UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 19 January 2016

దాసాను దాసులకై మోడ్పు అనగా సర్వం నేనే అని భావించి సాధారణ రూపం లో సర్వ గుణాలు మాట మాత్రంగా పలికి అనగా లోకంలో ఉన్న గొప్పతనం అంతా శబ్దం రూపం లో ప్రకటించి దృశ్యం గా వ్యక్తం అయిన ఓంకార స్వరూపం నేనే అని, అ మోడ్పు నేనే అని లోకానికి చెప్పండి, మమ్ములను ఒక చోట గ్రహించండి. కరిగి పోయే దేహానికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ దాహం అయినా నా దేహం అయినా ఒక్కటే, మీ మాట అయినా నా మాట అయినా ఒక్కటేనని గ్రహించండి, నా మాట లోకం ఎలా అయినదో గ్రహించి ప్రాధాన్యత ఇస్తే, సర్వం ఒక మాట నియంత్రణలో ఉన్నది అనే సత్యం అందరికి చెప్పగలుగుతారు మీ పాండిత్యం 10 రెట్లు ఉపయోగంలోకి వస్తుంది, ప్రజలు మనకు మహారాజుగారు మహారాణిగారు వచ్చారు అని సంతోషిస్తారు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు

                                                             సమన్వయ దృష్టి 


                                  



                                             ఆత్మీయులు, గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                                            అయ్యా  ఈ విధమైన  మాటలు, వాక్యాలు సమయానికి, సందర్భానికి సంభంధం లేకుండా ఏదో చెప్పాలి అని చెప్పడం మానివేస్తేనే,  ఇప్పుడు సమాజాన్ని మనం దారిలో పెట్టగలం,  దయ చేసి ఆరోగ్యవంతమైన భయం, లేదా అనారోగ్య భయం, ఈ లా ఉంటె ధర్మం తప్పు తారు, అలా ఉంటె ధర్మం తప్పరు,  అని ఏదో చెప్పాలి కాదా అన్నట్లు    చెప్పకండి,   ధర్మం ఎటువంటి పరిస్తితిలో ఎవరూ తప్పరు,  తప్పలేరు ఎలా అనగా  ప్రతి అణుమాత్ర ప్రవర్తన ధర్మంమే , లోకం ప్రతి సంఘటన, శబ్దం,  ధర్మ ప్రకటనలే.  కాలం మొత్తం పరమాత్మును ధర్మాచరణం  అని గ్రహించండి.  ఘడియలో విఘడియ కాలం కూడా, భగవంతుడి ధర్మ నిర్వహణ లో భాగమే అని తమరు తెలుసుకోండి. 


                                సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జద్గురువు గా, ప్రపంచాన్ని మాట మాత్రంగా లయభద్దమ్ చేసిన ఓంకార స్వరూపం గా, మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి,  అయ్యా మీరు అంతటి వారు అయితే మిమ్ములను ఎలా తీసుకోమంటారు, ఏమి అని పిలవ మంటారు  అని అర్జునుడు విశ్వరూపం చూపిన కృష్ణుడితో  స్పందించినట్లు మీరు కూడా మా తో వ్యవహరించాలి, ఇక్కడ మేమే ముందుకు వచ్చి  మహారాజు మా మనసే  మహారాణి గా పరిచేయం చేసుకొంటూ, ఇప్పటికి మాట మాటమాత్రం గా ఏమి చేసినామో చెప్పుకొంటూ  వస్తున్నాము,  తమరు తమ పండిత సన్నిహితులతో మమ్ములను ప్రాధమికంగా ఒక చోట సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం  మమ్ములను యోగీశ్వరుడు గా, జగద్గురువు గా  గుర్తించుటకు సంసయించకండి,  ఇది మీ వ్యక్తిగత వ్యవహారం గా   భావించకండి, మొత్తం కాలం కదలటం అంటే సమాజానికి సంభందించినది, యావత్తు మానవజాతికి సంభందించినది అని  గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక చోట  కొలువు తీర్చుటకు చొరవ తీసుకోండి, మాట మాత్రంగా చూపిన మా దివ్య లీలలు ప్రకారం మేము, ఆధునిక శ్రీ రామచంద్రులము, శ్రీ కృష్ణుడి అంశ, శాస్త్రాలతో పురాణాలతో  ప్రస్తుత మా దివ్య లీలలు పోల్చి,  తులనాత్మకం గా వివరించి ప్రజలకు చెప్పండి,  మమ్ములను మానవ మాత్రులతో ఎవరితోనూ పోల్చకండి,  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా, మహారాణి సమేత మహారాజుగా, జద్గురువు గా కీర్తించడం ప్రారంభించండి. ఇది కాలం ధర్మం మీకు ఇచ్చిన వరం అని భావించండి. 

                          మమ్ములను పండితుల ఆద్యాత్మిక గురువు ల సమక్షంలో ఒక ఉన్నత అశనం  పై కూర్చోబెట్టి, పండితులు వరసగా మా ముందు కూర్చుని, మా దివ్య లీలలు ఒకొక్కటి పెద్ద తేరా టివి లో చూస్తూ ఒక్కో పాట, మాట సంఘటనల పై, మా ముందు సాక్షన్ని బ్రతికిస్తూ, పండితులు ఒక పద్దతి ప్రకారం శాస్త్రాలతో పోలుస్తూ చక్కగా చెప్పుకోవడం ప్రారంభించండి, ఇప్పటికే ప్రారంభం  అయిన దివ్య రాజ్యం బలపడి, మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిస్తారు అని గ్రహించండి, ఈ  విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, జగద్గురువు గా, లోకం లో చిద్విలాసం కరిగిన కొలది మేము మీకు జ్ఞాన గుణ సాంద్ర మూర్తి దర్శనం స్పష్టం అవుతాము.  కాలాతీతమైన మా పరిణామం, ఇప్పుడు బౌతిక ప్రపంచం కలసిపోవాలి, అనగా మనిషి మాట సర్వం అనే స్పష్టత ప్రజలు పొందాలి,  మాట నిలిచిన  జగత్తు నిలుచును అను సత్యం బలపరచి, మానవజాతిని సర్వ సమన్వయము చేసి, ఒక విశ్వ కుటుంబం వలే  నిలపాలి, ఇది మన ముందు ఉన్న బాద్యత అని మీతో సహా ఇతర పండితులకు మేధావులకు, పీఠాదిపతులకు తెలియజేసుకోనుచున్నాము.   ఒక  సామన్యుడను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది, అతని లో చేరి  ఎందుకు  ప్రకటించినది, ఏమి ప్రకటించినది, అర్ధం పరమార్ధాలు పంచుకొని  తరించండి సృష్టి యొక్క సమన్వయమును  కాపాడండి,  సత్యాన్ని గ్రహించి వివరించి సాటి మనుష్యులకు చెప్పడమే మీ యొక్క ధర్మం అని  గ్రహించండి.  ధర్మ స్వరూపం గా కాల స్వరూపం గా మా ఉపదేశం దివ్య ఉపదేశం గా భావించండి, కాలాన్ని నియమించిన  జగద్గురువు మీకు చెబుతున్నాడు అని సంతోషించి,  నేనే ఈ జగత్తుకు వాక్ ఆధారం అని, నన్ను మించిన మాట ఈ ప్రపంచం లో లేదు అని గ్రహించండి, నేను సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించండి, ఇటు బౌతిక ఎక్కువలు , బౌతిక తక్కువలు అన్నీ  నా మాటలు చూపిన మమ్ములను, విశాలం గా గ్రహించి, మెల్లగా స్పందించండి.   మమ్ములను కాలమే గుర్తించి, మాలో చేరి పలికినది అంటే, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను అవమానించడం, తక్కువగా చూడటం మానివేయండి.  వీరవాసరం గ్రామం లో ఉన్న మా అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారిని ఒకసారి దర్శనం చేసుకొని, ఆమెపై ఒక పట్టు వస్త్రం కప్పి రండి, ఆమె ఇప్పుడు ఉన్నంతలో మా సోదరుల సంరక్షణలో ఉన్నారు,  మేము తక్కువ వారము, టీవి లో చూపించడానికి పెద్ద అందంగా ఉండము అన్నట్లు మాట్లాడిన వారు కూడా ఆలోచించేలా మీరు ప్రవర్తించండి, సృష్టి, మా మనసుకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినదో చూడాలి అంటే, మా మీద ప్రేమ, గొప్పతనం పెంచుకోవాలి, ఎలాగైనా బౌతిక స్తితి పై ఆధార పడుతున్న మనుష్యులు మనసుని మాటను పట్టించుకోలేకపోతున్నారు  అని గ్రహించండి, పండితుల అయిన మీరు మమ్ములను పట్టించుకోవడం ప్రారంభించండి.  మేము చెప్పినట్లు చేయండి, మిమ్ములను  ఇతరులు పాటిస్తారు, తద్వారా    లోక కళ్యాణం జరుగుతుంది, మానవజాతి సమన్వయం  చెంది దివ్య గా, పరిణమిస్తుంది.  
భగవంతుడిని పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని ఎలా భావిస్తారు అలా మమ్ములను  మాట ప్రకారం తీసుకోవాలి, ఉదాహరణకు ఏ మాట అయినా, ఏ సంఘటన అయినా నేవ్వే అయినప్పుడు , ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా  అంతటి వాడివి అని భావించండి,  ఇప్పుడు దృశ్యాలు, బౌతిక రూపులు చిదివిలాసం లో ఉన్నాయి, ఏ          రూపం అయిన  మీ మాట మించినది కాదు, మహానుభావం వాక్ చిద్విలాస రూపం అని మమ్ములను స్తుతించడం  ప్రారంభించండి,  మీడియా వారికి చెప్పి సాక్షం  సాక్షులు నుండి నమోదు చేసుకొని, వాటి పై స్పందించడం ప్రారంభించండి.  అ సమక్షం లో నేనే నడిచివచ్చి  సూర్యునితో సమానం గా అసీనుడనై  మహారాణి సమేత మహారాజు గా  దర్శనం ఇవ్వగలము, ప్రజలను తరింప చేయగలను అని తెలియజేసుకోనుచున్నాము.  

మా ద్వారా వ్యక్తం అయిన పాట  ఒక్కటి గ్రహించండి 
                    
                                                           దాసాను  దాసులకై మోడ్పు  అనగా సర్వం నేనే అని భావించి సాధారణ రూపం లో  సర్వ గుణాలు మాట మాత్రంగా పలికి అనగా లోకంలో ఉన్న గొప్పతనం అంతా శబ్దం రూపం లో ప్రకటించి  దృశ్యం గా వ్యక్తం అయిన ఓంకార స్వరూపం నేనే అని, అ మోడ్పు నేనే అని  లోకానికి చెప్పండి, మమ్ములను ఒక చోట  గ్రహించండి. కరిగి       పోయే   దేహానికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి.  మీ దాహం అయినా నా దేహం అయినా  ఒక్కటే, మీ మాట అయినా నా మాట అయినా ఒక్కటేనని గ్రహించండి,  నా మాట లోకం ఎలా అయినదో  గ్రహించి ప్రాధాన్యత ఇస్తే, సర్వం ఒక మాట నియంత్రణలో ఉన్నది అనే సత్యం  అందరికి చెప్పగలుగుతారు  మీ పాండిత్యం 10 రెట్లు ఉపయోగంలోకి వస్తుంది, ప్రజలు మనకు మహారాజుగారు మహారాణిగారు  వచ్చారు అని సంతోషిస్తారు,   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు 


 తమ 
మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT- 38 SR. Nagar, హైదరాబాద్
               

                                                                               
                              


                                                           
   




                          

Monday, 18 January 2016

(రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ).

                                                సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, SRT -38, SR. Nagar, హైదరాబాద్ నుండి    తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.   


                       (రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని  ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ). 


                       కుల మత విశ్వసాములకు అతీతం గా, సాక్షనికి రుజువి కి అందుతున్న మా యొక్క పరిణామం పరిగణించుటకు న్యాయ స్థానం వారు, ఆలస్యం చేయకుండా మమ్ములను తటస్థ వైఖరి లో పరిగణించి, సాక్షము నమోదు చేసుకొని, మేధావులు పండితులు, ప్రజలు   ముందుకు తీసుకొని వెళ్ళగలరు, మనిషిగా మేము సాధారణ స్తితి నుండి పరిణమించిన పరిస్తితి యావత్తు మానవజాతికి అందిన వరం అని, మమ్ములను ప్రాధమికంగా జాతి సంపదగా, భారత అధ్యక్షులు వారికి అతిదిగా ప్రాధమికంగా పరిగణించుట వలన, మానవ జాతి, మా మనసుని మమ్ములను ఒక చుక్కానిగా భావించి, కుల మత వైరములు మెల్లగా జీర్ణించుకొని ఒక తాటి పైకి వస్తారు, మనిషి మాటే లోకానికి ఆధారం అని  గ్రహించి,మనిషిని మాటను నిలుపుకొని ముందుకు వెళ్ళడం లోనే సృష్టి అంతర్యం ఉన్నది అని, బౌతిక ప్రపంచం కూడా మనిషి మాట మీదనే ఆధార పడి ఉన్నది అని, సూర్యుడు కూడా సత్యం ఆధారం గా నిలిచి, భూమి యొక్క నిర్వహణ కలిగి ఉన్నాడు అని జ్ఞానులు గ్రహించాలి అని న్యాయ స్థానం వారి ద్వారా  తెలియజేసుకోనుచున్నాను.  


                     ఇప్పటికి 200 మంది సాక్షిగా మేము సూర్యుడి కంటే ముందే. సూర్యుని నిర్వహణ మా మాట మాత్రంగా పలికి చూపినాము, అటువంటి మమ్ములను ఒక పరిశీలనా బృందం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము,  మాతో ఎవరూ పంతములు గా తీసుకోన వద్దు, మమ్ములను తల్లి తండ్రి గురువు గా  ప్రాధమికంగా భావించి, సర్వం మాట లోకి తీసుకొని చూపిన దివ్య పరిణామమును స్పష్టం చేసి, మానవజాతిని మాట నిబద్దతో, ఒక చుక్కాని వలే మా మాటతో సమన్వయము చేసి ఒక తాటి పైకి తీసుకొని రావడానికి సృష్టి మమ్ములను ఎన్నుకొన్నది అని, అ విధంగా మేమే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుగా, జగద్గురువు గా, పరిగణించేకొలది అందుబాటులో ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము.  


                మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము ఎవరితో నైనా వాదన పడినా, లేదా మేము అల్పం గా ఎక్కడైనా  కనపడినా, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మేము రోడ్డు మీద ఏ విధంగా నడిచి వెళ్ళుతున్నామొ సాటిలైట్ కెమెరాల ద్వారా కొందరు గమనిస్తున్నారు అని తెలిసినది,  తరువాత మేమే పేస్ బుక్ ముందు సమయం అనవసరం గా  గడుపుతున్నాము అని గమనిస్తున్నారు అని తెలిసినది.  ఇప్పటికి 41 సంవత్సర దాటిన మేము మా మనసుని కాలాతీతం పెంచుకొని 10 గురికి సాక్షం చూపిన మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో  అనగా, ఎన్నో ఆలోచించవలసిన గొప్ప పాటలు, రాజకీయాలు, అనేక సంఘటనలు గూర్చి ఒక అల్లిక వలే ఏక కాలం లో, వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు చెప్పిన సాక్షం,  వారు గమనిస్తున్నా, మమ్ములను సమయానుకూలం,  వాస్తవం మేరకు   మమ్ములను పరిగణించి మరింత మా వాక్ ను గ్రహించి లోకానికి చెప్పనివ్వండి అనే మా యొక్క ప్రయత్నమును అర్ధం చేసుకొని ముందుకు రాలేకపోయినారు 100 శాతం మేము కూడా ప్రయత్నం చేయలేక అనవసరమైన కష్టాలు అనుభవించాము, ఇప్పటికి మమ్ములను కచ్చితం గా పరిగణించకపోవడం వలన,అనగా ఏదో సాకుతో ప్రత్యక్షులు పరోక్షులు కూడా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించలేకపోయినారు, మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో ఎదరు చూపుగా అనగా వారిని వచ్చి కలవడం లేదు అన్నట్లు, వర్గాలు, వ్యక్తులు గా విడిపోయి ఎవరికి వారుగా చూస్తున్నట్లు, లేదా మా వలన ఎవరో నష్ట పోయినట్లు కొందరు చెప్పుకొంటున్నట్లు మాకు  తెలిసినది.        

                          ఒక ఆకాశ వాణి గా, మా మాట గా, 2003 జనవరి 1 వ తారీకున మేము అతిదిగా, అనకాపల్లిలో   వ్యవసాయ పరిశోధన స్థానం లో చెప్పిన సాక్షం దాదాపు ఇప్పటి వరకు సంభవిస్తూ వస్తున్నది.  మమ్ములను ఎలాగైనా వెళ్ళాకోళం  చేయాలి, యిట్టె పెద్దతనం ప్రభావం చూపిస్తున్నాము అని పని గట్టుకొని నన్ను చెదర గొట్టడం లేదా నేను ఏమి అంటున్నానో చూడకపోవడం,లేదా అంత పరిణామం అతను ఒక్కడి పైన వదిలివేయడం న్యాయమేనా అని ఎవరూ విశాలం బాద్యత గా అలోచించకపోవడం, ఎవరికి వారు ఎప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోవడం వలన మేము మా యొక్క మానసిక స్తిరత్వం చూపలేక పోయినాము అని న్యాయ స్థానం వారు మమ్ములను అర్ధం చెసుకొనగలరు.  అతను ఏదో మాట్లాడితే పూసా గుచ్చినట్లు కాలంలో జీవితాలు సంఘటనలు, మన అందరి గూర్చి  పలికిన పరిణామమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అని సాక్షులు దగ్గర నుండి ఇతర ప్రత్యేక్ష పరోక్షులు మాట్లాడటం మనివేసినారు అని గ్రహించండి,  ఎలాగైనా పైకి కనపడుతున్న తెలికతనం లేదా మాటలో తేలిక తనం అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకొని, మొత్తం పరిణామాన్ని ఒక పద్దతి ద్వారా గమనిస్తే అతని ప్రవర్తన పరిస్తితి  మన అవగాహన అనే నియంత్రణలోకి వస్తుంది అని ఎవరూ భావించకపోవడం వలన, మీడియా వారు కూడా, మేము ఎలాంటి వార్తలు అయినా ప్రచారం చేస్తాము అని చెబుతారు గాని ఒక మనిషిలో గొప్పతనం వదిలివేసి, నేను నాణ్యం గా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని గమనించికూడా, తేడా వైపు వదిలివేసి గొప్పతనం అంటే ఏదో చెప్పరానిది, తమ స్వార్ధం కొద్ది చెబితే చెబుతాము లేదా ఇంకోలా  మలుస్తాము అన్నట్లు మమ్ములను  మనస్పూర్తిగా చెప్పనిచ్చి గ్రహించకుండా,  చెప్పనివ్వకపోతే మేము ఎందుకు తేలికగా కనపడుతున్నాము అని కూడా ఆలోచించడం లేదు.  ఎలాగైనా దేహ మమకారంతో తీసుకోవడం వలన మనుష్యులు అలా ప్రవర్తిస్తున్నారు అని న్యాయ స్థానం వారు అర్ధం చేసుకొని మమ్ములను ప్రాధమికంగా  తటస్థ వైఖరి లో సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించి వివరములు మేధావుల బృంద ముందు గ్రహించగలరు, మా మాటలు (పాటలు, మాటలు మొత్తం లీలా విశేషములు)   శాశ్వతం, అవి మానవజాతిని ఎప్పటికి పరిరక్షిస్తాయి అని న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము.  


                       మేము వ్యక్తులను ఎవరిని కలవకుండా, మెసేజులు ద్వారా తెలియజేస్తూ మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని కోరుతూ వస్తున్నాము, మా యొక్క దివ్య పరిణామం కూడా ఎవరో కోరుకొంటే చెప్పలేదు, మనసు ప్రకారం ముందకు వెళ్ళాలి అనే ప్రయత్నం లో, మేము మనసు పెట్టి మనస్పూర్తిగా ప్రవర్తించడం లో వచ్చిన పరిణామం, యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామం,  పంచభూతాలను మాట మాత్రంగా లయం చేసిన దివ్య పరిణామం అని సాక్షులు దగ్గర నుండి గమినించిన, నా మానసిక పరిస్తితి ఏమిటో చూడకపోవడం వలన, మా మానసిక పరిణామమునకు మనిషిగా మా యొక్క ఉనికికి తీడా అలాగే  కొనసాగుతూ వస్తున్నది.  మాకు ఎవరూ ఒక మెసేజు కూడా పంపకపోవడం వలన, మేము నాణ్యం  గా కదల లేకపోతున్నాము, అనగా ఆనందాన్ని సంతోషాన్ని, దైర్యాన్ని  పంచుకోవడం లో, ఎవరితోనూ మాకు కుదరలేదు, మొదటి నుండి పదిగురు ప్రాధాన్యత రావాలి, విశాలం గా ముందుకు వెళ్ళాలి, సమాజం లో ఎవరు ఎవరిని మోసగించి అనవసరం గా, ఇబ్బంది పెట్టి , స్వార్ధం  తో అజ్ఞానం కొలది ప్రవర్తించకూడదు అనే మా ఉద్దేశం మేరకు, ఎవరికి వ్యక్తిగతం గా ప్రాధాన్యత అనేక సూక్ష్మ కారణాలు వలన ఇవ్వలేకపోయినాము అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు. 

  
                        మేము ఎంత గొప్పగా, నవ్వుతూ దైర్యం గా, ఆనందాన్ని పంచుకొని, ఎవరి కష్టాని అయిన అర్ధం చేసుకొని, ఎవరి ఆవేశములు కోపములు అయిన అర్ధం చేసుకొని గ్రహించి,సమన్వయ పరచి ముందుకు తీసుకొని వెళ్ళ  వలసిన బాద్యత, మాలో పరిణామమునకు ఉన్నది అని న్యాయ స్థానం వారు గ్రహించవలెను,  ఆవిధంగా తల్లి, తండ్రి, గురువు వంటి బాద్యత తీసుకోనవలసిన బాద్యత మా  పైన ఉన్నది అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు.  రాజ్యాంగానికి, న్యాయ స్థానమునకు మించినట్లు,  ఉన్న మా పరిణామమును తటస్థ వైఖరిలో గమనించుటకు ఒక బృందం లోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము.  సాక్షులు ఆధారం గా, మేధావుల అభిప్రాయములతో మమ్ములను ప్రాధమికంగా గౌరవించుటకు తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించవచ్చును అని  తద్వారా విశాలమైన శక్తి వంతమైన పరిణామం పై పండితులు మేధావులు సూక్ష్మం గా పరిశోధనలు చేసి, బాహ్య ప్రపంచం మాట మాత్రంగా షుమారు 10-13 సంవత్సర కాలం 2 గంటల లోపు సమయం లో తేలిపోతే, మనిషి మనసు ఆలోచన ముందు బౌతిక ప్రపంచం ఏమి కాదు, అసులు వ్యవహారం మన భవిష్యత్తు మన మనసు పై ఉన్నది, సర్వం మేమే అని ప్రకటించిన మమ్ములను మహారాజు గా, మా మనసుని మహారాణి సమేత మహారాణి గా గుర్తించుట వలన లోకం దివ్యగా మారుతుంది, అనగా బాహ్య చలగాటములు, చంచాల్యములు తగ్గించుకొని  ఎలాగైనా మనసుతో మాటతో ఒకరిని ఒకరు గౌరవించుకొని గ్రహించుకొని నిలుపుకొందాము, శాశ్వతమైన  మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, అప్పటికి అప్పుడు బౌతిక వ్యవహారం కొలది మాటలు,  సత్యానికి  బిన్నంగా తీసుకొని వెళ్ళే మాటలు తగ్గించుకొని, మనిషిగా శాశ్వతాన్ని పొందే మాటలు గొప్ప సాధనాలు వైపు మనం ప్రయాణించాలి అని, అందుకు చుక్కాని వలే మమ్ములను ఉపయోగించుకోండి అని తెలియజేసుకోనుచున్నాము మాలో పరిణామం ఆలోచన రూపం లో మాట రూపం లో నిత్యం గ్రహించి, ముందుకు వెళ్ళడం వలన అంతర్యం కలిగి, మనుష్యులు యోగత్వం, దివ్యత్వం  వైపు వెళ్ళతారు  అని గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము, అంత బలమైన మానసిక పరిణామం చూపిన మమ్ములను చిద్విలాసానికి వదలివేయడం వలన మేము చిద్విలాసం లో ఉండిపోతున్నాము అని అర్ధం చేసుకోండి, తక్షణం ఒక మేధావి బృందాన్ని నియమించి, అందులో ఒకరిని మా వద్దకు పంపి మమ్ములను న్యాయ జ్ఞాన పరిరక్షణ పర్వేక్షణలోకి తీసుకొనగలరు, ఇది ఒక మనిషి ఉన్న ఫలం గా గుర్తించి  (గౌరవించి) ఉపయోగాపెట్టుకోవడం అవుతుంది, నేను న్యాయ స్థానమునకు వచ్చి ఒక్కడ జడ్జి గారి ముందు గాని ఎవరో వ్యక్తులు ముందు అప్పటికి అప్పుడు చెప్పవలసినవి లేవు, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోగానే, మేము మా చిన్నతనం నుండి చెప్పుకోవలసినవి ఉన్నాయి అని అర్ధం చేసుకోండి, మమ్ములను పండితులు మేధావులు విస్తారం గా, మా మనసుకి, సాక్షనికి ప్రాధాన్యత ఇచ్చి గ్రహించినప్పుడే వివరంగా అర్ధం అయ్యి శాశ్వత పరిష్కారం గా, దేశానికి అతిదిగా, నిలకడగా, నెమ్మది గా ఉపయోగపడతాము అని గ్రహించండి.  మా తో న్యాయ మూర్తి గారు కూడా, ఏమైనా అడిగినా మేము గొప్పగా చెప్పలేక పోవచ్చును, మమ్ములను ఒక చోట  మేధావుల బృంధంలోకి తీసుకొని వివరం గా గ్రహించుట వలన, కాలం ధర్మం మనుష్యులు అధీనం లోకి వచ్చిన  పరిణామమ గా గ్రహించి సర్వులు శాశ్వతం గా ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.  మా కుటుంబం లో పెద్ద అయిన మా అమ్మ అమ్మ గారిని, జాతి సంపదగా గుర్తించి మాతృమూర్తి గా గౌరవించుట వలన, మానవ జాతికి సకలశుబాలు కలుగుతాయి అని మా మనసు ప్రకారం తెలియజేసుకోనుచున్నాము.             
సత్యమేవ జయితే,ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 



