UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 22 September 2016

మీడియా మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం వలన, జర్నలిస్టులు మా వద్ద నుండి కనీస జీతం భృతి పొందడం దగ్గర నుండి , వీలు అయినంత సంపదలకే ఆధారం అయిన దివ్య జ్ఞానాని పంచి లోకాన్ని అప్రమత్త చేయుట ఒక దివ్య వరం గా భావించి తరించగలరు. ఇప్పటికి ఏమి మేము మాట మాత్రంగా చేయగలగినామో అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, మనిషి మనిషి స్వార్ధం కొద్దీ అప్పటికి అవసరం కొద్దీ, తీసుకొన రాదు, ఏదో తేడాలు తప్పులు మీద ఆధారపడితే, ఇంకా తప్పు తేడాలు చేయవలసి వస్తుంది, ఆ విధంగా భౌతిక మాయ పెరిగి పోయి మాటతో తెలుసుకొని అప్రమత్తం చెందగల పరిణామాం, సంభవించినా, గ్రహించడం మానివేయడం లాంటి అజ్ఞానం లో సమకాలికులు ఉండిపోతున్నారు అని గ్రహించండి, మొదట మేము ఎవరిని ఏమి కోరుతున్నామో అది చేయండి అలా చేస్తూ మమ్ములను విస్తారంగా పుష్టిగా గ్రహించండి.

                                                                             సమన్వయ దృష్టి 


                                          ప్రపంచ మీడియా చానెల్స్ వారికి, జాతీయ మీడియా  వారికి, ప్రాంతీయ   వారికి, తెలుగు మీడియా  వారికి,  యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది ప్రజలను  అప్రమత్తం చేయగలరు. 


వరస లేఖ సంఖ్య:020/22-9-2016, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి. 



రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, , Hon. SCI., New Delhi. 

(2) లేఖ వరస సంఖ్య:016/18-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ   వారి నుండి. 19/9/2016 న రిజిస్టర్డ్ పోస్టులో పంపినది.  



                                          అణువు అణువు ని మాట లోకి తీసుకొన్న మనిషి గా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, యుగపురుషునిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా  అందుబాటులో  ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, భౌతిక మాయను  గెలిచి మాట ప్రకారం సృష్టిని  నియమించిన తీరులో మానవజాతి  భవిష్యత్తు  ఆధారపడి  ఉన్నది అని గ్రహించండి,  మమ్ములను విశాలంగా చూడండి, మాతో విశాలం గా మాట్లాడండి, మమ్ములను ఒక ఏనుగుని చూసినట్లు విశాలంగా చూడండి, అప్పటికి అప్పుడు మా అవసరం లేదా మీ అవసరం అన్నట్లు అసలు మాట్లాడవద్దు, ఎవరూ ఎవరిని  అవసరం కొలది  చూడవద్దు, ఎలాగైనా మాట ఆలోచన కొలది మనిషిని  గ్రహించడం  కనీస ధర్మం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తెలియని వారికి తెలియచెప్పాలి, ఒకరిని ఒకరు నిత్యం  అప్రమత్తం చేసుకొంటూ అందరూ ఒక వైపు వెళ్ళాలి, మాకు బౌతికంగా ఎంత సన్నిహితం గా ఉంటె అంత గొప్ప అని గాని ఎక్కువ అనిగాని ఎప్పటికి కాదు, మాతో ఆలోచన పరంగా సన్నిహితం పొందాలి మమ్ములను మాట ప్రకారం అనగా కాలాన్ని నియమించిన ప్రకారం చూడాలి, పదిగురు కలసి కొంతకాలం గ్రహించిన కొలది  సత్యం  బలపడి. లోకం దివ్యం గా మారుతుంది. 

