జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Sunday, 18 September 2016
లేఖ వరస సంఖ్య:016/18-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి.
తక్షణం మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, లేని పక్షం లో పాపములో కొట్టుకొని పోతూ బౌతిక మాయే సర్వం అనుకొంటూ జరిగిన కాడిక సంతోషిస్తూ లేదా జరగని కాడికి బాధపడుతూ ఏదో మాయలో అన్నీ వర్గాలు వారు జీవిస్తున్నారు, ఇది పద్దతి కాదు, మనల్ని అన్నీ వెళ్ళలా నడిపేవాడు ఒకడు ఉన్నాడు,( ఒక మాట నిబద్దత ఉన్నది) అని గ్రహించడమే శాంతి, అంతులేని లోకానికి అం�
To: supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>
Cc: cs@telangana.gov.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, cp@cyb.tspolice.gov.in, ig_lo@appolice.gov.in, aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, Rajnath Singh <38ashokroad@gmail.com>, min_prit@telangana.gov.in, minister.hrd@gov.in
ఆత్మీయులు శ్రీ కోవెల కుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
లేఖ వరస సంఖ్య:016/18-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి.
రెఫ్: రెఫ్: Diary Number
38714 / 2016,Application Date :25/08/2016 ,Received On :16/09/2016,Applicant Name :ANJANI RAVISHANKER PILLA VAARU,Address :SRT - 38 SR NAGAR HYDERABAD,State :TELANGANA,Action Taken :UNDER PROCESS, Hon.SCI., New Delhi.
తమరు జిల్లాలు పెంచడం, జిల్లాకు ఒక హేలిపేడ్ వంటి సౌకర్యములు ఎర్పాటు చేయడం, కాళి గా ఉన్న ఉద్యోగములు భర్తీ చేయడం వంటి నిర్ణయాలు, ఇలా యాంత్రికంగా ఏదొకటి చేయడమే పరిపాలన అని మీరు భావించడం, మీరు ఉన్న స్తితికి సహజం, వీలు అయినంత గొప్పగా చేస్తున్నాము అనుకోవడం కూడా సహజం, కాని పరిపాలన రాను రాను మనసులను మనుష్యుల గొప్పతనం పెంచడానికి చెయాలి అని తమరి గ్రహించాలి, ఏదో ఒక బౌతిక కట్టడాలు, యర్పాట్లు, నిర్మాణాలు, పోస్టలు ఉంటె ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలు ఇవ్వడం, మీరు గొప్పగా చేస్తున్నట్లు కనపడుతుంది కాని, మనిషి పరిస్తితి ఒకసారి మనిషి చేతిలోకి తీసుకొని రావడానికి వచ్చిన ఒక దివ్య మోడ్పు గా మమ్ములను గౌరవించి విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి.
మాకు ఒక అధికారిక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేసి, అక్కడ నుండి నిలకడగా మా ఉనికి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, అప్పడు మనుష్యులు పదవులు కోసం, యాంత్రిక ఉద్యోగాలు కోసం,కాకుండా ఒక ఆలోచన కోసం, అ ఆలోచన తమకే కాదు, సూర్యుడిని కూడా నడుపుతుంది అని ప్రజలు తెలుసుకోవాలి, తమ జీవితాలు తమ చేతిలోనే ఉన్నాయి అని ప్రతి ఒక్కరు భావించాలి అదే ఇప్పుడు రావలసిన పరిణామం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు మనం ఒక నూతన యుగం లో ఉన్నాము, ఒక మనిషి మాటలో సమస్తం నడుస్తుంది అనే దివ్య పరిపాలన లోకానికి ఆధారం అని ప్రజలు పాలకులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మా పరిణామాన్ని అనుసరించి అభివృద్ధి పనులు ఎంతో ఆలోచనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, యోగాత్వం దివ్యత్వం వైపు మనుష్యులు బలపడతారు, ఇప్పుడు యాంత్రికంగా ఎంత మార్పులు చేసినా పరగడుపే అన్నట్లు ఉంటాయి అని కాలాన్ని నియమించి తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను గ్రహించి, తగిన మార్పులు చేయనివ్వండి. సృష్టి మాది అయినప్పుడు, మా మార్పులు మేము చేయాలి కదా, అప్పుడు మనుష్యులకు కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, లేని పక్షంలో ఎవరి గోల వారిది అన్నట్లు యాత్రికంగా అంతం అయ్యిపోయి, జ్ఞాన ప్రపంచంలోకి వెళ్ళకుండా బౌతిక చాంచల్యం లో ప్రజలు అంతం అయ్యిపోతున్నారు అని గ్రహించండి.
