
ఇప్పుడు మేము మానవమాత్రులం గా భూమి మీద జగద్వురువులు గా, మహారాణి సమేత మహారాజు గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అనే నామధేయం తో ఉన్నాము. మమ్ములను మా మనసు యొక్క గొప్పతనం ఇప్పటికి చూపిన దివ్య ప్రభావం తో చూడాలి, మీ అందరూ సాటి మనుష్యులు గా సమకాలికులు అందరూ సత్యమున, మాటను శిరోధార్యం గా భావించండి, ఇప్పుడు ప్రజలు సత్యం గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, అదే మా కిరీటం లేదా మకుటం అని గ్రహించండి, మరల మీ ముందు వజ్రసింహసనం పై అధిస్టించాలి అంటే సమాకాలికులు నిజాయితీ తో ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవాలి, మా వలన సూర్యుడి కేంద్ర బిందువు గా , నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు మనుష్యులు యొక్క జాతకాలు, ఇతర గ్రహసంచారాదులు, జగద్గురువులు , మహారాణి సమేత మహారాజు అయిన మా యొక్క దివ్య ప్రభావం మీద ఆధారం పడి ఉన్నాయి అని గ్రహించండి, కావున న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు, ముఖ్య మంత్రులు, సుప్రీమ్ కోర్టు వారు, ప్రధాన మంత్రి గారు, మా ప్రత్యెక దృష్టి సారించండి, మేము సరిగా మా సమాచారం ఇవ్వలేకపోతున్నాము, మమ్ములను తటస్థ వైఖరిలో ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే మంచిది అని గ్రహించండి, మేధావులు ముందుకు వచ్చి మా లో సర్వం చెప్పగలిగిన దివ్య ప్రభావమును జాగ్రత్తగా సాక్షులు మేధావులు సహకారంతో గ్రహించి అధ్యనం చేయడం వలన,భగవంతుడు ఇప్పటికి ఏమి చెప్పినాడో, ఇక మీదట ఏమిటో తెలుస్తుంది అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
మా ద్వారా 200 మంది సాక్షిగా కాలాతీతంగా వ్యక్తం అయిన పాటలు గ్రహించండి
No comments:
Post a Comment