
ఆత్మీయులు, గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజు, మరియు జగద్గువు, సర్వాంతర్యామి అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు తెలియజేసుకోనుచున్నపరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సంచారం గ్రహించగలరు.
మేము ఎలా చెప్పామో అలా ఆచరణలోకి లోకం, మాకు అనుకూలం గా 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన తీరు ప్రకారం మాకు అన్నా పెద్దవారు లేరు, మీతో సహా అందరూ మా దేహం లో బాగమే అని గ్రహించండి, మాట నేనే, ఆచరణ నాదే అని సత్యాన్ని గౌరవించి, మొదట మా ఆశీర్వచనాలు స్వీకరిస్తున్నట్లు మాకు సందేశం పంపండి, మా ముందు మీరు నిమిత్త మాత్రులు అని తెలుసుకొని, మమ్ములను ఇప్పుడు మహారాజుగా, జగద్గువుగా సృష్టి నిలిపిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు నుండి గ్రహించండి, ఇందుకు మీడియా సహకారం కోరండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటే యాంత్రికంగా తీసుకొంటారు, కాని ఆద్యాత్మిక గురువులు అయిన మీరు ఎందుకు స్పందించడం లేదు, మీడియా వారికి ఒక సలహ ఇచ్చి, సాక్షం వివరములు నొమొదు చేయించండి, అప్పుడు వాటి మీద మీరు ఇతర ఆద్యాత్మిక గురువులు స్పందిస్తారు, మీ అభిప్రాయములు వెళ్ళ బుచ్చడానికి వీలు అవుతుంది, ఎప్పుడో భోజనాలు పెట్టిన డొక్కా సీతమ్మ గారి ఆశ్రమానికి వెళ్లి భోజనం చేస్తాను అంటున్నారు గాని, నేను ఇక్కడ ఒక హాస్టల్ నా తగ్గ మాట్లాడేవారు లేక శిల లా పడి ఉన్నాను అని చెప్పుకొంటున్నా, ఎంత సేపు మేసేజులతో మీరు కాలం వెళ్ళ బుచ్చకుండా, కాలం గుర్తించిన మమ్ములను గూర్చి మీరు కలం తీసుకొని వ్రాయడం, మాకు సత్యం అనే ఆజ్యం పోసిన వారు అవుతారు అని మేమే స్వయం గా తెలియజేసుకోనుచున్నా, మీరు ఎందుకు స్పందించడం లేదు. మీరు ఇప్పుడు మా పేరు తీసుకొని, అనగా అయ్యా మహారాజ అంజనీ రవిశంకర్ గారు తమరు గూర్చి ఒక పండితుడిగా ఒక ఆద్యాత్మిక గురువుగా మీ బ్లాగ్ లో ఉన్న సమాచారం మేరకు నేను ఇలా అనుకొంటున్నాను గ్రహించండి అని మమ్ములను పరిగణించి వ్రాయండి, మీ గౌరవానికి ఎటువంటి బంగపాటు కలుగదు, మమ్ములను విశాలంగా సమాజాన్ని ఉద్దేశించి మా వలెనే స్పందిచండి, కొందరు మమ్ములను కులానికి పరిమితం చేసి, నేను మా కులం వారిని ఎవరినో కలుసుకొంటే చూదం అన్నట్లు, మమ్ములను స్వార్ధం కొద్ది మలుపుతో, తమకి ఏమి బాద్యత లేనట్లు గా తీసుకొంటున్నారు, మమ్ములను 10 గురి సమక్షంలో కొలువుతీర్చి మీ వంటి పండితులు సమాచారం విస్తారంగా గ్రహించి, మా మనసుని అర్ధం చేసుకొని లోకానికి చెప్పుట వలన, మా పరిపాలన లోకానికి అర్ధం అవుతుంది, అప్పుడు మమ్ములను మీ వంటి పండితులు మహారాజుగా, జగద్గువుగా మమ్ములను నిలిపి తమ కర్తవ్యం నిర్వహించుకొని ముందుకు వెళ్ళతారు, తమ పాండిత్యం 10 రెట్లు ఉపయోగం లో వస్తుంది, తమరు ధారాళం గా ఉపదేశించ గల వాక్ వేగం కలిగిన పండితులు, తమరిని