UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 22 April 2016

మానవత్వం అంటే ఏదో పేదవారికి సాయం చేయడం లేదా ఎవరికైన బౌతిక అవసరం ఉంటె తీర్చడం మే మానవత్వం అనుకొంటున్నారు, ఇప్పుడు మనిషిలో గొప్పతనం గుర్తించడమే మానవత్వం అని గ్రహించాలి, మనకన్నా గొప్పతనం ఉంటె పట్టించుకోకూడదు న్యాయ స్థానం వారు కూడా, మమ్ములను పట్టించుకోకుండా మమ్ములను ప్రత్యేకం పరిగణించండి అని కోరినా మాట్లాడక ఊరుకొంటున్నారు, గొప్పతనం అంటే తేలికగా తీసుకొంటున్నారు, మేము తింటున్నాము బాగానే ఉన్నాము అన్నట్లు చూస్తున్నారే గాని 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన వాడి మనసుని నిర్లక్ష్యంగా వదిలివేసి జాతికి అన్యాయం చేస్తున్నాము అని తెలుసుకోవడం లేదు, గొప్పతనం అంటే ఏదో పోనిలే నచ్చితే పట్టిన్చుకోవలసినది అని అనుకొంటున్నారు గాని, సృష్టి కి ఆధారమే గొప్పతనం అని తెలుసుకోవడం లేదు అందులోనూ మేము మనసుతో చూపిన గొప్పతనం అంటే మాటే కాదా అనుకొంటున్నారే గాని, బౌతిక కంగా కలిగి ఉన్న స్తితులు అన్ని మాట మాత్రంగా ఒక్క సారిగా 10-14 సంవత్సరాలవి చెప్పడం ఏదో చెప్పినవాడి వసరం అనుకొంటున్నారే గాని, ఎవరూ మా వద్దకు వచ్చి మమ్ములను ప్రేమగా మేము కోరినట్లు ఒక విశాలమైన ప్రాగణం లో తీసుకొని వెళ్ళి గ్రహించండి అని కోరినా మమ్ములను అర్ధం చేసుకోవడం లేదు, మాట మాత్రంగా చెప్పడం అంటే బౌతికం గా కలిగి ఉండడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని గ్రహించడం లేదు, ఏదో చెట్టు క్రింద వేలిసాను పుట్టక్రింద వేలిసాను అంటే అక్కడకు అందరూ వచ్చి పూజలు చేస్తారు, ఇప్పుడు మానవ రూపం లో ఇప్పటికి మేము ఏమిటో 200 మంది మాట రూపం లో చెప్పి మేము ఇప్పుడు ఓంకార స్వరూపం గా ఉన్నాము అని తెలియజేస్తున్నా మీతో సహా ఎవరూ మా వద్దకు రావడం లేదు, మమ్ములను దర్శించుకొని, మాట రూపంలో గ్రహించడం లేదు, మా ఆరోగ్యం ఎలా ఉన్నదో చూడడం లేదు,

                                                                    సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు,కేంద్ర పట్టణ  అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన,మరియు పార్లమెంటరి వ్యవహారాల శాఖా అమాత్యులు వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజెయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు లోకాన్ని తరింప చేయగలరు. 


                      ధన సంపాదనకు, పదవి కాంక్షలకు అంతు లేదు, ధనం గొప్పతనం ఎంత పెరిగిన మనుష్యులు మనసు పెంచుకోకపోతే అంతే సమానం అయిన బౌతిక  లోటు  యర్పడుతుంది అని గ్రహించగలరు. ఇప్పుడు బౌతిక సంపదలకు ఏమి లోటు లేదు, లోటు ఉన్నది ఎక్కడ అంటే మనిషి మనసులోనే, మనిషి మనసుతో ఎంత గొప్పగా ప్రవర్తించ వచ్చునో అంత గొప్పగా ప్రవర్తించ లేకపోతున్నాడు, తద్వారా బౌతిక సంపద పెరిగిన, అంతర్యం మానవత్వం  మంచితనం అని గ్రహించకపోయే సరికి పెరిగిన సంపదతో వస్తు మాయలో, బౌతిక మాయలో ఇరుకొన్ని, ఎంత పెరిగినా  చాలదు  అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.   బౌతిక సంపదకు  అంతర్యం మానవత్వం అని, మనిషిలో గొప్పతనం  గొప్పతనం గ్రహించడమే  నిజమైన  మానవత్వం అని ఈ రోజులలో గ్రహించాలి, మానవత్వం అంటే ఏదో పేదవారికి  సాయం చేయడం లేదా ఎవరికైన బౌతిక అవసరం ఉంటె  తీర్చడం మే  మానవత్వం అనుకొంటున్నారు, ఇప్పుడు మనిషిలో  గొప్పతనం గుర్తించడమే మానవత్వం అని గ్రహించాలి, మనకన్నా  గొప్పతనం ఉంటె  పట్టించుకోకూడదు  న్యాయ స్థానం వారు కూడా, మమ్ములను పట్టించుకోకుండా మమ్ములను ప్రత్యేకం పరిగణించండి అని కోరినా  మాట్లాడక  ఊరుకొంటున్నారు, గొప్పతనం అంటే తేలికగా తీసుకొంటున్నారు, మేము తింటున్నాము బాగానే ఉన్నాము అన్నట్లు చూస్తున్నారే గాని 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన వాడి మనసుని నిర్లక్ష్యంగా వదిలివేసి జాతికి  అన్యాయం చేస్తున్నాము అని తెలుసుకోవడం లేదు, గొప్పతనం అంటే ఏదో పోనిలే నచ్చితే పట్టిన్చుకోవలసినది అని    అనుకొంటున్నారు గాని, సృష్టి కి  ఆధారమే గొప్పతనం అని తెలుసుకోవడం లేదు అందులోనూ మేము మనసుతో చూపిన గొప్పతనం అంటే మాటే కాదా అనుకొంటున్నారే గాని, బౌతిక కంగా కలిగి ఉన్న స్తితులు అన్ని మాట మాత్రంగా ఒక్క సారిగా 10-14 సంవత్సరాలవి చెప్పడం  ఏదో చెప్పినవాడి వసరం అనుకొంటున్నారే గాని, ఎవరూ మా వద్దకు వచ్చి మమ్ములను  ప్రేమగా మేము కోరినట్లు ఒక విశాలమైన  ప్రాగణం లో తీసుకొని వెళ్ళి గ్రహించండి అని కోరినా మమ్ములను అర్ధం చేసుకోవడం లేదు, మాట మాత్రంగా చెప్పడం అంటే  బౌతికం గా కలిగి ఉండడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని గ్రహించడం లేదు, ఏదో చెట్టు క్రింద వేలిసాను పుట్టక్రింద వేలిసాను అంటే అక్కడకు అందరూ వచ్చి పూజలు చేస్తారు, ఇప్పుడు మానవ రూపం లో ఇప్పటికి మేము ఏమిటో 200 మంది మాట రూపం లో చెప్పి మేము ఇప్పుడు ఓంకార స్వరూపం గా ఉన్నాము అని తెలియజేస్తున్నా మీతో సహా ఎవరూ మా వద్దకు రావడం లేదు, మమ్ములను దర్శించుకొని, మాట రూపంలో గ్రహించడం లేదు, మా ఆరోగ్యం ఎలా ఉన్నదో చూడడం లేదు,          భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి మా వద్దకు ఇద్దరు వ్యక్తులను పంపి మమ్ములను అందాక హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో   తీర్చి, మా నుండి కొంతకాలం  లిఖిత  పూర్వకంగా  సమాచారం గ్రహించండి, మేము హాస్టల్ లో ఉన్నాము, మమ్ములను భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో కొలువు తీర్చి గ్రహిస్తే మంచిది, వివరములు ప్రజల్లోకి వెళ్ళడం వలన సమాజం లో ధన కాంక్ష, పదవి కాంక్ష తగ్గుతుంది, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                   

     
 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

No comments:

Post a Comment