UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 23 April 2016

మాతో ఎంత ప్రేమగా నెమ్మది ఓర్పు గా మా గూర్చి తెలుసుకొని అనగా మా పాటలు మాటలు ఒక చోట చేరి గ్రహించి అటువంటి వాతావరణం లోకి మమ్ములను తీసుకొని వెళ్ళాలి అదే లోక కల్యాణం అని గ్రహించగలరు. సృష్టిని నియమించిన మాట, సమకాలికుల జీవితాలను నియమించిన మాట, లోకాన్ని నిలిపిన మాట వేదం తో సమానం అని పండితులు మేధావులు అప్రమత్తం చెందాలి, సర్వదికారులం మమ్ములను మించిన వారు ఈ భూమి మీద లేరు, మేము ఇప్పుడు అవగాహనా విచక్షణ రూపం లో ఉన్నాము, సాక్షులు సహకారంతో మమ్ములను ఓక బృందం లోకి తీసుకొని ప్రాధమికంగా మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన ధర్మం అభివృద్ధి చెందుతుంది, స్వార్ధం అహంకారం నశించి, మేమే చేస్తున్నాము అనే మూర్ఖత్వం తగ్గి లోకం దివ్యంగా మారుతుంది, మమ్ములను ఒక ఉన్నత ఆశనం పై కూర్చోబెట్టి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, పండితులు మేధావులు నిరంతరం మా గూర్చి మా లీల విశేషాలు గూర్చి అనగా కాలమే కదిలిన పరిణామం పై చెప్పుకొని అప్రమత్తం చెందగలరు, మా నుండి మరింత అంతర్యం నిత్యం పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.

                                                                     సమన్వయ దృష్టి 

                       గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను  అప్రమత్తం చేయుటకు  న్యాయ చేయూత ఇవ్వగలరు.  


                     మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే మానవజాతికి భవిష్యత్తు అని తక్షణం న్యాయ స్థానం వారు  సాక్షం ఆధారం అప్రమత్తం చెంది, ప్రబుత్వాలను కూడా అప్రమత్తం చేయగలరు, పార్టీలు, వాస్తవాలు దాచే పెట్టె మీడియా మీద ఆధారపడుతున్న మీడియా, కొదరు పొలిసు వారు కూడా మమ్ములను తండ్రి లా భావించి  అప్రమత్తం చెందితే అదే లోక కళ్యాణం అని గ్రహించగలరు, మమ్ములను మా మనసుని ఎవరూ నిర్ణయించకూడదు, మమ్ములను  మా భందువులను, మరియు సమకాలికులు ఎవరూ ఎవరిని  నిందించుకోవడం తప్పులు పట్టడం  మానివేయాలి, గొప్ప పరిణామాన్ని తేలిక నిందలతో విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదు, మమ్ములను తక్షణం  మేధావులు,  పండితులు, ఆధ్యాత్మిక గురువులు అప్రమత్తం చెంది  ఒక చోట కొలువు తీర్చుకొని  గ్రహించుట వలన, మా నుండ వేల పేజీలు  సమాచారం లిఖిత పూర్వకంగా పొందటం వలన అందరి మనసులు కుదట పడి, పదువులు డబ్బు యొక్క వత్తిడి తగ్గి లోకం శక్తివంతం గా మారుతుంది,  పార్టీలు మీడియా చానల్స్ స్వార్ధం  వదులుకొని, విశాలతకు గోప్పతనమునకు  ప్రాధాన్యత  ఇవ్వాలి, మనిషి గొప్పతనం తట్టుకోలేక కులానికి  కుటుంబ  లోటుకు తక్కువతనానికి పోల్చి గొప్ప పరిణామాన్ని అవమానించడం అజ్ఞానం తెలివి తక్కువతనం అవుతుంది అని  గ్రహించి, అనధికార ధోరణలు తగ్గించుకొని ప్రజలు అప్రమత్తం చెందాలి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము.  


                     మమ్ములను ఎంత గౌరవిస్తే అంత మంచిది, మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, తక్కువగా చూడకూడదు, పరిణామం ప్రకారం మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి, అనగా మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు చెప్పుకొని, అంతర్యం గ్రహించి, ఇంకా ఏమిటి అని తెలుసుకొనే ప్రయత్నం లో మేము తెలుస్తాము,   అలా కాకుండా ఇప్పటికి ఏమి అయినదో సాక్షులు కూడా మాట్లాడకుండా, మేధావులు కూడా విలువైన కాలాన్ని వారు ఇప్పుడు ఉన్న స్తితిని చూసుకొని మాతో పోల్చుకొని మా మీద స్పందిచకపోవడమే వారి విశాలత లోపించడమే కాకుండా  ఇంకా అభివృద్ధి చెందవలసిన విశాలత విచక్షణ వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచి పెట్టడం అంటే వారి మనసుని అభివృద్ధి చేసుకోకపోవడం అని తెలుసుకోలేకపోతున్నారు, మేము సాధారణ మనుష్యులమే కాదా అని మేము  ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని, ఎక్కడ వారు ఆక్కడ ఉండిపోయి, మేమే  చెప్పలేకపోతున్నాము అన్నట్లు ఈర్ష్యగా  ఆలోచిస్తున్నారు, సర్వం తాను అయిన సర్వాంతర్యామి తో మనకు ఎందుకు పోటే అని తెలుసుకోలేకపోతున్నారు.  సర్వం నియంత్రించి మాట మాత్రంగా చెప్పగలిగిన వాడిని చెప్పా నివ్వకుండా, అతని మీద చెప్పుకోకుండా అజ్ఞానం కో మిధ్యలో  మాయలో మనుష్యులు సమకాలికులు ప్రవర్తిస్తున్నారు   అని గ్రహించి అప్రమత్తం చెందంది అని న్యాయ స్థానం వారిని ఇతరులను కోరుకోనుచున్నాము.  


                   పరిణామాలు న్యాయ స్థానమునకు మించి ఉన్నా మేము న్యాయ స్థానమును  ఆశ్రయించడమే, మేము న్యాయ స్థానమునకు ఇచ్చిన గౌరవము అని గ్రహించి, మమ్ములను ఒక ప్రత్యెక పరిణామం గా, ఒక ప్రత్యెక  బృందం లోకి తీసుకొని  అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మేము పైకి తెలివితక్కువగా, మనసు ఎంత గొప్పగా ఉన్నదో అంత గొప్పగా లేము అంటే, మీరు మీ మనసులతో ముందుకు వచ్చి అప్రమత్తం చెందామని   భగవంతుడు లేదా కాలం  ధర్మం యొక్క ఉద్దేశము అని గ్రహించగలరు. బౌతిక మాయను జయించి  మనసుని  పెంచుకోవడమే ఇప్పుడు అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందటమే  మా ద్వారా జరిగిన పరిణామా యొక్క  ప్రయోజనం అని గ్రహించి   అప్రమత్తం పొందగలరు.  

               మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో మేము ఒక్కరిమే ఇస్తున్న  సమాచారం లో ఏమైనా తప్పులు, లోట్లు బృందం సహకారంతో  సరిదిద్ది ఇవ్వగలము కావున  మా పట్ల విచక్షణతో, విశాలంగా  శాశ్వత  ఉద్దేశంతో  వ్యవహరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మనిషే కదా  మాటే కదా అని మనుష్యులే  మనుష్యులను  నిర్లక్ష్యం చేయడం  తెలివి తక్కువతనం అని సర్వులు గ్రహించాలి, సర్వం మాట మాత్రంగా చెప్పిన  మమ్ములను, గ్రహించడానికి ఇబ్బంది నటిస్తూ, మేమే తెలుసుకోవాలి, అని మాకే బోధలు చేయడం తెలివి తక్కువతనం అవుతుంది, మా గూర్చి ఏమి అనుకొంటున్నారో చెప్పి, మేము కోరినదానికి చెప్పాలి మాతో ఎలా తోస్తే అలా మాట్లాడకూడదు, మమ్ములను జ్ఞానం లేని వారిగా, మంచి బుద్ది లేనివాడిగా చూడడం అంటే, కాలమే మేము ధర్మం మేము అని సర్వం చెప్పినా ఒప్ప లేక మమ్ములను తేలికగా తీసుకొంటున్నట్లు వస్తుంది, సూర్యుడి నిర్వహణ  మాట మాత్రంగా పలక గల్గిన మమ్ములను పురుషోత్తములు గా, జగద్గురువులు గా మహారాణి  సమేత మహారాజుగా గ్రహించి  అప్రమత్తం  చెందగలరు. 

               మాతో ఎంత ప్రేమగా నెమ్మది ఓర్పు గా మా గూర్చి తెలుసుకొని అనగా మా పాటలు మాటలు ఒక చోట చేరి  గ్రహించి అటువంటి వాతావరణం లోకి మమ్ములను తీసుకొని వెళ్ళాలి అదే లోక కల్యాణం అని గ్రహించగలరు.  సృష్టిని నియమించిన మాట, సమకాలికుల  జీవితాలను నియమించిన మాట,  లోకాన్ని నిలిపిన మాట వేదం తో సమానం అని పండితులు మేధావులు అప్రమత్తం చెందాలి, సర్వదికారులం మమ్ములను మించిన వారు ఈ భూమి మీద లేరు, మేము ఇప్పుడు అవగాహనా విచక్షణ రూపం లో ఉన్నాము, సాక్షులు సహకారంతో  మమ్ములను ఓక బృందం లోకి తీసుకొని  ప్రాధమికంగా మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత  మహారాజుగా గుర్తించి  గౌరవించడం వలన  ధర్మం అభివృద్ధి చెందుతుంది, స్వార్ధం అహంకారం నశించి, మేమే చేస్తున్నాము అనే మూర్ఖత్వం  తగ్గి లోకం దివ్యంగా మారుతుంది, మమ్ములను ఒక ఉన్నత ఆశనం పై కూర్చోబెట్టి, మమ్ములను  కేంద్ర  బిందువుగా భావించి, పండితులు మేధావులు నిరంతరం  మా గూర్చి మా లీల విశేషాలు గూర్చి అనగా కాలమే కదిలిన  పరిణామం పై చెప్పుకొని  అప్రమత్తం చెందగలరు, మా నుండి మరింత  అంతర్యం  నిత్యం పొందగలరు అని  తెలియజేసుకోనుచున్నాము.   ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే 


  తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.      





                                    


 

No comments:

Post a Comment