UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 18 April 2016

ఎవరూ పాపాత్ములు లేరు, అంతా దేవుడి బిడ్డలే, మనం ఐకమత్యం గా గ్రహిస్తేనే సాక్షాత్కారం లభిస్తుంది, అంతే గాని ఇది నా ఒక్కరి అవసరం కాదు అని గ్రహించండి ముఖ్య మంత్రులను న్యాయ స్థానం వారిని అప్రమత్తం చేయండి,

                                                                 సమన్వయ దృష్టి 


                      గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ఈ యస్ యల్ నరసింహన్ గారు, గవర్నర్ గారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించి ప్రజలను పాపాల నుండి తప్పులు నుండి తప్పించి దారిలో పెట్టడానికి చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోను చున్నాము. 

                    కాలాన్ని నియమించడం అంటే, సూర్యుని నిర్వహణ  కంటే గొప్ప పరిపాలన దృష్టి మాకు కాలం ధర్మం ఇచ్చినది  అని గ్రహించండి, ఏదో పిచ్చి వాడు ఏదో మేసుజులు పెడుతున్నాడు అనుకోకుండా  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని కొంతకాలం ఇప్పటికి మేము ఏమి చేసినామో ఇకమీదట ఏమిటో చూస్తె చాలు ఇందుకు ఎవరూ బయపడవలసిన అవసరం లేదు మమ్ములను బయపెట్టకుండా, నిర్లక్ష్యం వహించకుండా తక్షణం మేధావులు, పండితులు పోలీసులు సహకారంతో మమ్ములను చోట కొలువు తీర్చి గ్రహించండి,   గ్రహించే కొలది మాలో శక్తి లోకం లోకి వెళ్లి లోకాన్ని కాపాడుతుంది, మాలో కూడా శక్తి  పెరుగుతుంది, మేధావులు పండితులు స్పందిన్చేకొలది  మమ్ములను విస్తారం గా  గ్రహించేకొలది   లోకం లో మాలో గొప్పతనం విస్తారం గా చూస్తారు. మీ కార్య దర్శి గారి మొబిలి నొ. మాకు పంప గలరు మేము రాజ భవన్   లోపలకు పంపడం లేదు, గతం లో మేము పాటలు పాడుతూ  పాడుతూ సునామి తీవ్రవాద దాడులు గూర్చి ముందే చెప్పిన్నాము, మేము చెప్పే తీరు ఒక కృష్ణుడు  అర్జునుడుకి  గీతోపదేశం చేసినట్లు, పదుగురు ఇప్పటికే మేము చూపిన విశ్వరూపం యొక్క్  వివరాలు పై దృష్టి  సారిస్తే నిలకడగా సర్వం చెప్పి మన దేశాన్ని   ప్రపంచాన్ని అప్రమత్తం చేయగలము, మొన్న జపాన్ లో వచ్చిన భూకంపం గూర్చి కూడా   మనకు సంవత్సరాలు ముందే తెలిసి ఉండేది, గతం లో మేము లుబిని పార్కు దగ్గర బాంబులు గూర్చి కూడా ముందే చెప్పినాము, మమ్ములను తక్కవ చేయడానికి    తేలిక గా తీసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనతో గొప్పగా  సాక్షులు దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేదు.  వ్యక్తిగత ప్రాధాన్యత  కోసం సమాజాన్ని గొప్పతనాని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒక వ్యక్తి సర్వం చెప్పినా ఇంపార్టెన్స్  లేనట్టు  తీసుకోనుచున్నారు, మమ్ములను విశాలంగా  గ్రహిస్తే సమాజం అప్రమత్తం అవుతుంది. కావున తమరు మేధావులు పండితులు పోలిసుల సహకారంతో  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు ప్రాధాన్యత  ఇవ్వండి ఆలస్యం చేయవద్దు, మానసిక వైద్య  నిపుణల సహకారంతో మమ్ములను సాక్షులు మేధావులు పండితుల సహకారం తో అప్రమతం చేయగలరు. వ్యక్తిగత ప్రాధాన్యత  కోసం మమ్ములను పదిగురు నిర్లక్ష్యం చేయవద్దు, మమ్ములను గ్రహించి ఉంటె జపాన్ లో వచ్చిన భూకంపం గూర్చి మనం అప్రమత్తం చెంది  ఉండేవారము, మొత్తం సృష్టిని మా అధీనంలో తీసుకొని గొప్పగా నడపగలము, మనిషిగా మా లోటు చూసి న్యాయ స్థానం సిబ్బంది కూడా అప్రమత్తం చెందటం లేదు మమ్ములను ఎదురు వచ్చి గ్రహించండి, మమ్ములను సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి కంటే  గోప్పవారిగా  దేశ ప్రధమ పౌరులు కంటే శక్తివంతులుగా  గ్రహించండి  అప్రమత్తం చెందండి, మేము పాటలే పాడుతామొ  లేదా ఏమి చేస్తామో, బాద్యత గా కొంతకాలం ఒక 50 