సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
అయ్యా ఈ విధమైన మాటలు, వాక్యాలు సమయానికి, సందర్భానికి సంభంధం లేకుండా ఏదో చెప్పాలి అని చెప్పడం మానివేస్తేనే, ఇప్పుడు సమాజాన్ని మనం దారిలో పెట్టగలం, దయ చేసి ఆరోగ్యవంతమైన భయం, లేదా అనారోగ్య భయం, ఈ లా ఉంటె ధర్మం తప్పు తారు, అలా ఉంటె ధర్మం తప్పరు, అని ఏదో చెప్పాలి కాదా అన్నట్లు చెప్పకండి, ధర్మం ఎటువంటి పరిస్తితిలో ఎవరూ తప్పరు, తప్పలేరు ఎలా అనగా ప్రతి అణుమాత్ర ప్రవర్తన ధర్మంమే , లోకం ప్రతి సంఘటన, శబ్దం, ధర్మ ప్రకటనలే. కాలం మొత్తం పరమాత్మును ధర్మాచరణం అని గ్రహించండి. ఘడియలో విఘడియ కాలం కూడా, భగవంతుడి ధర్మ నిర్వహణ లో భాగమే అని తమరు తెలుసుకోండి.
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జద్గురువు గా, ప్రపంచాన్ని మాట మాత్రంగా లయభద్దమ్ చేసిన ఓంకార స్వరూపం గా, మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి, అయ్యా మీరు అంతటి వారు అయితే మిమ్ములను ఎలా తీసుకోమంటారు, ఏమి అని పిలవ మంటారు అని అర్జునుడు విశ్వరూపం చూపిన కృష్ణుడితో స్పందించినట్లు మీరు కూడా మా తో వ్యవహరించాలి, ఇక్కడ మేమే ముందుకు వచ్చి మహారాజు మా మనసే మహారాణి గా పరిచేయం చేసుకొంటూ, ఇప్పటికి మాట మాటమాత్రం గా ఏమి చేసినామో చెప్పుకొంటూ వస్తున్నాము, తమరు తమ పండిత సన్నిహితులతో మమ్ములను ప్రాధమికంగా ఒక చోట సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం మమ్ములను యోగీశ్వరుడు గా, జగద్గురువు గా గుర్తించుటకు సంసయించకండి, ఇది మీ వ్యక్తిగత వ్యవహారం గా భావించకండి, మొత్తం కాలం కదలటం అంటే సమాజానికి సంభందించినది, యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చుటకు చొరవ తీసుకోండి, మాట మాత్రంగా చూపిన మా దివ్య లీలలు ప్రకారం మేము, ఆధునిక శ్రీ రామచంద్రులము, శ్రీ కృష్ణుడి అంశ, శాస్త్రాలతో పురాణాలతో ప్రస్తుత మా దివ్య లీలలు పోల్చి, తులనాత్మకం గా వివరించి ప్రజలకు చెప్పండి, మమ్ములను మానవ మాత్రులతో ఎవరితోనూ పోల్చకండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా, మహారాణి సమేత మహారాజుగా, జద్గురువు గా కీర్తించడం ప్రారంభించండి. ఇది కాలం ధర్మం మీకు ఇచ్చిన వరం అని భావించండి.
