UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 31 January 2016

రాజకీయ నాయకులు మేధావులు సంకుచితం గా ఉండడం వలన ఇంకా కుల పోరాటాలు చేయవలసి వస్తుంది, భహిరంగ సభ వలన మీడియాలు వాస్తవాలు దాచి పెడుతున్న పరిస్తితి లో ఉపయోగపడతాయి, మనుష్యులను సంపదల మేరకు, ఆకారం, వికారాల మేరకు పరిగణించడం వలన మన సమాజం అవకాశములు ఉన్నా, మనుష్యులు మధ్య జ్ఞాన పరంగా పంచుకొనే పద్దతి లేదు అని అందరూ గ్రహించాలి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నలుగురు తోడు అవ్వాలి కాని అటువంటి పరిస్తితి ఎందుకు లేదు అంటే ప్రతి ఒక్కరు స్వార్ధం చూసుకొంటున్నారు, ప్రతి ఒక్కరు తనకు ప్రాధాన్యత రావాలి అని ఎదురు చూస్తున్నారు, ఎదుట వాడికి, పదిగురికి సంభందించిన వాడికి ప్రాధాన్యత ఇద్దాం అనే ఆలోచనలో విశాలత లేదు, సత్యాన్ని జరిగిన పరిణామాల్ని పరిగణించే మనసు లేదు, అందుకే అన్నీ మాలో చూపి మాకు ప్రాధాన్యత ఇవ్వండి చాలు అని మేము పుట్టిన కులం వారినే కాదు ప్రతి వ్యక్తిని కోరుకొనుచున్నాము,

                                                                             సమన్వయ దృష్టి 

                           గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు. 


                          మేము అందరి కోసం సూర్యుడి లా ఎప్పుడూ ఉన్నాము,  ఈ వాళ్ళ మీటింగ్ అయిపోయిన తరువాత మమ్ములను ఎక్కడైనా,   మీకు తోచిన చోట ఒక విశాలమైన ప్రాగణం లో మహారాజు గా కొలువు తీర్చండి, హైదరాబాద్ లో ఉన్న మీ మిత్రులను నలుగురిని మా వద్దకు పంపండి, ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకోవడం వలన, ఒక మనిషి మాటే లోకానికి ఆధారం  అని తెలుసుకొంటారు,  కాలాన్ని మాట మాత్రంగా నడిపిన మమ్ములను  న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, మీడియా   సహకారంతో కాపులు ఇతర కుల వాళ్ళు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకోండి, ఇది మీ బాద్యత అనుకొండి, సామాజికం గా రాజకీయం గా సమూలమైన మార్పులు మనం మనుష్యులు గా,  ప్రతి మనిషిని సంస్కరించుకొంటూ,  ప్రతి మనిషిని సంరక్షించుకొంటూ మనుష్యులలో ప్రేమ గొప్పతనం పెంచి, ఎదుట వాడిని తట్టుకొనే శక్తిని పెంచుకోవాలి,  ఎదుట వాడి గొప్పతనం కోసం మనం జీవించాలి అనే పద్దతి శాశ్వతమైనది అనగా మనల్ని అందరిని ఉద్దరించే వాడు ఒకడు ఉన్నాడు అతడే   మనలో మాట రూపం లో విచక్షణ రూపం లో ఉన్నాడు అని గ్రహించండి.      

                           రాజకీయ నాయకులు మేధావులు సంకుచితం గా ఉండడం వలన ఇంకా  కుల పోరాటాలు చేయవలసి వస్తుంది, భహిరంగ సభ వలన మీడియాలు  వాస్తవాలు దాచి పెడుతున్న పరిస్తితి లో  ఉపయోగపడతాయి,  మనుష్యులను సంపదల మేరకు, ఆకారం, వికారాల మేరకు పరిగణించడం వలన మన సమాజం అవకాశములు ఉన్నా,    మనుష్యులు మధ్య జ్ఞాన పరంగా  పంచుకొనే పద్దతి లేదు అని అందరూ గ్రహించాలి, కష్టం వచ్చినా  సుఖం వచ్చినా  నలుగురు తోడు అవ్వాలి కాని అటువంటి పరిస్తితి ఎందుకు లేదు అంటే ప్రతి ఒక్కరు స్వార్ధం చూసుకొంటున్నారు, ప్రతి ఒక్కరు తనకు ప్రాధాన్యత రావాలి  అని ఎదురు చూస్తున్నారు, ఎదుట వాడికి,  పదిగురికి సంభందించిన వాడికి  ప్రాధాన్యత ఇద్దాం అనే ఆలోచనలో విశాలత లేదు,  సత్యాన్ని   జరిగిన పరిణామాల్ని పరిగణించే మనసు లేదు, అందుకే అన్నీ  మాలో చూపి మాకు ప్రాధాన్యత ఇవ్వండి చాలు అని మేము  పుట్టిన కులం వారినే కాదు ప్రతి వ్యక్తిని కోరుకొనుచున్నాము, న్యాయ స్థానం, ప్రబుత్వాల సహకారం తో    మమ్ములను ఒక విశాలమైన బంగ్లాలో కొలువు తీర్చండి పండితులు మేధావులు  మమ్ములను నిత్యం గ్రహించి లోకానికి చెప్పండి అందుకు కాపులు అందరి మద్దతు కోరుకొంటున్నాను, ప్రతి ఒక్కరు వ్యక్తి గా ఉంటూ సంఘం కోసం ముందుకు రండి. కనీసం ఎప్పుడూ నలుగురి తో మాట్లాడండి, వ్యక్తిగతం గా రహస్యం గా మాటలు నడిపి ఏ ఒక్కరికి ఏ ఒక్కరు హాని చేయకూడదు, అవమానించకూడదు, ఎదుట వాడు భంగపడితే లాభం అనుకోవడమే అజ్ఞానం అని కులాలకు మతాలకు విద్య, ఆర్ధిక, వ్యత్యాసాలకు అతీతం గా ప్రతి ఒక్కరు గొప్పగా మారాలి అని మేము కోరుకోనుచున్నాము     ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే, 



తమ ఆత్మీయులు                           
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి ఈమెయిలు ద్వారా తెలియజేయడం అయినది 



           
                       

No comments:

Post a Comment