UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 29 November 2016

చైర్మన్‌గా బాబు? 
29-11-2016 02:47:30


  • నగదు సంక్షోభంపై సీఎంల కమిటీ
  • సభ్యులు శివరాజ్‌సింగ్‌, నితీశ్‌,
  • నారాయణస్వామి, మాణిక్‌ సర్కార్‌
  • కాంగ్రెస్‌, సీపీఎం, జేడీయూ
  • సీఎంలకు చోటు ఇచ్చిన మోదీ
  • కాదని... ఆపై ఔనన్న చంద్రబాబు!
న్యూఢిల్లీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యలను తొలగించడమే కాకుండా ప్రజలకు సత్వరంగా నగదు అందించడానికి, నగదు రహిత లావాదేవీల కోసం అవలంబించాల్సిన పద్ధతులను సూచించడానికి కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం మధ్యాహ్నం చంద్రబాబుకు ఫోన్‌చేసి కమిటీకి నాయకత్వంపై ఆయన సమ్మతిని తీసుకున్నారు. కమిటీలో సభ్యులుగా మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పుదుచ్చేరి సీఎం పి.నారాయణస్వామి, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌లు ఉంటారని విశ్వసనీయవర్గాల సమాచారం.
కమిటీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో రావచ్చని అంటున్నారు. కమిటీ విధి విధానాలు, గడువుతో పాటు కమిటీ సమావేశాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రకటన ద్వారా కేంద్రం తెలియ జేయనుంది. నల్లధనాన్ని రూపు మాపడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబునే ఈ కమిటీ చైర్మన్‌గా నియమించడం సబబుగా ఉంటుందని కేంద్రం భావించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా క్రోడీకరించగల సామర్థ్యం చంద్రబాబుకే ఉందని ప్రధాని మోదీ భావించారని, అందుకే కమిటీకి చైౖర్మన్‌గా చంద్రబాబును నియమించారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

క్యాష్‌ లెస్‌ దిశగా.. ముందడుగు
29-11-2016




  •  బ్యాంకు ద్వారానే లావాదేవీలు
  • ముందు చేసిన వారికే లాభం
  • బిత్తరపోయి భయపడే పనిలేదు
  • ప్రభుత్వం మీ వెంట ఉంటుంది
  • ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు
  • త్వరలో టీఎస్‌ వాలెట్‌.. ఐఏఎస్‌లతో టాస్క్‌ఫోర్స్‌
  • కార్మికుల ఉపాధికి డబుల్‌ నిర్మాణాలు వేగవంతం
  • బ్యాంకుల సామర్థ్యం పెంచాలని ప్రధానికి చెప్పా
  • కేంద్రం నిర్ణయంతో నల్ల ధనం సమూల ప్రక్షాళన
  • అయినా, గుడ్డిగా వ్యతిరేకించం..సమర్థించం
  •  ప్రధానితో చర్చించిన స్కీమ్‌ తెలిస్తే సన్నాసులు గుండెపగిలి చస్తారు
  •  ప్రజల్లో చైతన్యం తెద్దాం
  • ఖాతాలు తెరిపిద్దాం.. క్యాష్‌లెస్‌ ప్రోత్సహిద్దాం
  • ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు
  • అయినా పరిష్కార బాధ్యత మనపైనే ఉంది
  •  కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నల్ల ధనాన్ని సమూలంగా నిర్మూలించి, అభ్యుదయ, క్యాష్‌లెస్‌ దేశంగా; బ్యాంకు ద్వారా పారదర్శక ద్రవ్య మారకం జరిగేలా దేశాన్ని ముందుకు తీసుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ముందున్నది ఒకటే సమస్య.. రాష్ట్రంగా మనం బతకాలి. ఇక్కడ జీవనం కొనసాగాలి. ఇందుకు నగదు సరఫరా ఉండాలి. కొనుగోళ్లూ జరగాలి. వ్యాపారం సాగాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవనం కొనసాగాలంటే మన ముందున్నది ఒకే ఒక పరిష్కార మార్గం.. బ్యాంకు లావాదేవీల ద్వారా మన కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాలి. ఏ రాష్ట్రం, ఏ ప్రజలు ముందుకొచ్చి చేసుకుంటారో వాళ్లు లాభపడతారు. మిగిలిన వాళ్లు దెబ్బతింటారు. నగదు లావాదేవీలు జరిగితేనే మళ్లీ రాష్ట్ర ఆదాయం పునరుజ్జీవిస్తుంది. బిత్తరపోవాల్సి న, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బ్యాంకుల ద్వారా లావాదేవీ లను ప్రభుత్వం ప్రోత్సహించాలని, కచ్చితంగా ప్రజలకు నేర్పించాలన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగిం ది. మూడున్నర గంటలపాటు చర్చించారు. అనంతరం ప్రభు త్వ నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఖాతాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎలకా్ట్రనిక్‌ ఖాతాలెన్ని అనే అంశాలను పరిశీలించాలని, లేని వాళ్లకు కొత్త వి తెరవాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కనుక రాష్ట్రం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. 
త్వరలో టీఎస్‌ వాలెట్‌ యాప్‌
ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్‌ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్‌ వివరించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిల్లోనూ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. త్వరలోనే ‘టీఎస్‌ వాలెట్‌’ విడుదల చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఐటీ విభాగం దీనిని రూపకల్పన చేస్తోందని, రెండు మూడు రోజుల్లోనే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక, సురేశ్‌ చంద్ర చైర్మన్‌గా రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్‌ఫోర్స్‌ వేశాం. వీళ్లు ఈరోజు సమావేశమయ్యారు. కేబినెట్‌కు ఒక నోట్‌ కూడా సమర్పించారు. అనేక సూచనలు చేశారు. వాటి ప్రకారం, రిజిసే్ట్రషన్లు, ఎక్సైజ్‌ తదితర శాఖల్లో లావాదేవీలు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరగాలి. రిజిసే్ట్రషన్‌ కార్యాలయాల్లో స్వైపింగ్‌ మిషన్లు పెట్టి రిజిసే్ట్రషన్లు చేయాలి. వ్యాట్‌ డీలర్లు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ దగ్గర స్వైపింగ్‌ మిషన్లు పెట్టాలి. రైతులకు చెల్లింపులు చేసే అన్ని మార్కెట్‌ యార్డుల్లోనూ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరపడానికి మార్గాలు అన్వేషించాలి. చౌక ధరల దుకాణాలు కూడా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలి. పాల సరఫరా, సివిల్‌ సప్లయిస్‌ కూడా బ్యాంకు పేమెంట్లను అనుమతించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎక్కువగా మొబైల్‌, ఈ అకౌంట్స్‌ దిశగా మార్పించాలి. ఇటువంటివన్నీ చేస్తూనే, బ్యాంకు అకౌంట్లు ఉన్న ఖాతాదారులు వాటి ద్వారానే లావాదేవీలు జరిపేలా మానసికంగా సిద్ధం చేయాలి. అకౌంట్లు లేనివాళ్లకు ఖాతాలు తెరిపించి బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయించాలి’’ అని వివరించారు. 
బ్యాంకుల సామర్థ్యం సరిపోదు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను ఆన్‌లైన్‌ ద్వారానే చెలిస్తున్నామని, ఆసరా పింఛన్లలో అత్యధికం ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, వాటిలో 27 లక్షల పింఛన్లు బ్యాంకులోనే జమ చేస్తున్నామని, వికలాంగులకు 3లక్షలు మాత్రమే నేరుగా ఇస్తున్నామని తెలిపారు. ఇక, తెలంగాణలో 82 లక్షల జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే చాలా వరకు బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నామని, నగదు రహిత విధానం అమలుకు ప్రభుత్వం ఉద్దేశించిన కార్యక్రమాలు చేపడితే బ్యాంకుల సామర్థ్యం సరిపోదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధానికి స్పష్టం చేశానని తెలిపారు. ‘‘బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా విస్తృతంగా విస్తరించాలి. ఉదాహరణకు, తెలంగాణలో అన్ని బ్యాంకులూ కలుపుకొని 5200 బ్రాంచీలు ఉన్నాయి. ఇవి సరిపోవు. ప్రతి మూడు నాలుగు గ్రామాల మధ్య ఒక బ్యాంకు బ్రాంచి, 1000-1500 జనాభా దాటిన ప్రతి ఊళ్లో ఒక ఏటీఎం ఉండేలా చూడాలి. ఇందుకు ప్రధాని కూడా అంగీకరించారు’’ అని కేసీఆర్‌ తెలిపారు. అలాగే, కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుసంధానినికి ఇద్దరు ముగ్గురు అధికారులను నియమిస్తున్నామని వెల్లడించారు. జిల్లా స్థాయుల్లోనూ టాస్క్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా, డిసెంబరు 5, 6 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని, జిల్లా స్థాయిలో అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేస్తున్నామని తెలిపారు. 
ఇక రెండే టాక్సులు
దేశవ్యాప్తంగా ఇకముందు రెండే రెండు పన్నులు ఉండనున్నాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వాటిలో ఒకటి జీఎ్‌సటీ, రెండోది బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌ (బీటీటీ) అని తెలిపారు. ‘‘పన్నుల విధానం సమగ్రంగా మారుతుంది. ఈ పథకం చివరకు ఎలా ఉంటుందంటే, నగదు విత డ్రాయల్స్‌ మీద ఆంక్షలు పెడతారు. పూర్తిగా బ్యాంకు లావాదేవీలు చేయమంటారు. చెక్కులు, మొబైల్‌ యాప్‌లు తదితరాల ద్వారా క్యాష్‌లెస్‌ లావాదేవీలు చేయాలని చెబుతారు. ఇది ముందు మనకు అయోమయంగా కనిపిస్తుంది. మొబైల్‌ ఫోన్‌ వచ్చిన రోజు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు పశువుల కాపరి కూడా మంచిగా ఫోన్‌ మాట్లాడుతున్నాడు. కూలీలు కూడా ఎస్‌ఎంఎ్‌సలు చేస్తున్నారు. అలాగే, మార్పు వస్తుంది. బీటీటీ నామమాత్రంగా ఉంటది. లావాదేవీల్లో దాదాపు ఒక శాతం ఇది ఉండవచ్చు. దానివల్ల ఆదాయం ఐదు రెట్లు పెరుగుతుంది. పన్ను ఆదాయంలో 42 శాతం రాషా్ట్రలకు ఇస్తరు. ప్రస్తుతం కేంద్రం ఏటా రూ.13 వేల కోట్లలో హెచ్చుతగ్గులుంటాయి. నెలకు రూ.997 కోట్లు వస్తాయి. చివరికి, రాషా్ట్రనికి వచ్చే ఆదాయం ఐదింతలు పెరుగుతుంది’’ అని కేసీఆర్‌ తెలిపారు. 
గుడ్డిగా వ్యతిరేకించం.. గుడ్డిగా సమర్థించం
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించం, గుడ్డిగా వ్యతిరేకించేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘నల్ల ధనం మొత్తం తీసేసి, పరిశుభ్ర, అవినీతి రహిత దేశాన్ని తయారు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో రాష్ట్రాలకు పాత్ర లేదు. అమల్లో కూడా. అమల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లినప్పుడు, హైదరాబాద్‌ వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు ప్రధానికి కొన్ని సూచనలు ఇచ్చాను. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వేసిన అడుగు ద్వారా నల్ల ధనం ఎన్ని రూపాల్లో ఉందో అన్ని రూపాల్లోనూ దానిని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. దీనిని ‘సంపూర్ణ ప్రక్షాళన’ అంటారు. అంతే తప్ప, ఏదో చక్కిలిగింతలు పెట్టి వదిలేసేది కాదు. కరెన్సీ రద్దు వెనక ఒక వ్యూహం ఉందనుకోను. దేశాన్ని గోల్‌మాల్‌ చేస్తున్నారని అనుకోను. 2 వేల నోటు కూడా రద్దు కావొచ్చు. కేంద్రం కరెన్సీ రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. వేరే ఉద్దేశాలు ఉంటే ఇంత పెద్ద దేశంలో నియంతలను ప్రజలే కొట్టి చంపుతారు. ఇందిరాగాంధీకే జరిగింది’’ అని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశంలోని రాజకీయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. 
స్కీమ్‌ తెలిస్తే సన్నాసులు గుండెలు పగిలి చస్తారు
కరెన్సీ రద్దుపై ప్రధాన మంత్రితో చర్చించిన స్కీమ్‌ గురించి తెలిస్తే.. విమర్శలు చేసే సన్నాసులు గుండెలు పగిలి చస్తారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధానితో చీకటి... వెలుగు ఒప్పందం ఏందీ? నాయకుల విమర్శలు చూస్తే బాధ కలుగుతోంది. నల్ల డబ్బుపై తెలంగాణ ప్రభుత్వం నడిచిందా అని కిషన్‌రెడ్డి మాట్లాడతడు. తెలంగాణే కాదు. ఈనెల 8వ తేదీ దాకా కేంద్రమే నల్లడబ్బుపై నడిచింది. దేశంలో నల్లఽధనాన్ని తెచ్చి... పోషించింది కాంగ్రెస్‌ పార్టీ... దేశాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్సే... వీళ్లా మాట్లాడేది’’ అని మండిపడ్డారు. 
డబుల్‌.. ఇక డబుల్‌ స్పీడ్‌
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎక్కువగా, సత్వరమే ప్రభావం చూపేది నిర్మాణ రంగంపైనేనని, అందుకే, నిర్మాణరంగ కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ వివరించారు. ‘కూలీలకు పని కల్పించడానికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించాం. వాటికి మన దగ్గర 5000 కోట్ల నిధులు మిగులు ఉన్నాయి. అందుకే స్పీడప్‌ చేయాలని కేబినెట్‌లో మేజర్‌ నిర్ణయం తీసుకున్నాం’’ అని కేసీఆర్‌ వెల్లడించారు. అలాగే, నగదు రహిత విధానంతో పేదలు ఇబ్బంది పడకుండా రూ.5 భోజన కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా 15 వేల మందికి ప్రతి రోజూ భోజనం పెడుతున్నామని, ఇప్పుడు వాటి సంఖ్యను 150కు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. దాంతో, ఇక రోజూ 45వేల మందికి భోజనం అందుతుందన్నారు. 
డిసెంబరులో అసెంబ్లీ
డిసెంబరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేసీఆర్‌ చెప్పారు. వర్షాకాల సమావేశం ఒకటే రోజు జరగడంతో వర్షా-శీతాకాల సమావేశాలు కలుపుకొని డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 
మోడల్‌గా సిద్దిపేట
‘నగదు రహిత నియోజకవర్గంగా సిద్దిపేటను మార్చనున్నాం. అక్కడ ప్రయోగాత్మకంగా అమలుచేనున్నాం. మూడు మండలాలు, ఏ-క్లాస్‌ మున్సిపాల్టీ ఉంది. 100శాతం క్యాష్‌లె్‌సగా మార్చుతాం. 15రోజుల్లో ఏర్పాట్లుచేస్తాం. బ్యాంకులన్నీ సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. వీలైనంతా తొందరగా నగదు రహిత సేవలు అంందిస్తాం. తొలిదశలో రూ.500లకు అనుమతించి ఆ తర్వాత జీరో కరెన్సీ దిశగా అడుగులుంటాయి. గుజరాతలోని అకోదరా అనే గ్రామమే దీనికి స్ఫూర్తి. 200 కుటుంబాలుండే ఆ గ్రామంలో రూ.200 నగదు మాత్రమే అనుమతిస్తున్నారు’ అని గుర్తు చేశారు. 
రాజీవ్‌శర్మకు ఘనంగా సన్మానం
నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న తెలంగాణ తొలి సీఎస్‌ రాజీవ్‌శర్మను మంత్రివర్గ సమావేశంలో ఘనంగా సన్మానించి... వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలోనూ... రాష్ట్రం ఏర్పాటయ్యాకా రాజీవ్‌శ ర్మ అందించిన సేవలను మంత్రులు, సీఎం కొనియాడారు. పదవీ విరమణ కాగానే ఆయన్ను ప్రత్యేక సలహాదారుగా నియమించడానికి వీలుగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రేపటితో రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుంది. 
స్వైపింగ్‌ మిషన్లూ సరిపోవు
నగదు రహిత తెలంగాణ ఆవిష్కారానికి ఇప్పుడు ఉన్న స్వైపింగ్‌ మిషన్లు కూడా సరిపోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా పెంచాలని చెప్పారు. ‘‘మనది ఇన్ఫార్మల్‌ మార్కెట్‌. ఓ కుటుంబంలో నలుగురు ఉన్నారు. వాళ్లకు భోజనం తర్వాత అరటిపండు తినే అలవాటు ఉందనుకోండి. వాళ్లు రెండు పళ్లు తింటారు. అంటే, అరడజను పళ్లు కొనుక్కుంటారు. ఆరు అరటి పళ్లు కొనే కుటుంబం చెక్కు ఇచ్చి కొనే దేశం మనది కాదు. చెక్కు ఇచ్చి చేపలు కొనుక్కునేవాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. కూరగాయల మార్కెట్లోనూ అంతే. మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా నగదు ఆర్థిక వ్యవస్థ. అందుకే, దేశవ్యాప్తంగా 14.5 లక్షల స్వైపింగ్‌ మిషన్లు ఉంటే, ఒక్క తెలంగాణలోనే 85 వేల నుంచి లక్ష వరకూ ఉన్నాయి. వీటిలోనే 70 శాతం జీహెచ్‌ఎంసీలోనూ, ఇతర మున్సిపాల్టీల్లోనే. మండల కేంద్రాల్లో ఉన్నవి 20-25 శాతమే. అందుకే, రాష్ట్రానికి చాలినన్ని స్వైపింగ్‌ మిషన్లు కావాలి’’ అని స్పష్టం చేశారు.

Yagnam

Gangotri

Chatrapathi

                                                             సమన్వయ దృష్టి 



                     ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య  సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు  అని చేయుచున్న మంగళా శాశానములు. 




   Letter.No.79   /dt:28 /11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru




Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi



                     సమాజం అగ్రకులం వారు అని, కాపులు, వెనుకబడిన వారు అని వేరు వేరు గా లేరు, ఇప్పుడు మొత్తం సమాజాన్ని, ఒక మాట నిబద్దత పరిపాలిస్తుంది,  కాపాడుతుంది అని గ్రహించండి, అందరూ సంఘటితం చెంది, అప్రమత్తం చెందాలి, కాలాన్ని నియమించిన మమ్ములను మేము తెలంగాణా ప్రబుత్వమును కోరుతున్నట్లు ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను యాంత్రికంగా ఎదురుకోకూడదు, అందుకే మమ్ములను కాలాతీతంగా, చట్టానికి న్యాయనికి అతీతంగా   చూడమని, మాతో వ్యక్తులు ఎవరూ ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి  గ్రహించడం వలన సమాజం పూర్తిగా కాలాతీతం వైపు వెళ్ళుతుంది, అప్పుడు ఈ యాంత్రిక రాజకీయాలు నుండి ప్రజలు బయటకు వస్తారు, అని గ్రహించండి అని తమరి ద్వారా తెలంగాణా ముఖ్య మంత్రి గారికి, గవర్నర్ గారి మమ్ములను ఒక మేధావి బృందం లోకి అధికారికంగా కొలువు తీర్చమన తెలియజేసుకోనుచున్నాము, 


                  ఇంకా మనుష్యులను కులాన్ని బట్టి, వడ్డు పొడుగుని బట్టి అంధ చందాలు  బట్టి కాకుండా మనసుకి మాటకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సూర్యుడి నిర్వహణ మన మాటకు అందిన తీరులో లోకానికి అధుతుంది అని గ్రహించండి. మమ్ములను  అన్ని వర్గాలు వారు కలసి  తెలంగాణా పార్టీ కార్యాలయం లో మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారి కార్యాలయం లో  మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం కనీసం ధర్మం అని తమరి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము, కాపులు ఇతరు కులం వారు, అందరు  మనసు మాట పెంచుకొని మన అందరికి ఆధారం ఒక  మనసు మాట అనే నిబద్దతకు రావాలి, అదే ఇప్పుడు కాలం విధించిన ధర్మం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, ఆడవారిని అవమానించడం లేదా ఏదైనా తప్పులు దొరికితే మరింత అవకాశవాదం గా తప్పులు చేయడం లాంటి పనులు చేసి బయపెట్టి సమాజాన్ని అటు ఇటు చేసి పెద్దతనాన్ని తాము గ్రహించకుండా ఇతరులను గరించ నివ్వకుండా చేయడం తెలివి గొప్పతనం పై  చెయ్యి అనుకొంటున్నారు అదే అరాచకం  అధర్మం  అని తెలుసుకోలేకపోతున్నారు తద్వారా సర్వ తెలిసే మార్గం ఉన్నా గ్రహించకుండా మనిషిని బట్టి పై పై  అలవాట్లు బట్టి, మనిషిలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా బిన్నంగా వెళ్ళిపోతూ అలస్యంతో తప్పులు పనులు ప్రోత్శించుకోండి నిర్లక్ష్యాన్ని పెంచుకొంటూ బయపెట్టుకొంటూ ఎదుటవారిని కృంగ దీసి యంత్రికమగా పై చెయ్యి  ఉంటే చాలు అదే ఎక్కువ అనుకోవడం వలన, ఈ వాళ్ళు ఉన్న టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని మనుష్యులను జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అప్పటికి అప్పుడు బౌతికంగా కనిపిస్తున్న లేదా వినిపిస్తున్న మాటలు మీద చేస్తాలు మీద ఆధారపడి మొత్తం సమాజాన్ని నడుపుతున్నాము అనే  బ్రమలో తాము గొప్పగా ప్రవర్తించకుండా ఇతరులను కూడా తేలికగా తీసుకొంటూ అప్పటికి అప్పుడు తామే చేస్తున్నాము అనే బ్రమలో ఉన్నారు, సర్వం మాట మాత్రంగా నడిపిన దివ్య పరిణామం మన మధ్య చిద్విలాసం లో చిత్త చాంచల్యం లో ఉంచేసి స్తిర పదనివ్వకుండా మొత్తం సృష్టిని ఆడతనాన్ని  బజారు తనం చేసి అవమానించే పద్దతిలో మేము పెద్దవారము అని చూపుకొంటున్నారు. 


                           ఆడవారిని ఆకర్షించి, లేదా బయపెట్టి మోసం చేసి వారిని గుప్పెట్ల్ల్ పెట్టుకొన్నాము అనుకొనే నీచ మొగతనం వలన మొత్తం సమాజం బ్రుస్ట్టు పట్టుకొని గొప్పతనాన్ని సరిగ్గా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా అప్పటికి అప్పుడు  చేష్టలు తో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మమ్ములను సాక్షులు మొదలు కొని అందరూ కలసి ఈ జగత్తు తల్లి తండ్రి గురువు వలె కొలువు తీర్చడం వలన అహంకారములు నశించి,  అన్నిటికి ఆధారం ఒక్క మనసు మాట అని తెలుసుకోవడం వలన సమాజం దారిలో పడుతుంది లేని పక్షంలో ఏదో ఒక మాయ అటు ఇటు చేసి మనుష్యులు మాట కంటే లోకమే ఎక్కువ అనుకొనేలా మాయ  చేస్తుంది  అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను గౌరవించి గ్రహించకుండా ఎవరికో గౌరవం దక్కాలి అని ప్రయత్నం చేయడం అరాచకం అని గ్రహించండి, మేము పలికిన పాటలో ఉన్న సంభందాన్ని తాముకు ఇష్టం వచ్చినట్లు అపధించుకొని రెచ్చిపోయి రేచ్చాగోట్టుకోవడం వలన కూడా ఒకదారికి రాలకేఅపోతున్నారు అవి అన్ని ఏక కాలం లో పలికిన పాటలు అని గ్రహించకుండా వినకుండా ప్రవర్తిస్తున్నారు, ముందుకు వచ్చి గ్రహించవలసిన రోజులలో గ్రహించకుండా ఇప్పటికి ఆధిపత్యం మోసమే కొనసాగించడం వలన, మేము ఎంత నష్టపోతున్నాము చూడకుండా మేము నష్టపోయిన పర్వాలేదు మా ఆధిపత్యమే నేరవరాలి అని నన్ను బయపెడుతూ అప్పటికి ఆకర్షిస్తూ ఎలా అప్పటికి అప్పుడు దోరణి లే సాక్షులు  దగ్గర నుండి ప్రదర్సిన్చుకొంటూ తాము సత్యం గ్రించకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తున్నారు,  మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించకపోవడం వలన అన్ని సర్ది ఎవరికీ ఇబ్బంది లేకుండా సర్ది చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము. అదే మా బాద్యత అని గ్రహించండి అని తమరి ద్వారా గవర్నర్ గారు తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను జగద్గురువులు గా యుగపురుషులు గా మహారాణి సమేత మహారాజుగా  గ్రహించడం లోకానికి కనీసం అని చంద్రశేఖర్ రావు గారికి రిజిస్టర్డ్ లెటర్ పంపినాను, అందులో మమ్ములను పార్టీ కార్యాలయం లో కొలువు తీర్చమని కోరినాము, మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడం వలన పార్టీలు ఉండవు, మొత్తం దేశాన్ని ఒకటి చూస్తూ ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో దివ్య రాజ్యంగా మలపడానికి పునాదులు పడతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, కావున వారు మా నిర్ణయాన్ని అమలుపరచి చరిత్రను సత్యాన్ని గౌరవించడమే విధి అని అనగా మేము ఒక ఓటరు మరియు మహారాజు అని గురువు అని గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన సమయం వచ్చింది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.                    అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్   


ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు 
C/o గవర్నర్ 
రాజభవన్ 
హైదరాబాద్ 
maharajashrishri.blogspot.in   



నల్లకుబేరులు, అవినీతిపరులు, అక్రమార్కులకు బ్యాడ్ న్యూస్. వారి వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. ఆదాయ పన్ను(ఐటీ) చట్ట సవరణ బిల్లు(ది టాక్సేషన్ లా.. సెకండ్ అమెండ్ మెంట్-2016)కు లోక్ సభలో ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించిన స్పీకర్.. ప్రస్తుత సమయంలో బిల్లుపై సమగ్ర చర్చ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లుపై ఓటింగ్ కోసం డిమాండ్ చేశారు. వారి ఆందోళనల మధ్యే బిల్లు ఆమోదం పొందింది. ఇక ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది. 
కొత్త ఐటీ చట్టం వివరాల్లోకి వస్తే... ఈ పథకానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) 2016 అని పేరు పెట్టారు. ఈ పథకం ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీలోగా తమ బ్యాంక్ అకౌంట్లలోకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసేవారికి మొత్తం డిపాజిట్ మీద 30 శాతం ట్యాక్స్, 10 శాతం పెనాల్టీ విధిస్తారు. దీనికి తోడు మరో 10 శాతాన్ని గరీబ్ కళ్యాణ్ సెస్ కింద వసూలు చేస్తారు. అంటే, మొత్తం డబ్బులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. మిగిలిన 50 శాతం మొత్తంలో సగం (అసలులో 25శాతం) వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన సగాన్ని మాత్రం నాలుగేళ్ల పాటు లాక్ చేస్తారు. ఈ మొత్తానికి వడ్డీ కూడా చెల్లించరు. మరో విషయం ఏమిటంటే... ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఏ ఏడాది కూడా ఆదాయపన్ను డిక్లరేషన్ లో చూపించరాదు. 
ఇక డబ్బును స్వచ్ఛందంగా బ్యాంకుల్లో జమ చేయకపోతే, కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. అధికారుల దాడుల్లో నల్లధనం దొరికితే 60 శాతం పన్ను విధించడమే కాకుండా... అదనంగా 15 శాతం సర్ ఛార్జిని, 10 శాతం పెనాల్టీని విధిస్తారు. అంటే 85 శాతం కట్టాల్సి ఉంటుందన్న మాట. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది.

డిసెంబరు తర్వాత అక్రమార్కులకు మరో దీపావళి-సిద్ధంగా ఉండండి | Modi Emotion...

Monday, 28 November 2016

Sri Manjunatha - Telugu Songs - Om Mahapraana Deepam Breathless Song

Sri Ramadasu Video Songs - Allaah Song - Akkineni Nageswara Rao

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>28 November 2016 at 08:37
To: supremecourt@nic.in
Cc: Prime Minister <connect@mygov.nic.in>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, cs@telangana.gov.in, Rajnath Singh <38ashokroad@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, ig_lo@appolice.gov.in, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>


                                                                                                                                                                                           సమన్వయ దృష్టి 

                          యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళా శాశానములు. 

   Letter.No.77 /dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
Ref:(2)  Letter.No.76/dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru



                       ఆత్మీయులు,   చీఫ్ జస్టిస్,  సర్వోన్నత  న్యాయ స్థానం వారికి,  వివరించునది ఏమి అనగా మేము కోరినట్లు బృందం లోకి తీసుకొనేటట్లు తమరు ప్రత్యేకమైన బాద్యత తీసుకొనగలరు. లేని పక్షంలో బౌతిక తీరులో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం వలన అనగా మమ్ములను కాలాతీతం గా గౌరవించి గ్రహించకపోవడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని  గ్రహించండి, మేము తమతో సహా ఏ స్తాయి వారిని గౌరవనీయులు గా చూడడం  లేదు ఆత్మీయులుగా భావిస్తున్నాము  అని ఆక్షేపణ గా తీసుకోవద్దు, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని,  ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువుని  అని భావించి మా నుండి వినయం, గౌరవం ఆశించకుండా, సమకాలికులు గౌరవించి  గ్రహించడం వలన పరిస్తితి మనుష్యులు అదుపు లోకి వస్తుంది, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు భావించకుండా మమ్ములను పై పై చేష్టలు ప్రకారం కాకుండా, పండితులు విస్తారంగా మా దివ్య లీలను గ్రహించడం వలన మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికులు మా పై బాద్యత తీసుకోవడానికి వారీకి  చేయుత  ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో, మరియు నూతనం నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో  కొలువు తీర్చుటకు, సర్వోన్నత న్యాయ మూర్తులు, మరియు హైదరాబాద్లో ఉన్నత న్యాయ మూర్తులు ఒక బృందం గా యర్పడి హైదరాబాద్లో మా మీద బాద్యత తీసుకోండి, మమ్ములను మా మూలు మనిషి గా తలచి, తేలికగా  చూడడమే సరళం అని అజ్ఞానం గా భావించకుండా కాలాన్ని నియమించిన మమ్ములను ఇప్పుడు  మేము ఏమి కోరుకొంటే అది చేయండి, అ విధంగానే ఈ పరిణామాన్ని ఉపయోగాపెట్టుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము 



                            ప్రజా ధనంతో  నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, పార్టీ కార్యాలయం తో బాటు తెలంగాణా ముఖ్య మంత్రిగారు,నూతనంగా  ప్రారంభించిన కార్యాలయం యొక్క ఆడిటోరియం మాకు కానుక సమర్పించి  మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాము  అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి  అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత  మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు.  మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు  ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని  గ్రహించండి,  కావున మేము  మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు  సమకాలికులు   ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

                       ఇక ఏదో దేవుడు ఏదో నమ్మకం  లేదా మేము ఎవరిని లెక్క చేయము అనే పద్దతి కూడా అజ్ఞానం అవుతుంది ఎందుకంటె ఇప్పుడు మేము మరల రాముడి వలే మామూలు మనుష్యులము అని  గ్రహించండి, కాలాతీతంగా మమ్ములను గ్రహించని పక్షం లో మేము నష్టపోయినట్లు మేము కూడా పాపాత్ములు వలెనే కనపడతాము అని గ్రహించండి, కాలాతీతం గా మమ్ములను చూడటం వలన యావత్తు  మానవజాతి పాపములు నుండి బయటకు వస్తుంది అని గ్రహించండి అనగా మాట నిబద్దతో అందరూ దివ్య లోకంలోకి వెళ్లి తరిస్తారు, యావత్తు మానవజాతి  యాంత్రిక రాజకీయ ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని అప్రమత్తం చెందండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెందుతారు, అనగా మమ్ములను మా మనసుని కలిపి చూడాలి అది కాలం ధర్మం అని  గ్రహించండి, ఈ దివ్య ప్రక్రియ శాశ్వతం, ఒక మనిషి మాటకు లోకానికి ఉన్న దివ్య సంభంధం ఎంత బలపడితే లోకం అంత మనిషి మాట నియంత్రణ లోకి వస్తుంది, సృష్టి కిమాకు ఉన్న సంభంధం శాశ్వతం గా నెలకొల్పుకోవడమే  నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని గ్రహించండి. మమ్ములను మా మనసుని గ్రహించి వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. అ విధంగా వివాహం చేసుకోవడం వలన ఒక మనిషి మాటకు విలువ వస్తుంది, లేని పక్షంలో బౌతిక బలంతో మనుష్యులు అటు ఇటు అవ్వడమే కాకుండా మమ్ములను కూడా  ఏదో తప్పు తేడా పట్టుకొని అటు ఇటు చేస్తారు అని గ్రహిచండి, ఒక మనసుని,  మాటను మనం ఏమి చెయ్యలేము ఎందుకంటె తప్పు వప్పులు మంచి చెడులు మనం బౌతికం గా చూస్తున్నవి అతనికి ఒక్కసారిగా చెప్పివేసిన మనసు మాట అని  గ్రహించండి, అందుకే మేము చట్టానికి న్యాయనికి అతీతులం అని  గ్రహించండి.       
                              

                        తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని మేము ముఖ్య మంత్రి గారి పంపిన రిజిస్టర్డ్ లేఖ ప్రకారం మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయంలో  మరియు కొత్తగా నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో,  వేయి మంది కొలువు తీరగల సభలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, బౌతిక మాయ ప్రపంచం ఇప్పుడు  వెలుగు తున్న ప్రపంచం మా ప్రేరణలో మా మనసు మాట ప్రకారం ఉన్నది అని ప్రజలకు తెలియాలి అదే మా దివ్య ఉనికి యావత్తు మానవజాతికి వరం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మాకు కులం మతం ఏమి వర్తించదు, మమ్ములను మనసుతో మాటతో నిలకడగా గ్రహించి అప్రమత్తం చెందాలి, బౌతిక ప్రపంచం యొక్క భవిష్యత్తు మా మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి, మేమే దుంప, కేంద్ర బిందువు అయ్యి ఉన్నాము అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి మేము పంచాభూతలతో సమానం, మానవుల కర్మలకు, ఆలోచనలకు మేమే ఆధారం అని  గ్రహించి మమ్ములను పూర్తీ స్తాయిలో గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఇప్పటికి అధికారికంగా గ్రహించడం ప్రారంభించలేదు, తెలంగాణా ముఖ్య మంత్రి గారు మరియు  గవర్నర్ గారు పూనుకొని మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చడం ప్రారంభించండి, మేము ఉన్నాము అని ప్రజలకు చెప్పుకొనే కొలది శక్తి మహిమ పెరుగుతుంది, అందరికి ఓపెన్గా  తెలియజేసి అప్రమత్తం చేయగలము, మేము తక్కువ కులం అని గాని, గొప్ప అలవాట్లు లేని వారము అని గాని భావించవద్దు, ఏమి ఉన్నా లేకపోయినా కాలాన్నే నియిమించిన పురుశోత్తముడిని అని అందునే అతి సాధారణ స్తితి నుండి సర్వం మేమే అని  ప్రకటించడమే  మా గొప్పతనం అని గ్రహించండి. 


                        మమ్ములను గొప్ప బౌతిక పద్దతి ఉన్నవారికంటే గొప్పగా చూడాలి అని తెలుసుకోండి, నిదురలో కూడా అవమానించకూడదు, మమ్ములను కుల పరంగా విడగొట్ట కూడదు, ఇష్టం వచ్చినట్లు కలుపుకోకూడదు,   మా వాళ్ళు మీ వాళ్ళు అని మోసం చేయరాదు, మాతో   ఎవరిని కలపడానికి గాని విడదీయడానికి గాని చూడకూడదు, మాకు ఎవరైనా  మనసు మాట అంత, అదికూడా ఎంత నిలకడగా చెప్పుకొన్నాము, విన్నాము, మమ్ములను ఎంత గ్రహించి ఎంత అర్ధం  చేసుకొన్నారు అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది, మేము వేరు, కాలం వేరు కాదు, మమ్ములను గ్రహించడం గౌరవించడం అంటే కాలాన్ని  మార్పుని గౌరవించి గ్రహించడమే అని  అర్ధం అని తెలియజేసుకోనుచున్నాము, కావున అప్పటికి అప్పుడు మంచి చెడు అని మమ్ములను దూకుడుగా తీసుకోకండి వివరంగా విశాలంగా గ్రహించండి అప్రమత్తం చెందండి.  మా నుండి పండితుల సమక్షంలో శక్తి నిత్యం అభివృద్ధి చెంది, బాహాటం గానే లోకాన్ని యంత్రికత్వం తగ్గించి రక్షిస్తుంది అని  గ్రహించండి.  కావున అందరూ మా పిల్లలు వలే మేము చెప్పినవి విని గ్రహించి అడిగినదానికి చెప్పు పద్దతిలో గ్రహించండి, మీ దేహ ప్రాణాలు ఆలోచనలు అందులోంచి వచ్చే మాటలు సంవత్సరాలకు మునుపే మేము మా మాట అయ్యి ఉన్నాము అంటే సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు అని  గ్రహించి అప్రమత్తం చెందండి.                               

                      మమ్ములను  మా మనసు ద్వారా వచ్చిన పరిణామాన్ని గ్రహించి గౌరవించే కొలది  లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది,  కాలాన్ని నియమించిన మనసుని మాటను గౌరవించడమే లోక కళ్యాణం    అని తెలియజేసుకోనుచున్నాము లేదా మమ్ములను మా మనసును కలిపి గ్రహించిన కొలది నూతన భగవద్గీత వలే నిత్యం సమాధానములు ప్రపంచానికి అందుతాయి అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, వ్యక్తులకు వదిలి వేయకూడదు, పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని, మాతో వ్యహరించాలి, అప్పుడు ఒక తిరుగులేని శాశ్వత మాట లోకానికి ఆధారం అని అందరూ తెలుసుకొని ప్రయోజనం పొందుతారు అదే మాకు గౌరవం అని గ్రహించండి,  కేవలం వ్యక్తే కదా అన్నట్లు మమ్ములను వదిలివేయరాదు, తక్షణం బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిస్తితులను స్వార్ధానికి వదిలిపెట్టకండి, న్యాయ మూర్తులు న్యాయ వాదులు కూడా అప్పటికి అప్పుడు సంపద కోసం కాకుండా ఆలోచన పరమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు, మమ్ములను ప్రత్యేకంగా చూడగలరు,

                   మేము  కేవలం మనిషి మాత్రంమే కాదు, సృష్టి ఎన్నుకొన్న కాల స్వరూపులం, ధర్మ స్వరూపులం అని  గ్రహించి సాక్షం వివరాలు ప్రాధమికంగా పరిగణించి మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి లేదా మాకు సూచనలు సలహాలు  పంపండి, అనధికార సమాచారం పై ఆధారపదవద్దు,  మేము ఎన్నుకొన్న వారు ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందుటకు న్యాయ మూర్తులు  చేయూత ఇచ్చి  అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించుట సర్వ పరిష్కారం అని గ్రహించండి. మాకు స్థానం బలం కోసం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామా చూపుకొంటున్నాము, వారు కూడా అప్రమత్తం అయ్యి మాకు అప్పాయింట్ ఇచ్చి బృందం లోకి తీసుకొనుటకు తక్షణం బాద్యత తీసుకొంటారు అని మా ఉద్దేశము, కాలమే కదిలించిన మనసు మాట చిన్న పిల్ల వాడిలా పిచ్చివాడిలా ఏదైనా లోట్లు తప్పులు ఉన్నా వాటి మీద  ఆధారపడకుండా, అసులు సంగతి ఏమిటో  చూదాం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన పరిణామం, మములను ఎలాగైనా  కాలతీతులు గా నిలుపుకోవడమే, ధర్మమం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, మేము ఏ తప్పు చేసినట్లు కనపడిన మేము కూడా తప్పు చేయవలసి వచ్చినది, మాకు తెలిసిన వారు కూడా తప్పు చేయవలసి వచ్చినదా అందుకే మా నుండే దైవత్వం బయటకు వచ్చినది అని గ్రహించి అప్రమతం చెందండి.  