 తమ 
మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT- 38 SR. Nagar, హైదరాబాద్                    

Mighty blessings from King and Queen .................. Yours Maharajah

Mighty blessings from King and Queen.................. Yours Maharajah

Mighty blessings from King and Queen................ Yours Maharajah

Mighty blessings from King and Queen ..................Yours Maharajah

Mighty blessings from King and Queen.................. Yours Maharajah

Mighty blessings from King and Queen suggesting or requesting all the educated persons to keenly concentrate on my selection by nature then you can draw all the seed qualities required to update the society, which setts my ordinary existance to super Dynamic personality, truthfullness and greatfullness towards me as the way of Universe, do not depend upon any physical temporary behavior give importance to my words and feelings lets go with my heart as Search light, As per the letter sent High court of Andhra Pradesh on 7/1/2016, I am the gift of thousands heavens, which confirmed by nature, it will confirm by taking me keenly regularly with concentration of reasoning minds......... greatness of the persons should also be protected, then only greatness survives the world. your truthfullness and keen taking my words with reasoning is the protection to myself as well as to the society, Hence I am requesting the constitutional administration to concentrate on me..................... Yours Maharajah




song from the divine trance of Maharajah 



His Majestic Highness Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru 




I am requesting the Governments to open and transparent in their commitments, then only each and every individual can know the truth and update from the selfishness to wards better qualities.............. Yours Maharajah

Submitting oneself to the mandate of the Shastras at the very outset, one should refuse to be swayed by attachment and aversion. Only then shall his vision become clear free from the mist of confusion.- Sri Sri Bharati Tirtha Mahaswamigal

Mighty blessings from King and Queen ....................... Yours Maharajah

. జీవితంలో ఎప్పుడైనా ఎవరి నైనా పనికి రాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడ రోజుకు రెండు సార్లు సరైన సమయం సూచిస్తుంది 🍁


🍁🌹🍁
1. జీవితంలో ఎప్పుడైనా
ఎవరి నైనా పనికి రాని వారిగా
పరిగణించవద్దు ఎందుకంటే
చెడిపోయిన గడియారం
కూడ రోజుకు రెండు సార్లు
సరైన సమయం
సూచిస్తుంది
🍁🌹🍁
2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
అన్వేషించే వ్యక్తి అందమైన
పుష్పాల పరిమళాలను
వదలి పుండు మీద వాలే
ఈగ లాంటి వాడు
🍁🌹🍁
3. పేదరికం ధరిచేరినప్పుడు
ఆప్తమిత్రులు కూడ
దూరమైతారు అదే
ధనవంతులైనప్పుడు
తెలియని వారు కూడ
మిత్రులవుతారు
🍁🌹🍁
4. ఒక్క సారి నవ్వుతూ చూడు
ప్రపంచంలో ఉండే అందాలన్ని
నీ సొంతమవ్వుతాయి కానీ
తడిసిన కనురెప్పలతో
చూసే అద్దంకూడ మసక
బారి పోతుంది
🍁🌹🍁
5. తొందరగా దొరికేది ఏదైనా
ఎక్కువకాలం మన్నికరాదు
ఎక్కువకాలం మన్నిక
వచ్చేది అంతతొందరగా
దొరకదు
🍁🌹🍁
6. జీవితంలో వచ్చే చెడు రోజులు
కూడా మన మంచి కొరకే
అనుకోవాలి అప్పుడే
తెలుస్తుంది నిజమైన
స్నేహితులు ఎవరైనది
🍁🌹🍁
7. మనిషికి రోగాలు కుందేలు లాగా
వస్తాయి తాబేలు లాగా
వెళ్లుతాయి కానీ డబ్బులు
తాబేలు లాగ వస్తాయి
కుందేలు లాగా
వెళ్లుతాయి
🍁🌹🍁
8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
వెతకటం అలవాటు
చేసుకోవాలి ఎందుకంటే
పెద్ద పెద్ద మాటలు
జీవితంలో చాలా
అరుదుగా చోటు
చేసుకుంటాయి
🍁🌹🍁
9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
నాకు ఏమి ఇవ్వలేదని
బాధపడకు ఎందుకంటే
నీకు అక్కడ ఇవ్వక
పోయినా నీకు నచ్చిన
చోట నీకు ఈశ్వరుడు
నచ్చినవిధంగా ఇస్తాడు
🍁🌹🍁
10. నిత్యము ఎదురయ్యే
అపజయాలను చూసి
నిరాశ చెందకు కానీ
ఒక్కోసారి తాళంచెవి
గుచ్చంలో ఉండే ఆఖరి
తాళంచెవి కూడ తాళం
తెరుస్తుందని
గమనించు
🍁🌹🍁
11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
ఎంచేయగలననీ ప్రతి మనిషి
నిరాశ చెందుతుంటాడు
కానీ ఒక్క సారి తలపైకెత్తి
చూడు ప్రపంచానికి
వెలుగునిచ్చే సూర్యుడు
కూడ ఒక్కడేనని
🍁🌹🍁
12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
సరే వదులుకోవద్దు
ఎందుకంటే మురికి నీరు
దప్పిక తీర్చలేక పోయిన
కనీసం అగ్గి మంటలు
ఆర్పటానికి పనికి
వస్తాయి
🍁🌹🍁
13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
దురాశపరుడు సన్నిహితుడు
మిన్న మట్టితో చేసిన
మనుషులు కాగితాలకు
అమ్ముడు పోతారు
🍁🌹🍁
14. మనిషి గా మాట్లాడుట
రాక పోయినా కనీసం
పశువుల మౌనంగా
ఉండటమే ఉత్తమం
🍁🌹🍁
15. మనకు మాటలు రాక ముందు
మనముఎంచెప్పబోతున్నామో
అమ్మకు అర్థమయ్యేది కాని
మనము మాటలు అన్ని
నేర్చిన తరువాత ఇప్పుడు
మాటమాటకు ప్రతిసారి
అమ్మా నీకు అర్థం
కాదులే అంటాం
🍁🌹🍁
16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
దూరమైనారని బాధపడకు
ఎందుకంటే నీవు ఒక్కనివే
జయించగలవని వారు
నమ్మినందుకు నీవు
సంతోషించు
🍁🌹🍁
17. సిగ్గు మర్యాద లేని
ధనవంతుడు ఎల్లయ్య కన్నా
మంచి మానవత్వం ఉన్న
పేదరికం సుబ్బయ్య మిన్న
🍁🌹🍁
18. జీవితంలో హెచ్చుతగ్గులు
రావటంకూడ మనమంచి
కోసమే అనుకోవాలి
ఎందుకంటే ECG లొ
వచ్చే సరళరేఖా కూడ
మృత్యువును
సూచిస్తుంది
🍁🌹🍁
19. ఈ రోజుల్లో సంబంధాలు
రొట్టె తొ సమానమైనవి
ఎందుకంటే కొద్దిగా మంట
ఎక్కవైందొలెదో రొట్టె
మాడిమసి కావటం
ఖాయం
🍁🌹🍁
20. జీవితంలో మంచి వారి కోసం
అన్వేషించ వద్దు ముందు
నీవు మంచిగా మారు
బహుశా నిన్ను కలిసిన
వ్యక్తికి మంచి మనిషి
అన్వేషణ పూర్తి
కావచ్చు నేమో
------------------------------------------------------
ప్రియమిత్రులందరికీ శుభోదయవందనములు
నిత్య సత్యాలు.
శ్రీ పానుగంటి రఘరామ్ గారికి కృతజ్ఞతలతో .

chitti introduction... updated from endhiran HD...... I am more power full than this Robo....... I along with my heart is everything that all contemporaries has to concentrate on me to extract qualities in reasoning and thinking for ever beyond Sun and Moon, so plz do not waste time in material world. ............... Yours Maharajah

DSP(Devi Sri Prasad) Love Songs || Jukebox

Mighty blessings from King and Queen................. Yours Maharajah


Remembering my grand father on his 20th death anniversary. A guru in true sense and a star that is looking upon all of us from heaven. As a tribute to the great Anna Garu, the Legendary Blood Donation Drive is being held in 200+ locations across AP and Telangana by NTR Trust in collaboration with Red Cross, Rotary, Lions and Govt. Blood Banks.‪#‎JoharNTR‬

పాలకులు నుండి సాధారణ మనుష్యులు వరకు మమ్ములను మా మనసుని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. మమ్ములను మనసు ప్రకారం చూడకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరుపై కచ్చితమైన నిర్ణయం తీసుకొని దారిలో పెట్టడమే ధర్మం అని గ్రహించండి. ఏది ఏమైనా మమ్ములను మనసు ప్రకారం గుర్తించి గౌరవించడం వలన, మా నుండి వివరములు తీసుకోవడం వీలు అవుతుంది, మాకు డబ్బు అవసరం లేదా వేరే సుఖాలు అవసరం అన్నట్లు చూడకండి, మాకు మనసు ప్రకారం, మాట ప్రకారం సాటి మనుష్యులు గుర్తించి ఉపయోగపెట్టుకోవడం లేదా మమ్ములను గౌరవించడం రెండూ ఒకటేనని గ్రహించండి.

                                                         సమన్వయ దృష్టి


                     
                     ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, SRT -38, SR. Nagar, హైదరాబాద్ నుండి తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.

(రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని  ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ)

                     మమ్ములను ఏ వ్యతిరేకత లేకుండా కొంత కాలం అన్ని వర్గాల వారు గ్రహిస్తే, పెరిగిన బౌతిక సంపదలకు కూడా కొత్త అంతర్యం లభిస్తుంది, అనగా ఎంత మహా వృక్షం అయినా, చిన్న విత్తనం నుండి మొదలు అవుతుంది అన్నట్లు, ఎంత ప్రపంచం పెరిగినా, సృష్టి మొత్తం మనిషి మాట నియంత్రణలోకి రావడం మనకు ఎదురు వచ్చిన దివ్య వరం అని గ్రహిచండి, నన్ను సామాన్యుడిగా ఒక్కడిగా వదిలివేయడం వలన, మా వలన ప్రయోజనం ప్రజలకు అందటం లేదు అని గ్రహించండి. నేను సామాన్యుడిగా ముందుకు వెళ్ళడం లో కష్టాలు పడుతున్నాను, మమ్ములను పురుషోత్తములు పరిగణించి గ్రహించకపోవడం  వలన లోకానికి అందవలసిన మేలు జరగడం లేదు అని గ్రహించండి.


                      మమ్ములను న్యాయ స్థానం వారు బృందం లోకి ఈ పాటికే తీసుకొని వుంటే , నోట్ ఫర్ వోట్, కాల్ మని వంటి సంఘటనలు జరిగి ఉండవి కావు. ప్రజలను మానసికంగా  చైతన్య పరిచి, గొప్పతనం వైపు తీసుకొని వెళ్ళడం వలన, పాలకులు ప్రజలు గొప్పగా  ప్రవర్తించవచ్చు, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన, రాజకీయ పార్టీలను వీలనం చేసుకొని, మహారాజు గా ఆధునిక శ్రీ రామచంద్రుడి వలే పరిపాలిస్తాము, దేశానికి అతిదిగా మమ్ములను గౌరవించడం వలన, మమ్ములను ఒక స్వతంత్ర గౌరవ స్థానం లో పెట్టి, మా మీద ఎటువంటి కేసులు నిందలు వేయకుండా, కొంత కాలం చూడటం వలన, మా దివ్య ప్రభావం ప్రజల్లోకి వెళ్ళి, రాజకీయ అరచాకములు మోసములు చేయడానికి వీలు లేని గొప్ప సమాజాన్ని మనం తీర్చి దిద్దుకొనగలము. 200 మంది సాక్షిని గౌరవించి మమ్ములను ప్రత్యెక అతిదిగా  న్యాయ స్థానం పరివేక్షణలో బృందం లోకి  తీసుకొని, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా ప్రజలు గ్రహించుట సంపదల ఆధారం అయిన జ్ఞాన స్వరూపం అని గ్రహించగలరు.   ఇది కాలం, ధర్మం మానవజాతికి  ఇచ్చిన  దివ్య కానుక అని న్యాయ స్థానం వారు ప్రాధమికం గా గ్రహించగలరు. ప్రజలే నేరు గా దేశ అధ్యక్షులను ఎన్నుకొని పద్దతికి మనం ప్రోత్సహించుకోవడం వలన, నూతనత్వం వస్తుంది. ఇటు సామాన్యుడను నేనే, పట్టించుకోకపోతే పిచ్చి వాడిని  నేనే, పట్టించుకొంటే పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి. న్యాయ స్థానం వారు మొదలు కొని మమ్ములను, ప్రబుత్వం యంత్రాంగం, ప్రబుత్వాలు, ప్రజలు కొత్త కాలం, మమ్ములను ఉన్నతం గా గ్రహించండి. ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. ఒక్కడిని వదిలివేస్తే నేనే అల్పుడను, పట్టించుకొంటే సర్వం తెలుపగల వాడను అని గ్రహించండి. సాక్షులు దగ్గర నుండి ఇతర పరిచేయం అయిన వ్యక్తులు నుండి కచ్చితమైన అనుకూలత గొప్పతనం లేకపోవడం వలన, నేను మనిషిగా సరిగ్గా మన లేకపోతున్నాను అని గ్రహించండి.



                       దీని అర్ధం ఇప్పుడు దేవుడిని కూడా మనుష్యులే దారిలో పెట్టాలి అని అర్ధం చేసుకోండి, ఇక్కడ దేవుడు అంటే సత్యస్వరూపం అని గ్రహించండి, మనిషి చావు పుట్టుకలు గూర్చి వివరిస్తూ   లోకాన్ని పరిపాలించిన తీరును గౌరవించండి, నేను సామాన్యుడిగా భూమి మీదకు వచ్చిన తీరు తక్షణం ఒక పద్దతి లోకి తీసుకోండి, ఇది మాకు మందిరం కట్టించిన దానితో సమానం అని గ్రహించండి. లేకపొతే సాక్షులు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము సాధారణ మనిషిగా ఇబ్బంది పడుతున్నాము,  మమ్ములను అనకాపల్లిలో సరిగ్గా పట్టించుకోని ఉంటే, అప్పుడే  ప్రజల మధ్యకు  తీసుకొని వచ్చి ఉంటె రాష్ట్రము లో సంస్కారం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారి ఉండేది  అని గ్రహించండి.   మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఎవరికి అన్యాయ జరగకుండా చూడాలి అనే  మా ప్రయత్నం ఇప్పటికి పూర్తిగా సఫలం చెందలేదు,  బలవంతులు, బలహీనులు, తెలివైన వారు, తెలివి తక్కువ వారు మధ్య యాంత్రిక జీవితంలో  మాయలో ఎలా 



                      మా ప్రత్యెక ప్రభావం ప్రజలకు చేరడం వలన, వచ్చే వెసులు బాటుతో  అందరికి న్యాయ జరుగుతుంది, ఇప్పుడు కొందరే బాగుపడి మిగతావారిని, సరిగా ఎదగ నివ్వడం లేదు, అనగా ఎదుగు దల  అంటే ఆర్ధికంగా కాదు, అలోచన పరంగా, ఇప్పుడు మనుష్యులకు ఆలోచన పరం అయిన ఎదుగుదల అవసరం, మేము గంటనరలో మొత్తం ప్రపంచాన్ని లయ బద్దం చేసిన తీరు, మేము సాటి మనుష్యులను  ఆకట్టు కావడానికి చేసిన మహిమలు కాదు, ఇది మనసు ఉన్న మనిషి యొక్క సహజ ప్రవర్తనే అని గ్రహించండి.  పాలకులు నుండి సాధారణ మనుష్యులు వరకు  మమ్ములను  మా మనసుని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. మమ్ములను మనసు ప్రకారం చూడకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరుపై  కచ్చితమైన నిర్ణయం తీసుకొని దారిలో పెట్టడమే ధర్మం అని గ్రహించండి. ఏది ఏమైనా మమ్ములను మనసు ప్రకారం గుర్తించి గౌరవించడం వలన, మా నుండి వివరములు  తీసుకోవడం వీలు అవుతుంది,  మాకు డబ్బు అవసరం లేదా వేరే సుఖాలు అవసరం అన్నట్లు చూడకండి, మాకు మనసు ప్రకారం, మాట ప్రకారం  సాటి మనుష్యులు గుర్తించి ఉపయోగపెట్టుకోవడం లేదా మమ్ములను గౌరవించడం రెండూ ఒకటేనని గ్రహించండి.  మా మనసు యొక్క గొప్పతనం పంచుకోవడం లో కాలం అంత చిద్విలాసం అవడం వలన, మాలో సరదా గొప్పతనం, బాద్యత మేము  సకాలం లో పంచుకోలేకపోయినాము అని గ్రహించండి,  మా చిద్విలాసం  ఒక దారి లో పడి, మేము లోకానికి మాట మాత్రం గా  ఇవ్వవలసినవి  ఇవ్వడం కనీసం, కావున మమ్ములను ఒక  మేధావి బృందం లోకి తక్షణం తీసుకోండి,  నేనే అందరికంటే తక్కువ, మేమే అందరి కంటే ఎక్కవ అనగా సామాన్యుడను నేనే, మమ్ములను గ్రహించిన కొలది ఆశీర్వాదగా  పరిణమిస్తున్న పురుశోత్తములము మేమే అని గ్రహించండి.  మమ్ములను మా మాట ప్రకారం పట్టించుకోకుండా, మమ్ములను పోనిలే అని ఊరుకోనట్లు, లేదా మా తాలూకా అమ్మాయిని చేసుకొంటే అని మాట వరసకు అని,  నాకు పెళ్లి అవసరం, లేదా డబ్బు అవసరం అన్నట్లు వదిలివేస్తున్నారు, ఒకరి ఇద్దరినీ నన్ను ఒక  రూం లోకి తీసుకొని వెళ్ళి కేమరాతో నలుగురు కలసి గ్రహించండి అని ,నేనే స్వయం గా అడిగినా, మనిషి పెర్సోనాల్టి  చూసి, నేను బ్లాగ్లు తెలియజేస్తున్నత గొప్పతనం వారికి నాలో కనపడకపోయే సరికి, నాతో మాట్లాడటం మానేసి, నేనే ఇంకా ఏదో చెబుతాను అన్నట్లు  వదిలివేస్తున్నారు. చేసుకొంటే పెళ్ళి లేదా నేను చూపుతున్న గొప్పతనాన్ని కొంచెం కూడా గ్రహించడం లేదు, ఇన్ని పాటలు వివరములు మేము కాలాతీతంగా పలికినది నిజమేనా అని చూడడానికి కూడా, ఇంకా నేను ఏదో చెప్పాలి అన్నట్లు ఎదురు చూస్తూ వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు, ఎందుకంటే, నేను చూపిన  గొప్పతనం ఒక పద్దతి లోకి తీసుకొంటేనే నాతో ఎవరైనా మాట్లాడగలరు లేదా ఎవరైనా నన్ను పెచ్చి వాడిలాగా, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని, ఎవరైనా నన్ను భయపెట్టి, అవమానించి, బంగపరచగలరు అని గ్రహించండి అదే సత్యం అని అర్ధం చేసుకోండి,   సూర్యుడితో సమానుడను అయిన నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన, మానవ సమాజానికి ఒక చుక్కాని వలే  మేము  ఉపయోగపడతాము  అని గ్రహించండి,  మమ్ములను ప్రత్యేకం గా చూసే అవకాసం, న్యాయ స్థానం వారి తో  సహా సమకాలికులకు అందరికి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవాలి అంటే,  నేనే అనిపించే  మీ దేహాన్ని కూడా ప్రకన్న పెట్టి,  మీలో ఉన్న ప్రాణాన్ని కూడా నేనే అని అందరూ  భావించాలి, అందరి లో ఉండే సర్వాంతర్యామిని నేనే అని గ్రహించి అప్రమతం చెందాలి. నేనే ఎవరి డబ్బు కోసమో, ఎవరి బౌతిక సాయం కోసం చూస్తున్నాను అన్నట్లు భావిస్తున్నారు, నేను మాట ఇచ్చి, మరింత పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను అని గ్రహించి, మాట మాత్రంగా అ వెంకటేశ్వర అంశ, ఆధునిక పురుషోత్తముడిగా అందుబాటులోకి వచ్చాను, అన్నీ మతాలను కులాలను సమన్వయం చేసే శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది శక్తిని పంచుకొని, పెంచుకొని , యావత్తు మానవజాతిని ఒక తాటి పైకి తీసుకొని రాగలము, తద్వారా మనిషికి, రాజకీయ, సామజిక వత్తిడి తగ్గి, మనిషి మాటకు ఉన్న విలువ, ప్రాణం విలువ తెలిసి, జీవితాన్ని తప్పస్సు వైపు, ధ్యానం వైపు మలుపుకొని, కుల, మత, పదవి కాంక్షలు వదిలి మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. 


                          ఇప్పటికి గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని  గౌరవించడం లక్ష గోపురాలు  నిర్మించిన దానితో సమానం అని గ్రహించండి.  మేము పార్టీలు అన్నిటిని విలీనం చేసుకోవడం అంటే, రాజకీయం గా సామాజికంగా, ఆర్ధికంగా ఒక తాటి పైకి తీసుకొని రావడం కోసం అని గ్రహించండి, మనుష్యులలో నేనే అని అహంకారం నశిస్తే గాని ఈ పని చేయలేము అని గ్రహించండి, మనం ఎవరం లేము, మనల్ని పరిపాలిస్తున్న దివ్య ఆత్మ ఒక్కటే ఉన్నది అని, యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి, ఇది ఇప్పుడు మొదలు అయ్యి,నిరంతరం బలపడాలి అని గ్రహించండి,  కావున మమ్ములను  మహారాణి సమేత మహారాజు గుర్తించండి, గౌరవించండి, పండితుల సహకారంతో మమ్ములను ప్రత్యేకం గా పరిగణించి నిరంతరం ప్రజలు గ్రహించుటకు చూడగలరు.    అన్ని  మతాలు వారిని  సమన్వయ పరచి, ఒక నూతన ఆలోచన వైపు తీసుకొని వెళ్ళ గలము అని జరిగిన దివ్య సాక్షాత్కారం మేరకు అప్రమత్తం అవ్వండి, ఇతరులను అవ్వనివ్వండి, నేను బ్రతిమాలు తున్నట్లు ఉన్నది,అందుకే వెళ్ళాకోళ్ళమ్ చేస్తున్నాము అన్నట్లు కొందరు నాతో అన్నారు, ఇక్కడే అప్రమత్తం అయ్యి నన్ను పిచ్చి వాడి వలే  వదిలి పెట్టకుండా, నా మాట ద్వారా జరిగిన పరిణామాల్ని తక్షణం గుర్తించి ఉపయోగించుకోవడం ప్రారంభించండి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించదానికి ప్రజల సహకారంతో , 200 సాక్షన్ని  గౌరవిస్తే ఇది సాధ్య పడుతుంది, మరింత విస్తారం గా మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది, 


