Peela Govinda Satyanarayana added 15 new photos to the album: పీలా గోవింద సత్యనారాయణ-ఎం.ఎల్.ఎ. అనకాపల్లి.
స్వచ్ఛ-భారత్ కార్యక్రమం (22.01.2016) : అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి పట్టణంలో గల రింగ్ రోడ్డు నుంచి బయలుదేరి రావు గోపాలరావు కళాక్షేత్రం వరకు ర్యాలి జరిగి, అక్కడ భహిరంగ సమావేశం జరిగింది. దీనికి స్వచ్ఛ-భారత్ జాతీయ ప్రచారకర్త, గేయ రచయిత “శ్రీ సుద్ధాల అశోక్ తేజ” గారు ముఖ్య అతిధిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహాన్ని అందించారు. దీనికి నియోజకవర్గ ప్రజల ఆదరణ అశేసంగా లభించింది.
No comments:
Post a Comment