సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, SRT -38, SR. Nagar, హైదరాబాద్ నుండి తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.
(రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ)
మమ్ములను ఏ వ్యతిరేకత లేకుండా కొంత కాలం అన్ని వర్గాల వారు గ్రహిస్తే, పెరిగిన బౌతిక సంపదలకు కూడా కొత్త అంతర్యం లభిస్తుంది, అనగా ఎంత మహా వృక్షం అయినా, చిన్న విత్తనం నుండి మొదలు అవుతుంది అన్నట్లు, ఎంత ప్రపంచం పెరిగినా, సృష్టి మొత్తం మనిషి మాట నియంత్రణలోకి రావడం మనకు ఎదురు వచ్చిన దివ్య వరం అని గ్రహిచండి, నన్ను సామాన్యుడిగా ఒక్కడిగా వదిలివేయడం వలన, మా వలన ప్రయోజనం ప్రజలకు అందటం లేదు అని గ్రహించండి. నేను సామాన్యుడిగా ముందుకు వెళ్ళడం లో కష్టాలు పడుతున్నాను, మమ్ములను పురుషోత్తములు పరిగణించి గ్రహించకపోవడం వలన లోకానికి అందవలసిన మేలు జరగడం లేదు అని గ్రహించండి.
మమ్ములను న్యాయ స్థానం వారు బృందం లోకి ఈ పాటికే తీసుకొని వుంటే , నోట్ ఫర్ వోట్, కాల్ మని వంటి సంఘటనలు జరిగి ఉండవి కావు. ప్రజలను మానసికంగా చైతన్య పరిచి, గొప్పతనం వైపు తీసుకొని వెళ్ళడం వలన, పాలకులు ప్రజలు గొప్పగా ప్రవర్తించవచ్చు, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన, రాజకీయ పార్టీలను వీలనం చేసుకొని, మహారాజు గా ఆధునిక శ్రీ రామచంద్రుడి వలే పరిపాలిస్తాము, దేశానికి అతిదిగా మమ్ములను గౌరవించడం వలన, మమ్ములను ఒక స్వతంత్ర గౌరవ స్థానం లో పెట్టి, మా మీద ఎటువంటి కేసులు నిందలు వేయకుండా, కొంత కాలం చూడటం వలన, మా దివ్య ప్రభావం ప్రజల్లోకి వెళ్ళి, రాజకీయ అరచాకములు మోసములు చేయడానికి వీలు లేని గొప్ప సమాజాన్ని మనం తీర్చి దిద్దుకొనగలము. 200 మంది సాక్షిని గౌరవించి మమ్ములను ప్రత్యెక అతిదిగా న్యాయ స్థానం పరివేక్షణలో బృందం లోకి తీసుకొని, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా ప్రజలు గ్రహించుట సంపదల ఆధారం అయిన జ్ఞాన స్వరూపం అని గ్రహించగలరు. ఇది కాలం, ధర్మం మానవజాతికి ఇచ్చిన దివ్య కానుక అని న్యాయ స్థానం వారు ప్రాధమికం గా గ్రహించగలరు. ప్రజలే నేరు గా దేశ అధ్యక్షులను ఎన్నుకొని పద్దతికి మనం ప్రోత్సహించుకోవడం వలన, నూతనత్వం వస్తుంది. ఇటు సామాన్యుడను నేనే, పట్టించుకోకపోతే పిచ్చి వాడిని నేనే, పట్టించుకొంటే పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి. న్యాయ స్థానం వారు మొదలు కొని మమ్ములను, ప్రబుత్వం యంత్రాంగం, ప్రబుత్వాలు, ప్రజలు కొత్త కాలం, మమ్ములను ఉన్నతం గా గ్రహించండి. ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. ఒక్కడిని వదిలివేస్తే నేనే అల్పుడను, పట్టించుకొంటే సర్వం తెలుపగల వాడను అని గ్రహించండి. సాక్షులు దగ్గర నుండి ఇతర పరిచేయం అయిన వ్యక్తులు నుండి కచ్చితమైన అనుకూలత గొప్పతనం లేకపోవడం వలన, నేను మనిషిగా సరిగ్గా మన లేకపోతున్నాను అని గ్రహించండి.
