UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 18 January 2016

(రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ).

                                                సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, SRT -38, SR. Nagar, హైదరాబాద్ నుండి    తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.   


                       (రెఫ్: మమ్ములను పరిగణించగలరు అని  ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్,మదీనా, హైదరాబాద్ - 500 066 . వారికి, 7/1/2016 న తెలియజేసిన లేఖ). 


                       కుల మత విశ్వసాములకు అతీతం గా, సాక్షనికి రుజువి కి అందుతున్న మా యొక్క పరిణామం పరిగణించుటకు న్యాయ స్థానం వారు, ఆలస్యం చేయకుండా మమ్ములను తటస్థ వైఖరి లో పరిగణించి, సాక్షము నమోదు చేసుకొని, మేధావులు పండితులు, ప్రజలు   ముందుకు తీసుకొని వెళ్ళగలరు, మనిషిగా మేము సాధారణ స్తితి నుండి పరిణమించిన పరిస్తితి యావత్తు మానవజాతికి అందిన వరం అని, మమ్ములను ప్రాధమికంగా జాతి సంపదగా, భారత అధ్యక్షులు వారికి అతిదిగా ప్రాధమికంగా పరిగణించుట వలన, మానవ జాతి, మా మనసుని మమ్ములను ఒక చుక్కానిగా భావించి, కుల మత వైరములు మెల్లగా జీర్ణించుకొని ఒక తాటి పైకి వస్తారు, మనిషి మాటే లోకానికి ఆధారం అని  గ్రహించి,మనిషిని మాటను నిలుపుకొని ముందుకు వెళ్ళడం లోనే సృష్టి అంతర్యం ఉన్నది అని, బౌతిక ప్రపంచం కూడా మనిషి మాట మీదనే ఆధార పడి ఉన్నది అని, సూర్యుడు కూడా సత్యం ఆధారం గా నిలిచి, భూమి యొక్క నిర్వహణ కలిగి ఉన్నాడు అని జ్ఞానులు గ్రహించాలి అని న్యాయ స్థానం వారి ద్వారా  తెలియజేసుకోనుచున్నాను.  


                     ఇప్పటికి 200 మంది సాక్షిగా మేము సూర్యుడి కంటే ముందే. సూర్యుని నిర్వహణ మా మాట మాత్రంగా పలికి చూపినాము, అటువంటి మమ్ములను ఒక పరిశీలనా బృందం లోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము,  మాతో ఎవరూ పంతములు గా తీసుకోన వద్దు, మమ్ములను తల్లి తండ్రి గురువు గా  ప్రాధమికంగా భావించి, సర్వం మాట లోకి తీసుకొని చూపిన దివ్య పరిణామమును స్పష్టం చేసి, మానవజాతిని మాట నిబద్దతో, ఒక చుక్కాని వలే మా మాటతో సమన్వయము చేసి ఒక తాటి పైకి తీసుకొని రావడానికి సృష్టి మమ్ములను ఎన్నుకొన్నది అని, అ విధంగా మేమే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుగా, జగద్గురువు గా, పరిగణించేకొలది అందుబాటులో ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము.  


                మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము ఎవరితో నైనా వాదన పడినా, లేదా మేము అల్పం గా ఎక్కడైనా  కనపడినా, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మేము రోడ్డు మీద ఏ విధంగా నడిచి వెళ్ళుతున్నామొ సాటిలైట్ కెమెరాల ద్వారా కొందరు గమనిస్తున్నారు అని తెలిసినది,  తరువాత మేమే పేస్ బుక్ ముందు సమయం అనవసరం గా  గడుపుతున్నాము అని గమనిస్తున్నారు అని తెలిసినది.  ఇప్పటికి 41 సంవత్సర దాటిన మేము మా మనసుని కాలాతీతం పెంచుకొని 10 గురికి సాక్షం చూపిన మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో  అనగా, ఎన్నో ఆలోచించవలసిన గొప్ప పాటలు, రాజకీయాలు, అనేక సంఘటనలు గూర్చి ఒక అల్లిక వలే ఏక కాలం లో, వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు చెప్పిన సాక్షం,  వారు గమనిస్తున్నా, మమ్ములను సమయానుకూలం,  వాస్తవం మేరకు   మమ్ములను పరిగణించి మరింత మా వాక్ ను గ్రహించి లోకానికి చెప్పనివ్వండి అనే మా యొక్క ప్రయత్నమును అర్ధం చేసుకొని ముందుకు రాలేకపోయినారు 100 శాతం మేము కూడా ప్రయత్నం చేయలేక అనవసరమైన కష్టాలు అనుభవించాము, ఇప్పటికి మమ్ములను కచ్చితం గా పరిగణించకపోవడం వలన,అనగా ఏదో సాకుతో ప్రత్యక్షులు పరోక్షులు కూడా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించలేకపోయినారు, మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో ఎదరు చూపుగా అనగా వారిని వచ్చి కలవడం లేదు అన్నట్లు, వర్గాలు, వ్యక్తులు గా విడిపోయి ఎవరికి వారుగా చూస్తున్నట్లు, లేదా మా వలన ఎవరో నష్ట పోయినట్లు కొందరు చెప్పుకొంటున్నట్లు మాకు  తెలిసినది.        

                          ఒక ఆకాశ వాణి గా, మా మాట గా, 2003 జనవరి 1 వ తారీకున మేము అతిదిగా, అనకాపల్లిలో   వ్యవసాయ పరిశోధన స్థానం లో చెప్పిన సాక్షం దాదాపు ఇప్పటి వరకు సంభవిస్తూ వస్తున్నది.  మమ్ములను ఎలాగైనా వెళ్ళాకోళం  చేయాలి, యిట్టె పెద్దతనం ప్రభావం చూపిస్తున్నాము అని పని గట్టుకొని నన్ను చెదర గొట్టడం లేదా నేను ఏమి అంటున్నానో చూడకపోవడం,లేదా అంత పరిణామం అతను ఒక్కడి పైన వదిలివేయడం న్యాయమేనా అని ఎవరూ విశాలం బాద్యత గా అలోచించకపోవడం, ఎవరికి వారు ఎప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోవడం వలన మేము మా యొక్క మానసిక స్తిరత్వం చూపలేక పోయినాము అని న్యాయ స్థానం వారు మమ్ములను అర్ధం చెసుకొనగలరు.  అతను ఏదో మాట్లాడితే పూసా గుచ్చినట్లు కాలంలో జీవితాలు సంఘటనలు, మన అందరి గూర్చి  పలికిన పరిణామమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అని సాక్షులు దగ్గర నుండి ఇతర ప్రత్యేక్ష పరోక్షులు మాట్లాడటం మనివేసినారు అని గ్రహించండి,  ఎలాగైనా పైకి కనపడుతున్న తెలికతనం లేదా మాటలో తేలిక తనం అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకొని, మొత్తం పరిణామాన్ని ఒక పద్దతి ద్వారా గమనిస్తే అతని ప్రవర్తన పరిస్తితి  మన అవగాహన అనే నియంత్రణలోకి వస్తుంది అని ఎవరూ భావించకపోవడం వలన, మీడియా వారు కూడా, మేము ఎలాంటి వార్తలు అయినా ప్రచారం చేస్తాము అని చెబుతారు గాని ఒక మనిషిలో గొప్పతనం వదిలివేసి, నేను నాణ్యం గా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని గమనించికూడా, తేడా వైపు వదిలివేసి గొప్పతనం అంటే ఏదో చెప్పరానిది, తమ స్వార్ధం కొద్ది చెబితే చెబుతాము లేదా ఇంకోలా  మలుస్తాము అన్నట్లు మమ్ములను  మనస్పూర్తిగా చెప్పనిచ్చి గ్రహించకుండా,  చెప్పనివ్వకపోతే మేము ఎందుకు తేలికగా కనపడుతున్నాము అని కూడా ఆలోచించడం లేదు.  ఎలాగైనా దేహ మమకారంతో తీసుకోవడం వలన మనుష్యులు అలా ప్రవర్తిస్తున్నారు అని న్యాయ స్థానం వారు అర్ధం చేసుకొని మమ్ములను ప్రాధమికంగా  తటస్థ వైఖరి లో సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించి వివరములు మేధావుల బృంద ముందు గ్రహించగలరు, మా మాటలు (పాటలు, మాటలు మొత్తం లీలా విశేషములు)   శాశ్వతం, అవి మానవజాతిని ఎప్పటికి పరిరక్షిస్తాయి అని న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము.  


