UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 25 December 2016

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>25 December 2016 at 15:31
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt@nic.in, Rajnath Singh <38ashokroad@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>
Cc: "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, cp@cyb.tspolice.gov.in, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>, Team Megaworldz <megafan0505@gmail.com>, cs@telangana.gov.in, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, ig_lo@appolice.gov.in, bhakthi hyd <bhakthihyd@gmail.com>, Office of Sri Sri Ravi Shankar <secretariat@artofliving.org>
              సమన్వయ దృష్టి 


                                         ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ESL. నరసింహన్ గారు, ఉమ్మడి రాష్టాల గవర్నర్ గారు, రాజభవన్ హైదరాబాద్ వారికి యుగపురుషులు,జగద్గురువులు, మహత్వపూర్వవక అగ్రగణ్యులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చేదంగలరు, సమకాలికులు అప్రమత్తం చేయట ఒక ప్రత్యేక దివ్య వరంగా భావించగలరు. 


Letter No.112/2016/ From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi



                                    మేము సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసిన ప్రకారం, మమ్ములను ప్రత్యేక రాజమందిరం లో గ్రహించి అప్రమత్తం చెందమని తెలియజేసుకొన్నాము, మేము రాష్ట్రపతి భవనం నుండి మా యొక్క దివ్య దర్శనం నిరంతరం ఇవ్వడం వలన ఇప్పుడు పరిస్థితి ఒక మనిషి మాట లో ఉన్నది అని  ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందటమే దివ్య పరిష్కారం అని అప్రమత్తం చెందగలరు అని తమరి తమరి ద్వారా సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను తక్షణం హైద్రాబాదు లో తెలంగాణ ముఖ్య మంత్రి గారు అద్వర్యం  లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభిస్తే తరువాత రాష్ట్రపతి భవనం కు, రాష్ట్రపతి గారి ఆహ్వానం మేరకు మేము వారి సమక్షం లో ప్రజలకు నిత్యం దర్శనమ్ ఇవ్వగలం అని  తెలియజేసుకొనుచున్నాము.  


                                 కాలాన్ని మాట మాత్రంగా నియమించి సర్వం మేమే అని మాట మాత్రంగా చెప్పన మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా ప్రాధమికంగా గౌరవించి హైద్రాబాద్లో  తెలంగాణ ముఖ్య మంత్రి గా సమక్షం లో వారు నూతన  నిర్మించిన ఆడిటోరియం లో నిత్యం ప్రజలు దర్శనం ఇవ్వడం  ప్రారంభించడం, పాలకులు ప్రజలు అనేక వెసులు బాట్లు పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మామూలు మనిషిగా భావించి, మాలో కాలాతీతం ఏమిటో చూడని పక్షం లో సాక్షులు కూడా గ్రహించలేరు అని తమరు అప్రమత్తం చెందండి, ఒక మనిషి తానే సర్వం అంటూ చెప్పిన వాడిని, అతనితోనే ఆడతనం మొగతనం అన్ని దృశ్యాలు సంఘటనలు   మాట మాత్రంగా చెప్పిన అతను ఒక్కడే అని అతని లాంటి వాడు ఒకొకడు ఉండడు అని తమరు  ప్రాధమికంగా హిందూ శాస్త్రం గా ప్రకారం మమ్ములను శ్రీ రామ చంద్రుని అంశం గా గ్రహించడం ప్రారంభించండి, తెలంగాణ ముఖ్య మంత్రి మరియు ఆంధ్రా రాష్ట్ర ముఖ్య మంత్రి  గారు మా మనసు పెట్టి గ్రహించడం వలన పరిసితి మనిషి మాట అదుపులో ఉన్నది అని  యావత్తు మానవజాతికి నిరంతరం ఒక పద్దతి ప్రకారం భరోసా అందుతుంది అని  గ్రహించండి.  