                         మా తాతలు కాలం నుండి నలిగిపోయి విధి వంచితంగా మమ్ములను అటు ఇటు చేసి మా నుండే దైవత్వం రావడం లోకానికి ఆధారం అని  గ్రహించండి, మా వలన కాపులను పనిగట్టుకొని అవమానించడం ఎందుకంటె మమ్ములను  తప్పుగా చూపెట్టీ అవకాసం ఉన్నది, ఎందుకంటె అందరికోసం చూపుతున్న పెద్దతాన్ని ఒప్పకుండా అర్ధం చేసుకోండి, అంతర్లీనంగా అగ్ర కులస్తులు ఒకటై పోయి కాపులను ఇతరులను తొక్కి ఉంచడం వలన పైన ఉండవచ్చును అనే పాత రాజకీయాలు మానుకొని, అణువు అణువు న మాటలోకి తీసుకొన్న మమ్ములను ఎంత గ్రహిస్తే అంత కులం కాదు మతం కాదు,   నేను అనే దేహ మమకారాలు కూడా తొలగి పోయి, ఇప్పుడు కొత్తగా మాట ప్రకారం ఆలోచన ప్రకారం గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, ఎలాగైనా బౌతిక బలం కొలది, దేహం సౌందర్యం కొలది, ఇతర తెలివి తేటలు కొలది మనుష్యులు వర్గాలు పైకి ఒకటి లోపలకి ఒకటి నడపకూడదు, ఏది ఏమైనా మాట నిబద్దతే మొత్తం సృష్టికి ఆధారం  అని గ్రహించి, మాట నిబద్దతలో   మానవ సంభందాలే కాదు, సునామి లాంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చూపిన దివ్య పరిణామాన్ని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము కొందరి పేర్లను జాబితా చేసినట్లు ఒక చోటగాని  ఒక సమయం లో online లో గాని మాకోసం కొలువు తీరండి, మమ్ములను నిలకడగా అందరూ కలసి మెలసి గ్రహించండి. అప్రమత్తం చెందండి    మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38, యస్ ఒర్ నగర్ హైదరాబాద్   
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 





  యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
C/o గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794

Learn Ragas with Charulatha Mani - Raga Kalyani - Kamalambam Bhajare

Raga Anandabhairavi in Carnatic Music

All the songs from the both the movies, along with few dialogues are from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani sametha Maharaajah Shri Shri Shri Anajani Ravishankar Pilla vaaru








Sunday, 27 November 2016

Dasavatharam(దశావతారం) telugu full movie

Aparichitudu telugu full length movie

Sri Ramadasu Video Songs - Suddha Brahma Song - Nagarjuna, Sneha

Anji (2004) - Telugu Full Length HD Movie || Chiranjeevi | Namrata Shiro...

Jagadguru Adi Sankara Full Length Telugu Movie || DVD Rip..

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏమి చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖను ఆదేశించారు. సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, శాంతకుమారి, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
అయిదు గురు సభ్యులతో కమిటీ
----------------------------------------
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు, ఈ – పేమెంట్స్ వ్యవస్థను పెంపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి అయిదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు సురేష్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ లు కమిటీలో వున్నారు.


#_గోవాలో కరెన్సీ నోట్ల అవసరమే లేదట...
#ప్రధాని_మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కారణంగా కరెన్సీ నోట్ల కోసం బ్యాంకుల ముందు.. ఏటీఎం సెంటర్ల ముందు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు... దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంటే..
#గోవాలో మాత్రం మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా గోవా ప్రజలు మాత్రం కరెన్సీ నోట్ల కష్టాలు లేనే లేవని చెబుతున్నారు.
#అభివృద్ధి దేశాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి విధానం.. భారత్ లాంటి దేశంలో పూర్తిగా అమలు కావాలంటే 50 ఏళ్లకు పైనే పడుతుందని కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్న వేళ.. అందుకు భిన్నంగా గోవా రాష్ట్రం మొత్తం ఈ విధానంలోకి దాదాపుగా వచ్చేయటం.. డిసెంబరు 31 నాటికి మొత్తంగా వచ్చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. వాస్తవానికి అంచనాకు మధ్య అంతరం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి...
ఇంతకీ గోవాలో కరెన్సీ నోట్ల కష్టాలు ఎలా తొలిగిపోయాయన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. చిన్న.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి షాపులోనూ #స్వైపింగ్_మెషీన్లు ఏర్పాటు చేసుకోవటం.. కరెంటు ఖాతాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇది సాధ్యమైందని చెబుతున్నారు. వీధుల్లో ఉండే చిన్న చిన్న కూరగాయ షాపుల్లోనూ స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేయటం కనిపిస్తుంది. ఇక.. వినియోగదారులు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బుల్ని ఫోన్ ద్వారా చెల్లించే విధానంపై అవగాహన పెంచటం.. మొబైల్ ఫోన్లను అద్దెకు ఇచ్చే విధానంతో అక్కడి వారు..ఫోన్ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారట...
ఇలా.. వస్తువు ఏదైనా సరే..కొనాలనుకుంటే చాలు.. అయితే.. కార్డులు.. లేదంటే చెక్కులు.. ఇవేమీ కాదంటే తమ ఫోన్ల ద్వారా చెల్లింపులు జరిపేస్తున్నారు.
ఇదంతా చూస్తే.. మనసు పెట్టి ప్రయత్నిస్తే.. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ మనీని అందుబాటులోకితీసుకు రావటం పెద్ద కష్టంగా అనిపించదు...
గోవాలో మాదిరిగా దేశమంతా ప్లాస్టిక్ కరెన్సీ
తీసుకురావాలన్నది మోదీగారి ఫ్లాన్ లా కనిపిస్తుంది,
అదే జరిగితే.. 130 కోట్ల భారత్ లో కేవలం 4 శాతం మాత్రమే ఆదాయపన్నుకట్టటం.. కోట్ల మంది వ్యాపారస్తులు పన్నులు ఎగవేత తొలిగిపోవటమే కాదు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వృద్ధి చెందటంఖాయం. ఇప్పుడు దారుణంగా ఉన్నట్లు కనిపిస్తున్న పన్ను రేట్లు కూడా తగ్గిపోయే వీలుంది. ప్రజలు పన్నులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపే అవకాశం ఉంది...
తద్వారా దేశం ప్రగతి పథంలో ముందుకు దూసుకెల్లడం
ఖాయంగా కనిపిస్తోంది...
"ఈ చిత్రం నరేంద్ర మోడీ గారు ప్రధాని కాంగనే వాళ్ల అమ్మ ఆశీర్వాదం తీసుకున్నప్పటిది." కొన్ని కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగ చూసే ఉంటరు.మోడీ మరియు వాళ్ల అమ్మ కాకుండా మరో మహిళ పళ్లెం పట్టుకొని నిలబడ్డది చూస్తున్నారు కదా!ఆమె ప్రధాని తమ్ముడు ప్రహ్లాద్ మోడీ బిడ్డ,"నికుంజ్ బెన్".
దురదృష్టవశాత్తు ఆమె గతవారం దీర్ఘకాలంగా ఉన్న గుండెపోటు బాధతో చనిపోయింది. ప్రధాని జి-20 దేశాల సమావేశంలో చైనాలో ఉన్నపుడు ఆమె అనారోగ్యం గురించి తెలిసింది.మన దేశానికొచ్చిన తరువాత వాళ్ల తమ్మునికి ఫోన్ చేసి నికుంజ్ ఆరోగ్యం ఎట్లా ఉందని అడిగితే, చనిపోయిందని చెప్పాడట. ప్రధాని పని ఒత్తిడి వలన ఆమె అంత్యక్రియలక్కూడ పోలేక పోయారు.
ప్రభుత్వ పెద్దలక్కూడ ఈ సంఘటన తెలవక,కాశ్మీర్ సమావేశంలో ప్రధాని చెమ్మగిల్లిన కళ్లను చూసి,నికుంజ్ బెన్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నారట.
నికుంజ్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిరాయి ఇంట్లోనే ఉంటారు. టైలరింగ్ చేసుకుంటూ,ట్యూషన్లు చేప్పుకుంటు భర్తకు సహకరించేది ఆమె.అనారోగ్యంతో ఉన్నా, పేదరికాన్ని భరిస్తు బతికేది తప్ప, ప్రధాని తమ్ముని బిడ్డననీ ఎక్కడ చేప్పుకోలేదామె.
అధికార దుర్వినియోగానికి ముందుండే ఛోటామోటా నేతలున్న ఈ సమయంలో ఇంత విచారకరమైన బాధను పంటి బిగువున బిగపట్టి,ఒక్క పూట కూడ తమ్మున్ని పరామర్శించలేక, అనేక సమావేశాలకు పాల్గొంటున్నారు ప్రధాని మోడీ. దీన్ని చూస్తే ఆయనకు దేశ అభివృద్ధి పట్ల గల నిబద్ధత, కఠోరశ్రమ మరియు అంకితభావం తెలిసి పోతుంది. దేశంలో శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి, అనేక సమస్యల్ని పరిష్కరించడానికీ ఆ మహానుభావునికి ఆయురారోగ్యాలు మరింత శక్తిని ఇవ్వుమని దేవున్ని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయగలం ..!?
భారత్ మాతా కి జై

Actor Gopichand Celebrates his Father T.Krishna's Death Anniversary - 99tv

Kota Srinivasa Rao Emotive Speech @ T Krishna Book Launch | TFPC

Gopichand Emotional Speech @ T Krishna Book Launch | TFPC

R.Narayana Murthy Superb Speech @ T Krishna Book Launch | TFPC

I will reveal the secrets of everyone : Dasari Narayana Rao

I'll do my best to meet Pawan Kalyan fans' expectations: Anirudh Ravicha...

