సమన్వయ దృష్టి
తెలుగు మీడియా వారికి, జాతీయ మీడియా వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.
ఒక గుమస్తా కొడుకుగా, మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం తో సమాజం లోకి వచ్చి, ఎంతో సుకుమారం అయిన మనసుతో లోకాన్ని గ్రహించి సంవత్సరముల కొలది అనుభవం సాధించి లోకానికి పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను. నేను సాధారణ మనిషిని అయినా, సృష్టి యొక్క అనుగ్రం పొందినాను, , సృష్టి, కాలం, ధర్మం నన్ను గొప్ప వాడిగా ఎందుకు ఎన్నుకొందో అని ప్రజలను గ్రహించనివ్వండి, మేధావులను పండితులను మీ ద్వారా సాధారం గా ఆహ్వానిస్తున్నాను. అ విధముగా గ్రహించడం వలన బౌతిక పోటీలు తగ్గి ఎలాగైనా మనిషిని మాటని గౌరవిద్దాం అనే గొప్ప వాతావరణం వస్తుంది.
నన్ను ఎవరో అవమానించారు, భాదపెట్టారు అని నేను ఎప్పుడూ భాదపడటం లేదు , నన్ను నేను నిరూపించుకోవడానికి ముందుకు వస్తున్నాను, నామాటను నిండుగా గ్రహిస్తే సర్వం అర్ధం అవుతుంది నా వలన ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది, సృష్టి నాకు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఇచ్చిన దివ్య వరం, యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు.
ముఖ్యంగా నా యొక్క ప్రవర్తనలో మాటలలో, ఆడవారి గూర్చి, చిన్నప్పటి నుండి కేవలం మాటలు, మినహా ఎటువంటి బౌతిక తప్పుడు చర్యలు లేవు, మా చుట్టాలతో గాని, ఇతరులతో గాని ఎటువంటి ఏ విధమైన చెడు చర్యలు లేవు, ఏమైనా ఉంటె చిన్నపుడే అనగా నాకు 8,9 సంవత్సరాల వయసులోనే రాములు వారి గుడి మీద బూతు బొమ్మల ప్రభావం తో, ఆకతాయి పనులు, చిలిపి పనులు, ఛి ఛి అదేమి పని అనే పనులు కూడా 8,9 సంవత్సరాల వయసులోనే ప్రభావం చెందాను. అ తరువాత నుండి ఇప్పటివరకు బ్రహ్మచారినే అని తెలియజేసుకోనుచున్నాను. ఎందుకు ఈ విధంగా చెప్పుకొంటున్నాను అంటే, నా మనసుకి సృష్టి కాలం ధర్మం ఇచ్చిన ప్రాధాన్యత లోకానికి వెళ్ళాలి అని, నా మాటలో 10 మంది హీరోల గొప్పతనం, హెరొఇన్ల నటన, అనేక బౌతిక సంఘటనలు, సునామి వంటి పరిణామాలు, దాదాపు అన్నీ గొప్ప సంఘటనలు, ప్రమాదాలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించండి. నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నన్ను ఈ సృష్టి, మహారాజుగా ఎన్నుకొన్నది. నా మనసే మహారాణి అని గ్రహించగలరు. నా లో ప్రత్యేకతను అందరి మేధావులు కలసి గుర్తిన్చిన్నప్పుడే, లోకానికి నా ఉపయోగం తెలిసి సర్వ సంస్కారాలు కలుగుతాయి, మానవత్వం అభివృద్ధి చెంది, ఏ మనిషి ఇంకో మనిషి మరణాన్ని, పతాన్నని కోరుకోకుండా, శత్రువులను కూడా ప్రేమించి, గౌరవించి, ఉన్నతమైన జీవితం మానవజాతి జీవిస్తుంది. లోకం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది అని గ్రహించండి, మనసు మాట గెలిస్తే మనకు నూతన సమజం ఆవిష్కారం అవుతుంది, మహారాజు పరిపాలన అంటే ప్రజలు నిజాయితితో, సత్యాన్ని కోరుకొని ఆవిష్కరించుకొనే పాలన అని గ్రహించండి, అనగా ప్రజాస్వామ్యమునకు కూడా ఊతం ఇచ్చి ప్రతి మనిషి గెలవాలి అనేకంటే ప్రతి మనసు గెలవాలి అనునది లోకం అవుతుంది అని గ్రహించండి. మనషి మనసు ప్రకారం బ్రతికితే, లోకం కూడా అర్ధవంతం గా మారుతుంది, ప్రకృతి కూడా మనిషికి అనుకూలం అనగా నా ద్వారా సర్వం లయం చెందినంత అవకాసం పరిధి మనిషికి ఉన్నపుడు, సర్వ నియంత్రణ కలిగి సకాలంలో వర్షాలు కురుస్తాయి, కాలుష్య నివారణ, ఆరోగ్యం కూడా మనిషి నియంత్రించి, అదుపులో పెట్టుకోనగలరు. నా కు 10 మంది పండితులు తోడు అయితే నేను నిరంతరం ప్రభావం చూపించి, మనుష్యులలో ఎటువంటి తేడాలు లేకుండా తండ్రి తల్లి గురువు వలే చూడగలను, నా పెద్దతనం బయటకు వచ్చి లోకాన్ని కాస్తుంది అని నమ్మండి, నాలో పెద్దతన్నాను పటించుకోకపోయేటప్పటికి , భాద్యత తీసుకోనివ్వక, మనసుని సరిగ్గా ముందుకు తీసుకొని రాలేకపోతున్నాను అని గ్రహించండి. నేను ప్రముఖులను, వ్యక్తులను ఎవరిని కలసినా నన్ను సాధరం గా వివరం గా గ్రహించండి అని కోరుకొంటున్నాను, నేను అప్పటికి అప్పుడు ఏదో ఆశిస్తున్నాను అనుకోవద్దు, మేధావులు, పండితుల సహకారం, మీడియా సహకారం తో, సినిమా ప్రముఖుల సహకారంతో, న్యాయస్థానం ద్వారా దర్యాప్తు కూడా చేయించుకొని, ఏ మచ్చా లేని చంద్రడి వలే తేలి స్పష్టం చెందుతాను అని, యావత్తు మానవజాతికి ఒక వరంగా, ఇప్పటికే అంది ఉన్నాను అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయం
హైదరబాద్
తెలుగు మీడియా వారికి, జాతీయ మీడియా వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.
ఒక గుమస్తా కొడుకుగా, మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం తో సమాజం లోకి వచ్చి, ఎంతో సుకుమారం అయిన మనసుతో లోకాన్ని గ్రహించి సంవత్సరముల కొలది అనుభవం సాధించి లోకానికి పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను. నేను సాధారణ మనిషిని అయినా, సృష్టి యొక్క అనుగ్రం పొందినాను, , సృష్టి, కాలం, ధర్మం నన్ను గొప్ప వాడిగా ఎందుకు ఎన్నుకొందో అని ప్రజలను గ్రహించనివ్వండి, మేధావులను పండితులను మీ ద్వారా సాధారం గా ఆహ్వానిస్తున్నాను. అ విధముగా గ్రహించడం వలన బౌతిక పోటీలు తగ్గి ఎలాగైనా మనిషిని మాటని గౌరవిద్దాం అనే గొప్ప వాతావరణం వస్తుంది.
నన్ను ఎవరో అవమానించారు, భాదపెట్టారు అని నేను ఎప్పుడూ భాదపడటం లేదు , నన్ను నేను నిరూపించుకోవడానికి ముందుకు వస్తున్నాను, నామాటను నిండుగా గ్రహిస్తే సర్వం అర్ధం అవుతుంది నా వలన ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది, సృష్టి నాకు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఇచ్చిన దివ్య వరం, యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు.