దీని అర్ధం ఇప్పుడు దేవుడిని కూడా మనుష్యులే దారిలో పెట్టాలి అని అర్ధం చేసుకోండి, ఇక్కడ దేవుడు అంటే సత్యస్వరూపం అని గ్రహించండి, మనిషి చావు పుట్టుకలు గూర్చి వివరిస్తూ లోకాన్ని పరిపాలించిన తీరును గౌరవించండి, నేను సామాన్యుడిగా భూమి మీదకు వచ్చిన తీరు తక్షణం ఒక పద్దతి లోకి తీసుకోండి, ఇది మాకు మందిరం కట్టించిన దానితో సమానం అని గ్రహించండి. లేకపొతే సాక్షులు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము సాధారణ మనిషిగా ఇబ్బంది పడుతున్నాము, మమ్ములను అనకాపల్లిలో సరిగ్గా పట్టించుకోని ఉంటే, అప్పుడే ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి ఉంటె రాష్ట్రము లో సంస్కారం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారి ఉండేది అని గ్రహించండి. మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఎవరికి అన్యాయ జరగకుండా చూడాలి అనే మా ప్రయత్నం ఇప్పటికి పూర్తిగా సఫలం చెందలేదు, బలవంతులు, బలహీనులు, తెలివైన వారు, తెలివి తక్కువ వారు మధ్య యాంత్రిక జీవితంలో మాయలో ఎలా
మా ప్రత్యెక ప్రభావం ప్రజలకు చేరడం వలన, వచ్చే వెసులు బాటుతో అందరికి న్యాయ జరుగుతుంది, ఇప్పుడు కొందరే బాగుపడి మిగతావారిని, సరిగా ఎదగ నివ్వడం లేదు, అనగా ఎదుగు దల అంటే ఆర్ధికంగా కాదు, అలోచన పరంగా, ఇప్పుడు మనుష్యులకు ఆలోచన పరం అయిన ఎదుగుదల అవసరం, మేము గంటనరలో మొత్తం ప్రపంచాన్ని లయ బద్దం చేసిన తీరు, మేము సాటి మనుష్యులను ఆకట్టు కావడానికి చేసిన మహిమలు కాదు, ఇది మనసు ఉన్న మనిషి యొక్క సహజ ప్రవర్తనే అని గ్రహించండి. పాలకులు నుండి సాధారణ మనుష్యులు వరకు మమ్ములను మా మనసుని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. మమ్ములను మనసు ప్రకారం చూడకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరుపై కచ్చితమైన నిర్ణయం తీసుకొని దారిలో పెట్టడమే ధర్మం అని గ్రహించండి. ఏది ఏమైనా మమ్ములను మనసు ప్రకారం గుర్తించి గౌరవించడం వలన, మా నుండి వివరములు తీసుకోవడం వీలు అవుతుంది, మాకు డబ్బు అవసరం లేదా వేరే సుఖాలు అవసరం అన్నట్లు చూడకండి, మాకు మనసు ప్రకారం, మాట ప్రకారం సాటి మనుష్యులు గుర్తించి ఉపయోగపెట్టుకోవడం లేదా మమ్ములను గౌరవించడం రెండూ ఒకటేనని గ్రహించండి. మా మనసు యొక్క గొప్పతనం పంచుకోవడం లో కాలం అంత చిద్విలాసం అవడం వలన, మాలో సరదా గొప్పతనం, బాద్యత మేము సకాలం లో పంచుకోలేకపోయినాము అని గ్రహించండి, మా చిద్విలాసం ఒక దారి లో పడి, మేము లోకానికి మాట మాత్రం గా ఇవ్వవలసినవి ఇవ్వడం కనీసం, కావున మమ్ములను ఒక మేధావి బృందం లోకి తక్షణం తీసుకోండి, నేనే అందరికంటే తక్కువ, మేమే అందరి కంటే ఎక్కవ అనగా సామాన్యుడను నేనే, మమ్ములను