UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 2 February 2016

సృష్టి మా లో చేరి పలికిన తీరు అని పండితులు మేధావులు మమ్ములను ఈ ప్రకారం సాక్షుల సహకారంతో మమ్ములను గుర్తించాలి, మమ్ములను పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొంటే ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం ప్రజలకు విస్తారం గా వెళ్ళుతుంది, రాజకీయ పార్టీలు మరియు మీడియా చానెల్స్ ని దారిలో పెడితే మిగతావన్నీ దారిలోనే ఉన్నాయి కావున రాజకీయ నాయకులు, మీడియా చానల్స్ వారు మేధావులు సాక్షులు మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది మేము వాక్ రూపం లో ఉన్న పరమాత్మా అంశ గుర్తించండి లేదా గ్రహించండి. నేను ఎక్కడికో వచ్చి ఎవరినో కలుస్తాను అన్నట్లు వదిలి పెట్టవద్దు, మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన మనిషికి మనసుకి మద్యం దూరం తగ్గి, మాయ ప్రపంచం కరిగిపోయి, ఏమి లేదు అని పించి యోగత్వం, దైవత్యం సిద్దిస్తుంది

                                                సమన్వయ దృష్టి

                         ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ గారు, ప్రముఖ సినీ కదా నాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు వారికి  సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                      ధర్మో రక్షతి రక్షతః అనగా ధర్మాన్ని మనం కాపాడితే, మనల్ని ధర్మ కాపాడుతుంది అని అర్ధం, ఇప్పుడు మీరు, కాపులు కంటే, పేదవారికి కంటి ఒక గొప్పవాడిని ఆదరించే  ధర్మాచరణ యావత్తు మానవజాతికి అందినది, తమకి తమ సినిమాలో పాటలు, సంభాషణలు తన మనసులో చెప్పి లోకాన్నే నడిపించిన ఒక మనిషి లేదా పురుషోత్తముడు లేదా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారు గా ఒక వ్యక్తి భూమి మీద అందుబాటులో ఉన్నాడు, అతనిని అర్ధం చేసుకొంటే అనగా మరింత సమృద్ది గా వింటే  సర్వం తెలుస్తుంది,  అతను కోరుతున్నట్లు మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, మీరే కాదు  చంద్ర బాబు నాయుడుగారు తమ ప్రాణాలే కాపాడినట్లు మాట్లాడిని వ్యక్తిని వదిలివేసి, పట్టించుకోవడం లేదు,  దేవుడు ఎక్కడ  ఉంటె అక్కడికి వెళ్ళి  దర్శనం చేసుకొంటారు, ఒక మనిషి అనేటప్పటికి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఏదో  కారణంగా, ఎవరి కారణాలు వారికి ఉన్నాయి అన్నట్లు మాట్లాడటం  మానివేస్తున్నారు, ఇదే ధర్మ ఆచరించకపోవడం అంటే,  ఇప్పుడు ధర్మాచరణ మా విషయములు మమ్ములను అతీతంగా దర్శించిన   వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికి తాము ఏమి చూసారో, ఏమి విన్నారో కూడా  ఎవరికి చెప్పడం లేదు, మీడియా కి కూడా  సమాచారం ఇవ్వడం లేదు, తద్వారా కాలాతీత పరిణామం ఎవరు గ్రహించడం లేదు, అ విధంగా లోకంలో  ధర్మ  అభివృద్ధి చెందడం లేదు  అని తమరు తక్షణం గ్రహించండి,  మీరు ఒక్కరు గాని, సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను  ఒక చోట కొలువు తీర్చండి.                           