ముఖ్యంగా నా యొక్క ప్రవర్తనలో మాటలలో, ఆడవారి గూర్చి, చిన్నప్పటి నుండి కేవలం మాటలు, మినహా ఎటువంటి బౌతిక తప్పుడు చర్యలు లేవు, మా చుట్టాలతో గాని, ఇతరులతో గాని ఎటువంటి ఏ విధమైన చెడు చర్యలు లేవు, ఏమైనా ఉంటె చిన్నపుడే అనగా నాకు 8,9 సంవత్సరాల వయసులోనే రాములు వారి గుడి మీద బూతు బొమ్మల ప్రభావం తో, ఆకతాయి పనులు, చిలిపి పనులు, ఛి ఛి అదేమి పని అనే పనులు కూడా 8,9 సంవత్సరాల వయసులోనే ప్రభావం చెందాను. అ తరువాత నుండి ఇప్పటివరకు బ్రహ్మచారినే అని తెలియజేసుకోనుచున్నాను. ఎందుకు ఈ విధంగా చెప్పుకొంటున్నాను అంటే, నా మనసుకి సృష్టి కాలం ధర్మం ఇచ్చిన ప్రాధాన్యత లోకానికి వెళ్ళాలి అని, నా మాటలో 10 మంది హీరోల గొప్పతనం, హెరొఇన్ల నటన, అనేక బౌతిక సంఘటనలు, సునామి వంటి పరిణామాలు, దాదాపు అన్నీ గొప్ప సంఘటనలు, ప్రమాదాలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించండి. నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నన్ను ఈ సృష్టి, మహారాజుగా ఎన్నుకొన్నది. నా మనసే మహారాణి అని గ్రహించగలరు. నా లో ప్రత్యేకతను అందరి మేధావులు కలసి గుర్తిన్చిన్నప్పుడే, లోకానికి నా ఉపయోగం తెలిసి సర్వ సంస్కారాలు కలుగుతాయి, మానవత్వం అభివృద్ధి చెంది, ఏ మనిషి ఇంకో మనిషి మరణాన్ని, పతాన్నని కోరుకోకుండా, శత్రువులను కూడా ప్రేమించి, గౌరవించి, ఉన్నతమైన జీవితం మానవజాతి జీవిస్తుంది. లోకం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది అని గ్రహించండి, మనసు మాట గెలిస్తే మనకు నూతన సమజం ఆవిష్కారం అవుతుంది, మహారాజు పరిపాలన అంటే ప్రజలు నిజాయితితో, సత్యాన్ని కోరుకొని ఆవిష్కరించుకొనే పాలన అని గ్రహించండి, అనగా ప్రజాస్వామ్యమునకు కూడా ఊతం ఇచ్చి ప్రతి మనిషి గెలవాలి అనేకంటే ప్రతి మనసు గెలవాలి అనునది లోకం అవుతుంది అని గ్రహించండి. మనషి మనసు ప్రకారం బ్రతికితే, లోకం కూడా అర్ధవంతం గా మారుతుంది, ప్రకృతి కూడా మనిషికి అనుకూలం అనగా నా ద్వారా సర్వం లయం చెందినంత అవకాసం పరిధి మనిషికి ఉన్నపుడు, సర్వ నియంత్రణ కలిగి సకాలంలో వర్షాలు కురుస్తాయి, కాలుష్య నివారణ, ఆరోగ్యం కూడా మనిషి నియంత్రించి, అదుపులో పెట్టుకోనగలరు. నా కు 10 మంది పండితులు తోడు అయితే నేను నిరంతరం ప్రభావం చూపించి, మనుష్యులలో ఎటువంటి తేడాలు లేకుండా తండ్రి తల్లి గురువు వలే చూడగలను, నా పెద్దతనం బయటకు వచ్చి లోకాన్ని కాస్తుంది అని నమ్మండి, నాలో పెద్దతన్నాను పటించుకోకపోయేటప్పటికి , భాద్యత తీసుకోనివ్వక, మనసుని సరిగ్గా ముందుకు తీసుకొని రాలేకపోతున్నాను అని గ్రహించండి. నేను ప్రముఖులను, వ్యక్తులను ఎవరిని కలసినా నన్ను సాధరం గా వివరం గా గ్రహించండి అని కోరుకొంటున్నాను, నేను అప్పటికి అప్పుడు ఏదో ఆశిస్తున్నాను అనుకోవద్దు, మేధావులు, పండితుల సహకారం, మీడియా సహకారం తో, సినిమా ప్రముఖుల సహకారంతో, న్యాయస్థానం ద్వారా దర్యాప్తు కూడా చేయించుకొని, ఏ మచ్చా లేని చంద్రడి వలే తేలి స్పష్టం చెందుతాను అని, యావత్తు మానవజాతికి ఒక వరంగా, ఇప్పటికే అంది ఉన్నాను అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయం
హైదరబాద్
No comments:
Post a Comment