                       మేము వ్యక్తులను ఎవరిని కలవకుండా, మెసేజులు ద్వారా తెలియజేస్తూ మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని కోరుతూ వస్తున్నాము, మా యొక్క దివ్య పరిణామం కూడా ఎవరో కోరుకొంటే చెప్పలేదు, మనసు ప్రకారం ముందకు వెళ్ళాలి అనే ప్రయత్నం లో, మేము మనసు పెట్టి మనస్పూర్తిగా ప్రవర్తించడం లో వచ్చిన పరిణామం, యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామం,  పంచభూతాలను మాట మాత్రంగా లయం చేసిన దివ్య పరిణామం అని సాక్షులు దగ్గర నుండి గమినించిన, నా మానసిక పరిస్తితి ఏమిటో చూడకపోవడం వలన, మా మానసిక పరిణామమునకు మనిషిగా మా యొక్క ఉనికికి తీడా అలాగే  కొనసాగుతూ వస్తున్నది.  మాకు ఎవరూ ఒక మెసేజు కూడా పంపకపోవడం వలన, మేము నాణ్యం  గా కదల లేకపోతున్నాము, అనగా ఆనందాన్ని సంతోషాన్ని, దైర్యాన్ని  పంచుకోవడం లో, ఎవరితోనూ మాకు కుదరలేదు, మొదటి నుండి పదిగురు ప్రాధాన్యత రావాలి, విశాలం గా ముందుకు వెళ్ళాలి, సమాజం లో ఎవరు ఎవరిని మోసగించి అనవసరం గా, ఇబ్బంది పెట్టి , స్వార్ధం  తో అజ్ఞానం కొలది ప్రవర్తించకూడదు అనే మా ఉద్దేశం మేరకు, ఎవరికి వ్యక్తిగతం గా ప్రాధాన్యత అనేక సూక్ష్మ కారణాలు వలన ఇవ్వలేకపోయినాము అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు. 

