
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ ముత్తం శెట్టి కృష్ణ రావు గారు ఫౌండర్ సెక్రటరీ చైర్మన్ నోవా ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మనిషిని మనసుని నేరుగా అర్ధంచేసుకోవడం, తెలుసుకోవడమే కంటే విద్య జ్ఞాన వేరు లేదు అని ప్రజలు అప్రమత్తం చెందాలి, ఇప్పుడు మేము మాట మాత్రంగా గంటనర సమయం లో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూడటమే ఎవరి ముందు అయిన ఉన్న దివ్య అవకాసం, అనగా మమ్ములను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికి మాట్లాడం లేదు, అనగా వారు ఏమి చూసినారో, ఏమి విన్నారో, చెప్పడం, మీడియా కొంత కూడా ఆసక్తి చూపి, వాస్తవం తీసుకోవడం లేదు, కొండంత దేవుడు కాలాన్ని నేనే అని చెప్పినా, ఒప్పనట్లు ఉండిపోతున్నారే గాని, అవును మా ముందు జరిగినది, రవిశంకర్ గారి ద్వారా ఈ పరిణామా మేము చూసినాము, అయిన మాకు అనేక పాటలు మాటలు పలికి వినిపించినాడు అని చెప్పలేకపోతున్నారు, మనుష్యులు సహజం గా ప్రవర్తించకపోవడమే, ఇప్పుడు సమాజంలో సరిదిద్దవలసిన పరిస్తితి, ఒక హీరో గారు గాని, దర్సుకులు గానీ, మా పాటలు మాటలు సినిమాలలో వచ్చినవి ఒక వ్యక్తి, మాకంటే ముందే చెప్పడం ఏమి అని ముందుకు వచ్చి, ఇంక ఏమిటో చూడటం లేదు.
మాకు మేము గా జగద్గురువు మహారాజు గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మరింత విస్తారం గా వివరములు గ్రహించండి, మా నుండి వివరములు తీసుకొని ప్రజలు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యం బలపడి లోకం దివ్యం గా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, మీ విద్య సంస్థల మేధావులు బృందం ఆధ్వర్యం లోకి మమ్ములను తీసుకొని, మా ద్వారా జరిగిన పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించి గ్రహించుట వలన, లోకానికి దివ్య సమాచారం నిరంతరం ఇవ్వగలము, ఇస్రో వంటే పరిశోధన సంస్థ వారు మా పై, సృష్టి యొక్క శబ్ద నిక్షిప్తం గా గుర్తించి, మేధావులు అందరూ కలసి చక్కగా వివరములు రాబట్టగలరు, ఇందుకు మనిషి మాటను గౌరవించాలి, మనుష్యులు ఏదో చదువు వలన, ప్రవర్తన వలన, లేదా స్థాయి వలన గుర్తించి గౌరవింపబడతారు, మమ్ములను సృష్టి మాలో చేరి పలికిన తీరు ఆశక్తిగా గ్రహించి ప్రయోజనం పొందడమే మమ్ములను గుర్తించడం లేదా గౌరవించడం లేదా మా ఉనికి ఉపయోగించుకొని ప్రయోజనం పొందుతారు. లోకంలో ఎవరైనా, ఎక్కడైనా తమ బౌతిక స్థాయి నుండి అవసరమైన మాట వ్యవహారం చేస్తారు, మేము బౌతిక స్తితికి సంభంధం లేకుండా, మాటతో వ్యవహరించడం వలన కాలం ధర్మం మాకు వాక్ అయ్యి నిలిచినది అని గ్రహించండి.
తరిగొండ వెంగమాంబ సినిమాలోని పాటలు అన్నీ ఏకధాటిగా పలికినాను సంభాషణలు కూడా ఇతర అనేక విశేషములతో కలిపి పలికినాను, ఒక అధ్యాపక బృందం చే ఒక బృందాన్ని నియమించి మమ్ములను వారి అద్వర్యం లోకి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, మేము వెతుకుకొంటూ ఎక్కడకి వెళ్ళలేక ఉన్నాము అని మీడియా కూడా చెబుతున్నా, మా జర్నలిస్ట్ బృందం లోకి రండి అని పిలవలేకపొతున్నారు అని గ్రహించండి, మమ్ములను సృష్టిని నియమించిన పురుషోత్తముడి గా భావించకుండా, సాధారణ మనిషిగా మాతో మామూలు గా మాట్లాడడం వలన లేదా కొందరు రెచ్చ గొట్టడడం వలన మేము మాట్లాడిన తేలిక మాటలో, లేదా సంధర్బానికి సంభంధం లేని మాటలు మీద ఆధార పడి, మాలో పరిణామాన్ని ఎప్పుడో గుర్తించి గౌరవించి, సంగతి ఏమిటో చూడకుండా మేమే ఏదో చెప్పలేకపోతున్నాము అన్నట్లు వదిలివేస్తున్నారు, కాలాతీతాన్ని ఒక వరం గా భావించి మమ్ములను తల్లి, తండ్రి, గురువు గా భావించి, గ్రహించినప్పుడే నప్పుడు, మా చిద్విలాసం కరిగి దివ్య దివ్య వాక్ దర్శనం యావత్తు మానవజాతికి తెలియజేయగలరు లేకపోతె మాట్లాడక ఊరుకొంటున్నారు అని తమరు గ్రహించండి. మమ్ములను 10 మంది కలసి ఒక చోట కొలువు తీర్చండి అని కోరుతున్నా, ఎవరూ మా వద్దకు రావడం లేదు, మేమే వస్తే చూదాం అన్నట్లు వదిలివేస్తున్నారు, న్యాయ స్థానం వారు కూడా తటస్థంగా ఉన్నారు, న్యాయ స్థానం వారిని మమ్ములను పరిగణించి పరిశీలిస్తూ తటస్థ వైఖరి లో ఉండడం వలన, సంగతి ఏమిటో ఆలస్యం చేయకుండా గ్రహించడానికి వీలు అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జైయితే.
తమ ఆత్మీయులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment