సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా దాసరి నారాయణ రావు గారు, దర్శకరత్న భిరుదాంకితులు, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు అనిపించుకొన్న, అనుభవ శాలురు కు, సృష్టి, కాల, ధర్మం ఎన్నుకొన్న మహారాజుగా ధర్మస్వరూపం గా, ధర్మోద్దారి అయ్యి విన్నవించుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న మహారాజు గుర్తించి, మా మనసుని పంచుకొనే అమ్మాయిని చూసి వివాహం చేయడం మీ జన్మ కు ఒక సార్ధకతగా భావించండి. పురుషోత్తముడు, మహారాజు ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా పరిపాలించి, మరింత భాద్యత తీసుకొనే ప్రయత్నములో మిమ్ములన ధర్మ చేయూత కోరుకొంటున్నాడు అని భావించండి.
మీరు ఇటివల 151 వ సినిమా ప్రారంభించినారు అని ప్రకటన చూసినాను, తాతా మనవడు అనే సినిమా తీస్తున్నారు అని తెలిసింది. ఇంత సాక్షాత్కార కలిగిన జన్మని ఇచ్చిన మా తాత గారు గూర్చి, మా తండ్రిగారు గూర్చి లోకానికి చెప్పండి, లోకంలో వారు పెద్ద గొప్పవారు కాదు, మనసు ప్రకారం పరమ అమాయకులు అని, అలాంటి అమాయక సంతతి నుండి నేను ఈ విదముగా లోకానికి అందినాను అని గ్రహించండి. మేధావులు పండితులు కలసి నన్ను పూర్తిగా సంతరించుకోనివ్వాలి అని కోరుకొనుచున్నాను. ఉదహరణకి నా నుండి వ్యక్తము అయిన పాటలు రెండూ గ్రహించండి.
సీతయ్య సినిమా లోనిది పూర్తిగా వ్యక్తం అయినది. ఈ విధముగా అనేక పాటలు నా ద్వారా వ్యక్తం అయినవి పండితులు, మేధావులు, అనుభవజ్ఞులు సహకారంతో వివరించి చెప్పగలను, అదే నూతన పరిపాలన అని గ్రహించండి.
వీడే అనే సినిమాలోనిది
ఇతర అనేక పాటలతో, విశేషాలతో ఈ పాట పూర్తిగా నా ద్వారా 2003 జనవరి లో వ్యక్తం అయినది, సృష్టి నన్ను పురుశోత్తముడిగా గుర్తించినది అని గ్రహించండి. ఒక మనిషికి, అందులోనూ సాధారణ మనిషికి, ప్రముఖులు అందరూ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అని సంకొచించకండి, ఒక మనిషికి కాదు సర్వం తన మాటలో చూపిన ఒక మనసు, అ విధముగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించండి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. నేను పుట్టిన కులం, ఇంకో కులం అని నేను ఎప్పుడూ భావించలేదు, అందరికి న్యాయం జరగాలి, అందరూ సంతోషం గా ఉండాలి, ఒకరిని ఒకరు అవమానించుకొకూడదు, ఒకరి అజ్ఞానం, ఇంకొకరి స్వార్ధానికి అవకాసంగా మారరాదు, సంస్కారంతో ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనిషిని మనషి ఎదురుకోవడం, పోటీ పడటం మానివేయాలి, మాట మనసు పంచుకొని అందించాలి, అది సంపదలకే ఆధారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
మమ్ములను సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న మహారాజు గుర్తించి, మా మనసుని పంచుకొనే అమ్మాయిని చూసి వివాహం చేయడం మీ జన్మ కు ఒక సార్ధకతగా భావించండి. పురుషోత్తముడు, మహారాజు ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా పరిపాలించి, మరింత భాద్యత తీసుకొనే ప్రయత్నములో మిమ్ములన ధర్మ చేయూత కోరుకొంటున్నాడు అని భావించండి.
మీరు ఇటివల 151 వ సినిమా ప్రారంభించినారు అని ప్రకటన చూసినాను, తాతా మనవడు అనే సినిమా తీస్తున్నారు అని తెలిసింది. ఇంత సాక్షాత్కార కలిగిన జన్మని ఇచ్చిన మా తాత గారు గూర్చి, మా తండ్రిగారు గూర్చి లోకానికి చెప్పండి, లోకంలో వారు పెద్ద గొప్పవారు కాదు, మనసు ప్రకారం పరమ అమాయకులు అని, అలాంటి అమాయక సంతతి నుండి నేను ఈ విదముగా లోకానికి అందినాను అని గ్రహించండి. మేధావులు పండితులు కలసి నన్ను పూర్తిగా సంతరించుకోనివ్వాలి అని కోరుకొనుచున్నాను. ఉదహరణకి నా నుండి వ్యక్తము అయిన పాటలు రెండూ గ్రహించండి.
సీతయ్య సినిమా లోనిది పూర్తిగా వ్యక్తం అయినది. ఈ విధముగా అనేక పాటలు నా ద్వారా వ్యక్తం అయినవి పండితులు, మేధావులు, అనుభవజ్ఞులు సహకారంతో వివరించి చెప్పగలను, అదే నూతన పరిపాలన అని గ్రహించండి.
వీడే అనే సినిమాలోనిది
ఇతర అనేక పాటలతో, విశేషాలతో ఈ పాట పూర్తిగా నా ద్వారా 2003 జనవరి లో వ్యక్తం అయినది, సృష్టి నన్ను పురుశోత్తముడిగా గుర్తించినది అని గ్రహించండి. ఒక మనిషికి, అందులోనూ సాధారణ మనిషికి, ప్రముఖులు అందరూ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అని సంకొచించకండి, ఒక మనిషికి కాదు సర్వం తన మాటలో చూపిన ఒక మనసు, అ విధముగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించండి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. నేను పుట్టిన కులం, ఇంకో కులం అని నేను ఎప్పుడూ భావించలేదు, అందరికి న్యాయం జరగాలి, అందరూ సంతోషం గా ఉండాలి, ఒకరిని ఒకరు అవమానించుకొకూడదు, ఒకరి అజ్ఞానం, ఇంకొకరి స్వార్ధానికి అవకాసంగా మారరాదు, సంస్కారంతో ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనిషిని మనషి ఎదురుకోవడం, పోటీ పడటం మానివేయాలి, మాట మనసు పంచుకొని అందించాలి, అది సంపదలకే ఆధారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment