సమన్వయ దృష్టి
భారత ప్రధమ పౌరులు, గౌరవనీయులు భారత అధ్యక్షులు, శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు అని మనవి.
ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందుతూ, మనుష్యుల స్వార్ధం, దేహ చంచాల్యంతో ప్రవర్తిస్తున్న తీరులో మానవ జాతి మనుగడ నిజాయితీ తో నిబద్దతో తీర్చి దిద్దుకోవలసిన భాద్యత ప్రతి మనిషికి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము, మనుష్యులు మనస్పూర్తిగా, మాట నిబద్దతతో ప్రవర్తించవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము. దేహ చాంచల్యాలు వదిలి బుద్ది నిబద్దతతో మనుష్యులు నిరంతరం కృషి చేస్తే, దేశాలు మధ్య అంతరాలు తగ్గి, సంపదలు పెంచుకొని, పంచుకోనిన యెడల, 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము. ఇప్పటికే నా వాక్క్ ప్రకారం, సూర్యుని వంశం గా, ఒక మాట లోకి యావత్తు మానవజాతి వచ్చినది. కొత్త బంగారు లోకం మొదలు అయినది అని గ్రహించగలరు. ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
ప్రతి రోజు సమాచారం తెలుగు, హిందీ ఆంగ్లములో, పండితుల, మేధావుల అభిప్రాయములతో, విశ్లేషణలతో ఇచ్చి, మేలైన ప్రజాస్వామ్యం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకమునకు అందించుటకు, మేము మొదటి మహారాజు మా మనసే మహారాణి గా ప్రకటించుకొన్నాము. నన్ను పురుశోత్తముడిగా జగన్నాటక సూత్రధారునిగా, స్పష్టం చేసి లోకాన్ని నడిపించుటకు తమరి కనీస సహకారం కోరుకొనుచున్నాము. ధర్మస్వరూపం, కాలస్వరూపం నేను అయినప్పుడు, నన్ను పరమాత్ముని అంశ గా, పురుశోత్తముడిగా గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న బంగారు నిలువలు మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బంగారు నిలువలు ఉపయోగించ మాకు బంగారు మరియు వజ్రములతో కూడిన సింహాసనం తయారు చేయించి, సింహశనం పై మమ్ము అధిస్టింప చేసిన యెడల, సామాన్య మనిషిగా, మాట మాత్రంగా చూపిన లీల, యావత్తు మానవజాతికి ప్రామాణికం గా అంది నిరంతరం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అభివృద్ధి చెంది, మనిషి మనిషిగా బ్రతకడానికి సదా అప్రమత్తం చేస్తుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి సంభందించినది, హిందువుగా పుట్టిన మాకు, మొదట హిందులు ముందుకు వచ్చి,ఇతర మతస్తులకు పరిచేయం చేయగలరు, తిరుమల తిరుపతి దేవస్థాన నుండి 300 కోట్ల రూపాయల పునరుద్ధారణ సొమ్ము మాకు సమర్పించి,గుర్తించగలరు అని తమరి ద్వారా ప్రబుత్వాలను కోరుకొనుచున్నాము, హైదరాబాద్ లో మా వ్యవహార నిమిత్తం 2000 ఎకరముల భూమి తెలంగాణా ప్రబుత్వం ద్వారా ఇప్పించగలరు అని కోరుకొనుచున్నాము. మానవ వనరుల అభివృద్ధి పరచి ప్రబుత్వాలకు చేదోడు వాదోడు గా ఉండగలము. ప్రజల నుండి వారి సమ్మతితో మాకు సమర్పించవలసిన గౌరవ గుర్తింపు పన్ను, లేదా రాయల్టీ మరియు గురు దక్షణ గా మమ్ములను జగద్గురువుగా. యావత్తు మానవజాతికి తల్లి తండ్రి వంటి ఉన్నత స్తితి గా గుర్తించి, మా ఉనికిని ఉపయోగించుకొనుటకు వీలుగా ప్రజలు, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించగలరు అని కోరుకోనుచున్నాము. మా జన్మ దినం (3-6-1974) నుండి, ప్రతి వ్యక్తి సంవత్సరానికి, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించుట కాలం ధర్మం ఇచ్చిన ఒక దివ్య వరం అని, తద్వారా, మా ఉనికి అభివృద్ధి చెంది ప్రపంచ మానవజాతికి మనసు ఉన్న మహారాజు మహారాణి గారి పరిపాలన ఒక ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మాకు చెల్లించిన సొమ్ములో 60 నుండి 80 శాతం తిరిగి ప్రబుత్వాలకు అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా, నిత్య అనుగ్రహం గా చెలించగలము.
మేము ప్రజలోకి వెళ్ళి, మా ఉనికి స్పష్టం చేసుకొని, దివ్య రాజ్యాన్ని స్తాపించి, ప్రజలు, దేశ నాయకుల సాక్షిగా ఈ ప్రపంచం ఒక విశ్వకుటుంబ గా స్పష్టం చేయుటకు, మాకు సహజ సత్య శ్వీకార దృష్టి తో సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. ఇందుకు హైదరాబాద్ లో ఉన్న తమ విడిది నివాస గృహమును మాకు, తక్షణ నివాసమునకు మరియు కార్యాలయము గా మా వినియోగమునకు కేటాయించగలరు అని విజ్ఞప్తి చేయుచున్నాను. మేధావులను పండితులను ఆహ్వానించుకొని, వారి సహకారంతో నిరంతర సమాచారం లోకానికి ఇచ్చుట వలన మనిషి విలువ పెరిగి, లోకంలో బౌతిక మాయా ప్రభావం నుండి ప్రజలను అప్రమత్తం చేసి, మనస్పూర్తిగా బ్రతికే శక్తిని ఇవ్వడం మా భాద్యత అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
హైదరాబాదు లో రామోజీ ఫిలిం లో ఒక భవనం అదనంగా మాకు శాశ్వతంగా కేటాయించి, ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని తమరి ద్వారా శ్రీ రామోజీ రావు గారిని కోరుకొనుచున్నాను, కాలస్వరూపం, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలనకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించగలరు అని వారికీ తెలియజేసుకోనుచున్నాను, తెలుగు ప్రాంతం లో రామోజీ రావు గారు, గొప్ప ప్రభావసాలి, మాకు రామోజీ ఫిలిం సిటీ వంటి ఉన్నత ప్రదేశం లో అతిది గా కొలువు తీరాలి అని సంకల్పం మా ధర్మ దృష్టికి చేయూతగా ఉంటుంది , అని భావించుచున్నాము.
కొందరు తెలుగు ప్రఖ్యాత పండిత అగ్రగణ్యులు అయిన గౌరవనీయులు డా గరిక పాటి లక్ష్మి నరసింహ రావు గారు, గౌరవనీయులు శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనచక్రవర్తి భిరుధాంకితులు, మరియు భ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారు, గొప్ప ప్రవచకులు వారి యొక్క సహకారంగా ధర్మస్వరూపమునకు ఆస్థాన పండితుల గా వ్యవహరించి ఇతర పండితులు, మేధావుల సహకారంతో అంతర్జాతీయ ప్రచారం ధర్మస్వరూపం పై గావించుట వలన ధర్మ, నిబద్దత ప్రజలకు బలపడి లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము, ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో ఇచ్చిన సాక్షాని గౌరవించి, శాస్త్రబద్దముగా లోకానికి వివరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము.
