UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 23 January 2016

ఇక్కడ సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా మేము అన్ని రకాల సంఘటనలు ముందే చెప్పిన తీరు ప్రకారం మనిషి మాటతో సరిదిద్దలేనివి లేవు అని మనకు ఆధునికంగా స్పష్టం అయినది. కావున ఎటువంటి పరిష్కారం అయినా మాటతో సరిదిద్దుకోవచ్చును, మాట అన్నిటి కంటే శక్తివంతమైంది, శాశ్వతమైనది అని సృష్టి ఆధారం అయినది అని మనకు స్పష్టం అయినది, సత్యేమేవ జయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు .


Sateesh Inturi‎ to సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ

రేపు పరిటాల రవన్న (24/01/2016) 11వ వర్ధంతి సందర్భంగా... రవన్న నీకు ఇవే మా ఆశ్రుతర్ప నయనా నీవాళ్ళులు... సతీష్ యింటూరి...


   --------------------------------


                                    సమన్వయ దృష్టి 

                 స్వర్గీయ  శ్రీ పరిటాల రవి గారి ఫాక్షన హత్య గూర్చి   మాకు 2003 లో కాలస్వరూపం  ధర్మస్వరూపం    యొక్క వివరములు అనగా అనేక సినిమాపాటలు ఇతర రాజకీయములు, సామజిక సంఘటనలు,తో బాటుగా సునామి వంటి   ఉపద్రవములు, తీవ్రవాద దాడులు గూర్చి ఒక్క  సారిగా 2003 జనవరి ఒకటవ తారీకున   చెప్పడం   జరిగినది, పరిటాల రవి శత్రుత్వని పదవిలో ఉండగా హరిన్చుకొని ఉంటే, అతనిని హత్య చేసి ఉండేవారు కాదు ఏమో   అని మాకు అనిపిస్తున్నది, రాజకీయ ఎదుగుదలతో బాటు శత్రుత్వం కూడా కొనసాగడం వలన, ఈ విధంగా జరుగుతుంది అని తెలియజేసినాను.  అ మధ్య పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసారు అని అనుకొన్నారు,  ఏది ఎమైనా మనుష్యులు మనుష్యులను హింసించుకోవడం , మొదట చిన్న చిన్న వెళ్ళా కొళలా లతో  మొదలు అయ్యి, రెండువైపులు ఒకరిని  ఒకరు రెచ్చగోట్టుకోవడం వలన  ఈ విధమైన అనవసరమైన  గొడవలు  జరుగుతాయి అని మనం సమాజంలో గ్రహిస్తూ ఉంటాము.  

                ఇక్కడ సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా మేము అన్ని రకాల సంఘటనలు ముందే చెప్పిన తీరు  ప్రకారం మనిషి మాటతో సరిదిద్దలేనివి లేవు అని మనకు ఆధునికంగా  స్పష్టం అయినది.  కావున ఎటువంటి పరిష్కారం అయినా   మాటతో సరిదిద్దుకోవచ్చును, మాట అన్నిటి కంటే శక్తివంతమైంది,  శాశ్వతమైనది అని సృష్టి  ఆధారం అయినది అని మనకు స్పష్టం   అయినది, సత్యేమేవ జయితే, ధర్మో రక్షతి రక్షతః    ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు .   


    ఇట్లు 
జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు. SRT-38, SR. Nagar, Hyderabad 
మొబైల్ నెం. 9010483794
             

No comments:

Post a Comment