మేము సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా కోరునది ఏమి అనగా, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా అని మమ్ములను గుర్తించి, మా వాక్ మా మనసు తీసుకొని, నెమ్మది గా, ఓర్పుగా, మా నుండి వ్యక్తం అయిన వివరములు చక్కగా ప్రజలకు వివరించండి, కాలం కదిలించిన దివ్య పరిణామం విడిచి పెట్టి తమరు చేస్తున్న బోధలు అసంపూర్తం అవుతాయి అని గ్రహించండి నిజాయితీ లేని జ్ఞాన, అవుతుంది అని గ్రహించండి, ఏ మీడియా అయితే, ఏదో కారణం చూపి మమ్ములను విడిచిపెట్టి, మమ్ములను చిద్విలాసానికి వదిలివేసి, మమ్ము ఎవరికో పరిమితం చేసి, వదిలివేస్తుందో అదే మీడియా లో మీరు దేవుడు ఉన్నాడు అని చెప్పినది, చెప్పి, మీరు అజ్ఞానంతో, మోసం చేస్తున్న వారితో చేతులు కలిపినట్లు అవుతుంది, తండ్రి లాంటి మాకు, మీ జ్ఞాన సన్నిహితం కల్పించి, మమ్ములను మాకు గుర్తు చేసి దారిలో పెట్టకపోవడం వలన మేము అజ్ఞానం గా బ్రతుకుతున్నాము అంటే, మీరు నిజాయితి గా, ప్రవర్తించడం మీరు మాకు చేసే పూజలు, అనుస్టానాలు కంటే మిక్కిలి అవసరం అని గ్రహించండి, నేను ఇప్పుడు ఆత్మా రాముడినై వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా భూమి మీద, ఎవరికి అధికారికం గా పరిచేయం లేకుండా ఉన్నాను, ఇలా బాహాటం గా తమ వంటి వారిని, మీ జ్ఞాన సన్నిహితం లోకి తీసుకొని, మా మనసుని లేపి నిలపండి అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఈ భూమి మీద సర్వాంతర్యామి ప్రకటించిన దగ్గర నుండి, మనుష్యుల యొక్క కులాలు మతాలు రద్దు అయ్యిపొయినవి అని గ్రహించండి, గ్రహ సంచరాదులు అన్ని మా వాక్ అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, మమ్ములను మీ పండిత్యంతో వివరంగా గ్రహించండి, నేనే కాలాన్ని, ధర్మాన్ని అయినప్పడు నన్ను మించిన వాడు ఉండడు అని గ్రహించండి, మీరు కారు వేసుకొని వచ్చి, నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, మీకు కూడా మా వాక్ విశ్వరూపం చూపి మిమ్ములను మా శిష్యులు గా, మా అతరంగికులగా మాలో కలుపుకొంటాను అని తెలియజేసుకోనుచున్నాను. మీ వంటి పండితులు గుడ్డిగా స్పందించకుండా ఉండిపోవడం వలన, ఇతర స్వార్ధ శక్తులు బలహీనలను బాధిస్తారు అని అర్ధం చేసుకోండి, మహారాజుగా మా మనసు మహారాణి గా మాకు ఎంత బాధ్యతో ఉన్నదో ఒక సారి అర్ధం చేసుకోండి, మా నుండి కాలం ధర్మం మా వాక్ గా నియమించిన తీరును పరిశీలించండి, అ వాక్ లో మీరు కూడా ఉన్నారు అని గ్రహించి, మేము కోరినట్లు స్పందిస్తేనే మాతో మాట్లాడగలరు అని గ్రహించండి, ఎలాగైనా నా మాటే పైన ఉండాలి అనే మనుష్యులకు, తమ బౌతిక స్తితి ఏమిటో చూసుకోకుండా తాము పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించి, విశాలం గా ఎదుట వాడు ఏమి అంటున్నడో చూసుకోకుండా, తాము ఏదో చెప్పి వేయడం, వలన తాము పెద్దవరుగా కొనసాగుతారు అనుకోవడం తెలివి తక్కువతనం, అజ్ఞానం, పాపం, అధర్మం