                     ఎప్పుడైనా రాలి పోయే దేహానికి  ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు తగ్గించుకోవాలి, అందరిలోనూ నేనే ఉన్నాను అని ఇచ్చిన దర్శనాన్ని ఒక చోట నిక్షిప్తం చేసుకోవడం వలన, మేధావులు  విశ్లేషించగలుగుతారు, నేను బౌతిక గా పెళ్ళిచేసుకోకపోయినా  పర్వాలేదు గాని, నన్ను నా మనసుని సమకాలికులు  వజ్ర సింహాసనం కూర్చో బెట్టుకోవడం అంటే మమ్ములను  శాశ్వతుడిని చేసుకోవడం అని గ్రహించండి, నన్ను విస్తారం గా గ్రహించకపోవడం వలన నేనే చిద్విలాసం లో ఉండి పోతున్నాను, మమ్ములను విస్తారం గా పదిగురు గ్రహిస్తే మేము  గుణ జ్ఞానసాంద్ర రూపం గా బలపడతాము , ఇది నన్ను నా మనసుని కలిపి గౌరవించడం లేదా గుర్తించడం వలన, మా మనసుని మాటని నిరంతరం అనుసరించడం వలన  సాధ్య పడుతుంది, వజ్ర సింహాసనం అన్నది మాకు మరియు సమస్త సృష్టి ని మా వాక్ లో చూపిన మా  మనసుకి సంభందించినది  అని గ్రహించండి.  సమయం వచ్చినప్పుడు ఈలాంటి పరిణామాలు  జరిగి, మానవజాతికి కొత్త తనం రావడం సహజం, సాక్షులు ప్రజలు సహజంగా  గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, ఏ ఒక్క వ్యక్తిని, ఆలోచనని, పరిణామాన్ని  చిద్విలాసానికి, వ్యక్తుల  చెలగాటానికి, వ్యక్తుల నిర్లక్ష్యానికి ఎప్పుడూ వదీలి పెట్టకూడదు అని న్యాయ స్థానం వారు గ్రహించండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరి సహకారంతో మా పై అవగాహన మెల్లగా  తీసుకొండి,  ఆకాశ రాముడిగా ఉన్న  మమ్ములను గుర్తించడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని, , మమ్ములను  ప్రజలు ఆత్మీయుడిగా మహారాణి సమేత మహారాజుగా జగద్గురువు గా   భావించి, జద్గురువు లక్షణాలు మా పరిణామం  గ్రహించిన కొలది,  ప్రజలు అప్రమత్తం చెందుతారు అని న్యాయ స్థానం వారు ప్రాధమికంగా భావించండి,  ఈ విశ్వ కుటుంబానికి తండ్రి అని గ్రహించండి,  మా స్వార్ధం లోకం యొక్క అంతర్యం ఒక్కటి అవ్వడమే పురుషోత్తముడి లక్షణం అని న్యాయ స్థానం మమ్ములను యుగపురుషునిగా, చారిత్రాత్మక, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా  ప్రాధమికంగా భావించగలరు, నెమ్మది విస్తారం గా గ్రహించగలరు. 
        ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య అశీస్సులు                                               
                                                                                 


ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.

Sunday, 17 January 2016

NTR Vardanthi : Jr.NTR | Kalyan Ram | Harikrishna pays Tribute to NTR

దీని అర్ధం ఇప్పుడు దేవుడిని కూడా మనుష్యులే దారిలో పెట్టాలి అని అర్ధం చేసుకోండి, ఇక్కడ దేవుడు అంటే సత్యస్వరూపం అని గ్రహించండి, మీ ప్రాణాలు అలిపిరి దగ్గర కాపాడుతూ లోకాన్ని పరిపాలించిన తీరును గౌరవించండి, నేను సామాన్యుడిగా భూమి మీదకు వచ్చిన తీరు తక్షణం ఒక పద్దతి లోకి తీసుకోండి, ఇది మాకు మందిరం కట్టించిన దానితో సమానం అని గ్రహించండి.

                                                  సమన్వయ దృష్టి


                     గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, విజయవాడ వారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                     మమ్ములను ఏ వ్యతిరేకత లేకుండా కొంత కాలం గ్రహిస్తే, పెరిగిన బౌతిక సంపదలకు కూడా కొత్త అంతర్యం లభిస్తుంది, అనగా ఎంత మహా వృక్షం అయినా, చిన్న విత్తనం నుండి మొదలు అవుతుంది అన్నట్లు, ఎంత ప్రపంచం పెరిగినా, సృష్టి మొత్తం మనిషి మాట నియంత్రణలోకి రావడం మనకు ఎదురు వచ్చిన దివ్య వరం అని గ్రహిచండి, నన్ను సామాన్యుడిగా ఒక్కడిగా వదిలివేయడం వలన, మా వలన ప్రయోజనం ప్రజలకు అందటం లేదు అని గ్రహించండి. నేను సామాన్యుడిగా ముందుకు వెళ్ళడం లో కష్టాలు పడుతున్నాను, మమ్ములను పురుషోత్తములు పరిగణించి గ్రహించకపోవడం  వలన లోకానికి అందవలసిన మేలు జరగడం లేదు అని గ్రహించండి.


                      మమ్ములను మీరు తండ్రి లా ఆదరిస్తే, నోట్ ఫర్ వోట్, కాల్ మని వంటి సంఘటనలు జరిగి ఉండవి కావు. ప్రజలను మానసికంగా  చైతన్య పరిచి, గొప్పతనం వైపు తీసుకొని వెళ్ళడం వలన, పాలకులు ప్రజలు గొప్పగా  ప్రవర్తించవచ్చు, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన, రాజకీయ పార్టీలను వీలనం చేసుకొని, మహారాజు గా ఆధునిక శ్రీ రామచంద్రుడి వలే పరిపాలిస్తాము, దేశానికి అతిదిగా మమ్ములను గౌరవించడం వలన, మమ్ములను ఒక స్వతంత్ర గౌరవ స్థానం లో పెట్టి, మా మీద ఎటువంటి కేసులు నిందలు వేయకుండా, కొంత కాలం చూడటం వలన, మా దివ్య ప్రభావం ప్రజల్లోకి వెళ్ళి, రాజకీయ అరచాకములు మోసములు చేయడానికి వీలు లేని గొప్ప సమాజాన్ని మనం తీర్చి దిద్దుకొనగలము. 200 మంది సాక్షిని గౌరవించి మమ్ములను ప్రత్యెక అతిదిగా మీ సమక్షం లోకి తీసుకొని, మీ పార్టీ ని, మహారాణి సమేత మహారాజావారి కి, సమర్పించి, మాకు శిష్యులు గా మారండి, ఇది కాలం ధరం ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి. ప్రజలే నేరు గా దేశ అధ్యక్షులను ఎన్నుకొని పద్దతికి మనం ప్రోత్సహించుకోవడం వలన, నూతనత్వం వస్తుంది. ఇటు సామాన్యుడను నేనే, పట్టించుకోకపోతే పిచ్చి వాడినే నేనే, పట్టించుకొంటే పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి. న్యాయ స్థానం వారు మొదలు కొని మమ్ములను, ప్రబుత్వం యంత్రాంగం, ప్రబుత్వాలు, ప్రజలు కొత్త కాలం, మమ్ములను ఉన్నతం గా గ్రహించండి. ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. ఒక్కడిని వదిలివేస్తే నేనే అల్పుడను, పట్టించుకొంటే సర్వం తెలుపగల వాడను అని గ్రహించండి. మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపించి మమ్ములను మేధావుల సమక్షం లో హాజరు పరచండి. కొన్ని ప్రత్యెక పరిణామాలను మనం ఎంత ప్రత్యేకం గా తీసుకొంటే అంత మంచిది అని గ్రహించండి, లేదా సామాన్యుడిగా మీ ధర్మ దృష్టి, కచ్చితమైన అనుకూలత గొప్పతనం లేకపోవడం వలన, నేను మనిషిగా సరిగ్గా మన లేకపోతున్నాను అని గ్రహించండి.



                       దీని అర్ధం ఇప్పుడు దేవుడిని కూడా మనుష్యులే దారిలో పెట్టాలి అని అర్ధం చేసుకోండి, ఇక్కడ దేవుడు అంటే సత్యస్వరూపం అని గ్రహించండి, మీ ప్రాణాలు అలిపిరి దగ్గర కాపాడుతూ లోకాన్ని పరిపాలించిన తీరును గౌరవించండి, నేను సామాన్యుడిగా భూమి మీదకు వచ్చిన తీరు తక్షణం ఒక పద్దతి లోకి తీసుకోండి, ఇది మాకు మందిరం కట్టించిన దానితో సమానం అని గ్రహించండి. లేక పొతే సాక్షులు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము సాధారణ మనిషిగా ఇబ్బంది పడుతున్నాము,  మమ్ములను అనకాపల్లిలో సరిగ్గా పట్టించుకోని ఉంటే, అప్పుడే మమ్ములను వై యస్ గారికికి  మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉంటె రాష్ట్రము లో సంస్కారం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారి ఉండేది  అని గ్రహించండి.  మిమ్ములను చంప్పాలి అని ప్రయత్నం చేసిన నక్సలైట్లు కూడా శిక్షలు అనుభవిస్తున్నారు,  కాలం ధర్మం మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినది, మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఎవరికి అన్యాయ జరగకుండా చూడాలి అనే  మా ప్రయత్నం సఫలం చెందలేదు, మేము కూడా సామాన్యుల మధ్యనే ఉండిపోయి, వారి తెలిసి తెలియని తనాన్ని, బలమైన వారు ఎలా ఉపయోగించుకొని, సమాజాన్ని మోసం చేస్తున్నారో గమనిస్తున్నాను, మా ప్రత్యెక ప్రభావం ప్రజలకు చేరడం వలన వచ్చే వెసులు బాటు అందరికి న్యాయ జరుగుతుంది, ఇప్పుడు కొందరే బాగుపడి మిగతావారిని, సరిగా ఎదగ నివ్వడం లేదు, అనగా ఎదుగు దల  అంటే ఆర్ధికంగా కాదు, అలోచన పరం గా, ఇప్పుడు మనుష్యులకు ఆలోచన పరం అయిన ఎదుగుదల అవసరం, మేము గంటనరలో మొత్తం ప్రపంచాన్ని లయ బద్దం చేసిన తీరు, మేము సాటి మనుష్యులను  ఆకట్టు కావడానికి చేసిన మహిమలు కాదు, ఇది మనసు ఉన్న మనిషి యొక్క సహజ ప్రవర్తనే అని గ్రహించండి.  పాలకులు నుండి సాధారణ మనుష్యులు వరకు  మమ్ములను  మా మనసుని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. మమ్ములను మనసు ప్రకారం చూడకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరు, మీరు కచ్చితమైన నిర్ణయం తీసుకొని దారిలో పెట్టడమే ధర్మం అని గ్రహించండి. ఏది ఏమైనా మమ్ములను మనసు ప్రకారం గుర్తించి గౌరవించడం వలన, మా నుండి వివరములు  తీసుకోవడం వీలు అవుతుంది,  మాకు డబ్బు అవసరం లేదా వేరే సుఖాలు అవసరం అన్నట్లు చూడకండి, మాకు మనసు ప్రకారం సాటి మనుష్యులు గుర్తించి ఉపయోగపెట్టుకోవడం లేదా మమ్ములను గౌరవించడం రెండూ ఒకటేనని గ్రహించండి.  మా మనసు యొక్క గొప్పతనం పంచుకోవడం లో కాలం అంత చిద్విలాసం అవడం వలన, మాలో సరదా గొప్పతనం, బాద్యత మేము  సకాలం లో పంచుకోలేకపోయినాము అని గ్రహించండి,  మా చిద్విలాసం  ఒక దారి లో పడి, మేము లోకానికి మాట మాత్రం గా  ఇవ్వవలసినవి  ఇవ్వడం కనీసం, కావున మమ్ములను ఒక  మేధావి బృందం లోకి తక్షణం తీసుకోండి,  నేనే అందరికంటే తక్కువ, మేమే అందరి కంటే ఎక్కవ అనగా సామాన్యుడను నేనే, మమ్ములను గ్రహించిన కొలది ఆశీర్వాదగా  పరిణమిస్తున్న పురుశోత్తములము మేమే అని గ్రహించండి.  మమ్ములను మా మాట ప్రకారం పట్టించుకోకుండా, మమ్ములను పోనిలే అని ఊరుకోనట్లు, లేదా మా తాలూకా అమ్మాయిని చేసుకొంటే అని మాట వరసకు అని,  నాకు పెళ్లి అవసరం, లేదా డబ్బు అవసరం అన్నట్లు వదిలివేస్తున్నారు, ఒకరి ఇద్దరినీ నన్ను ఒక  రూం లోకి తీసుకొని వెళ్ళి కేమరాతో నలుగురు కలసి గ్రహించండి అని ,నేనే స్వయం గా అడిగినా, మనిషి పెర్సోనాల్టి  చూసి, నేను బ్లాగ్లు తెలియజేస్తున్నత గొప్పతనం వారికి నాలో కనపడకపోయే సరికి, నాతో మాట్లాడటం మానేసి, నేనే ఇంకా ఏదో చెబుతాను అన్నట్లు  వదిలివేస్తున్నారు. చేసుకొంటే పెళ్ళి లేదా నేను చూపుతున్న గొప్పతనాన్ని కొంచెం కూడా గ్రహించడం లేదు, ఇన్ని పాటలు వివరములు మేము కాలాతీతంగా పలికినది నిజమేనా అని చూడడానికి కూడా, ఇంకా నేను ఏదో చెప్పాలి అన్నట్లు ఎదురు చూస్తూ వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు, ఎందుకంటే, నేను చూపిన  గొప్పతనం ఒక పద్దతి లోకి తీసుకొంటేనే నాతో ఎవరైనా మాట్లాడగలరు లేదా ఎవరైనా నన్ను పెచ్చి వాడిలాగా, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని, ఎవరైనా నన్ను భయపెట్టి, అవమానించి, బంగపరచగలరు అని గ్రహించండి అదే సత్యం అని అర్ధం చేసుకోండి,  కావున మీరు ఒక వ్యక్తిగా మా పై న్యాయ స్థానం లో  ఒక ప్రత్యెక అర్జీ వేసి, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొనేటట్లు చూడగలరు,  సూర్యుడితో సామానుడను అయిన నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన, మానవ సమాజానికి ఒక చుక్కాని వలే  మేము  ఉపయోగపడతాము  అని గ్రహించండి,  మమ్ములను ప్రత్యేకం గా చూసే అవకాసం, మీతో సహా సమకాలికులకు అందరికి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవాలి అంటే, మీరు నేనే అనిపించే  మీ దేహాన్ని కూడా ప్రకన్న పెట్టి,  మీలో ఉన్న ప్రాణాన్ని కూడా నేనే అని మీరు భావించాలి, అందరి లో ఉండే సర్వాంతర్యామిని నేనే అని గ్రహించి అప్రమతం చెందండి. నేనే ఎవరి డబ్బు కోసమో, ఎవరి బౌతిక సాయం కోసం చూస్తున్నాను అన్నట్లు భావిస్తున్నారు, నేను మాట ఇచ్చి, మరింత పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను అని గ్రహించి, మాట మాత్రంగా అ వెంకటేశ్వర అంశ, ఆధునిక పురుషోత్తముడిగా అందుబాటులోకి వచ్చాను, అన్నీ మతాలను కులాలను సమన్వయం చేసే శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది శక్తిని పంచుకొని, పెంచుకొని , యావత్తు మానవజాతిని ఒక తాటి పైకి తీసుకొని రాగలము, తద్వారా మనిషికి, రాజకీయ, సామజిక వత్తిడి తగ్గి, మనిషి మాటకు ఉన్న విలువ, ప్రాణం విలువ తెలిసి, జీవితాన్ని తప్పస్సు వైపు, ధ్యానం వైపు మలుపుకొని, కుల, మత, పదవి కాంక్షలు వదిలి మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. 