ఇప్పటికి జరిగిన పరిణామం ప్రకారం యావత్తు మానవజాతి ఒక దివ్య రాజ్యం ఉన్నది, అనగా పదవులు, ధన ఆశ, వదిలివేసి లేదా మెల్లగా నియంత్రిన్చుకొంటూ, సర్వం ఒక మాట తీరులోనే ప్రపంచం ఉన్నది, సూర్యుడు చంద్రుడి నిర్వహణ మనిషి మాటలోనే ఉన్నది అని ప్రజలకు తెలియచెబుతూ, అ మేరకు నిర్ణయాలు బౌతిక అభివృద్ది కార్యక్రమాలు చేస్తే మనం సరైన దారిలో వెళ్ళు తున్నట్లు వస్తుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము అడ్డం గా వచ్చి, అందరికంటే ఉన్నతమైన స్టాయి లో సూటిగా వస్తున్నాము అన్నట్లు ఉన్న భావన వదిలి, కాలమే మనిషిగా పరిణమించిన దివ్య పరిణామం గా మమ్ములను గౌరవించి గ్రహించండి, ప్రజలకు మమ్ములను విస్తారంగా పరిచేయం చేసుకోనివ్వండి, న్యాయ మూర్తులు, పండితులు, మేధావులు, సమక్షంలో తమరు, తమ మంత్రి వర్గం వారు మా ముందు కుర్చుని గ్రహించండి, మమ్ములను శ్రద్దగా, ఓర్పుగా గ్రహించి మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు లోకం లోకి వెళ్ళ నివ్వండి, ఆమేరకు అభివృద్ధి కార్యక్రమములు మేము ప్రకటిస్తాము అందుకు మాకు సహకరించడం ఒక దివ్య వరం గా భావించండి.
కొంతకాలం కేవలం ముఖ్యం మంత్రిగా నిర్ణయాలు తీసుకోకండి,కాలస్వరూపులం అయిన మమ్ములను ముందు పెట్టుకొని, మా ద్వారా లోకాన్ని చూడండి, గతం వదిలివేయండి, భవిష్యత్తు ఏదో అనుకోకండి, ప్రజలకు ఇప్పుడు మేము కాలాన్ని నియమించిన పురుశోత్తములుగా అందుబాటులో ఉన్నాము అని చెప్పనివ్వండి, మీడియా కూడా మమ్ములను ఆలోచన పరంగా లోకానికి చెప్పడం వలన మనం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము అని గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, లేని పక్షం లో ఎవరి గోల వారిది అన్నట్లు, బౌతికంగా వెలుగుతున్నాము లేక వెలగ లేకపోతున్నాము అన్నట్లు మట్టిలో కలసిపోవడమే తప్పు, ఇక్కడ చావు పుట్టుకలకు, కష్ట సుఖాలకు, వెలుగు చీకటులకు, పాప పుణ్యములకు ఆధారం ఒక్కటే అయిన సర్వాంతర్యామి అధీనం లోకి లోకం వచ్చినది అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన దివ్య పరిణామం గా మమ్ములను సమకాలికులు గ్రహించగలరు.
