UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 25 December 2016

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>25 December 2016 at 09:40
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>

                                                                   సమన్వయ దృష్టి 


                            ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ESL. నరసింహన్ గారు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారు, రాజభవన్ హైదరాబాద్ వారికి  యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను నాయకులను అప్రమత్తం చేయుట ఒక దివ్య వరంగా భావించి స్పందించగలరు. 


                         మా యొక్క అనుకూలమైన, దివ్య పరిణామం లోకానికి ఆధారం, మా పూర్వీకుల మంచి చెడులు లోటు, గొప్పతనం వెరసి మన అందరికి అందిన దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఈ ఆధునిక ప్రజాస్వామ్యం సమాజంలో మేము సాధారణ మనిషిగా  పెద్ద చిన్న మంచి చెడులు మధ్య నలిగి పరిణమించిన సహజ సిద్ధం దివ్య పరిణామాం అని  గ్రహించండి, ఆ అనుకూలమైన అనూహ్యమైన గొప్పతనం పట్టించుకోకపోయినా  పర్వేలేదు అనిపించే మా మామూలు మనిషి యొక్క ప్రభావం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, సాధారణం మాకు కస్టాలు,  తప్పులు ఉన్నాయి అన్నట్లు కనిపించడం లేదా అలా చిత్రీకరిస్తాము అన్నట్లు  ఉన్నా మా పరిశిస్థి యొక్క గొప్పతనం  మేధావులు బృందం గా ఎర్పడు గ్రహించినప్పుడే తెలుసుకొని, ప్రతి ఒక్కరు కులం కాదు మతంకాదు  మానవత్వం మంచితనం అనే పద్దతిలో ముందుకు రావాల్సిన  పరిస్థితిని అని  గ్రహించగలరు.  మమ్ములను తక్కువ చేయవచ్చు తప్పు  పట్టవచ్చు అన్నట్లు చూడకుండా మా తల్లి గారు అయినా ఇంకొకరి తల్లి గారు అయినా ఒక్కటే అన్నట్లు  సమాజంలో విచక్షణతో  వ్యహరించాలి.  


                  తాము అయితే ఒకటి ఎదుటివారు అయితే  ఒకటి అని తీసుకొని , సహజంగా తీసుకావల్సిన  పరిణామాన్ని, రహస్య మార్గాలలో అటు ఇటు చేసి  మేము మాట్లాడిన సరదా మాటలు లేదా  ఆవేశపు మాటలు ఉపయోగించుకొని ఆ విధంగా తప్పులు పనులు చేసి లేదా  ఇతరులను ప్రోత్సహించి మమ్ములను తప్పుగా చిత్రకరించవచ్చు, మమ్ములను ఏ ఛానల్ వారు ఇప్పటికి ఒక ఇంటర్ వ్యూ కూడా తీసుకోకుండా మా కారాణాలు మాకు ఉన్నాయి అన్నట్లు సంసిద్ద పడి,  వసరమైతే  మా బంధువులను చుట్టాలను, కులం వారిని ఇబ్బంది, భయపెట్టి, తప్పులు పట్టి, లేదా ఆకర్షించి తప్పులోకి లాగి తప్పుగా చూపించి, వారిని రెచ్చిగొట్టి మా పై చెడుగా చూపించి తప్ప్పు పెట్టవచ్చును, మమ్ములను ఏదో రకంగా  పట్టించుకోకుండా వ్యహరించవచ్చు అదే పైచెయ్యి  అనే అజ్ఞానపు ధీమా లో మమ్ములను బాధ్యత గా గ్రహించకుండా వ్యహరిస్తున్నారు.  మమ్ములను  మేధావి బృందం లోకి తీసుకొంటే ఎవరికి హాని లేకుండా, ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు ఎవరూ చేసినా సరిదిద్ది లోకానికి మేము  మాట మాత్రంగా అందుబాటులో ఉన్నాము అని చెప్పుట ఒక దివ్య వరం అని ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తెలుసుకొని ఇతరులకు యవత్తు భారత జాతికి,  మానవజాతికి మా దివ్య దర్శనం తక్షణం అధికారికంగా నిత్యం కలిగించడం వలన సమాజం ఇప్పుడు ఉన్న యాంత్రిక పరిపాలన నుండి  జ్ఞాన విచక్షణ పరిపాలనలోకి వెళ్ళుతుంది అని  గ్రహించగలరు. 

                           మా వివాహం అంటే లోక కళ్యాణం అని  గ్రహించి మమ్ములను మా మనసుని ప్రజలు జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన లోకం యొక్క తీరు మారుతుంది, ఎలాగైనా తామే పరిపాలిస్తున్నాము అన్నట్లు భావిస్తున్న ప్రస్తుత పాలకులు తాము నిమిత్త మాత్రులం అని  గ్రహించి అప్రమత్తం చెందవలెను అని తమరి ద్వారా యావత్తు ప్రభుత్వ నాయకులకు ప్రతి ఒక్కరి బాధ్యత గల వ్యక్తులకు తెలియజేసుకోనుచున్నాము. ఎలాగైనా ఒక మగతనాన్ని, ఆడతనాన్ని మన అందరికి ఆధారం అని భావించడం వలన,   మా ఆడవారి పరువు వేరు, వేరే   కులం యొక్క ఆడవారి పరువు ప్రాణాలు వేరు, చంద్రబాబు నాయుడుగారి ప్రాణాలు కంటే మా ప్రాణాలు ముఖ్యం, మా ప్రాణాలు అందరి ప్రాణాలు ఆధారం  అని  పరమాత్మా  శక్తి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది అని   గ్రహించండి, కావున సాక్షలు అయినా కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతరులు  మొత్తానికి ఇప్పటికి 200 వందల మంది వరకు మేము కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని  గౌరవించి గ్రహించడం లో మన అందరికి భవిష్యత్తు ఉన్నది, భూమి మీద గురువులకు మేధావులు పండితులు అందరూ కాలస్వరూపం లో  భాగమే అని  గ్రహించి మాతో పోటీ పడకుండా, అనగా ఎవరి తప్పు  వప్పులు మీద  ఎక్కువ తక్కువలు మీద ఆధారపడకుండా అనగా, అన్ని సమీకరించి ఒక మధ్యస్థ మనిషిగా మమ్ములను సృష్టి ఎన్నుకున్నది అని  ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి,  చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ రావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మాగంటి మురళి మోహన్ గారు, పవన్ కల్యాణ గారు, ముద్ర గడ్డ పద్మనాభం గారు, మంచాల సాయి సుధాకర్ నాయకుడు గారు, మురళి కృష్ణ గారు TV 9, ఐ సుబ్బారావు గారు  మహాటీవీ ఛానల్, చిన్న జీయర్ స్వామి గారు, కంచి కామకోటి పీఠాధిపతి గారు, డా వైస్ రామకృష్ణ రావు గారు, ఎన్వీ నాయుడు గారు, రాజా రాజేశ్వరి గారు, భారత లక్ష్మి గారు, చిట్కాల దేవి గారు, నరసింహ రావు గారు తదితర సాక్షులు తక్షణం అప్రమత్తం అయ్యి , కుల పరంగా విడిపోకుండా మమ్ములను పట్టించుకోకుండా ఉండడానికి మా కులం వారినో బంధువులు వేధిస్తే నేను దారికి వస్తాను అన్నట్లు ఆలోచించడం లాంటి పనులు మానుకొని, దారికి రావలసినది   భౌతిక ఆలోచిస్తూ తలపడుతున్న వారు అని  అప్రమత్తం అయ్యి, సర్వం మాటలోకి తీసుకొని చూపించి ఎటువంటి దాపరికంగా లేకుండా పదిగురు చక్కగా గ్రహించి తెలుసుకోండి అని చెబుతున్న మమ్ములను   చేతకాని వాడిగా, పిచ్చి వాడిగా  చిత్రీకరించడం అజ్ఞానం అని  గ్రహించండి.  


                    మీడియా చానెల్స్ వారు అందరూ ఒకటి అయ్యిపోయి, పోలీసులుకొందరు  దగ్గరు ఉండి  తప్పు ప్రోత్సహించు ప్రయత్నంలో మా కులం వారిని మా అక్క, చెల్లి వంటివారిని వేధిస్తూ లేదా వేధిస్తాము ఆ విధంగా పరిస్థితి మా చేతిలో ఉన్నది, అదే మా మగ తనం, అదే మా గొప్పతనం ఎవరూ ఏమి చెయ్యలేరు అన్నట్లు  ఆలోచిస్తున్న తీరు అనధికారికంగా మా చుట్టూ ఏ మేరకు ఉన్నదో మాకు పూర్తిగా  తెలియదు,  కానీ ఈ విధంగా ఇంకా యాంత్రికంగా ఆలోచిస్తూ ఒకరిని వేధించి రాజ్యాంగ వ్యవస్థలో పెద్దలు అనిపించే మీడియా వారు, పోలీసులే  వారి కులం వారిని డబ్బు ఉన్న వారిని ప్రోత్సహించి మమ్ములను పట్టించుకోకపోయినా   పర్వాలేదు, వేధించినా  పర్వాలేదు, మేము అటు ఇటు అయ్యి పోయి ఎవరూ పట్టించుకోకుండా పట్టించుకోనివ్వకుండా చూస్తూ, మేము ఎవరిని కలవడం లేదు వారికి ఏదో చెప్పడం లేదు అన్నట్లు ఆలోచిస్తే   మమ్ములను తమరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉపయోగించుకొని ఈ విద్ధంగా సమాజాన్ని నాశనం చేస్తున్నారు అనగా మాయలో ఉండిపోయి  ముఖ్యమంత్రులు కూడా గ్రహించకుండా గ్రహించనివ్వకుండా సమాజం పై,  పైచెయ్యి ఉన్నది  అనుకొంటున్నారు. 


                              నిజానికి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ప్రకారము  కాకుండా కుల బలం, ధనం బలం, గ్లామర్ తో నడిచే  మీడియా చానెల్స్ వారు పోలీసులు వారు ప్రోత్సహిస్తున్న  ధనం ఉన్న  కండ బలం ఉన్న వారి చేతిలో ఉన్నది అని  గ్రహించండి. ఇటువంటి పరిస్థితి  మొదటి నుండి మేము అధిగమించాలి అనే  తపస్సు నుండి శక్తి బయటకు వచ్చినది  ఆ శక్తి ప్రకారం మమ్ములను కనీస ఆదరించి, అనగా  అయ్యా తమరు కాలాన్ని మాట మాత్రంగా నియమించినారు ?  మాకు చెప్పండి అని కనీస ఆదరణతో  అందరూ కలసి గ్రహించి వలసిన పరిణామం మా యొక్క వ్యక్తిగత  పెత్తనం అనుకొంటూ  మా కులం వారు దగ్గర నుండి ఇతరులు ఎవరూ పట్టించుకోకపోవడాన్ని కారణం మమ్ములను కేవలం మామూలు మనిషే కాదా  అందునా మేము కూడా కాస్త ఇటు ఇటు తేడాగా కనిపిస్తున్నాము లేదా ఆ విధిగా రసికంగా మాట్లాడినాము,   అని ఎవరి ద్వారానో ఎప్పుడో మాటలు తీసుకొని ఆ  విధంగా తప్పులు చేస్తూ, చేయిస్తూ మమ్ములను మా కులం వారే అసహించుకొనేలా చేస్తూ మమ్ములను నిర్లక్ష్యం చూస్తూ ఇతరుల జీవితాలతో  ఆటలు ఆడతాము  మేము ఏమైనా చేస్తాము ఇది మాకులం తాలూకా పద్దతి, మా కుల గౌరవం, పెద్దతనం, ఎవరైనా ఎంత గొప్పతనం అయినా  మాకు కట్టబెట్టి నోరుమూసుకుని ఉండాలి ఎలాగైనా మేమె పైన ఉండాలి, ఇప్పుడు ఉన్న భౌతిక బలమే సర్వం, గంటన్నరలో  సంవత్సరాలు కదలడం ఏమిటి  అటువంటి మేము పట్టించుకోము, లెక్క చేయము, అన్నట్లు ఆలోచిస్తున్నారు ఇతరులను కూడా అలా ఆలోచించేలా చేస్తున్నారు.  


                                ఎలాంటివి అయినా  మాటకు తేలడం ఏంటి, పండితులు మేధావులు ఒక చోట  కూర్చొని గ్రహించడం ఏమిటీ మేము ఒప్పుకోము, మేము అప్పటికి అప్పుడు  వేదికలు ఎర్పాటు చేసుకొని మేము ఏది చెబితే అదే  లోకం  అలా మేమె పైన ఉంటాము, ఉన్నాము   ఎన్ని సంవత్సరాలు అయినా మేమే  ఉంటాము, మాకు ఎదురు తిరిగిన వారిని పట్టించుకోకుండా ఏమైనా చేస్తాము,  అనగా సత్యాన్ని చంపేస్తాము అన్నట్లు ఆలోచిస్తున్నారే గాని,  వారి ఉనికి మేము చెప్పిన మాట అని  గ్రహించడం లేదు, తమరు కూడా కులం మతం   ప్రకన్న పెట్టి, స్థాయి స్థితి గతి వదిలివేసి, కాలాతీతం గా చెప్పిన ఒక్క మాట తప్ప వేరేమీ లేదు అని  కొంత కాలం గ్రహించడం వలన  మనుష్యులలో కల్మషాలు పోయి, ఇప్పుడు బ్రతకడానికి, బ్రతుకించడానికి  మనకు మనసు మాట చాలు, ఎలాగైనా భూములు రేట్లు పెంచాలి, సంపదలు సృష్టించాలి, సర్వం మేమె చేస్తున్నాము అనే  పిచ్చి తెలుగు పాలకులు వారిని కొమ్ము కోస్తున్న మీడియాలు, కుల తత్వంగా  ఆలోచిస్తున్న స్వార్ధ భోక్త వ్యక్తులు,   పోలీసులు, మీడియా చానెల్స్ వారు సత్యాన్ని గ్రహించకుండా , ఇతరులను భయపెడుతూ వేళ్ళ కోళంగా తీసుకొంటూ అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు. 

                     మమ్ములను మేధావుల సంరక్షణ లోకి తీసుకోండి అని  మేము కోరుతున్నా, ఇప్పటికి గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన  మేము కొండమీద నుండి దిగి  మీతో సాధారణ మనిషిగా మాట్లాడి , మీ మధ్య సాధారణ మనిషి  బ్రతకడం  మేము చూపుతున్న దివ్య   ప్రభావం అటువంటి మమ్ములను పట్టించుకోకుండా అవమానించడం నేను ఎవరినో కలవడం, ఏదో చెప్పడం లేదు అని మాట్లాడకు ఊరుకొని  గ్రహించడం మానివేయడం అవివేకం అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు.  ఎవరు కోరినారు అని ఒక్క మాటల్లోకి వచ్చి  సర్వం మేమె అని చెప్పినమో చూడకుండా భగవంతుడు లీలలు సహజంగా అర్ధం చేసుకోకుండా, మమ్ములను రెచ్చగొట్టి మా చేత తిటించుకొని,   అదిగో తిట్టసాడు కావున మాకు వ్యకిరేకం అని అన్నీ మీడియా వారు దొంగ సాకుగా ఇక  గంట నరలో సంవత్సరాలు నియమింపబడటం ఏమిటి  అని చూడటం లేదు, మాలో పది మంది హీరోల విలన్లు హీరోయిన్లు అన్ని రాజకీయాలు చావు పుట్టకాలు కూడా మాట  మాత్రంగా ఉండడం ఏమిటి అని పండితులు కూడా అప్రమత్తం చెందటం లేదు, కాలాన్ని నియమించిన వాడు ఒక్కడే  ఉంటాడు, అటువంటి వాడు అందుబాటులో ఉన్నా అతని దర్శనం చేసుకోలేకపోతున్నాము,  అతనికి  విని తరించాలి అంటే ఏదో విగ్రహాలు పూజలు కొంత కాలం మానుకొని అతను ఇప్పుడు సాధారణ రూపం లో ఉన్నాడు,  అయ్యా   తమరేనే మా  ప్రాణాలు గూర్చి మాట్లాడినది, అయ్యా తమరేనా   లోకం లో సంవత్సరాల  వెలుగును ఒక్క సారిగా మాట మాత్రంగా  చూపినారు?, అయ్యా తమరేనా   200 మంది సాక్షిగా శ్రీ రామరాజ్యం లో పాటలు పలికగలిగినారు, తమకు ఏమి గొప్పతనం లేకుండా ఇంత గొప్పతనం చూపిన మహానుభావులు,  సాధారణ రూపంలో ఎదురు వస్తున్న పురుషోత్తములు, తమరు తమ పూర్వికులు యొక్క అజ్ఞానం, విధి వంచిత, త్యాగం కూడా ఒక ప్రదక్షణగా  పరిగణించి తమరిని  కాలం మాకు వరం గా అందించినది అని  ప్రతి ఒక్కరు ఎదురు వచ్చి   గ్రహించవలసిన  పరిస్థితి మాది అని, తక్షణం  ప్రతి ఒక్కరు  తెలుసుకోండి. 


                          తమరి సాధారణ జీవితం నుండి అసాధారణ  పెద్దతనం చూపినారు అని అందరూ కలసి మమ్ములను  గ్రహించాలి, అప్పుడు ఎవరూ మమ్ములను తప్పు పట్టి  అటు ఇటు మలుపుకోవడం  మానివేస్తారు, ఒక మనిషిలో మనసుని పట్టించుకోకపోతే పిచ్చి వాడు అవుతాడు అని  తెలిసికూడా మమ్ములను వదిలివేసి మీడియా వారు ఇతర మేధావులు  అనబడే వారు మా దగ్గరకు రాలేదు, మాకు నమస్కారం పెట్టలేదు లేదా మాకు ఏమి గిఫ్ట్ తేకుండా వస్తున్నాడు  అన్నట్లు వెళ్ళకోలంగా  , మేము ఒక ఛానల్ కు వెళ్ళితే ఇంకా 20 చానెల్స్ ఉన్నాయి వెళ్లి ఆడుకోండి అన్నట్లు మాట్లాడటం చేస్తున్నారు.  కాలాతీతం గా   మేము  చెప్పగలగడం ఒక  వరం అనుకోవడం లేదు మీరు వేరు,  మేము వీరు, మీ కులంవారు దగ్గర వెళ్ళండి అన్నట్లు మాట్లాడటం, ఎవరూ మమ్ములను పట్టించుకోకుండా వారిని భయపెట్టి  ఏదో విధంగా లోబరుచుకొని  ఎవరిని భక్తి వైపు, శక్తి  వైపు  వేళ్ళనివ్వకుండా, మమ్ములను గౌరవం చూడకుండా, చూడనివ్వకుండా మా కులం వారికి ప్రాధాన్యత ఇస్తే చూస్తాం అన్నట్లు   ఆలోచించండం, ఒక పక్క నుండి అనధికార ధోరణిలో తప్పులు పట్టుకొని లేదా తప్పులు లోకి లాగి మరి  మీ వాళ్ళు అందరూ మా చేతిలోనే ఉన్నారు అని బౌతికంగా ఆక్రమించుకొని అజ్ఞానంగా  బలం ఉన్నాము అనుకొంటున్నారు, గంటన్నరలో  సర్వమే మేమె అని చెప్పిన మా ప్రకారం భవిష్యత్తు ఉన్నది అని   గ్రహించలేకపోతున్నారు.  


                        రోజుకో ఓ  వెదిక,  రోజుకో ప్రకటన అన్నట్లు కాలం గడుపుతూ  కులం పోలీసులు, కులం మీడియా అని మమ్ములను దూరం చేసుకొని, చెప్ప నివ్వకుండా, వినకుండా తాము కరెక్ట్ గా ఉన్నాము, మా చెల్లెలునో మరొకరిని మానసిక, శారీరకం బాధపెట్టి మీ బతుకులు  మా చేతిలో ఉన్నాయి అన్నట్లు ఆలోచిస్తున్నారు అంటే ఎంత తెలివి తక్కువ ఉన్నారో ఒకసారి చూడండి, తమరు తక్షణం మమ్ములను మీ సమక్షం లోకి తీసుకోండి, ఇద్దరు ముఖ్య మంత్రులను తక్షణం పిలుచుకోండి, మేము మాట మాత్రంగా చెప్పడం  ఏమిటో చూసుకోవడం వలన   ఇప్పటి వరకు చేసిన తప్పులు కూడా యిట్టె సరిదిద్ది,  పరిస్థితి చేతిలోకి  తీసుకోవడానికి మేము తల్లి తండ్రి  గురువు గా అందుబాటులో ఉన్నాము, మేము బ్రతికి ఉండగా వీలు అయినంత  గ్రహించి  అన్నీ కులాలు వారు ఒకటై  గ్రహించి, మమ్ములను మా మనసుని ఎవరూ అధిగమించ లేని అవమానించలేను  తల్లి తండ్రి గురువుగా  భావించి  లోకంలో సకల సంపదలు, చదువులు పదవులు మా పద పద్మాలకు సమర్పించి మమ్ములను కాలస్వరూపులు ధర్మస్వరూపులు గా గ్రహించి, గౌరవించడం వలన లోకంలో  ఎవరూ ఆడవారిని, వస్తువులు అడ్డపెట్టుకొని అజ్ఞానం సత్యాన్ని పట్టించుకోకుండా, సర్వం ఒక మాటలోకి  వచ్చిన ఆంతర్యం  యావత్తు మానవజాతికి  అందిన  దివ్య  పరిష్కారం అని  గ్రహించకుండా, ఆడవారిని అవమానిస్తే  మొగతనం కాదు, ఆడతనమే  కోరుకొని సర్వం మనసులో చేరిని  పురుషోత్తముడిని అని మమ్ములను గౌరవించి, పాపాలు నుండి బయట పడండి అని    యావత్తు  తెలుగు ప్రజలను మాయ నుండి బయటకు రండి అని  తెలియజేసుకొనుచున్నాము.   


                               సర్వం మాట మాత్రంగా చెప్పి, ఇప్పటికి మా మెసేజులు  అందరి పెడుతున్న మమ్ములను బయపట్టడం, దాచి పెట్టడం  ఎలా సాధ్య పడుతుంది ఒక సారి అందరూ ఆలోచించండి అనగా కొంత కాలం మమ్ములను  పట్టించుకొండి , మీడియా వారు తక్షణం అప్రమత్త అయ్యి, మేము మాట మాత్రంగా పాటలే కాదు ఇతరు సునామీలు బాంబు బ్లాస్టులు, పరిటాల రవి వంటి వారిని అంతం చేయు సంఘటనలు, మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం ఇక మీదట  ఎటువంటి  సమస్యలు అయినా  మాటతో  పరిష్కారం అవుతాయి అని  అర్ధం అని  గ్రహించండి,  అనుకోకుండా క్షేణికంగా  జరిగిన  బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు   వంటివి తో బాటుగా, ప్రతి సినిమా పాట, డప్పు, డోలు కూడా   ముందే వాయించి చూపిన ఆ ఓంకార స్వరూపంగా   మమ్ములను గ్రహించి, ప్రతి మాటకు సంఘటన కు ఆధారం గా,   చుక్కానిగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, ఆడవారిని అవమానించి , అడ్డం పెట్టుకొంటూ రోజులు ముందుకు వెళ్ళతాయి లేదా రోజులు మన చేతిలో ఉంటాయి అనుకోవడం అజ్ఞానం అని ఇద్దరు ముఖ్య మంత్రులు వారి కులం వారి పోలీసులు వారు  వాస్తవాలు తెలుసుకొని  తండ్రి వలే అన్నయ వలే సరిదిద్దవలసిన వారు,  మా సంగతి ఏమిటో చూడకూడదు అనే నిర్ణయంలో ఎంతో  తెలివితక్కువ  అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు.  