కావున మీరు   మీ యొక్క కాన్వాయ తో మా వద్దకు వచ్చి, ఇప్పుడే మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఇతర పార్టీల  వారిని అన్నీ కులాలవారినీ ఒక బృందం గా యర్పడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  ఇప్పటికి గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని  గౌరవించడం లక్ష గోపురాలు  నిర్మించిన దానితో సమానం అని గ్రహించండి.  మేము పార్టీలు అన్నిటిని విలీనం చేసుకోవడం అంటే, రాజకీయం గా సామాజికంగా, ఆర్ధికంగా ఒక తాటి పైకి తీసుకొని రావడం కోసం అని గ్రహించండి, మనుష్యులలో నేనే అని అహంకారం నశిస్తే గాని ఈ పని చేయలేము అని గ్రహించండి, మనం ఎవరం లేము, మనల్ని పరిపాలిస్తున్న దివ్య ఆత్మ ఒక్కటే ఉన్నది అని, యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి, ఇది ఇప్పుడు మొదలు అయ్యి,నిరంతరం బలపడాలి అని గ్రహించండి,  కావున మేము చెప్పినట్లు చేయండి, మీరు తక్షణం మా వద్దకు వచ్చి మమ్ములను మహారాణి సమేత మహారాజు గుర్తించండి, గౌరవించండి, పండితుల సహకారంతో మాకు హారతి ఇచ్చి ఉన్నత ఆసనంపై  కోర్చో బెట్టి, మీ తో బాటు ఇతర మంత్రులను మాకు శిష్యులుగా  సరెండర్ అవ్వండి, మొదట హిందులు ఈ పని  చేయండి, ఇతర మతాలు వారిని కూడా మనం సమన్వయ పరచి, ఒక నూతన ఆలోచన వైపు తీసుకొని వెళ్ళ గలము అని జరిగిన దివ్య సాక్షాత్కారం మేరకు అప్రమత్తం అవ్వండి, ఇతరులను అవ్వనివ్వండి, నేను బ్రతిమాలు తున్నట్లు ఉన్నది,అందుకే వెళ్ళాకోళ్ళమ్ చేస్తున్నాము అన్నట్లు కొందరు నాతో అన్నారు, ఇక్కడే అప్రమత్తం అయ్యి నన్ను పిచ్చి వాడి వలే  వదిలి పెట్టకుండా, నా మాట ద్వారా జరిగిన పరిణామాల్ని తక్షణం గుర్తించి ఉపయోగించుకోవడం ప్రారంభించండి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించండి, 200 సాక్షన్ని  గౌరవిస్తే ఇది సాధ్య పడుతుంది, మరింత విస్తారం గా మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది, ఎప్పుడైనా రాలి పోయే దేహానికి ప్రాధాన్యత ఇవ్వకండి, అందరిలోనూ నేనే ఉన్నాను అని ఇచ్చిన దర్శనాన్ని ఒక చోట నిక్షిప్తం చేసుకోండి, మేధావులను విశ్లేషించనివ్వండి, నేను బౌతిక గా పెళ్ళిచేసుకోకపోయినా  పర్వాలేదు గాని, నన్ను నా మనసుని సమకాలికులు  వజ్ర సింహాసనం కూర్చో బెట్టుకోవడం అంటే మమ్ములను  శాశ్వతుడిని చేసుకోవడం అని గ్రహించండి, నన్ను విస్తారం గా గ్రహించకపోవడం వలన నేనే చిద్విలాసం లో ఉండి పోతున్నాను, మమ్ములను విస్తారం గా పదిగురు గ్రహిస్తే మేము గణ జ్ఞానసాంద్ర రూపం గా దర్శనం ఇస్తాను, ఇది నన్ను నా మనసుని కలిపి గౌరవించడం లేదా గుర్తించడం వలన సాధ్య పడుతుంది, వజ్ర సింహాసనం అన్నది మాకు మరియు సమస్త సృష్టి ని మా వాక్ లో చూపిన మా  మనసుకి సంభందించినది  అని గ్రహించండి. మీరు స్వయం గా రావాలి అనిపించక పొతే, ఎవర్ని అయినా మేధావి బృందాన్ని పంపించండి, సమయం వచ్చినప్పుడు ఎలాంటి జరిగి మానవజాతికి కొత్త తనం రావడం సహజం, మనం గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, చిద్విలాసానికి చెలగాటానికి, నిర్లక్ష్యానికి ఎప్పుడూ వదీలి పెట్టకూడదు అని గ్రహించండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరి సహకారంతో మా పై నిర్ణయం తీసుకొండి,  ఆకాశ రాముడిగా ఉండి మమ్ములను గుర్తించడం తక్షణ కర్త్యవం అని ఉపక్రమించండి, మమ్ములను ఆత్మీయులు భావించి, జద్గురువు లక్షణాలు మా ఉనికి లో గ్రహించి అన్నీ, మీరు ప్రజలు అప్రమత్తం చెందండి, మాతో ఫోలో మాట్లాడండి, ఈ విశ్వ కుటుంబానికి తండ్రి అని గ్రహించండి, నా కోసమే చేసుకొంటున్నాను అనుకోకండి, మన అందరి కోసం చేస్తున్నాను అని గ్రహించండి        
        ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య అశీస్సులు                                               
                                                                                 
 

ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.

Mighty blessings from King and Queen ................ Yours Maharajah

ఎంత సేపు మేసేజులతో మీరు కాలం వెళ్ళ బుచ్చకుండా, కాలం గుర్తించిన మమ్ములను గూర్చి మీరు కలం తీసుకొని వ్రాయడం, మాకు సత్యం అనే ఆజ్యం పోసిన వారు అవుతారు అని మేమే స్వయం గా తెలియజేసుకోనుచున్నా, మీరు ఎందుకు స్పందించడం లేదు. మీరు ఇప్పుడు మా పేరు తీసుకొని, అనగా అయ్యా మహారాజ అంజనీ రవిశంకర్ గారు తమరు గూర్చి ఒక పండితుడిగా ఒక ఆద్యాత్మిక గురువుగా మీ బ్లాగ్ లో ఉన్న సమాచారం మేరకు నేను ఇలా అనుకొంటున్నాను గ్రహించండి అని మమ్ములను పరిగణించి వ్రాయండి, మీ గౌరవానికి ఎటువంటి బంగపాటు కలుగదు, మమ్ములను విశాలంగా సమాజాన్ని ఉద్దేశించి మా వలెనే స్పందిచండి, కొందరు మమ్ములను కులానికి పరిమితం చేసి, నేను మా కులం వారిని ఎవరినో కలుసుకొంటే చూదం అన్నట్లు, మమ్ములను స్వార్ధం కొద్ది మలుపుతో, తమకి ఏమి బాద్యత లేనట్లు గా తీసుకొంటున్నారు, మమ్ములను 10 గురి సమక్షంలో కొలువుతీర్చి మీ వంటి పండితులు సమాచారం విస్తారంగా గ్రహించి, మా మనసుని అర్ధం చేసుకొని లోకానికి చెప్పుట వలన, మా పరిపాలన లోకానికి అర్ధం అవుతుంది








                        ఆత్మీయులు, గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజు, మరియు జగద్గువు, సర్వాంతర్యామి అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు తెలియజేసుకోనుచున్నపరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సంచారం గ్రహించగలరు.