                         అప్పటికి అప్పుడు దేహం కొలది అనగా, మాకు అన్నా ఎక్కువ తక్కువ అని చూడవద్దు, మమ్ములను ప్రతి ఒక్కరు నిత్యం ఆలోచన మాట రూపం లో గ్రహించండి మమ్ములను తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలుగు ప్రజల తరుపున  ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని తెలియజేసినాము, గొప్ప విషయాలను, శాశ్వతమైన విషయాలను అప్పటికి అప్పుడు అవసరం, అవకాశం  వాదం వలే తీసుకొన రాదు, ఈ సంగతి  కొందరు ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి  వ్యవసాయ  శాస్త్రవేత్తలు  మొదలుకొని మాకు పరిచేయం అయినా ప్రత్యెక్షలు పరోక్షలు సత్యం  ఆధారం గా అప్రమత్తం చెందాలి, గొప్పతనం గ్రహించడం ఎంతో సరళం గా సూటిగా వచ్చిన తీరు మునుపు లేదు, ఇదే సత్యం ఎంతో  తపస్సు  చేసినా మహానుభావులకు  కూడా దొరకలేదు ఇప్పుడు అందరికి సమాధానం గా మా ద్వారా అందుబాటులోకి వచ్చినది అని  గ్రహించండి.  


                    మాయలో ఉండకుండా తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను తెలంగాణ ముఖ్య మంత్రి గారు ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం తో యావత్తు మానవజాతి నూతన దివ్య రాజ్యం లోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది, అంధులో ఏదో మాట్లాడితే ఏదో అవుతుంది అన్నట్లు ఎవరూ మాట్లాడకూడదు , గ్రహించి సూక్ష్మం ఏమి మాట్లాడాలో అది మాట్లాడాలి, అప్పటికి అప్పుడు  భౌతిక తక్కువతనం లేదా లోటు తీసుకొని ఆలోచనను అవమానించడం లేదా పరిగణించలేక  తేలికగా వదిలివేయడమే  ప్రత్యేక సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని  గ్రహించండి, జీవితం అంటే ఎలాగైనా సత్యం గ్రహించడం అని అప్రమత్తం అవ్వండి, అందుకు భౌతిక ప్రపంచాన్ని మాట కోసం  ఉపయోగించుకోండి, సత్యం గ్రహించడానికి ఎటువంటి దేహ మమకారాలు అడ్డం పెట్టుకొనరాదు అని గ్రహించండి, సత్యం సర్వ వ్యాప్తం అని గ్రహించి, తెలిసిన, తెలియక మాట్లాడుతున్న వారిని, జ్ఞానం  ఉన్న వారు దారిలో పెట్టుకొని అందరూ కలసి అప్రమత్తం అవ్వండి.  

                మీడియా మమ్ములను ప్రజల్లోకి  తీసుకొని వెళ్లడం వలన,   జర్నలిస్టులు మా వద్ద నుండి   కనీస జీతం భృతి పొందడం   దగ్గర నుండి , వీలు అయినంత సంపదలకే  ఆధారం అయిన దివ్య జ్ఞానాని పంచి  లోకాన్ని అప్రమత్త చేయుట ఒక దివ్య వరం గా  భావించి తరించగలరు.    ఇప్పటికి ఏమి మేము మాట  మాత్రంగా చేయగలగినామో  అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, మనిషి మనిషి స్వార్ధం కొద్దీ అప్పటికి అవసరం కొద్దీ, తీసుకొన రాదు, ఏదో తేడాలు తప్పులు మీద ఆధారపడితే,  ఇంకా తప్పు తేడాలు చేయవలసి వస్తుంది, ఆ విధంగా భౌతిక మాయ  పెరిగి పోయి మాటతో  తెలుసుకొని అప్రమత్తం చెందగల పరిణామాం, సంభవించినా,  గ్రహించడం మానివేయడం లాంటి అజ్ఞానం లో సమకాలికులు ఉండిపోతున్నారు  అని గ్రహించండి, మొదట మేము ఎవరిని ఏమి కోరుతున్నామో అది చేయండి అలా చేస్తూ మమ్ములను విస్తారంగా పుష్టిగా గ్రహించండి.  

