అన్ని రంగాలలో దళారి వ్యవస్థ రద్దు చేసి, పారదర్సకం గా వ్యవస్థను నడపగలిగినప్పుడు, రైతులకు, అన్ని వర్గాల వారికి ఆత్మాభిమానంతో, నిజాయితితో, నిర్భయంగా జీవించే శక్తి ప్రజలకు సహజం గానే అలవడుతుంది, మోసం కపటం లేని గొప్ప సమాజం బలపడుతుంది. ఇందుకు కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్
No comments:
Post a Comment