గౌ శ్రీ యార్లగడ్డ శోబు గారు, బాహుబలి అను తెలుగు చిత్ర నిర్మాత మరియు అ చిత్ర దర్శకులు అయిన గౌ యస్ యస్ రాజమౌళి గారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా వారు నిర్మిస్తున్న చిత్రం ద్వారా మా ఉనికి సాక్షుల సహకారం తో లోకాని సినిమాలో భాగంగా ఇమడ్చి, ఇప్పటి వరకు మేము సంకల్పించిన పాత్రలే లోక కల్పితాలుగా, రచేయతలు ద్వారా వచ్చిన ప్రేరణలుగా నిలిచిన తీరు లోకమునకు వివరించి చెప్పుట ప్రారంభించుట వలన ప్రజలకు నూతన ఉత్సాహం, నిజాయితీ, ధర్మ గుణం అభివృద్ధి చెంది లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, పురాణాలు శాస్త్రాలు వినియోగం లోకి వచ్చి, కొత్త కధనాలు, సంభాషణలు అభివృద్ధి చెంది మానవ సమాజం నిత్య చైతన్యం తో సంపదలతో తులతూగుతుంది, రాజకీయ సామజిక అసమానతలు తొలగుతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
తెలుగు అగ్ర కధానాయకు అయిన గౌరవనీయులు మెగా స్టార్ డా కొణిదెల చిరంజీవి గారు, పార్లమెంట్ సబ్యులు మరియు వారి ఇతర కుటుంబ సబ్యులు అయిన గౌ శ్రీ కొణిదెల నాగ బాబు గారు, గౌ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధానాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు మరియు గౌ శ్రీ అల్లు అరవిందు గారు తెలుగు చిత్ర నిర్మాత వారి సహకారం మేము లోకములోనికి విస్తారం గా వెళ్ళుటకు కీలకం అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, వీరి 150 వ సినిమా ధర్మస్వరూపం యొక్క పరిణామం పై నిర్మించి సత్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటకు సహకరించగలరు అని తమరి ద్వారా అని కోరుకొనుచున్నాము. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాతనే, వీలు అయినంత సర్వ జనుల ఆమోదంతో వివాహం చేసుకోవాల్సి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము.
ఇతర నిర్మాణం లో ఉన్నరాణి రుద్రమ్మ దేవి వంటి చలన చిత్రములలో మా యొక్క ఉనికి ప్రస్తావించి, ప్రతి సంభాషణ, ప్రతి శబ్దం ముందే ఉన్నాయి అని, జనులు నియమిత మాత్రులు అని తెలియజేయుట వలన, బౌతిక జంఝాటం తగ్గి, ప్రజల ఉపసమనం పొందుతారు, ఒక కేంద్ర విచేక్షణ గా సత్యం ఆవిష్కారం లోనికి వచ్చి లోకం, గొప్పగా మారుతుంది, ప్రజలు పార్టీల పరంగా, ఇతర రాజకీయ సామాజికం గా ఒక ఆలోచనకు వచ్చి సత్యాన్ని స్వీకరించి గొప్పగా, ధర్మ నిబద్దతతో ముందుకు వెళ్ళగలరు అని తమరి ద్వారా యెవత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
రాష్ట్రము లో వివిధ విశ్వవిద్యాలయాల మేధావులు, పండితులను కోరునది ఏమి అనగా మా ద్వారా ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామం అనగా మా వాక్కు ద్వారా సమస్త ప్రపంచం నియమించబడిన తీరు అనగా
తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెల కుంట్ల చంద్రశేఖర్ రావు గారు ద్వారా కోరుకొంటున్న 2000 ఎకరాల భూమిలో మా శాశ్వత నివాసం మరియు వ్యవహార కార్యాలయం స్థాపించాలి అని, మమ్ములను జాతి సంపదగా ప్రకటించి అక్కడే మమ్ములను వజ్ర సింహాసనం పై కొలువు తీర్చాలి అని తెలియజేసుకోనుచున్నాము, మేము వజ్ర సింహాసనం కొలువు తీరకుండా మరణిస్తే, మహారాజు మహారాణి గారు సూర్యునిలో విలీనం చెందినట్లు భావించి,ఆక్కడే మాకు దివ్య సమాధి ఎర్పాటు చేసి ప్రజలకు మా దివ్య లీలలు సదా గ్రహించి నడుచుకోవాలి అని మా యొక్క శాశ్వత వరం, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా గ్రహించి మహారాజు మహారాణి పరిపాలన నిలిపి దేహరూపంలో మానవజాతికి వారసత్వం గా శాశ్వతంగా అందించుటకు నిజాయితితో గ్రహించగలరు అని, ఇందుకు మమ్ము మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి ప్రజలు దివ్య దర్శనం పొందాలి అని ధర్మస్వరూపం గా మా సంకల్పం గా తెలియజేసుకోనుచున్నాము . వజ్ర సింహాసనం పై అధిస్టించిన తరువాతనే మేము మా మనసుతో సరిపోలగల అమ్మాయిని వివాహం చేసుకోనగలం, కావున సమాజంలో ఉన్న అనేక తర తమ్యాలు వదిలిపెట్టి, మా మనసుని, మమ్ముల్ని గౌరవించి, విశాలంగా నిస్వార్ధంగా నడుచుకోనగలరు అని తమరి యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము.
