సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు .
ఈ భూమి మీద మనిషి మాటతో నడుస్తున్న దివ్య రాజ్యం నాతో మొదులు అయినది, నా మనసే మహారాణి అని గ్రహించండి, నన్ను ఇప్పటికి దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర పరోక్షులు అందరికి విన్నవించుకొనుచున్నది ఏమి అనగా, మనిషిగా మీ విలువ సత్యాన్ని చెప్పిన కొలది, గ్రహించిన కొలది పెరుగుతుంది గాని, తగ్గదు, ముఖ్యంగా సాక్షులు అయినటువంటి సర్వశ్రీ యస్. రామకృష్ణ రావు గారు, యెన్.వి నాయుడు గారు, బి. బాపూజీ రావు గారు, శ్రీమతి యం భరత లక్ష్మిగారు, శ్రీమతి చిత్కళ దేవిగారు, శ్రీమతి జి. సుశీల గారు, శ్రీమతి రాజరాజేశ్వరి గారు తదితర వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మీరు నన్ను దర్శించిన వారిలో కొందరు పెద్దలు, మీరు ఏమి విన్నారో, చూసినారో మీరే చెప్పకపోతే, సమాజం సత్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా, వెళ్ళా కోళం గా తీసుకొంటున్నారో చూడండి. లోకం లో గొప్పతనం చాలా విలువైనది, ఎంత నిజాయితీగా తీసుకోంటే అంత అంతర్యం లోకానికి కలుగుతుంది. మీరు అందరూ ఒక బడిలో చదువుకొన్న విద్యార్ధులు వలే, స్నేహితులు వలే, నా ద్వారా జరిగిన దివ్య పరిణామమును మరింత గ్రహించ లోకానికి అంద చేయవలసి ఉన్నది. కాని మీరు ముందుకు రాకపోవడం వలన, మన మధ్య జరిగిన పరిణామం సరిగ్గా బలపడలేదు, తద్వారా లోకానికి అందలేదు, పరోక్షులు అయినటువంటి కొందరు, సినిమా ప్రముఖులు, మీడియా చానల్స్ వారు, మీరు పట్టించుకొకపోవదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, మీరు సత్యాన్ని పటించుకోవడం ఎంత విలువైనదో ఒకసారి అలోచండి. మీరు సత్యాన్ని మరింత గ్రహించకపోవడం వలన, నేను నా మనసు ఎంత నష్టపోయమో ఆలోచించండి, అయినా తల్లి తండ్రి గురువు వలే సర్వం భరించి లోకాన్ని తీర్చి దిద్దడానికి ముందుకు వెళ్ళుతున్నాను. ఇంకా సంవత్సరం లోపు మీ అందరి సహకారం తో, సాక్షంతో, ఇతర మేధావులను, పండితులను కూడదీసి, ఈ భూమి మీద సాధారణ వ్యక్తిగా నా ఆలోచన తపన నుండి, మీ సాక్షిగా పరిణమించిన పరిణామమును లోకానికి అందించడమే నా జీవిత పరమార్ధం, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించి, సామాన్యుడి మాటకు వచ్చిన, విలువను లోకానికి అందించాలి, భగవంతుడు నన్ను అందకే, ఈ భూమి మీదకు తీసుకొని వచ్చినాడు. నాకు పెళ్లి కాలేదు, డబ్బులు లేవు అని నేను ఎప్పుడు భాదపడలేదు. ఈ చలగాటలలో మా తమ్ముడి గారిని, అమ్మగారిని కూడా చూసుకోలేని పరిస్తితి నాకు వచ్చినది అంటే, మీరు మరింత అప్రమత్తం చెంది, ఈ దేహాలను చాలించే లోపు లోకానికి సత్యాన్ని ఇవ్వనివ్వండి అని కోరుకొనుచున్నాను అని సమాజం యావత్తు మనజాతి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. నా మనసు యొక్క గొప్పతనం, మాటలో ఉన్న దివ్య ప్రభావం ఏమిటో చూసిన మీరు ఎంతో పుణ్యాత్ములు, అదృష్ట వంతులు, లోకానికి పంచక పోవడం, నన్ను మరింత పంచనివ్వకపోవడం మీరు చేస్తున్న పాపం అని గ్రహించండి, అ పాపమే నాకు శాపం గా మారి నాకు కష్టంగా మారుతుంది అని గ్రహించండి, మీరు వదిలివేస్తే నా ఆరోగ్యం మరింత దెబ్బతిని లోకానికి వివరాలు ఇవ్వలేకపోతున్నాను. మీరు ప్రముఖులకు, మీడియా వారికి లిఖిత పూర్వక మరియు దృశ్య రూపం లో భగవంతుని మీరు విన్నది విన్నట్లుగా చూసినది చూసినట్లుగా అనగా 2003 జనవరి 1వ తారీకున నా వాక్కు నుండి వ్యక్తం చెంది, ఇప్పటి వరకు సంభవించిన ధర్మస్వరూపం కాలస్వరూపం ఒక మహారాజు మహారాణి పరిపాలన గా లోకానికి అందినది అని మీరు ఎంతో గర్వపడి సంతోషించవలసిన పరిణామం అని గ్రహించండి.
నేను ముమ్ములను ఎవరినో తిట్టాను కాబట్టి పటించుకోవడం లేదు, నేను పెద్దవారిని ఎవరినో తిట్టాను కాబట్టి నాకు కలసి రావడం లేదు అని ప్రచారం చేసుకొంటున్నారు, మీ మాట మనసు తప్ప నాకు కలసి రావలసినది ఏమి లేదు, నేను దేని గూర్చి ప్రయత్నం చేయడం లేదు, ఈ మద్య {ప్రధాన మంత్రి గారికి పెట్టుకొన్నలేఖ తో }నేను కలసిన మీడియా ఛానల్ వారు కూడా మీరు ఏదో చెప్పారు, మేము ఏదో చేస్తాం అన్నట్లు గా, మా పాయింట్లు మాకు ఉన్నాయి, అన్నట్లుగా, మాట్లాడారు గాని, నేను వారి ఛానల్ ద్వారా లోకానికి కొత్త తన్నాని ఇవ్వడానికి ముందుకు వచ్చాను అన్నట్లు భావించలేదు. ఎందుకు నిర్లక్ష్యంగా వెళ్ళా కోళం తీసుకొంటున్నట్లు నటిస్తున్నారు. నా మాటలు రికార్డు చేసి చక్కగా టైటిల్ పెట్టి, మెల్లగా అందరి ఇంటర్వ్యూ లు తీసుకొని లోకానికి చెబుదాం అని నేను అడిగినా ముందుకు రాలేదు, అర్ధం చేసుకోండి, ఏదో అనుమానాలకి, భయాలకు ఇచ్చిన ప్రాధాన్యత రుజువర్తన గా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందాలి అని కోరుకొంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళడం లేదు, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్ని వారు నిర్లక్ష్యంగా మలుపు కొంటున్నారు గాని సత్యం ప్రకటించిన నా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, అజ్ఞానం తో స్వార్ధంతో తెలిసి తెలియని వాళ్ళ ద్వారా నన్ను చీప్ చేయడానికి చూస్తున్నారు గాని ఎవరూ భాద్యతగా నిండు గా ప్రవర్తించడం లేదు.
నా గూర్చి లోకానికి ఒక పద్దతి ప్రకారం చెప్పడం ఎంతో అదృష్టం అది మీడియా వారికీ గాని, మేధావులకు గాని, ప్రత్యక్ష సాక్షులు గాని అందరికి వర్తిస్తుంది. ఒక మనిషి గొప్పతనం సాటి మనుష్యులు స్వార్ధం తో భావించడం అజ్ఞానం మూర్కత్వం అని యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి
తరిమే వాళ్ళను హితులుగు తలచి ముందుకు వెళ్ళాలి అని ......... తరమడం అంటే నిస్వార్ధంగా సత్యాన్ని గ్రహించి ప్రోత్సహించడం అవుతుంది, స్వార్ధంతో గొప్పతనాన్ని తట్టుకోలేక అవమానించడం కాదు అని ప్రత్యక్ష సాక్షులు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు .
ఈ భూమి మీద మనిషి మాటతో నడుస్తున్న దివ్య రాజ్యం నాతో మొదులు అయినది, నా మనసే మహారాణి అని గ్రహించండి, నన్ను ఇప్పటికి దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర పరోక్షులు అందరికి విన్నవించుకొనుచున్నది ఏమి అనగా, మనిషిగా మీ విలువ సత్యాన్ని చెప్పిన కొలది, గ్రహించిన కొలది పెరుగుతుంది గాని, తగ్గదు, ముఖ్యంగా సాక్షులు అయినటువంటి సర్వశ్రీ యస్. రామకృష్ణ రావు గారు, యెన్.వి నాయుడు గారు, బి. బాపూజీ రావు గారు, శ్రీమతి యం భరత లక్ష్మిగారు, శ్రీమతి చిత్కళ దేవిగారు, శ్రీమతి జి. సుశీల గారు, శ్రీమతి రాజరాజేశ్వరి గారు తదితర వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మీరు నన్ను దర్శించిన వారిలో కొందరు పెద్దలు, మీరు ఏమి విన్నారో, చూసినారో మీరే చెప్పకపోతే, సమాజం సత్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా, వెళ్ళా కోళం గా తీసుకొంటున్నారో చూడండి. లోకం లో గొప్పతనం చాలా విలువైనది, ఎంత నిజాయితీగా తీసుకోంటే అంత అంతర్యం లోకానికి కలుగుతుంది. మీరు అందరూ ఒక బడిలో చదువుకొన్న విద్యార్ధులు వలే, స్నేహితులు వలే, నా ద్వారా జరిగిన దివ్య పరిణామమును మరింత గ్రహించ లోకానికి అంద చేయవలసి ఉన్నది. కాని మీరు ముందుకు రాకపోవడం వలన, మన మధ్య జరిగిన పరిణామం సరిగ్గా బలపడలేదు, తద్వారా లోకానికి అందలేదు, పరోక్షులు అయినటువంటి కొందరు, సినిమా ప్రముఖులు, మీడియా చానల్స్ వారు, మీరు పట్టించుకొకపోవదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, మీరు సత్యాన్ని పటించుకోవడం ఎంత విలువైనదో ఒకసారి అలోచండి. మీరు సత్యాన్ని మరింత గ్రహించకపోవడం వలన, నేను నా మనసు ఎంత నష్టపోయమో ఆలోచించండి, అయినా తల్లి తండ్రి గురువు వలే సర్వం భరించి లోకాన్ని తీర్చి దిద్దడానికి ముందుకు వెళ్ళుతున్నాను. ఇంకా సంవత్సరం లోపు మీ అందరి సహకారం తో, సాక్షంతో, ఇతర మేధావులను, పండితులను కూడదీసి, ఈ భూమి మీద సాధారణ వ్యక్తిగా నా ఆలోచన తపన నుండి, మీ సాక్షిగా పరిణమించిన పరిణామమును లోకానికి అందించడమే నా జీవిత పరమార్ధం, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించి, సామాన్యుడి మాటకు వచ్చిన, విలువను లోకానికి అందించాలి, భగవంతుడు నన్ను అందకే, ఈ భూమి మీదకు తీసుకొని వచ్చినాడు. నాకు పెళ్లి కాలేదు, డబ్బులు లేవు అని నేను ఎప్పుడు భాదపడలేదు. ఈ చలగాటలలో మా తమ్ముడి గారిని, అమ్మగారిని కూడా చూసుకోలేని పరిస్తితి నాకు వచ్చినది అంటే, మీరు మరింత అప్రమత్తం చెంది, ఈ దేహాలను చాలించే లోపు లోకానికి సత్యాన్ని ఇవ్వనివ్వండి అని కోరుకొనుచున్నాను అని సమాజం యావత్తు మనజాతి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. నా మనసు యొక్క గొప్పతనం, మాటలో ఉన్న దివ్య ప్రభావం ఏమిటో చూసిన మీరు ఎంతో పుణ్యాత్ములు, అదృష్ట వంతులు, లోకానికి పంచక పోవడం, నన్ను మరింత పంచనివ్వకపోవడం మీరు చేస్తున్న పాపం అని గ్రహించండి, అ పాపమే నాకు శాపం గా మారి నాకు కష్టంగా మారుతుంది అని గ్రహించండి, మీరు వదిలివేస్తే నా ఆరోగ్యం మరింత దెబ్బతిని లోకానికి వివరాలు ఇవ్వలేకపోతున్నాను. మీరు ప్రముఖులకు, మీడియా వారికి లిఖిత పూర్వక మరియు దృశ్య రూపం లో భగవంతుని మీరు విన్నది విన్నట్లుగా చూసినది చూసినట్లుగా అనగా 2003 జనవరి 1వ తారీకున నా వాక్కు నుండి వ్యక్తం చెంది, ఇప్పటి వరకు సంభవించిన ధర్మస్వరూపం కాలస్వరూపం ఒక మహారాజు మహారాణి పరిపాలన గా లోకానికి అందినది అని మీరు ఎంతో గర్వపడి సంతోషించవలసిన పరిణామం అని గ్రహించండి.