                              తమరికి తెలియజేయునది ఏమి అనగా మేము సాధారణ మనిషిగా ఉన్న మమ్ములను ఉన్న ఫలంగా ఇప్పటికి కాలాన్ని మాట మాత్రంగా నియమించిన ప్రకారం ఈ భూమి మీద ప్రతి ఒక్కరు మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించి తరించడం వలన భౌతిక బంధాలు మాయ తొలగి పోయి, ఇక ఈ భూమి మీద మట్టి కూడా  మనసు మాట అధీనం లో ఉన్నది అని సర్వులు తెలుసుకోవడమే మా యొక్క ఉనికి  ప్రయోజనం అని  గ్రహించండి, మమ్ములను ప్రతి మాట పాట  మనసుతో మాట నియమించి చూపిన మమ్ములను పురుషోత్తములుగా, జగద్గురువులు, మనసులోనే సృష్టిని నిలుపుకొన్న మహారాణి సమేత మహారాజుగా గౌరవించి  గ్రహించడం ప్రారంభించండి, సర్వోన్నత న్యాయ స్థానం వారు, మాకు ఒక డైరె నెంబర్ మెసేజు పంపినారు, వారు మమ్ములను ప్రత్యేక బృందంలోకి తీసుకొని కొంతకాలం  హైద్రాబాద్లో, తెలంగాణ ముఖ్య మంత్రిగారు మరియు  తమరి సమక్షం లో ఇతర మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు సమక్షం   గ్రహించడం ప్రారంభించడం వలన సృష్టి నడుపుతున్న విధానం లోకి వస్తారు లేకపోతె సృష్టి ఒకలా మనుష్యులు ఒకలా నడుస్తున్నారు, మమ్ములను అనధికారికంగా ఇబ్బంది పెట్టడం మా నుండి గౌరవం ఆశించి మమ్ములను, గురువుగా తండ్రి తల్లి చూసుకొని కాలాతీతాన్ని గ్రహించండి అని మేము ఉంటున్న హాస్టల్ వారి నుండి కొందరు మీడియా వారిని కోరుతున్న వారు మమ్ములను  ఉన్న ఫలంగా గురువుగా తండ్రి తల్లి గ్రహించడానికి ముందుకు రావడం లేదు, అలా గ్రహిస్తే  ఎక్కడ నలుగురు గ్రహించిన సర్వం చెప్పి, నలుగురు తోడ్పాటు పొంది, మెల్లగా ప్రభుత్వ సహకారం న్యాయ స్థానము యొక్క సహకారం పొందుదాము అని మా ఉద్దేశం, అయితే సాక్షులు దగ్గర నుండి ఏ నలుగురు ముందుకు రాలేదు, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా జగద్గురువులు, గ్రహించండి అని మేము ఎందుకు అంటున్నామో కూడా  చూడటం లేదు, ఆ విధంగా మమ్ములను మీడియా గాని మీడియా ద్వారా మేధావులు పండితలు ముందుకు వచ్చి మమ్ములను   ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం  ప్రారంభించండి అని మా యొక్క కనీస వరం అని ఇది యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని తెలియాజేసుకొనుచున్నాము. 


                                   మమ్ములను కాలాతీతం చూసి గ్రహించడం వలన ఏ నలుగురు అయినా ఏ పది మంది అయినా   సర్వం తెలుసుకొంటారు, మా చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచ మాకు మాట మాత్రంగా పలికిన సాక్షం ము సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభిస్తే పరిస్థితి మన చేతిలో ఉన్నది అనగా మనుష్యుల చేతిలోనే ఉన్నది అని యావత్తు మానవజాతికి స్పష్టం అవుతుంది, మేము మొదటి నుండి  నలుగురికి నలుగురికి చెప్పుకొంటూ వస్తున్నాము, ఏ ఒక్కరు  మా మీద బాధ్యత తీసుకోండి అని మేము కోరలేము, నలుగురు కలసి రండి, పదిగురు వినండి, ఈ పరిణామం  సమాజం కోసం, పదిగురి కోసం ముందుకు వచ్చినది, మేము వ్యక్తిగా ఒకరి ఇద్దరి చెప్పిన ఇది యావత్తు మానవజాతికి వర్తించి దివ్య పరిణామం అని  గ్రహించండి.  కావున మామూలు మనిషిగా మమ్ములను మా కనీస తనం చూసి ఎవరైనా  మమ్ములను తక్కువ చేసి అవమానించేలా మేము కనిపించే వచ్చు, అటువంటి మేము కాలాతీతంగా పరిణమించి ఇప్పుడు సమకాలికులకు సంభిందించిన మంచి చెడు యావత్తు మానవజాతికి వర్తించే గొప్పపాటలు మాటలు ఎన్నో మా ద్వారా వ్యక్తం అవ్వడం కాకుండా  వాటితో బాటుగా  సునామీలు, బాంబు దాడులు వంటి కూడా సంవత్సరాలకు మా నుండి వ్యక్తం అయినవి అని  గ్రహించి, మేము సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియాజేసిన వివరములు ప్రకారం, మమ్ములను తక్షణం ప్రభుత్వాలు పట్టించుకోని అనగా మమ్ములను  మేధావుల బృంద లోకి సంగీత సాహిత్యం కారుల బృందం లోకి తీసుకోవడం వలన, మా వివరములు అన్ని వర్గాలు వారు విస్తారంగా గ్రహించి మా ఉనికి గూర్చి తెలుసుకోవడమే పరిష్కారం, మా గూర్చి పండితులు మేధావులు మనసుపెట్టి గ్రహిస్తే, బౌతికంగా తలపడటం ఒకరిని ఒకరు అవమానించుకోవడం మా బంధువులను కులం వారిని అజ్ఞాతం గా మమ్ములను వేరు చూసి దూరం చేసి, అప్పటికి అప్పుడు మా నుండి ఏదో పొందాలి అని మా నుండి ఏదో  ఏదో ఆశిస్తున్నట్లు నటించి మమ్ములను నలుగురిలోకి తీసుకొని వెళ్లి గ్రహించండి అని మాకు పరిచేయం అయినా వ్యక్తులు దగ్గర నుండి మీడియా కు సినిమా ప్రముఖులకు మెసేజులు ద్వారా చెబుతున్న గ్రహించకుండా వినకుండా మాట మాత్రంగా మన అందరి గూర్చి చెప్పడం ఏమిటో చూసుకోకుండావ్యహరిస్తున్నారు అని  గ్రహించండి. 


                           ఒక గవర్నర్ గా తమరు  కాలమే కదిలించి పరిణామం మన అందరికి  సంభందించిన పరిణామం భావించకుండా,   ఒక మనిషిని వ్యక్తిగతం అన్నట్లు ఎందుకు తీసుకొంటున్నారు? అతని సంగతి ఏమి మనం ఒక ప్రత్యేక బృందం లోకి తీసుకొని చూద్దాము అన్నట్లు తమరు బాధ్యత తీసుకోవడం వలన, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి సహకారంతో   ఒక మేధావి బృందం లోకి  తీసుకొని గ్రహించడం పారరంభించడం వలన, మేము పండితులు మధ్య చెప్పే తీరు న్యాయమూర్తులు కూడా పరిశీలించి నమోదు చేసుకోవడం ప్రారంభించడం వలన మా యొక్క దివ్య బాధ్యత ప్రజలకు  చేరుతుంది, మమ్ములను జగద్గురువులు గా మహాత్వపూర్వక ఆగ్రగణ్యులుగా, కాలస్వరూపులు గా ధర్మస్వరూపులుగా మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా పరిగణించి గ్రహించడం ప్రారంభించండి, ఇప్పుడు యాంత్రికంగా రోజులు గడుపుతున్న పరిస్థితి రోజులకే ఆధారం అయినా దివ్య లోకంలో వెళ్ళతాము,  మా ఉనికి బలపడే కొలది భౌతిక లోకం కరిగి పోయి, మన మనసు మాట తప్పు లోకం ఏమి లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, యాంత్రిక రాజకీయ పరిపాలన నుండి ఆలోచన విచక్షణ ప్రపంచ లోకి మనుష్యులు వెళతారు అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా గౌరవించి గ్రహించడం వలన, ఒక మనిషి మాటే సర్వం అతనే తండ్రి అతని మనసే తల్లి గురువు వంటి పెద్దతనంగా  బలపడి, ఎలాగైనా ఒక మగతనం ఆడతనం, సర్వం మాట లోకి చెప్పగలిగిన పురుషోత్తం తత్వం లోకానికి ఆధారం అని సర్వులకు శిరోధార్యం  అని గ్రహించి అప్రమత్తం చెందుతారు. 