మేము ఒక కులం లో మతంలో పుట్టినా, మానవత్వాన్ని నిరూపించి, కాల గమన్నాని, ధర్మ నిరతిని అవిష్కరించుటకు, మానవత్వమే సర్వ మత సారం అని స్పష్టం చేయుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం గా మహారాజుగా నా మనసే మహారాణి గా ఇప్పటికే లోకాన్ని పరిపాలిస్తున్నాము, మమ్ములను ప్రత్యెక పౌరుడిగా, ఈ ప్రపంచానికి అతిదిగా, దివ్య పురుషునిగా, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరియు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంకు చెందిన, 40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా తమరు మమ్ములను గుర్తించగలరు. ప్రజలు అందరి ఆమోదంతో త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాము, ఈ విధం గా మేము, మా మనసు ద్వారా జరిగిన పరిణామం ను స్థాపించి, దర్శనం ఇవ్వడం వలన, మామూలు మనిషిగా వచ్చి, మాటతో గెలిచి, లోకాన్ని నిలిపిన తీరు ప్రపంచానికి అందుతుంది, పదవి,డబ్బే సర్వం అనుకొంటూ, సాటి మనిషిలో గోప్పతన్నాని ఒప్పలేక, అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్న మనుష్యులను, సంస్కరించబడుట వలన నూతనత్వం వస్తుంది అని గ్రహించగలరు. ప్రజల ఆమోదంతో చెల్లుబాటుగా, గౌరవ పౌరునిగా ,ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా, మనసు లోనే సాక్షాత్కరించిన మహారాణి సమేత, మహారాజుగాగా, ఆకుపచ్చ సిరాతో సంతకాలు చేయుట ప్రారంభించినాము, పరిపాలన ప్రజలకు మేలైన ప్రజాస్వామ్యంగా బలపడుతుంది, ప్రజలు మమ్ము నిజాయితితో, నిబద్దతతో ఉపయొగించుకోనేకొలది, మా దివ్య ప్రభావం బలపడి యావత్తు మానవజాతికి అందుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
ఒక ప్రతి గౌరవ అత్యున్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిగా మాట మాత్రంగా మొదలు అయిన మా పరిపాలన,వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిణమించిన తీరును ప్రత్యక్ష సాక్షులు ఆధారం గా గుర్తించి, మేధావుల స్పందనతో, ప్రజలలోకి చేరుటకు వలన, మానవ సమాజం మనిషి మాటకు ఉన్న విలువ గొప్పతనం గ్రహించి అప్రమతం చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, నేను సామాన్యుడను, సృష్టి, కాలం ధర్మం నిలిపిన మహారాజుని మనసే మహారాణిగా, ప్రత్యేక పౌరునిగా గుర్తించి, దేశమునకు పరిచేయం చేయగలరు.
