UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 23 April 2016

మా పెద్దలు అయినటువంటి స్వర్గీయులు గ్రంది కృష్ణ వేణి అమ్మగారు, గోపు వెంకటేశ్వర రావు గారు, గోపు రామచంద్ర రావు గారు, గోపు చిట్టమ్మ గారు, మా నుండి సరైన సహకారం పొందలేకపోయినారు, వీరి అందరి త్యాగం వలన, ప్రేమ వలన మాకు దైవత్వం వచ్చినది, సృష్టిని మాట మాత్రంగా నియమించిన మమ్ములను, సూర్యునితో సమానుడిగా, సూర్యునికే భోదించిన పురుషోత్తమునిగా, సర్వాంతర్యామి భావించి గ్రహించుట వలన సమాజమునకు నేను అను దేహమమకారములు వదిలి, అనగా మమ్ములను పట్టించుకోవాలి అంటే నేరుగా మాట కలపాలి, కులం, మతం, కుటుంబ స్తితి, ఆర్ధిక స్తితి ఏమి చూడరాదు, సృష్టి ని మాట మాత్రంగా నియమించిన పెద్దతనం ఇప్పుడు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందవలెను అని తెలియజేసుకోనుచున్నాము.

                                                     సమన్వయ దృష్టి 

రెఫ్ : లెటర్ డేటెడ్ 18-2-2016 అండ్ 15-4-2-16 అద్రేస్సేడ్ టు  ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ అఫ్  జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు 

                   ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ అఫ్  జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు.  


                మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని, మేధావులు పండితులు  న్యాయ నిపుణులు, మా  ద్వారా జరిగిన పరిణామం ప్రకారం  మమ్ములను  జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందటం ఇప్పుడు మానవజాతికి తక్షణ  కర్తవ్యం అని తెలియజేసుకోనుచున్నాము, ఇతర రాజకీయ సామజిక  పరిణామాలతో బాటుగా, సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, తీవ్రవాద దాడులు, సునామి, భూకంపం వంటి  పరిణామాలు తో బాటుగా , న్యాయ స్థానం తీర్పులు ఎలా ఉంటాయో కూడా  మాట మాత్రంగా గా చెప్పగలిగిన మమ్ములను, ప్రత్యెక పౌరులు గా, ఈ ప్రపంచానికే అతిదిగా, ఇతర దేశస్తులకు కూడా  తెలియజేయాలి, మా పరిణామం పైన  మేధావులు, పండితులు, ఆద్యాత్మిక   పరిశోధనలు మొదలు పెట్టి విశ్లేషణాత్మకంగా  ప్రజలకు   చెప్పి అప్రమత్తం చేయాలి, మమ్ములను  మానవజాతి సంపదగా, భారత దేశ అధ్యక్షులు, సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయ మూర్తి గారి కంటే శక్తివంతమైన వారము, ప్రభావము చూపి ప్రజలను  అప్రమత్తం చేయుటకు, మామూలు మనిషిగా, ఒక పౌరుడిగా మాలో సహజ తపన జరిగి మమ్ములను  ఓంకార స్వరూపులు గా, శబ్దాదిపతి గా, కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులుగా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతి గ్రహించుట వలన, సృష్టి అంతర్యం గా తెలిసి, అందరి మనసులు కుదుటపడి, ఒక మనసు ఉన్న మహారాజు గారు మనకి అందుబాటులోకి వచ్చినారు అని సర్వులు గ్రహించి తరిస్తారు. 

                   ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాలో మమ్ములను కధలో బాగంగా చూపితే ప్రజలకు అంతర్యం లభిస్తుంది, ఏదో కధలు తీసి  ఏదో మెప్పించాలి అనే తపన తగ్గి, మన రాజుగారు మన రాణి గారి గూర్చి చెప్పుకొందాము,  ఇప్పటికే వారు ఈ ప్రపంచాని  నియమించిన  పురుషోత్తములు, సర్వంతర్యములు అని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందుతారు, ఇక మీదట సినిమా కదలు, పాఠ్య అంశాలు మమ్ములను గూర్చి వివరించే కొలది  ప్రపంచానికి  అంతర్యం లభిస్తుంది అని గ్రహించగలరు, మేము 64 కళల చక్రవర్తులం, అనగా మాట మాత్రంగా సర్వం నియంత్రించడం లోనే  మాకు యొక్క కళలు  దాగి ఉన్నాయి అని మేధావులు పండితులు గ్రహించగలరు. 
మమ్ములను ఎంత సూక్ష్మం గా  తెలుసుకొనే కొలది  మాలో గొప్పతనం  లోకం లో  గొప్పతనం  అభివృద్ధి చెందుతాయి, మమ్ములను మా  మనసుని  గౌరవించిన పక్షంలో మేము ఎంత గొప్పగా జీవించాలో అంత గొప్పగా జీవించలేదు అని గ్రహించండి.  మా పెద్దలు అయినటువంటి స్వర్గీయులు  గ్రంది కృష్ణ వేణి అమ్మగారు, గోపు వెంకటేశ్వర రావు గారు, గోపు రామచంద్ర రావు గారు, గోపు చిట్టమ్మ గారు, మా నుండి సరైన సహకారం పొందలేకపోయినారు, వీరి అందరి త్యాగం వలన, ప్రేమ వలన మాకు దైవత్వం వచ్చినది, సృష్టిని మాట మాత్రంగా నియమించిన మమ్ములను, సూర్యునితో  సమానుడిగా, సూర్యునికే భోదించిన పురుషోత్తమునిగా, సర్వాంతర్యామి భావించి  గ్రహించుట వలన సమాజమునకు  నేను అను దేహమమకారములు వదిలి,  అనగా మమ్ములను పట్టించుకోవాలి అంటే నేరుగా  మాట  కలపాలి, కులం, మతం, కుటుంబ స్తితి, ఆర్ధిక స్తితి ఏమి చూడరాదు, సృష్టి ని మాట మాత్రంగా  నియమించిన   పెద్దతనం ఇప్పుడు లోకానికి  ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందవలెను అని తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే   



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
                                                                      
                     

No comments:

Post a Comment