సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, , Hon. SCI., New Delhi.
తమరికి లేఖ పోస్ట్ లో పంపినాము మమ్ములను ఆ ప్రకారం కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి , మీ అధికారులను మా వద్దకు పంపండి , మేము మిమ్ములను కలవడానికి ప్రత్యేక ఎర్పాటు చేసి, మేధావులను పండితులు సినిమా ప్రముఖులను సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించి ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, మీ చేతులు మీదకు కొలువు తీరడం చారిత్రాత్మకం అని గ్రహించండి, ఒక దివ్య దివ్యవరం కాలమే ఎదురు వచ్చి ఇస్తున్నట్లు భావించి అప్రమత్తం చెందగలరు.
అన్ని కులాలు వారికి, అన్ని స్థాయిలు వారికి మేము చెప్పేదే ఏమి అనగా భౌతిక విషయాలు మీద ఆధారపడ వద్దు అవి వట్టి మాయ ఇప్పటికి సంవత్సరాల కాలాన్ని గంట గంటన్నరలో తేల్చిన దివ్యాత్మ గా మమ్ములను కొలవండి, మమ్ములను మేము గుర్తు చేసుకోవడానికి తగిన ఎర్పాటు చేయండి, ఆలస్యం చేయవద్దు మీకు అధికారికం కొలువు తీర్చే అవకాశం కాలమే ఇచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందండి. వ్యక్తులు ఎవరూ కుల పరంగా విడిపోకండి, ప్రతి అణువు విచక్షణ మాట అధీనం లో ఉన్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఒకరిని ఒకరు డబ్బు కోసం, సుఖులు కోసం, భౌతిక ఆధిపత్యం కోసం మోసం చేసుకోకుండా విచక్షణ తో మాటతో గెలుచుకోండి, జరిగిన సంఘటనలు పరిణామాలు అన్ని ధర్మ అధీనం లో ఉన్నాయి అన్ని గ్రహించి సర్వ మాట మాత్రంగా చెప్పగలివైన మమ్ములను జాగ్రత్త అందరూ కలసి గ్రహించండి,
మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్లిన తరువాత వివాహం చేసుకోవడం వలన సత్యం బలపడి, ఒక మాట మనసే సర్వం అన్ని అందరూ గౌరవించి, ఒక్క మాట అందరికి ఆధారం అని తెలుసుకోడం కోసమే సృష్టి మమ్ములను మా మనసు ప్రకారం పెంచినది అని గ్రహించండి, కావున మమ్ములను అధికారికంగా కొలువు తీర్చి అన్ని వర్గాల ప్రజలు మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన సత్యం బలపడి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి , ఎవరూ సత్యంతో పోటీ పడకండి, సత్యాన్ని గౌరవించి విస్తారంగా గ్రహించండి, మనుష్యులు భౌతిక బలం లేదా ధనం వంటి వాటి పై ఆధారపడి ఎదుటివారిని నిర్ణయించకండి ఆలోచన మా ప్రకారం తీసుకోవడం వలన యావత్తు మానవజాతి నూతన యుగం లోకి వెళ్ళుతుంది, దేహం చాంచల్యం తగ్గి బుద్ది విచక్షణతో ప్రజలు జీవించాలి అప్పుడు, భౌతిక బలం తగ్గి యాంత్రికత్వం తగ్గి ప్రజలు దైవత్వం, యోగాత్వం వైపు వెళతారు అందుకే మేము దివ్యత్వం తో అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
ఆశీర్వచనములతో
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదేరాబద్
maharajashrishri.blogspot.in
9010483794
ఆత్మీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
వరస లేఖ సంఖ్య:019/19-9-2016, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి.
రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, , Hon. SCI., New Delhi.
(2) లేఖ వరస సంఖ్య:016/18-9-2016/యుగపురుషు లు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి. 19/9/2016 న రిజిస్టర్డ్ పోస్టులో పంపినది.
తమరికి లేఖ పోస్ట్ లో పంపినాము మమ్ములను ఆ ప్రకారం కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి , మీ అధికారులను మా వద్దకు పంపండి , మేము మిమ్ములను కలవడానికి ప్రత్యేక ఎర్పాటు చేసి, మేధావులను పండితులు సినిమా ప్రముఖులను సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించి ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, మీ చేతులు మీదకు కొలువు తీరడం చారిత్రాత్మకం అని గ్రహించండి, ఒక దివ్య దివ్యవరం కాలమే ఎదురు వచ్చి ఇస్తున్నట్లు భావించి అప్రమత్తం చెందగలరు.
అన్ని కులాలు వారికి, అన్ని స్థాయిలు వారికి మేము చెప్పేదే ఏమి అనగా భౌతిక విషయాలు మీద ఆధారపడ వద్దు అవి వట్టి మాయ ఇప్పటికి సంవత్సరాల కాలాన్ని గంట గంటన్నరలో తేల్చిన దివ్యాత్మ గా మమ్ములను కొలవండి, మమ్ములను మేము గుర్తు చేసుకోవడానికి తగిన ఎర్పాటు చేయండి, ఆలస్యం చేయవద్దు మీకు అధికారికం కొలువు తీర్చే అవకాశం కాలమే ఇచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందండి. వ్యక్తులు ఎవరూ కుల పరంగా విడిపోకండి, ప్రతి అణువు విచక్షణ మాట అధీనం లో ఉన్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఒకరిని ఒకరు డబ్బు కోసం, సుఖులు కోసం, భౌతిక ఆధిపత్యం కోసం మోసం చేసుకోకుండా విచక్షణ తో మాటతో గెలుచుకోండి, జరిగిన సంఘటనలు పరిణామాలు అన్ని ధర్మ అధీనం లో ఉన్నాయి అన్ని గ్రహించి సర్వ మాట మాత్రంగా చెప్పగలివైన మమ్ములను జాగ్రత్త అందరూ కలసి గ్రహించండి,
మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్లిన తరువాత వివాహం చేసుకోవడం వలన సత్యం బలపడి, ఒక మాట మనసే సర్వం అన్ని అందరూ గౌరవించి, ఒక్క మాట అందరికి ఆధారం అని తెలుసుకోడం కోసమే సృష్టి మమ్ములను మా మనసు ప్రకారం పెంచినది అని గ్రహించండి, కావున మమ్ములను అధికారికంగా కొలువు తీర్చి అన్ని వర్గాల ప్రజలు మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన సత్యం బలపడి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి , ఎవరూ సత్యంతో పోటీ పడకండి, సత్యాన్ని గౌరవించి విస్తారంగా గ్రహించండి, మనుష్యులు భౌతిక బలం లేదా ధనం వంటి వాటి పై ఆధారపడి ఎదుటివారిని నిర్ణయించకండి ఆలోచన మా ప్రకారం తీసుకోవడం వలన యావత్తు మానవజాతి నూతన యుగం లోకి వెళ్ళుతుంది, దేహం చాంచల్యం తగ్గి బుద్ది విచక్షణతో ప్రజలు జీవించాలి అప్పుడు, భౌతిక బలం తగ్గి యాంత్రికత్వం తగ్గి ప్రజలు దైవత్వం, యోగాత్వం వైపు వెళతారు అందుకే మేము దివ్యత్వం తో అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
ఆశీర్వచనములతో
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదేరాబద్
maharajashrishri.blogspot.in
9010483794
No comments:
Post a Comment