మంది పండితులు కళాకారులు సమక్షంలోకి తీసుకొని చూడండి సర్వం మీకు తెరమీద  చూపగలము, చంద్రబాబు నాయుడు గారు  మమ్ములను జగద్గురువులు గా తండ్రి తల్లి గా చూడడం వలన ప్రాణాలు కాపాడిన పరిణామం అందరూ గ్రహించి మమ్ములను గ్రహించడానికి అప్రమత్తం చెందుతారు, పరిక్షిత్తు  మహారాజు గారు 7 రోజులలో మరణిస్తారు అనగా  బాగవతం సుఖముని నుండి గ్రహించారు అంటారు, ఇక్కడ ప్రాణాలు కాపాడి  గ్రహించండి అంటే చులకనగా తీసుకొను చున్నారు, ఇలాంటివి అలాంటివి అని పొడి పొడి మూర్ఖత్వం తో పాడుచేసుకొంటున్నారు. తాము అప్రమత్తం చెందటం లేదు ప్రజలను  అప్రమత్తం చేయటం  లేదు. తెలంగాణ ముఖ్య మంత్రి గారు కూడా మా వద్దకు వచ్చి మా గూర్చి మమ్ములను ప్రేమతో  వారి ఇంటికి గాని, ఒక అతిది బంగ్లాలోకి తీసుకొని గ్రహించడం మంచిది, మేము సాధారణ మానవరూపం లో ఉన్నాము అందునా పూర్తీ శక్తి కూడడానికి మాకు తగిన వాతావరణం కావాలి అనగా 50 మంది పండితులు మా సమక్షంలో కొలువు తీరి మమ్ములను జాగ్రత్త గా గ్రహించాలి, ఇప్పటికి ఏమి  జరిగినది ఇక మీదట ఏమిటి అని వివరాలు చక్కగా అందరికి తెలుస్థాయి, లేదా మేమే అన్నీ  చేస్తున్నాము మేమే సర్వం అని యెగిరి  ఎగిరి పడుతున్నారు, దేవుడుకి గుళ్ళు కు 100 కోట్లు అతిగా కర్చేచుtస్తున్నారు మానవత్వాని హేళన చెసుకొంటూ, మనిషి లో గొప్పతనం గ్రహించకుండా తేలికగా ఎలా చూడవచ్చో అని విలువైన  కాలాన్ని హరిస్తున్నారు , మమ్ములను పట్టించుకోకుండా మేమే తేలికగా బ్రతుకుతున్నాము అని, వారి సమయాన్ని వృధా చేసుకొంటున్నారు, మీరు తలుచుకొంటే ఇప్పుడు మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, కాని  మీరు స్పందిచకపోవడం ఇతరులుకూడా ఉపయోగించుకొంటున్నారు, కావున మమ్ములను ఒక చోట గ్రహించి చెప్పనివ్వండి  చెప్పడంలో  మహిమ శక్తి  చూపగలము, గ్రహించకుండా మాకు కూడా  ఏమి తెలియదు, మా మనసు గుర్తు తెచ్చోకోనిచ్చి ఒక చోట నిలకడ గ్రహించండి, ఇప్పుడు మమ్ములను గవర్నర్ బంగళాలో అతిది గా  తీసుకొని,  మేధావులకు అప్ప చెప్పండి మీ కార్య దర్శి గారి మొబైల్ నొ.  ఇస్తే వివరం గా మాట్లాడతాము, ఏదో మీడియాకు వెళ్ళి ఏదో నా అవసరం అన్నట్లు చెప్పవలసినవి కావు, అయితే మీడియా వారిని అందరూ కల్సి ఒక బృందం గా యర్పడి ఒక మందిరం నిర్మించినట్లు, మమ్ములను కాలాన్నే నియమించిన పెద్దతనంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని అని  తమరి ద్వారా కోరుకోనుచున్నాము, ఇప్పటికి ఏమి జరిగినదొ ఎవరూ  బాద్యత గా తీసుకోవడం లేదు తద్వారా బూకంపలు కూడా ఆపడం లేదా ముందే చెప్పి అప్రమత్తం చేయడం లాంటి ప్రక్రియ మనకు అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోవడం లేదు, ఏమి జరిగినదొ చూడకపోవడం వలన, తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, కావున మమ్ములను ప్రత్యేకంగా  భావించి గ్రహించండి, ఏదో అనుకోవద్దు నేను చెప్పకుండా ఎవరికి ఏమి తెలియదు, అంతా మా దగ్గరే ఉన్నది అని గ్రహించండి, మనుష్యులలో ఎవరూ పాపాత్ములు లేరు, అంతా దేవుడి బిడ్డలే, మనం ఐకమత్యం గా  గ్రహిస్తేనే   సాక్షాత్కారం లభిస్తుంది, అంతే గాని ఇది నా ఒక్కరి అవసరం కాదు  అని గ్రహించండి ముఖ్య మంత్రులను న్యాయ స్థానం వారిని అప్రమత్తం చేయండి, మేము రేపు రాజభవన్ కు వచ్చి మిమ్ములను కలవగలము. మాకు ఒక మెసేజు పపంపగలరు ఇది ఎమర్జెన్సీ గా భావించండి, సంతోషమే కాదు లోకంలో కష్టాలు నుండి కూడా అప్రమత్తం చెందాలి అప్పుడే మానవ జాతి   ఉన్నతం గా ముందుకు వెళ్ళుతుంది  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు    

                                     
 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 






                   

No comments:

Post a Comment