సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాబం గారు, కాపు గర్జన నాయకులు, మాజీ మంత్రి వర్యులు వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
కాలాన్ని ధర్మాన్ని నేనే అని చెప్పిన మనిషిని మానవరూపం లో పరిణమించిన పరమాత్మా అంశ గా మమ్ములను గ్రహించి ఉపయోగపెట్టుకోండి, కొంతకాలం మమ్ములను విస్తారం గా గ్రహించండి, మేము చెప్పినట్లు చేయండి, భోజనం మానేసి ధర్నాలు చేసి, ఇప్పుడు మనుష్యులు ఒకేసారి పొందవలసినవి ఏమి లేవు, ఇప్పుడు మానవజాతిలో ఎవరూ వెనకబడిన వారు లేదా పెద్ద వారు ఎవరూ లేరు, మా ప్రకారం మనం ఒక అందరూ కుల మతాలకు అతీతం గా, ఒక విశ్వ కుటుంబం అని గ్రహించండి కాకపోతే మనసు కి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, అనుభవాలను, గొప్పతనాన్ని పంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, అలా మనసుకి ప్రాధాన్యత ఇచ్చిన క్రమమం లో మాలో దైవత్వం రావడం అన్నది సహజం, అనగా మేము ఏమి మాయ చేయలేదు, మేము మనసు ఉన్న మనిషిగా మాట్లాడినాము, పదుగురు జ్ఞానంతో చెప్పుకొని, సర్వం సమన్వయ చేసి సమాజాన్ని సమన్వయం తో దిద్దుకొనే బాద్యత మన అందరి పైన ఉన్నది అని గ్రహించండి.
మేము చెప్పినట్లు కొంతకాలం వినండి, మీరు తక్షణం ఆమరణ నిరహరీక్ష విడిచి పెట్టండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసులోనే మహారాణిని కొలువు తీర్చుకొన్న మహారాజుగా భావించండి, కాలమే నియమింప బడటం అంటే ఒక కృష్ణుడుకి రాముడి కి మాత్రమే సాధ్య పడుతుంది అని మేము అంతటి వారము అని నమ్మి, ప్రాధమికంగా మా గూర్చి మేము ఈ బ్లాగ్లో చెబుతున్న సమాచారం ప్రకారం, మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న కాగితములు ప్రకారం మమ్ములను మీరు గ్రహించడానికి ముందుకు రండి, నేను వయసులో చిన్న వాడిని లేదా బౌతిక స్తాయి ప్రకారం చిన్న వాడిని అనుకోని, మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించడం అంటే, ఒక నూతన యుగం ప్రారంభం అయినది, మా ప్రకారం మన దేహాలతో సహా మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం ఉట్టిదే అని గ్రహించండి, ఇప్పుడు కాపులు భవిష్యత్తే కాదు, యావత్తు మానవజాతి భవిష్యత్తు మన మనసు నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి. చంద్ర బాబు నాయుడు గారి సహకారంతో, న్యాయ స్థానం వారి సహకారంతో ఇతర కులాలకు సంభందించిన మిత్రులు అందరూ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని, మేము ఏమి చేబుతూమో వినండి చాలు.