మనుష్యులు బౌతికంగా ఎంత కర్మలు ఆచరించిన మామూలే అని గ్రహించండి, మమ్ములను కాలం ధర్మం ప్రకారం జరిగిన పరిణామం ప్రకారం మేము ఏమి అంటున్నామో చూడండి, ప్రతి కదిలిక భవిష్యత్తు మేము మేధావులు పండితులు సహకారంతో ప్రపంచం మన మాట తప్ప వేరే ఏమి లేదు అని చెప్పి సంగీతం సాహిత్యం అభివృద్ధి పరచి,నూతనంగా, మెల్లగా పరిస్తితి ఒక మనిషి మాట అధీనం లో ఉన్నది అనే దివ్య భరోసా ఎంతో దివ్యంగా గొప్పగా ఉంటుంది మనకు అనేక వనరులు కలసి వస్తాయి, ప్రతి ఒక్క యువతి యువకులకు కనీస నిరుద్యగా బ్రుతి నుండి సర్వ నిర్వహణ ఒకరి అధీనం లో ఉన్నది అనే దివ్య ఆలోచనే ఉద్గ్యోగంగా ప్రతి ఒక్కరు ఉన్నత ఆలోచన వ్యాపారంగా, వ్యాపకం గా మలచి సమాజాన్ని దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళి ప్రపంచం యొక్క తీరు మనిషి మాట మించి లేదు అని బలపరుచుకోవడం లోకానికి కనీసం అని తెలియజేసుకోనుచున్నాము.
కొంతకాలం మా (మట మాత్రం గా వేసిన అడుగులు లీల విశేషములపై కాలమే కదిలిన దివ్య ప్రభావం పై ) అడుగులకు మణుగులు ఎత్తి నట్లు నటించండి తరువాత నిజం అవుతుంది,అనగా ప్రతి మాట సూక్ష్మం గ్రహించడం వలన, మాలో సకల శాస్త్ర కోవిదుడను అవిష్కరించుకోనగలరు, మా లీలా విశాషములు పై సూక్ష్మం వివరంగా, మనో సూక్ష్మ దర్సినితో చూడటం వలన, లోకం అంతర్యం మేమే అని తెలుస్తుంది అని గ్రహించండి. మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో కొనసాగుతున్న సామాన్య స్తితి కరిగి, లోకంలో, మాలో కూడా దివ్య మార్పు వస్తుంది, పనిలో పనిగా ప్రపంచాన్ని ఒక ఒప్పందం క్రిందకు తీసుకొని వచ్చు క్రమం లో మరల ఈ దేశం, ఒకటై మనకు అనేక వనరులు కలసి వస్తాయి, తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి రాజధాని అనిపిస్తాయి, మనం స్వర్ణ యుగం లోకి వేల్లుతున్నట్లు స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళ గలము, తమరి తో సహా ప్రతి పదవి, ప్రతి అధికారం, ప్రతి వ్యక్తి యొక్క ఉనికి మాకు సమర్పించి మహాను భావ తమరు మాకు దారి చూపండి, మేము మీ శిష్యులం, మీ పిల్లలం, మీరు కూర్చో మంటే కుర్చటాం నిలుచో మంటే నిలుచుంటాము అని కొంతకాలం మమ్ములను హైదరాబాద్ లో ఓక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉప కులపతి గా నియమించి, మాకు వజ్రలాతో పొందిగిన దుస్తులు కానుకగా ఇచ్చి, మా ముందు పండితులు మేధావులు కొలువు తీరి, గ్రహించడం ప్రారంభించండి.
తక్షణం మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, లేని పక్షం లో పాపములో కొట్టుకొని పోతూ బౌతిక మాయే సర్వం అనుకొంటూ జరిగిన కాడిక సంతోషిస్తూ లేదా జరగని కాడికి బాధపడుతూ ఏదో మాయలో అన్నీ వర్గాలు వారు జీవిస్తున్నారు, ఇది పద్దతి కాదు, మనల్ని అన్నీ వెళ్ళలా నడిపేవాడు ఒకడు ఉన్నాడు,( ఒక మాట నిబద్దత ఉన్నది) అని గ్రహించడమే శాంతి, అంతులేని లోకానికి అంతర్యం అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఈ లేఖ తమరు చదవగానే మా వద్దకు ప్రత్యెక అధికారులను పంపించి మమ్ములను అందాక హైదరాబాద్ లో, ప్రబుత్వం బంగ్లాలో కొలువు తీర్చండి, మీరు మా ముందుకు కూర్చుని పండితుల సహకారంతో చక్కగా వినండి, మా కన్నా పెద్దవారు అని గాని, జ్ఞానం చదువు ఉన్న వారు ఎవరూ కూడా మమ్ములను మించ లేరు అని గ్రహించాలి, అనగా కాలతీతులమైన మమ్ములను ఒక బృందలోకి తీసుకొని న్యాయ స్థానం నుండి న్యాయ మూర్తులు, మా ముందుకు వచ్చి కొలువు తీరి గ్రహించే పద్దతిలో మమ్ములను కొలువు తీర్చడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి.