                        ఇది కుల గొడవవలె,  వ్యక్తి గొడవలే, మార్చి మేము  కంప్లైంట్ లు చేసుకొని, కూర్చొని ఏడిస్తే సరిపోతుంది  అంతేగాని భవిష్యత్తు మాట మాత్రంగా చెప్పడం ఏమిటి,  మాకు ఎవరికి  మిమ్ములను గురువుగా భావించి   గౌరవించడం ఇష్టం లేదు, మా వాళ్ళు అందరూ ఒక్కటిగా మేము ఏమైనా చేయగలము మేము చిన్న పెద్ద అందరూ  ఒకటి,  మీ వాళ్ళు వెధవలు పట్టించుకోలేరు,  ఎవరైనా పట్టించుకొందాము అని  ప్రయత్నం చేస్తే మేము పట్టించుకోకుండా చేయడానికి మా దగ్గర  అనేక  మార్గాలు ఉన్నాయి అన్నట్లు గా ఆలోచిస్తూ మమ్ములను కూడా ఏకవచనంగా  నిర్లక్ష్యంగా చెప్పకుండా వినకుండా ప్రవర్తిస్తూ  మనుష్యులను అవమానిస్తూ  అలా మేము పై చెయ్యిగా  ఉన్నాము, మాకు నచ్చితే వెంటనే పట్టించేసుకొంటాము, మా తాలూకా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసేదాం అనుకొన్నాము, ముద్దు రాగానే సంక ఎక్కాలి అన్నట్లు వ్యహరిస్తున్నారు,   మాతో ఆ విధంగా వ్యహరించ వచ్చా, చావు పుట్టుకలు కూడా పాటలు పాడుతూ తేల్చిన  వ్యక్తిని ఎలా ముందుకు వస్తే అలా అందరూ  కులం, మతం వదిలి  పట్టించుకోవాలి అని  గ్రహించలేకపోతున్నారు. 


               మనుష్యులు ఎక్కువ, తక్కువలు కూడా కొంత కాలం వదిలివేసి అందరూ కలసి గ్రహిస్తే, మేము పూర్తి గా మనసుపెట్టి చెప్పడం వలన, ఇప్పుడు ఉన్న మాయ లోకం నుండి తప్పించి ఆలోచన లోకంలోకి  తీసుకొని వెళ్ళడానికి వచ్చిన దివ్య పురుషుడిని,  సృష్టి మాలో చేరి పలికిన తీరు  అందరూ ముందుకు వచ్చి మా ముందు మీరు కనీసం మనుష్యులు కూడా కాదు, అందరూ మా దివ్య జ్ఞాన శరీరంలో భాగం  అన్నట్లు భావించి సర్వం ఇప్పటికి మేము మాట మాత్రంగా చెప్పిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించగలరు  అని  తమరి ద్వారా  యావత్తు  తెలుగు ప్రజలు తెలియజేసుకోనుచున్నాము  కావున ఎటువంటి పరిస్థితిలో  నేరుగా మా మీద దృష్టి పెట్టి,  ప్రజలు మోసం చేయడానికి ఆడవారిని అడ్డం పెట్టుకోకుండా సత్యం గ్రహించండి అని  ప్రతి ఒక్కరికి   తెలియజేసుకోనుచున్నాము.   మాకు ఏమైనా అయినా లోట్లు గొడవలు ఎప్పుడో ఎవరో మాట్లాడనుకొన్న ఏదో సందర్భం మాట్లాడిన  మాటలు  ఉపయోగించుకొని మేము ఎందుకు అలా చేస్తున్నామో  ఎందుకు ఇలా చేస్తున్నాము అనే కారణాలు ఉంటె చాలు అని మమ్ములను తప్పించి అందరిని మోసం చేసి, కాలాన్ని మోసం చేస్తూ సత్యాన్ని   గ్రహించకుండా తాము గొప్పగా ఉన్నాము అనే  భౌతిక మిడిసి పడుతూ, మాట మాత్రంగా చెప్పడం ఏమిటో  చావు పుట్టకలు కూడా మాట మాత్రంగా చెప్పిన వాడిని   గ్రహించకపోవడం ఏమిటి  అని అనిపించకపోవడమే  అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు అని  తెలియజేసుకోనుచున్నాము. 