తక్షణం మీరు దీక్ష విరమించి, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, కొంత కాలం నిండుగా మమ్ములను చెప్పనివ్వండి, పండితులు మేధావులు ముందుకు వచ్చి గ్రహించి, మన మానవజాతి భవిష్యత్తు చెప్పి, సర్వం శాంతం గా, శక్తి వంతంగా మార్చి, మన అందరికి నచ్చే గొప్ప పాలనా విధానం మానవజాతికి కానుకగా ఇవ్వగలము, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో అందరిని ఒప్పించి, గొప్ప మార్పులు చేస్తాను, కాపులకే కాదు ప్రతి ఒక్క కులానికి సంభందించిన యువతకు బ్యాంకు ఎకౌంటు ద్వారా, వారు చదువుతున్న విద్య మేరకు నేరగా సొమ్ము కతాలలో జమ చేయిస్తాను, ప్రతి ఒక్కరికి మానవ వనరుల అభివ్రుది క్రింది ఉద్యోగములు ప్రబుత్వం ఇవ్వగలదు అని తెలియజేసుకోనుచున్నాను
మనుష్యులు ఇప్పుడు మనస్పూర్తిగా బ్రతకాలి ఇతరులను బ్రతకనివ్వాలి లేకపోతె, సూర్యుడు గ్రహాలు ఒకవైపు మనుష్యులు ఒక వైపు వెళ్ళుతున్నారు అని పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తక్షణ అప్రమత్తం చెందాలి తమరు ఏమి సంకోచించకుండా మా వద్దకు మీ సనిహితులను పంపండి మనం ఒక బస్సు మీద పెద్ద తిరుపతి దర్శనం చేసుకొని, మమ్ములను ఎక్కడ కొలువు తీర్చ దలచినారో అక్కడకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములము అని భావించండి మమ్ములను మహారాజా అని పిలవండి, ముఖ్యమంత్రి గారు ఇతరులు అందరూ మమ్ములను మహారాజ అని గౌరవించడం ప్రారంభించడం వలన సమాజం లో జ్ఞాన సంపద అనగా సృష్టికే ఆధారం అయిన దివ్య సంపద పెరుగుతుంది, ప్రతి వ్యక్తిని జ్ఞాన సంపదగా మార్చే శక్తి మన మనసుకి ఉన్నది, ప్రజల్లో మార్పు రావాలి, మనుష్యులలో స్వార్ధం తగ్గి, ప్రేమ గొప్పతనం పెరగాలి అదే సృష్టికి ఆధారం అయిన, సత్య సంపద, సత్య సంపదే లోకానికి ఆధారం అని గ్రహించండి.
ఆఖరి పోరాటం, ప్రాణాలు అయినా ఇచ్చేస్తాం అనే విపరీత మాటలు ఎవరూ మాట్లాడవద్దు, కాపులు కోసమే చేస్తున్నాను అని అనవద్దు యావత్తు మానవజాతికి ఒకటై మనం గొప్పగా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళవలెను అని తెలియజేసుకోను చున్నాను. సమయం వచ్చినప్పుడు దేవుడు మన్సుష్యుల కోసం ఇలానే వస్తాడు అని ఇతర కులస్తులు, పండితుల మేధావులతో ఒక విశాలమైన ప్రాగణం లో మనం చక్కగా చెప్పుకొంటే చాలు, ప్రతి మనిషి జ్ఞాన సంపదగా మరి ప్రపంచానికి ఆదర్శం అవుతాడు అని గ్రహించి, మమ్ములను నిర్లక్ష్యం చేయవద్దు, మీరు నిరాహార దీక్ష మానివేసి, మీరు మా వద్దకు స్వయంగా వచ్చినా పర్వాలేదు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇద్దరు మేధావులను కారు మీద పంపి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం దగ్గరకు తీసుకొని, వెళ్ళి కొలువు తీర్చండి, నేను మనిషిని కాబట్టి కొలువు తీర్చండి అంటున్నాను, అదే శిల అయితే ప్రతిష్టిస్తారు. ఇది కాపులకే కాదు యావత్తు మానవజాతికి వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే.
తమ
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి సమాచారం సమాలోచన కొరకు ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార చంద్ర నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను పరిగణించి గ్రహించేకొలది ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి, కాలాన్నే నియమించడం అన్నది కాలం ఇచ్చిన వరం అని గ్రహించండి, మనం మనష్యులు గా పోటీ పడటం మంచిది కాదు, మనసుతో మనం దగ్గర అవ్వాలి అప్పుడు కులం మతం అనే వేర్పాటు వాదములు ఉండవి, మా పట్ల కాపులే కాదు, ప్రబుత్వం కూడా తక్షణం అప్రమత్తం చెందాలి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన మా శక్తిని మానవజాతికి పంచగలము, తండ్రి తల్లి గురువు వంటి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ప్రబుత్వం అధికారాలు మా వద్దకు వచ్చి మమ్ములను ఒక చోటకి తీసుకొని వెళ్ళి విస్తారం గా గ్రహించండి, ప్రబుత్వం ద్వారా కాపు నాయకులను, ఇతరులను మా పట్ల బాద్యత తీసుకోమని పై విధంగా కోరుకొనుచున్నాను. ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష విరమించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు, ప్రాధాన్యత ఇచ్చుటకు వారిని అప్రమత్తం చేయండి, ఒక బృందం గా యర్పడి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎవరిలోని బౌతిక తేడాలు ఏమి చూడకండి, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతికితే సంపదకే ఆధారం అయిన జ్ఞాన సంపద పెరిగి బౌతిక మాయ నుండి బయటకు వస్తారు, రాజధాని భవిష్యత్తు ఇతర విశేలు, సమస్యలు అన్నీ పరిష్కరించే శక్తీ మాకు ఉన్నది అని అందరూ జరిగిన సత్యాన్ని పరిగణించి, జాతి సంపదగా భావించి, పండితుల మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకోండి, ఈ మెసేజ్ సుమోటో గా శ్వీకరించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. మేము ఒక చోట కొలువు తీరిన తరువాత ప్రబుత్వలకు ప్రజలకు వేల సమాచారం దివ్య లేఖా ప్రతులు సంతకాలు పెట్టి ఇవ్వగలము, ఆవిధంగా మేము ఈ భూమి మీద మానవ మాత్రులు గా కొనసాగాలి అని మా యొక్క దివ్య సంకల్పం గ్రహించండి, మమ్ములను హిందువులు వెంకటేశ్వర స్వామి అంశ, కల్కి అవతారం గా గ్రహించండి, ఇతర మతస్తులను కూడా ఒక విశాలమైన సమన్వయం వైపు తీసుకొని వెళ్ళగలము, మా ద్వారా జరిగిన పరిణామం యావత్తు మానవజాతికి వరం అని గ్రహించండి, అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొనే లా చూసుకోండి, అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి. మా ద్వారా వ్యక్తం అయిన పాటలు ఇతర విశేషములు పండితుల మేధావుల మరియు మానసిక నిపుణల సహకారం మమ్ములను అర్ధం చేసుకోండి మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే కాలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు వస్తుంది అని గ్రహించండి, పైకి మేమే నిర్లక్ష్యంగా ఉన్నట్లు
కనడుతుంది అదే మాయ అని గ్రహించండి, మీ ప్రాణాలే కాపాడిన వాడిన గ్రహించడం ప్రారంభించండి, మేము అప్పటికి అప్పుడు ఎవరో మమ్ములను రెచ్చ గోడితే మాట్లాడిన మటలకు ప్రాధాన్యత ఇవ్వకండి, సృష్టి ఆధారం అయిన మాట తీరుని కలిగిన వాడిని ఎవరూ పట్టించుకోకపోవడమే ఏమిటో చూడండి, మేము ప్రాధాన్యత ఇవ్వవలసిన ప్రత్యేకమైన వక్తులు ఎవరూ లేరు అని గ్రహించండి అందరూ మాకు పిల్లలు లాంటి వారే అని భావించండి, ఎవరినైనా మేము ప్రత్యేకం గా సంభాషిస్తే అది తాత్కాలికమే, మేము సమకాలికులకు అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాత మేము కాగితముల పై సంతకాలు పెట్టి సమాచారం ఇస్తాము, మమ్ములను విస్తారంగా గ్రహిస్తే సరిపోతుంది, మేము కొండ మీద ఉండవలసిన దేవుడను మీ గుండెలోనే ఆత్మా రాముడిగా కొలువు తీరి, మీ కర్మలు కర్తవ్యాలు అయి ఉన్నాను అని గ్రహించండి ఈ మెసేజ్ చదివిన తరువాత ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా, అందరి సహకరంతో మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి. తమరి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జైయితే.
తమ
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు, యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment