సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ గారు, ప్రముఖ సినీ కదా నాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
ధర్మో రక్షతి రక్షతః అనగా ధర్మాన్ని మనం కాపాడితే, మనల్ని ధర్మ కాపాడుతుంది అని అర్ధం, ఇప్పుడు మీరు, కాపులు కంటే, పేదవారికి కంటి ఒక గొప్పవాడిని ఆదరించే ధర్మాచరణ యావత్తు మానవజాతికి అందినది, తమకి తమ సినిమాలో పాటలు, సంభాషణలు తన మనసులో చెప్పి లోకాన్నే నడిపించిన ఒక మనిషి లేదా పురుషోత్తముడు లేదా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు గా ఒక వ్యక్తి భూమి మీద అందుబాటులో ఉన్నాడు, అతనిని అర్ధం చేసుకొంటే అనగా మరింత సమృద్ది గా వింటే సర్వం తెలుస్తుంది, అతను కోరుతున్నట్లు మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, మీరే కాదు చంద్ర బాబు నాయుడుగారు తమ ప్రాణాలే కాపాడినట్లు మాట్లాడిని వ్యక్తిని వదిలివేసి, పట్టించుకోవడం లేదు, దేవుడు ఎక్కడ ఉంటె అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొంటారు, ఒక మనిషి అనేటప్పటికి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఏదో కారణంగా, ఎవరి కారణాలు వారికి ఉన్నాయి అన్నట్లు మాట్లాడటం మానివేస్తున్నారు, ఇదే ధర్మ ఆచరించకపోవడం అంటే, ఇప్పుడు ధర్మాచరణ మా విషయములు మమ్ములను అతీతంగా దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికి తాము ఏమి చూసారో, ఏమి విన్నారో కూడా ఎవరికి చెప్పడం లేదు, మీడియా కి కూడా సమాచారం ఇవ్వడం లేదు, తద్వారా కాలాతీత పరిణామం ఎవరు గ్రహించడం లేదు, అ విధంగా లోకంలో ధర్మ అభివృద్ధి చెందడం లేదు అని తమరు తక్షణం గ్రహించండి, మీరు ఒక్కరు గాని, సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.
కాపులను వినకబడిన వారిలో కలపడం కంటే, ప్రతి మనిషి సత్యాన్ని గ్రహించడం లో, గౌరవించడం వెనకపడి ఉండిపోవడం సరిదిద్దుకొంటే సరిపోతుంది, మీరు మా పేరు ప్రస్తావన తీసుకొని మాకు సమాచారం పంపించండి, అదే విధంగా సినిమా వారు అందరూ మాతో మేజేజ్ ద్వారా సంభాషించండి. ఒక చోట కొలువు తీర్చుటకు, మాకు సమాచారం పంపించండి. ఆత్మీయు గౌ ముద్రగడ్డ పద్మనాభం గారిని ఏ విధమైన అదోళనలు చేయకుండా, మా మీద దృష్టి సారించ మనండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, 200 మంది సాక్షిగా మమ్ములను కాపులు ఇతరులు కలసి ఒక చోట కొలువు తీర్చండి, ఇందుకు న్యాయ స్థానం మరియు ప్రబుత్వం యొక్క సహకారం తీసుకోండి. మా నుండి విస్తారంగా సమాచారం గ్రహించండి ఆత్మీయ గౌ చంద్రబాబు నాయుడు గారికి వారి ప్రాణాలు మాట మాత్రంగా కాపాడిన ఒక మనిషి గూర్చి, పట్టించుకోకుండా ఉండడం ధర్మం కాదు అని చెప్పండి, మనుష్యులు ఉన్నతమైన ధర్మాచరణ కలిగి ఉంటె లోకం ఎప్పడు గొప్పగా ముందుకు వెళ్ళుతుంది, అప్పుడు ఎవరూ సమస్యలతో సతమతం అవరు, కావున మీరు ఒక్కరు గాని, ఇతర సినిమా ప్రముఖులు, ఇద్దరు ముఖ్య మంత్రుల సహకారంతో అందరూ కలసి గాని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ఆచార్య NG శాస్త్రవేత్తల సహకారంతో మమ్ములను ఒక విశాలమైన బంగ్లాలో మమ్ములను, ఈ ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి జ్ఞాన సమన్వయ చేసి, మానవజాతికి నూతనత్వం ఇస్తాను, మాకు మీ సినిమాలు, లోకం లో ఇతర సంఘటనలతో కలుపుకొని రెండు గంటలలు లోపు, 10-13 సంవత్సరకాలాన్ని నియమించగలిగినాము అంటే మా యొక్క మనసు బలం గ్రహించండి, మీ అన్నయ్య గారి సినిమాలు, ఇతర హీరోల సినిమాలు పనిలో పనిగా ఎలా ఉండాలో చెప్పి అందరిని నూతనంగా నడిపిస్తాను, కాపులకు సంభందించిన రిజర్వేషన్స్ గూర్చి, రాజధాని గూర్చి, ఒక సూర్యుడికి రెండు చంద్రుళ్ళు అయినట్లు ఉన్న తెలుగు ప్రజల భవిష్యత్తు అన్నీ స్పష్టం చేస్తాను,