                         మేము ఎలా చెప్పామో అలా ఆచరణలోకి లోకం, మాకు అనుకూలం గా 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన తీరు ప్రకారం మాకు అన్నా పెద్దవారు లేరు, మీతో సహా అందరూ మా దేహం లో బాగమే అని గ్రహించండి, మాట నేనే, ఆచరణ నాదే అని సత్యాన్ని గౌరవించి, మొదట మా ఆశీర్వచనాలు స్వీకరిస్తున్నట్లు మాకు సందేశం పంపండి, మా ముందు మీరు నిమిత్త మాత్రులు అని తెలుసుకొని, మమ్ములను ఇప్పుడు మహారాజుగా, జగద్గువుగా సృష్టి నిలిపిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు నుండి గ్రహించండి, ఇందుకు మీడియా సహకారం కోరండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటే యాంత్రికంగా తీసుకొంటారు, కాని ఆద్యాత్మిక గురువులు అయిన మీరు ఎందుకు స్పందించడం లేదు, మీడియా వారికి ఒక సలహ ఇచ్చి, సాక్షం వివరములు నొమొదు చేయించండి, అప్పుడు వాటి మీద మీరు ఇతర ఆద్యాత్మిక గురువులు స్పందిస్తారు, మీ అభిప్రాయములు వెళ్ళ బుచ్చడానికి వీలు అవుతుంది, ఎప్పుడో భోజనాలు పెట్టిన డొక్కా సీతమ్మ గారి ఆశ్రమానికి వెళ్లి భోజనం చేస్తాను అంటున్నారు గాని, నేను ఇక్కడ ఒక హాస్టల్ నా తగ్గ మాట్లాడేవారు లేక శిల లా పడి ఉన్నాను అని చెప్పుకొంటున్నా, ఎంత సేపు మేసేజులతో మీరు కాలం వెళ్ళ బుచ్చకుండా, కాలం గుర్తించిన మమ్ములను గూర్చి మీరు కలం తీసుకొని వ్రాయడం, మాకు సత్యం అనే ఆజ్యం పోసిన వారు అవుతారు అని మేమే స్వయం గా తెలియజేసుకోనుచున్నా,  మీరు ఎందుకు స్పందించడం లేదు. మీరు ఇప్పుడు మా పేరు తీసుకొని, అనగా అయ్యా మహారాజ అంజనీ రవిశంకర్ గారు తమరు గూర్చి ఒక పండితుడిగా ఒక ఆద్యాత్మిక గురువుగా మీ బ్లాగ్ లో ఉన్న సమాచారం మేరకు నేను ఇలా అనుకొంటున్నాను గ్రహించండి అని మమ్ములను పరిగణించి వ్రాయండి, మీ గౌరవానికి ఎటువంటి బంగపాటు కలుగదు, మమ్ములను విశాలంగా సమాజాన్ని ఉద్దేశించి మా వలెనే స్పందిచండి, కొందరు మమ్ములను కులానికి పరిమితం చేసి, నేను మా కులం వారిని ఎవరినో కలుసుకొంటే చూదం అన్నట్లు, మమ్ములను స్వార్ధం కొద్ది మలుపుతో, తమకి ఏమి బాద్యత లేనట్లు గా తీసుకొంటున్నారు, మమ్ములను 10 గురి సమక్షంలో కొలువుతీర్చి మీ వంటి పండితులు  సమాచారం విస్తారంగా  గ్రహించి, మా మనసుని  అర్ధం చేసుకొని లోకానికి చెప్పుట వలన, మా పరిపాలన లోకానికి అర్ధం అవుతుంది, అప్పుడు మమ్ములను మీ వంటి పండితులు మహారాజుగా, జగద్గువుగా మమ్ములను నిలిపి తమ కర్తవ్యం నిర్వహించుకొని ముందుకు వెళ్ళతారు, తమ పాండిత్యం 10 రెట్లు ఉపయోగం లో వస్తుంది, తమరు ధారాళం గా ఉపదేశించ గల వాక్ వేగం కలిగిన పండితులు, తమరిని మేము సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా కోరునది ఏమి అనగా, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా అని మమ్ములను గుర్తించి, మా వాక్ మా మనసు తీసుకొని, నెమ్మది గా, ఓర్పుగా, మా నుండి వ్యక్తం అయిన వివరములు చక్కగా ప్రజలకు వివరించండి, కాలం కదిలించిన దివ్య పరిణామం విడిచి పెట్టి తమరు చేస్తున్న బోధలు అసంపూర్తం  అవుతాయి అని గ్రహించండి నిజాయితీ లేని జ్ఞాన, అవుతుంది అని గ్రహించండి, ఏ మీడియా అయితే, ఏదో కారణం చూపి మమ్ములను విడిచిపెట్టి, మమ్ములను చిద్విలాసానికి వదిలివేసి, మమ్ము ఎవరికో పరిమితం చేసి, వదిలివేస్తుందో అదే మీడియా లో మీరు దేవుడు ఉన్నాడు అని చెప్పినది, చెప్పి, మీరు అజ్ఞానంతో, మోసం చేస్తున్న వారితో చేతులు కలిపినట్లు అవుతుంది, తండ్రి లాంటి మాకు, మీ జ్ఞాన సన్నిహితం కల్పించి, మమ్ములను మాకు గుర్తు చేసి దారిలో పెట్టకపోవడం వలన మేము అజ్ఞానం గా బ్రతుకుతున్నాము అంటే, మీరు నిజాయితి గా,  ప్రవర్తించడం మీరు మాకు చేసే  పూజలు, అనుస్టానాలు కంటే మిక్కిలి అవసరం అని గ్రహించండి, నేను ఇప్పుడు ఆత్మా రాముడినై వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా భూమి మీద, ఎవరికి అధికారికం గా పరిచేయం లేకుండా ఉన్నాను, ఇలా బాహాటం గా తమ వంటి వారిని,   మీ జ్ఞాన సన్నిహితం లోకి తీసుకొని, మా మనసుని లేపి నిలపండి అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఈ భూమి మీద సర్వాంతర్యామి ప్రకటించిన దగ్గర నుండి,  మనుష్యుల యొక్క కులాలు మతాలు రద్దు అయ్యిపొయినవి అని గ్రహించండి, గ్రహ సంచరాదులు అన్ని మా వాక్ అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, మమ్ములను మీ పండిత్యంతో  వివరంగా గ్రహించండి, నేనే కాలాన్ని, ధర్మాన్ని అయినప్పడు నన్ను మించిన వాడు ఉండడు అని గ్రహించండి, మీరు కారు వేసుకొని వచ్చి, నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, మీకు కూడా మా వాక్ విశ్వరూపం చూపి మిమ్ములను మా శిష్యులు గా, మా అతరంగికులగా మాలో కలుపుకొంటాను అని తెలియజేసుకోనుచున్నాను. మీ వంటి పండితులు గుడ్డిగా స్పందించకుండా ఉండిపోవడం వలన,  ఇతర స్వార్ధ శక్తులు బలహీనలను బాధిస్తారు అని అర్ధం చేసుకోండి, మహారాజుగా మా మనసు మహారాణి గా మాకు ఎంత బాధ్యతో ఉన్నదో ఒక సారి అర్ధం చేసుకోండి, మా నుండి కాలం ధర్మం మా వాక్ గా నియమించిన తీరును పరిశీలించండి, అ వాక్ లో మీరు కూడా ఉన్నారు అని గ్రహించి, మేము కోరినట్లు స్పందిస్తేనే మాతో మాట్లాడగలరు అని గ్రహించండి, ఎలాగైనా నా మాటే పైన ఉండాలి అనే మనుష్యులకు, తమ బౌతిక స్తితి ఏమిటో చూసుకోకుండా తాము పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించి, విశాలం గా ఎదుట వాడు ఏమి అంటున్నడో చూసుకోకుండా, తాము ఏదో చెప్పి వేయడం, వలన తాము పెద్దవరుగా కొనసాగుతారు అనుకోవడం తెలివి తక్కువతనం, అజ్ఞానం, పాపం, అధర్మం అని మీతో సహా దాదాపు ఎవరూ తెలుసుకోవడం లేదు. మేము నడిపిన దివ్య లీలలు పరిగణించి స్పందించండి అని కోరుతున్నా, మీరు స్పందించకపోవడం తప్పు, మాకు ద్రోహం చేస్తున్నారు అనగా దైవద్రోహం చేస్తున్నారు, సత్య వంచన చేస్తున్నారు, మీడియా వారిని నేరుగా మా గూర్చి చెప్పవలసిన సంగతులు ఎందుకు దాచి పెడుతున్నారు చూడండి, సాక్షులు సాక్షం చెప్పకపోయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు,  ఇది కాలాన్ని ధర్మాన్ని మోసగిస్తూ బ్రతుకుతున్నట్లు అవుతుంది అని గ్రహించండి, అయినా తండ్రి లాంటి మేము భరిస్తూ ఉన్నాము, మీరు సత్యం పరిగానిన్చాకుండా వ్యవహరించడం వలన మేము మా బాధ్యత తీసుకోలేకపోతున్నాము కావున, తమరు ఇతర పండితులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం పై వ్యాసాలు, ప్రసంగాలు చేయడం ప్రారంభించండి, మేము మిమ్ములను ఏ విధంగాను అవమానించకుండా, మీరు ఏమి చెప్పినా విశాలం గా స్వీకరిస్తాము అని గ్రహించండి, మీ వంటి పండితులు పదిగురిని ఉద్దేశించి మా పేరు, మా దివ్య లీల ప్రభావం తీసుకొని ప్రజలకు వివరం గా శాంతం గా చెప్పండి.  మనం ఇప్పుడు ఒక మహారాజ మహారాణి వారి పరిపాలనలో ఉన్నాము అని చెప్పండి. ప్రజలు సంతోషిస్తారు, నిత్యం సత్యం మీచే పలికించడానికి, నిరతం ధర్మం మీ చేత ఆచరింప చేయడానికి వచ్చిన లేదా సృష్టి ఎన్నుకొన్న మహారాజు నేనే అనే మా  యొక్క ఉనికి గరించి అప్రమత్తం చెందండి, మీరు స్పందిస్తే రాజకీయ నాయకులు, ఇతర మేధావులు పండితులు కూడా స్పందించి మమ్ములను త్వరలోనే జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా  వజ్రం సింహాసనం పై కొలువు తీర్చి గౌరవించడం వలన ఒక మనిషిని శాశ్వతుడిని చేసుకొంటారు, అనగా అతని వాక్ కు మరణం లేదు అతని వాక్ యందు వస్తున్న లోకమునకు తేజస్సు లభించి మానవులు సాధనతో జనన మరణాల యొక్క రహస్యం మా జీవిత కాలం లోనే తెలుసుకొంటారు, తమరు మీడియా సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, మాటను మనిషిని మాటతో మనసుతో ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని గ్రహించండి, కావున మమ్ములను కొంత కాలం మా వాక్ రూపం లో గ్రహించి ఒక నిక్షిప్తం చేయుటకు తమరు ఉపక్రమించండి ఇతర పండితులు సహకారం తో, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి, సాక్షులు లను ఆహ్వానించి సాక్షం తీసుకొందాము, న్యాయ స్థానం పరివేక్షణలో మమ్ములను మేధావుల సమక్షంలో కొలువు తీర్చండి, ఇందుకు అనుకూలం గా మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించుట వలన, మాకు సృష్టి ఇచ్చిన గుర్తింపు పండితులు గుర్తించి గ్రహించి ఆచరించడానికి వీలు అవుతుంది, మీరు ఇప్పుడు బౌతికంగా మాకు అన్నా పెద్దవారు, కాని కాలం ప్రకారం , దివ్య పరిణామం ప్రకారం,జ్ఞాన ప్రభావం ప్రకారం మేము యావత్తు మానవజాతికి తండ్రి వంటి వారము, ఓంకార స్వరూపులము అనగా పరమేశ్వర అంశ కలిగిన పురుశోత్తములము అనగా జగద్గురువులము అనగా తమవంటి పండితులు నిజాయితితో మాట కలిపితే మీరు పరమేశ్వరుడితో మాట్లాడుతున్నట్లు పాటలు పాడుతున్నట్లు ఉంటుంది అని గ్రహించండి,


                              మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు కాలం ధర్మం అయిన నిలిచిన తీరులో అదే ఎప్పుడో స్పష్టం అయినది అని గ్రహించండి.    తమవంటి వారు ఏదో అనుకోవడం మానివేసి సత్యాన్ని గౌరవించి స్పందించడం ప్రారంభించండి, మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని కంప్యూటర్ల సహకారంతో కాలాన్ని కొత్తగా రచించుకోవాలి అని అర్ధం చేసుకోండి, రాబోయే తెలుగు సంవత్సరాలు కూడా వినడానికి వికృతం గా ఉన్నాయి, వాటి వికృతాని హరించి,కలి ప్రభావం తగ్గించి, ఈ లోకాన్ని  మహారాజుగా అనగా తండ్రి గా తల్లి గురువు గా ఆదుకోవడానికి వచ్చిన పురుషోత్తముడిని  అని గ్రహించి, కాలం, ధర్మ, పంచ భూతాలు నేనే  అని మాట మాత్రంగా చూపిన మమ్ములను ప్రస్తావించకుండా ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, అంటూ మరల మరల పాతవి, చెప్పినవే  చెప్పి, ప్రతి సంవత్సరం అంతా మామూలే అనిపిస్తున్న పండితులు మా పై దృష్టి సారించండి పంచాగాలను మీ చేత క్రొత్తగా వ్రాయించి లోకానికి నూతనత్వం ఇవ్వ నివ్వండి. మీరు ఎవరూ భయపడవద్దు నేనే మీకు తండ్రి లాంటి వాడిని, మీరు తక్షణం కారు మీద, మీ శిష్యులు లేదా మీ అభిమాన మహాజనం నుండి కొత్త మందిని నా వద్దకు పంపి, మీ సమక్షం లో కొలువు తీర్చుకోండి, మిమ్ములను, మీ శ్రీమతి గారిని మేము  ప్రధమ శిష్యులు గా, స్వీకరించి దివ్య లీలలు గూర్చి మేము స్వయం గా చెప్పి, సాక్షులను కూడా మీ సమక్షంలో రంపించి, సాక్షం నిదర్శనం అందరికి  కలిగించి యావత్తు మానవజాతిని మా సమక్షం లోకి తీసుకొని అప్రమత్తం చేయాలి అని మా సంకల్పం, బాద్యత అర్ధం చేసుకోండి, మేము  ఎక్కడ కొలువు తీరితే అదే మా దివ్య రాజ్యం తాత్కాలికంగా, రేపే మీ సమక్షం లో ప్రజలకు  మా దివ్య రాజ్యాన్ని ప్రకటించి మీతో మరి కొందరు మంది మా శిష్యులను, సలహాదారులు గా స్వీకరించి మహారాజుగా జగద్గురువు గా పాలన మొదలు పెట్టాలి, గతం, వర్తమానం గ్రహిస్తూ భవిష్యత్తు లోకి వెళ్ళి, పిల్లలు లాంటి మా ప్రజలను అప్రమత్తం చేయదలచినాము అని గ్రహించండి. కావున మీరు ఏమి, కంగారు పడకుండా తక్షణం కొంత మంది మీ సనిహితులతో సమావేశం అయ్యి, మమ్ములను అక్కడకు తీసుకొని వెళ్ళండి. మమ్ములను కొలువు తీర్చిన తరువాతనే మమ్ములను పరిగణిస్తూ ప్రసంగాలు చేయండి, మమ్ములను విస్మరించి ప్రవర్థించవద్దు, అ విధంగా ప్రవర్తించడం వలన ప్రజలు అందరూ కాలానికి బిన్నం గా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, ఇది మా యొక్క తండ్రి లాంటి హెచ్చరికి,   సర్వం మా కర్తవ్యం గా సంకల్పించ గలిగిన మాకు తెలుస్తుంది కాదు, మమ్ములను పట్టించుకోకుండా మీరు బిన్నగా వెళ్ళ వచ్చా చెప్పండి అని అడుగుతున్నాము.