  
                        మేము ఎంత గొప్పగా, నవ్వుతూ దైర్యం గా, ఆనందాన్ని పంచుకొని, ఎవరి కష్టాని అయిన అర్ధం చేసుకొని, ఎవరి ఆవేశములు కోపములు అయిన అర్ధం చేసుకొని గ్రహించి,సమన్వయ పరచి ముందుకు తీసుకొని వెళ్ళ  వలసిన బాద్యత, మాలో పరిణామమునకు ఉన్నది అని న్యాయ స్థానం వారు గ్రహించవలెను,  ఆవిధంగా తల్లి, తండ్రి, గురువు వంటి బాద్యత తీసుకోనవలసిన బాద్యత మా  పైన ఉన్నది అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు.  రాజ్యాంగానికి, న్యాయ స్థానమునకు మించినట్లు,  ఉన్న మా పరిణామమును తటస్థ వైఖరిలో గమనించుటకు ఒక బృందం లోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము.  సాక్షులు ఆధారం గా, మేధావుల అభిప్రాయములతో మమ్ములను ప్రాధమికంగా గౌరవించుటకు తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించవచ్చును అని  తద్వారా విశాలమైన శక్తి వంతమైన పరిణామం పై పండితులు మేధావులు సూక్ష్మం గా పరిశోధనలు చేసి, బాహ్య ప్రపంచం మాట మాత్రంగా షుమారు 10-13 సంవత్సర కాలం 2 గంటల లోపు సమయం లో తేలిపోతే, మనిషి మనసు ఆలోచన ముందు బౌతిక ప్రపంచం ఏమి కాదు, అసులు వ్యవహారం మన భవిష్యత్తు మన మనసు పై ఉన్నది, సర్వం మేమే అని ప్రకటించిన మమ్ములను మహారాజు గా, మా మనసుని మహారాణి సమేత మహారాణి గా గుర్తించుట వలన లోకం దివ్యగా మారుతుంది, అనగా బాహ్య చలగాటములు, చంచాల్యములు తగ్గించుకొని  ఎలాగైనా మనసుతో మాటతో ఒకరిని ఒకరు గౌరవించుకొని గ్రహించుకొని నిలుపుకొందాము, శాశ్వతమైన  మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, అప్పటికి అప్పుడు బౌతిక వ్యవహారం కొలది మాటలు,  సత్యానికి  బిన్నంగా తీసుకొని వెళ్ళే మాటలు తగ్గించుకొని, మనిషిగా శాశ్వతాన్ని పొందే మాటలు గొప్ప సాధనాలు వైపు మనం ప్రయాణించాలి అని, అందుకు చుక్కాని వలే మమ్ములను ఉపయోగించుకోండి అని తెలియజేసుకోనుచున్నాము మాలో పరిణామం ఆలోచన రూపం లో మాట రూపం లో నిత్యం గ్రహించి, ముందుకు వెళ్ళడం వలన అంతర్యం కలిగి, మనుష్యులు యోగత్వం, దివ్యత్వం  వైపు వెళ్ళతారు  అని గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము, అంత బలమైన మానసిక పరిణామం చూపిన మమ్ములను చిద్విలాసానికి వదలివేయడం వలన మేము చిద్విలాసం లో ఉండిపోతున్నాము అని అర్ధం చేసుకోండి, తక్షణం ఒక మేధావి బృందాన్ని నియమించి, అందులో ఒకరిని మా వద్దకు పంపి మమ్ములను న్యాయ జ్ఞాన పరిరక్షణ పర్వేక్షణలోకి తీసుకొనగలరు, ఇది ఒక మనిషి ఉన్న ఫలం గా గుర్తించి  (గౌరవించి) ఉపయోగాపెట్టుకోవడం అవుతుంది, నేను న్యాయ స్థానమునకు వచ్చి ఒక్కడ జడ్జి గారి ముందు గాని ఎవరో వ్యక్తులు ముందు అప్పటికి అప్పుడు చెప్పవలసినవి లేవు, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోగానే, మేము మా చిన్నతనం నుండి చెప్పుకోవలసినవి ఉన్నాయి అని అర్ధం చేసుకోండి, మమ్ములను పండితులు మేధావులు విస్తారం గా, మా మనసుకి, సాక్షనికి ప్రాధాన్యత ఇచ్చి గ్రహించినప్పుడే వివరంగా అర్ధం అయ్యి శాశ్వత పరిష్కారం గా, దేశానికి అతిదిగా, నిలకడగా, నెమ్మది గా ఉపయోగపడతాము అని గ్రహించండి.  మా తో న్యాయ మూర్తి గారు కూడా, ఏమైనా అడిగినా మేము గొప్పగా చెప్పలేక పోవచ్చును, మమ్ములను ఒక చోట  మేధావుల బృంధంలోకి తీసుకొని వివరం గా గ్రహించుట వలన, కాలం ధర్మం మనుష్యులు అధీనం లోకి వచ్చిన  పరిణామమ గా గ్రహించి సర్వులు శాశ్వతం గా ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.  మా కుటుంబం లో పెద్ద అయిన మా అమ్మ అమ్మ గారిని, జాతి సంపదగా గుర్తించి మాతృమూర్తి గా గౌరవించుట వలన, మానవ జాతికి సకలశుబాలు కలుగుతాయి అని మా మనసు ప్రకారం తెలియజేసుకోనుచున్నాము.             
సత్యమేవ జయితే,ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 



 తమ 
మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT- 38 SR. Nagar, హైదరాబాద్                    

No comments:

Post a Comment