తెలంగాణా ప్రబుత్వం మరియు అంధ్ర ప్రబుత్వం ఇంతక మునుపు వలే, కలసి ఉన్నట్లే సమస్యలను పరిష్కరించుకోవాలి అని కోరుకొనుచున్నాను, ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అని కోరుకొనుచున్నాను. మేము హైదరాబాదులో కొలువు తీరగానే, హైదరాబాద్ ను ఉమ్మడి స్మార్ట్ సిటీగా డెవలప్ చేయుటకు కృషి చేసెదను, భారత ప్రబుత్వం ద్వారా అమెరికా మరియు ఇతర మిత్ర దేశాల నుండి సహకారంతో హైదరాబాద్ ను అంతర్జాతీయ ప్రత్యేక నగరం గా అభివృద్ధి పరుచుకోనగలము, తెలుగు ప్రజలు కలసి ఉన్నట్లు గానే, విద్యత్తు ఇతర అవసరములు శాశ్వతంగా తీర్చుకొనుటకు కృషి చేయగలము .
తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment