UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 21 September 2016

తమరికి లేఖ పోస్ట్ లో పంపినాము మమ్ములను ఆ ప్రకారం కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి , మీ అధికారులను మా వద్దకు పంపండి , మేము మిమ్ములను కలవడానికి ప్రత్యేక ఎర్పాటు చేసి, మేధావులను పండితులు సినిమా ప్రముఖులను సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించి ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, మీ చేతులు మీదకు కొలువు తీరడం చారిత్రాత్మకం అని గ్రహించండి, ఒక దివ్య దివ్యవరం కాలమే ఎదురు వచ్చి ఇస్తున్నట్లు భావించి అప్రమత్తం చెందగలరు.

                                                                  సమన్వయ దృష్టి 

                   ఆత్మీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం గ్రహించి తరించగలరు 



వరస లేఖ సంఖ్య:019/19-9-2016, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి నుండి. 



రెఫ్: (1)డైరీ నెంబర్
38714 / 2016, Date :25/08/2016, , Hon. SCI., New Delhi. 

(2) లేఖ వరస సంఖ్య:016/18-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ   వారి నుండి. 19/9/2016 న రిజిస్టర్డ్ పోస్టులో పంపినది.  



                   తమరికి లేఖ పోస్ట్ లో పంపినాము మమ్ములను  ఆ ప్రకారం కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి , మీ అధికారులను మా వద్దకు పంపండి , మేము మిమ్ములను కలవడానికి ప్రత్యేక ఎర్పాటు చేసి, మేధావులను  పండితులు  సినిమా ప్రముఖులను  సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించి ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి  తీసుకొని వెళ్ళండి, మీ చేతులు మీదకు కొలువు తీరడం  చారిత్రాత్మకం అని  గ్రహించండి, ఒక దివ్య దివ్యవరం కాలమే  ఎదురు వచ్చి  ఇస్తున్నట్లు భావించి అప్రమత్తం చెందగలరు.  


              అన్ని కులాలు వారికి, అన్ని స్థాయిలు వారికి   మేము చెప్పేదే ఏమి అనగా భౌతిక విషయాలు మీద  ఆధారపడ వద్దు  అవి వట్టి  మాయ  ఇప్పటికి  సంవత్సరాల  కాలాన్ని  గంట గంటన్నరలో  తేల్చిన  దివ్యాత్మ గా మమ్ములను  కొలవండి,  మమ్ములను  మేము   గుర్తు  చేసుకోవడానికి తగిన  ఎర్పాటు  చేయండి, ఆలస్యం చేయవద్దు  మీకు అధికారికం  కొలువు తీర్చే  అవకాశం  కాలమే  ఇచ్చినది  అని  గ్రహించి  అప్రమత్తం చెందండి.     వ్యక్తులు ఎవరూ కుల పరంగా విడిపోకండి,    ప్రతి అణువు   విచక్షణ మాట  అధీనం లో ఉన్నాయి అని   ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  ఒకరిని ఒకరు డబ్బు కోసం,   సుఖులు కోసం,  భౌతిక  ఆధిపత్యం కోసం మోసం చేసుకోకుండా విచక్షణ తో మాటతో గెలుచుకోండి, జరిగిన సంఘటనలు  పరిణామాలు  అన్ని  ధర్మ అధీనం లో ఉన్నాయి అన్ని గ్రహించి సర్వ మాట మాత్రంగా చెప్పగలివైన  మమ్ములను  జాగ్రత్త అందరూ కలసి  గ్రహించండి, 


              మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్లిన  తరువాత  వివాహం చేసుకోవడం వలన సత్యం బలపడి, ఒక మాట మనసే సర్వం అన్ని అందరూ గౌరవించి, ఒక్క మాట అందరికి  ఆధారం అని తెలుసుకోడం కోసమే సృష్టి మమ్ములను  మా మనసు ప్రకారం పెంచినది అని  గ్రహించండి, కావున మమ్ములను  అధికారికంగా కొలువు తీర్చి అన్ని వర్గాల ప్రజలు మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన సత్యం బలపడి  లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి , ఎవరూ సత్యంతో  పోటీ పడకండి, సత్యాన్ని గౌరవించి విస్తారంగా గ్రహించండి, మనుష్యులు భౌతిక బలం లేదా ధనం  వంటి వాటి పై ఆధారపడి ఎదుటివారిని నిర్ణయించకండి  ఆలోచన మా ప్రకారం తీసుకోవడం వలన  యావత్తు  మానవజాతి నూతన యుగం లోకి వెళ్ళుతుంది,   దేహం చాంచల్యం తగ్గి బుద్ది  విచక్షణతో  ప్రజలు జీవించాలి అప్పుడు, భౌతిక బలం తగ్గి  యాంత్రికత్వం తగ్గి      ప్రజలు దైవత్వం, యోగాత్వం వైపు వెళతారు అందుకే మేము దివ్యత్వం తో అందుబాటులో ఉన్నాము అని  గ్రహించండి 


 ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే  


ఆశీర్వచనములతో  




యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు             

యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదేరాబద్ 
maharajashrishri.blogspot.in 
9010483794  

No comments:

Post a Comment