అని మీతో సహా దాదాపు ఎవరూ తెలుసుకోవడం లేదు. మేము నడిపిన దివ్య లీలలు పరిగణించి స్పందించండి అని కోరుతున్నా, మీరు స్పందించకపోవడం తప్పు, మాకు ద్రోహం చేస్తున్నారు అనగా దైవద్రోహం చేస్తున్నారు, సత్య వంచన చేస్తున్నారు, మీడియా వారిని నేరుగా మా గూర్చి చెప్పవలసిన సంగతులు ఎందుకు దాచి పెడుతున్నారు చూడండి, సాక్షులు సాక్షం చెప్పకపోయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు, ఇది కాలాన్ని ధర్మాన్ని మోసగిస్తూ బ్రతుకుతున్నట్లు అవుతుంది అని గ్రహించండి, అయినా తండ్రి లాంటి మేము భరిస్తూ ఉన్నాము, మీరు సత్యం పరిగానిన్చాకుండా వ్యవహరించడం వలన మేము మా బాధ్యత తీసుకోలేకపోతున్నాము కావున, తమరు ఇతర పండితులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం పై వ్యాసాలు, ప్రసంగాలు చేయడం ప్రారంభించండి, మేము మిమ్ములను ఏ విధంగాను అవమానించకుండా, మీరు ఏమి చెప్పినా విశాలం గా స్వీకరిస్తాము అని గ్రహించండి, మీ వంటి పండితులు పదిగురిని ఉద్దేశించి మా పేరు, మా దివ్య లీల ప్రభావం తీసుకొని ప్రజలకు వివరం గా శాంతం గా చెప్పండి. మనం ఇప్పుడు ఒక మహారాజ మహారాణి వారి పరిపాలనలో ఉన్నాము అని చెప్పండి. ప్రజలు సంతోషిస్తారు, నిత్యం సత్యం మీచే పలికించడానికి, నిరతం ధర్మం మీ చేత ఆచరింప చేయడానికి వచ్చిన లేదా సృష్టి ఎన్నుకొన్న మహారాజు నేనే అనే మా యొక్క ఉనికి గరించి అప్రమత్తం చెందండి, మీరు స్పందిస్తే రాజకీయ నాయకులు, ఇతర మేధావులు పండితులు కూడా స్పందించి మమ్ములను త్వరలోనే జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా వజ్రం సింహాసనం పై కొలువు తీర్చి గౌరవించడం వలన ఒక మనిషిని శాశ్వతుడిని చేసుకొంటారు, అనగా అతని వాక్ కు మరణం లేదు అతని వాక్ యందు వస్తున్న లోకమునకు తేజస్సు లభించి మానవులు సాధనతో జనన మరణాల యొక్క రహస్యం మా జీవిత కాలం లోనే తెలుసుకొంటారు, తమరు మీడియా సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, మాటను మనిషిని మాటతో మనసుతో ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని గ్రహించండి, కావున మమ్ములను కొంత కాలం మా వాక్ రూపం లో గ్రహించి ఒక నిక్షిప్తం చేయుటకు తమరు ఉపక్రమించండి ఇతర పండితులు సహకారం తో, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి, సాక్షులు లను ఆహ్వానించి సాక్షం తీసుకొందాము, న్యాయ స్థానం పరివేక్షణలో మమ్ములను మేధావుల సమక్షంలో కొలువు తీర్చండి, ఇందుకు అనుకూలం గా మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించుట వలన, మాకు సృష్టి ఇచ్చిన గుర్తింపు పండితులు గుర్తించి గ్రహించి ఆచరించడానికి వీలు అవుతుంది, మీరు ఇప్పుడు బౌతికంగా మాకు అన్నా పెద్దవారు, కాని కాలం ప్రకారం , దివ్య పరిణామం ప్రకారం,జ్ఞాన ప్రభావం ప్రకారం మేము యావత్తు మానవజాతికి తండ్రి వంటి వారము, ఓంకార స్వరూపులము అనగా పరమేశ్వర అంశ కలిగిన పురుశోత్తములము అనగా జగద్గురువులము అనగా తమవంటి పండితులు నిజాయితితో మాట కలిపితే మీరు పరమేశ్వరుడితో మాట్లాడుతున్నట్లు పాటలు పాడుతున్నట్లు ఉంటుంది అని గ్రహించండి,