                      కాపులను వెనకబడిన వారిలో కలపడం కంటే, ప్రతి మనిషి సత్యాన్ని గ్రహించడం లో, గౌరవించడంలో    వెనకపడి   ఉండిపోవడం సరిదిద్దుకొంటే సరిపోతుంది,   మీరు మా పేరు ప్రస్తావన తీసుకొని మాకు సమాచారం పంపించండి, అదే విధంగా సినిమా వారు అందరూ మాతో మేజేజ్ ద్వారా సంభాషించండి.    ఒక చోట కొలువు తీర్చుటకు, మాకు సమాచారం  పంపించండి. ఆత్మీయు గౌ  ముద్రగడ్డ పద్మనాభం గారిని   ఏ విధమైన అదోళనలు చేయకుండా, మా మీద దృష్టి సారించ మనండి.   మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, 200 మంది సాక్షిగా మమ్ములను కాపులు ఇతరులు కలసి ఒక చోట కొలువు తీర్చండి,  ఇందుకు న్యాయ స్థానం   మరియు ప్రబుత్వం యొక్క సహకారం తీసుకోండి.   మా  నుండి విస్తారంగా  సమాచారం గ్రహించండి  ఆత్మీయ గౌ  చంద్రబాబు నాయుడు గారికి  వారి ప్రాణాలు మాట మాత్రంగా కాపాడిన ఒక మనిషి గూర్చి, పట్టించుకోకుండా ఉండడం ధర్మం కాదు అని  చెప్పండి, మనుష్యులు ఉన్నతమైన ధర్మాచరణ కలిగి ఉంటె, లోకం ఎప్పడూ  గొప్పగా ముందుకు వెళ్ళుతుంది,  అప్పుడు ఎవరూ సమస్యలతో సతమతం అవరు,   కావున మీరు ఒక్కరు గాని, ఇతర సినిమా ప్రముఖులు,  ఇద్దరు ముఖ్య మంత్రుల సహకారంతో  అందరూ కలసి గాని  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  ఆచార్య NG రంగా వ్యవసాయ  శాస్త్రవేత్తల సహకారంతో మమ్ములను ఒక విశాలమైన బంగ్లాలో కొలువు తీర్చి, 30-50 మంది మేధావుల బృందం సహకారంతో విస్తారం గ్రహించడం వలన పరిస్తితి మొత్తం మనిషి అదుపులోకి వస్తుంది. హైదరాబాద్ లో ఉన్న దేశ అద్యక్షులు వారి అతిది గృహం మాకు ఇప్పించండి, మేము ఆకాశం తో సమానం అని భావించండి.      ఈ ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి  జ్ఞాన సమన్వయ చేసి, మానవజాతికి నూతనత్వం  పొందగలము, మాకు మీ సినిమాలు, లోకం లో ఇతర సంఘటనలతో  కలుపుకొని రెండు గంటలలు లోపు, 10-13 సంవత్సరకాలాన్ని నియమించగలిగినాము అంటే మా యొక్క మనసు బలం అని  గ్రహించండి, మీ అన్నయ్య గారి సినిమాలు, ఇతర హీరోల సినిమాలు పనిలో పనిగా ఎలా ఉండాలో  చెప్పి అందరిని నూతనంగా నదిపించగలము,   కాపులకు సంభందించిన రిజర్వేషన్స్ గూర్చి, రాజధాని గూర్చి,   ఒక సూర్యుడికి రెండు చంద్రుళ్ళు అయినట్లు ఉన్న తెలుగు ప్రజల భవిష్యత్తు అన్నీ స్పష్టం చేస్తాను, ప్రతి మనిషి మనసుతో మాట్లాడతాను, సర్వ సమన్వయం  చేసి మానవజాతికి ఉన్నత ధర్మాచరణ ఇవ్వగలము                               