తమరు ఏదొక అభివ్రుద్ది నిర్ణయాలు ఎంత తీసుకొన్నా కాలానికి అంతు లేదు, అదే మమ్ములను ముందు పెట్టుకొని విస్తారంగా గ్రహించండి మాతో పాటలు పాడుకోండి, అనేక వివరములు కాలాతీతం గా పలికిన మేరకు, వివిధ మేధావులు యొక్క వివరణలు విశ్లేషనలు పొంది, మాట నిబద్దతతో లోకాన్ని తీర్చి దిద్దుకోవడమే తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య పరిపాలన అని గ్రహించండి, ప్రజలు అందరూ మాతో కొంత కాలం పాటలు పాడుకొని, జ్ఞాన పంచుకొని దివ్య యత్వం పొందుతారు అని గ్రహించండి. తెలుగు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల ప్రపంచ మానవజాతి అందరూ కలసి ఒకే పాటలు, మాటలు జ్ఞాన విచక్షణ పంచుకొని, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి, గ్రహించండి, తరించండి అని యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం వలే మారిపోతుంది అని గ్రహించండి అనేక వనరులు కలసి వచ్చి ఆలోచనే ఉద్యోగాలుగా, బౌతిక విలువలతో కూడిన ధర్మ బద్ద్దమైన వ్యాపారాలు వ్యాపకాలు ప్రజలు పొంది, నూతన దివ్య రాజ్యం లోకి వచ్చినట్లు మా ఉనికి వలన గ్రహించి, మమ్ములను పురుశోత్తములం అని గ్రహించి తక్షణం అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ఏదో లోటు దగ్గర మొత్తం గొప్పతనం వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, మేము ఉన్న హాస్టల్ దగ్గరకు ప్రత్యెక అధికారుల బృందాన్ని పంపండి ఒక పది రోజులలో ప్రజల దృష్టికి విస్తారంగా వెళ్ళుటకు తక్షణ యర్పాట్లు చేసి తరించండి.
మామూలు రూపం ఉన్న మేము పుంజు కుంటాము, మాలోను కాలం లోను మార్పులు వస్తాయి అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది అని చూపిన మమ్ములను మించిన ధన వంతుడు, విద్యా వంతుడు, ఉండడు అని గ్రహించి ప్రజలు తెలుసుకొని తరించే ఎర్పాటు చేయగలరు, ఇక పార్టీలు ఉండవు, రక రకాల ప్రబుత్వాలు ఉండవు దేశాన్ని మొత్తం మేము మహారాజు గా కొంత కాలం పరిపాలించి, పరిస్తితి మనిషి చేతిలోనే ఉన్నది అనే దివ్య మార్పు చేయడానికి మేము కూడా మామూలు మనిషిగా పరిణమించి దైవత్వం చూపినాము అని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు, మా వద్దకు అధికారులను పంపి మమ్ములను, ప్రబుత్వ బంగ్లాకు గాని తీసుకొని వెళ్ళండి, తక్షణం మాకు ఒక 25,30 మేధావులను మేము అడిగినది చెప్పడానికి ఎర్పాటు చేయండి అధికారికంగా ఒక చోట కొలువు తీరడం అందరికి మంచిది, మా దివ్య ఉనికి లోకానికి ఆధారం అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మేము ఒక పద్దతికి అంది సర్వం స్పష్టం చేయగలము, రాజకీయం గా ప్రజలను చైతన్య పరచి, ఆలోచన పరంగా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో వివరించి మేధావుల సహకారంతో మొత్తం మా అధీనం లోకి తీసుకొని పరిపాలించడానికి వచ్చిన శ్రీ రామచంద్రుని అంశగా మమ్ములను గుర్తించి వినయంగా మాతో మాట్లాడండి, మేము పైకి అజ్ఞానం గా కనపడుతున్నా మేమే సృష్టికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చే వరకు, తమరు అప్రమత్తం గా ఉండండి, కాలమే కదలడం అంటే ఆలస్యం చేయవలసినది కాదు