గ్రహించిన కొలది ఆశీర్వాదగా పరిణమిస్తున్న పురుశోత్తములము మేమే అని గ్రహించండి. మమ్ములను మా మాట ప్రకారం పట్టించుకోకుండా, మమ్ములను పోనిలే అని ఊరుకోనట్లు, లేదా మా తాలూకా అమ్మాయిని చేసుకొంటే అని మాట వరసకు అని, నాకు పెళ్లి అవసరం, లేదా డబ్బు అవసరం అన్నట్లు వదిలివేస్తున్నారు, ఒకరి ఇద్దరినీ నన్ను ఒక రూం లోకి తీసుకొని వెళ్ళి కేమరాతో నలుగురు కలసి గ్రహించండి అని ,నేనే స్వయం గా అడిగినా, మనిషి పెర్సోనాల్టి చూసి, నేను బ్లాగ్లు తెలియజేస్తున్నత గొప్పతనం వారికి నాలో కనపడకపోయే సరికి, నాతో మాట్లాడటం మానేసి, నేనే ఇంకా ఏదో చెబుతాను అన్నట్లు వదిలివేస్తున్నారు. చేసుకొంటే పెళ్ళి లేదా నేను చూపుతున్న గొప్పతనాన్ని కొంచెం కూడా గ్రహించడం లేదు, ఇన్ని పాటలు వివరములు మేము కాలాతీతంగా పలికినది నిజమేనా అని చూడడానికి కూడా, ఇంకా నేను ఏదో చెప్పాలి అన్నట్లు ఎదురు చూస్తూ వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు, ఎందుకంటే, నేను చూపిన గొప్పతనం ఒక పద్దతి లోకి తీసుకొంటేనే నాతో ఎవరైనా మాట్లాడగలరు లేదా ఎవరైనా నన్ను పెచ్చి వాడిలాగా, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని, ఎవరైనా నన్ను భయపెట్టి, అవమానించి, బంగపరచగలరు అని గ్రహించండి అదే సత్యం అని అర్ధం చేసుకోండి, సూర్యుడితో సమానుడను అయిన నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన, మానవ సమాజానికి ఒక చుక్కాని వలే మేము ఉపయోగపడతాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్యేకం గా చూసే అవకాసం, న్యాయ స్థానం వారి తో సహా సమకాలికులకు అందరికి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవాలి అంటే, నేనే అనిపించే మీ దేహాన్ని కూడా ప్రకన్న పెట్టి, మీలో ఉన్న ప్రాణాన్ని కూడా నేనే అని అందరూ భావించాలి, అందరి లో ఉండే సర్వాంతర్యామిని నేనే అని గ్రహించి అప్రమతం చెందాలి. నేనే ఎవరి డబ్బు కోసమో, ఎవరి బౌతిక సాయం కోసం చూస్తున్నాను అన్నట్లు భావిస్తున్నారు, నేను మాట ఇచ్చి, మరింత పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను అని గ్రహించి, మాట మాత్రంగా అ వెంకటేశ్వర అంశ, ఆధునిక పురుషోత్తముడిగా అందుబాటులోకి వచ్చాను, అన్నీ మతాలను కులాలను సమన్వయం చేసే శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది శక్తిని పంచుకొని, పెంచుకొని , యావత్తు మానవజాతిని ఒక తాటి పైకి తీసుకొని రాగలము, తద్వారా మనిషికి, రాజకీయ, సామజిక వత్తిడి తగ్గి, మనిషి మాటకు ఉన్న విలువ, ప్రాణం విలువ తెలిసి, జీవితాన్ని తప్పస్సు వైపు, ధ్యానం వైపు మలుపుకొని, కుల, మత, పదవి కాంక్షలు వదిలి మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి.