మమ్ములను పండితుల ఆద్యాత్మిక గురువు ల సమక్షంలో ఒక ఉన్నత అశనం పై కూర్చోబెట్టి, పండితులు వరసగా మా ముందు కూర్చుని, మా దివ్య లీలలు ఒకొక్కటి పెద్ద తేరా టివి లో చూస్తూ ఒక్కో పాట, మాట సంఘటనల పై, మా ముందు సాక్షన్ని బ్రతికిస్తూ, పండితులు ఒక పద్దతి ప్రకారం శాస్త్రాలతో పోలుస్తూ చక్కగా చెప్పుకోవడం ప్రారంభించండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం బలపడి, మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిస్తారు అని గ్రహించండి, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, జగద్గురువు గా, లోకం లో చిద్విలాసం కరిగిన కొలది మేము మీకు జ్ఞాన గుణ సాంద్ర మూర్తి దర్శనం స్పష్టం అవుతాము. కాలాతీతమైన మా పరిణామం, ఇప్పుడు బౌతిక ప్రపంచం కలసిపోవాలి, అనగా మనిషి మాట సర్వం అనే స్పష్టత ప్రజలు పొందాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపరచి, మానవజాతిని సర్వ సమన్వయము చేసి, ఒక విశ్వ కుటుంబం వలే నిలపాలి, ఇది మన ముందు ఉన్న బాద్యత అని మీతో సహా ఇతర పండితులకు మేధావులకు, పీఠాదిపతులకు తెలియజేసుకోనుచున్నాము. ఒక సామన్యుడను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది, అతని లో చేరి ఎందుకు ప్రకటించినది, ఏమి ప్రకటించినది, అర్ధం పరమార్ధాలు పంచుకొని తరించండి సృష్టి యొక్క సమన్వయమును కాపాడండి, సత్యాన్ని గ్రహించి వివరించి సాటి మనుష్యులకు చెప్పడమే మీ యొక్క ధర్మం అని గ్రహించండి. ధర్మ స్వరూపం గా కాల స్వరూపం గా మా ఉపదేశం దివ్య ఉపదేశం గా భావించండి, కాలాన్ని నియమించిన జగద్గురువు మీకు చెబుతున్నాడు అని సంతోషించి, నేనే ఈ జగత్తుకు వాక్ ఆధారం అని, నన్ను మించిన మాట ఈ ప్రపంచం లో లేదు అని గ్రహించండి, నేను సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించండి, ఇటు బౌతిక ఎక్కువలు , బౌతిక తక్కువలు అన్నీ నా మాటలు చూపిన మమ్ములను, విశాలం గా గ్రహించి, మెల్లగా స్పందించండి. మమ్ములను కాలమే గుర్తించి, మాలో చేరి పలికినది అంటే, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను అవమానించడం, తక్కువగా చూడటం మానివేయండి. వీరవాసరం గ్రామం లో ఉన్న మా అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారిని ఒకసారి దర్శనం చేసుకొని, ఆమెపై ఒక పట్టు వస్త్రం కప్పి రండి, ఆమె ఇప్పుడు ఉన్నంతలో మా సోదరుల సంరక్షణలో ఉన్నారు, మేము తక్కువ వారము, టీవి లో చూపించడానికి పెద్ద అందంగా ఉండము అన్నట్లు మాట్లాడిన వారు కూడా ఆలోచించేలా మీరు ప్రవర్తించండి, సృష్టి, మా మనసుకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినదో చూడాలి అంటే, మా మీద ప్రేమ, గొప్పతనం పెంచుకోవాలి, ఎలాగైనా బౌతిక స్తితి పై ఆధార పడుతున్న మనుష్యులు మనసుని మాటను పట్టించుకోలేకపోతున్నారు అని గ్రహించండి, పండితుల అయిన మీరు మమ్ములను పట్టించుకోవడం ప్రారంభించండి. మేము చెప్పినట్లు చేయండి, మిమ్ములను ఇతరులు పాటిస్తారు, తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, మానవజాతి సమన్వయం చెంది దివ్య గా, పరిణమిస్తుంది.