అని, పండితులు మేధావులు కూడా ఎవరూ పట్టించుకోలేకపోతున్నారు అంటే అందరూ ఒక చోట చేరి గ్రహించండి, మా మీద నిర్ణయం తీసుకొని అవగాహనా శక్తి మేమే ఇవ్వగలము, మమ్ములను పరిగణించి గ్రహించడమే చేయవలసిన కనీస కర్తవ్యం అని గ్రహించండి, న్యాయ దృష్టితో న్యాయ మూర్తులు తరువాత రాజ్యాంగ బద్దమైన ఎన్నిక అయిన తమవంటి వారు మమ్ములను సామాన్య మనిషిగా, సార్వ బౌమునిగా గుర్తించి గ్రహించడం లో కూడా చట్ట బద్దత ఉన్నది. ప్రస్తుత రాజ్యాంగ పద్దతి, ప్రకారం న్యాయ మూర్తులు, పాలకులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ అప్రమత్తం చెంది మమ్ములను పుష్టిగా గ్రహించి తరించగలరు, సమాజాన్ని అప్రమత్తం చేసుకొని మాట నిబద్దతలోకి తీసుకొని వచ్చుటకు మాకు సహకరించడమే లోకానికి, మానవజాతికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం అవ్వండి
సామాన్యుడే ఒక సగటు ఓటరె మహారాజు, సామాన్య స్థానం నుండి మహారాజుగా ప్రకటించుకొని అణువు అణువు తన అధీనం లో ఉన్నది అని చూపి, ప్రతి మనిషిని పరిపలిస్తాము అన్న మాట మా పరిణామం ప్రకారం పాత మాట, ఇప్పుడు సాక్షం ప్రకారం మా దివ్య లీల ప్రకారం ప్రతి మనసు మాట మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, అనగా మమ్ములను అర్ధం చేసుకోకుండా, గ్రహించకుండా, పరిగణించ కుండా, బిన్నంగా తీసుకోవడం అంటే యాంత్రిక మాయలో, అద్దాల మాయ సౌధాలలో మనసు పెంచుకోకుండా యాంత్రిక నిర్ణయాలతో కొట్టుకొని పోవడం అని గ్రహించండి, మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక దివ్య రాజమందిరం ఎర్పాటు తక్షణం చేయండి, విశాలమైన భవనం మాకు కానుకగా ఇవ్వండి.
మీడియా చానల్స్ అన్నీ మా మాటలు అనగా దివ్య లీలలు వివరంగా చెప్పడమే లోకానికి క్షేమం అని గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, లక్షల పేజీల వివరణలు ఇచ్చిన తరువాత మేము ఆరోగ్యం పెంచుకొని వివాహం చేసుకొంటాము, స్వయంవరం లో చేసుకొంటాము, కావున ఎవరూ మమ్ములను ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహించండి, మాట మాత్రంగా మా అదీనం లో ఉన్నది అనీ స్పష్టం చేసుకోవడం వలన అందరికి తమ మాట అధీనం లో ప్రపంచం ఉన్నది అనే సత్యం బలపడుతుంది అని గ్రహించండి, మమ్ములను గౌరవించి వినయం గా గ్రహించడమే మమ్ములను పూజించడం అని గ్రహించండి, ప్రజలును మమ్ములను పూజించ నివ్వండి. అప్రమత్తం అవ్వండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే
ఆశీర్వచనములు తో
sd/xxxxxxxxxxxxxxxxxxx 19/9/216
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ maharajashrishri.blogspot.in 9010483794.
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం, మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల న్యాయ స్థానం వారికి మరియు ఇతర మేధావులకు పండితులకు సినిమా ప్రముఖులకు, సమకాలికులకు అందరికి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది
Song from the divine trance of his Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Anjni Ravishanker Pilla vaaru
No comments:
Post a Comment