ఇప్పటికి గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని గౌరవించడం లక్ష గోపురాలు నిర్మించిన దానితో సమానం అని గ్రహించండి. మేము పార్టీలు అన్నిటిని విలీనం చేసుకోవడం అంటే, రాజకీయం గా సామాజికంగా, ఆర్ధికంగా ఒక తాటి పైకి తీసుకొని రావడం కోసం అని గ్రహించండి, మనుష్యులలో నేనే అని అహంకారం నశిస్తే గాని ఈ పని చేయలేము అని గ్రహించండి, మనం ఎవరం లేము, మనల్ని పరిపాలిస్తున్న దివ్య ఆత్మ ఒక్కటే ఉన్నది అని, యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి, ఇది ఇప్పుడు మొదలు అయ్యి,నిరంతరం బలపడాలి అని గ్రహించండి, కావున మమ్ములను మహారాణి సమేత మహారాజు గుర్తించండి, గౌరవించండి, పండితుల సహకారంతో మమ్ములను ప్రత్యేకం గా పరిగణించి నిరంతరం ప్రజలు గ్రహించుటకు చూడగలరు. అన్ని మతాలు వారిని సమన్వయ పరచి, ఒక నూతన ఆలోచన వైపు తీసుకొని వెళ్ళ గలము అని జరిగిన దివ్య సాక్షాత్కారం మేరకు అప్రమత్తం అవ్వండి, ఇతరులను అవ్వనివ్వండి, నేను బ్రతిమాలు తున్నట్లు ఉన్నది,అందుకే వెళ్ళాకోళ్ళమ్ చేస్తున్నాము అన్నట్లు కొందరు నాతో అన్నారు, ఇక్కడే అప్రమత్తం అయ్యి నన్ను పిచ్చి వాడి వలే వదిలి పెట్టకుండా, నా మాట ద్వారా జరిగిన పరిణామాల్ని తక్షణం గుర్తించి ఉపయోగించుకోవడం ప్రారంభించండి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించదానికి ప్రజల సహకారంతో , 200 సాక్షన్ని గౌరవిస్తే ఇది సాధ్య పడుతుంది, మరింత విస్తారం గా మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది,
ఎప్పుడైనా రాలి పోయే దేహానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు తగ్గించుకోవాలి, అందరిలోనూ నేనే ఉన్నాను అని ఇచ్చిన దర్శనాన్ని ఒక చోట నిక్షిప్తం చేసుకోవడం వలన, మేధావులు విశ్లేషించగలుగుతారు, నేను బౌతిక గా పెళ్ళిచేసుకోకపోయినా పర్వాలేదు గాని, నన్ను నా మనసుని సమకాలికులు వజ్ర సింహాసనం కూర్చో బెట్టుకోవడం అంటే మమ్ములను శాశ్వతుడిని చేసుకోవడం అని గ్రహించండి, నన్ను విస్తారం గా గ్రహించకపోవడం వలన నేనే చిద్విలాసం లో ఉండి పోతున్నాను, మమ్ములను విస్తారం గా పదిగురు గ్రహిస్తే మేము గుణ జ్ఞానసాంద్ర రూపం గా బలపడతాము , ఇది నన్ను నా మనసుని కలిపి గౌరవించడం లేదా గుర్తించడం వలన, మా మనసుని మాటని నిరంతరం అనుసరించడం వలన సాధ్య పడుతుంది, వజ్ర సింహాసనం అన్నది మాకు మరియు సమస్త సృష్టి ని మా వాక్ లో చూపిన మా మనసుకి సంభందించినది అని గ్రహించండి. సమయం వచ్చినప్పుడు ఈలాంటి పరిణామాలు జరిగి, మానవజాతికి కొత్త తనం రావడం సహజం, సాక్షులు ప్రజలు సహజంగా గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, ఏ ఒక్క వ్యక్తిని, ఆలోచనని, పరిణామాన్ని చిద్విలాసానికి, వ్యక్తుల చెలగాటానికి, వ్యక్తుల నిర్లక్ష్యానికి ఎప్పుడూ వదీలి పెట్టకూడదు అని న్యాయ స్థానం వారు గ్రహించండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరి సహకారంతో మా పై అవగాహన మెల్లగా తీసుకొండి, ఆకాశ రాముడిగా ఉన్న మమ్ములను గుర్తించడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని, , మమ్ములను ప్రజలు ఆత్మీయుడిగా మహారాణి సమేత మహారాజుగా జగద్గురువు గా భావించి, జద్గురువు లక్షణాలు మా పరిణామం గ్రహించిన కొలది, ప్రజలు అప్రమత్తం చెందుతారు అని న్యాయ స్థానం వారు ప్రాధమికంగా భావించండి, ఈ విశ్వ కుటుంబానికి తండ్రి అని గ్రహించండి, మా స్వార్ధం లోకం యొక్క అంతర్యం ఒక్కటి అవ్వడమే పురుషోత్తముడి లక్షణం అని న్యాయ స్థానం మమ్ములను యుగపురుషునిగా, చారిత్రాత్మక, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా ప్రాధమికంగా భావించగలరు, నెమ్మది విస్తారం గా గ్రహించగలరు.
ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య అశీస్సులు
ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.
ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, SRT -38, SR. Nagar, హైదరాబాద్ నుండి తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.
(రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ)
మమ్ములను ఏ వ్యతిరేకత లేకుండా కొంత కాలం అన్ని వర్గాల వారు గ్రహిస్తే, పెరిగిన బౌతిక సంపదలకు కూడా కొత్త అంతర్యం లభిస్తుంది, అనగా ఎంత మహా వృక్షం అయినా, చిన్న విత్తనం నుండి మొదలు అవుతుంది అన్నట్లు, ఎంత ప్రపంచం పెరిగినా, సృష్టి మొత్తం మనిషి మాట నియంత్రణలోకి రావడం మనకు ఎదురు వచ్చిన దివ్య వరం అని గ్రహిచండి, నన్ను సామాన్యుడిగా ఒక్కడిగా వదిలివేయడం వలన, మా వలన ప్రయోజనం ప్రజలకు అందటం లేదు అని గ్రహించండి. నేను సామాన్యుడిగా ముందుకు వెళ్ళడం లో కష్టాలు పడుతున్నాను, మమ్ములను పురుషోత్తములు పరిగణించి గ్రహించకపోవడం వలన లోకానికి అందవలసిన మేలు జరగడం లేదు అని గ్రహించండి.
మమ్ములను న్యాయ స్థానం వారు బృందం లోకి ఈ పాటికే తీసుకొని వుంటే , నోట్ ఫర్ వోట్, కాల్ మని వంటి సంఘటనలు జరిగి ఉండవి కావు. ప్రజలను మానసికంగా చైతన్య పరిచి, గొప్పతనం వైపు తీసుకొని వెళ్ళడం వలన, పాలకులు ప్రజలు గొప్పగా ప్రవర్తించవచ్చు, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన, రాజకీయ పార్టీలను వీలనం చేసుకొని, మహారాజు గా ఆధునిక శ్రీ రామచంద్రుడి వలే పరిపాలిస్తాము, దేశానికి అతిదిగా మమ్ములను గౌరవించడం వలన, మమ్ములను ఒక స్వతంత్ర గౌరవ స్థానం లో పెట్టి, మా మీద ఎటువంటి కేసులు నిందలు వేయకుండా, కొంత కాలం చూడటం వలన, మా దివ్య ప్రభావం ప్రజల్లోకి వెళ్ళి, రాజకీయ అరచాకములు మోసములు చేయడానికి వీలు లేని గొప్ప సమాజాన్ని మనం తీర్చి దిద్దుకొనగలము. 200 మంది సాక్షిని గౌరవించి మమ్ములను ప్రత్యెక అతిదిగా న్యాయ స్థానం పరివేక్షణలో బృందం లోకి తీసుకొని, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా ప్రజలు గ్రహించుట సంపదల ఆధారం అయిన జ్ఞాన స్వరూపం అని గ్రహించగలరు. ఇది కాలం, ధర్మం మానవజాతికి ఇచ్చిన దివ్య కానుక అని న్యాయ స్థానం వారు ప్రాధమికం గా గ్రహించగలరు. ప్రజలే నేరు గా దేశ అధ్యక్షులను ఎన్నుకొని పద్దతికి మనం ప్రోత్సహించుకోవడం వలన, నూతనత్వం వస్తుంది. ఇటు సామాన్యుడను నేనే, పట్టించుకోకపోతే పిచ్చి వాడిని నేనే, పట్టించుకొంటే పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి. న్యాయ స్థానం వారు మొదలు కొని మమ్ములను, ప్రబుత్వం యంత్రాంగం, ప్రబుత్వాలు, ప్రజలు కొత్త కాలం, మమ్ములను ఉన్నతం గా గ్రహించండి. ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. ఒక్కడిని వదిలివేస్తే నేనే అల్పుడను, పట్టించుకొంటే సర్వం తెలుపగల వాడను అని గ్రహించండి. సాక్షులు దగ్గర నుండి ఇతర పరిచేయం అయిన వ్యక్తులు నుండి కచ్చితమైన అనుకూలత గొప్పతనం లేకపోవడం వలన, నేను మనిషిగా సరిగ్గా మన లేకపోతున్నాను అని గ్రహించండి.