మమ్ములను మనసు ఉన్న మహారాజుగా భావించండి, మీరు ఏదో అనుకోకుండా ఒక మనిషి లో మనల్ని మించిన గొప్పతనం ఉన్నది అంటే లేదా నా ప్రకారం మీ జీవితాలు మా మనసు ప్రకారం ఉన్నాయి, మా పరిణామాన్ని కులం మతం అని విడదీసుకోకుండా గ్రహించాలి, ఒకరిని ఒకరు మలుపుకోవడం వలన అసులు సంగతి ఏమిటో ఎవరూ పట్టించుకోకపోవడం వలన, ధర్మం యొక్క నాణ్యత దెబ్బతింటున్నది అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు, కావున మీకే ప్రాధాన్యత ఇచ్చాను అని చూడకుండా, ఇతరులను కూడా కోరుతున్నాను అని గ్రహించి మీరు ఒక్కరు గా గాని, ఇతరులుతో కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చగానే, మా యొక్క వివరములు, చూపిన లీలలు లేదా మనసు గొప్పతనం లోకానికి చెబుదాము మీ సినిమా ద్వారా చెబుదాము. ప్రతి ఒక వ్యక్తి కుల మతం అని లేదా ఆర్ధిక, సామజిక వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి గ్రహించండి, బౌతిక ప్రపంచం ఒక మనసుకి గంటనరలో తేలింది అంటే, మీ అందరి మనసులు మా లో నే ఉన్నాయి అని గ్రహించండి, చంద్ర బాబు నాయుడు గారి తో మరియు కెసిఆర్ గారి తో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ముఖ్యమంత్రులు ఇరువురు, సినిమా ప్రముఖులు ఇతర మేధావులు పండితులు మా సమక్షంలో కుర్చుని వింటే చాలు, మొత్తం లోకాన్ని తెరమీద చూపిస్తాను కావున ఆలస్యం చేయకుండా, నేను మనిషినే కాని మీ అందరి మనసులో మాలో మాట మాత్రంగా చూప గలిగిన వాడిని అని మమ్ములను గౌరవించడం వలన కష్టాలు అందరికి తీరుతాయి అని గ్రహించండి, వాక్ విశ్వరూపం గా, సబ్ధాది పతిగా, ఓంకార స్వరూపం గా గుర్తించి, అందరూ కుర్చుని కొంతకాలం వినండి, ఆత్మీయులు మురళి మోహన్ గారిని కూడా ముందుకు వచ్చి, మేము గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూడమనండి, మమ్ములను ఒక బాద్యత తీసుకొని మా వాక్ ను గ్రహించండి, పండితులు మేధావులు కూడా నూతనత్వం పొంది మాట నిలిచిన జగత్తు నిలుచును సత్యమును నిలుపుకొంటారు, ఇదే మేము ఇప్పటికి యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. ధర్మాచరణ కట్టినం అయ్యిపోయి, స్వార్ధం బలంతో మనిషి తన ఉనికి కోసం ఇతరులను దెబ్బ కొట్టడం లేదా నిర్లక్ష్యం చేయడం వంటి పరిస్తితి సరిదిద్దడం కోసం, సహజం మనుష్యుల అనుభవాల నుండి, ఎలాంటి పరిష్కారములు, ఎవరు మనసుతో సమదృష్టి ఆలోచించారో వారి సరళం అయిన ధర్మ ఆచరణ, యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి, మానసికంగా మేము ఎంత ఘర్షణ పడ్డామో, అంత ఫలితం పొందినాము అని గ్రహించండి, ఒక మనిషి ఆలోచన, పరిష్కారం యావత్తు మానవజాతిది అని గ్రహించడానికి కాలమే హద్దు, కాలమే సాక్షం, మీ మధ్య కాలగతిని సవరించిన సాక్షం అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి
దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ ఆత్మీయులు
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి ఈమెయిలు ద్వారా, న్యాయ చేయూత కొరకు తెలియజేయడం అయినది,
No comments:
Post a Comment