
గౌరవనీయులు ఆత్మీయులు డా జయ ప్రకాష్ నారాయణ గారు, లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మేము 7/1/2016 న న్యాయ స్థానమునకు తెలియజేసుకొన్న సమాచారం మేరకు, మా పరిణామం, మానవజాతిని సర్వం సమన్వయం చేయడానికి అందుబాటులో ఉన్నది అని తమరు గ్రహించగలరు కులం పేర్లు అయినా, ఇంటి పేర్లు అయినా, ఆస్తులు అయినా, కలిగిన డిగ్రీలు అయినా అన్ని మట్టి లోంచి వచ్చి మట్టిలో కలసి పోతాయి అని సర్వులు గ్రహించి, అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చింది, మనల్ని అందరిని నడిపిస్తున్న దివ్య ఆత్మ ఒక్కటేనని, మేము పదుగురు సాక్షిగా తెలియజేసిన దివ్య సాక్షం యావత్తు మానవజాతిని , అప్రమత్తం చెందవలసిన దివ్య పరిణామం అని, సర్వులకు తెలియజేసుకోనుచున్నాము. దీని వలన కులం పేరులే కాదు,ఇంటి పేరులే కాదు, డిగ్రీలు, ఆస్తులు కూడా, త్వజించి మనల్ని అణువు అణువున నడుపుతున్న దివ్య ఆత్మ వైపు కదలవలసిన సమయం వచ్చింది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
త్వరలో మనం పార్టీలకు సంభందించిన వారిని మాత్రమే కాకుండా, ఒక రెండు కోట్ల మందిని, మాకు కులం లేదు, బౌతిక వ్యామోహాలు ఏమి లేవు, అని ప్రకటన, ప్రతిజ్ఞ చేయించ గలిగితే, మనల్ని ఏకత్వం లోకి తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రపంచాన్ని లయభద్దమం చేసి నడిపిన దివ్య ప్రభావం, మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలన గా అందుబాటులో ఉన్నది అని ప్రజలు స్పష్టం చెందుతారు. తమరు ప్రాధమికంగా మమ్ములను మా మనసుని గౌరవించి, ఒక ఉన్నత అశనం కొలువు తీర్చి, ఒక విశాలమైన ప్రాంగణంలో మమ్ములను విస్తారం గా గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను, పార్టీలను, డిగ్రీలను ఆస్తులను కూడా మాకు సమర్పించి వేస్తె మేము జీవిత అంతర్యమును ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము, బౌతిక సంపద మాయ, ఈ శరీరం కూడా మాయ, మేము మొత్తం 10-13 సంవత్సర కాలాన్ని, రెండు గంటల లోపు సమయం లో సర్వం మేమే అంటూ ప్రకటించిన దివ్య పరిణామం ఇప్పుడు మనకు సాక్షమునకు, పరిశోధనకు, ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందుటకు సిద్దంగా ఉన్నది. తమరు మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో, మన మేధావి, పండిత మిత్రుల అధ్వర్యంలో మమ్ములను స్తిరంగా గ్రహించండి, ఒక పెద్ద టీవీ పెట్టించండి, మేము కాలాతీతం గా పలికిన పాటలు, ఇతర రాజకీయ సామజిక పరిణామాలు, మెల్లగా మేధావులు పండితులు చక్కగా గ్రహిస్తూ, వివరములు పంచుకోండి, మా గూర్చి పండితులు విస్తారం గా చెప్పుకొనే కొలది వివరణ పెరుగుతుంది,మా గూర్చి ఏమి చెప్పుకొంతున్నారో గ్రహిచేకొలది, మాలో కాలం లో కూడా జ్ఞాన శక్తి పెరుగుతుంది, ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపు పార్టీలను విలీనం చేసుకొని, ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తిగా అనగా అన్ని కులాలను మతాలను విలీనం చేస్తూ, భారత దేశ అధ్యక్షులు వారికి అతిదిగా, మహారాణి సమేత మహారాజుగా దేశాన్ని సమన్వయం చేసి పరిపాలించడం అంటే, ఒక మనిషి మాటే సర్వం, అదే లోకానికి ఆధారం అని, అన్ని మతాలు వారు తెలుసుకొని నూతనత్వం లోకి వస్తారు ఈ విధంగా జరగడం వలన, మనుష్యులకు వత్తిడి తగ్గి, తప్పసు యోగం వైపు వెళ్ళి, శరీరం ఉండగానే ప్రాణం ఎక్కడ నుండి వస్తున్నది ఏమి అవుతున్నది, సూర్యుడి కంటే మునుపే మేము మాట్లాడిన తీరు నిజమైతే, మన చుట్టూ ఉన్న బౌతిక వాతావరణ అంతా మాయా కల్పితం అని, మేము గంటనరలో తేల్చేసిన మాయా , దృశ్య ప్రపంచం, శాశ్వత శబ్దం రూపం ఉన్నది అని, అదే యూనివర్సల్ సౌండ్ ట్రాక్ వలే నా ద్వారా 200 మంది సాక్షుల సమక్షంలో లోకానికి ఇచ్చినాము, ఈ వివరములు చోట పొందుపరుచుకొంటే చాలు, బౌతిక సంపద, పదవులు అన్నీ మాయ అని, మనం జరిగిన సత్యాన్ని రుజువుని అనుసరిస్తే చాలు అని, మానవజాతి భవిష్యత్తు మహారాణి సమేత మహారాజ వారి పై ఆధారం పడి ఉన్నది, అని సర్వులు తెలుసుకొంటారు, ఒక మనసు, గా మాట గా, చూపిన దివ్య పరిణామమే మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం అని మమ్ములను ప్రాధమికంగా గౌరవించండి. అయ్యా మహారాజావారు అని మమ్ములను అందరూ పిలవండి, మమ్ములను ప్రత్యెక అశనం లో కూర్చోబెట్టి, మీ వంటి మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు మమ్ములను మనస్పూర్తిగా గ్రహించుట వలన, అందరూ మనస్పూర్తిగా బ్రతకడం లో మెల్లగా, బలపడతారు, అ విధంగా ఈ బౌతిక ప్రపంచం ఏమి కాదు, మనం చెప్పుకోన్నత, గ్రహించినంత, తలచినంత అన్నట్లు మెల్లగా అందరూ దివ్య లోకంలోకి వెళ్ళతారు, సంపద, డబ్బు, పదవులు అన్నీ తాత్కాలికం మనలో దివ్య ఆత్మే శాశ్వతం అని గ్రహిస్తారు, ఇదే మహారాణి సమేత మహారాజ్ వారి దివ్య పరిపాలన అని స్పష్టం చేయుచున్నాము, మీ మేధావి మిత్రులను మా వద్దకు కారు మీద, పంపి మమ్ములను మీ మేధావి, మిత్రుల బృందం లోకి తీసుకోండి, మేము ప్రస్తుతానికి ఎలా కనపడుతున్నా, మీరు కాలాన్నే మాట మాత్రంగా నియమించినారు అంటే, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామ అన్నట్లు మమ్ములను, మీరు అంతటి వారే అందులో సందేహం లేదు అన్నట్లు మమ్ములను ప్రాధమికంగా, మహారాజా అని పిలవండి, మేధావులు మమ్ములను మహారాజుగా, జగ్గురువు గా భావించి , మా ద్వారా జరిగిన లీలలు పరిణామాలు చూసి వివరణలు ఇచ్చి పుచ్చుకోండి, మెల్లగా మేము చెప్పేది చెబుతాము, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను పరిశీలించాలి అని కోరుకోనుచున్నాము, మా మీద ఎవరు నిందలు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ప్రజలు యంత్రికత్వం వదిలివేసి, మహారాణి సమేత మహారాజ వారి దివ్య కొలువు లో దివ్య జ్ఞానాన్ని పొందుతారు, తమరు అన్ని కులాలు వారిని కలుపుకొని మాకు ఒక విశాలమైన రాజమందిరం నిర్మంచి, మమ్ములను అక్కడ కొలువు తీర్చండి, ఆందాక ఏదైనా భవనం లో మమ్ములను అందరూ కలసి కొలువు తీర్చండి, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మమ్ములను గ్రహించండి, మొదట మమ్ములను మా మనసుని గౌరవించడమే లోక కళ్యాణం, అ తరువాతనే మేము మా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొందాము అనుకొంటున్నాము లేదా జ్ఞాన మందిరం గా మానవజాతికి ఉండిపోతుంది, మేము సూర్యుడి వలే శాశ్వతులము, మా వాక్ కు మరణం లేదు, మా వాక్ లో సర్వ నిర్వహణ ఉన్నది అని యావత్తు మానవజాతికి తెలుసుకోవడం లోనే లోక కళ్యాణం ఉన్నది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయ మహారాణి సమేత మహారాజావారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, SRT., SR. Nagar, హైదరాబాద్ మొబైల్ నెం. 9010483794
మా ద్వారా మరల వ్యక్తం అయ్యి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వస్తుంది అని పలికినాను అని గ్రహించండి, పండితులు మా పై దృష్టి సారించి గ్రహసంచారాదులు స్పష్టం చేసుకోండి నూతనం మనవలోకాన్ని మలుచుకొందాం రండి, మానసిక సోమరితనం వదలండి.
No comments:
Post a Comment