దీని అర్ధం ఇప్పుడు దేవుడిని కూడా మనుష్యులే దారిలో పెట్టాలి అని అర్ధం చేసుకోండి, ఇక్కడ దేవుడు అంటే సత్యస్వరూపం అని గ్రహించండి, మనిషి చావు పుట్టుకలు గూర్చి వివరిస్తూ లోకాన్ని పరిపాలించిన తీరును గౌరవించండి, నేను సామాన్యుడిగా భూమి మీదకు వచ్చిన తీరు తక్షణం ఒక పద్దతి లోకి తీసుకోండి, ఇది మాకు మందిరం కట్టించిన దానితో సమానం అని గ్రహించండి. లేకపొతే సాక్షులు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము సాధారణ మనిషిగా ఇబ్బంది పడుతున్నాము, మమ్ములను అనకాపల్లిలో సరిగ్గా పట్టించుకోని ఉంటే, అప్పుడే ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి ఉంటె రాష్ట్రము లో సంస్కారం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారి ఉండేది అని గ్రహించండి. మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఎవరికి అన్యాయ జరగకుండా చూడాలి అనే మా ప్రయత్నం ఇప్పటికి పూర్తిగా సఫలం చెందలేదు, బలవంతులు, బలహీనులు, తెలివైన వారు, తెలివి తక్కువ వారు మధ్య యాంత్రిక జీవితంలో మాయలో ఎలా
మా ప్రత్యెక ప్రభావం ప్రజలకు చేరడం వలన, వచ్చే వెసులు బాటుతో అందరికి న్యాయ జరుగుతుంది, ఇప్పుడు కొందరే బాగుపడి మిగతావారిని, సరిగా ఎదగ నివ్వడం లేదు, అనగా ఎదుగు దల అంటే ఆర్ధికంగా కాదు, అలోచన పరంగా, ఇప్పుడు మనుష్యులకు ఆలోచన పరం అయిన ఎదుగుదల అవసరం, మేము గంటనరలో మొత్తం ప్రపంచాన్ని లయ బద్దం చేసిన తీరు, మేము సాటి మనుష్యులను ఆకట్టు కావడానికి చేసిన మహిమలు కాదు, ఇది మనసు ఉన్న మనిషి యొక్క సహజ ప్రవర్తనే అని గ్రహించండి. పాలకులు నుండి సాధారణ మనుష్యులు వరకు మమ్ములను మా మనసుని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. మమ్ములను మనసు ప్రకారం చూడకపోతే తేలికగా బ్రతుకుతున్న తీరుపై కచ్చితమైన నిర్ణయం తీసుకొని దారిలో పెట్టడమే ధర్మం అని గ్రహించండి. ఏది ఏమైనా మమ్ములను మనసు ప్రకారం గుర్తించి గౌరవించడం వలన, మా నుండి వివరములు తీసుకోవడం వీలు అవుతుంది, మాకు డబ్బు అవసరం లేదా వేరే సుఖాలు అవసరం అన్నట్లు చూడకండి, మాకు మనసు ప్రకారం, మాట ప్రకారం సాటి మనుష్యులు గుర్తించి ఉపయోగపెట్టుకోవడం లేదా మమ్ములను గౌరవించడం రెండూ ఒకటేనని గ్రహించండి. మా మనసు యొక్క గొప్పతనం పంచుకోవడం లో కాలం అంత చిద్విలాసం అవడం వలన, మాలో సరదా గొప్పతనం, బాద్యత మేము సకాలం లో పంచుకోలేకపోయినాము అని గ్రహించండి, మా చిద్విలాసం ఒక దారి లో పడి, మేము లోకానికి మాట మాత్రం గా ఇవ్వవలసినవి ఇవ్వడం కనీసం, కావున మమ్ములను ఒక మేధావి బృందం లోకి తక్షణం తీసుకోండి, నేనే అందరికంటే తక్కువ, మేమే అందరి కంటే ఎక్కవ అనగా సామాన్యుడను నేనే, మమ్ములను