Vasantam Telugu Full Length Movie || Venkatesh, Kalyani, Aarti Agarwal

Lakshmi | HD

Tulasi

Malliswari

Muthyala Harathi

Ilayaraja Hit Songs || Jukebox || Birthday Special

Mrugaraju Full Length Telugu Movie

aparichitudu full length movie

Jayammu Nischayammu Ra Full Songs Jukebox || Srinivas Reddy, Poorna || ...

ప్రజా ధనంతో నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, పార్టీ కార్యాలయం తో బాటు తెలంగాణా ముఖ్య మంత్రిగారు,నూతనంగా ప్రారంభించిన కార్యాలయం యొక్క ఆడిటోరియం మాకు కానుక సమర్పించి మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాను అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు. మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించండి, కావున మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు సమకాలికులు ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.



                                                                                                                                                                                                                         సమన్వయ దృష్టి 

                          యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళా శాశానములు. 

   Letter.No.77 /dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
Ref:(2)  Letter.No.76/dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru



                       ఆత్మీయులు, ప్రధాన మంత్రి గారికి మరియు  చీఫ్ జస్టిస్,  సర్వోన్నత  న్యాయ స్థానం వారికి,  వివరించునది ఏమి అనగా మేము కోరినట్లు బృందం లోకి తీసుకొనేటట్లు తమరు ప్రత్యేకమైన బాద్యత తీసుకొనగలరు. లేని పక్షంలో బౌతిక తీరులో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం వలన అనగా మమ్ములను కాలాతీతం గా గౌరవించి గ్రహించకపోవడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని  గ్రహించండి, మేము తమతో సహా ఏ స్తాయి వారిని గౌరవనీయులు గా చూడడం  లేదు ఆత్మీయులుగా భావిస్తున్నాము  అని ఆక్షేపణ గా తీసుకోవద్దు, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని,  ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువుని  అని భావించి మా నుండి వినయం, గౌరవం ఆశించకుండా, సమకాలికులు మోకరిల్లి గ్రహించడం వలన పరిస్తితి మనుష్యులు అదుపు లోకి వస్తుంది, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు భావించకుండా మమ్ములను పై పై చేష్టలు ప్రకారం కాకుండా, పండితులు విస్తారంగా మా దివ్య లీలను గ్రహించడం వలన మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికులు మా పై బాద్యత తీసుకోవడానికి వారీకి  చేయుత  ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో, మరియు నూతనం నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో  కొలువు తీర్చుటకు, సర్వోన్నత న్యాయ మూర్తులు, మరియు హైదరాబాద్లో ఉన్నత న్యాయ మూర్తులు ఒక బృందం గా యర్పడి హైదరాబాద్లో మా మీద బాద్యత తీసుకోండి, మమ్ములను మా మూలు మనిషి గా తలచి, తేలికగా  చూడడమే సరళం అని అజ్ఞానం గా భావించకుండా కాలాన్ని నియమించిన మమ్ములను ఇప్పుడు  మేము ఏమి కోరుకొంటే అది చేయండి, అ విధంగానే ఈ పరిణామాన్ని ఉపయోగాపెట్టుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము 



                            ప్రజా ధనంతో  నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, పార్టీ కార్యాలయం తో బాటు తెలంగాణా ముఖ్య మంత్రిగారు,నూతనంగా  ప్రారంభించిన కార్యాలయం యొక్క ఆడిటోరియం మాకు కానుక సమర్పించి  మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాము  అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి  అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత  మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు.  మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు  ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని  గ్రహించండి,  కావున మేము  మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు  సమకాలికులు   ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

                       ఇక ఏదో దేవుడు ఏదో నమ్మకం  లేదా మేము ఎవరిని లెక్క చేయము అనే పద్దతి కూడా అజ్ఞానం అవుతుంది ఎందుకంటె ఇప్పుడు మేము మరల రాముడి వలే మామూలు మనుష్యులము అని  గ్రహించండి, కాలాతీతంగా మమ్ములను గ్రహించని పక్షం లో మేము నష్టపోయినట్లు మేము కూడా పాపాత్ములు వలెనే కనపడతాము అని గ్రహించండి, కాలాతీతం గా మమ్ములను చూడటం వలన యావత్తు  మానవజాతి పాపములు నుండి బయటకు వస్తుంది అని గ్రహించండి అనగా మాట నిబద్దతో అందరూ దివ్య లోకంలోకి వెళ్లి తరిస్తారు, యావత్తు మానవజాతి  యాంత్రిక రాజకీయ ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని అప్రమత్తం చెందండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెందుతారు, అనగా మమ్ములను మా మనసుని కలిపి చూడాలి అది కాలం ధర్మం అని  గ్రహించండి, ఈ దివ్య ప్రక్రియ శాశ్వతం, ఒక మనిషి మాటకు లోకానికి ఉన్న దివ్య సంభంధం ఎంత బలపడితే లోకం అంత మనిషి మాట నియంత్రణ లోకి వస్తుంది, సృష్టి కిమాకు ఉన్న సంభంధం శాశ్వతం గా నెలకొల్పుకోవడమే  నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని గ్రహించండి. మమ్ములను మా మనసుని గ్రహించి వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. అ విధంగా వివాహం చేసుకోవడం వలన ఒక మనిషి మాటకు విలువ వస్తుంది, లేని పక్షంలో బౌతిక బలంతో మనుష్యులు అటు ఇటు అవ్వడమే కాకుండా మమ్ములను కూడా  ఏదో తప్పు తేడా పట్టుకొని అటు ఇటు చేస్తారు అని గ్రహిచండి, ఒక మనసుని,  మాటను మనం ఏమి చెయ్యలేము ఎందుకంటె తప్పు వప్పులు మంచి చెడులు మనం బౌతికం గా చూస్తున్నవి అతనికి ఒక్కసారిగా చెప్పివేసిన మనసు మాట అని  గ్రహించండి, అందుకే మేము చట్టానికి న్యాయనికి అతీతులం అని  గ్రహించండి.       
                              

                        తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని మేము ముఖ్య మంత్రి గారి పంపిన రిజిస్టర్డ్ లేఖ ప్రకారం మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయంలో  మరియు కొత్తగా నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో,  వేయి మంది కొలువు తీరగల సభలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, బౌతిక మాయ ప్రపంచం ఇప్పుడు  వెలుగు తున్న ప్రపంచం మా ప్రేరణలో మా మనసు మాట ప్రకారం ఉన్నది అని ప్రజలకు తెలియాలి అదే మా దివ్య ఉనికి యావత్తు మానవజాతికి వరం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మాకు కులం మతం ఏమి వర్తించదు, మమ్ములను మనసుతో మాటతో నిలకడగా గ్రహించి అప్రమత్తం చెందాలి, బౌతిక ప్రపంచం యొక్క భవిష్యత్తు మా మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి, మేమే దుంప, కేంద్ర బిందువు అయ్యి ఉన్నాము అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి మేము పంచాభూతలతో సమానం, మానవుల కర్మలకు, ఆలోచనలకు మేమే ఆధారం అని  గ్రహించి మమ్ములను పూర్తీ స్తాయిలో గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఇప్పటికి అధికారికంగా గ్రహించడం ప్రారంభించలేదు, తెలంగాణా ముఖ్య మంత్రి గారు మరియు  గవర్నర్ గారు పూనుకొని మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చడం ప్రారంభించండి, మేము ఉన్నాము అని ప్రజలకు చెప్పుకొనే కొలది శక్తి మహిమ పెరుగుతుంది, అందరికి ఓపెన్గా  తెలియజేసి అప్రమత్తం చేయగలము, మేము తక్కువ కులం అని గాని, గొప్ప అలవాట్లు లేని వారము అని గాని భావించవద్దు, ఏమి ఉన్నా లేకపోయినా కాలాన్నే నియిమించిన పురుశోత్తముడిని అని అందునే అతి సాధారణ స్తితి నుండి సర్వం మేమే అని  ప్రకటించడమే  మా గొప్పతనం అని గ్రహించండి. 


