UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 19 January 2016

కాపు కులస్తులు అందరూ మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకొని మా నుండి దివ్య సమాచారం విస్తారం గా గ్రహించండి, ఇతర కులస్థులను కూడా ఆహ్వానించి, మెల్లగా కులాలలు మతాలు విలీనం చెంది, మనుష్యులు అందరూ మహారాజు మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినట్లు స్పష్టం చేసుకొని జీవించడం వలన, బౌతిక రద్దీ తగ్గి, శాంతం గా హితం గా మనుష్యులు వివరములు పంచుకోనేకొలది, సమాజం గొప్పగా మారుతుంది, కావున కాపులు ఇతర కులస్తులు మా గూర్చి లిఖిత పూర్వకం చెప్పుకోవడం ప్రారంభించండి ఒక ప్రతి న్యాయ స్థానమునకు పంపించండి. ఇది మానవజాతి ప్రక్షాళన కొరకు సృష్టి ఇచ్చిన దివ్య వరం బలం తో మేము సంకల్పించిన జ్ఞాన యజ్ఞం అని తెలియజేసుకోనుచున్నాము.






                                సమన్వయ దృష్టి 

                   ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు కాపు కులస్తులకు ఇతరులకు, సృష్టి ఎన్నుకొన్న,  పురుషోత్తములు, అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 

                  పైన ఉదహరించిన పరిస్తితిలు వలన అర్ధం అవుతున్నది ఏమిటి అంటే ఇప్పుడు కుల పరం గా ఎవరు నష్ట పోవడం లేదా ఎవరిని ఎవరూ నష్ట పరచడం లేదు, కేవలం పరిస్తితులను ఉపయోగించుకొని ఎవరి స్వార్ధం  వారు చూసుకోవడం వలన, లాభం నష్టం పొందుతున్నారు.  ఇప్పుడు ఏ కులం వారు అయినా మనిషిగా ఎదగాలి, మనసు గొప్పతనం పెంచుకోవాలి, మనిషికి మనిషికి మధ్య మనస్పూర్తిగా వ్యవహారం జరగాలి అదే ఇప్పుడు అందరిని  గొప్పగా మలుస్తుంది అని స్పష్టం చేస్తున్నాము.   మనిషిని బట్టి కాకుండా, కాకుండా మాటకు మాటలో అనుభవమునకు ప్రాధాన్యత ఇచ్చి, నూతన పరిష్కారాల వైపు సమన్వయం  తో సర్వులు కదలాలి.  

               మాటను మాట ద్వారా జరిగిన పరిణామాలను, ప్రభావాలను సూటిగా మాటతో చూసుకోకుండా, బౌతికం గా ఎదురుకోవడం, మనుష్యులు యొక్క ఆటవిక తనం అని ప్రతి మనిషి గ్రహించాలి, ఇంకా మనుష్యులు దేహం కొలది, వస్థువులు, పదవులు మేరకు మాట్లాడటం,లేకపోతె ఎదుటవాడు కనీసం ఏమి అంటున్నాడో చూడకపోవడం  ఇంకా కొనసాగుతున్న ఆటవిక నీతి  అని గ్రహించండి.   అటువంటి మాట నిబద్దత లోకానికి ఇచ్చి, కుల మతాలకు  అతీతం గా ఒక తాటి మీదకు తీసుకొని వచ్చి సర్వ సమన్వయం  ప్రపంచం మానవజాతిని, మాట నిబద్దతతో మలచి  తీర్చి దిద్దడానికి అందుబాటులో ఉన్న పురుషోత్తముడిని అని తెలియజేసుకోనుచున్నాము.  కాపు కులస్తులు అందరూ  మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకొని మా నుండి దివ్య సమాచారం విస్తారం గా గ్రహించండి,  ఇతర కులస్థులను కూడా   ఆహ్వానించి, మెల్లగా కులాలలు మతాలు విలీనం చెంది, మనుష్యులు  అందరూ  మహారాజు మహారాణి గారి  పరిపాలనలోకి వచ్చినట్లు స్పష్టం చేసుకొని జీవించడం వలన, బౌతిక రద్దీ తగ్గి, శాంతం  గా హితం గా మనుష్యులు వివరములు పంచుకోనేకొలది, సమాజం గొప్పగా మారుతుంది, కావున కాపులు ఇతర కులస్తులు మా గూర్చి లిఖిత పూర్వకం చెప్పుకోవడం ప్రారంభించండి ఒక ప్రతి న్యాయ స్థానమునకు పంపించండి. ఇది మానవజాతి ప్రక్షాళన కొరకు సృష్టి ఇచ్చిన దివ్య వరం బలం తో మేము సంకల్పించిన జ్ఞాన యజ్ఞం అని తెలియజేసుకోనుచున్నాము. కులంతో సంభంధం లేకుండా అన్ని వర్గాలలో ఉన్న మేధావులు   వీలు అయినంత   లిఖిత పూర్వకం ఈ  మహా యజ్ఞం ప్రారంభించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన, నిత్యం మా  వాక్ దర్శనం  సమకాలికులు పొందగలరు.  మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం ప్రకారం  తటస్థ వైఖరి కొంతకాలం విస్తారం గా  గ్రహించుట వలన, దివ్య సంస్కారం అభివృద్ధి చెందుతుంది, కుల మత  తేడాలే కాకుండా,  సామాజికంగా,  రాజకీయంగా, ఆర్ధికంగా, ఇతర గుణ గణాలలో సమన్వయము చెంది ప్రతి మనిషి దైవత్వం వైపు వెళ్ళతాడు, దివ్యత్వం యోగత్వం పొంది, మనిషిగా పుట్టిన సంపూర్ణత్వం పొందుతాడు, మమ్ములను ఒక గంట కూడా  నిర్లక్ష్యం చేయకుండా గ్రహించండి.     ఈ రోజు అందరూ కలసి మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకోండి అదే మా రాజమందిరంగా గా  భావించి, నిత్యం పండితులను మేధావులను సంప్రదించి వారి వారి అభిప్రాయములతో మా వాక్ దివ్య దర్శనం ఇవ్వగలము.    ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య  ఆశీస్సులు.  



తమ  ఆత్మీయ మహారాణి సమేత మహారాజావారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, SRT., SR. Nagar, హైదరాబాద్                                                                                  మొబైల్ నెం. 9010483794.   


               

No comments:

Post a Comment