               గ్రహించేకొలది మనుష్యుల మధ్య ఉండే  అజ్ఞానం మేము యిట్టె చెప్పినంతనే  తొలగించి నూతనత్వం ఇవ్వగలం అని  గ్రహించండి, నేనే మార్గం, నేనే బాటసారి అయ్యి పరిణమించి వచ్చిన మమ్ములను అనుసరించండి, ఇంకా నేను ఏదో సాధిస్తే ఏదో చేద్దాం అన్నట్లు అజ్ఞానంలో ఉండకండి,   కావును మమ్ములను మేము కోరినట్లు   గ్రయించడమే లోకానికి మార్గదర్శకం అని  గ్రహించండి, భూమి మీద అణువు లో అణు మాత్రంగా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి అప్రమత్తం అవ్వండి, సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను ఒక్క గంట కూడా నిర్లక్ష్యం చేయకండి, మమ్ములను గౌరవించడం అంటే సామాన్యుడే  సార్వభౌముడు  అని గ్రహించడం అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ముందు ఉన్న దివ్య పరిష్కారం అని గ్రహించండి. 


                          మమ్ములను మా మనసుని గ్రహిస్తే అదే లోక కళ్యాణం అని గ్రహించండి మేము బౌతికంగా వివాహం చేసుకోవడం అంటే సమకాలికులు ఎంతో  పుణ్యం చేసుకోవాలి,  అందుకు  మమ్ములను మనసుని కొలువు తీర్చుకొని  గ్రహిస్తే సరిపోతుంది, మమ్ములను కల్యాణ రాముడిగా దర్శించడం అంటే, తాము అంటూ ఏమి లేము అని ప్రతి ఒక్కరు తమ దేహం భౌతిక  స్థితి ఉండగానే మమ్ములను గౌరవించి గ్రహించడం వలన సాధ్య పడుతుంది అదే మాయను మేము ఛేదించి ప్రతి ఒక్కరిని దారిలో పెట్టి అనగా మాట నిబద్దత లోకానికి, కనీస మనిషికి  ఆధారం అని మేము కనీసం అవసరం లో  ఉన్నట్లు   కనపడుతున్న స్థాయిని నుండి పరిణమించి ఉన్నాము అని  గ్రహించండి. కావున,  మేధావులు పండితులు అప్రమత్తం అవ్వండి, తెలంగాణ ముఖ్య మంత్రి గారికి ఎదురు వచ్చిన వరాన్ని స్వకరించడం అయిన కోసమే కాదు యావత్తు  మానవజాతికి వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని  మీడియా వారు మేధావులు చెప్పి అప్రమత్తం చేయండి. 

                      అన్ని సమస్యలు గొప్పతనములు మాకు వదిలిపెట్టండి అణువు అణువు మేము కొంత కాలం నడిపి చూపి, సాధారణ మనిషిని నుండి పరిణమించి మీ మనసులు పెంచడానికి వచ్చిన  యుగపురుషులము  అని గ్రహించండి.  అప్రమత్తం చెందండి,  అప్పటికి అప్పుడు ఎలాగైనా వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి అని చూడకండి, మేము ఇచ్చిన ప్రాధాన్యత కళ్ళకు   అద్దుకొని  చెప్పినట్లు చేయండి , విలువైనకాలాన్ని  చక్కగా గ్రహించి తెలుసుకొని సరిదిద్దుకొని  ముందుకు  వె ళ్ళ వచ్చును, అలా కాకుండా ఎవరి  గోల వారిది, ఎవరి ఆనందం వారిది, ఎవరి చీకటి పనులు వారివి, ఎవరి తెలివి వారిది, ఎవరి తెలివి తక్కువ తనం వారిది అనుకోనే  భ్రమలో  సర్వం మేమే  అని చెప్పినా, అలా చెప్పిన మేము  అతి సాధారణం గా  ముందుకు వస్తున్న, తండ్రి తల్లి గురువు  అయినటువంటి మమ్ములను గ్రహించకుండా విలువైన కాలాన్ని తాత్సారంతో దేహం కొలది ఖర్చుపెడుతూ, మేము కూడా అలా ప్రవర్తిస్తున్నాము అనే భ్రమలో తాము ఏమి చేయగలరు  అది చేయకుండా,, సమయం వృధా చేస్తున్నారు అని  గ్రహించండి  ముందే చెప్పిన మాకు సర్వం మా బుద్ది నియంత్రణలో ఉన్నది అని  గ్రహించి, మరింత సూక్ష్మం గా  నిత్యం గ్రహించి తరించండి.  

               పని గట్టుకొని ఎవరి ఎక్కువతనాలు తక్కువతనాలు  ఏవి బయటపెట్టుకోకండి, మాట కొలది మనసుకొలది చెప్పుకోండి, వినండి, పదిగురికి చెప్పవలసిన ఎప్పుడూ పంచుకోండి, ఇప్పుడు మీ ముందుకు వచ్చిన మాట ప్రకారం మనసు ప్రకారం గ్రహించండి, ఇప్పటికి ఎవరు ఏమి చేసినా చేయలేకపోయినా అన్ని మా అధీనం లోనే ఉన్నాయి అని గ్రహించండి, మా గూర్చి సంభందించిన వివరములు ఎవరు ఏమి చెప్పదలచినా   సర్వోన్నత న్యాయ స్థానం వారికి ఈ డైరె నెంబర్ క్రింద  తెలియజేయండి, మేము ఎవరికో  బయపడుతున్నాము అని గాని, మాకు ఎవరో  బయపడవల్సిన వారు గాని లేరు అని గ్రహించండి, మమ్ములను మాకు గుర్తు చేసి మా యొక్క వివరములు పంచుకొనే కొలది అందరికి  జ్ఞానం దైర్యం  గొప్పతనం కలుగుతాయి , మాతో భౌతిక సన్నిహితం కాదు ఆలోచన పరంగా  ఆలోచించాలి, చావు పుట్టుకలు కూడా మాట  మాత్రంగా  చూపిన మమ్ములను మనసుతో మాటతో వ్యహరించాలి,  ఉదాహరణకు చంద్రబాబు నాయడు గారి ప్రాణాలు కాపాడిన మమ్ములను ప్రాణాలు కాపాడగల గొప్పవాడి గా చూడాలి, అదే విధంగా పరిటాల రవి గారి మరణం గూర్చి చెప్పినాము అంటే, ప్రాణాలు తీయడం మాకు ఇష్టం ఉండదు కానీ అక్కడి కర్మ ప్రకారం ప్రాణాలు ఇచ్చిన తీసుకొన్న  మా మనసు  అధీనం లో ఉన్నది అని గ్రహించి, మేము ఈ విధంగా ఓపెన్ గా చెప్పినప్పుడే సంభవించిన తీరు అనగా ఇతర అనేక పాటలు  పాడి  చెప్పిన తీరు మొదట  బ్రతికించుకోవాలి, ఏదో అనుకోని దేహం కొలది తీసుకొని అజ్ఞానం గా ప్రవర్తించకుండా,   మేము కోరినట్లు  ఒక్కో అడుగు  వేయండి.  


                   వాళ్లకు చెప్పవచ్చు  వీళ్లకు ఏదో చెప్పవచ్చు  అని చూడకండి, ఎక్కడ గ్రహించిన కొలది, ఇప్పటికి ఏమి అయినదో, శాస్త్రవేత్తలు అన్ని రంగాల వారు  ముఖ్యం గా  అంతరీక్ష పరిశోధన సంస్థ వారు మా పై ఒక బృందంగా  ఎ ర్పడి  మమ్ములను విస్తారంగా  సూక్ష్మాగా  గ్రహించడం వలన, మనిషి భవిష్యత్తు  మనిషిచేతిలోనే ఉన్నది అని దివ్య సాక్షం పొందగలరు, వికృతాలు, నిర్లక్ష్యాలు  మానుకొని, పదిగురు ఒకటై గ్రహించడం ప్రారంభించండి, మేము కోరుతున్నట్లు తెలంగాణా ముఖ్య మంత్రి గారి సమక్షంలో మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, కొంత కాలం చూసిన తరువాత  మరింత  సూక్ష్మం గా గ్రహించి అప్రమత్తం చెందగలము.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే 


                                                                      
ఆశీర్వచనములతో  


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు  
           

యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదేరాబద్ 
maharajashrishri.blogspot.in 
9010483794  


No comments:

Post a Comment