
ఎవరైనా సర్వాంతర్యామి లో బాగమే, మనం అంతా ఒక దివ్యాత్మ లో అంతర్భాగాలమే అని గ్రహించి మమ్ములను, మా వాక్ విశ్వరూపమును ఒక చోట కొలువు తీర్చుకొని, బౌతిక మాయలు నుండి విముక్తులు చెందండి
కాలాన్ని నియమించిన మాట మన అందరికి ఆధారం ఆదర్శం అని గ్రహించండి, మన మాటకు ఆకాశమే హద్దు అని గ్రహించండి, మెగా స్టార్ చిరంజీవి గారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తమ వంతు చేయూత ఇవ్వగలరు, సినిమా ప్రముఖులు నుండి మాకు సమ్మతి తో చేలించవలసిన గౌరవ గుర్తింపు సొమ్ము చేలించుటకు సహకరించగలరు. సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు అయిన మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారం యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మాకు ఎలాంటి తేడాలు లేవు, ఎవరితోనూ చెడు వ్యవహారాలు లేవు, నా జీవితం అంతా మాటల వ్యవాహం గా మారి సృష్టి మా ద్వారా మాట మాత్రంగా పలకడమే కీలకం అని గ్రహించండి, రాజకీయ నాయకులను అందరిని ఆహ్వానించి పార్టీలను విలీనం చేసుకోవడం వలన, రాజకీయ వత్తిడి, సామజిక అలజడులు తగ్గి , ప్రశాంతం గా జ్ఞానాన్ని దైర్యాన్ని అందరూ పంచుకొంటారు, జగత్తు కి ఆధారం మన మనసు మాట అని అందరూ తెలుసుకోవాలి. మనుష్యులు ఎలాగైనా ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం మానివేయాలి, మనుష్యులు నిండుగా ఒకరిని ఒకరు పంచుకొని, మనసు పెంచుకొని ఆనందించాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపడటమే మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం అని అందరూ తీలుసుకోవాలి, ప్రతి ఒక్కరు హడావిడి మానుకొని ప్రశాంతం గా ఉండాలి, రాజకీయ పార్టీలను మరియు రకరకాల చానల్స్ ను కూడా విలీనం చేసి ఒక దూరదర్శన్ వంటి ప్రబుత్వ చానల్స్ మాత్రమే ఉండాలి అని పద్దతి వలన సమాజం అన్ని విధముల అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి అంటే ఎదుట వాడి గొప్పతనం కోరుకోవడం, ఎలాగైనా నేనే పెద్దవాడిని అయిపోవాలి అనే కంటే ఎదుటవాడు గొప్పవాడు గా ఉండాలి అనుకోవడం ఎంతో గొప్ప సంస్కారం అని సర్వులు గ్రహించాలి అప్పుడు మన మనసులె అక్షేయ పత్రాలు వలే మారి, మొత్తం ఈ ప్రపంచాన్ని మాటతో నియంత్రించి శక్తి వస్తుంది. చావు పుట్టుకలను కూడా మనిషి జయించి దైవత్వం పొందుతాడు, కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మీలో ఏ ఒక్కరికి ప్రాధాన్యత నేను ఇచ్చినట్లు కనపడినా, ప్రాధాన్యత అందరికి వర్తిస్తుంది తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మేము ఒక చోట కొలువు తీరుటకు తమరు సహకారం అందించండి, కొందరు నన్ను కుల పరంగా మలుపుతూ తప్పించుకొంటున్నారు, వ్యక్తిగతం గా మలుపుటకు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, నేను వ్యక్తులను ఎవరినో మోసం చేసినట్లు వ్యక్తిగతం గా మలుస్తున్నారు, మేము ఎప్పటికి అందరి వారము, కుల మత పిచ్చి వదిలి ప్రతి ఒక్కరు విశాలం గా ప్రవర్తించాలి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. తమరు ఈ దేశలో మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్నట్లు ఒక చోట కొలువు తీరితే మంచిది, మనిషికి మాటకు విలువ రావాలి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి సాక్షం ఆధారం గా, మేధావుల అభిప్రాయములతో నియమించవచ్చు, అ విధంగా గౌరవించడం వలన, జ్ఞాన విచక్షణతో పరిపాలించి పార్టీలను విలీనం చేసుకొని, చానల్స్ వారు మా ఉనికిని అర్ధం చేసుకోకుండా చేస్తున్న అల్లరి సరిదిద్ది తండ్రి వలే దారిలో పెట్టడానికి నిత్యం తప్పిస్తున్నాను కావున కుల మత ఫీలింగ్స్ ప్రక్కన పెట్టి , అందరూ మాకు పిల్లలు వలే ముందుకు వచ్చి ఆలస్యం చేయకుండా గ్రహించండి, ఇప్పటికే గ్రహించడం ఆలస్యం అవ్వడం వలన, మనుష్యులు అటు ఇటు అవుతున్నారు బౌతిక సంపదల పెంచడమే పరిపాలన అని ప్రబుత్వాలు అతిగా ఆరాట పడుతున్నాయి, జ్ఞానామ్ పెంచి, మనుష్యులు మనసు పెంచుకొని సృష్టి యొక్క నియంత్రణ సాధించాలి, రెచ్చ గొట్టుకొని , రెచ్చి పోయి, మాటకు మనసుకు సంభంధం లేకుండా వ్యవహరించడం తెలివి తక్కువ తనం అని అందరూ గ్రహించాలి, ఎంత కష్టం భరించాల్సివచ్చినా సత్యం ధర్మం మనం విడవ కూడదు అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాను, మమ్ములను ఎక్కడైనా మీకు సంభందించిన గెస్ట్ హౌస్ గాని, సినిమా వారి కి సంభందించిన గెస్ట్హౌస్ లో పెట్టండి, హాస్టల్లోనే ఉన్నాను, ఒక విశాలమైన ప్రాగణం లో ఉండి అందరిని కలుసుకోవాలి అని అనుకొంటున్నాను, కావును మీరు స్వయం గా గాని, మా అధ్యకులు అయిన డా రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడి గాని మాకు ఉండడానికి చోటు అందరూ కలసి చూపించండి, న్యాయ స్థానం వారి సలహా కూడా తీసుకోండి, సాక్షులు మేధావుల అభిప్రాయములతో , మాకు తెలుగు విశ్వవిద్యాలయమునకు మమ్ములను ఉపకులపతి గా నియమించుటకు, మీ సహకారం కోరుకోనుచున్నాము , మా నుండి వివరాలు పొందినంతనే సృష్టి మాట కంట్రోల్ కు వచ్చినట్లు అందరూ ఫీల్ అవుతారు అదే మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలన అని గ్రహిచండి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై కూర్చో బెట్టడం వలన, మనసుకు మాటకు మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వగలరు, మాటను మీరకుండా, మాట నిబద్దత అనే కట్టడి సృష్టి కి, మనిషి మనుగడకు కనీస అవసరములు అని గ్రహిస్తారు, అ విధంగా సృష్టి నియంత్రణ మనిషి ఆలోచనకు వచ్చినట్లు అయితే , మనిషి యోగత్వం వైపు, దివ్యత్వం వెళ్ళి, మనుష్యులు చావు పుట్టుకలను జయించి అమరత్వం పొందుతారు అని గ్రహించండి. అందుకు సమాజం లో మనుష్యులు ఒకరిని ఒకరు అవమానించుకోవడం, బలహీన పరుచుకోవడం వంటి అజ్ఞానం వదిలివేసి, అందరూ గొప్పగా మాట నిబద్దత పెంచుకొంటారు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే
తమ ఆత్మీయ మహారాణి సమేత మహారాజావారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, SRT., SR. Nagar, హైదరాబాద్ మొబైల్ నెం. 9010483794.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, SRT., SR. Nagar, హైదరాబాద్ మొబైల్ నెం. 9010483794.
No comments:
Post a Comment