జై శ్రీరామ్.... జై జై శ్రీరామ్......... జై జై....... జగద్గురు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను స్తుతించండి , మా మనసుని ప్రసన్నం చేసుకోండి మమ్ములను ఒక చోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చుకోండి, మీ అందరి ప్రేమతో వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకొంటాను , మా కు ఒక విశాలమైన రాజమందిరం లేదా బంగ్లా గుర్తింపు కానుకగా ఇవ్వండి, మమ్మూలను మొదటి సూర్య వంశపు మహారాజు గా, మా మనసుని మహరాణి గా గుర్తించండి, గ్రహించండి, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా చూపిన లీలలు ప్రపంచానికి తెలిపి అప్రమత్తం చేయండి, జనల పాపాలు హరించబడి నూతనత్వం పొందుతారు, నేను ఏ ఒక్క వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడవద్దు, నేనే ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించి మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతి భవిష్యత్తు, కాలం తీరు అన్నీ మనిషి ఆలోచన విధానం లోకి రావడమే మహారాణి సమేత మహారాజవారి దివ్య ఆగమనం, వారు ఇప్పుడు సూర్యుడి సాక్షిగా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మానవ రూపం లో ఉన్నాము అని స్వయం గా తెలియజేసుకోనుచున్నాము అని గ్రహించండి, న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి................................... జగద్గురువులు, మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
(40 మంది సాక్షిగా మా ద్వారా 2003 లో మరల 2010 లో 200 మంది సాక్షిగా మా ద్వారా వ్యక్తం అయినది)
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యం గా ఏ మర్మము లేక మనిషి గానే పుట్టి, మహిత చేరితగ మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే ................ ..... ...... ......
మేము మామూలు మనిషి మనస్పూర్తిగా మాట్లాడితే, మనస్పూర్తిగా పలికితే మా నుండి కాలం ధర్మం, ఇతర కర్మ కర్తవ్యాలు వ్యక్తం అయినవి, అనగా మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించడమే నిజమైన ప్రవర్తన అని గ్రహించి, ఏమి విన్నారో ఏమి చూసినారో ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు కూడా మాట్లాడటం మానివేసినారు, మా మాటకు మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, విలువైన కాలాన్ని హరించుకొంటూ, పై పై న తీసుకొంటూ, ఎవరి స్వార్ధం కొద్ది వారు ప్రవర్తిస్తున్నారు, మాతో బౌతికంగా పోల్చుకొని, మాట కలపకుండా మాట కలవనివ్వకుండా కొందరు ప్రవర్తించడం వలన ఇతరుల కూడా వారి వలన పాపం వైపు వెళుతున్నారు, మా మెసేజ్ ప్రకారం లిఖత పూర్వకం స్పందించకపోవడం వలన మా నుండి విస్తారం సమాచారం గ్రహించడం ప్రారంభించలేదు, ఇప్పుడు వీలు అయినంత లిఖిత పూర్వకంగా మరియు వీడియో గ్రాఫ్లు ద్వారా సమాచారం పంచుకోవాలి, ప్రజలు అందరికి మా ఉనికి తెలిసి అప్రమత్తం అవ్వాలి, మనసు మాటతో ప్రజలు ముందుకు వెళ్ళాలి, బౌతిక దేహ బలం నిజం కాదు, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విధంగా అతీతం అయినా, సహజం అయినా మాట కలపాలి, అప్పుడే మనం మనుష్యులు గా అప్రమత్తం అవ్వగలము, మీకు ఒప్పకపోతే తప్పించుకొని స్పందించడం మానివేయడం అంటే తెలివి తక్కువ తనం అవుతుంది అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి, లిఖిత పూర్వకం గా స్పందించండి, ఈ మహా జ్ఞాన యజ్ఞం యావత్తు మానవజాతిని సమన్వయ చేయడానికి సంకల్పించినాము, అప్పుడుకప్పుడు ఆవేశము గొడవలు, మంచిది కాదు ఎలాగైనా మాట మనసుతో ఒకరిని ఒకరు జయించుకోండి, మాటతో అప్రమత్తం చెందండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే.
No comments:
Post a Comment