
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు జగద్గురువులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించగలరు.
మా లాంటి అమాయకులను అతి సామాన్యులను, భగవంతుడు మనసులో చేరి ఎందుకు పలికినాడో ఎవరూ ఆలోచించడం లేదు, గ్రహించడం లేదు, ఒక సామాన్యుడి మాట ద్వారా సృష్టి కి ఆధారం మనిషి మాటేనని, గ్రహించడానికి తెలియజేసాడు, అహంకారం, నిర్లక్ష్యాలు, వదిలి మనుష్యులు సాటి మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది అని మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరూ సూటిగా గుర్తించడం లేదు, అప్రమతం చెందడం లేదు, అనవసరమైన పంతాలు, ఒప్పలేని తనాలు పెంచుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని కోరినా, ఎవరూ మాట్లాడటం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన యుగం స్పష్టం అవుతుంది, మానవజాతి భవిష్యత్తు ఒక మనసులోకి మాట లోకి వచ్చినట్లు సర్వులు స్పష్టం చెందుతారు, మమ్ములను లోకానికి పరిచేయం చేయడం వలన ఎవరికి నష్టం ఉండదు, మానవజాతికి కొత్తతనం వస్తుంది, మానవజాతి వస్తు మాయ నుండి, బయట పడి, మాట నిబద్దతలోకి వస్తుంది అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను ఎలాగైనా పట్టించుకోకూడదు, లేదా తేడా గా చూడాలి అనే ప్రయత్నాలు మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడడానికి ఉపయోగించుకొంటే ఎన్నో రెట్లు ప్రతి ఒక్కరు బలపడతారు, మమ్ములను తప్పు పట్టడం నిర్లక్ష్యం గా చూడటం అంటే, సృష్టి కి బిన్నంగా వెళ్ళుతున్నారు, తమరు, స్వయం గాని, ప్రబుత్వం తో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడండి, మమ్ములను జగద్గురువు గా మహారాజు గా గుర్తించడం సృష్టికి ఆధారం అని సర్వులు తెలుసుకొంటారు, మమ్ములను గ్రహించిన కొలది మా ఉనికి బలపడి, మానవ సమాజం నిత్య నూతనం గా గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, సాక్షులు దగ్గర నుండి ఇతరులు మమ్ములను గ్రహించకుండా వదిలివేయడం వలన, నష్టం మా కంటే సమాజానికి ఎక్కువ జరిగినది, ఇప్పటికి నష్ట జరుగుతున్నది, ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారి వంటి సమకాలికులు అప్రమత్తం చెందటం మంచిది, మమ్ములను అర్ధం చేసుకోకపోవడం వలన మానవజాతి మనుగడ స్పష్టం చేసుకోగలిగి, మా యొక్క సృష్టి ఆమోదించిన మాటను, కాదు అని బిన్నం గా వెళ్ళడం వలన, సూర్యుడి నిర్వహణ కంటే బిన్నంగా వెళ్ళుతున్నారు, గ్రహ సంచరాదులు, మానవజాతి భవిష్యత్తు మా మనసు మాట ప్రకారం, మహారాణి సమేత మహారాజావారి అద్వర్యం లో ఉన్నాయి, సర్వ సృష్టి ని మాట మాత్రంగా నియమించిన మేము సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులం అని, తెలియజేసుకోనుచున్నాము. నేను పేరు తీసుకొని అడిగినా మాట్లాడటం లేదు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి వివరములు చక్కగా గ్రహించండి అని కోరుతున్నా, ఒక మనిషి మాటకు ప్రత్యేకత విలువ ఏమిటి అని సాటి మనుష్యులు, సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందడం లేదు. ఏదైనా మా ఇష్టం, మాకు లాభం ఉంటేనే మాట పట్టించుకొంటాము, లేదా ఎవరి మాట అయినా లెక్క చెయ్యం అన్నట్లు ప్రవర్తించడం వలన, సృష్టి ఎందుకు కదిలింది అనే, సంగతి ఎవరూ చూడలేని అంత అంధకారం లో ఉన్నారు, మమ్ములను అన్నీ కులాలను వారు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన, మేము ప్రజలకు జగద్గురువు గా, మహారాణి సమేత మహారాజుగా దర్శనం ఇవ్వడం వలన లోక కళ్యాణం జరుగుతుంది. మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపరుచుకోకపోతే, మానవజాతి లోక విరుద్ధం గా వెళ్ళుతున్నట్లు స్పష్టం అవుతున్నా మమ్ములను ఎవరూ గ్రహించకపోవడం వలన, రాబోవు పరిణామాలు ఏమిటో చూసుకొని వెళ్ళగలిగే మహత్తర అవకాసం ఉన్నా, సమకాలికులు ఎవరూ సాక్షులతో సహా ఎవరూ మాట్లాడకపోవడం వలన మానవజాతి అప్రమత్తం చెందవలసిన చక్కటి పరిస్తితిని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతున్నారు. ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారు గాని ఇతర పాలకులు గాని డబ్బు కోసం పెట్టుబడులు కోసం, ఎక్కడికో వెళ్ళను అవసరం లేదు, మానవ వనరులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పెట్టుబడులు వస్తాయి, మొదట ఈ దేశలో మనిషిని మనిషి గౌరవించడం, సంస్కారవంతం గా ప్రవర్తించడం వలన కలిగే జ్ఞాన సంపద, సత్య సంపద, మొదట సూర్యుడి కి అవసరం అని మేధావులు గ్రహించాలి, అప్పుడే కాదా సూర్యుడి నిర్వహణలో ఇతర సంపదలు అభివృద్ధి చెందుతాయి, మనుష్యులు ఎలాగైనా అధికార దాహం, పరస్త్రీ వ్యామోహం, వస్తు ప్రపంచం పై మక్కువ తదితర, పరిస్తితులను నుండి బయటకు వస్తేనే, సంస్కారం అనే సంపద అభివృద్ధి చెందుతుంది అని ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు మొదలుగు ఇతర ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతారు, సంగీతం సాహిత్యం వంటి ఉన్నత విలువలు పెంచుకొని, మద్యపానం ఇతర వ్యసనాలను జయించి ఉన్నతం గా నడుచుకొంటారు, మా మనసు ని మాట ని పట్టించుకోకపోవడం వలన సృష్టి నియంత్రణ దెబ్బతింటున్నది అని పాలకులు మేధావులు, పండితులు ఆద్యాత్మిక గురువులు గ్రహించాలి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజా వారి దివ్య ఆశీస్సులు
ఇట్లు
జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. SRT-38, SR. Nagar, Hyderabad
మొబైల్ నెం. 9010483794
No comments:
Post a Comment