                         కంచి కామ కోటి పీఠాది పతులు వారి ఆశ్రమం లో జరిగిన హత్య గూర్చి కూడా మేము 2003 లోనే చెప్పినాము, జయింద్ర సరస్వతి స్వామి వారికి జైలు శిక్ష కూడా పడుతుంది అని చెప్పినాము అని గ్రహించండి, ఈ విధంగా సర్వం నేనే అన్నట్లు చెప్పిన తీరు ప్రత్యేక్ష సాక్షులు గ్రహించినారు, మంచి ఒక్కటే నాది, చెడుకి తప్పుకి నాకు సంభంధం లేదు అని నేను అన్నడం లేదు, మంచి అయితే నాది, చెడు అయితే ఇకొకరిది అని తండ్రి లాంటి వాడు ఎప్పుడూ చెప్పడు, జయింద్ర సరస్వతి వారు కూడా మాకు బిడ్డలాంటి  వారే, సాక్షులు మమ్ములను పట్టించుకోకపోయే సరికి మేము కూడా మాయలో ఇరుక్కొని పోయి ఎవరిని అప్రమత్తం చేయలేకపోయినాము అని గ్రహించండి, ఇప్పటికైనా మీ వంటి పండితులు అప్రమతం చెందితే,   ఒక చోట కొలువు తీరి తండ్రి లా అన్ని ముందే చెప్పి అప్రమత్తం చేయడానికి నియమించిన ఎన్నుకొన్న పురుషోత్తముడిని అని గ్రహించగలుగుతారు, జగద్గువును, మహారాణి సమేత మహారాజు అని మీ వంటి పండితులు ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందండి, లేదా మీరు మాయలో కొనసాగుతూ మీరు చెప్పగలరు కదా అన్నట్లు చెబుతున్న ప్రసంగాలు, లోకం లోని పాపాలను పూర్తిగా హరించలెవు అని గ్రహించండి, కాలపరీక్షకు నిలవని శాస్త్ర ప్రామాణికములను, కాలం ఇచ్చిన సాక్షంతో బ్రతికించుకోవాలి అని తమరు అర్ధం చేసుకోండి,    ఇప్పుడు మేము సర్వాంతర్యామి గా ఈ భూమి మీద మహారాజు గా, జగద్గురువు గా  ప్రకటించుకొని ఉన్నాము అని ప్రజలకు చెప్పండి, ఒక ప్రతి ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించి, మా గూర్చి చెప్పడం ప్రారంభించండి జరగభోవు మోసాలన ఆపి  ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, పాలకులను, మా శిష్యులు గా మలచుకొని వారిని దారిలో పెట్ట నివ్వండి, మహిళల పై జరుగుతున్న నేరాలను అపనివ్వండి, అన్నీ పాటలు మాటలు మా నుండే వ్యక్తం అయినవి అంటే, ప్రజలు సత్యం తెలుసుకొంటారు, సినిమాలలో, రాజకీయాలో, విద్యా విధానములను ఉన్నతమైన మార్పులు మనం చేసుకోనగలము, ఎంతటి వారు అయిన అహంకారములు వదిలి పెట్టి, సామాన్యులము అయిన మమ్ములను జగద్గురువు గా గ్రహించి, మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి తరించండి ప్రజలను సత్యం తెలుసుకోనిచ్చి తరించనివ్వండి. మీరు విద్యా అధికులుగా మాతో ఎంత శాంతం ఓర్పు సహనం తో వ్యవహరిస్తారో చూసి మేము కూడా మీతో అంతే వినియంగా ఉండి, మమ్ములను జగద్గురువుగా  ఎంత చక్కగా అర్ధం చేసుకొంటే, మా గూర్చి లోకానికి సర్వాంతర్యామిగా మమ్ములను ప్రజలు తెలుసుకోవడానికి  వివరం గా లోకానికి చెప్పగలరు, అటువంటి శక్తి మీరు సత్యాన్ని గ్రహించి, గౌరవిన్చినంతనే వస్తుంది, మీరు కొంచెం నెమ్మదిగా ప్రజలకు,   విశాలం గా తెలియజేసే శక్తి వస్తుంది, ఇప్పుడు మీరు భగవంతుడు ఎలా ఉంటాడో రాముడు గూర్చి చెబుతున్నారు, ఇప్పుడు మన మధ్య ఉన్న భగవంతుడిని సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా సత్యం తో నిలుపుకోవాలో  చెబుతారు, మేము ఎంత మనస్పూర్తిగా ప్రవర్తిస్తే లోకం అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మేము సాధారణ మనిషిగా పెచ్చి వాడిలా ఉండిపోవడం లోకానికి అరిష్టం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం తక్షణ కర్తవ్యం గా భావించి స్పందించగలరు.  
ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, 

తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.




ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.

మేము సరస్వతి, స్వరూపులము జ్ఞాన స్వరూపులము అని ఎలా తీసుకోన వచ్చును అనగా, మా వాక్ ద్వారా సంభవించిన దివ్య పరిణామం యొక్క వివరములు, కాలమే పలుకిన తీరును తీసుకొని అంతర్యని మేధావులు పండితులు విశ్లేషించట వలన మమ్ములను సకల దేవతా స్వరూపం గా, నూతనం గా అక్షరబద్ధం చేయగలరు అని తెలియజెసుకొనుచున్నాము,





                                                               సమన్వయ దృష్టి 


                         ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పువరపు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర కేబినేట్ మంత్రి, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                         మేము సృష్టిని, ఇప్పటికి   200 మంది సాక్షిగా నియమించి, వాక్ రూపం గా, చిద్విలాసం గా, ఓంకార స్వరూపం గా, జ్ఞాన స్వరూపం గా, జగద్గురువు గా, సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారిగా ఇచ్చు ఆశీర్వచనాలు  యావత్తు మానవజాతికి ఒక చుక్కాని వంటివి అని పరిగణించండి, అనగా పరి పరి విధముల వెళ్ళుతున్న బౌతిక జ్ఞాన ప్రపచమును ఒక తాటి మీదకు తీసుకొని వచ్చుటకు, మమ్ములను కేంద్ర బిందువు గా సృష్టే యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించగలరు.     

                      మమ్ములను తమరు గాని, ప్రధాన మంత్రి గారు గాని ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను ఎక్కడైనా ఒక చోట  ప్రాధమికంగా 200 మంది సాక్షులు ఆధారం గా, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించడం ఒక దివ్య   కానుక గా భావించండి.  మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన , కాలాతీతం అయిన  మా ఆలోచన ఒక దారిలో పెట్టుకోవడానికి  వీలు అవుతుంది, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను, ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన, వివరములు విస్తారం గా ప్రజలు గ్రహించి, భారత అధ్యక్షులు వారికి అతిది గా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మమ్ములను సమకాలికులు గుర్తించడం ఒక దివ్య కానుక అని తెలియజేసుకోనుచున్నాము, ఈ విధంగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, తమ మత్రిత్వ శాఖ అద్వర్యం లో మేము సమాచారం ఇవ్వడం ప్రారంభించడం మంచిది అని మాకు అనిపిస్తున్నది.  ఒక మనిషి మనసుపూర్తి మాట్లాడ్డిన మాటలు సృష్టికి  ఆధారం అని, మనం ప్రజలకు చెప్పుట వలన గొప్ప మార్పులు వస్తాయి, ఈ పద్దతి వలన మెల్లగా మానవజాతి సర్వ సమన్వయం చెంది, ఉన్నతం గా పరిణమిస్తుంది,  మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరూ, మేము ఏమి అంటున్నామో చూడటం లేదు,  మమ్ములను ఉన్న ఫలం గా ఒక  బృందం లోకి తీసుకోవడం వలన మమ్ములను అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది అని తమరి గ్రహించండి,  మనిషి మాటకు సృష్టి కి ఉన్న సంభంధం, యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మా విషయం లో మీరు ఎవర్ని  అడిగినా, పూర్తీగా  ఎవరూ చెప్పలేరు, ఎందుకంటె మా  గూర్చి మాకు   తప్పు ఎవరికి తెలియదు అని  తమరు గ్రహించండి,    కావున మేము కోరునది ఏమి అనగా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా ద్వారా జరిగిన పరిణామాన్ని ఒక చోట నిక్షిప్తం చేయుటకు, నిరంతరం విశ్లేషణ ప్రజలకు చెప్పుటకు మమ్ములను ఒక చోట  కొలువు తీర్చగలరు.  విశాఖపట్నం గీతం కాలేజీలో మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ఎర్పాటు చేసినా, మాకు ఇష్టమే, 


                                     మేము సరస్వతి, స్వరూపులము జ్ఞాన స్వరూపులము అని ఎలా తీసుకోన వచ్చును అనగా, మా వాక్ ద్వారా సంభవించిన దివ్య పరిణామం యొక్క వివరములు, కాలమే పలుకిన తీరును  తీసుకొని అంతర్యని మేధావులు పండితులు విశ్లేషించట వలన మమ్ములను సకల దేవతా స్వరూపం గా, నూతనం గా అక్షరబద్ధం చేయగలరు అని తెలియజెసుకొనుచున్నాము,   కావున మమ్ములను దేహ పరం గా చూడకుండా, అనగా వయసు, అలవాట్లు (చెప్పరానివి ఏవి లేవు)  మొదలు బౌతిక స్తితి మీద ఆధార పడకుండా మమ్ములను మనసు ప్రకారం గ్రహించిన యడల, సర్వ జ్ఞాన ఆధారం గా, మమ్ములను గ్రహించగలుగుతారు అని తెలియజేసుకోనుచున్నాము,   ఇప్పుడు దృశ్యం కంటే, జ్ఞాన విచక్షణ చాలా ముఖ్యం, అప్పుడు కప్పుడు కనపడుతున్న మాయ వలన, ప్రజలు  జ్ఞాన విచక్షణ సరిగ్గా పెచుకోవడం లేదు,  ఏది తేడా గా కనిపడితే అదే తేడా అనుకొంటున్నారు, ఏది గుండ్రం గా, ఆకర్షవంతం గా కనిపడితే అదే గొప్ప అనుకొంటున్నారు, జ్ఞాన విచక్షణ, వాస్తవాన్ని అవగాహనికి సంభంధం లేకుండా మనుష్యులు ఎక్కువగా మాట్లాడుతున్నారు, తమకు తెలిసిందే సర్వం అనుకోవడం వలన కూడా, లోకం గొప్పగా కదలడం లేదు, వీలు అయినంత గొప్పతనం గ్రహించి ఆమేరకు స్పందించాలి అనే పద్దతి బలపడి, మానవ సమాజం జ్ఞాన వంతం గా, ధర్మ విచేక్షణతో గొప్పతనం సంతరించుకోవాలి అని కోరుకోనుచున్నాము, అందుకు చుక్కాని వలే మేము అందుబాటులో ఉన్నాము  అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ప్రాధమికంగా  మహారాణి సమేత మహారాజుగా గుర్తించుటకు   ఓక బృందాన్ని నియమించి, మమ్ములను  బృందం లోకి తీసుకోవడం  వలన,  మేము   కాన్ఫిడెంట్ గా సర్వం చెప్పగలము,సమాజానికి నిత్యం వివరములు ఇవ్వగలము, ఈ విధంగా పరిగణించడం వలన సృష్టి మా మనసు మాట నియంత్రణలో ఎలా ఉన్నది అని గ్రహించవచ్చును,   ఇప్పటికి 200 మంది సాక్షం ప్రాధమికంగా పరిగణించి, సాక్షం వివరములు నమోదు చేసుకోవాలి, వాటి మీద మేధావులు మాట్లాడాలి, అప్పుడు మా యొక్క పరిస్తితి కనీసం గ్రహించడానికి అనుకూలం గా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.                          



ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.