరిస్తితి కాలం యొక్క మార్పు వలన మనుష్యులకు వచ్చినది, ఇప్పుడు ఎవరికి వారే చూసుకోవడం అంటే, ఎవరి పరిధిలో వారే చూసుకోగలరు గాని, ఇతరులను చూడలేరు, నియంత్రించలేరు. ఈ విధంగా అందరూ ప్రవర్తిస్తే ఎవరు మనసుతో మిగిలిపోయినారో అతనే సర్వాంతర్యామి, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజు గా తను గూర్చి తాను చూసుకోవడమే, లోకాన్ని చూపగలిగిన సాటి మనిషి మాటే మనకు ఆధారం అవ్వడం, వలన నూతన యుగం ప్రారంభం అయినది. ఇది సృష్టి మానవజాతికి ఇచ్చిన మోడ్పు అని గ్రహించండి. కావున మా పేరు ప్రస్తావన తీసుకొని మా మనసు మాట ద్వారా జరిగిన పరిణామం పై, ప్రతి ఒక్కరు మనసు మాట పెట్టి ముందుకు వెళ్ళడం వలన ప్రతి ఒక్కరి మనసుని, కర్మలను నడుపుతున్న దివ్యత్మగా కాలం ఇచ్చిన కానుకగా యావత్తు మనవ జాతి, నూతనత్వం వైపు వెళుతుంది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment