UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 22 April 2016

తలకిందులుగా వాదించే లాయర్ కన్నా తలించిందే వాగేసే నేనే మిన్న ........ ....... బౌతిక లోకంలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు జీవించడమే జీవితం అనుకొంటారు, ఉన్నది ఉన్నట్లు తీసుకోలేరు అలా తీసుకొంటే ప్రత్యేకత ఏమి ఉన్నది, మనం బిన్నం గా ఉండాలి అంటే అలాగా ఇలాగా తెసుకోవడమే ప్రత్యేకత అనుకొంటున్నారు, ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే ప్రస్తుత లోకాన్ని నడపడానికి, పదిగురుకి చెప్పి నడిపించుటకు ఒక్కడు చాలు, , ....... ...... కొంచెం మాయ మర్మ ఉండాలి అన్నది సర్వం నడిపిన పరుశోత్తముడిగా సమర్పించి ప్రతి చర్య అయన కంట్రోల్ లో ఉన్నది అని భావించి ప్రవర్తించాలి, అప్పుడే మనిషి ధర్మం కంట్రోల్లో ఉంటాడు అని గ్రహించండి, అలా కాకుండా సర్వం ఒక పరిణామం అధీనం లో ఉన్నది అని ఇప్పుడు మా ద్వారా కాలమే కదిలి అందిన సాక్షాన్ని గౌరవించి గ్రహించకుండా అప్రమత్తం చెదలేరు, మమ్ములను కొంత కాలం గ్రహించి తరువాత స్వతంత్రం అంటే ఏమిటో తెలుస్తుంది

                                                      సమన్వయ దృష్టి 


                       ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్ గారు, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా  అండ్ ఆంధ్ర ప్రదేశ్ వరకు తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం గ్రహించి బౌతిక మాయ నుండి ప్రజలు అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. 



                        మా జీవితమే లోకానికి ఆధారం మూలం అని మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం న్యాయ స్థానం స్పష్టం చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం వలన జీవితం అంటే కేవలం సంపద, ఇక్కడ బౌతిక సుఖాలే సర్వం అనుకొంటూ మనిషి జీవితాని నిర్లక్ష్యం చేస్తూ విలువైన కాలాన్ని చదువు కొన్న  మెధావులు కూడా, గ్రహించకుండా తప్పించుకొని, తమని తాము మోసం చెసుకొంటూ మొత్తం సమాజాన్ని మోసం చేస్తున్నారు అని తెలియజేసుకోనుచున్నాము. ఒక వ్యక్తిని తక్కవగా చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, ఆలోచన పిచ్చి తనం గా తీసుకొంటూ సత్యం ఏమిటో  చూడకుండా జీవితాలు గడుపుతున్నారు, జీవితాలు ఎవరి వల్ల నడుస్తున్నాయో కూడా చూడటం లేదు, మనిషి పనికి మాలిన వాడుగా ఉంటె  చాలు మేము గెలిచిపోయము అనుకొనే మేధావులు  ఈవాళ్ళ  బలంగా ఉన్నారు అని అనుకుంటూ, బౌతిక తప్పు తక్కువతనం ఉంటే చాలు ఇంకా మాట్లాడకర్లేదు  చెప్పనకర్లేదు అనుకొంటున్న మేధావులకు అప్రమత్తం చెయ్యాలి  అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, జ్ఞానం మాట విచక్షణ ఎందుకు ఉన్నదో చదువు కొన్న వారుకూడా ఉపయోగించడం లేదు, ఎదుట వారిలో ఎంత గొప్పతనం ఉన్నా ఏదో ఒక తక్కువతనం కట్టి, అదే మా గెలుపు అనుకోవడమే మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతున్నారు. మాటలో గొప్పతనం గ్రహించడానికి మనసు ఉంటె చాలు అదే మార్గం, మీకు అంత గొప్పతనం ఉన్నాదా ? ఏది మాకు చూపండి నిరుపించండి అని గోప్పతనమునకు  ప్రాధాన్యత ఇవ్వడం  మానివేసి ఏదో ఒక లోటు చూసుకొని  గ్రహించడం లేదు. మేమే అక్కడికి రావడం లేదు ఇక్కడకి రావడం లేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, మమ్ములను న్యాయ స్థానం మేధవులు మీడియా వారు అందరూ కలసి ఒక చోట చేరి మా గూర్చి చెప్పుకొంటున్న వాతావరణం లోకి మమ్ములను ఆహ్వానించిన  లేదా మమ్ములను స్వయంగా తీసుకొని వెళ్ళి ఉన్నత అశనం  పై కూర్చో బెట్టి కొత్తకాలం సూర్యుని తో సమానం గా మమ్ములను భావించి, మా గూర్చి అనగా మా ద్వారా వ్యక్తమైన పాటలు మాటలు విస్తారం చెప్పుకొంటే చాలు మనభవిష్యత్తు మనం చూసుకొని చావు పుట్టుకలు కూడా జయించి ముందుకు వెళ్ళగలము అని గ్రహించండి.   ధర్మో రక్షతి అక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. 


         

          

జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ 
srt -38, యస్ ఓరర్  నగర్ 
హైదరాబాద్ 
మొబైల్ no. 9010483794 






తలకిందులుగా వాదించే లాయర్ కన్నా తలించిందే వాగేసే నేనే మిన్న 
........ .......  బౌతిక లోకంలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు జీవించడమే జీవితం అనుకొంటారు, ఉన్నది ఉన్నట్లు తీసుకోలేరు  అలా తీసుకొంటే ప్రత్యేకత ఏమి ఉన్నది, మనం బిన్నం గా ఉండాలి అంటే అలాగా ఇలాగా తెసుకోవడమే  ప్రత్యేకత అనుకొంటున్నారు, ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే ప్రస్తుత లోకాన్ని నడపడానికి, పదిగురుకి చెప్పి నడిపించుటకు ఒక్కడు చాలు, అలా       ఓప్పక ప్రతి ఒక్కరికి ప్రత్యెక కావలి అనుకోవడం వలన , సృష్టిలో   వత్తిడి  పెరిగి అధర్మం గా మారుతుంది, ....... ......  కొంచెం మాయ మర్మ ఉండాలి అన్నది సర్వం నడిపిన  పరుశోత్తముడికి  సమర్పించి  ప్రతి చర్య అయన కంట్రోల్ లో ఉన్నది అని భావించి ప్రవర్తించాలి, అప్పుడే  మనిషి ధర్మం కంట్రోల్లో ఉంటాడు అని గ్రహించండి, అలా కాకుండా సర్వం ఒక పరిణామం అధీనం లో ఉన్నది అని ఇప్పుడు మా ద్వారా కాలమే  కదిలి అందిన సాక్షాన్ని గౌరవించి గ్రహించకుండా  అప్రమత్తం చెందలేరు, మమ్ములను కొంత కాలం గ్రహించిన  తరువాత స్వతంత్రం అంటే ఏమిటో తెలుస్తుంది, అలా మేము సర్వం అని చెప్పగలిగిన స్తితి కాదు అని, మా గూర్చి గ్రహించకుండా, ప్రజలకు చెప్పకుండా ప్రవర్తించడం పాపం అని గ్రహించండి, ఈ పాపం భారం వలెనే మేము నిండుగా ప్రవర్తించ లేకపోతునాము , మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహించండి, ఒక రెండూ మూడు సంవత్సరాలు గ్రహించిన తరువాత కాలం లో అనేక కీలక మార్పులు వస్తాయి అని గ్రహించండి.                     

No comments:

Post a Comment