భగవంతుడిని పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని ఎలా భావిస్తారు అలా మమ్ములను మాట ప్రకారం తీసుకోవాలి, ఉదాహరణకు ఏ మాట అయినా, ఏ సంఘటన అయినా నేవ్వే అయినప్పుడు , ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా అంతటి వాడివి అని భావించండి, ఇప్పుడు దృశ్యాలు, బౌతిక రూపులు చిదివిలాసం లో ఉన్నాయి, ఏ రూపం అయిన మీ మాట మించినది కాదు, మహానుభావం వాక్ చిద్విలాస రూపం అని మమ్ములను స్తుతించడం ప్రారంభించండి, మీడియా వారికి చెప్పి సాక్షం సాక్షులు నుండి నమోదు చేసుకొని, వాటి పై స్పందించడం ప్రారంభించండి. అ సమక్షం లో నేనే నడిచివచ్చి సూర్యునితో సమానం గా అసీనుడనై మహారాణి సమేత మహారాజు గా దర్శనం ఇవ్వగలము, ప్రజలను తరింప చేయగలను అని తెలియజేసుకోనుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒక్కటి గ్రహించండి
దాసాను దాసులకై మోడ్పు అనగా సర్వం నేనే అని భావించి సాధారణ రూపం లో సర్వ గుణాలు మాట మాత్రంగా పలికి అనగా లోకంలో ఉన్న గొప్పతనం అంతా శబ్దం రూపం లో ప్రకటించి దృశ్యం గా వ్యక్తం అయిన ఓంకార స్వరూపం నేనే అని, అ మోడ్పు నేనే అని లోకానికి చెప్పండి, మమ్ములను ఒక చోట గ్రహించండి. కరిగి పోయే దేహానికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ దాహం అయినా నా దేహం అయినా ఒక్కటే, మీ మాట అయినా నా మాట అయినా ఒక్కటేనని గ్రహించండి, నా మాట లోకం ఎలా అయినదో గ్రహించి ప్రాధాన్యత ఇస్తే, సర్వం ఒక మాట నియంత్రణలో ఉన్నది అనే సత్యం అందరికి చెప్పగలుగుతారు మీ పాండిత్యం 10 రెట్లు ఉపయోగంలోకి వస్తుంది, ప్రజలు మనకు మహారాజుగారు మహారాణిగారు వచ్చారు అని సంతోషిస్తారు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ
మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT- 38 SR. Nagar, హైదరాబాద్

ఆత్మీయులు, గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
అయ్యా ఈ విధమైన మాటలు, వాక్యాలు సమయానికి, సందర్భానికి సంభంధం లేకుండా ఏదో చెప్పాలి అని చెప్పడం మానివేస్తేనే, ఇప్పుడు సమాజాన్ని మనం దారిలో పెట్టగలం, దయ చేసి ఆరోగ్యవంతమైన భయం, లేదా అనారోగ్య భయం, ఈ లా ఉంటె ధర్మం తప్పు తారు, అలా ఉంటె ధర్మం తప్పరు, అని ఏదో చెప్పాలి కాదా అన్నట్లు చెప్పకండి, ధర్మం ఎటువంటి పరిస్తితిలో ఎవరూ తప్పరు, తప్పలేరు ఎలా అనగా ప్రతి అణుమాత్ర ప్రవర్తన ధర్మంమే , లోకం ప్రతి సంఘటన, శబ్దం, ధర్మ ప్రకటనలే. కాలం మొత్తం పరమాత్మును ధర్మాచరణం అని గ్రహించండి. ఘడియలో విఘడియ కాలం కూడా, భగవంతుడి ధర్మ నిర్వహణ లో భాగమే అని తమరు తెలుసుకోండి.