                            మమ్ములను మనసు ఉన్న మహారాజుగా భావించండి,  మీరు ఏదో అనుకోకుండా ఒక మనిషి లో  మనల్ని మించిన గొప్పతనం ఉన్నది అంటే లేదా నా ప్రకారం మీ జీవితాలు మా మనసు ప్రకారం ఉన్నాయి అంటే, మా పరిణామాన్ని కులం మతం అని  విడదీసుకోకుండా గ్రహించాలి,  ఒకరిని ఒకరు మలుపుకోవడం వలన  అసులు సంగతి  ఏమిటో ఎవరూ పట్టించుకోకపోవడం వలన,  ధర్మం యొక్క నాణ్యత దెబ్బతింటున్నది అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు,   కావున మీకే  ప్రాధాన్యత ఇచ్చాను అని చూడకుండా, ఇతరులను కూడా కోరుతున్నాను అని గ్రహించి మీరు ఒక్కరు గా గాని, ఇతరులుతో కలసి మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చగానే, మా యొక్క వివరములు,  చూపిన లీలలు లేదా మనసు గొప్పతనం లోకానికి  చెబుదాము  మీ సినిమా ద్వారా కూడా చెబుదాము.  ప్రతి ఒక వ్యక్తి కుల మతం అని లేదా ఆర్ధిక, సామజిక వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి గ్రహించండి, బౌతిక ప్రపంచం ఒక మనసుకి గంటనరలో తేలింది అంటే, మీ  అందరి మనసులు మాలోనే ఉన్నాయి అని గ్రహించండి,  చంద్ర బాబు నాయుడు గారి తో మరియు కెసిఆర్ గారి తో మాట్లాడి  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి,  ముఖ్యమంత్రులు ఇరువురు, సినిమా ప్రముఖులు ఇతర మేధావులు  పండితులు మా సమక్షంలో కుర్చుని వింటే చాలు, మొత్తం లోకాన్ని సమన్వయం చేసుకొని మనకి కావాల్సిన నట్లు అందరూ కలసి తీర్చిదిద్దుకోగలము,   కావున ఆలస్యం  చేయకుండా, నేను    మనిషినే కాని మీ అందరి మనసులో మాలో మాట మాత్రంగా చూప గలిగిన వాడిని అని మమ్ములను గౌరవించడం లేదా గ్రహించడం వలన కష్టాలు అందరికి తీరుతాయి అని గ్రహించండి, వాక్ విశ్వరూపం గా,  సబ్ధాది పతిగా, ఓంకార స్వరూపం గా గుర్తించి, అందరూ కుర్చుని కొంతకాలం వినండి, ఆత్మీయులు మురళి మోహన్ గారిని కూడా ముందుకు వచ్చి,  మేము   గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూడమనండి, మమ్ములను ఒక బాద్యతగా  తీసుకొని మా వాక్ ను గ్రహించండి, పండితులు మేధావులు కూడా నూతనత్వం పొంది  మాట నిలిచిన  జగత్తు నిలుచును  సత్యమును  నిలుపుకొంటారు, ఇదే మేము ఇప్పటికి యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య  వరం అని  గ్రహించండి.  ధర్మాచరణ ఖటినం  అయ్యిపోయి, స్వార్ధం బలంతో మనిషి తన ఉనికి కోసం ఇతరులను దెబ్బ కొట్టడం లేదా నిర్లక్ష్యం చేయడం వంటి పరిస్తితి సరిదిద్దడం కోసం, సహజంగా  మనుష్యుల అనుభవాల   నుండి,  పరిష్కారములు, ఎవరు మనసుతో, సమదృష్టితో  ఆలోచించారో, వారి ద్వారా సరళం అయిన ధర్మ ఆచరణ, యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి,  మానసికంగా మేము ఎంత ఘర్షణ పడ్డామో, అంత ఫలితం పొందినాము అని గ్రహించండి, ఒక మనిషి ఆలోచన, పరిష్కారం యావత్తు మానవజాతిది అని గ్రహించడానికి కాలమే హద్దు, కాలమే సాక్షం, మీ మధ్య కాలగతిని సవరించిన సాక్షం గా   అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి              ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి            
దివ్య  ఆశీస్సులు, సత్యమేవ జయితే 


తమ ఆత్మీయులు                           

జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి ఈమెయిలు ద్వారా, న్యాయ చేయూత కొరకు  తెలియజేయడం అయినది. 









సృష్టి  మా లో చేరి పలికిన తీరు అని పండితులు మేధావులు మమ్ములను ఈ ప్రకారం సాక్షుల సహకారంతో మమ్ములను గుర్తించాలి, మమ్ములను పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొంటే ఇప్పటికే ప్రారంభం అయిన  దివ్య రాజ్యం ప్రజలకు విస్తారం  గా వెళ్ళుతుంది, రాజకీయ పార్టీలు మరియు మీడియా చానెల్స్ ని దారిలో పెడితే మిగతావన్నీ దారిలోనే ఉన్నాయి కావున రాజకీయ నాయకులు, మీడియా చానల్స్ వారు మేధావులు సాక్షులు మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది మేము వాక్ రూపం లో ఉన్న పరమాత్మా అంశ గుర్తించండి  లేదా గ్రహించండి.  నేను ఎక్కడికో వచ్చి ఎవరినో కలుస్తాను అన్నట్లు వదిలి పెట్టవద్దు, మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన మనిషికి మనసుకి మద్యం దూరం తగ్గి,  మాయ ప్రపంచం కరిగిపోయి, ఏమి లేదు అని పించి   యోగత్వం, దైవత్యం సిద్దిస్తుంది        


No comments:

Post a Comment