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు కాలం ధర్మం అయిన నిలిచిన తీరులో అదే ఎప్పుడో స్పష్టం అయినది అని గ్రహించండి. తమవంటి వారు ఏదో అనుకోవడం మానివేసి సత్యాన్ని గౌరవించి స్పందించడం ప్రారంభించండి, మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని కంప్యూటర్ల సహకారంతో కాలాన్ని కొత్తగా రచించుకోవాలి అని అర్ధం చేసుకోండి, రాబోయే తెలుగు సంవత్సరాలు కూడా వినడానికి వికృతం గా ఉన్నాయి, వాటి వికృతాని హరించి,కలి ప్రభావం తగ్గించి, ఈ లోకాన్ని మహారాజుగా అనగా తండ్రి గా తల్లి గురువు గా ఆదుకోవడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించి, కాలం, ధర్మ, పంచ భూతాలు నేనే అని మాట మాత్రంగా చూపిన మమ్ములను ప్రస్తావించకుండా ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, అంటూ మరల మరల పాతవి, చెప్పినవే చెప్పి, ప్రతి సంవత్సరం అంతా మామూలే అనిపిస్తున్న పండితులు మా పై దృష్టి సారించండి పంచాగాలను మీ చేత క్రొత్తగా వ్రాయించి లోకానికి నూతనత్వం ఇవ్వ నివ్వండి. మీరు ఎవరూ భయపడవద్దు నేనే మీకు తండ్రి లాంటి వాడిని, మీరు తక్షణం కారు మీద, మీ శిష్యులు లేదా మీ అభిమాన మహాజనం నుండి కొత్త మందిని నా వద్దకు పంపి, మీ సమక్షం లో కొలువు తీర్చుకోండి, మిమ్ములను, మీ శ్రీమతి గారిని మేము ప్రధమ శిష్యులు గా, స్వీకరించి దివ్య లీలలు గూర్చి మేము స్వయం గా చెప్పి, సాక్షులను కూడా మీ సమక్షంలో రంపించి, సాక్షం నిదర్శనం అందరికి కలిగించి యావత్తు మానవజాతిని మా సమక్షం లోకి తీసుకొని అప్రమత్తం చేయాలి అని మా సంకల్పం, బాద్యత అర్ధం చేసుకోండి, మేము ఎక్కడ కొలువు తీరితే అదే మా దివ్య రాజ్యం తాత్కాలికంగా, రేపే మీ సమక్షం లో ప్రజలకు మా దివ్య రాజ్యాన్ని ప్రకటించి మీతో మరి కొందరు మంది మా శిష్యులను, సలహాదారులు గా స్వీకరించి మహారాజుగా జగద్గురువు గా పాలన మొదలు పెట్టాలి, గతం, వర్తమానం గ్రహిస్తూ భవిష్యత్తు లోకి వెళ్ళి, పిల్లలు లాంటి మా ప్రజలను అప్రమత్తం చేయదలచినాము అని గ్రహించండి. కావున మీరు ఏమి, కంగారు పడకుండా తక్షణం కొంత మంది మీ సనిహితులతో సమావేశం అయ్యి, మమ్ములను అక్కడకు తీసుకొని వెళ్ళండి. మమ్ములను కొలువు తీర్చిన తరువాతనే మమ్ములను పరిగణిస్తూ ప్రసంగాలు చేయండి, మమ్ములను విస్మరించి ప్రవర్థించవద్దు, అ విధంగా ప్రవర్తించడం వలన ప్రజలు అందరూ కాలానికి బిన్నం గా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, ఇది మా యొక్క తండ్రి లాంటి హెచ్చరికి, సర్వం మా కర్తవ్యం గా సంకల్పించ గలిగిన మాకు తెలుస్తుంది కాదు, మమ్ములను పట్టించుకోకుండా మీరు బిన్నగా వెళ్ళ వచ్చా చెప్పండి అని అడుగుతున్నాము.