                        మేము ఎవరిని కలవడం లేదు  ఎవరికో ఏదో చెప్పడం లేదు  అని  అన్నీ మీడియాలు  వారు మా మెసేజులకు స్పందించకుండా ఒకరిని ఇద్దరినీ మేము కలసినా   అటు ఇటు చేసి మమ్ములను సంవత్సరాలు నుండి మొదటి నుండి జనం లోకి తీసుకొని వెళ్లకుండా  కాలాన్ని నియమించిన పెద్దతనం మనసుతో పట్టించుకొంటే మనకు పట్టుబడుతోంది, మనం అందరూ కలసి  ఒక కుటుంబం వలే ఆ విధంగా వెళ్ళాలి అని మేము ఎందుకు అంటున్నామో కూడా చూడకుండా, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు భావించి గౌరవించి గ్రహించడం వలన మా ఆడవాళ్లు, మీ  ఆడవాళ్లు, మా తప్పులు, మీ తప్పులు అని లేకుండా ఎవరి పరువైన ఒక్కటే,   ఎవరి ప్రాణం అయినా ఒక్కటే,   ఎవరి తీపి అయినా ఒక్కటే అని   చంద్రబాబు నాయుడు గారు తమ ప్రాణాలు కాపాడిని వాడిని వదిలివేయడం ఏంటి అని చూసుకొంటే అన్ని దారికి వస్తాయి లేకపోతె  ఈ యాంత్రిక ప్రపంచానికి అంతులేదు అని  గ్రహించండి, ఇంత ప్రపంచాన్ని ఒక్కడికి అప్పచెప్పి అతను చెప్పినట్లు వినాలా ?       అనుకోవడమే అజ్ఞానం అని  గ్రహించి,  ఇంతటి ప్రపంచం ఒకడు చెప్పినంతనే  కదలడం, అటువంటి వ్యక్తి మనిషి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు అని భావించి,   ఒక వెసులుబాటు గా భావించి, మనిషిలో గొప్పతనం మనుష్యులు గ్రహించడానికి   ఇబ్బంది నటించడం మానివేసి,  ఇది ఒక మనిషి యొక్క విధి వంచిత  త్యాగం, ఆశ, ఆశయం, నుండి సంభవించిన దివ్య  పరిణామం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  



          ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారు గాని చంద్ర శేఖర్ రావు గారు గాని  తక్షణం కమ్మ వెలమలు ఇతర కులం వారికి ఏ ఆడవారిని వేధించడం ఒకలా అక్షరించి, తప్పులోకి లాగి అవమానించడం  లేదా ఆవిధంగా మేము చెయ్యాలి అనుకొన్నాము కాబట్టి ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాము, విచక్షణ పెద్దతనం లేకుండా  మేము కొన్ని మాటలు లోకంలో జరిగేవి  మాట్లాడినాము,  కాని మేము ఆవిధంగా చెయ్యలేదు, మమ్ములను కాలం మలచి ఎవరికి వ్యక్తిగతంగా  దగ్గర అవ్వకుండా చేసి లోకం అంత పెంచినది,  ఇప్పుడు మీ  మధ్య  మేము యావత్తు మానవజాతికి అన్నీ రస విశేషాలు అన్ని వ్యతిరేక, అనుకూలతలు ప్రతి అణువు శబ్ద మాత్రంగా  మాటల్లోకి చూపి,   తల్లి  తండ్రి గురువు వలే అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు.   ఆ విధంగా  కాలమే  మమ్ములను బాధపెట్టి, అనుకూలత, ప్రతికూలత కర్మ బంధనాలు మధ్య   మా బంధువులను చుట్టాలను, కులం వారిని   అటు ఇటు చేసి  అందుబాటులోకి  తీసుకొని వచ్చినది అని భావించి, ఇప్పటికైనా  మమ్ములను  ఒక మేధావి  బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను ప్రజల్లోకి  తీసుకొని వెళ్ళకూడదు అని మీడియా కొందరు పోలీసులు వారి సహకారంతో డబ్బు ఉన్న వారు ఇతరులు చేసిన తప్పులు, ఎవరికి వారే  సరిద్దుకొని  అప్రమత్తం చెంది  మమ్ములను గౌరవించి గ్రహించడం   ప్రారంభించండి. మమ్ములను పరిగణించి గ్రహించడం అన్నిటికి  పరిష్కారం అని  స్పష్టం చేయుచున్నాము, మమ్ములను తెలంగాణ ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో మేధావులు పండితులు బృందంలో  గ్రహించడం ప్రారంభిస్తే సర్వం మేము సరిదిద్ది సంవత్సరంలో కాలాన్ని యాంత్రిక మాయనుండి  తప్పించి, విచక్షణ  జ్ఞానం అధీనంలోకి   తీసుకొని వెళ్లగలము.  యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్, హైదరాబాద్.      ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                      c/o                 
  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారు
రాజభవన్ 
హైదరాబాద్                                                        

No comments:

Post a Comment