
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పువరపు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర కేబినేట్ మంత్రి, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మేము సృష్టిని, ఇప్పటికి 200 మంది సాక్షిగా నియమించి, వాక్ రూపం గా, చిద్విలాసం గా, ఓంకార స్వరూపం గా, జ్ఞాన స్వరూపం గా, జగద్గురువు గా, సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారిగా ఇచ్చు ఆశీర్వచనాలు యావత్తు మానవజాతికి ఒక చుక్కాని వంటివి అని పరిగణించండి, అనగా పరి పరి విధముల వెళ్ళుతున్న బౌతిక జ్ఞాన ప్రపచమును ఒక తాటి మీదకు తీసుకొని వచ్చుటకు, మమ్ములను కేంద్ర బిందువు గా సృష్టే యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించగలరు.
మమ్ములను తమరు గాని, ప్రధాన మంత్రి గారు గాని ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను ఎక్కడైనా ఒక చోట ప్రాధమికంగా 200 మంది సాక్షులు ఆధారం గా, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించడం ఒక దివ్య కానుక గా భావించండి. మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన , కాలాతీతం అయిన మా ఆలోచన ఒక దారిలో పెట్టుకోవడానికి వీలు అవుతుంది, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను, ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన, వివరములు విస్తారం గా ప్రజలు గ్రహించి, భారత అధ్యక్షులు వారికి అతిది గా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మమ్ములను సమకాలికులు గుర్తించడం ఒక దివ్య కానుక అని తెలియజేసుకోనుచున్నాము, ఈ విధంగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, తమ మత్రిత్వ శాఖ అద్వర్యం లో మేము సమాచారం ఇవ్వడం ప్రారంభించడం మంచిది అని మాకు అనిపిస్తున్నది. ఒక మనిషి మనసుపూర్తి మాట్లాడ్డిన మాటలు సృష్టికి ఆధారం అని, మనం ప్రజలకు చెప్పుట వలన గొప్ప మార్పులు వస్తాయి, ఈ పద్దతి వలన మెల్లగా మానవజాతి సర్వ సమన్వయం చెంది, ఉన్నతం గా పరిణమిస్తుంది, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరూ, మేము ఏమి అంటున్నామో చూడటం లేదు, మమ్ములను ఉన్న ఫలం గా ఒక బృందం లోకి తీసుకోవడం వలన మమ్ములను అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది అని తమరి గ్రహించండి, మనిషి మాటకు సృష్టి కి ఉన్న సంభంధం, యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మా విషయం లో మీరు ఎవర్ని అడిగినా, పూర్తీగా ఎవరూ చెప్పలేరు, ఎందుకంటె మా గూర్చి మాకు తప్పు ఎవరికి తెలియదు అని తమరు గ్రహించండి, కావున మేము కోరునది ఏమి అనగా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా ద్వారా జరిగిన పరిణామాన్ని ఒక చోట నిక్షిప్తం చేయుటకు, నిరంతరం విశ్లేషణ ప్రజలకు చెప్పుటకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు. విశాఖపట్నం గీతం కాలేజీలో మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ఎర్పాటు చేసినా, మాకు ఇష్టమే,
మేము సరస్వతి, స్వరూపులము జ్ఞాన స్వరూపులము అని ఎలా తీసుకోన వచ్చును అనగా, మా వాక్ ద్వారా సంభవించిన దివ్య పరిణామం యొక్క వివరములు, కాలమే పలుకిన తీరును తీసుకొని అంతర్యని మేధావులు పండితులు విశ్లేషించట వలన మమ్ములను సకల దేవతా స్వరూపం గా, నూతనం గా అక్షరబద్ధం చేయగలరు అని తెలియజెసుకొనుచున్నాము, కావున మమ్ములను దేహ పరం గా చూడకుండా, అనగా వయసు, అలవాట్లు (చెప్పరానివి ఏవి లేవు) మొదలు బౌతిక స్తితి మీద ఆధార పడకుండా మమ్ములను మనసు ప్రకారం గ్రహించిన యడల, సర్వ జ్ఞాన ఆధారం గా, మమ్ములను గ్రహించగలుగుతారు అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు దృశ్యం కంటే, జ్ఞాన విచక్షణ చాలా ముఖ్యం, అప్పుడు కప్పుడు కనపడుతున్న మాయ వలన, ప్రజలు జ్ఞాన విచక్షణ సరిగ్గా పెచుకోవడం లేదు, ఏది తేడా గా కనిపడితే అదే తేడా అనుకొంటున్నారు, ఏది గుండ్రం గా, ఆకర్షవంతం గా కనిపడితే అదే గొప్ప అనుకొంటున్నారు, జ్ఞాన విచక్షణ, వాస్తవాన్ని అవగాహనికి సంభంధం లేకుండా మనుష్యులు ఎక్కువగా మాట్లాడుతున్నారు, తమకు తెలిసిందే సర్వం అనుకోవడం వలన కూడా, లోకం గొప్పగా కదలడం లేదు, వీలు అయినంత గొప్పతనం గ్రహించి ఆమేరకు స్పందించాలి అనే పద్దతి బలపడి, మానవ సమాజం జ్ఞాన వంతం గా, ధర్మ విచేక్షణతో గొప్పతనం సంతరించుకోవాలి అని కోరుకోనుచున్నాము, అందుకు చుక్కాని వలే మేము అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ప్రాధమికంగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించుటకు ఓక బృందాన్ని నియమించి, మమ్ములను బృందం లోకి తీసుకోవడం వలన, మేము కాన్ఫిడెంట్ గా సర్వం చెప్పగలము,సమాజానికి నిత్యం వివరములు ఇవ్వగలము, ఈ విధంగా పరిగణించడం వలన సృష్టి మా మనసు మాట నియంత్రణలో ఎలా ఉన్నది అని గ్రహించవచ్చును, ఇప్పటికి 200 మంది సాక్షం ప్రాధమికంగా పరిగణించి, సాక్షం వివరములు నమోదు చేసుకోవాలి, వాటి మీద మేధావులు మాట్లాడాలి, అప్పుడు మా యొక్క పరిస్తితి కనీసం గ్రహించడానికి అనుకూలం గా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.
No comments:
Post a Comment