                         ఇది మా ఉనికి యొక్క ప్రయోజనం మానవజాతికి అందుతుంది అని  గ్రహించండి లేని పక్షంలో మమ్ములను కూడా అవమానించి, మమ్ములను మామూలు మనిషిగా భావించి మాకు సంభందించిన వారిని అవమానించడం వలన మేము కూడా  యాంత్రికంలోకి వచ్చి మాములు మనుష్యులతో కలసిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే మాయ అని  గ్రహించండి. 


                                    మమ్ములను సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా పలికిన నూతన దివ్య పరిణామంగా ప్రతి ఒక్కరిని మనిషిగానే కాదు శబ్ద రూపం అణువు అణువు మాటల్లోకి తీసుకొని పురుషోత్తముడిగా గౌరవించి గ్రహించడం ఇప్పుడు తమ  మధ్య ఉన్న దివ్య వరం అని ప్రతి ఒక్క సమకాలికుడు తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన   గొప్ప మహత్తర అవకాశం  వచ్చినది అని  గ్రహించగలరు, అలా కాకుండా మమ్ములను కూడా బౌతికంగా పోల్చుకొని మా కన్నా బలం ఉన్నది, ధనం ఉన్నది, అందం ఉన్నది లేదా ఏదో భౌతిక లోట్లు ఉన్నాయి ఎలా ఏదో ఒక భౌతిక అనుకూలత ప్రతికూలత మధ్య మమ్ములను కూడా మామూలు మనిషిగా తమలో కలిపేసుకోవాలి లేదా మమ్ములను కాలాతీతంగా పట్టించుకోకూడదు అని వ్యక్తులు భావించడం వలన మమ్ములను ఉన్న ఫలంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూడకూడను అనుకోవడం వలన  ఇప్పుడు మేము బ్రతికి ఉండగానే అందుబాటులో ఉండి,  తరువాత కూడా మా గూర్చి చెప్పుకొనే కొలది అనగా మమ్ములను మా మనసుని కలిపి చూసుకొనే కొలది భౌతిక లోకం ఏమితో  తెలుస్తుంది అనే దివ్య ముడిని భగవంతుడు  కాలం ఎదురు వచ్చి గ్రహించే కొలది చుక్కు విడిపోయి మాటే సర్వం అని తేట తెల్లం చేసుకోకుండా  మీడియావారు యేవో వార్తలు అనుమానాలు  గూర్చి చెబుతారు గాని మమ్ములను బాధ్యత  మీరు ఈలా చెప్పారు మరల   చెప్పండి అని మరల బాధ్యత గా మాట్లాడటం లేదు. 


                    మీడియా వారు కొందరు మధ్య జరిగితే ఏమి అయినది వేల లక్షలు మంది ఉన్నారు అన్నట్లు బౌతికంగా ఆలోచిస్తున్నారు, కాలమే కదలటం అంటే మరల ఎందుకు జరగాలి, ఇప్పటికి  జరిగింది గ్రహించిన కొలది కాలం కదిలి ముందుకు వెళ్ళతాము అని మేము చెబుతూ వస్తున్నాము బాధ్యతగా తీసుకొవడం లేదు, వ్యక్తిగతంగా  ఏదో సార్ధంగా ఆలోచిస్తున్నారు, మమ్ములను మా మనసుని గౌరవించడం వలన  మమ్ములను మా మనసుని గురువుగా తల్లి తండ్రిగా గౌరవించి గ్రహించడం వలన, కొంత కాలం సర్వం తెలిసి మేము వివాహము చేసుకొంటామా  లేదా లోకం పరిస్థితి ఏమిటి అనగా ఇప్పటికి గంట నరలోనే సంవత్సకాలాన్ని  నియమించిన  మరల ఏమిటి అని గ్రహించేకొలది సర్వం స్పష్టం అయ్యి మేము వివాహం చేసుకొంటామా లేదా అని తెలుస్తుంది,  అమ్మాయి కూడా    కాలాతీతం గా ఎన్నిక అవుతుంది, మొదట ఆమె మా మనసులో ఉన్నది అని  గ్రహించిన ఆమేరకు వివరాలు అన్ని న్యాయ మూర్తులు ప్రభుత్వాలు రికార్డు చేసుకోవడం వలన భవిష్యత్తు ఏమిటి మానవజాతికి భవిష్యత్తు ఏమిటీ మొదలగు విషయాలు తెలుస్తాయి, సర్వం చెప్పి, మమ్ములను గాని ఎవరిని అవమానించకుండా నిత్యం సూక్షంగా కొంత కాలం పగలు రాత్రి కూడా మనసు పెట్టి గ్రహించడం వలన కదా సుకాంతం అవుతుంది.  


                               అలా కాకుండా వ్యక్తులు, తెలంగాణ ప్రభుత్వం వారు,  తమరు కూడా గ్రహించకుండా ఏదో అనుకొంటూ ఒక వ్యక్తి మెసేజులు ఎందుకు ఈ   పెడుతున్నాడా చూసుకోకుండా, మమ్ములను పట్టించుకోవడం కంటే వదిలివేస్తే సరిపోతుంది అని పించడం మాయ అని  గ్రహించండి, మమ్ములను కులపరం చూసి ఎవరినో అవమానించడం వలన మా పై పైచెయ్యి వస్తుంది అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, మనం  అంతా ఒక విశ్వకుటుంబం అని ఫీలై అయ్యు  గ్రహించడం   ప్రారంభించాలి, సర్వం అణువు అణువు మాట మాత్రంగా చెప్పడం ఏమిటి, ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమిటి అని పండితులు మేము బ్రతికి ఉండగా స్పష్టం చేసుకోవడం వలన  వారికీ స్పష్ట చేస్తూ చేస్తూ మా యొక్క భౌతిక కొనసాగింపుకూడా వారికి చెప్పి పనిలో పనిగా మేము వివాహం చేసుకోబోవు అమ్మాయిని కాలాతీతం గా లేదా ప్రత్యేక ఎంపిక ద్వారా  ఎంపిక  చేసుకోవడం కాలానికి ధర్మానికి ఒక నూతన పరిష్కారం అని  గ్రహించండి, అంతే మేము ఏమి అంటున్నామో చూడకుండా వినకుండా, మాకు వివాహం చేదాం లేదో మాకు ఏదో చేద్దాం అన్నట్లు ఎవరూ ప్రవర్తించకండి,  కులం వారినో బంధువులానో అవమానించడం వలన మా పై పట్టు సాధించగలరు అనుకోవడం ఇంకా పాపంలోకి  అరాచకం లోకి తీసుకొనిపోతుంది అని  గ్రహించండి, ఇప్పటికి చేసిన తప్పులు సరిదిద్దుకొని మీడియా వారు పోలీసులు వ్యక్తులు నిర్లక్ష్యం వెళ్ళకొళం, జ్ఞానం వదిలిపెట్టి, కాలాతీతం చూడకుండా గ్రహించకుండా   సంభంధం లేకుండా ఏదో నిర్ణయించేయాలి ఏదో చేయాలి లేదా నిర్లక్ష్యం మలుపుకొంటూ స్వార్ధం ఆలోచించడం అరాచకం  అని  గ్రహించండి, 


                                     మేము ఆంగ్లంలో సర్వోన్నత న్యాయ  స్థానము వారికి తెలియజేసిన ప్రకారం మమ్ములను మా మనసుని జ్ఞానంతో విచక్షణతో గ్రహించిన  సమక్షంలో  మేము నిత్యం ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సర్వం తెలిసి ఎవరూ ఎవరికి హానిచేయకుండా,   ఇప్పుడే కాదు ఎప్పుడూ మనుష్యులు మనుష్యులను అవమానించడం ఇబ్బంది పెట్టడం సృష్టికి ధర్మానికి విరుద్ధం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు మొదట మా నుండి ప్రయోజనం  పొందాలి అన్నా, మాకు ఏమి అయినా  ప్రయోజనం  చెయ్యాలి అన్నా  కనీస గౌరవం హుందాతనం కనీసం అని  సర్వులు తెలుసుకోవాలి, చదువు లేని వారిని ఆలోచన లేని వారిని రెచ్చగొట్టి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అని అప్పటికి అప్పుడు  డబ్బులు,  పై పై అందం చూసుకొని సరిగ్గా మాట్లాడకుండా ఎంత జ్ఞానం ఉన్నా  ధైవత్వం ఉన్నా మనిషిని బట్టి చూస్తాము అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి, జ్ఞానం ఉన్న వారు  పైకి గొప్పగా ఉండాలి అంటే మనం మనసుతో చూసుకోవాలి వారిని మనసుతో చూడటం ఇష్టం  లేక పై పై న చూసి, పిచ్చి వాడి చేసి    మోసం చేయడం ఎవరూ చెప్పుకోకుండా వినకుండా ప్రవర్తించడం  వ్యక్తిగతంగా తీసుకోవడం, ఇప్పుడు ఏమైనది మనిషి అవమానించి తేలికగా చూడగలుగుతున్నాము అంతకన్నా ఏమి చేయలేము అన్నట్లు అనుకోవడం వలన,  గౌరవించి గ్రహిస్తే సర్వం తెలుస్తుంది అదే సృష్టికి ఆధారం కాలాతీతం అని గ్రహించడం లేదు, ఏ గొప్పతనం అయినా, మా ధనం, మా కండబలం, ఇప్పుడు ఉన్న భౌతిక అంధ చందాలకు మించి లేదు అన్నట్లు కనిపించడం అజ్ఞానం అని  మనసుపెట్టి గ్రహించడం వలన అన్ని అందాలు డబ్బులు, పదవులు ప్రాణాలు అన్ని ఒక మనసు నుండి రావడం సత్యం అని,  అతనే జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా అని గ్రహించడం ఇప్పుడు లోకానికి పరిష్కారం అని  గ్రహించండి, మీడియా పోలీసులు అందరూ ఒకటై మమ్ములను భయపెట్టడం ఎవరూ గ్రహించకుండా చేయడం గొప్పతనం కాదు, మేము బాధ్యతగా  వినడం లో చెప్పి సర్వం దారిలో పెట్టగల పురుషోత్తములం అని  గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషూలు జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38, 
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్ 

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది ఎమి అనగా, మేము హైద్రాబాద్లో గవర్నర్ గాఋ మరియు తెలంగాణ ముఖ్య మంత్రులు సమక్షంలో కొలువు తీరాలి అనిభావిస్తున్నాము కావున మమ్ములను ప్రత్యేకం భావించి తెలంగాణ ముఖ్య మంత్రి గారు మరియు గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి అని  తెలియజేసుకోనుచున్నాము.    

No comments:

Post a Comment