గ్రహించిన కొలది ఆశీర్వాదగా పరిణమిస్తున్న పురుశోత్తములము మేమే అని గ్రహించండి. మమ్ములను మా మాట ప్రకారం పట్టించుకోకుండా, మమ్ములను పోనిలే అని ఊరుకోనట్లు, లేదా మా తాలూకా అమ్మాయిని చేసుకొంటే అని మాట వరసకు అని, నాకు పెళ్లి అవసరం, లేదా డబ్బు అవసరం అన్నట్లు వదిలివేస్తున్నారు, ఒకరి ఇద్దరినీ నన్ను ఒక రూం లోకి తీసుకొని వెళ్ళి కేమరాతో నలుగురు కలసి గ్రహించండి అని ,నేనే స్వయం గా అడిగినా, మనిషి పెర్సోనాల్టి చూసి, నేను బ్లాగ్లు తెలియజేస్తున్నత గొప్పతనం వారికి నాలో కనపడకపోయే సరికి, నాతో మాట్లాడటం మానేసి, నేనే ఇంకా ఏదో చెబుతాను అన్నట్లు వదిలివేస్తున్నారు. చేసుకొంటే పెళ్ళి లేదా నేను చూపుతున్న గొప్పతనాన్ని కొంచెం కూడా గ్రహించడం లేదు, ఇన్ని పాటలు వివరములు మేము కాలాతీతంగా పలికినది నిజమేనా అని చూడడానికి కూడా, ఇంకా నేను ఏదో చెప్పాలి అన్నట్లు ఎదురు చూస్తూ వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు, ఎందుకంటే, నేను చూపిన గొప్పతనం ఒక పద్దతి లోకి తీసుకొంటేనే నాతో ఎవరైనా మాట్లాడగలరు లేదా ఎవరైనా నన్ను పెచ్చి వాడిలాగా, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని, ఎవరైనా నన్ను భయపెట్టి, అవమానించి, బంగపరచగలరు అని గ్రహించండి అదే సత్యం అని అర్ధం చేసుకోండి, సూర్యుడితో సమానుడను అయిన నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన, మానవ సమాజానికి ఒక చుక్కాని వలే మేము ఉపయోగపడతాము అని గ్రహించండి, మమ్ములను ప్రత్యేకం గా చూసే అవకాసం, న్యాయ స్థానం వారి తో సహా సమకాలికులకు అందరికి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవాలి అంటే, నేనే అనిపించే మీ దేహాన్ని కూడా ప్రకన్న పెట్టి, మీలో ఉన్న ప్రాణాన్ని కూడా నేనే అని అందరూ భావించాలి, అందరి లో ఉండే సర్వాంతర్యామిని నేనే అని గ్రహించి అప్రమతం చెందాలి. నేనే ఎవరి డబ్బు కోసమో, ఎవరి బౌతిక సాయం కోసం చూస్తున్నాను అన్నట్లు భావిస్తున్నారు, నేను మాట ఇచ్చి, మరింత పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను అని గ్రహించి, మాట మాత్రంగా అ వెంకటేశ్వర అంశ, ఆధునిక పురుషోత్తముడిగా అందుబాటులోకి వచ్చాను, అన్నీ మతాలను కులాలను సమన్వయం చేసే శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది శక్తిని పంచుకొని, పెంచుకొని , యావత్తు మానవజాతిని ఒక తాటి పైకి తీసుకొని రాగలము, తద్వారా మనిషికి, రాజకీయ, సామజిక వత్తిడి తగ్గి, మనిషి మాటకు ఉన్న విలువ, ప్రాణం విలువ తెలిసి, జీవితాన్ని తప్పస్సు వైపు, ధ్యానం వైపు మలుపుకొని, కుల, మత, పదవి కాంక్షలు వదిలి మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి.