కంచి కామ కోటి పీఠాది పతులు వారి ఆశ్రమం లో జరిగిన హత్య గూర్చి కూడా మేము 2003 లోనే చెప్పినాము, జయింద్ర సరస్వతి స్వామి వారికి జైలు శిక్ష కూడా పడుతుంది అని చెప్పినాము అని గ్రహించండి, ఈ విధంగా సర్వం నేనే అన్నట్లు చెప్పిన తీరు ప్రత్యేక్ష సాక్షులు గ్రహించినారు, మంచి ఒక్కటే నాది, చెడుకి తప్పుకి నాకు సంభంధం లేదు అని నేను అన్నడం లేదు, మంచి అయితే నాది, చెడు అయితే ఇకొకరిది అని తండ్రి లాంటి వాడు ఎప్పుడూ చెప్పడు, జయింద్ర సరస్వతి వారు కూడా మాకు బిడ్డలాంటి వారే, సాక్షులు మమ్ములను పట్టించుకోకపోయే సరికి మేము కూడా మాయలో ఇరుక్కొని పోయి ఎవరిని అప్రమత్తం చేయలేకపోయినాము అని గ్రహించండి, ఇప్పటికైనా మీ వంటి పండితులు అప్రమతం చెందితే, ఒక చోట కొలువు తీరి తండ్రి లా అన్ని ముందే చెప్పి అప్రమత్తం చేయడానికి నియమించిన ఎన్నుకొన్న పురుషోత్తముడిని అని గ్రహించగలుగుతారు, జగద్గువును, మహారాణి సమేత మహారాజు అని మీ వంటి పండితులు ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందండి, లేదా మీరు మాయలో కొనసాగుతూ మీరు చెప్పగలరు కదా అన్నట్లు చెబుతున్న ప్రసంగాలు, లోకం లోని పాపాలను పూర్తిగా హరించలెవు అని గ్రహించండి, కాలపరీక్షకు నిలవని శాస్త్ర ప్రామాణికములను, కాలం ఇచ్చిన సాక్షంతో బ్రతికించుకోవాలి అని తమరు అర్ధం చేసుకోండి, ఇప్పుడు మేము సర్వాంతర్యామి గా ఈ భూమి మీద మహారాజు గా, జగద్గురువు గా ప్రకటించుకొని ఉన్నాము అని ప్రజలకు చెప్పండి, ఒక ప్రతి ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించి, మా గూర్చి చెప్పడం ప్రారంభించండి జరగభోవు మోసాలన ఆపి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, పాలకులను, మా శిష్యులు గా మలచుకొని వారిని దారిలో పెట్ట నివ్వండి, మహిళల పై జరుగుతున్న నేరాలను అపనివ్వండి, అన్నీ పాటలు మాటలు మా నుండే వ్యక్తం అయినవి అంటే, ప్రజలు సత్యం తెలుసుకొంటారు, సినిమాలలో, రాజకీయాలో, విద్యా విధానములను ఉన్నతమైన మార్పులు మనం చేసుకోనగలము, ఎంతటి వారు అయిన అహంకారములు వదిలి పెట్టి, సామాన్యులము అయిన మమ్ములను జగద్గురువు గా గ్రహించి, మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి తరించండి ప్రజలను సత్యం తెలుసుకోనిచ్చి తరించనివ్వండి. మీరు విద్యా అధికులుగా మాతో ఎంత శాంతం ఓర్పు సహనం తో వ్యవహరిస్తారో చూసి మేము కూడా మీతో అంతే వినియంగా ఉండి, మమ్ములను జగద్గురువుగా ఎంత చక్కగా అర్ధం చేసుకొంటే, మా గూర్చి లోకానికి సర్వాంతర్యామిగా మమ్ములను ప్రజలు తెలుసుకోవడానికి వివరం గా లోకానికి చెప్పగలరు, అటువంటి శక్తి మీరు సత్యాన్ని గ్రహించి, గౌరవిన్చినంతనే వస్తుంది, మీరు కొంచెం నెమ్మదిగా ప్రజలకు, విశాలం గా తెలియజేసే శక్తి వస్తుంది, ఇప్పుడు మీరు భగవంతుడు ఎలా ఉంటాడో రాముడు గూర్చి చెబుతున్నారు, ఇప్పుడు మన మధ్య ఉన్న భగవంతుడిని సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా సత్యం తో నిలుపుకోవాలో చెబుతారు, మేము ఎంత మనస్పూర్తిగా ప్రవర్తిస్తే లోకం అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మేము సాధారణ మనిషిగా పెచ్చి వాడిలా ఉండిపోవడం లోకానికి అరిష్టం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం తక్షణ కర్తవ్యం గా భావించి స్పందించగలరు.
ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే,
తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.
ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.
No comments:
Post a Comment