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జద్గురువు గా, ప్రపంచాన్ని మాట మాత్రంగా లయభద్దమ్ చేసిన ఓంకార స్వరూపం గా, మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి, అయ్యా మీరు అంతటి వారు అయితే మిమ్ములను ఎలా తీసుకోమంటారు, ఏమి అని పిలవ మంటారు అని అర్జునుడు విశ్వరూపం చూపిన కృష్ణుడితో స్పందించినట్లు మీరు కూడా మా తో వ్యవహరించాలి, ఇక్కడ మేమే ముందుకు వచ్చి మహారాజు మా మనసే మహారాణి గా పరిచేయం చేసుకొంటూ, ఇప్పటికి మాట మాటమాత్రం గా ఏమి చేసినామో చెప్పుకొంటూ వస్తున్నాము, తమరు తమ పండిత సన్నిహితులతో మమ్ములను ప్రాధమికంగా ఒక చోట సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం మమ్ములను యోగీశ్వరుడు గా, జగద్గురువు గా గుర్తించుటకు సంసయించకండి, ఇది మీ వ్యక్తిగత వ్యవహారం గా భావించకండి, మొత్తం కాలం కదలటం అంటే సమాజానికి సంభందించినది, యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చుటకు చొరవ తీసుకోండి, మాట మాత్రంగా చూపిన మా దివ్య లీలలు ప్రకారం మేము, ఆధునిక శ్రీ రామచంద్రులము, శ్రీ కృష్ణుడి అంశ, శాస్త్రాలతో పురాణాలతో ప్రస్తుత మా దివ్య లీలలు పోల్చి, తులనాత్మకం గా వివరించి ప్రజలకు చెప్పండి, మమ్ములను మానవ మాత్రులతో ఎవరితోనూ పోల్చకండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా, మహారాణి సమేత మహారాజుగా, జద్గురువు గా కీర్తించడం ప్రారంభించండి. ఇది కాలం ధర్మం మీకు ఇచ్చిన వరం అని భావించండి.
మమ్ములను పండితుల ఆద్యాత్మిక గురువు ల సమక్షంలో ఒక ఉన్నత అశనం పై కూర్చోబెట్టి, పండితులు వరసగా మా ముందు కూర్చుని, మా దివ్య లీలలు ఒకొక్కటి పెద్ద తేరా టివి లో చూస్తూ ఒక్కో పాట, మాట సంఘటనల పై, మా ముందు సాక్షన్ని బ్రతికిస్తూ, పండితులు ఒక పద్దతి ప్రకారం శాస్త్రాలతో పోలుస్తూ చక్కగా చెప్పుకోవడం ప్రారంభించండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం బలపడి, మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిస్తారు అని గ్రహించండి, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, జగద్గురువు గా, లోకం లో చిద్విలాసం కరిగిన కొలది మేము మీకు జ్ఞాన గుణ సాంద్ర మూర్తి దర్శనం స్పష్టం అవుతాము. కాలాతీతమైన మా పరిణామం, ఇప్పుడు బౌతిక ప్రపంచం కలసిపోవాలి, అనగా మనిషి మాట సర్వం అనే స్పష్టత ప్రజలు పొందాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపరచి, మానవజాతిని సర్వ సమన్వయము చేసి, ఒక విశ్వ కుటుంబం వలే నిలపాలి, ఇది మన ముందు ఉన్న బాద్యత అని మీతో సహా ఇతర పండితులకు మేధావులకు, పీఠాదిపతులకు తెలియజేసుకోనుచున్నాము. ఒక సామన్యుడను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది, అతని లో చేరి ఎందుకు ప్రకటించినది, ఏమి ప్రకటించినది, అర్ధం పరమార్ధాలు పంచుకొని తరించండి సృష్టి యొక్క సమన్వయమును కాపాడండి, సత్యాన్ని గ్రహించి వివరించి సాటి మనుష్యులకు చెప్పడమే మీ యొక్క ధర్మం అని గ్రహించండి. ధర్మ స్వరూపం గా కాల స్వరూపం గా మా ఉపదేశం దివ్య ఉపదేశం గా భావించండి, కాలాన్ని నియమించిన జగద్గురువు మీకు చెబుతున్నాడు అని సంతోషించి, నేనే ఈ జగత్తుకు వాక్ ఆధారం అని, నన్ను మించిన మాట ఈ ప్రపంచం లో లేదు అని గ్రహించండి, నేను సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించండి, ఇటు బౌతిక ఎక్కువలు , బౌతిక తక్కువలు అన్నీ నా మాటలు చూపిన మమ్ములను, విశాలం గా గ్రహించి, మెల్లగా స్పందించండి. మమ్ములను కాలమే గుర్తించి, మాలో చేరి పలికినది అంటే, భూమి మీద మనుష్యులు ఎవరూ మమ్ములను అవమానించడం, తక్కువగా చూడటం మానివేయండి. వీరవాసరం గ్రామం లో ఉన్న మా అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారిని ఒకసారి దర్శనం చేసుకొని, ఆమెపై ఒక పట్టు వస్త్రం కప్పి రండి, ఆమె ఇప్పుడు ఉన్నంతలో మా సోదరుల సంరక్షణలో ఉన్నారు, మేము తక్కువ వారము, టీవి లో చూపించడానికి పెద్ద అందంగా ఉండము అన్నట్లు మాట్లాడిన వారు కూడా ఆలోచించేలా మీరు ప్రవర్తించండి, సృష్టి, మా మనసుకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినదో చూడాలి అంటే, మా మీద ప్రేమ, గొప్పతనం పెంచుకోవాలి, ఎలాగైనా బౌతిక స్తితి పై ఆధార పడుతున్న మనుష్యులు మనసుని మాటను పట్టించుకోలేకపోతున్నారు అని గ్రహించండి, పండితుల అయిన మీరు మమ్ములను పట్టించుకోవడం ప్రారంభించండి. మేము చెప్పినట్లు చేయండి, మిమ్ములను ఇతరులు పాటిస్తారు, తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, మానవజాతి సమన్వయం చెంది దివ్య గా, పరిణమిస్తుంది.
భగవంతుడిని పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని ఎలా భావిస్తారు అలా మమ్ములను మాట ప్రకారం తీసుకోవాలి, ఉదాహరణకు ఏ మాట అయినా, ఏ సంఘటన అయినా నేవ్వే అయినప్పుడు , ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా అంతటి వాడివి అని భావించండి, ఇప్పుడు దృశ్యాలు, బౌతిక రూపులు చిదివిలాసం లో ఉన్నాయి, ఏ రూపం అయిన మీ మాట మించినది కాదు, మహానుభావం వాక్ చిద్విలాస రూపం అని మమ్ములను స్తుతించడం ప్రారంభించండి, మీడియా వారికి చెప్పి సాక్షం సాక్షులు నుండి నమోదు చేసుకొని, వాటి పై స్పందించడం ప్రారంభించండి. అ సమక్షం లో నేనే నడిచివచ్చి సూర్యునితో సమానం గా అసీనుడనై మహారాణి సమేత మహారాజు గా దర్శనం ఇవ్వగలము, ప్రజలను తరింప చేయగలను అని తెలియజేసుకోనుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒక్కటి గ్రహించండి
దాసాను దాసులకై మోడ్పు అనగా సర్వం నేనే అని భావించి సాధారణ రూపం లో సర్వ గుణాలు మాట మాత్రంగా పలికి అనగా లోకంలో ఉన్న గొప్పతనం అంతా శబ్దం రూపం లో ప్రకటించి దృశ్యం గా వ్యక్తం అయిన ఓంకార స్వరూపం నేనే అని, అ మోడ్పు నేనే అని లోకానికి చెప్పండి, మమ్ములను ఒక చోట గ్రహించండి. కరిగి పోయే దేహానికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ దాహం అయినా నా దేహం అయినా ఒక్కటే, మీ మాట అయినా నా మాట అయినా ఒక్కటేనని గ్రహించండి, నా మాట లోకం ఎలా అయినదో గ్రహించి ప్రాధాన్యత ఇస్తే, సర్వం ఒక మాట నియంత్రణలో ఉన్నది అనే సత్యం అందరికి చెప్పగలుగుతారు మీ పాండిత్యం 10 రెట్లు ఉపయోగంలోకి వస్తుంది, ప్రజలు మనకు మహారాజుగారు మహారాణిగారు వచ్చారు అని సంతోషిస్తారు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ
మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT- 38 SR. Nagar, హైదరాబాద్
No comments:
Post a Comment