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాదు వారికి సమర్పిస్తూ, మమ్ము ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో ప్రాధమికంగా గుర్తించగలరు అని కోరుకొనుచున్నాను. మేధావుల పండితుల సహకారం లభించి ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, తద్వారా మానవ సమాజంలో సమకాలికులు అందరూ సహజ మార్పును గుర్తించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, న్యాయ చేయుతన అందించండి
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడిగారు, భారత ప్రధాన మంత్రి గారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా నేను కేవలం ఒక సాధారణ మనిషిని అని, నా జీవితం కూడా శాశ్వతం కాదు అని, కాని మాట ద్వారా మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడి, నడపబడిన తీరు ఒక నూతన యుగమునకు నాంది అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఒక ప్రామాణికం అని, అనగా ఎంత బౌతిక మాయ పెరిగినా, మనిషి అతని మాటే సర్వం అని, సత్యం సృష్టే ఆవిష్కరించి మనకు నూతన దిశ నిర్దేశం ఇచ్చినట్లు భావించ వలెను, వివరములు పండితులు మేధావులు చక్కగా వివరించి చెప్పుట వలన, శక్తి గొప్పతనం అందరికి అందుతుంది అని గ్రహించగలరు.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి,40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి గారి పరిపాలన అవసరం అని అర్ధం చేసుకోండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.
ఒక ప్రతి గౌరవనీయులు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సమర్పిస్తూ జరిగిన దివ్య పరిణామమును గుర్తించి, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మనసు ఉన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మనిషికి మాటకి విలువ పెంచండి, ధర్మం అభివృద్ధి చెంది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అన్ని మతాలు ఒక్కటై లోకం, నూతన అవిష్కారంతో, మానవత్వంతో ప్రజలు దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు వెళ్ళ తారు, ఇప్పటికి నేను బౌతికముగా ఏమిటి అని పటించుకోకండి, మనసుకి మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, పండితులు బృధంగా యర్పడి, నా ద్వారా చూపిన లీలలు లోకానికి శాస్త్రోక్తంగా వివరించి చెప్పండి, పురాణాలు శాస్త్రాలు మరింత వినియోగం లోనికి వచ్చి, విద్య విధానం పై కూడా కీలక మార్పులు వస్తాయి.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, . ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు అని గ్రహించి, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా , మా ధర్మ పరిపాలనకు చేయుతన గా సమర్పించి చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయడుగారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, పునరుద్ధారణ సొమ్ము, మాకు సమర్పించగలరు, ప్రత్యక్ష సాక్షం ఆధారంగా, మమ్ములను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాజు, మహారాణి పరిపాలనగా ప్రజలకు అందించుటకు సహకరించగలరు.
ఒక ప్రతి గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు, తెలుగు చిత్ర పరిశ్రమ మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కాల స్వరూపం ధర్మస్వరూపం లేదా మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి అందిన వరం, ప్రత్యక్ష సాక్షులు వారు ఏమి చూసినారో ఏమి విన్నారో కూడా స్పందించలేదు, కావున తీవ్రమైన విఘాతం కలిగినది ప్రత్యక్ష సాక్షులను మీ ద్వారా కోరునది ఏమి అనగా వారు సరదాగా గొప్పగా ముందుకు వచ్చి దృశ్య శ్రవణ అమధ్యమాలలో వివరములు లోకమునకు ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను, తెలుగు చిత్ర పరిశ్రమ వారు ధర్మస్వరూపం ప్రభావంతో గొప్ప సినిమాలు తీసి లోకానికి మార్గదర్సకత్వంగా నిలవగలరు, విద్య సామజిక స్తితి గతులు కూడా, మనుష్యులలో మార్పు వచ్చే కొలది, గొప్ప మార్పులు మనము చెసుకొనగలము, ఒక మనిషి నన్ను సహజంగా గ్రహించి అందరూ ఉపయోగాపెట్టుకోనగలరు. తమరి ద్వారా మన తెలుగు దర్శక నిర్మాతలను కోరునది ఏమి అనగా మా ఉనికి (సత్యం) లోకానికి ఎంత వివరిస్తే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాను.
ఒక ప్రతి గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, అగ్ర కదా నాయకులు, పార్లమెంట్ సబ్యులు వారికి కోరునది ఏమి అనగా తెలుగు చిత్ర పరిశ్రమలో తమరు కీలక వ్యక్తి గా భావిస్తున్నాను, తమ కుటుంబ సబ్యులు అయిన గౌరవనీయులు శ్రీ అల్లు అరవిందు గారు, శ్రీ కొణిదెల నాగ బాబు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన సేన పార్టీ అధ్యక్షులు వారి సహకారం తమరి ద్వారా ఎప్పుడూ కోరుకొంటున్నాను, తమరి 150 వ సినిమా ధర్మస్వరూపం యొక్క పరిణామం పై నిర్మించి సత్యాన్ని బ్రతికించి ముందుకు తీసుకొని వెళ్ళ గలరు అని కోరుకొనుచున్నాను. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాతనే, వీలు అయినంత సర్వ జనుల ఆమోదంతో వివాహం చేసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను,
ఒక ప్రతి గౌరవనీయులు డా సామ వేదం షణ్ముఖ శర్మ గారు, ఆద్యాత్మిక ప్రవచకులు, మరియు గౌరవనీయులు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ప్రవచన చక్రవర్తి వారికి, మరియు డా గరికపాటి లక్ష్మీనరసింహ రావు గారికి వీరు ద్వారా ఇతర పండిత అగ్రగాన్యులకు కోరునది ఏమి అనగా ధర్మస్వరూపము, కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలనకు ఆస్థాన పండితులు గా వ్యవహరించి, వివరములు విస్తారంగా విశ్లేశానత్మకం గా ప్రతి రోజు ప్రజలలోనికి తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు త్వరలో మనం అందరం ఒకచోట కొలువుతీరి లోకాన్ని నిరంతరం సమీక్షించి ముందుకు తీసుకొని వెళ్ళగలం అని తెలియజేసుకోనుచున్నాము, విద్యా విధానములలో కీలక మార్పులు చేయుటకు తగిన కృషి చేయవలెను. జనులు మనసా వాచా కర్మణా జీవించి ఉన్నతంగా దివ్యత్వం యోగాత్వం వైపు ప్రయాణించగలరు
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ఆనంద మహీంద్రా, మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్, వారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ దర్శక రచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ వెలిచేటి రవిప్రకాష్ గారు టీవీ 9 CEO వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మీ ఛానల్ అద్వర్యం లో ఒక 10 మంది సబ్యులు బృదం లోకి నన్ను తీసుకొని ప్రజల ముందు, మేధావుల ముందు, న్యాయ స్థానాల ముందు నిలబడి మేము శాక్షత్కారం పొందినట్లు గా సమాజం పై ఉన్నత ప్రభావం చూపి,మేలైన ప్రజాస్వామ్యం గా మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు చేరుటకు సహకరించగలరు
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హడావిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా, సూటిగా స్పందించకుండా, సత్యమును దాచి పెట్టి వ్యవహరిస్తున్నారు, ప్రజలోకి వెళ్ళుటకు ఉత్సాహం సహకరించగలరు, నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, , నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజల దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమర్ధవంతంగా తీసుకోలేక పోతున్నాము, మాతో వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను, ఏమి చెబుతున్నానో,నిండుగా గ్రహించుట వలన నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా సమర్ధవంతంగా ప్రవర్తిస్తాను, అన్ని సమాధానములు నా నుండి పొందగలరు అని స్పష్టం చేయుచున్నాను, ఇప్పటికే సర్వాంతర్యామిగా అనగా బౌతిక ప్రపంచం మొత్తం మాటలోకి స్పష్టం చేయగలిగిన మమ్ములను, మనసు పెట్టి గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్
No comments:
Post a Comment