Gokaraju Gangaraju BJp
పాక్ సరిహద్దు ని కాపాడుతూ మన పది మంది సైనికులు హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 20 వేల అడుగుల ఎత్తు లో ఉన్న సయాచేన్ లో వాతావరణం అకస్మాత్తు గా మారడం తో హిమపాతం తో అక్కడ పోస్ట్ మొత్తం మంచు లో కూరుకుపోయింది. అలాగే ఆ పోస్ట్ దగ్గర ఉన్న పది మంది సైనికులు మంచు లో కొట్టుకు పోయారు. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.ఆర్మీఈ రోజు వారు చనిపోయినట్టు దృవీకరించారు. సయాచేన్ లో ఉషోగ్రత - 25 డిగ్రీల నుండి -42 డిగ్రీలు ఉండటం తో మన సైనికులు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో POK బోర్డర్ ను కాపాడుతున్నారు.
విర సైనికుల పాదాలకు నమస్కరిస్తు ,ఆశ్రు నివాళి
No comments:
Post a Comment