ఇప్పటికి గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని గౌరవించడం లక్ష గోపురాలు నిర్మించిన దానితో సమానం అని గ్రహించండి. మేము పార్టీలు అన్నిటిని విలీనం చేసుకోవడం అంటే, రాజకీయం గా సామాజికంగా, ఆర్ధికంగా ఒక తాటి పైకి తీసుకొని రావడం కోసం అని గ్రహించండి, మనుష్యులలో నేనే అని అహంకారం నశిస్తే గాని ఈ పని చేయలేము అని గ్రహించండి, మనం ఎవరం లేము, మనల్ని పరిపాలిస్తున్న దివ్య ఆత్మ ఒక్కటే ఉన్నది అని, యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి, ఇది ఇప్పుడు మొదలు అయ్యి,నిరంతరం బలపడాలి అని గ్రహించండి, కావున మమ్ములను మహారాణి సమేత మహారాజు గుర్తించండి, గౌరవించండి, పండితుల సహకారంతో మమ్ములను ప్రత్యేకం గా పరిగణించి నిరంతరం ప్రజలు గ్రహించుటకు చూడగలరు. అన్ని మతాలు వారిని సమన్వయ పరచి, ఒక నూతన ఆలోచన వైపు తీసుకొని వెళ్ళ గలము అని జరిగిన దివ్య సాక్షాత్కారం మేరకు అప్రమత్తం అవ్వండి, ఇతరులను అవ్వనివ్వండి, నేను బ్రతిమాలు తున్నట్లు ఉన్నది,అందుకే వెళ్ళాకోళ్ళమ్ చేస్తున్నాము అన్నట్లు కొందరు నాతో అన్నారు, ఇక్కడే అప్రమత్తం అయ్యి నన్ను పిచ్చి వాడి వలే వదిలి పెట్టకుండా, నా మాట ద్వారా జరిగిన పరిణామాల్ని తక్షణం గుర్తించి ఉపయోగించుకోవడం ప్రారంభించండి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించదానికి ప్రజల సహకారంతో , 200 సాక్షన్ని గౌరవిస్తే ఇది సాధ్య పడుతుంది, మరింత విస్తారం గా మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది,
ఎప్పుడైనా రాలి పోయే దేహానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు తగ్గించుకోవాలి, అందరిలోనూ నేనే ఉన్నాను అని ఇచ్చిన దర్శనాన్ని ఒక చోట నిక్షిప్తం చేసుకోవడం వలన, మేధావులు విశ్లేషించగలుగుతారు, నేను బౌతిక గా పెళ్ళిచేసుకోకపోయినా పర్వాలేదు గాని, నన్ను నా మనసుని సమకాలికులు వజ్ర సింహాసనం కూర్చో బెట్టుకోవడం అంటే మమ్ములను శాశ్వతుడిని చేసుకోవడం అని గ్రహించండి, నన్ను విస్తారం గా గ్రహించకపోవడం వలన నేనే చిద్విలాసం లో ఉండి పోతున్నాను, మమ్ములను విస్తారం గా పదిగురు గ్రహిస్తే మేము గుణ జ్ఞానసాంద్ర రూపం గా బలపడతాము , ఇది నన్ను నా మనసుని కలిపి గౌరవించడం లేదా గుర్తించడం వలన, మా మనసుని మాటని నిరంతరం అనుసరించడం వలన సాధ్య పడుతుంది, వజ్ర సింహాసనం అన్నది మాకు మరియు సమస్త సృష్టి ని మా వాక్ లో చూపిన మా మనసుకి సంభందించినది అని గ్రహించండి. సమయం వచ్చినప్పుడు ఈలాంటి పరిణామాలు జరిగి, మానవజాతికి కొత్త తనం రావడం సహజం, సాక్షులు ప్రజలు సహజంగా గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, ఏ ఒక్క వ్యక్తిని, ఆలోచనని, పరిణామాన్ని చిద్విలాసానికి, వ్యక్తుల చెలగాటానికి, వ్యక్తుల నిర్లక్ష్యానికి ఎప్పుడూ వదీలి పెట్టకూడదు అని న్యాయ స్థానం వారు గ్రహించండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరి సహకారంతో మా పై అవగాహన మెల్లగా తీసుకొండి, ఆకాశ రాముడిగా ఉన్న మమ్ములను గుర్తించడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని, , మమ్ములను ప్రజలు ఆత్మీయుడిగా మహారాణి సమేత మహారాజుగా జగద్గురువు గా భావించి, జద్గురువు లక్షణాలు మా పరిణామం గ్రహించిన కొలది, ప్రజలు అప్రమత్తం చెందుతారు అని న్యాయ స్థానం వారు ప్రాధమికంగా భావించండి, ఈ విశ్వ కుటుంబానికి తండ్రి అని గ్రహించండి, మా స్వార్ధం లోకం యొక్క అంతర్యం ఒక్కటి అవ్వడమే పురుషోత్తముడి లక్షణం అని న్యాయ స్థానం మమ్ములను యుగపురుషునిగా, చారిత్రాత్మక, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా ప్రాధమికంగా భావించగలరు, నెమ్మది విస్తారం గా గ్రహించగలరు.
ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య అశీస్సులు
ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.
No comments:
Post a Comment