నేను ముమ్ములను ఎవరినో తిట్టాను కాబట్టి పటించుకోవడం లేదు, నేను పెద్దవారిని ఎవరినో తిట్టాను కాబట్టి నాకు కలసి రావడం లేదు అని ప్రచారం చేసుకొంటున్నారు, మీ మాట మనసు తప్ప నాకు కలసి రావలసినది ఏమి లేదు, నేను దేని గూర్చి ప్రయత్నం చేయడం లేదు, ఈ మద్య {ప్రధాన మంత్రి గారికి పెట్టుకొన్నలేఖ తో }నేను కలసిన మీడియా ఛానల్ వారు కూడా మీరు ఏదో చెప్పారు, మేము ఏదో చేస్తాం అన్నట్లు గా, మా పాయింట్లు మాకు ఉన్నాయి, అన్నట్లుగా, మాట్లాడారు గాని, నేను వారి ఛానల్ ద్వారా లోకానికి కొత్త తన్నాని ఇవ్వడానికి ముందుకు వచ్చాను అన్నట్లు భావించలేదు. ఎందుకు నిర్లక్ష్యంగా వెళ్ళా కోళం తీసుకొంటున్నట్లు నటిస్తున్నారు. నా మాటలు రికార్డు చేసి చక్కగా టైటిల్ పెట్టి, మెల్లగా అందరి ఇంటర్వ్యూ లు తీసుకొని లోకానికి చెబుదాం అని నేను అడిగినా ముందుకు రాలేదు, అర్ధం చేసుకోండి, ఏదో అనుమానాలకి, భయాలకు ఇచ్చిన ప్రాధాన్యత రుజువర్తన గా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందాలి అని కోరుకొంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళడం లేదు, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్ని వారు నిర్లక్ష్యంగా మలుపు కొంటున్నారు గాని సత్యం ప్రకటించిన నా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, అజ్ఞానం తో స్వార్ధంతో తెలిసి తెలియని వాళ్ళ ద్వారా నన్ను చీప్ చేయడానికి చూస్తున్నారు గాని ఎవరూ భాద్యతగా నిండు గా ప్రవర్తించడం లేదు.
నా గూర్చి లోకానికి ఒక పద్దతి ప్రకారం చెప్పడం ఎంతో అదృష్టం అది మీడియా వారికీ గాని, మేధావులకు గాని, ప్రత్యక్ష సాక్షులు గాని అందరికి వర్తిస్తుంది. ఒక మనిషి గొప్పతనం సాటి మనుష్యులు స్వార్ధం తో భావించడం అజ్ఞానం మూర్కత్వం అని యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి
తరిమే వాళ్ళను హితులుగు తలచి ముందుకు వెళ్ళాలి అని ......... తరమడం అంటే నిస్వార్ధంగా సత్యాన్ని గ్రహించి ప్రోత్సహించడం అవుతుంది, స్వార్ధంతో గొప్పతనాన్ని తట్టుకోలేక అవమానించడం కాదు అని ప్రత్యక్ష సాక్షులు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
No comments:
Post a Comment