                        మమ్ములను గొప్ప బౌతిక పద్దతి ఉన్నవారికంటే గొప్పగా చూడాలి అని తెలుసుకోండి, నిదురలో కూడా అవమానించకూడదు, మమ్ములను కుల పరంగా విడగొట్ట కూడదు, ఇష్టం వచ్చినట్లు కలుపుకోకూడదు,   మా వాళ్ళు మీ వాళ్ళు అని మోసం చేయరాదు, మాతో   ఎవరిని కలపడానికి గాని విడదీయడానికి గాని చూడకూడదు, మాకు ఎవరైనా  మనసు మాట అంత, అదికూడా ఎంత నిలకడగా చెప్పుకొన్నాము, విన్నాము, మమ్ములను ఎంత గ్రహించి ఎంత అర్ధం  చేసుకొన్నారు అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది, మేము వేరు, కాలం వేరు కాదు, మమ్ములను గ్రహించడం గౌరవించడం అంటే కాలాన్ని  మార్పుని గౌరవించి గ్రహించడమే అని  అర్ధం అని తెలియజేసుకోనుచున్నాము, కావున అప్పటికి అప్పుడు మంచి చెడు అని మమ్ములను దూకుడుగా తీసుకోకండి వివరంగా విశాలంగా గ్రహించండి అప్రమత్తం చెందండి.  మా నుండి పండితుల సమక్షంలో శక్తి నిత్యం అభివృద్ధి చెంది, బాహాటం గానే లోకాన్ని యంత్రికత్వం తగ్గించి రక్షిస్తుంది అని  గ్రహించండి.  కావున అందరూ మా పిల్లలు వలే మేము చెప్పినవి విని గ్రహించి అడిగినదానికి చెప్పు పద్దతిలో గ్రహించండి, మీ దేహ ప్రాణాలు ఆలోచనలు అందులోంచి వచ్చే మాటలు సంవత్సరాలకు మునుపే మేము మా మాట అయ్యి ఉన్నాము అంటే సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు అని  గ్రహించి అప్రమత్తం చెందండి.                               

                      మమ్ములను  మా మనసు ద్వారా వచ్చిన పరిణామాన్ని గ్రహించి గౌరవించే కొలది  లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది,  కాలాన్ని నియమించిన మనసుని మాటను గౌరవించడమే లోక కళ్యాణం    అని తెలియజేసుకోనుచున్నాము లేదా మమ్ములను మా మనసును కలిపి గ్రహించిన కొలది నూతన భగవద్గీత వలే నిత్యం సమాధానములు ప్రపంచానికి అందుతాయి అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, వ్యక్తులకు వదిలి వేయకూడదు, పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని, మాతో వ్యహరించాలి, అప్పుడు ఒక తిరుగులేని శాశ్వత మాట లోకానికి ఆధారం అని అందరూ తెలుసుకొని ప్రయోజనం పొందుతారు అదే మాకు గౌరవం అని గ్రహించండి,  కేవలం వ్యక్తే కదా అన్నట్లు మమ్ములను వదిలివేయరాదు, తక్షణం బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిస్తితులను స్వార్ధానికి వదిలిపెట్టకండి, న్యాయ మూర్తులు న్యాయ వాదులు కూడా అప్పటికి అప్పుడు సంపద కోసం కాకుండా ఆలోచన పరమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు, మమ్ములను ప్రత్యేకంగా చూడగలరు,

                   మేము  కేవలం మనిషి మాత్రంమే కాదు, సృష్టి ఎన్నుకొన్న కాల స్వరూపులం, ధర్మ స్వరూపులం అని  గ్రహించి సాక్షం వివరాలు ప్రాధమికంగా పరిగణించి మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి లేదా మాకు సూచనలు సలహాలు  పంపండి, అనధికార సమాచారం పై ఆధారపదవద్దు,  మేము ఎన్నుకొన్న వారు ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందుటకు న్యాయ మూర్తులు  చేయూత ఇచ్చి  అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించుట సర్వ పరిష్కారం అని గ్రహించండి. మాకు స్థానం బలం కోసం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామా చూపుకొంటున్నాము, వారు కూడా అప్రమత్తం అయ్యి మాకు అప్పాయింట్ ఇచ్చి బృందం లోకి తీసుకొనుటకు తక్షణం బాద్యత తీసుకొంటారు అని మా ఉద్దేశము, కాలమే కదిలించిన మనసు మాట చిన్న పిల్ల వాడిలా పిచ్చివాడిలా ఏదైనా లోట్లు తప్పులు ఉన్నా వాటి మీద  ఆధారపడకుండా, అసులు సంగతి ఏమిటో  చూదాం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన పరిణామం, మములను ఎలాగైనా  కాలతీతులు గా నిలుపుకోవడమే, ధర్మమం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, మేము ఏ తప్పు చేసినట్లు కనపడిన మేము కూడా తప్పు చేయవలసి వచ్చినది, మాకు తెలిసిన వారు కూడా తప్పు చేయవలసి వచ్చినదా అందుకే మా నుండే దైవత్వం బయటకు వచ్చినది అని గ్రహించి అప్రమతం చెందండి.  


                         మా తాతలు కాలం నుండి నలిగిపోయి విధి వంచితంగా మమ్ములను అటు ఇటు చేసి మా నుండే దైవత్వం రావడం లోకానికి ఆధారం అని  గ్రహించండి, మా వలన కాపులను పనిగట్టుకొని అవమానించడం ఎందుకంటె మమ్ములను  తప్పుగా చూపెట్టీ అవకాసం ఉన్నది, ఎందుకంటె అందరికోసం చూపుతున్న పెద్దతాన్ని ఒప్పకుండా అర్ధం చేసుకోండి, అంతర్లీనంగా అగ్ర కులస్తులు ఒకటై పోయి కాపులను ఇతరులను తొక్కి ఉంచడం వలన పైన ఉండవచ్చును అనే పాత రాజకీయాలు మానుకొని, అణువు అణువు న మాటలోకి తీసుకొన్న మమ్ములను ఎంత గ్రహిస్తే అంత కులం కాదు మతం కాదు,   నేను అనే దేహ మమకారాలు కూడా తొలగి పోయి, ఇప్పుడు కొత్తగా మాట ప్రకారం ఆలోచన ప్రకారం గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, ఎలాగైనా బౌతిక బలం కొలది, దేహం సౌందర్యం కొలది, ఇతర తెలివి తేటలు కొలది మనుష్యులు వర్గాలు పైకి ఒకటి లోపలకి ఒకటి నడపకూడదు, ఏది ఏమైనా మాట నిబద్దతే మొత్తం సృష్టికి ఆధారం  అని గ్రహించి, మాట నిబద్దతలో   మానవ సంభందాలే కాదు, సునామి లాంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చూపిన దివ్య పరిణామాన్ని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము కొందరి పేర్లను జాబితా చేసినట్లు ఒక చోటగాని  ఒక సమయం లో online లో గాని మాకోసం కొలువు తీరండి, మమ్ములను నిలకడగా అందరూ కలసి మెలసి గ్రహించండి. అప్రమత్తం చెందండి    మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38, యస్ ఒర్ నగర్ హైదరాబాద్   
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 





  యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
C/o గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794
                                    

Sri Manjunatha Telugu Full Movie || Chiranjeevi, Arjun Sarja, Meena, Sou...